ధ్రువ కుబేరుడు: 'నేను' మరియు 'నీవు' తత్త్వం
Dhruva and Kubera: Teaching on 'I' and 'You'
కుబేరుడు ప్రత్యక్షమై ధ్రువుడికి 'నేను' మరియు 'నీవు' మాయ గురించి గొప్ప తత్త్వం చెప్పాడు. 'అహం త్వమ్ ఇతి అపార్థ' - స్వ పర వ్యవహారం మొత్తం భ్రాంతి. ఎందుకంటే 'విశ్వం విష్ణుః' - సమస్త విశ్వం విష్ణువే. చారణులు యక్షులు కిన్నరులు కుబేరుని స్తుతించారు. శత్రు మిత్ర సంఘర్షణను తొలగించి సమస్త ఉనికి యొక్క అంతర్గత ఏకత్వాన్ని వెల్లడించే బోధ అందించబడింది.
Kubera appears and delivers a profound teaching to Dhruva about the illusion of 'I' and 'you.' "Aham tvam iti apaartha" - the entire transaction of self and other is a misunderstanding, because "vishvam Vishnuh" - the whole universe is Vishnu. Kubera is praised by charanas, yakshas, and kinnaras when he arrives. The teaching dissolves the framework of enemy-friend conflict by revealing the underlying oneness of all existence.
యామ మచ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంభుజ యుగ్మ రుగ్మ వ్యామోహ తస్పతి తరాని తృణాయ మీనే అస్మదు గురోహ భగవతో స్తితి ఏక సింధోహ రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే మాతా పితా యువతయస్ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యన కులపతేరు కులాభిరామం శ్రీమత్ తదంగి యుగడం ప్రణమాభిమూర్ధ్నా భూతం సరస్య మహతాత్వయ భక్తనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప సంకా సింహార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీల జీభూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విరసత్ కుండల సలం దేవం కృష్ణం వృందే జగద్గురుం శ్రీవత్సాంక్యం మహోరస్కం పునమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వుందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం బర్హి పించావ చూడాంగం కృష్ణం వుందే జగద్గురుం రుక్మిణీ కేడి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వుందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాం కిత వక్షసం శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వుందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యత్పడేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నప్తారం శిక్తే పౌత్రం కల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిశయే వాశిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తనవోభినేదుహు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వా ధూల కులభూషణం
శ్రీ రంగారియ గురో పుత్రం శధ గోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా ధ్రువునికి తాతగారు మనువు కోపాన్ని తగ్గించుకోమని మన వంశానికి అంటే మను వంశానికి ఇది తగిన పని కాదు. ఏమిటది? నిరపరాధులను దండించుట. రాజైన వాడు కూడా ఎవరిని దండించాలి? అపరాధం చేసిన వాడిని దండించాలి. ఏ తప్పు చేయని వాళ్ళను శిక్షించకూడదు. అందులో మరణానికి పుట్టుకకు ఎవరో ఎవరో కారణము అనుకోవటం అనేది అవివేకానికి పరాకాష్టం. వారు వారు చేసుకున్నటువంటి కర్మ ఫలిత అనుగుణంగానే పుడుతుంటారు మరణిస్తున్నారు. సర్వః స్వకృత భుక్ పుమాన్. ప్రతివాడు తాను చేసిన దానిని మాత్రమే అనుభవిస్తాడు. ఇతరులు ఎవరో చేస్తారు, దానివల్ల ఏదో జరుగుతుంది, ఇదంతా. తెలియని మాట అని ఓదార్చి వెళ్ళిపోయారు. తాతగారు చెప్పిన మాటను విన్న ధ్రువుడు యుద్ధాన్ని ఆపేశాడు. యుద్ధము ఆగిపోయిన తరువాత అప్పుడు వస్తాడు కుబేరుడు. అప్పటిదాకా రాలేదు. ఏదో పాపం తొందరపడుతున్నాడు పిల్లవాడు కానీ అని అనుకుంటున్నాడు. ధ్రువం నివృత్తం ప్రతిబుజ్య వైశ్యసాత్ అపేత మన్యుం భగవాన్ ధనేశ్వరః. అపేతమన్యుం అంటే కోపం తొలగిపోయి వైశసాత్ వినివృత్తం హింస నుండి మరలినటువంటి ధ్రువుణ్ణి తెలుసుకొని ప్రతిబుధ్య తెలుసుకొని భగవాన్ ధనేశ్వరః
కుబేరుడు మహానుభావుడు తత్రాగతః చారణ యక్ష కిన్నరైహి సంస్తూయమానః అభ్యవదత్ కృతాంజలిం అనుభవుడు చారణ యక్ష కిన్నరాదుల చేత స్తోత్రం చేయబడుతూ అక్కడికి వచ్చేసాడు. వచ్చినటువంటి కుబేరుడిని చూచి ధ్రువుడు చేతులు జోడించి నమస్కరించాడు. అలా నమస్కరించిన కుబేరునితో కుబేరుడు ధృవునితో అంటున్నాడు అభ్యవదత్ ఇలా పలికాడు అని అర్థం. ఓహో క్షత్రియ దాయాద పరితుష్టోస్మితేనః నాయనా రాజపుత్ర అనఘ అంటున్నారు అంటే పాపరహితుడు అని అర్థం ఇంతమందిని చంపాడు. కానీ కుబేరుడు మాత్రం అతన్ని పాపరహిత అని పిలుస్తున్నాడు. ఏమిటి కారణం అంటే మనస్సులో కల్మషం పెట్టుకొని ద్వేషాన్ని పెట్టుకొని ఔద్ధత్యాన్ని పెట్టుకొని చేసిందే పాపం. తాను తెలుసుకున్నాడు, అమాంతం వచ్చేసాడు. ఆ తొందరపాటులో ఇంచుమించు ఆవేశంలో చేసిన పని పెద్దలు వచ్చి చెప్పగానే మానేశాడు. నిజంగా చంపాలనే బుద్ధి అతనిలో ఉంటే వాడు చెప్పినా వినడు, వినడం ఏముంది? అందువల్ల పెద్దల మాట విన్నాడు కాబట్టి అనగా అతను ఏ పాపము లేనివాడు అని చెప్పి క్షత్రియ దాయాదా నేను నీకు సంతోషించాను మెచ్చాను. నీ పనికి నేను మెచ్చాను అంటున్నాడు. ఏం పనికి? చంపడానికి కాదు. తాతగారి మాట వినటానికి. ఎందుకంటే కోపంలో ఉన్నటువంటి వారు ఎవ్వరి మాటను పట్టించుకోరు. కృద్ధ పాపం న కుర్యాత్ కః. కృద్ధో హన్యాత్ గురువునపి అంటాడు సందేఖన్. కోపం వచ్చిన వాళ్ళు గురువు కూడా చంపుతారు. వాళ్లేకేం తెలియదు. కానీ నీవు ఇంత కోపంలో ఉండి కూడా యత్వం పితామహాదేశాత్ వైరం దుస్త్యజమత్యజః పితామహాదేశాత్ తాతగారి ఆజ్ఞ వలన దుస్త్యజం వైరం విడిచిపెట్టరాని ద్వేషాన్ని, కోపాన్ని అత్యజః విడిచిపెట్టావు. పాతగారు చెప్పగానే కోపాన్ని విడిచిపెట్టావు, ద్వేషాన్ని విడిచిపెట్టావు. కాబట్టి నీవు అనగా
పాపము లేని వాడు ఓ నమః అత్యజః అందులో న భవాన్ అవధీతి యక్షాను న యక్షా భ్రాతరంతవ అదే మాట చెప్తున్నాడు. అయినా నీవు ఎత్తులను చంపలేదు, ఎత్తులు నీ సోదరుని చంపలేదు. ప్రాతరం తవ కాలయేవహి భూతానాం ప్రభు అప్యయ భావయు. చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ప్రాణి పుట్టాలన్నా, మరణించాలన్నా ఏమిటి కారణం? కారణం ఏంటి? వారి వారి కాల అనుగుణంగా పుడతారు. అనుగుణంగా పోతారు. ఎవడో చంపాడు. అనే మాట తప్పు, వాడు ద్వేషం, వాడు కోపం, ఎవడో చంపాడు. ఎవరో జన్మకు కారణం అయ్యాడు. ఇది కేవలం తాత్కాలికమైనటువంటి ప్రాతిభాషికం. ఈ కారణం తండ్రి జనకః సభిత అంటానే ఈ జనకుడు లేదా జనని అనేటువంటిది కేవలం ఔపాధికం. కాబట్టి ఆయా కాలానుగుణంగా ఏ కాలంలో ఎవడు ఎలా పుట్టాలో వాడు అలా పుడతాడు. అలాగే ఏ కాలంలో ఎవడు ఎలా పోవాలో భయం దొరకలేదా? 12వ అధ్యాయం అండి. ఎందుకు అద్భుతంగా పోతున్నావ్? 12వ అధ్యాయం. పేజీలు లేవా? ద్వాదశ అధ్యాయం. నాలుగవ స్కంధం, పన్నెండవ అధ్యాయం. సరే ఇది మాదిరిగా పరాశయ మహారాజు ఇప్పుడు చూసి కూడా పాతగా తిప్పి తిప్పి ఆయన కూడా విడుదల ఆ పరాశయ మహారాజు కూడా ఆయన కూడా ఇది మాదిరిగా అది పద్దెనిమిది పద్దెనిమిది వధ్యాయం. నీవు వారిని చంపలేదు, వారు నీ వాడిని చంపలేదు. ఎందుకంటే ఎవరు పుట్టటానికైనా, ఎవరు చావటానికైనా. ఏది కాలం? కాలం కారణం. కాలంతోనే పుడతారు, కాలంతోటే మరణిస్తారు. ప్రభు రక్తి భావ.
అహం త్వం ఇతి అపార్థ అసలు నీవు నేను అనేటువంటి వ్యవహారమే అపార్థం ఎందుకంటే విశ్వం విష్ణుహు కదా అంతా పరమాత్మే. అంతా పరమాత్మ యొక్క స్వరూపమే. అంతా పరమాత్మ యొక్క స్వరూపం అయినప్పుడు నీవు నేను అనే మాటే తప్పు అపార్థం. అహంత్వమితి అపార్థాదీహి అజ్ఞానాత్ పురుషస్యదీహి అని చెప్తున్నాడు. కుటునకిది అజ్ఞానం వల్ల కలిగేదే తప్ప ఈ భేదం కూడా లేదు. అహం త్వమిత్యపార్ధాతిహి అజ్ఞానాత్ పురుషస్యహి. స్వామి వా స్వాప్నీవ నా స్వాప్నీవా స్వాప్నీవాభాటి హతధ్యానాత్ యయ బంధ విపర్యయౌ ఇది స్వాప్నీవ అంటే స్వప్నంలోని బుద్ధి లాగా మనం కలలో ఏనుగులను, సింహాలను, రాజ్యాలను అన్నీ చూస్తుంటాం. మళ్ళీ కళ్ళు తెరిస్తే ఏమీ లేదు. ఇది కూడా అలాంటిదే నీవు నేను పుట్టాను చచ్చాను పెరిగాను ఇదంతా స్వప్నం వా స్వప్నం లాంటిదే స్వప్నీవా భాతి ఎందువల్ల అంటే అతధ్యానాత్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. అతత్ ధ్యానాత్ తత్ అంటే పరమాత్మ. కదా పరమాత్మను ధ్యానం చేయనందువల్ల. ఇంకో మాట చెప్పుకోవాలంటే ఈ ప్రపంచమంతా పరమాత్మ స్వరూపమని తెలియనందువల్ల అతత్వను ధ్యానం చేయటం వల్ల. సత్ సత్య అధ్యానాత్ అని చెప్పుకోవచ్చు. భగవంతుడిని ధ్యానం చేయనందువల్ల లేదా ఈ ప్రపంచమంతా పరమాత్మ యొక్క స్వరూపమని తెలియనందువల్ల. ప్రపంచమంతా పరమాత్మ అనుకున్నప్పుడు నువ్వెవరు నేనెవరు? వ్యవహారం ఉండదు. ఆ వ్యవహారం ఉన్నది అంటే ఆ సంగతి తెలియనందువలనే.
అతధ్యానాత్ యయ బంధ విపర్యయౌ ఈ బుద్ధితోటే నరకం కానీ మోక్షం కానీ మోక్షం కాదు పుట్టుక కానీ మరణం కానీ సంసారం కానీ దీని వల్లనే కలుగుతున్నాయి. జగత్తు పరమాత్మ కంటే భిన్నమైనది. జగత్తు పరమాత్మ యొక్క స్వరూపం కాదు అని అనుకోవటం వల్లనే. బంధము విపర్యయం అంటే నరకము, స్వర్గము, జన్మ, మరణము ఇలాంటివన్నీ మనకు కలుగుతున్నాయి. సత్ గచ్ఛ ధ్రువ భద్రంతే భగవంత మధోక్షజం సర్వభూతాత్మ భావేన సర్వభూతాత్మ విగ్రహం కాబట్టి నాయనా. మహానుభావా, ధ్రువా, నీవు వెళ్ళిపోవచ్చు అండి. నీ నగరానికి వెళ్ళు. నగరానికి వెళ్లి అక్కడ కూడా ఇలాగే ఇలాంటి ద్వేషాన్ని, వైరాన్ని, యుద్ధాన్ని చేయకు. అక్కడ భగవంతం అధోక్షయం. ఏం చెప్పారు స్వామిని నేను చెప్పుకున్నా జ్ఞాపకం కదా అధోక్షజః అక్షజాని అధః కరోతీతి అధోక్షజః అక్షములు అంటే ఇంద్రియములు. అక్షద్యములు అంటే ఇంద్రియములు వచ్చేటువంటి వ్యాపారములు. వాటిని క్రింద పరిచేవాడు. ఇంద్రియ వ్యాపారములను సన్నగిల్ల చేసేవాడు. అంటే మనకందరికీ ఇంద్రియ జయాన్ని కలిగించేవాడు. అలాంటి భగవంతం అధోక్షయం సర్వభూతాత్మ భావేన అదే చెప్తున్నాడు. నీవు ఏ భావం లేకుండా ఇంత యుద్ధం చేశావో దాన్ని పోగొట్టుకొని కొత్త భావాన్ని ఏర్పరచుకో. ఏమిటి అది? సర్వభూతాత్మ భావేన. పరమాత్మ అన్ని ప్రాణులను అంతర్యామిగా ఉన్నాడు. పరమాత్మ అన్ని ప్రాణుల యొక్క శరీరం ఎవరు? ఆయనే. ఆత్మ ఎవరు? ఆయనే. అంతరాత్మ ఎవరు? అతనే. ఏ ప్రాణి దివదమైనా పరమాత్మే. ఏ ప్రాణి యొక్క ఆత్మ కూడా పరమాత్మే. అంతర్యామి కూడా పరమాత్మే. అన్నీ అతనే సర్వభూతాత్మ విగ్రహం. భజస్వ భజనీయాంధ్రిం అభవాయ భవచ్ఛిదం అలాంటి పరమాత్మను భజస్వ అంటే సేవించు.
ఎందుకు సేవించాలంటే అతను అలాంటి వాడే భజనీయ అంగ్రిం ఎందరెందరో మహానుభావుల చేత సేవించబడిన పాద పద్మములు కలవాడు భజనీయాంగ్రిం. అయినా ఆయనతో నాకేం పని లేదండి నేను ఏం చేయ అంటావా? అభవాయ. నీకు ఏ కోరిక లేకున్నా లేకపోవచ్చునేమో కానీ మళ్ళీ పుట్టాలనే కోరిక ఉంటుంది కదా అది పోవాలంటే ఆయన బొలవాలి. అంటే లోకంలో ఎంత గొప్ప వాళ్ళైనా మళ్ళీ పుట్టాలి మళ్ళీ పుట్టాలి ఇంకేమో సాధించాలి ఆ ఇంక మళ్ళీ ఈ ఇల్లు ఇంకో 100 జన్మలకు ఈ భార్య ఇంకో 1000 జన్మలకు. ఈ సంసారం ఏవో కొన్ని చెప్తుంటారు. ఈ మిత్రుడు ఇది ఇవి అంతా ఉంటాయి. కదా? అది కాదు. ఆ సంసార బంధం తొలగాలంటే అతన్ని ఆశ్రయించి తీరాలి. ఆయన పని చేస్తారా అంటే ఆయన చేసే పనే అది. ఆయన డ్యూటీ ఏమిటి? భవచ్ఛిదం. సంసారాన్ని ఛేదించే మహానుభవుడు. సంసారం చేదించేటువంటి మహానుభావుడిని మళ్ళీ నీకు పుట్టుక లేకుండా ఉండటాని కోసం ఆ పరమాత్మను సేవించు. అతను భజనీయంగిరి. సేవించదగిన పాదపద్మములు కలవాడు. భజనీయాంఘిం అభవాయ భవచ్ఛిదం. యుక్తం విరహితం శక్త్యా గుణమయ్యా ఆత్మమాయయా. ఈ మహానుభావుడు యుక్తం. విరహితం. అన్నిటితో కలిసి ఉన్నవాడు ఏదీ లేనివాడు. కదా? మనందరిలో ఉంటాడండి. ప్రతి ప్రాణిలోనూ అంతర్యామిగా ఉంటాడు. కానీ ఆ ప్రాణులకు ఉన్నటువంటి రాగద్వేషాలు ఏవి ఆయనకు ఉండవు. ప్రాణులకు ఉండే దోషాలు ఏవి ఆయనకు అంటావు. అందుకే యుక్తం విరహితం. ప్రకృతి తోటి జీవుని తోటి కలిసే ఉంటాడు. కానీ తద్గత దోషములు అతనికి అంటవు అందుకే యుక్తం విరహితం. కలిసి ఉన్నవాడు లేనివాడు.
జీవులతో గడిచి ఉన్నవాడు జీవులలో ఉన్నదాన్ని ఉన్నది లేనివాడు. అహంకారం మమకారం ఉన్నాయి కదా కర్తుత్వాభిమానం నేను ఏం చేశానండి. నేను తింటున్నానండి, ఇల్లు నాదండి, నేను సంపాదించానండి. మరి పరమాత్మ కూడా నేను సంపాదించాను మీరంతా నా వాళ్ళు నోరెత్తకండి అన్నాడు అనుకోండి. అలాగ ఏమిటండి? నేను మీరంతా నా వాళ్ళు నేను చెప్పినట్టు వినాలి గాడి పిలుచుకోవద్దు నేను చెప్తే పిలుచుకోవాలి అన్నాడు అనుకోండి. లేదా వాయువుకు వాయుదేవా నువ్వు దూరంగా ఉండు వాళ్ళ దగ్గరికి పోకు గతి ఏంటి? అన్నీ చేయగలవాడైనా అన్నిటికీ కారణమైనా తాను నేను కారణము ఇదంతా నాది అని చెప్పుకోవడం. అని మనము ఇదంతా నా అని చెప్పుకుంటున్నాం. ఆలోచించండి. అందుకే యుక్త యుక్తం వియుక్తం శక్త్యా గుణమయ్యా ఆత్మమాయయ్యా ఈ మహానుభావుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు అంటే తన దివ్యమైనటువంటి శక్తి. ఏమిటది? యోగమాయా శక్తి. అలాంటి యోగమాయా శక్తితో అది గుణమై అంటే ప్రవృత్తి కదా? సత్వం రజస్తమైతి గుణాః ప్రకృతి సంభవ చెప్తున్నాం గీతలు. ఇలాంటి గుణత్రయంతో కూడుకున్నటువంటి శక్తితో అతను ఈ పనులన్నీ చేయిస్తున్నాడు. రుణీహి కామం విప యను మనోగతం మనస్వము ఔత్తానపదే అవిశంకితః. అయినా ఔత్తానపాదులు అన్నాం కదా అందుకనే ఇతన్ని ఔత్తాన ఔత్తానపదే అంటే ఉత్తానపాదుని పుత్రుడా? అవిశంకితః ఏ మాత్రం సందేహం లేకుండా నీకు కావలసినటువంటి వరాన్ని నీవు కోరుకో. ఎందుకంటే యక్షులందరినీ చంపకుండా బతికించావు కదా. మరి తాతగారు చెప్తే కోపాన్ని కూడా వదిలిపెట్టావు కాబట్టి నీవు ఉత్తముడవు మహానుభావుడవు నాయనా. ఓకే ఇదేనా వరం కోరుకోవలసింది. అది కూడా అవిశంకితః ఏ మాత్రం సందేహం లేకుండా కోరుకో. వరం వరార్హోం భుజనాభ పాదయోహో.
అనంతరం త్వాం వయమంగ సుశ్రుమా ఎందుకు అడుగుతున్నాడు వరం తీసుకోమని నీవు ఎంత గొప్పవాడవో నాకు తెలిసిపోయింది అంటున్నాడు కుబేరుడు ఏం చేయడది అంబుజ అంబుజనాభ పాదయోహు అనంతరం త్వాం వయమంగ శస్త్రుమా నీవు నిరంతరము శ్రీమన్నారాయణుని పాదపద్మములని సేవిస్తూ ఉంటావన్న మాట విన్నాను నేను అంటే నీవు. పరమాత్మకు పరమ భక్తుడవని విన్నాం కాబట్టి స్వయంగా వచ్చాను వరం ఇవ్వటానికి లేకుంటే నేను కనబడతానా? ధనేశానండి కుబేరుడు కదా కనబడలేకపోతున్నా వాళ్ళకి. నీకు కనబడి ఇంతసేపు మాట్లాడుతున్నానంటే కారణం ఏమిటి అంటే నీవు విశేషంగా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందినవాడవు. అంబుజనార్భ పాదయోహ అనంతరం త్వాం వయమంగ సుశ్రుమా నిరంతరము పరమాత్మ యొక్క పార్వతుమల సేవను చేసే వారు విడిపెట్టే పుళ్ళేవా నమోదండి వయమంగ సుసురుమా అంటే మైత్రేయులు చెప్తా అంటున్నారు స రాజరాజేన వరాయ క్షోధితః ఈ ప్రకారంగా కుబేరుడు నాయనా ఏదైనా ఒక వరం కోరుకోమని ప్రేరేపిస్తే ధ్రువః మహాభాగవతః మహామతిహి. ఇప్పటికి ధ్రువుడు ఏమయ్యాడు అప్పుడేమో బాలుడు కదా ఇప్పుడు మహాభాగవతః. పరమాత్మ యొక్క మహా భక్తుడు అందరిలో తాను గొప్ప భక్తుడు. అంతే కాదు మహా మతిహి గొప్ప జ్ఞానము కూడా కలవాడు. హరౌ సవబ్రే అవచరితాం స్మృతిం యయ తరత్యయత్నేన దురత్యయం నమః మరి ఇంతకు ఏం కోరుకోవాలి అంటే హరౌ సవబ్రే అచరితాం స్మృతిం శ్రీమన్నారాయణుడి యందు స్మరణము అనేది తొలగకుండా ఉండాలి. పరమాత్మ యందు భక్తి. పరమాత్మ యందు భక్తి తొలగకుండా ఉండాలి. ఏదో రత్నాలు, వజ్రాలు, వరహాలు కాదు కావలసింది. రాజ్యాలు భోగ్యాలు కావు. మరి ఏం కావాలి? నిరంతరము పరమాత్మ యందు భక్తి. తొలగకుండా చెలించకుండా ఉండాలి అని హరౌస వవ్రే అచలితాము స్మృతిం యయ ఏ మాత్రం మరపు లేకుండా ఉండాలి ఎందుకయ్యా అంటే పరమాత్మను స్మరించటం వలన తరతి అయత్నేన దురత్యయంతమః
జరుల చేత దాట సిద్ధము కానటువంటి అజ్ఞానాన్ని చీకటిని అప్రయత్నంగా తొలగించుకుంటారు. కదా? పరమాత్మ యందు భక్తి కలిగితే ఆ భగవంతుని యందు ఉండేటువంటి భక్తి మనకు దురత్యయం తమః తలతి. దాట శక్తిము కానీ అజ్ఞానం అనేటువంటి అంధకారము ఎంబడే దాటుతాం. కదా? భగవంతుని నామస్మరణ చేస్తే ఏమవుతుంది? అజ్ఞానం పోతుంది, విజ్ఞానం కలుగుతుంది. అదే చెప్తున్నాను. దురత్యయంతమః తస్య ప్రీతియేన మనసా తాన్ దస్త్వా విడవిడస్తవః ఇలా దూడు అడిగితే మంచి మాట అడిగావయ్యా. రత్నాలో జ్యాలో రాజ్యం అడగొచ్చు కదా అవి ఆయనకు ఆల్రెడీ ఉన్నాయి ఈరోజు నేను మిగిలింది ఒక్కటే ఈ రాజ్య సంపదలలో పడి నిన్ను ఎక్కడ మరిచిపోతాను ఆయన. నిన్ను మరిచిపోకుండా ఉండేటువంటి వరం కావాలి. పరమాత్మను మరిచిపోకుండా ఉండే వరం కావాలని కుబేరుడిని ద్రోవుడు అడిగితే అతను తథాస్తు అని అలాగే ఆ వరాన్ని ఇచ్చాడు. ప్రీతేన మనసా తాన్ దత్వా అలాంటి వరాన్ని ఇచ్చి దృశ్యతః అంతర్ధదేశోపి స్వపురం ప్రత్యపద్యత ఇలా అందరూ చూస్తూ ఉండగానే మళ్ళీ అతను బయలుదేరి తన నగరానికి తాను వెళ్ళిపోయాడు. ప్రతి పుజ్యత అధాయత యజ్ఞేశం చతభిహి భూరి దక్షిణైహి. ద్రవ్య క్రియా దేవతానాం కర్మ కర్మ ఫలప్రదం తరువాత ధృవుడు ఇంటికి వచ్చేసి ఏం చేశాడు? అనేకమైనటువంటి యజ్ఞములు ఆచరించాడు అధాయ అధాయద వన్ యజ్ఞేశం శతుభిహి భూరి దక్షిణైహి అంటే కేవలం దేవాలయాల్లో అక్కడక్కడ పూజలే కాకుండా యజ్ఞం అంటే ఏమిటి? యజ్ఞం అంటే పరమాత్మ యొక్క ఆరాధనేం. ఊరికే యజ్ఞం చేయకూడదు చెప్పాం కదా హతో యజ్ఞస్తు అదక్షిణః. దక్షిణ యజ్ఞం వ్యర్థము అని శాస్త్రం ఎంత చేసినా కానీ దక్షిణ లేదు అంటే అది వ్యర్థం. అందుకే పూరి దక్షిణ గొప్పగా దక్షిణ ఇచ్చుకుంటూ
శుభ్రంగా ఎన్నో యజ్ఞములని ఈ మహానుభావుడు ఆచరించాడు. అంటే యజ్ఞములు ఆచరించాడు అనకుండా యజ్ఞములతో యజ్ఞపతిని ఆరాధించాడు. అంటే యజ్ఞం చేస్తున్నప్పుడు నేనీ యజ్ఞం చేస్తున్నాను అన్న కర్తృత్వాభిమానాన్ని కూడా వదిలిపెట్టాడు. మనం చేయగలమా? దేన్నైనా వదిలిపెడతాం కానీ నేను ఏం చేస్తున్నానండి అనకుండా ఉండండి చూద్దాం. కొంచెం కొంచెం ఏంటి చాలా కష్టం కదా అనలేమో ఆ స్థితిలో. అందుకే పరమాత్మ యజ్ఞ పురుషుడు కాబట్టి అధాయత యజ్ఞేచింకతుభిహి భూలి దక్షిణైహి ద్రవ్య క్రియా దేవతానాం కర్మ కర్మ ఫలప్రదం. యజ్ఞంలో ఏముంటాయి? ద్రవ్యము, క్రియ, దేవత. అంతే కదా? అగ్నయే స్వాహా. అగ్నయే నమః పురోహారం చేసుకొని హోమం వేస్తాం. అంటే దేవత కావాలి మనకు అందులో ఆ మంత్రం కావాలి ఆ ద్రవ్యం కావాలి. అది చెప్తున్నాడు ద్రవ్య క్రియా దేవతానాం. ఒకటి ద్రవ్యము రెండోది చేసేటువంటి క్రియ మూడవది దేవత అంటే ఏ ద్రవ్యాన్ని ఏ దేవతకి ఇవ్వాలో. అందరికీ ఒకటేం కాదు. అందరికీ పండ్లు పెడతాను, అందరికీ పాలు అంత ఒప్పుకోదు. విష్ణువులకు పురోడాశం కావాలి. అలా శంకరునికి ఒక ద్రవ్యం, బ్రహ్మకు ఒక ద్రవ్యం. ఏ ఏ యజ్ఞములు చేస్తుంటే, ఏ ఏ దేవతల గురించి చెప్పదలుచుకుంటే ఆయా దేవతల యొక్క ద్రవ్యం వేరువేరుగా ఉంటుంది. అలా అలా ద్రవ్యాలతోటి ఆయా దేవతలను అవి సూచి తృప్తి పరచాలి అది విధానం. అందుకే అంటున్నాడు ఆ మాట. ద్రవ్య క్రియా దేవతానాం కర్మ ద్రవ్యము క్రియా దేవతలు కర్మ ఇది కర్మ ఫలప్రదం. మంచిదే యజ్ఞం అవుతది ఏం కాదు. ఎలా తప్పు కాదు అంటే చేసిన కర్మ యొక్క ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఫలితాన్ని కోరే వాళ్ళు యజ్ఞం చేయవచ్చు. ఫలితం మాకు వద్దంటే.
యజ్ఞం చేయకూడదు. ఫలితం మాకు దొరుకుతుంది అంటారా? న్యాయంగా అనాలి. ఎందుకంటే అది యజ్ఞానికి ప్రధానమైనటువంటివి ఏవి? ద్రవ్యము, క్రియ, దేవతలు. మరి ఇందులో నీదేముంది? ద్రవ్యము నీవు సంపాదించావా? పోనీ దేవతలు నీ వల్ల? మరి దేవతలు దేవతలుగా ఉండేటువంటి కరచరణ అవయవాలు చేసేటువంటి పని ఉందే క్రియ అది నీదా? క్రియా వాడే చేయిస్తున్నాడు, ద్రవ్యము వాడిదే, దేవతా వాడే. ఫలితం నాదంటే అవ్యర్థం కదా. ఎవడి సొమ్మో తీసుకొని నువ్వు యజ్ఞం చేస్తూ అహంకర్త అంటే నవ్వాలనా ఎడవాలనా? నీ ఇంట్లో ఉన్న తర్వాత ఆ వస్తువు నీది కాదు. ఎవడిచ్చాడు? పరమాత్మ ఇచ్చాడు. నేను దున్నుకున్నాను, పండించాను అంటాడు. ఎవడిది భూమి? శ్రీ భూనీల దేవులు ముగ్గురు ఆయన పాల్యాలు. పోనీ నీళ్లు నీవే? విష్ణు పాదోద్భవిం గంగం. పోనీ అగ్ని నీవే? ఆయన ముఖం నుంచి పుట్టింది. పోనీ వాయువు నీవే? ఆయన స్తోత్రాల నుంచి పుట్టింది. మరి ఆకాశం అంటావా? విరవకాశం అన్నీ ఆయనే. ఆయన సొమ్ముతోటి నువ్వు చేసి నేను చేశాను యజ్ఞం అంటే నవ్వాలనా ఏడవాలనా అండి. ఎవడి సొమ్ము? పరమాత్ముడు. పోనీ చేస్తున్న కాళ్ళు చేతులు నీవే? అదే హస్తములకు ఇంద్రుడు అధిపతి. పాదములకు విష్ణువు అధిపతి మనం చెప్పుకున్నాం. అలాగే నాసికకు అశ్విని దేవతలు, నేత్రములకు సూర్య భగవానుడు, శ్రోత్రములకు దిక్కులు. జిహ్వకు వరుణుడు. మరి నీదేది? ఏదీ నీది లేనప్పుడు నేనే యజ్ఞం చేస్తున్నాను అంటే నవ్వాలా ఏడవాలా? అందుకే అతను యజ్ఞపతి. అందుకోసమని అతని పరంగా పరమాత్మే యజ్ఞం తనతోటి చేయించుకుంటున్నాడు అనేది జ్ఞానం. నేనే చేస్తున్నాను అంటే జీరో మార్కులు పడతాయి. అందుకే అంటున్నాడు ద్రవ్య క్రియ దేవతానాం కర్మ ఇదే కర్మ ఫలప్రదం. మనకు కర్మ యొక్క ఫలాన్ని ఇచ్చేటువంటిది. సర్వాత్మని అచ్యుతే అథర్వే తీవ్రౌగాం భక్తిముద్వహన్ సదర్శాత్మని భూతేషు తమేవ అవస్థితం విభుం ధ్రువుడు.
ఈ రీతిలో అద్భుతమైనటువంటి యజ్ఞయాగములు చేశాడు, నిర్వహించాడు. ఎలా చేశాడంటే సర్వాత్మని అచ్యుతే. అందరిలో అంతరాత్మగా ఉండేటువంటి పరమాత్మలో అసర్వే. అతను అన్నీ అతనే, అతను ఏదీ కాదో లేదో కాదు అసర్వే. అన్నిటిలో ఉంటాడు అతనికి ఏదీ అంటదు. అలాంటి పరమాత్మ విషయంలో తీవ్ర ఉహాం భక్తిముద్వహన్ తీవ్రమైనటువంటి గాఢమైనటువంటి భక్తిని ధరించి తదర్శి ఆత్మని భూతేతు తమేవ తన ఆత్మలోనూ సకల ప్రాణులలోను పరమాత్మే ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకున్నాడు. సాక్షాత్కరించుకున్నాడు. అంటే ఎందుకు చెప్పాడు ఆ మాట అంటే ఇన్ని యజ్ఞములు చేయటం వల్ల ఏం లాభమో అంటే జ్ఞానం కలిగింది. ఫలమే ఇది. ఏం జ్ఞానం? తనలోనూ స్వామి ఉన్నాడు. అన్ని ప్రాణులలోనూ స్వామి ఉన్నాడు. తెలుసుకోవడం కాదు, చూశాడు. సాక్షాత్కరించుకున్నాడు. ఎలాగైతే నా ఆత్మలో అంతర్యామిగా పరమాత్మ ఏం చేసి ఉన్నాడో, ప్రతి వారి ఆత్మలోనూ స్వామి అంతర్యామిగానే ఉంటాడన్న విషయాన్ని తెలుసుకున్నాడు. యజ్ఞ ఫలమిది గమనించండి. కర్మ ఫలప్రదం. సర్వాత్మన్యచ్యుతి అసర్వే తీవ్రౌఘాం భక్తిముద్వహన్ దదర్శి ఆత్మని భూతేషు తమేవ అవస్థితం తనలోను ఇతరులోను ఉన్నటువంటి ఆ మహానుభావుడినే చూచి తమేవం శీల సంపన్నం బ్రహ్మణ్యం దీన వస్తాదం. ఎలాంటి వాడు ధృవుడు చెప్తున్నాడు చూడండి. శీల సంపన్నం, ఉత్తమ శీలం ఉన్నవాడు. అంటే పేదవాడు, గొప్పవాడన్న తేడాను పాటించనివాడు. శీల సంపన్నం, బ్రాహ్మణ్యం, బ్రాహ్మణుల యెడ అమితమైనటువంటి భక్తి గౌరవం కలవాడు. దీనవత్సలం, దీనుల మీద ప్రేమ చూపేటువంటివాడు. గోప్తారం ధర్మసేతువునాం, ధర్మము యొక్క నియమాలను మర్యాదను. జాగ్రత్తగా కాపాడేవాడు. మేనిరే పితరం ప్రజాః. అవన్నీ ఇతనే. ఇతనే ధర్మ సేతువును కాపాడుతాడు. ఈ మహానుభావుడే శీల సంపన్నుడు. ఇతనే దీనవత్సరుడు. మరి.
ఇలాంటి వారికి ఏమైనా కొంచెం ఆపద లాంటిది జరిగితే గతి ఏంటి? చూడాలి కదా. అందుకోసమని ఇలాంటి స్వామిని జాగ్రత్తగా తమేవావస్థితం విభుం తమేవం శీల సంపన్నం బ్రహ్మణ్యం దీనవత్సలం గోక్తారం ధర్మసేతూనాం వితరం ప్రజాహ మేనిరే. ప్రజలందరూ ఇతన్ని తండ్రిగా చూశారట. ధర్మాత్ముడు, శీలవంతుడు, పరమాత్మ యందు భక్తి గెలవాడు, గుణములో మంచివాడు ఇంకేం కావాలండి ఇతనికన్నా ఎక్కువ. అన్నీ ఉన్నాయి కాబట్టి ఇతను వేరే కాదు ఇతనే మాకు కన్న తండ్రి. ప్రజలందరూ ధ్రువుణ్ణి. తండ్రిగా చూచాడు ఉపితరం ప్రజాః సత్రింశతి వర్ణ సహస్రం శశాస క్షితి మండలం స్వామి చెప్పినట్టుగా ధ్రువుడు 36 వేల సంవత్సరాలు భూమండలాన్ని పరిపాలించాడు. స్థితి మండలం భోగైహి పుణ్యక్షయం కుర్వన్ అభోగైహి అశుభక్షయం. కేవలం రాజ్య పరిపాలన చేస్తూ ప్రజలకు క్షేమం కలిగించడమే కాదు దుర్మార్గులను దండిస్తూ కూడా మరి ఎందుకు చేయాలి కదా. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఈ రెండు చేయాలి కాబట్టి ఆ పని చేస్తున్నాడు. ఇంతే కాకుండా రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు మహారాజుగా అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి దైవ భోగములు ఎన్నో వచ్చాయి. వచ్చిన అన్ని భోగాలను హాయిగా అనుభవించాడు. కానీ అది భోగమని అనుభవించలేదు. సుఖమనో సంతోషమనో కాదు. తాను అనవసరంగా ఎక్కువ పుణ్యం చేశాను దాన్ని ఖర్చు చేయడానికి కదా. మనం సుఖం అనుభవించాము, అనుభవిస్తున్నాము, అనుభవించాము అంటే ఏం అర్థం? ఇదివరకు మనం చేసుకున్నటువంటి పుణ్యము ఖర్చవుతున్నది, అయిపోతున్నది. చేయాలి. బుద్ధిమంతుడైనవాడు భోగానుభవం చేసుకుంటూ పుణ్యాన్ని కత్తి పెట్టుకోవాలి. అంతేనా? కాదు. కొన్ని సందర్భాలలో అవకాశం ఉన్నా సరే ఉన్న అవకాశాన్ని దూరంగా జరిపి కష్టాలు కూడా పడాలి. ఎందుకది? పాప సంచరం. పాపం పోవుందా? ప్రపంచంలో ఏ ఒక్కడైనా ఒక్క పుణ్యము, ఒక్క పాపము చేస్తారండి.
ప్రశ్న లేదు. రెండు చేస్తారు. రెండు చేయడంలో కూడా మళ్ళీ పాపమే ఎక్కువ చేస్తారు. బుద్ధి పుణ్యము పెద్దది పాపం. కాబట్టి ఏం చేయాలి మరి? పాప అనుభవం ఎలాగయ్యా అంటే కష్టపడాలి. కష్టపడటం వల్ల పాపం పోతుంది, సుఖపడితే పుణ్యం పోతుంది. అప్పుడు నిరంజనః పరమము స్వామి ఉపైతి. అవునా? అపహతపాత్మ విజరః విమృత్యుః విశోకః చెప్పుకుంటాం కదా మనం. ఆ స్వరూపం రావాలంటే పాపము లేకుండా పోవాలి. పుణ్యము లేకుండా పోవాలి. ధ్రువుడు దాని కోసమే పరిపాలన చేశాడు తప్ప తానేమో బాముకోవాలని కాదు. భోగములతో, సుఖానుభవతో పుణ్యాన్ని పోగొట్టుకున్నాడు, కష్టానుభవముతో పాపాన్ని పోగొట్టుకున్నాడు చెప్తున్నాడు చూడండి. ఉందా? భోగైహి పుణ్యక్షయం కురువన్ అభోగైహి అశుభక్షయం. భోగములతో పుణ్యమును కష్టములతో పాపమును తొలగించుకుంటూ మహానుభావుడు ఏవం బహు సహస్రం కాలం మహాత్మ అవిచలితేంద్రియః ఇలా కొన్ని వేల సంవత్సరాలు ధృవుడు అవిచలిత ఇంద్రియః ఇంద్రియములు పక్కకు పోకుండా చూసుకున్నాడు చాలు కదా. అవునండి. విద్యార్థి చిన్న మాట. విద్యార్థి కళాచారకు లేదా క్లాసుకు వచ్చినప్పుడు గురువు ఉండాలా వద్దాలా? మరి గురువు ఉన్నప్పుడు విద్యార్థి ఉండాలనా పోవాలనా? వీడు ఉండాలి వాడు ఉండాలి. గురువుగారు వచ్చాడు విద్యార్థి వెళ్ళిపోయాడు అంటే గురువుగారు సమర్ధుడు కాదు అన్నమాట. కాబట్టి ఏది వచ్చినప్పుడు ఏది ఉండాలో దాన్ని ఉంచుకోవాలి. ఏది వచ్చినప్పుడు ఏది వెళ్ళిపోవాలో దాన్ని పోగొట్టుకోవాలి. ఆ రీతిలో ఈ మహానుభావుడు మనకు కురువన్ అభోగైహి అశుభక్షయం కష్టపడుతూ పాపాలను పోగొట్టుకున్నాడు. సుఖపడుతూ పుణ్యాలను కూడా పోగొట్టుకున్నాడు. ఏవం బహుసవంకారం మహాత్మా అవిచరితేంద్రియః.
ఎన్ని భోగాలు ఉన్నా ఇంద్రియ చాంచల్యం లేకుండా ఇది ప్రధానం కదా. సుఖం అనుభవిస్తూ ఉంటే ఆ ఇది బాగుంది రెండో ఇంకా ఇలాగే ఉందా అని లే అనుకున్నాడు అనుకోండి అప్పుడు నీ సుఖానుభూతి అజ్ఞానానికి పూర్తయితుంది జ్ఞానానికి కాదు మనం చెప్పుకున్నాం జ్ఞాపకం ఉంది అనుకుంటా. వృద్ధ చక్రవర్తి అద్భుతమైనటువంటి భోగాలు మనకు వస్తుంది ఇందులో అనుభవిస్తూ ఉన్నప్పుడు ముందరే వస్తుంది. అనుభవిస్తూ ఉన్నప్పుడు నారదుడు వచ్చి అడుగుతాడు ఏం పనయ్యా ఇది? నీవు సాక్షాత్తు పరమాత్మ యొక్క అంశావతారం, ఆవేశావతారం కదా. మరి ఈ వింత భోగమా? ఈ భోగం చూస్తే ఇందురు అసూయపడ్డాడు. రెండు రోజులు నేను కూడా వెళ్లి పుడు జక్క వచ్చి అంతఃపురంలో ఉంటే బాగుండు అనుకున్నాడు. ఇంత భోగం ఏమిటయ్యా నీకు అని అంటే నా అలా నువ్వు కూడా మోహంలో పడిపోయావా అన్నారు. స్వామి అదేమిటి? ఈ శరీరంలోకి నేను వచ్చాను కదా? మరి నన్ను ఒకసారి తలుచుకుంటేనే మళ్ళీ పుట్టడు అని శాస్త్రం ఉన్నప్పుడు నేనే శరీరంలోకి వచ్చిన తర్వాత ఈ ఆత్మకు మళ్ళీ ఇంకో శరీరాన్ని తీసుకోవడం ఉంటుందా? ఇంకో జన్మ ఉండకూడదు కదా? మరి జన్మ ఉండకూడదు ఉంటే ఏం రావాలి? మోర్షం రావాలి. మోర్షం రావాలంటే ఏం కావాలి? పుణ్య పాపే విధూయ నిరంజన పరమం సామ్యముపైతి. పుణ్యము పాపము రెండు తొలగిపోవాలి, నిల్ బ్యాలెన్స్ కావాలి. గురు చాలా పుణ్యం చేసుకున్నాడు ఈ ఆత్మ. అవుతావా? ఎలా నిజము? ఎంత పుణ్యం ఇగోకుండా నేను వచ్చి కూర్చుంటానయ్యా అక్కడ? ఇతనిలో నేను వచ్చి చేరానంటే చాలా పుణ్యం చేసుకోలేదు. గమనించండి చమత్సారం. నేను వచ్చి చేరాను కాబట్టి చాలా పుణ్యం చేసుకుని ఉంటాడు. నేను వచ్చి చేరిన వాడు మళ్ళీ వాడు కుట్టకూడదు. సరే కాబట్టి ఈ జన్మలోనే వాడి అన్ని పుణ్యాలు ఖర్చు కావాలి. అన్ని పాపాలు ఖర్చు కావాలి. అందుకే వచ్చాను. భోగముతో పుణ్యక్షయము, కష్టముతో పాపక్షయము. ఇలా రెండు చేసుకుంటూ అవిచరిత
ఇంద్రియః మనశ్శాంచల్యం లేకుండా ఈ మహానుభావుడు త్రివర్గ ఉపయికం నీత్వా పుత్రాయ అదాతు నృపాతనం త్రివర్గ ఉపయికం ధర్మ అర్ధ కామ అనేటువంటి మూడు పురుషార్ధములకు కావలసినటువంటి పనిని చేసి అంటే ఇక నేను చేయవలసిన పని అంటూ ఏమీ లేదు. మొత్తం అయిపోయింది కృతకృత్యాః ప్రతీక్షంతే మృత్యుం ప్రియమివ అతిథిం అంటారు. తాను చేవరి శపములన్నీ పూర్తి చేసినటువంటి వాడు మృత్యువు ఎప్పుడు వస్తుందా అని. ప్రియమైన అతిథికో ఎదురు చూస్తున్నది చూడడానికి ఆస్తి అందుకే ధ్రువుడు అన్ని పనులు పూర్తయ్యాయి ఇంక నాకేం పని ఉంది రాజ్యంతో అనుకొని వెంటనే పుత్రాయ అదాతు నృపాసనం. తన రాజ్య సింహాసనాన్ని కొడుకు కట్టబెట్టాడు. నాయనా నువ్వు చూసుకో చాలా చేశాను చాలు. కొంచెమా 36,000 ఏళ్ళు చేశాడండి. జనాలు చేస్తారు ఏం అదే ఉంటుంది. మన పాటలో మన పాటలో బోర్ కొడుతుంది. అదే రాజ్యం అదే ఇల్లు ఏదో 30 ఏదో 100 ఏళ్లకే 70 80 వచ్చేక అబ్బా ఇంకెన్నాడురా బాబు అంటాం మనం. కదా? మరి 70 ఏళ్లకి 60 ఏళ్లకి అబ్బాయి ఇంకెన్నాడు అంటే 36,000 అంటే ఆలోచించండి. మరి 36,000 రోజులు బోర్ కొట్టొద్దు ఆ అని కూడా కాదు. అందులో ఉండే నమ్మకం లేదు. ఆ అంటే అది కూడా లేదు. అది కూడా నమ్మక లేదు ఇక్కడ ఉంటే 36 రోజులు ఉంటామా? అబ్బా బాయ్. కదా? అంటే సంవత్సరానికి 360 రోజులు అయినాయి. మూడేళ్లకు 1000 అంటే 36 మూళ్ళు ఎంత? 108 అంటే ఇది కదా 33, 96, 6 మూడ్లు 108, 108 లో వెలుగుతున్నాం కదా 36,000 ఊర్వం వతకం. మన నీళ్ళు పది అన్ని ఏళ్ళు పరిపాలించారు. ఇదేమో శత శిత అన్నారు. ఆ అంటే శత శిత అనేటప్పుడు దానికి అర్థం వేరే ఉంది ఇది కాదు. కాబట్టి ఆ రీతిలో.
మనకు ఆ స్వామి ఇంచుమించు మన పాటలో బోర్ కొట్టి చాలురా బాబు నీ రాజ్యం వద్దు నువ్వు వద్దు నేను చేసిన పుణ్యం పాపం సరిపోయేలాగా కథ చూపి అనుభవించాను ఇక నువ్వు చూసుకో అని కుమారునికి రాజ్యం ఇచ్చి నృపాసనం మన్యమానః ఇదం విశ్వం మాయా రచితమాత్మని. ఎందుకు ఇచ్చాడు రాజ్యం కుమారునికి అంటే ఈ ప్రపంచమంతా పరమాత్మ యొక్క మాయా రచితమే. ఇది ఏది ఉండేది కాదు. ఏది లేనిది కాదు, ఏది ఉండేది కాదు, ఏది నిత్యము కాదు. అంతా నశ్వరం. పరమాత్మ మాయ చేత ఏర్పడబడిందే ప్రపంచము అని తలుచుకొని నన్యమానః ఆ ధర్మ అర్ధ కామములు వాటికి తగినటువంటి ధర్మార్థ కామములు నడిపేదాకా పని అంతా పూర్తి చేసుకొని సజ్జన ఇచ్చేసాడు. అవిద్యా రచిత స్వప్న గంధర్వ నగరూపమం ఇదంతా అవిద్యా రచితమే. అంటే మన అజ్ఞానంతో పడిందే. ఇంకోటి స్వప్నం స్వప్నం లాంటిది. స్వప్నంలో కూడా గంధర్వ నగరం లాంటిదట. వెంటనే ఉండదు. అదేమిటండీ అంటే గంధవ్వ నగరం ఎక్కడ ఉంది అంటే ఆకాశంలో ఉంది. కదా సార్? ఓ బట్టలు నేసేవాడు ఏమంటాం సాలేవాడు. అతను అద్భుతమైన వస్త్రాలు నేశాడు. బాగా బ్రహ్మాండంగా నేశాడు. ఏం నేరు తోమాడ దాన్ని నేస్తాను నేస్తాను అన్నాడు. నేను నేను నేచినటువంటి వస్త్రాలను అందరూ చూడలేరు. పరమాత్మ దయ సంపూర్ణంగా ఉండి పుణ్యాత్ములైతేనే చూస్తారు. పాపాత్మలకు కనబడవు నా వస్త్రాలు. ముందే ప్రకటించాడు. ఇక వాని చేతిలో పుట్టి వచ్చాడు ఏం లేదు ఏం చేయలేదు వాడు. మహారాజా. అది చేతిలో అలా ఊశాడు, ఇలా తిప్పాడు. మహారాజు చూడండి ఇది 12 మూలల పట్టు చీర. ఇందులో మహారాజు గారి భవనము, అంతఃపురము.
చెయ్యి, ఆసనము, క్షేత్రములు, చామరములు, పరిచారకులు, అప్సరసలు చూడండి ఎంత భోగ్యంగా, ఎంత విశేషంగా, ఎంత సుందరంగా నేచించానో. మహారాజా చూస్తున్నారా? ఇప్పుడు ఏమన్నాడు వాడు? నాకు కనబడలేదు అంటే పాపం లేదు. మోలే చెప్పాడు కనబడకపో ఆ అద్భుతంగా ఉందండి చాలా బాగా ఉందిరా బాబు నీకు బహుమానం ఇస్తాను అన్నాడు. జనాది రామకృష్ణుడు ఆ పక్కనే కూర్చున్నాడు. వీడిని అడగా అర్థం అయ్యేవాడు. సరే మంచిది. మహారాజా మీరు బహుమతిని వారికి ఇవ్వండి, నేను ఏర్పాటు చేస్తాను. అని పెద్ద పళ్ళెంలో ఒక ఇనుప గుండు 100, ఇనుప మొలలు ఒక 100, ఇనుప తీయగా 400, అవన్నీ బాగా పెట్టి పైన వస్త్రం కప్పి మహారాజా నేను మంత్రించి దక్షిణ ఇస్తున్నాను. నిజంగా జ్ఞానం ఉన్నవాడు, మనిషి అయినవాడు, పుణ్యం మాత్రం చేసుకున్న వాడికే రత్నాలు, వజ్రాలు, మణులు, మాణిక్యాలు కనపడతాయి. పాపాత్ముడికి ఇనుము, రాళ్ళు, గుండలు అలా కనబడతాయి. అలా నేను మంత్రించాను. ఈ బల్లెం వాడికి ఇవ్వండి. ఇవ్వయించాడు. వాడు చెడ తీసి చూశాడు. చూస్తే మొలలు, రాడే ఉన్నాయి అందులో. ఏ నాయన మహానుభావా రత్నాలు బాగున్నాయా? ఏమన్నాడు ఇప్పుడు? రత్నాలు లేవు రాళ్ళు అంటే చీపు ఆపాకు రా అంటారు. అయ్యా చాలా బాగున్నాయి మహానుభావా ఇక దయచేయవయ్యా అన్నాడు. అంటే మోసం అనేది ఏ ఒక్కడిది కాదు వాడు చేస్తే వీడు చేస్తాడు వీడు చేస్తే వాడు చేస్తాడు. అంటే ఏమిటి లేని దాన్ని ఉన్నట్టు చెప్పడానికి దృష్టాంతము గంధర్వ నగరాన్ని చెప్తాం మనం. అందులో స్వప్న స్వప్నంలో అసలు కదా అసలు లేదు అది ఏంది ఇంకో లేని దాంట్లో. స్వప్న గంధర్వ నగరోపమం ఆత్మస్యపత్య సుహృదః బలం ఉద్ధకోశమంతఃపురం పరివిహార భువస్య రమ్యాః భూమండలం జలధిమేచలమాతలయ్య కాలోపసృష్టమితి సప్రేయౌ చాలా ఈ మహానుభావుడు ఆత్మ శ్రపత్య సుహృదః తాను కానీ శరీరము కానీ స్త్రీ కానీ సంతానము కానీ మిత్రులు కానీ.
అలాగే బలం, సైన్యము, వృద్ధ కోశవు, ధనము, సో ఇదంతా కూడా అంతఃపురము. అలాగే పరివిహార భువశ్చ అంటే ఉద్యానమనాలు. ఇలా పర్వతాలు వాపిగు ఉంటాయనా ఇలాంటివన్నీ కూడా భువత్సరమ్య చూడటానికి ఇవి చాలా సుందరంగా కనపడతాయి అలాగే ఈ సకల భూమండలము. జలది మేఖలం సముద్రము సరిహద్దుగా చెప్పుకోబడేటువంటి భూమండలం అంతా కూడా కాలోపసృష్టం. కదు? ఎన్నడికో ఒకనాటికి ధ్వంసమయ్యేదే అంటే కాలము చేత కబళించబడేది. కాస్త లింగం చెప్తే కాలుని చేత కబళించబడేది అంటే మృత్యుగ్రస్తమే. ఈనాడు ఇంత అద్భుతంగా నగరాలు ఉన్నాయి, హరిమ్యాలు ఉన్నాయి, భవనాలు ఉన్నాయి, విలాగాలు ఉన్నాయి. ఇవాళ చూశారో లేదో పేపర్లో. ఓకే ఎక్కడ? జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ ఉంది చూడండి అక్కడ ఒక నగరం మొత్తం నేల మొత్తం అయింది. ఇచ్చాడు పేపర్లో ఫోటో ఇచ్చాడు. మరి అవన్నీ ఒకప్పుడు. ఎన్ని దివ్య భవనాలు ఉంటాయి అందులో, అన్ని ఎన్ని ఏసీలు ఉంటాయి, ఎన్ని ఇంకో బీసీలో డీసీలో ఉన్నాయి కదా, రకరకాలు ఉంటాయి కదా, అందులో ఎన్ని రకాల భోగాలు ఉంటాయి? సరే ఎన్ని రకాల భోగానుభవం కోసం ఎంతమంది నిర్మించుకొని ఉంటారు? మరి వారు కలలోనైనా ఇలా అవుతుంది అనుకున్నారా? నేను ఓ నాలుగు కోట్లు పెట్టి ఓ బిల్డింగ్ కట్టాను, 400 ఏళ్ళు ఉంటుంది, నేను ఉండకున్నా కానీ నా తరాలు నా కొడుకులు మనవలు ముందు మనవలు ముందు మనవలు వాళ్ళ మనవలు అనుభవిస్తాను కట్టి ఉంటాను. నాలుగు నిమిషాల్లోపు అయిపోయిందా? 90 సెకండ్లలో వీడిని 100 కోట్లు మట్టిలో కలిసిపోయాయి. ఏం చేస్తాం? మళ్ళా పైనుంచి పక్కన అంటున్నాడు గుర్తించలేము భూకంపాన్ని. గుర్తించలేము ఎవడో జ్యోతిష్యుడు చెప్పాడు కొంచెం తెలివిగా చూస్తే గుర్తించొచ్చురా అని చెప్పాడు.
భూమి, సూర్యుడు, చంద్రుడు, బుధుడు. నాలుగు గ్రహముల యొక్క సంచారాన్ని జాగ్రత్తగా లెక్కగట్టగలిగితే ఏ సమయంలో ఎక్కడ భూకంపం వస్తుందో చెప్పవచ్చు. ఒకతను చెప్పాడండి పాపం ఫలానా చోట భూకంపం ఫలానా చొప్పున రాబోతుంది అని. ఇంచుమించు ఆ టైంకి వచ్చింది కానీ ఒక 200 కిలోమీటర్ల తేడాలో వచ్చింది. అంటే ఇంకొంచెం జాగ్రత్తగా పరిచేది లెక్కలు తప్పు చేస్తే అయిపోయి ఎంతసేపు కావాలండి. ఎందుకంటే ఒక చిన్న బిందువు ఉంటుంది ఓ బిందువు మారితే 100 కిలోమీటర్లు ఎడరిపోతుంది. అయితే వాడు ఏ ఏ ప్రాంతాల్లో భూకంపం వస్తుంది అని చెప్పాడు అవన్నీ జరుగుతూ వచ్చాయి భూకంపం. ఇంకొంచెం ఆ తేజీల్లో కలిసింది ప్రాంతం కొంచెం తేడా వందలు ఉండే అడుగులు ఉండటంలో. అంటే ఏమిటంటే అర్థం ఏమిటి? ఇప్పుడు భూమికి, బుధుడికి, సూర్యుడికి, చంద్రుడికి ఇవన్నీ సూర్యుడు మూల బిందువు, బుధుడు కానీ చంద్రుడు కానీ. నీ భూమి కానీ దాని ఉపగ్రహాల కింద లెక్కే కదా. అయినప్పుడు అవి ఎంత దగ్గరికి వస్తున్నాయి, ఎంత దూరంగా పోతున్నాయి. మరీ దగ్గరికి వచ్చినప్పుడు ఒకదానికొకటి అడ్డుపడ్డప్పుడు. ఇప్పుడు సూర్యునికి చంద్రునికి భూమి అడ్డం పడుతుంది. లేదా సూర్యునికి భూమికి చంద్రుడు అడ్డం పడతాడు చెప్పుకుంటాం కదా. అదే గ్రహణం. అయినప్పుడు వాడికి వీడికి మధ్యన ఇంకోడు పడినప్పుడు ఆ గ్రహం మరీ దగ్గరికే వస్తే ఈ గ్రహంలో పెరణం జరుగుతుంది. ప్రభావం దాని మీద పడుతుంది దీని మీద. దీని ప్రభావం మారుతుంది. మారితే కనిపిస్తుంది. భూమి రంప అది. కాబట్టి జాగ్రత్తగా చెప్పొచ్చు అన్నాడు. సరే వాడు చెప్పని మానని అది వేరు సంగతి కానీ మనము ఎంత జాగ్రత్తగా ఎంత కష్టపడి ఎంత సంపాదించి ఎంత దివ్య భోగాలు ఏర్పాటు చేసుకోవటానికి మణిమయా భోనాలు నిర్మించుకుంటామో అవన్నీ ఆ రక్షణంలో ధ్వంసం అవుతాయి. ఇవన్నీ కాలోపసృష్టములే మన ఇంకోటి ఉంది కదా సునామీ వచ్చింది కదా. 16 సెకండ్లు ఇదన్నా 90 సెకండ్లు. 16 సెకండ్లలో 22,000 కిలోమీటర్ల దూరం పయనించింది అది. ఎనిమిది దేశాలను సోసం చేసింది. మరి దాని వేగం ఎంత లెక్క కట్టండి? 16 సెకండ్లకు 22000 కిలోమీటర్లు. అంటే సెకండ్లకు 1000 కంటే ఎక్కువ.
ఒక సెకనుకు 1500 కిలోమీటర్ల వేగంలో వచ్చింది. మరి గంటకు ఎన్ని కిలోమీటర్లు? ఆ వేగాన్ని ఏది అందుకోవాలి? దాన్ని ఏ సైంటిస్ట్ ఏ యంత్రం పట్టుకోవాలి దాన్ని? అది బాగుంటే మనం చాలా గొప్ప ఉన్నాం. ప్రకృతి నోరు మూసుకొని ఉంటే మనం గొప్ప ఉన్నాం. ప్రకృతి విప్పింది నోరు. అయ్యా అన్య నాస్తి త్వమేవ శరణం మమ స్వామి మాకేం దిక్కు మన పని అంతే. ఆ మొత్తం గోడైనా అంటే ఒక లెక్కేముంది. కాబట్టి అందుకే మంచి మాట చెప్పాడు కాలోపసృష్టం. ఈ ప్రపంచము రాజ్యములు, భోగములు, విత్తములు, వసతులు అన్నీ కూడా కాలము కబళించింది. ఆల్రెడీ ఉందేరా. కాలము నోట్లోనే ఉందండి ఇది, పాము నోట్లో ఉన్నాం మనం వాస్తవంగా. ఏ పాము? ఆదికేశుడు. లేడు నోట్లోనే ఉన్నాం. సత్పాస్త్య గతమాన మండుకం బోలే అంటారు అర్చల చెప్తారు మనకు. పాము నోట్లో కప్పలా ఉన్నాం మన పరిస్థితి. నోరు మూసింది అనుకోండి అయిపోతుంది. తేజీ ఉన్నంత సేపు తోక ఆడిస్తుంటా. ఆ దిక్కునే ఉన్నాను ఇంకా నేను బతుకుతాను ఇంకేమో గంచులు వేస్తాను. నోరు మూస్తే పోయింది. పడయ్యే పడయ్యే తప్పించుకోవచ్చు నోట్లోనే ఉన్నాం. రీతిలో ఇదంతా కాలోప సుత్యం అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడు కాబట్టే ధ్రువుడు అంటే అలాంటి అంతటి విరక్తి కలగకుంటే మరి రాజ్యాన్ని విడిచిపెట్టగలరా అండి మనం చెప్పుకున్నాం కదా. పయప్పేన నిభా చెయ్యాః దాంతాః రుక్మ పరిచ్ఛదాః అని చెప్పుకున్నాం. పాల నురుగు లాంటి చెయ్యలు. ఏనుగు దంతములగు తేబడిన మంత్రములు. దంతములు బాగుండవని వాటి మీద బంగారు రేకు తొడుగు తొడిగారు. ఇంతటి భోగాలు అనుభవించి వెళ్ళిపోవాలంటే మనస్సులో మనము ఓ వెయ్యో ₹500 పెట్టి కొనుక్కున్న ఒక వస్త్రమే ఏడాది కట్టుకున్న తర్వాత తిరిగిపోతే దాన్ని పారేయాలంటే అయ్యో ఇంత పెట్టి కొన్నాం ఇన్నాళ్ళకి కట్టుకున్నాం అలవాటు అయిపోయింది ఇంకో నాలుగు రోజులు కట్టుకున్నానే అనుకుంటాం. తినిగిపోయినా ఇక్కడ నేను అది కట్టుకోవడానికి పనికిరాను అని మొరాయిస్తే అప్పుడు అదర పడేస్తాను. కదా? ఏమి చెప్పుకోతున్నానో తెలుసా? ఈ శరీరం కూడా వస్త్రమే కదా?
కదా ఎన్నో వందల వేల జన్మలతో పుణ్యం చేసుకుంటే ఇది వచ్చింది. అంటే దీని మీద మనం బాకలు పారేయాలంటే. వే మన తప్పదు. ఇది కూడా ఈయన ఉండని మొర్రు అంటే ఇంక నాలుగు రోజులు ఉండు ఇంక నాలుగు రోజులు ఉండు. వాడు బతకడు చస్తాడు రా అంటే రెడ్డగా బతికించండి అంటారు. అవేంటి ఏం పెడతారు కదా? ఆ వెంటిలేటర్స్ అలా పెట్టి ఒక 10 10 రోజులు ఉంచుతాడు. అంటే ఉన్నాడని చెప్పుకోవడానికి ఆలోచించండి. అదేంటి ఏదో ఉంటది కదా ఏదో కేరు ఏం కేరు ఐసీసీఈ ఐసీసీఈ ఏదో ఉంటాం. ఆ అందులో గదిలో పడేసి చుట్టూ అద్దాలు అందులో కూడా మధ్యలో ఉంటాడు వాడు వాళ్ళవి పెడతారు. విలువ అని వీల్లేదు. బయట నుంచి చూసి ఆ ఇంకా ఉన్నాడండి అంతే. ఇంకా పోలేదని చెప్పాలి ఉన్నాడు కూడా కాదు ఇంకా పోలేదు. అది ఎవరికి తృప్తి ఆలోచించండి. అంటే నేను పనికి రాను నేను పని చేయను రా బాబు అన్న బలవంతంగా పని చేయిస్తే అది వెళ్ళిపోతుంది. ఛీ, వీడు వినటం లేదు, నేను వెళ్ళిపోతే కానీ వీడు ఈ శరీరాన్ని పారేయడు అని వెళ్ళిపోతాడు. అలా కాకుండా చెప్పుకున్నాం కదా మైఠా శ్రద్ధం చెప్పుకున్నాం, ప్రధాన శ్రద్ధం చెప్పుకున్నాం, విదురుడు చెప్తాడు. ఇక నేను పని చేయను మోర అని మొత్తుకునే దాకా ఉండకురా బాబు వెళ్లగొట్టే దాకా ఉండకు స్వయంగా పోమని చెప్పి. వాళ్ళు వెళ్లగొట్టే దాకా ఉండొద్దు ముందే వెళ్ళిపో. ఆ శరీరం కూడా మీరు పని చేయను రా బాబు అనే దాకా ఉంచకు ముందే పంపించేసేయ్. ఇంతటి నిష్పృష్టమైనటువంటి జ్ఞానము విరక్తి ఎప్పుడు కలగాలి? అందరికీ అవుతుందా? మరి ఎందుకగింది ఈయనకు అంటే అంత చిన్నప్పుడే వాడిని చూశాడు కాబట్టి. పరమాత్మను ప్రత్యక్షంగా కనులతో చూచిన మహానుభావుడు కాబట్టి ఈ జగత్తంతా కాలోపసృష్టము. ఇది నిలిచేది కాదు అని తలచుకొని. తాలోప సృష్టం ఇతి స ప్రయయౌ విశాలాం ఇలా తలుచుకొని అతను విశాలకు వెళ్ళాడు ఏమిటి విశాల బదరికాశ్రమం. విశాల అంటే ఏంటి? ఆ విశాల అంటే బదరికాశ్రమం. బదరికాశ్రమానికి ఈ మహానుభావుడు వెళ్ళాడు. విశాలం తస్యం విశుద్ధ కరణః శివ వారు వివాస్య.
ఆ విశాల నగరంలో అంటే బద్రికాశ్రమంలో విశుద్ధ కరణః పరిశుద్ధమైనటువంటి ఇంద్రియములు కలవాడై శివవాహ విగాస్య పరమ మంగళప్రదమైనటువంటి జలములు అలకనంద ఏదో ఉన్నాయి కదా సీతాలనంద నదులు ఉన్నాయే అలాంటి నదులలో ఆ జలాన్ని హాయిగా స్నానం చేసి బుద్ధ ఆసనం, బద్ధ ఆసనం, గిత మరుతు మనసా ఆహృతాక్షః అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ చెప్పుకున్నామే అవన్నీ చెప్తున్నాడు. కదా స్నానం చేశాడు ఇంద్రియ నిగ్రహం అంటే యమ కదా వాళ్ళు ఏం చెప్పారు ఇంద్రియ నిగ్రహం అన్నాడు కదా అంటే యమం అయిపోయింది శివవాహ వికాస్య నియమం అయిపోయింది చూడండి అందులో ఏం ఉంది ఆ మాట. ఇందులో విశుద్ధ కరణ అంటే యమము, శివవా నియమము, బధ్వా ఆసనం కదా అంటే ఆసనము యమ నియమాసన, జిత మరుతు అంటే ప్రాణాయం. కదా వాయువును గెలిచాడంటే ఏంటండీ? ప్రాణాయామము ఇత మరతు అదేలా మనస ఆహృతాక్షః మనస్సుతో ఇంద్రియాలను వెనక్కు తిప్పుకున్నాడు ధారణ ప్రత్యాహా. రెండు గానే ఆహృతాక్షః స్థూలే దధార భగవాన్ ధ్యానం సమాధి భగవాన్ మన పరమాత్మను స్థూలే దధార భగవంతుని యొక్క ప్రతిరూపాన్ని మొదలు ధూరమైనటువంటి పరమాత్మ ఆకారంలో నిలిపాడు. దధార భగవత్కృతి రూప ఏతత్ ధ్యాయన్ తదవ్యవహితః ప్రశిచత్ సమాధౌ. తెలియదు ఒకటే యోగం ఆలోచించండి. వ్యాహ భగవానుడు ఆ స్థితిలో ఉంటాడు ఆయన. సంస్కృతం ఉత్సమా ప్రయాసం చెప్పుకుంటామంటే ఏమీ రాదు. ఒక శ్లోకంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ అని చెప్పారు. అష్టాంగ యోగం ఒక శ్లోకంలో చేసింది. గమనించండి.
అది అలా చెప్పుకుంటేనే ఆ శ్లోకం యొక్క సార్ధక్యం. కదా స్నానం చేశాడు, ఇండియా పోయేట్టుకున్నాడు, ఇవన్నీ అంటే ఏంటి లాభం? ఎలా యోగనిష్టుడు అయ్యాడు అని అర్థం. ఇలా అయి సమాతౌ భక్తిం హరౌ భగవతి ప్రవహన్. పరమాత్మ యందు భక్తిని నిరంతరం కలిగి ఉండి అజస్త్రం ఆనంద బాష్ప కలయ ముహుహు అద్యమానః పరమాత్మ తాను ప్రత్యక్షంగా చూచినటువంటి పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని తరుచుకొని ఒళ్ళు పులకించి కనుల వెంట ఆనంద బాష్పాలు వచ్చి అలాంటి వాటితో ముహు అద్యమాన వాటి మాటికి పీడించబడుతున్నాడు. అనబడి నీళ్ళు వస్తున్నాయండి ఏం కనబడదు. ముహు అద్యమానః విక్లిద్యమాన హృదయః పులకార్చితాంగః హృదయమంతా. విక్రిద్యమాన ఆర్ద్రమవుతున్నది. శరీరమంతా పులకింతలు వస్తున్నాయి. నాస్మానమస్మరతు అసావితి ముక్తలింగః. శరీరం మీద కూడా ధ్యాసను వదిలిపెట్టి. నేను ఫలానా నేను ధ్రువుడి అనే విషయం కూడా మరచిపోయాడు. తనను కూడా తాను తరుచుకోలేకపోయాడు నాత్మాన మత్మరత్. ఎలాగైతే ప్రహ్లాదుడు పర్వతం మించి ఎత్తేస్తుంటే అహం విష్ణుహు అన్నాడు. అహం ద్రోహ కాదు నేనే విష్ణువును అనుకున్నాను అదే అదే లోకంలో ఉన్నాడు. ఎప్పుడో మారినాక ఓహో ప్రహ్లాదోస్మి నేను ప్రహ్లాదుని కదా అప్పుడు జ్ఞాపకం వచ్చింది. సమాజలో లాభం అదే. ఇదే భావంతో అహం బ్రహ్మాత్మి అంటే ఇదే. ఏంటి అర్థం అహం బ్రహ్మాత్మి అంటే? నిరంతరం పరమాత్మలు ధ్యానం చేస్తూ ఉంటే అదే ధ్యానంలో మునిగి మన శరీరాన్ని మనం మరిచిపోతాం. మన ఆత్మను కూడా మర్చిపోతాం. మరి మిగిలింది ఎవరు? పరమాత్మే అందుకే అహం బ్రహ్మా. రలాదు అహం విష్ణువు అనుకున్నాడు కదా. మనం అహం బ్రహ్మ అనుకుంటే ఏంటి మంచిగా హాయిగా అనుకోవచ్చు. కానీ అలా అయితే. ఇలా అనుకోవాలనుకుంటే ఏమైతుంది? పురిని చూసి చెప్తారు కదా ఆ రేఖం అయిపోతుంది ఆ విధంగా అయిపోతుంది. అలా కాకుండా తనను తాను తలుచుకోలేదు నాత్మానమస్మరత్ అసావితి ముక్తలింగః దరిశ విమానాగ్రియం నభసః అవతరతు ధ్రువః. ఎప్పుడైతే తన శరీరాన్ని కూడా తాను చూచుకొని స్థితిలోకి యోగంలోకి వెళ్ళాడో అప్పుడు ఆ యోగంలోనే ఉండి ఆకాశాన్ని దిగుతున్నటువంటి ఒక విమానాన్ని చూశాడు.
ఆయన కోసం వస్తున్నది విమానం. అవతార ధ్రువః విభ్రాజేయ విభ్రాజేయ దశదిశః రాకాపతిమివ ఉదితం ఉదించి ఉదయించినటువంటి చంద్రుని లాగా అన్ని దిక్కులను ప్రకాశింపచేస్తూ ఆకాశించినటువంటి ఒక దివ్యమైన విమానాన్ని చూశాడు. పత్రాను దేవప్రవరౌ చతుర్భుజౌ శ్యామౌ కిశోరౌ అరుణాంబుజేక్షణౌ స్థితావ అష్టర్ధగదాం సుసాసువాససౌ తిరిగిటహారాంగద చారుకుండలౌ ఆ విమానం నుండి ఇద్దరు మహానుభావులు దిగారు. ఎలా ఉన్నారు? శ్రీమన్నారాయణుడి ఆకారంతోటే ఉన్నారు. వాళ్లకు నాలుగు భుజాలు. వాళ్ళు కూడా ఇంచుమించు విశాలమైనటువంటి నేత్రములు కలవారు. శ్యామాంగులు, కిశోరవు. యవ్వనానికి బాల్యానికి మధ్యన ఉన్నటువంటి వయస్సు కలవాళ్ళు అరుణాంబుజ క్షణవు ఎర్రని పద్మార్షులు వాళ్ళు కూడా స్థితావస్తభ్య గదాంసు వాససౌ తన గదను భూమ్మీద ఉంచి చక్కని వస్త్రముతో కిరీట హార అంగద చారు కుండలములు ధరించి ఉన్న ఇద్దరిని చూచి విజ్ఞాయ తౌ ఉత్తమ గాయకింకరౌ ఎవరయ్యా వీరు అంటే పరమాత్మ యొక్క దాసులు. శ్రీమన్నారాయణుని కింకరులు వచ్చారన్న విషయాన్ని తెలుసుకొని అభ్యుత్తితః సాత్భత విస్మృత క్రమః ఒక్కసారి ఒళ్ళు వణుకు పుట్టేసింది. ఆశ్చర్యం కలిగింది, కంపం కలిగింది. అలాతో అమాంతం వంబడి లేచి అభ్యుత్తితః. అభ్యుత్తితః సా సాధు అవ విస్మృతక్రమః సాధ్వస విస్మృతక్రమః. తొట్రుపాటు తోటి ఆశ్చర్యం తోటి క్రమమును మర్చిపోయాడు ఏ పని ముందు చేయాలి ఏ పని తర్వాత చేయాలి ఏం తెలుసో అన్ని మర్చిపోయాడు. విస్మృత క్రమః ననామా నామాని గుణాన్ మధుద్విషః పార్షత్ ప్రధానావితి సమ్మతాంజనిహి పరమాత్మ నామాలను పలుకుతూ నమస్కారం చేశాడు. నమస్కారం చేస్తూ పలకాలా? పలుకుతూ నమస్కారం చేయాలా? ఏది క్రమం? ఏమో మర్చిపోయాడు. ఎందుకంటే ఎదురుగా వాళ్ళు ఉన్నారండి. మన మనస్సు అమిత ఆనందంలో ఉన్న అమిత దుఃఖంలో ఉన్న విషయాన్ని యదార్ధంగా తెలుసుకోలేం. అలాగే ఎలా చేయాలో తెలియదు ఏది ముందో ఏది వెనకో.
కదా పొరపాటున నాకు చెప్తాడు మహానుభావుడు. భాగవతంలోనే భాగవతంలో హారం హారం. మెడలో వేసుకోవాలి, మొలతో మొలతాడు నడుముకి వేసుకోవాలి. కృష్ణ పరమాత్మ బృందావనంలో వేణువు ఊతుంటే ఆ తొందరలో ఈ మొలతాడేమో మెడలో వేసుకొని హారాన్ని మొద్దారు కడుకుందాం. కామన్ తెలియదండి ఏది ముందో ఏది అనుకో. అయినా బాగానే ఉంది ఆమె యొక్క నడుము కూడా హారే కదా అన్నాడు. హారిత్వం ఆత్మ జఘనస్య సూచయన్ అంటాడు. తన నడుము ఎదుటి వారి మనస్సును హరిస్తుంది. హరి అంటే హారి. హారి అంటే హారము కలది హారి ఒక అర్థం. రెండోది హారి అంటే హరించేది. మెడలో ఉన్నటువంటి హారాన్ని నడుముకి వేసుకోవడం కూడా మంచి పని చేసింది. నా నడుము కృష్ణ పరమాత్మ అంతటి మహానుభావుని మనస్సును కూడా హరించిందని. అందరికీ చెప్పడానికి నా నడుము హారి అని చెప్పడానికి హారం ధరించిందా అన్నాడు మోహన్ భావుడు. అంటే సంతోషంలో మనకు ఏ క్రమము తెలియదు. ధ్రువునికి కూడా. ఏ పరమాత్మను ఒక్క క్షణం మాత్రమే చూశానో అలాంటి పరమాత్మను నిరంతరం చూడటానికి ఆయన దగ్గరికే వెళ్తున్నాను. ఆలోచించండి. ఒక్కసారి మనస్సులో ఆ భావం తడుక్కుమంటే మరి ఇక్కడ ఏమైనా తోస్తుందా అండి ఏం చేయాలో. ఒక క్షణం చూశాడు స్వామి ఒకే క్షణం కదా. ఇంకా మర్చిపోలేదు ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాడు. నిరంతరం ఆయనతోటే ఉంటాడు ఆయన్నే దర్శించుకుంటాడు. ఎంత ఆనందంగా ఉంది. ఈ భావన రాగానే ఒళ్ళు పులకరించింది, మనస్సు పులకరించింది, కాళ్ళు చేతులు ఆడలేదు. ఏ పని చేయాలో తోచలేదు, అందుకే నమస్కారం చేస్తూ పలికాడు, పలుకుతూ నమస్కారం చేశాడు. ఏం చేసినా ఒకటే. ఇది ఒకటి పరమాత్మ స్మరణే కదా గుతమని ఆ ననాన నామాని గుణాన్ మధుద్విషః పార్షత్ ప్రధానావితి సంహతాంజలి ఈ పరమాత్మ యొక్క దాసులనే విషయాన్ని తెలుసుకొని చేతులు జోడించి పరమాత్మ యొక్క నామాలను పలుకుతూ గుణములను పలుకుతూ నమస్కారం చేశాడు. తం కృష్ణ పాదాభినివిష్ట చేతసం బద్ధాంజలిం.
అంతవరకు ఒక భాగం నమస్కారం చేస్తూ అలాగే కూర్చున్నాడు గజ్జ ఒడించుకొని అక్కడే. అంటే ఇక్కడ మనసు ఎక్కడ ఉంది? పరమాత్మ యందు ఉంది. కృష్ణ పరమాత్మ యందు మనస్సు ఉంచాడని అంజలి అంజలిని దిచెదులు జోడించి ప్రశ్రయ నమ్ర కంధలం వినయంతో తల వంచుకున్నాడు. ఇది జోడించాడు తల వంచుకొని ఉన్నాడు సునందనందౌ ఉపసృత్య సస్మితం ప్రత్యూచితుహు పుష్కలనాభ సమ్మతౌ ఎవరు వచ్చిన వాళ్ళు? సునంద నందులు, చండ ప్రచండులు, జయ విజయులు, సునంద నందులు, కుముద ఉంటారు మొత్తం నాలుగు ద్వారాలకు నాలుగు రెండు ఎనిమిది ఉంటారు ద్వారపాలకులు. అందులో వీళ్ళు ప్రధానం సునందనందులు. ఈ మహానుభావులు దగ్గరికి వచ్చి చిరునవ్వుతో పుష్కరనాభ సమ్మతౌ పరమాత్మకు అనుకూలంగా ఉన్నటువంటి మాటను పలుకుతున్నారు. భో భో రాజన్. సుభద్రంతే వాచెన్ను అవహిత శృణు మహారాజా నీకు శుభము కలుగాక కాస్త మా మాటను సావధానంగా విను య పంచవర్ష తపసా భవాన్ దేవం అతి తృపత్ అయినా మహానుభావా నీవు ఐదేళ్ల వయస్సులోనే శ్రీమన్నారాయణుడిని సంతోషపరిచావు. తస్యాఖిల జగద్ధాతుహు ఆవాం దేవస్య శాంగిణః పార్షదౌ. ఇలా సకర జరాచర జగత్తును ధరించేటువంటి మహానుభావుడైన శ్రీమన్నారాయణుడికి మేము పాలసద్ధులం అంటే ద్వారపాలకులం పక్కన ఉండేవాళ్ళం. సంప్రాప్తౌ నేతుం త్వాం భగవత్ పదం నిన్ను పరమాత్మ దగ్గరికి తీసుకొని పోవటానికి నీవు వచ్చాము అంటే ఒకటి చెప్పాలి కదా మరి. పరిచయం చేస్తున్నారండి. సెల్ఫ్ ఇంట్రాగేజ్ అంటాం కదా అలా పరిచయం చేసుకొని వచ్చామని చెప్పి సుదుర్జయం విష్ణు పదం జితం త్వయా. సామాన్యంగా ఎలాంటి మహానుభావులు కూడా గెలవలేదు అనుకునేటువంటి పరమాత్మ పదవిని నీవు గెలిచావు. యత్ సూరయః అప్రాప్య విచక్షతే పరం.
మహాజ్ఞానులు కూడా ఈ పదవిని పొందలేక ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది చూస్తాం చూస్తాం చూస్తామని ఆలోచిస్తూ ధ్యానం చేస్తూ ఉంటారో ఆకిష్ట తచ్చంద్ర దివాకరాదయః ప్రహర్షతారాః పర్యంతి దక్షిణం. ఏ స్థానాన్ని సూర్య, చంద్ర, నక్షత్ర, ఋషులు, తార ఉన్నాయే ఇవన్నీ ప్రదక్షిణం చేస్తాయో అలాంటి స్థానాన్ని నీవు పొందబోతున్నావు. అనాస్తితంతే పితృభిహి అన్యైహి అప్యంగ కర్హితు ఈ స్థానము నీ పితృది పితృలు కానీ నీ పితామహులు కానీ ఇతరులు ఎవ్వరూ. ఎవ్వరూ ఇదివరకు ఇంతటి గొప్ప స్థానాన్ని పొంది ఉండలేదు. ఆతిష్ట జగతాం బొన్యం తద్విష్ణో పరమం పదం. అలాంటి ఉత్తమ స్థానాన్ని పరమాత్మ అత్త యొక్క పరమ పదంగా భాసించేటువంటి ఆ స్థానాన్ని చేరుకో నాయనా ఎతద్ విమాన ప్రవరం ఉత్తమ శ్లోక మౌలిన ఉపస్థాపితమాయుష్మన్ అధిరోధింతమర్హసి మహానుభావా చిరంజీవ విమానాన్ని సాక్షాత్తు ఏకతో విమాన ప్రవరం ఉత్తమోక ఉత్తమ శ్లోక మౌలిన ఉపస్థాపితమాయుష్యన్ను పరమాత్మ తన శిరస్సును కదలిచి తిరగపో అని స్వామి చెప్పాడు. నా భక్తుని కోసం విమానాన్ని తీసుకొని పో. పరమాత్మ తన కిరీటమును తన శిరస్సును ఒకసారి అలా కదిలించి నీ కోసం విమానం పంపారయ్యా. సామాన్యంగా లోకంలో రాజుగారు ఉంటే అన్నీ రాజు చెప్తాడు ఆయన. ఇవాళ ఆదరిచ్చేసాడు వాళ్లే చేసుకుంటారు. కొన్ని స్పెషల్ కార్యక్రమాలు మాత్రం రాజు దగ్గరుండి మరి చూసుకోవాలి కదా. అలాగే స్వామి ఎవరెవరికి ఏ ఏ లోకాలు వెళ్లాలో, ఏ లోక ఎవరికి ఏ ఏ వాహనాలు ఇవ్వాలో అన్నీ ఏర్పాటు చేసి పెట్టాడు. వీళ్ళు పోతారు, వాళ్ళు వస్తారు, వాళ్ళు పోతారు అని పట్టించుకోడు. కానీ ధృవుడు. ఏమంటాం ఎక్స్ట్రార్డినరీ అంటాం కదా స్పష్టమం అన్నమాట. ప్రజలు కాబట్టి తాను స్వయంగా తన తల యూచి విమానం తీసుకోకండి అని మాకు ఆజ్ఞ ఇచ్చారు.
అది విష్ణుహో ఉపస్థాపితమాయుష్మన్ అదిరోడుం అలాంటి దాన్ని అదిరోడుం త్వమర్హసి నీవు అదిరోహించవయ్యా మహానుభావా చెప్పాడు. ఎతద్ విమాన ప్రవారం ఉత్తమ శ్లోక మౌలినా ఉపస్థాపితమాయుష్మన్ అధిరోడున్ త్వమర్హతి అంటే నిజమ్యా వైకుంఠ నియోజ్య ముఖ్యో మదుచ్యుతం వాచం గురు క్రమప్రియః ఇలా పరమాత్మే కాదు పరమాత్మ దాసులు కూడా తేనెలు ఊరేటట్టుగానే మాట్లాడగలరు. కదా అంత తియ్యగా మాట్లాడుతున్నటువంటి వారి మాటలను విని ఉపస్థాపితం. ఇందులో అదృష్టితం వాక్యం గురు క్రమప్రియః కృతాభిషేకః కృత నిత్య మంగళః. విమానం వచ్చింది. అలా అంత పరిగెత్తుకుపోయి కూర్చోలేదు. ఎందుకంటే ఆ విమానాన్ని ఎక్కాలంటే కొన్ని యోగ్యతలు కావాలి. కదా అందుకే స్వామి ఇప్పుడే వస్తానని వెళ్లి సరస్సులో మునిగి హాయిగా స్నానం చేసి సంధ్యావందనాలు అన్నీ పూర్తి చేసుకొని నిత్యక్రమలన్నీ పూర్తి చేసుకుంటేనే యోగ్యత. కాబట్టి అవన్నీ చేసుకొని. కృతాభిషేకః కృత నిత్య మంగళః స్నానం చేసుకున్నాడు నిత్య మంగళం అంటే పుణ్యావచనము సంవాచనం అంటారు సంధ్యావందనం ఆపోనిష్టము యౌగువ స్నాన పూజ్యే దధాతును అంటాం కదా ఇలాంటి మంగళాలన్నీ ఆచరించుకొని మునిని ప్రణమ్య ఆశిషం అభ్యవాదయత్. మళ్ళీ ఇక్కడికి వచ్చి పుట్టిలకు నమస్కారం చేసి వారి ఆశీర్వచనాలను పొందాడు లేదా కోరాడు. పరిత్య అభ్యక్త్య దిశ్నాగ్రం పార్వతావభినంద్యచా సరే విమానం ఎక్కోమని చెప్పారు. ఆ మాత్రం ఎక్కలేదు. విమానం దగ్గరికి వెళ్లి దాని చుట్టూ కూడా ప్రదక్షిణం చేసి పరీత్య అభ్యర్థ్య అలాగే అభ్యర్థ్య అంటే పూజించి విష్ణా విష్ణాగ్రియం అంటే ఉత్తమ విమానాన్ని పార్షదౌ అభినంద్యచ ఆ ద్వారపాతులను అభినందించి అంటే వారికి నమస్కారం చేసి అభివంద్యత ఈయేచ అధిష్టాతుం విభ్రద్రూపం నిరణ్మయం. ఆ విమానం కూడా బంగారమే. బంగారం వీరుడు విమానాన్ని చూచి దాన్ని అభిశ్రమించడానికి అనుకుంటే ఎక్కువ వచ్చు అనుకున్నాడు అధిష్టాతుం ఈయేస.
తదా ఉత్తానపద పుత్రః అదర్శాంతకమాగతం మృత్యోహో మూర్ధిని పదం తత్వ ఆరురోహ అద్భుతం గృహం. ఇలా విమానాన్ని అధిరోగించాలని అనుకుంటుండగా ఎవరు వచ్చారు? అంతకమాగతం మృత్యువు వచ్చేసింది. అంటే ఇలాగే వెళ్ళకూడదు కదా? అందువల్ల అలా నువ్వు వెళ్తావటరా ఎంత నువ్వు గొప్పోడవైతే మాత్రం మా స్వామి కదా శివనారాయణుడు మా స్వామి ఆర్డర్ పొంది మిమ్ములో ఉన్నాము. మా డ్యూటీ ఆయనదే కదా? పోతే పోయావు, నేను వచ్చిన తర్వాత మమ్మల్ని అన్నాడు. అంటే మృత్యువు వచ్చిన తర్వాత వెళ్ళిపోవాలి ఇబ్బంది లేదు నాకు. అంటే మళ్ళీ ఆయన రమ్మన్నాడు అని చెప్పి అంతికమాగతం చూడండి ప్రదర్శి అంతకమాగతం అంతకుడే అంతకమాగతం మృత్యోహ మూర్ధిని పదం దత్వా అంటే ఇప్పుడైతే ప్రస్తుతం అది ఆ మృత్యు ఏమైందంటే విమానం ఎక్కడానికి ఏమంటారు ఫుట్ స్టెప్ ఏదో అంటాం కదా ఫుట్ స్టాండ్ ఏదో ఉంటుంది అంటే మొదలు ఒక ఆడు పెట్టి పైకి ఎక్కుతాం కదా బాగా ఎత్తు ఉంటే మధ్యన కాలు పెట్టడానికి ఒక ఉపకరణ ఉంటుంది. దాని మీద కాలు పెట్టి పైకి ఎక్కుతాం. ఇతను అంత పెద్ద విమానం ఏంటయ్యా మరి ఇది కాయగా పెట్టాలంటే మృత్యోహ శిరసి. మృత్యువు నెత్తిన కాలు పెట్టి అమాంత విమానం ఎక్కేశాడు. అంటే నువ్వు నన్ను ఏమి నీకేం దొరకను. ఎందుకు దొరకను అంటే నువ్వు వచ్చేదాకా నేను ఉంటే కదా. వచ్చేదాకా ఉంటే ఏమన్నా చేస్తావు నీ ముందే పెళ్లి అని. చెప్పలేదా? శరీరము, రాజ్యము, అధృవము, అశాస్త్రము అని ప్రకారంగా మృత్యోహో శిరః చెప్తున్నాడు. మృత్యు బదం దత్వా ఆరురోహ అద్భుతం గృహం. తదా దుందుభయో నేదుహు మృదంగ పరవాదయ. ఇలా ధ్రువుడు విమానం ఎక్కుతుంటే మనకు తదా దుందుభయః దుందుపులన్నీ మ్రోగాయండి దుందుభయో నేదుహు. మృదంగ పనవ అన్ని మంగళ వాగ్యాలు గంధర్వ ముఖ్య ప్రజగుహు పేతు కుసుమ వృష్టయా గంధర్వులు గానం చేశారు పుట్ప వర్షాన్ని ఉరిపించారు స్వచ స్వర్లోక మారోక్షన్ సునీతిం జననీం ధృవః అనురస్మరత్ అగం హిత్వా దీనం యా దీనం యాస్యే త్రివిష్టపం. ఇలా విమానం ఎక్కి వైకుంఠానికి పోవాలనుకోని పోతున్న సమయంలో హఠాత్తుగా తల్లి జ్ఞాపకం వచ్చింది. కన్నతల్లి అండి పోతుంది చూడండి అతను.
అన్వస్మరత్ తరిచ్చాడు అఘం హిత్వా దీనాం యాస్యే త్రివిష్టపం ఇది చాలా పాపం ఇది ఎందుకంటే పరమ దీనురాలట. నాకు తాను వండుకొని తినగల స్తోమత కూడా లేకుండా అయిపోయింది. సాసి లేదు, పాసి లేదు, రాజు ఆదరించలేదు కదా ఎలా ఇప్పుడు ఇదంతా బాగున్నాయి అనుకో ఇప్పుడు రాజ్యం ఉంది, రాజు ఉన్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. అయినా కానీ వయస్సు మీరి ముప్పై వేలు అంటే రక్మనా? 36000 ఏళ్లండి మాట్లాడాలి కదా అందువల్ల అంత దీనంగా ఉన్నటువంటి ఆమెను ఇలాంటి ఆమెను వదిలిపెట్టి నేను స్వామి దగ్గరికి పోతున్నానే ఇది మరి పుత్ర ధర్మానికి ఇబ్బంది కలిగిస్తుందా లేదా అంటే ఏమర్థం? తాను వెళితే ఆమెను కూడా తీసుకొని పోవాలి. లేదు దిగి ఉండాలి. ఆమెను ఇక్కడే ఉంచి తాను పోతే అధర్మం కదా అని తల్లిని తలుచుకున్నాడు. అప్పుడు ఇది వ్యవసితం తస్య వ్యవసాయ సురోత్తమౌ వాళ్ళు దేవతలు కాబట్టి పరమాత్మ పాషధులు కాబట్టి ధృవుడు మనస్సులో ఏమనుకుంటున్నాడో తెలుసుకున్నారు. ఇది వ్యవసితం తస్య. వ్యవసాయం సురోత్తమౌ దర్శయామాసుత్తు దేవీం పురో పురోయానేన గచ్ఛతి. నాయనా దిగులెందుకురా అది చూడు చూడు నీ ముందర విమానం కనబడుతున్నదా అందులో ఎవరు ఉన్నారో చూడు. తల్లి ఉంది. దూడి కంటే రెండు రోజులు ముందే ఉండాలి. ఆమె విమానం ఎక్కి ఆమె వెళ్తూ ఉన్నది. విమానం ఎక్కి తన ముందు నడుస్తున్నటువంటి తన తల్లిని చూపారు ఈ పద్ధతులు. తత్ర తత్ర ప్రధం సద్భిహి పది వైమానికైహి సురైహి అవకీర్యమానః దవిరుషే కుసుమైహి క్రమశోభ్రః ఇలా తత్ర తత్ర ప్రధం సద్భిహి పది వైమానికైహి ఇలా వెడుతున్నటువంటి ధ్వనిమలని చూసి దారిలో ఉన్నటువంటి గంధర్వా యక్షా సిద్ధా సాధ్యా కిన్నరా కిన్నరా ఉంటారు కదా వాళ్ళందరి విమానాలు అక్కడే ఉంటాయి అలాంటి వాళ్ళందరి విమానాలతోటి అవతీర్య అదేనా దర్శయామాం అవకీర్యమాన దశే పుష్పయి కుసుమహి వాళ్ళందరూ పూర్వవాన కురిపిస్తున్నారు. క్రమక్రమంగా ఒక్కో గ్రహాన్ని దాటుకుంటూ ముందరికి వెళ్తున్నారు. త్రిలోకీం దేవయానేన శోతివ్రజ్య ఈ విధంగా భూహు.
భువః సువః కదా ఈ మూడు ప్రాకృతిక లోకాలను దాటి భూవర్లు మధ్యన అంతరాళం అంతరాళం భువః మన్యే దాన్నే మనం అంతరిక్షం జౌహు అంటాం. ఇలా పండు త్రిలోకీం దేవయానేన శ్రోతివ్రజ్య ఈ మూడిని దాటి మూలం కూడా దాటేసి పరస్తాత్ యత్ ధ్రువగతి విష్ణోః పదం అఘాభ్యగాత్ మనం పరమాత్మ స్థానముగా పరమాత్మ నివాసముగా భావించేటువంటి ఆ ఉత్తమ స్థానాన్ని ఉంచి అక్కడిదే అన్నమాట. ఆ పదాన్ని అధ్యగాతి చేరాడు. యదు భ్రాజమానం స్వరుచైవ సర్వతః లోకాశ్రయోక్యను విభ్రాజంతయేతే అది ఎలాంటి ఉన్నత స్థానం ఉత్తమ స్థానం అంటే తన దివ్యమైన కాంతితోటే సకల ప్రపంచంలో ఉన్న లోకాలన్నిటిని ప్రకాశింపజేస్తుంది. అంతేగాని ఆ లోకాన్ని ప్రకాశింపజేసే లోకం ఏది లేదు ఎక్కడ లేదు. అదే అండి అది బ్రాజమానం స్వరుచైవ సర్వతః తన దివ్యమైన కాంతితోటే అంతటా ప్రకాశింపజేస్తున్నది లోకాత్రయః అనువిభ్రాజంతయేవ దాని ప్రకారం అక్కడ మూడు లోకాలు కూడా ప్రకాశిస్తూనే ఉన్నాయి. అనువిభ్రా విభ్రాజంతయేతే ఎన్ ఆవ్రజన్ జంతుషు ఏ అననుగ్రహాః ప్రజంతి భద్రాని చిరంతి యః అనిశం ఇక్కడ యదు భ్రాజమానం సొరుచైవ సర్వతా లోకాశ్రయః అనువిభ్రాజంతయైపి పరమాత్ము యొక్క దివ్యమైనటువంటి తేయస్సు తోటి అన్ని లోకాలు ప్రకాశిస్తుంటాయి అలాంటి ప్రకాశిస్తున్న లోకాలను యన్ ఆవ్రజన్ జంతుషు ఈ అననుగ్రహాః మన ఒక మాట చెప్పాలంటే మన ఇంటి పక్కనే దేవాలయం ఉంటుంది. ఇక మనం మాత్రం ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు గుడికి పోదాం ఆ దగ్గరే పక్కనే ఉందండి పోయిరాండి అంటారు కానీ ఆ దగ్గర రావడానికి కాదన్నవారు వరుదాలు ఆ రకం కాదు ఆ మన గుడే కదా వరుదాలు ఇద్దరు. ఎప్పటిదాకా అంటే అనుకుంటూనే ఉంటాడు. అయితే తానన్నా ఊరు పెట్టి వదలాలి ఎవడో ఆయనన్నా పోవాలి. కానీ మాత్రం చూడడు. ఏమైంది? పరమాత్మ సంకల్పన లేకుండా పరమాత్మ సంకల్పన లేకుండా నీవు చూడలేవు వెళ్లలేవు ఆ స్థితిలో. లోకాశ్రయః అనువిభ్రాయంత ఈతే ఎన్నావ్రజం జంతుతుయి అననుగ్రహ ప్రజంతి భద్రాణి చలంతియః అనిత్యం నిరంతరము మంగళములు శుభములను ఆచరిస్తుంటారో ఆచరిస్తూ ముందరికి వెళుతుంటారో
ఎలా ఉంటారు వాళ్ళు? శాంతాః, సమదృశ్యః. పరిశాంతి పొందినటువంటి మనస్సు గలవాళ్ళు, సమదృష్టి గలవాళ్ళు, శుద్ధాః, పరిశుద్ధులు, సర్వభూతానురంజనాః. ఒకరినిద్దరిని కాదు సహచార ప్రాణులను ఆనందింపజేసే సర్వభూతానురంజన యాంతి అంజస అచ్యుతపదం అచ్యుత ప్రియ బాంధవా సులభంగా పరమాత్మ పదమును చేరుతారు. ఎవరు? యాంతి అంజస అచ్యుత పదం అచ్యుత ప్రియ బాంధవ. ఎవరైతే పరమాత్మ ప్రియులకు బంధువులుగా ఉంటారో. భగవంతునికి ప్రీతి కలిగించే వారికి తన అనుకూలం అంటే భక్త ప్రియులు, పరవభక్తలు, భక్తులకు భక్తులు. కదా? పొద్దు పుర్చ్య, పుర్చ్య పరిచారక, పుర్చ్య పుర్చ్య అంటాం కదా? వీళ్ళు ఎవరైతే పరమాత్మ యొక్క భక్తులకు భక్తులుగా ఉంటారో అనువిబ్రాజంతే. అలాగే అంజరాచ్యుత పదం అచ్యుత ప్రియ బాంధవా ఇత్యుత్తాన పద పుత్రా ధ్రువ కృష్ణ పరాయణ అభూత్రయానాం లోకానాం చూడామణి ఇవ అస్మలం. ఈ విధంగా ధ్రువుడు ఉత్తాపుద పుత్రుడు ధ్రువః కృష్ణ పరాయణః ఇతను పరమాత్మ భక్తుడు. ఏ పరమాత్మ అంటే శ్రీకృష్ణ భగవానుని భక్తుడు. రాముడు వస్తే నాకు వద్దు అంటాడు. ఆ కృష్ణుడు కావాలండి ఆయన వాక్యం పని. అలా అలాంటి మహానుభావుని భక్తుడు ఆయనే అభో కృష్ణ అభూత త్రయానాం లోకానాం చూడామణిరివ అమలః మూడు లోకములకు. పరిశుద్ధమైనటువంటి చూడామణి లాగా ఈ మహానుభావుడు ప్రకాశించాడు. చూడామణిరివ అమరః గంభీర వేగ అనిమిషం జ్యోతిషాం చక్రమాహితం యస్మిన్ భ్రమతి కౌరవ్య మేఢ్యామివ గవాంగనా అక్కడి నుంచి మరికాస్త పైకి పోతే గంభీర వేగః అమినవం జట గంభీర వేగః భూమి అంటే వేగము కలిగి అనిమిషం జ్యోతిషాం చక్రమాచితం. రెక్కలు లేకుండా ఉంటారు దేవతలు కదండీ. అలాంటి జ్యోతిష్ చక్రం అంటే నక్షత్రాలు. ఆ నక్షత్రం యొక్క సమూహాన్ని యస్మిన్ భ్రమతి కౌరవ్యామేధ్యామివా. ఈ నక్షత్ర మండలం అంతా.
ధృవమండలాన్ని ఆధారం చేసుకునే తిరుగుతుంది దాని చుట్టూ తిరుగుతుంది. ఎలాగంటే మేడ్ మనం చెప్పుకున్నాం మేడ్యామివ గానువ కర్ర ఉంటుందే ఇలాగైతే గానువ కర్ర కర్రకు కట్టి ఆవును అందులో వదిలిపెడితే అది ఆ చుట్టూ తిరుగుతుంది. ఒక్క అడుగు ముందరికి వేయదు, ఒక్క అడుగు వెనక్కి వేయదు. ఉన్న చోట ఉంటుందా? ఉండదు. మరి ఏం చేయాలి? అందుకోసమని ఆ రీతిలో గంభీర వేగః నిమిషం జ్యోతిషాం చక్రమాహితం సమతి కౌరవ్య మేఢ్యామివ గవాంగనః మహిమానం విలోఖ్యాస్య నారదః భగవాన్ ఋషి. ఎంత మహానుభావుడండి ధృవుడు సాక్షాత్తు పరమాత్మ చేత వంబలి విమానాన్ని అధిరోగించి పరమాత్మ స్థానాన్ని పొందుతున్నాడు అని తెలుసుకొని నారదుడు అతని మహిమను స్తోత్రం చేశాడు. ఎలాగు ఆతోద్యం వితుదన్ శ్లోకాన్ సత్రే అగాయత్ ప్రకేతసం తన వీణను మిడుతూ ప్రచేతసుల యజ్ఞంలో ధ్రువుని ప్రభావాన్ని జ్ఞానం అంటే ముందు కథను సూచిస్తున్నాడు అని అన్నారు. అది అయిపోయింది అనుకుంటాం కదా మనం. అబ్బబ్బే అట్ట అయిపోతే ఒప్పుకోము అయినా అయిపోదు. ఈ ధూణి ప్రభావాన్ని ప్రత్యేదసుల సభలో వీణ వీజుతో నారదుడు గానం చేశాడు. మరి వాళ్ళు ఎవరండీ? గురు అంటే ధ్రువునికి కొడుకు కొడుకు కొడుకు కొడుకు ముని మనమలు అట్లా వస్తారు ఏదో వరుసలు. అందరూ వస్తారు. ఇలా అగాయత్ ప్రతేతసాం. నాధుడు అంటున్నాడు నూనం సునీతే పతిదేవతాయా తపప్రభావస్య సుతస్యతాంగతిమబ్బా చూడండి మహానుభావులారా. పరమ పతివ్రత అయినటువంటి సునీతి యొక్క పుత్రుడు అతని యొక్క ఆమె యొక్క తవ ప్రభావం వల్ల సుతస్యతాంగతిం.
పుత్రుని ప్రభావం వల్ల తల్లి పొందిన గతిని చూడండి. తల్లి పాతివ్రత్యం వల్ల పుత్రుడు చేసిన తపస్సు చూడండి. కదా మరి కదా ఆ. తల్లి పతివ్రత కాకుంటే, తల్లి తపోనిష్ఠురాలు కాకుంటే, తల్లికి పరమాత్మ యందు విశ్వాసం లేకుంటే, ఇంత ఉత్తముడైన పుత్రుడు పుడతాడా అండి? ఎలా పుడతాడు? గమనించాలి. ఇది ఇందులో ఇది అబద్ధం కాదు, ఇది మనకు సార్వకాలికమైన సత్యం. గమనించాలి. అంటే మనలో ఏదో ఒక గొప్పతనం. ఓ ప్రతిభ, ఓ వ్యుత్పత్తి, ఓ పురుషార్ధం, ఒక చాతుర్యం, ఓ చమత్కారం ఉన్నది అంటే అదంతా మన గొప్ప కాదు. మన పెద్దలు చేసుకున్నప్పుడు. వారు చేసిన తపస్సు. వారు భగవదారాధన చేస్తే అది కాస్త మనకు కొంచెం అందుకు చాలు. నేను తిరుప్పాగు చెప్తుంటే హైదరాబాదు నుంచి ఇద్దరు వచ్చారు. అయ్యా స్నానాలు తీసుకున్న వారు మీకు ఏం కావాలండి అని అడిగారు. మా చిన్న దాత గారండి అని. అలాగే అయ్యా అట్లనే ఉంటే అడిగామండి ఏమనుకోకండి అన్నారు. ఎవరితో అన్నమాట? ఇప్పుడు ఎక్కడిది ఈ వాక్కు? నాది అనుకోవాలనా? వారిది. వారికి వారి నాన్నగారు వారికి అంటే ఏమిటి? మన పూర్వీకులు ఉన్నారే తండ్రి, తాత, ముత్తాత, ఆ ముత్తాత. ఏడు తరాలలో ఏ ఒక్కరు మహానుభావులు ఉన్నా వారు తమకంటే ముందు ఏడు తరాల వారిని తమ వెనక ఏడు తరాల వారిని భావితం చేస్తారు. కాబట్టి మేము గొప్పవాళ్ళం, మేము సాధించామన్నమాట. పనికిరాని మాట. ఎవరో గొప్పవాళ్ళు మన జన్మల వంశంలో ఉంటారు. గురువుగారి దయ ఉంటుంది. తండ్రిది, తాతది, ముత్తాతది లేదా ఇంకా పై వారిది, ఇంకా పై వారిది. మరి మా శాస్త్రం ఉంటాం. వారి ప్రభావం మీద పడి ఉంటుంది. వారి ఆశీర్వచనం, వారి కటాక్షం, వారి అలవాట్లు, వారి భక్తి, వారి ప్రపత్తి, వారిది మంగళాసనం ఇన్ని ఏవో ఒకటి ఉంటుంది.
ఇది తప్ప నీయం సాధించాం ఏమీ ఉండదు. అందుకే చూడండి జమత్ గారు ఏమంటున్నాడు నూనం సునీతేహే పతిదేవతాయాహ తప ప్రభావస్య సుతస్య తాంగతిం. పరమ పతివ్రత అయినటువంటి సునీతి యొక్క పుత్రుడైన ధృవుని తప ప్రభావముతో ఆమె పొందిన ఉత్తమ గతిని చూడు. పతివ్రత అయినటువంటి సునీతి యొక్క పతి భక్తి అనేటువంటి తపస్సు తేవతి కుమారుడికి వచ్చినటువంటి ఈ తపస్సును చూడు. తల్లి పాటి వ్రత్యం వల్ల పిల్లగాడు తపస్సు అయ్యాడు. పిల్లగాడు తపస్సు వల్ల తల్లి ఉత్తమ లోకానికి పోతుంది. సాంగతిం దృష్ట్వా అభ్యుపాయానపి వేదవాదినః నైవాదిగంతు ప్రభవంతి కిమ్ నృపాః ఇలాంటి దాన్ని చూచి చూచినా కానీ ఇతన్ని వీరిని అనుసరించడము ఎవరి వల్ల కాదు. మహానుభావులకు, యోగులకు కూడా వల్ల కాదు. ఇక రాజులు ఏం పొందుతారండి? ధ్రువుడు పొందిన ఉత్తమ గతిని ఏ రాజైనా పొందగలడా? లేదు. అయినప్పుడు అదే చెప్తున్నాడు కిమ్ నృపాః యః పంచవర్షాః గురుధార వాక్షరైహి భిన్నేన యాతే హృదయేన దూయతా. అతను ఎంత గొప్పవాడంటే ఐదు ఏళ్ల వయస్సులో ఉండే పినతల్లి యొక్క మాటల చేత మనస్సు కలతబడి కలతబడిన మనస్సుతో వనం మదాదేశ కరః అజితం ప్రభుం అడవికి వెళ్ళాడు ఎవరు చెప్తే నేను చెప్పి చేని మదాదేశ పరః నా నా ఆజ్ఞను పొందే అలాంటి వాడు భిన్నే వనానికి వెళ్ళాడు మదాదేశ పరః అచితం ప్రభుం చిగాయా. పరమాత్మను గానం చేశాడు తద్భక్త గుణైహి పరాజితం అలాంటి పరమాత్మ యొక్క అద్భుతమైన గుణములతో
ఉన్నటువంటి వారిని ఆ పరమాత్మను ధ్యానం చేశాడు. యక్షత్ర బంధుహు భువి తస్య అధిరూఢం అనువారు వృక్షేదపి వర్షపూగైహి. ఇక ఇప్పటి నుంచి మళ్ళా కొన్ని కోట్ల సంవత్సరాల వరకు అంటే ఈ కల్పం ఉండేంత వరకు మళ్ళీ ఎవడైనా ధ్రువుడిలాగా ఆ పరమాత్మ పదాన్ని ఇలా చేరుకుంటాడా అండి? ఎవడైనా? ఎవ్వడు చేరుకోలేడు. అనువార వృక్షేదపి షట్ పంచ వరసః యదహోభిదల్పైహి ప్రసాద్య వైకుంఠమవాప తత్పదం. ఎంత వాడండి? ఐదారు ఏళ్ల పిల్లవాడు. ఐదారేళ్ల పిల్లవాడు ఆరు నెలలలో చాలా తక్కువ రోజులలో పరమాత్మను ప్రసన్నుడిని చేసుకొని పరమపదాన్ని పొందాడంటే ఎంతటి మహానుభావుడు ఉంది. అలాంటి స్వామిని, అలాంటి మహానుభావుడిని ఎవరు తెలుసుకోగలరు అని నారదుడు ప్రచేతసుల సభలో గానం చేశారు. అంటే మైత్రేయ ఉవాచ ఏతత్యభిహితం సర్వం ఆ క్షత్ర బంధువు అంటే రాజు అని బ్రహ్మ బంధువు మనల్ని అంటారు కదా ఆ జాతిలోని వాడు ఎతత్యపియితం సర్వం యత్ పృష్టోహమే త్వయామైతే అంటున్నాడు విజునునితోటి నాయనా నువ్వు ఏమేమి అడిగావో అవన్నీ నీకు చెప్పేసాను. దుర్వస్య ఉద్దవయస చరితం సమ్మతం సతాం సజ్జనుల సమ్మతమైనటువంటి గొప్ప కీర్తి గల ధువుని యొక్క చరిత్రను చెప్పాను ధన్యం యశస్యం ఆయుష్యం పుణ్యం స్వత్యయనం మహత్. స్వర్గ్యం, ద్రవ్యం, సౌమనస్యం, ప్రశస్యం, అఘమరసణం. ఆలోచించండి. ధ్రువ చరితము ఎంత గొప్పదో, ఎంత ఉత్తమమైందో అంటే మనము పవిత్రమైన దానికి ఎన్ని పేర్లు ఉన్నాయో అన్నీ చెప్పాడు. ఇది ఫలస్కృతి. మొదలు ధన్యం అంటే ఒక రకంగా మనకు ధనమును అందించేది అని అర్థం. మరొక రకముగా చరితార్థమైనది.
కృత కృత కృతార్థత అంటాం. కృతార్థము యశత్యం కీర్తిని కలిగించేది ఆయుష్యం ఆయుష్యాన్ని ఇచ్చేది పుణ్యం పవిత్రమైనటువంటిది స్వత్యయనం. మంగళములకు నెలవు మహత్ చాలా గొప్పది స్వర్గ్యం స్వర్గలోకాన్ని ఇచ్చేది ద్రవ్యం ధ్రువమట అంటే ఎల్లకాలము శాశ్వతంగా ఉండేటువంటిది సౌమనస్యం మంచి మనస్సును ప్రసాదించేటువంటిది ప్రశస్త్యం అందరి చేత కొనియాడదగినది అఘమరషణం అన్ని పాపములను పోగొట్టేది ఇంకేం మిగిలిందండి. పొగడటానికి ఇంకేమైనా మిగిలిందా? కృతార్థతను కలిగించేది, కీర్తినిచ్చేది, ఆయుష్యాన్నిచ్చేది, పవిత్రమైనది, పరమ మంగళప్రదము. గొప్పది, స్వర్గాన్ని ఇచ్చింది, అద్భుతంగా ఉంటుంది. అలాగే సౌమనస్యం, మంచి మనస్సును అందించేది, అందరి చేత కొనియాడదగినది, అన్ని పాపాలు పోగొట్టేది. ఆ మరి చాలు ఇంకేం కావాలి ఎందుకంటే ఆయన ఏకాద్యుడు కాబట్టి పరమాత్మ గుణాలు చెప్పాడు శృత్వా ఏతత్ శ్రద్ధయాభీక్షణం అచ్యుత ప్రియ చేష్టితం ఇంతకీ ఏమంటారంటే పరమాత్మకు పరమ ప్రియ భక్తుడైనటువంటి ధ్రువుడు చేసినటువంటి ఈ విధానాన్ని ఈ చరితను విని ఎలా వినాలి శ్రద్ధయా పాయం చెప్పకుండా ఊరుకోలే ఆయన. విన్నవాళ్ళు అంటే చాలామంది వింటారు, చెప్తుంటే పక్కన ఎవడో పోతుంటాడు. వాడు వింటాడు, వీడు వింటాడు, అలా కుదరదు. శ్రద్ధయ్యా. ఈరోజు యాసుడేం వదిలిపెట్టాడు ఛాన్సు. మధ్యలో నిద్ర వచ్చి నిద్రపోయామండి అంటే నిద్రపోతే ఆ భాగానికి సున్నా. నువ్వు విల్లే కదా జీరో అంటాడు. నిద్రపోయే చెప్పేవాడు నిద్రపోయినా, వినేవాడు నిద్రపోయినా, పక్కవాడు నిద్రపోయినా ఒక వంట చేసుకుంటూ కూడా వింటాడు. కాదు శ్రద్ధగా రావాలి.
శ్రద్ధయా అభీక్షణం అచ్యుత ప్రియ చేష్టితం భవేత్ భక్తిహి భగవతి. ఫలకృతి అండి. ఏం కలుగుతుంది? పరమాత్మ యందు భక్తి సంపద వస్తుందని చెప్పలేదు. పరమాత్మ యందు భక్తి కలుగుతుంది. భక్తుడు కదా మరి. భవేత్ భక్తి భగవతి యయ శ్యాత్ క్లేశ సంక్షయః భక్తి మాకెందుకండి అంటారా? డబ్బు దక్క ఇల్లో వాచలో వస్తే లాభం కానీ ఈ భక్తి మాకెందుకండి అంటారా పిచ్చివాడా ఆ భక్తి వల్లనే. అన్ని కష్టాలు తొలగుతాయి. యయా శ్యాత్ క్లేశ సంక్షయః అంటే అర్థమైందా అండి? ఏమిటి? మనం ఇప్పుడు పడుతున్న కష్టాలన్నీ ఎందువల్ల? ఎందువల్ల? ఆయన మీద భక్తి లేనందువల్ల. భగవంతుని మీద భక్తి లేనందువలనే ఇన్ని కష్టాలు పడుతున్నామన్న మాట తిప్పి చెప్పాడు. ఎలా? పరమాత్మ భక్తి కలుగుతుందండి, ఆ పరమాత్మ భక్తితో అన్ని కష్టాలు తొలగుతాయండి అన్నాడు. అంటే ఏం అర్థం? మనకు కష్టాలు ఉన్నాయి అనుకోండి, మనకు ఏం లేనట్టు లెక్క? భక్తి లేదు. ఇది వినజ భగవాత్రం వినజ ఇబ్బందులు ఉన్నాయి అంటే అబ్బే ఏం లేదు అనేదాన్ని మర్యాద కోసమే. కష్టాలు ఉన్నాయి అంటే మనం భక్తులకి కామ వరుస వస్తుంది. అందుకోసమని భక్తి అంటే. అన్ని కష్టాలను తొలగించేది భక్తి. యయాస్యాత్ గ్రహ సంక్షయః మహత్వమిచ్ఛతాం తీర్థం శ్రోతుహు శీలాదయో గుణాః పర గొప్పతనాన్ని కోరేటువంటి వాళ్ళు తీర్థ స్రోతుహు శీలాదయో గుణాః పరమ పవిత్రమైనటువంటి పరమాత్మ యొక్క అనంతమైనటువంటి కళ్యాణ గుణములో యత్ర తేజః తదిచ్చునాం మానోయత్ర మనస్వినాం అలాంటి దాన్ని వింటే బుద్ధి మనస్సు గల వాళ్లకు అభిమానము, గౌరవము అలాగే కోరే వాళ్లకు తేజస్సు. తేజస్సు కలుగుతుంది, గౌరవము కలుగుతుంది, అభిమానము ఏర్పడుతుంది, కీర్తి వస్తుంది. అయితే ఒకటే కండిషన్ శ్రద్ధగా వినాలి. ప్రయతః కీర్తయేత్ ప్రాతః. మనోనిగ్రహంతో పొద్దున్నే దీన్ని కీర్తన అందుకే చెప్పాం కదా పాతకాలంలో పొద్దున్న లేవగానే ద్రోభాఖ్యానం పారాయణం చేసుకునేవాళ్ళు. నోటికే వచ్చింది సమస్య ఏం లేదు.
సమవాయే ద్విజన్మనాం ఎవరింట్లో వారు కూర్చొని చదువుకోవడం కాదు. ద్విజన్మనాం సమవాయే బ్రాహ్మణోత్తముల సమూహంలో కూర్చొని పొద్దున్నే చదవండి. సమవాయే ద్విజన్మనాం సాయంత్య పుణ్య శ్లోకస్య ధృవస్య చరితం అదొక ప్రాతఃకాలమే కాదు సాయంకాలం కూడా చదవండి. రెండు కుదరకుంటే కనీసం ఒక పూట అయినా పరమాత్మ యొక్క కీర్తనను అనుసంధానం చేయండి. పౌర్ణమాస్యం, తిని బాల్యం, ద్వాదశియాం, శ్రావణే అథవా పున్నము నాడు కానీ, అమావాస్య నాడు కానీ, ద్వాదశి నాడు కానీ, శ్రావణ నక్షత్రం నాడు కానీ, దినక్షయే వ్యతీపాతే అది అమావాస్య. దినం చేయమంటే అర్కదినం అది వితీపాతి సంక్రమే అర్కదినేపివా సంక్రమణంలో కానీ అర్కదినం అంటే రథసత్వం అర్కదత్వం కదా సంక్రమణం సూర్యదినం అర్క దినం అంటారు దాన్ని. మాఘ శుద్ధ సప్తమి. అదేం దినం? అర్క దినం. సూర్య భగవానుడు పుట్టిన రోజు అన్నమాట. అలా అర్క దినేపివా శ్రావయేత్ శ్రద్ధ దానానాం. వీరు వినరు చదవరు అనుకుంటే శ్రద్ధ ఉంది కానీ వినే అవకాశం లేదంటే మనమే పోయి కూర్చోబెట్టి వాళ్ళని అందరిని కూర్చోబెట్టి నేను చెప్తాను వినండి అని కూర్చోబెట్టి వినిపించాలట. రావయేత్ శద్ధదానానాం తీర్థపాద పదాశ్రయః పరమాత్మ యొక్క పాదములను ఆశ్రయించినటువంటి పరమ భక్తులు అలా వినిపించాలి. నేచ్ఛన్ తత్రాత్మనాత్మానం సంతుష్ట ఇతి సిధ్యతి జ్ఞానం. అజ్ఞాత తత్వాయ ఆ విషయంలో తన గురించి ఏమి ఆలోచించకూడదు నేత్యంతత్రాత్మనాత్మానం ఎలాంటి కోరికలు లేకుండా సాంసారిక విషయ భోగముల యందు ఆశ లేని వాడై ఆత్మన ఆత్మానం సంతుష్టః పరిశుద్ధ మనస్కుడై సంతోషం పొంది అన్ని సిద్దులను పొందుతాడు ఇలా వింటే ఇలా వినిపిస్తే సిద్దులన్నీ పొందుతాడు. జ్ఞాసం జ్ఞానం అజ్ఞాత తత్వాయ యో దగ్యాత్ సత్పతే అమృతం ఇలాంటి పరమాత్మ గాథను చెప్పినా విన్నా తత్వం తెలియని వానికి తత్వజ్ఞానం కలుగుతుంది.
మంచి దారిలో లేనివాడు మంచి దారిలో ఉంటాడు. విషాన్ని తీసుకునేవాడు దాన్ని పారేసి అమృతాన్ని తీసుకుంటాడు అంటే మోక్షాన్ని పొందుతాడు. సంసారాన్ని వదిలిపెట్టి మోక్షాన్ని పొందుతాడు. దుష్ట మార్గాన్ని పోయి పెట్టి సన్మార్గ్యాన్ని పొందుతాడు. కృపాలోహ దీననాథస్య దేవాః తస్య అనుగ్రుణ్ణతే. పరమ పరమాత్మ దీననాథుడు పరమ దయామయుడు అలాంటి వాని యొక్క చిరి చదువుకుంటే అతన్ని దేవాహ దేవాహ తస్య అను అలాంటి వాణ్ణి అలాంటి భక్తుడిని దేవతలు అనుగ్రహిస్తారు. ఇదం మయా తేభిగితం కురూద్వః నాయనా కురుకుల పూషణ మీకు ఈ ధృవ చరితాన్ని చెప్పాను ధృవస్య విఖ్యాత విశుద్ధ కర్మణః ఎందుకు చెప్పావా చరితా మాకు అంటే అతను ప్రసిద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి పనులు చేసినవాడు. ఐదేళ్ల వయస్సులో పరమాత్మును కనుదారా చూసినవాడంటే అంతకంటే ఇంకేం కావాలి. విఖ్యాత విశుద్ధ కర్మణః హిత్వార్భక యెత్తునాడు హిత్వార్భకః కీడనకారి మాతుహు గృహంచ విష్ణుం శరణః యోజగామ చిన్న పిల్లవాడిగా ఉండి అంటే ఆట బొమ్మలతో ఆటలాడుకునేవాడు తల్లి చెంగు పట్టుకొని ఇంట్లో తిరగవలసినవాడు ఆ ఆట బొమ్మలను తల్లిని కూడా విడిచిపెట్టి ఇంటిని కూడా విడిచిపెట్టి పరమాత్మను శరణు వేడటానికి అరణ్యానికి పోయాడయ్యా. ఎవరైనా పోగలరా అండి? అంత చిన్న వయస్సులో. అందువల్ల ఇలాంటి మహానుభావుడి యొక్క చరిత్రను నీవు అడిగావు నేను నీకు చెప్పాను అని మైత్రేయుడు విదురునితో వివరించాడు అన్నమాట. ద్వాదశోధ్యాయః సమయం కూడా అయిపోయింది కదా. ఆ జోగ అయిపోయింది. తర్వాత వాళ్ళ వంశం వచ్చేస్తుంది. ప్రాచేన బలిహి దురువస్థానం అంటే విష్ణువు పరమపదం చేస్తారు కదా ఇది కొంచెం ఇంచుమించు దగ్గరిది ఆ పరమపదం కాదు కానీ అంత ఇంచుమించు అంతదే ఇది కూడా కలపాంతం ఉంటుంది కలపాంతం అయిన తర్వాత అక్కడి నుంచి అక్కడికి పోతారు మరి ఎవడు వెనక్కి రాడు తిరిగి రాడు అక్కడి నుంచి స్వామి దగ్గరికి పోతారు
ప్రయయకాలంలో అక్కడికి వెళ్తారు. దాని పేరు అదే ఈయన కాబట్టి ఆ పేరు. ఇప్పుడు అక్కడ చేరాడు కాబట్టి దానికి ధ్రువస్థానం అని పేరు. అది ధ్రువక్షితి అంటాం మనం దాన్ని. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మదు గురుభ్యో నమః
Opening benedictory verses (mangalacharana): 'Yaama - I honor the guru lineage up to our own acharya (asmat acharya parampara). He who considers the lotus feet of the eternal Achyuta as his all - I take refuge at the feet of Ramanuja, the ocean of stability and grace.' Continuing: 'Mother, father, youth, children, wealth - all that belongs to my lineage - I bow my head to the beautiful feet of Sri Tadangi (Nammalvar).' Salutations to the entire guru lineage.
Salutations to Sri Rangaarya guru's son - I revere Sathakopa. Salutations to our teachers (asmat gurubhyo namah). Dear devotees in Bhagavata, [Manu], Dhruva's grandfather, advised him to calm his anger and said: 'This is not appropriate for our lineage - the lineage of Manu. What is that? To punish the innocent. A king should punish only one who has committed an offense. Even a king must not punish those who have done no wrong...'
Kubera is a great noble soul - 'tatraagatah chaarana yaksha kinnaraih sansthooyamaanah abhyavadat kritaanjalim' - praised by charanas, yakshas, and kinnaras, he arrived there. Seeing Kubera who had arrived, Dhruva joined his hands in reverence and bowed. And Kubera, addressing that Dhruva who had bowed - 'abhyavadat iti' - spoke as follows...
[Kubera says:] 'O you who are free from sin - na bhavanavadhit yakshaan na yakshaah bhraatarantava' - that same point is being made. Even so, you did not kill the yakshas, and the yakshas did not kill your brother. 'Pratarantava kaaleyeva bhootaanaam prabhu apyayabhavayu' - one must understand this very carefully. For a living being to be born, or to die - what is the cause? The cause is their own [karma]...
'Aham tvam iti apaartha' - the entire transaction of 'you' and 'I' is itself a misunderstanding (apaartha). Why? Because 'vishwam Vishnuh' - the entire universe is Vishnu. Everything is the very form of the Paramatma. When everything is the form of the Paramatma, the very notion of 'you' and 'I' is wrong - a misunderstanding. 'Aham tvam iti apaartha deeha ajnaanaat purushasya deeha' - this is what happens due to the ignorance of the Purusha (the individual soul)...
'Athadyaanaat yaya bandha viparyayau' - from this intellect (which divides 'you' and 'me') come either bondage or its opposite [liberation]. Not liberation - rather birth, death, and samsara (the cycle of existence). This is what arises from [the false notion that] the world is different from the Paramatma, that the world is not the form of the Paramatma. 'Bandha viparyayam' - bondage, hell, heaven, birth, death - all these arise [from that ignorance]...
Why should one serve [the Lord]? Because He is 'bhajaneeya anghrim' - one whose lotus feet have been served by countless great souls. 'Bhajaneeya anghrim.' Even if you say you have no desire, you might still have the desire to be born again - and to remove that [desire for rebirth], one must worship Him. That is, however great a person one may be in this world...
[The speaker explains the Antaryami doctrine:] He who dwells with all living beings, who is present in all living beings - He is not absent [from them]. But He has no ego (ahankara) or possessiveness (mamakara) - no sense of doership. No 'I did this.' No 'I am eating,' 'this house is mine,' 'I earned this.' If the Paramatma were to say 'I earned everything, you are all mine, don't raise your voice' - that would be wrong. 'What is this? I, you are all mine, I say...'
[Kubera says to Dhruva:] 'Anantaram tvaam vayam anga shushruma' - I ask you to take a boon because I have come to understand how great you are. What does Kubera do? 'Ambuja ambujanaabha paadayoh anantaram tvaam vayam anga shushrumaa' - I have heard that you constantly serve the lotus feet of Sri Maha Narayana. That is, you are the supreme devotee of the Paramatma...
The darkness of ignorance that even great men cannot cross - [through devotion to the Lord] one crosses it effortlessly, without striving. Right? When devotion arises toward the Paramatma, the devotion one has toward that Lord - 'duraatyayam tamah talati' - it crosses even the darkness of ignorance that is impossible to overcome. Right? By remembering the Lord's name - what happens? Ignorance departs, true knowledge (vijnaana) arises...
This great soul performed many splendid yajnas (sacrificial rituals). But instead of saying 'he performed yajnas,' [the text says] 'he worshipped the Lord of yajnas (yajnapati) with yajnas.' Meaning - while performing yajnas, he also gave up the sense of doership ('I am performing this yajna'). Can we do that? We can give up anything - but try not saying 'What am I doing!' We'll see [how difficult it is]...
A yajna should not be performed [wrongly claiming ownership of its elements]. 'We will get the fruit!' - is that right? Think properly. What are the essential components of a yajna? Material (dravya), action (kriya), and the devas. Now - what is yours in any of these? Did you earn the material? Are the devas here because of you? And the kriya - the function performed by the hands, feet, and limbs of the devas - is that yours? [The answer is:] That action (kriya) - He alone performs it...
In this manner, he performed and conducted wonderful yajnas and sacrifices. How did he perform them? 'Sarvaaatmani achyute' - with his consciousness entirely absorbed in the Paramatma who dwells as the inner soul of all. 'Asarve' - He is everything [yet attached to nothing] - He is all things, yet nothing sticks to Him. He dwells in everything, yet nothing adheres to Him. 'Teevram bhaktim udvahan' - [Dhruva] bore an intense, deep, pure devotion toward such a Paramatma...
If any difficulty or calamity befalls such [noble souls] - what is their refuge? We must see that. For this purpose: 'tamevam shila sampannam brahmannyam deena-vatsalam, goktaaram dharma-setoonaam vitaram prajaa menire' - all the people saw him as a father. He was a man of dharma, of noble character, devoted to the Paramatma, compassionate toward the lowly, with virtuous qualities...
No question [about it]. They perform both [punya and papa]. And even in performing both, they do more papa (sin). The intellect performs more sin than merit. So what must be done? How does one experience the consequences of sin? By suffering. Through suffering, sin is expiated - through comfort, merit is consumed. Then: 'niranjana parama svami upaiti' - the pure, supreme Lord is attained. 'Apahata-paapma vijarah vimrtyuh vishokah' - freed from sin, old age, death, and sorrow...
Having unlimited enjoyments, yet without the restlessness of the senses - that is what is primary. While experiencing pleasure, one thinks: 'This is good - is there another like it? Let me find more' - if one starts thinking that way, then one's experience of pleasure is complete only in ignorance, not in knowledge. I think we mentioned this before. The great aged emperor - wonderful enjoyments come to us...
Without restlessness of the senses and mind - this great soul [Uttanapada], having fulfilled the three purusharthas (dharma, artha, kama) - 'trivarga upayikam neetvaa putraaya adaatu nripatanam' - having done all that was needed for the three goals of life, [thought:] 'There is nothing more I need to do. It is all done.' [The verse says:] 'kritakrityaah pratiksante mrityum priyam iva atithim' - those who have accomplished their purpose await death as a welcome guest...
[Uttanapada thought:] 'That Lord - more or less - when I am tired of [the kingdom] and say 'Enough, Lord - I don't want this kingdom, I don't want any of this - I have experienced [the fruits of] the merit and sin I accumulated, now You take care of it' - and having given the kingdom to his son. 'Nripasanam manyamaanah idam vishwam maya rachitam aatmani' - why did he give the kingdom to his son? Because he understood that this entire world is created by the Paramatma's maya...
Hands, thrones, seats, holy places, fans (chamaras), attendants, apsaras (celestial nymphs) - look, how enjoyable, how extraordinary, how beautiful [everything is being made]. 'O Great King, do you see this?' And now what did he say? 'I did not see it' - meaning he has no [attachment], no sin. [The storyteller] said [with surprise]: 'He couldn't see! Oh, how wonderful! How lovely! [I will give you a reward for that]' said [God]. 'Janaadi Ramakrishna...'
Similarly - strength, army, the treasury of old, wealth - all this is part of the palace (antahpura). Also 'parivihaara bhoovash cha' - that is, the pleasure gardens. Mountains, rivers, lakes - all these too - 'bhoovatsaramya' - beautiful to behold. And similarly the entire earth-sphere (bhoomandala), surrounded by the ocean - 'jaladhi mekhalam' - the earth girdled by the sea - all of this 'kaalopasrishtam' - consumed by Time...
Earth, Sun, Moon, Mercury - the four planets. If one carefully calculates the movements of these four planets, one can predict where an earthquake will occur and when. Someone once predicted - 'In such-and-such place an earthquake is coming at such-and-such a time.' It came roughly around that time, but about 200 kilometers off. Meaning - with a little more careful calculation...
[The speed of something - possibly solar wind or cosmic radiation - is described:] 1,500 kilometers per second. How many kilometers per hour then? What can match that speed? What scientist, what instrument can capture it? If [nature] is cooperative, we think we are great. When nature keeps its mouth shut, we are great. When nature opens its mouth - [we realize our smallness]. 'Anya naasti tvameva sharanam mama' - 'There is none other - You alone are my refuge, O Lord!'
After merit accumulated over hundreds of thousands of births, one obtains this [human life]. That is, to waste this [life] carelessly - we cannot afford to. And this one [Uttanapada] also says: 'Four more days, four more days' [holding on]. 'He won't survive, he will die' - and [the family says]: 'No! Keep him alive!' They put in ventilators and such - ten, ten [more days]...
In that great city - Badarikashrama - 'vishuddha karanah' - his senses purified, he performed ablutions in the auspicious, supremely holy waters of the Alakananda and Sitananda rivers there. Then in 'buddha-asana, baddha-asana, gita maruta manasa aahritakshah' - observing yama, niyama, asana, pranayama, pratyahara [the five limbs of yoga] - withdrawing the mind from sense objects...
Only when spoken [with full understanding] does the verse become meaningful. He bathed, went to India - what is the use of saying all these [superficial acts]? The true meaning is: how he became established in yoga-nishtha (firm meditative absorption). Being thus established - 'samaatau bhaktim harau bhagavati pravahan' - constantly holding devotion toward the Bhagavan (Paramatma) - 'ajastram aananda baashpa kalaya muhuh admyamaanah' - repeatedly overcome by tears of bliss, directly beholding the Paramatma...
A divine vehicle (vimana/celestial craft) was coming for him. 'Avataar dhruvah vibhraajeyam vibhraajeyam dasha dishih raakapatim iva uditam' - like the rising full moon illumining all ten directions, [Dhruva] saw a divine, brilliant celestial vehicle descending. 'Patraanu devapravarau chaturbhujau shyaamau kishorau aruna-ambujekshanau sthitaav ashtardha gadaam susaasuvaaasasau' - standing in it were two divine beings, four-armed, dark-complexioned, in the prime of youth, with lotus-pink eyes, bearing maces and adorned in excellent clothing...
[ASR partially unclear - the speaker tells an endearing story about Radha or a gopi: In Brindavan, while Krishna plays the flute, a gopi in her haste puts her waist-chain (molataadu) around her neck and the necklace (haaram) around her waist - mixing them up. The speaker says with humor: 'Well, who knows which goes first, which goes after - anyway, even her waist looks beautiful that way!' This illustrates the intense devotion of the gopas/gopis, lost in Krishna's presence.]
Until then, he had been sitting in one place bowing in continuous pranama (prostration) - sitting there with his ankle-bells (gajja) in place. That is - where was his mind? In the Paramatma. Having placed his mind in Krishna Paramatma - 'anjali anjali ni dicheduloo jodisi prashrayanamra kandalam' - he had his hands folded in reverential greeting, and he bowed his head humbly. His hands were folded and he bowed his head. Then 'Sunanda-Nandau upasritya sasmitam pratyoochituh...' [the two messengers of Vishnu approached him smiling and spoke]...
Even great jnanis (sages of wisdom) who could not attain this position - wondering 'what does it look like, what does it look like, let us see, let us see!' - they meditate, absorbed in thought. [The verse says:] 'aakishta tach chandra divakaraadayah praharsha taaraah paryanti dakshinam' - the Sun, Moon, stars, rishis, and constellations - they all circumambulate that position. '[Dhruva,] you are about to attain such a position. Anaasti...'
'Aditrodum tvam arhasi' - 'You are worthy to ascend this [vehicle]!' 'Etad vimaana pravaram uttama shloka maulinaa upastaapitam aayushman adhirodun tvam arhati' - 'O long-lived one! This great celestial vehicle has been sent by He who is praised with the finest verses (Uttama-shloka) - the Supreme Lord. You are worthy to ascend it.' 'Vaikunta niyojya mukhyo madhuchyutam vaacham guru kramappriyah' - not only the Paramatma Himself - even the servants of the Paramatma speak sweet as honey...
[Verse:] 'Tada uttaanapaada putrah adarshaanta kamaagatan mrityoho moordhni padam tattvaa aarurodha adbhutam griham' - as [Dhruva] was about to ascend the celestial vehicle, who arrived? 'Antakam aagatam' - Death itself came! That is, one cannot go [to Vaikuntha] just like that - there must be a proper departure. So Death came saying 'How can you go like that - however great you are, our master (Shiva-Narayana) has given the order...' [Death serves as the stepping stone for Dhruva's ascent]...
[Dhruva] remembered and felt remorse: 'Agham hitvaa deenaam yaasye trivishthapam' - 'I am going to the divine realm, leaving behind this poor woman (his mother Suniti).' She is described as utterly destitute. 'She has no means to cook and eat by herself. No one to support her, no one to care for her, the king did not look after her.' All these [deprivations] had been her fate. Now things are good - there is a kingdom, there is a king, all seems well. Yet even so...
'Bhuva svah' - crossing these three natural (praakrita) worlds [bhu, bhuvar, svah], and the space between bhu and bhuvar called 'antariksha (midspace)' - thus crossing all three [worlds] - 'deva yaanena shrotiv rajya' - through the path of the gods (deva-yana) - 'paarastaat yat dhruvagati Vishnoh padam aghaabhyagaat' - beyond even these, at the ultimate destination of Dhruva's journey - he reached that Vishnu-pada, what we consider the abode of the Paramatma - that supreme state...
How are they [the ones who dwell there]? 'Shaantaah sama-drishyah' - those of tranquil minds, those with equal vision, 'shuddhah' - pure, 'sarvabhoota-anuranjanaah' - not just a few - bringing joy to all companion creatures, bringing joy to all living beings - 'yaanti anjasa achyuta-padam achyuta-priya-baandhavaa' - they reach the Achyuta-pada (Lord Vishnu's realm) with ease. Who? 'Yaanti anjasa achyuta-padam achyuta-priya...'
Everything revolves by taking the Dhruva-mandala (Polar region/Dhruva's position) as its axis. Everything revolves around it. Just as - we mentioned the 'medam' (center post of an oil-press) - if a cow is tied to that center post and let loose, it circles around it. It does not take one step forward [away from center], does not take one step backward. Does it stay in one place? No. What must it do? [It keeps moving in its orbit, restrained by the center - just as all constellations revolve around the Dhruva star]...
See the attainment of the mother [Suniti] through the power of her son [Dhruva]. And see the tapas performed by the son through the mother's pativratya (devotion to husband). Right? If the mother were not a pativrata, if the mother were not disciplined in tapas, if the mother had no faith in the Paramatma - could such an excellent son be born? How could he? We must observe this carefully. This is not false - this is...
Other than this, there is nothing else that can be achieved. That is why - see what [the sage Maitreya] says: 'Noonam sunitehe patidevatayaah tapa prabhaavasya sutasya taam gatim' - 'Truly, behold the exalted state attained by the son (Dhruva) of Suniti, the supremely devoted wife (pati-devata), through the power of his tapas.' The patibhakti (devotion to husband) of the devoted Suniti - that tapas - came [as a blessing] to her son...
[Dhruva] meditated on those who are present there [in the Dhruva-realm]. 'Yaktrat bandhuh bhuvi tasya adhiroopham anuvaaroo vrikshhe api varsha poogaih' - from now onwards for several crores of years - that is, for as long as this kalpa (age) lasts - will anyone else like Dhruva reach that Paramatma-pada (position) in this way? Anyone? No one can reach it. 'Anuvaaroo vrikshhe api shat pancha...' - even in trees [this station endures for ages]...
'Krita krita kritaarthataa' - we say 'one has attained fulfillment (kritartha)'. This account [of Dhruva]: 'Kritaartham' - it bestows fulfillment; 'yashatsyam' - it grants fame and renown; 'aayushyam' - it grants longevity; 'punyam' - it is pure and holy; 'svattayanam' - it is the abode of auspiciousness; 'mahat' - great; 'svargyam' - it grants heaven; 'dravyam' - it is 'dhruvam' meaning eternally established; 'saumanasyam' - it bestows a good mind; 'prashashtyam' - it is praiseworthy...
[Verse:] 'Shraddhayaa abheekshanam achyuta priya cheshtitam bhavet bhaktih bhagavati' - the fruit [of listening to Dhruva's story]: devotion to the Paramatma arises! Not that material wealth will come - devotion (bhakti) to the Paramatma will come. [And the devotee becomes a devotee.] 'Bhavet bhakti bhagavati yayaa syaat klesha samkshayah' - 'Why do we need bhakti?' you might ask. 'What good is bhakti if money doesn't come home?' - but: through bhakti, all afflictions (klesha) are destroyed...
[Verse:] 'Samavaaye dvi-janmanaam' - not sitting [alone] at home and reading. Among an assembly (samavaaya) of brahmanas and learned twice-born - 'dvi-janmanaam samavaaye' - sit together in the morning and read. 'Samavaaye dvi-janmanaam saayantya punya shlokasya dhruvasya charitam' - not only in the morning - read it in the evening too. If both are not possible, at least once a day, hold in your heart the praise/remembrance (kirtana) of the Paramatma...
One who is not on the good path will come to be on the good path. One who takes poison will throw it away and take nectar - meaning he will attain moksha. He will give up samsara and attain moksha. He will leave the wicked path and follow the righteous path. 'Kripaaloha deena naathasya devaa tasya anugruhnate' - the Paramatma is the master of the destitute, supremely compassionate - the devas bestow their grace on him [who listens to this story]...
At the time of departure (pralaya-kaala), [all beings] go there. It is named after him - and because he [Dhruva] is now there, that region is called 'Dhruva-sthana.' We call it 'Dhruva-kshiti.' Closing benediction: 'Svasti prajabhya paripalayantam nyayena margena mahim mahishaah, go-brahmanebhyah shubhamastu nityam, lokaah samastaah sukhino bhavantu' - 'May the rulers protect the subjects with justice; may there always be auspiciousness for cows and brahmanas; may all the worlds be happy.' Salutations to our teachers (asmat gurubhyo namah).