సాధు లక్షణాలు: నిజమైన భక్తుల గుణాలు
Saintly Persons: Qualities of True Devotees
కపిలుడు సాధు లక్షణాలు వివరించాడు - నిజాయితీ, కరుణ, సమత్వం, నిష్కామత్వం, ఫలాపేక్ష లేకుండా ప్రభువు సేవ. మనసు ఆలంబన లేకుండా ఉండలేదు కాబట్టి పరమాత్మే ఆలంబనగా ఇవ్వాలని సమస్య మరియు పరిష్కారం వివరించబడ్డాయి. నిజమైన సాధు సత్సంగం ఎలా కనుగొనాలో అనే తర్వాతి ప్రశ్నను ప్రభువు స్వయంగా ముందే సమాధానించాడు.
Kapila describes the qualities of saintly persons (sadhus) - they are genuine, compassionate, equanimous, free from desire, and serve the Lord without expectation of any return. The session addresses a deep problem: the mind cannot remain without support, so it must be given Paramatma as its support rather than worldly objects. The Lord Himself clarifies who the sadhus are, anticipating the devotee's next question about how to find true company.
శ్రీ ఇంద్ర ప్రవణం వందే అగ్నిజామా పరంపరం లక్ష్మీనాథ సమారంభాం నాధయామున మధ్యమాం ఆత్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యోనిత్యమచ్యుత పదాంభుజై మరుక్మ వ్యామోహ సత్పతి తరాణి గుణాయ మేనే ఆత్మదు గురుహో భగవతోస్త దయైక సింధో రామానుజస్త చరణౌ చరణం ప్రపగ్యే మాతా పితాయోతయస్ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యత్యన కులపతేను కులాభిరామం శ్రీమత్ తదంగిరి యుగలం ప్రణమామి మూర్ధ్నాన్ భూతంతరస్య మహదాక్వయ భక్తనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగిరేను పరకాల యతీంద్ర మిత్రాన్ శ్రీమత్ పరాంకుచ మునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతతి పుష్ప సంకాశంహార నూపుర సోహితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్మ పుత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నివాననం దిరసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరత్వం పునమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారురాసం సుశోభితం బరిహి పించావ సూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ తేని సంయుక్తం సీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాం కిత వర్షతం శ్రీనికేతం మహేశ్వాసం త్రిజ్ఞం వందే జగద్గురుం కృష్ణాత్సకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యత్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నప్తారం చచ్చేయ పౌత్రం కన్మటం పరాచరాత్మయం వందే సుఖదాసం తపోనిధిం వ్యాసాయ మిష్ణురూపాయ వ్యాసరూపాయ మిష్ణువే నమో వై బ్రహ్మ రిశయే వాసిష్టాయ నమో నమః
యం ప్రవ్రజంత మనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేటి తన్మయతయా తరవోభినేదుహో తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. శ్రీ సుక బ్రహ్మణే నమః కన్యా భరణి సంజాతం వాధుల కుల భూషణం శ్రీ రంజార్య గురో పుత్రం శర గోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధుధర సంఘము అనేది చాలా ప్రధానమైన అంశం. సంఘం అంటే మనస్సు తగులుకొని ఉండుట. ఆసక్తి ఆసక్తి అంటాం. చాలా ఆసక్తి ఉందా అంటాము. ఏమిటి ఆసక్తి అంటే? దానికి తగులుకొని ఉండుట, దానితోటే ఉండుట అన్నమాట. దీని యందు మన మనస్సు లగ్నమైతే ఇతనికి ఆసక్తి ఎక్కువ అండి. కొందరికి కామాసక్తి, కొందరికి క్రోధాసక్తి, కొందరికి ధనాసక్తి, కొందరికి భోజనం మీద, ఆహారం మీద ఆసక్తి. అంటే మనస్సు అక్కడ ఉంటుంది. మనస్సు నిరంతరము ఏదో ఒక విషయంలో తగులుకొనే ఉంటుంది. ఏ విషయముతో సంబంధము లేకుండా మనస్సు ఉండలేదు. సంఘః సర్వదా హేయః ఇత్తడు భారతంలో విదుర నీతిలో మాట వ్యాసోపదేశాన్ని చెప్తాడు వ్యాసుడు విదురునికి బోధించారు దాన్ని విదురుడు ధృతరాశ్రునికి బోధించారు ఆ రీతిలో సంఘః సర్వదా కేయః. మనస్సు ఒకదాని యందు తగులుకొని ఉండుట అనేటువంటిదే నిందించదగిన పని. అంటే సేయః అంటే వినరు సార్. సేయః అంటే విడిచిపెట్టాలి అని. అంతే కదా. హాతుం యోగ్యం. విడిచిపెట్టదగినది సంఘమును విడిచిపెట్టండి. అన్ని విధాలుగా విడిచిపెట్టండి.
అంటే అయ్యే పనినా? తద్దిహాతుమ్ న సిక్యతే. విడిచి పెట్టాలనుకుంటాం కానీ విడిచి పెట్టలేం. మనస్సు నిరాశ్రయంగా ఉండదు కాబట్టి మనసుకి ఏదో ఒక ఆశ్రయం కావాలి కదా కాబట్టి మరి విడిచిపెట్టకుండా ఉండలేమయ్యా అంటే మార్గం చెప్తాను సద్భిరేవ సదా కార్య సత్సంగం చేయవయ్యా సంఘము మానుకోలేకుంటే సత్సంగం అంటే మనస్సును సజ్జనుల యందు సద్విషయముల యందు లగ్నం చెయ్యి. మోఠం వచ్చేస్తుంది అని చెప్తారు. అదే భాగం అన్నమాట. ప్రసంగం అజరం పాచం ఆత్మనః కభయో విదుహు. దుష్ట విషయముల యందు మనస్సును లగ్నము చేయుట అజరం పాశం. తెంపుకోజాలని బంధముగా పండితులు చెబుతున్నారు. విషయ సంఘం ఉండే అది కూడా దుర్విషయ సంఘం. దుష్ట విషయముల యందు మనస్సు లగ్నమై యుండుట మనము విడిపించుకోలేని బంధనమని పండితులు చెప్తున్నారు. మరి దానికి ఏమిటయ్యా మార్గము అంటే సయేవ సాపుచు కృతః మోక్ష ద్వారముపావృతం. సంఘము తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి? సంఘమును మానలేవు సాపుచు కృతః సత్సంగం చెయ్యి. సజ్జనుల యందు సద్విషయముల యందు మనస్సు లగ్నం చేస్తే సత్ అంటే పరమాత్మ కదా. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటున్నారు కదా. పరమాత్మ యందు పరమాత్మకు సంబంధించిన వాటి యందు మనస్సు లగ్నం చేస్తే మోక్ష ద్వారము అపావృతం. కాబట్టి దుష్ట సంఘము సంసారాన్ని సత్సంగము మోక్షాన్ని కలిగిస్తుంది అన్నారు. బాగుందండి విన్నాము. మరి ఆ సత్తులంటే ఎవరు? ఎవరిని సత్తు అనాలి? అందరూ అలా కనపడతారు. అందులో సజ్జనుల కంటే దుర్జనులే ఎక్కువ సజ్జనుల్లా కనపడతారు. కదా?
కంచు మోగినట్లు కనకంబు మోగునని శాస్త్రం కదా. అందువల్ల సజ్జనులంటే ఎవరో మళ్ళీ మీరు సందేహంలో పడతారని స్వామే చెప్తున్నాడు. తితిక్షవః కారుణికాః సుహృదః సర్వదీహినాం. అజాత శత్రవః శాంతాః సాధవః సాధుభూషణః మొదటిది ఏంటి తితిక్షవః ఇది మొదటి పని తితిక్ష అంటే ఏమిటి మనం ఓర్పు అంటాం క్షమ అంటాం అసలు వాస్తవంగా అజ్ఞానకృతం వలన అజ్ఞానం వల్ల కానీ మూర్ఖత్వం వల్ల కానీ ఎదుటి వారు చేసేటువంటి నిందను క్షమించగలుగుట దిచ్చి. తెలియదు. మహానుభావుడు తెలుసు. అయ్యా నమస్కారం అండి పెద్దవారు అంటారు. మూక్కునికి ఏం తెలుసు? ఆ కుచోవయ్యా అంటాడు. అంటే నన్ను వీడు కుచోవయ్యా అంటాడా? నేను ఇంత పెద్దవాడిని అని నీవు వాడి మీద ఎగిరించి నీ సత్య ఏముంది అక్కడ? ఎవడో వాడికేం తెలుసు? ఎవడో భార్య దానయ్య కూర్చోవయ్యా అనంత మాత్రాన నీకు కోపం వస్తే నువ్వు సత్తెట్ల అయితావ్? కాబట్టి అజ్ఞానం వల్ల కానీ తెలిసి కూడా మూర్ఖత్వం వల్ల కానీ చేసినటువంటి అపచార నిందను క్షమించగలిగే వాళ్ళు తిట్టించ. దాన్ని తిట్టించ. ఇంకొందరు వ్యాఖ్యానం చేస్తారంటే సీతా ఉష్ణ సుఖ దుఃఖాలు ఉన్నాయా ద్వంద్వాలు వాటిని సహించగలుగుట అనేది ఇంకొక కారణంగా చెప్పుకుంటాం మనం న్యాయంగా. ఇక్కడ ఇది చెప్పాలి మనకు. తితిక్షవ అది చెప్పేసి అది కరుణ అంటారు. పరదుఃఖ దుఃఖిత్వం. కృప. పరదుఃఖ అపనోదన క్షమత్వం దయ. పరదుఃఖ అక్షమత్వం కరుణ. మూడు లక్షణాలు ఉన్నాయి. ఎదుటి వారి దుఃఖాన్ని చూసి సహించలేకపోవుట ఉందే దాన్ని కరుణ అంటాం. అంటే మీరు బాగుంటే చాలు, నాకే బాధ లేకుంటే చాలు. పక్కవాడు ఏమైతే నాకెందుకు, నేను సద్ధాక్షం కోరుకుంటానయ్యా నువ్వు ఏమైతే నాకేం అనే మాట ఈ మధ్యన మనం తరచుగా వింటున్నాం. మరి ప్రతివాడు అలాగి అనుకుంటే పక్కవాడి సంతోషం సంభవమా? ఎందుకంటే వాడు నీకెలా పక్కవాడో నీవు కూడా వానికి.
మరి వారి సంతోషం నువ్వు కోరనప్పుడు, నీ సంతోషం వాడు కూడా కోరకుంటే నువ్వు సంతోషంగా ఉంటావా? ఎందుకంటే మనము సంతోషంతో కానీ, సంతృప్తితో కానీ, ఒక విధంగా సౌకర్యంగా బ్రతకాలి అంటే తప్పకుండా పక్కవాని సహకారం అవసరం. ఎంత గొప్పవాడైనా సరే. ఏదో రకంగా పంచభూతాలు సహకరించాలి కదా? పంచ ఇంద్రియాలు సహకరించాలి కదా? ఒక్క ఒక్క ఆరు నెలలు వర్షం సహకరించలేదు అనుకోండి, మీ సుఖం ఏమైంది? మరి ఒక్క ఒక్క రెండు రోజులు గట్టి వాన పడితే? అందరూ విరుగొండల వాడ వెంకటరమణ అంటున్నారు. నువ్వు ఏం చేయగలవు? కాబట్టి ఎదుటి వారి పక్క వారి సహకారం లేకుండా ఏ ఒక్కడు సురక్షితంగా, క్షేమంగా, సౌకర్యంగల జీవితాన్ని గడుప్పుకోలేడు. అందుకే తేన త్యక్తేన భుంజీధ. నీవు భోగంతో బతుకు భోగంతో కాదు. త్యాగం చేసినదే నీది. నీవు తిన్నది ఇంకొకడి నీది కాదు అది. అందుకే ఎక్కువ దాచుకున్నావు అంటే దొంగవు అన్నాడు వివాసుడు. నువ్వు తినగా మిగిలింది కదా అది నీది కాదు పక్కవాడిది. నువ్వు దాచుకున్నావంటే ఇంకోడిని సొమ్ము తోచుకున్నట్టే. నీవు దాచుకున్నందువల్ల ఎందరికి భోజనం లేకుండా అయిపోతుంది అది గమనించావా? కాబట్టి తేనె తెత్తేన పుంజి దా త్యాగం చేసిందే నీది. ఈ స్థితి కావాలి కాబట్టి కారుణికాః తితిత్సవః కారుణికాః సుహృద సర్వదేశినాం. అన్ని ప్రాణులకు సుహృత్ అంటే మేలు కోరేవాడు కావాలి. మంచి హృదయము అన్నాడు ఏమిటి ఆ మంచి హృదయం మంచిది ఏమిటి? నాలాగా నలుగురు బాగుండాలి. చెన్నో మిత్రస్యం వరుణః చెన్నో భవత్వర్యమా చెన్న ఇంద్రో బృహస్పతిహి చెన్నో విష్ణుహు గురుక్రమః వీళ్ళందరూ మనకు మమ అని లేదు అక్కడ నాహా సహ నౌ అవతు సహ నౌహునకు మేము కలిసి కాపాడబడాలి మేము కలిసి అనుభవించాలి సహ వీర్యం కరవావహి కలిసి పరిశ్రమ చేయాలి తేజస్వినౌ అధీతమస్తు తేజోవంతులుగా చదువుకోవాలి మా విద్విషావాహి. ఎవ్వరినీ ద్వేషించవద్దు. ఏమిటిది? ఆనాటి గురుకులంలోని ప్రతిజ్ఞ.
ఇప్పుడు వీళ్ళు చేస్తారు స్కూళ్లలో చేస్తారు ప్రతిగా చేయిస్తున్నారు ఇప్పుడు మేము ఇది కూడా తీసుకోవాలి. ఏదో చేయి ప్రేయర్ ప్రతిగా చేయించాలి న్యాయంగా. ప్రార్థన చేసిన తర్వాత అందరూ మేము అందరము కలిసి ఉంటాము. మేము అందరం కలిసి పని చేస్తాము. మేము అందరం కలిసి చదువుకుంటాము. మా అందరిని పరమాత్మ ఒకే రీతిగా కాపాడాలి. మేము ఒకరిని ఇంకొకరు ద్వేషించుకోము. ఇది వైదిక ప్రతిజ్ఞ. సహనం అవ్వదు అది. అది గురు శిష్యులు కలిసి వేయాలంటారు. ఒక శిష్యుడే కాదు. ఎందుకంటే వాళ్ళంతా కలిసి ఉండి శిష్యులంతా గురువుగా ద్వేషిస్తే. అందుకే గురు శిష్యుడు కలిసి సహనౌ అవతు సహనౌ పునత్తు వాడి దగ్గర ప్రతిజ్ఞ ఉంది. కాబట్టి ఆ సుహృత్ భావం కావాలి మంచి హృదయం ఎదుటి వాడికి హాని కలగకూడదనే భావననే మంచి భావన అన్నారు. ఆ మంచి భావన గల వారిని సుహృత్ అంటారు. ఈ సుహృత్ సర్వదేశినాం. ఇదో నా పక్కవాడు, నా యుతిటివాడు, నా సుత్తం బాగుండాలి కాదు. ప్రతి ప్రాణి యొక్క మేలు కోరేవాడిని. సత్పురుషులు అంటే సకల ప్రాణుల హితమును ప్రియమును కోరేవాడిని. సౌదేహినాం అజాత శత్రవః కదు ఆలోచించండి. మొదలు చెప్పింది తర్వాత చెప్పిన దానికి కారణం అవుతుంది. కదా? అంటే అందరి మంచి కోరితే అలాంటి వారు ఎవరికైనా శత్రువులుగా ఉంటారా అండి? పోనీ అలాంటి వారికి శత్రువులు ఉంటారా? అందరూ నా వారే, అందరూ బాగుండాలి. సర్వేజనాః సుఖినో భవంతు అన్న వాడికి శత్రువు ఎవడు? అందుకే వారు అజాత శత్రవః. శత్రువు వారికి పుట్టి ఉండడు. అజాత్ శత్రవః కాబట్టే శాంతా సకల ఇంద్రియ నిగ్రహము కలవారు. క్షమం అంటే అంతరింధ్య నిగ్రహం చెప్పాను కదా మనం. ఇలాంటి అంతరింధ్య నిగ్రహము, బహిరింధ్య నిగ్రహము కలిగిన వాళ్ళు శాంతా. సాధవః సాధుభూషణ అలాంటి వారిని మనం సాధువులు అంటాం. సాధువులు అంటే పైన చెప్పుకున్నామే ఇలాంటి గుణములన్నీ ఉండి పరమాత్మను మాత్రమే నిరంతరం ధ్యానం చేసే వారిని సాధువు అంటాం. సాధుహు అంటే సః అం ధునోతి ఇతి సాధుహు. అం అంటే అకారార్ధో విష్ణుహు. కదు అకారవాచ్యమైనటువంటి పరమాత్మను
సహా ధునూతి అతను అనుభవిస్తున్నాడు. ధుయి ధేటి పానే ఒకటి ఉంది. అలాగే ధుయి ధాతువు ధుయి విహరణే. ధూయి భక్షణే ఉంది. భగవంతుడిని దించాలంటే ఏమర్థము? బ్రహ్మ రసాస్వాదన పరః. సాధు అంటే బ్రహ్మ రసాస్వాదన పరః. ఇంకోటి సాధు భూషణ. సజ్జనులందరికీ వారి అహంకారం. అంటే సజ్జనులైన వారందరూ ఇలాంటి వారితో మేము కలిసి ఉండాలని కోరుకుంటాం. లాంటి వారు సాధు భూషణాః మై అనన్యేన భావేన భక్తిం కుర్వంతి యే దృఢాం మత్కృతే త్యక్త కర్మానః త్యక్త స్వజన బాంధవాః పై వరకేమో కొంచెం వ్యంగ్యంగా చెప్పాడు. అంటే జాగ్రత్తగా మనస్సు పెట్టి అర్థం చేసుకుంటేనే తెలుస్తుంది పై విషయం. ఎందుకంటే అరే సాధవః సాధుభూషణాః ఇవన్నీ ఏం లక్షణాలు? నిరంతరం పరమాత్మ యందే మనస్సు లగ్నం చేసి ఉండే వాళ్ళనే సాధువులు అంటారు. అలాంటి వారికి భూషణము అంటే పరమాత్మ వీరిని విడిచిపెడుతారు అన్నారు. పరమాత్మను మనం విడిచిపెట్టకపోవడం కంటే పరమాత్మ మనం విడవకపోతే ఇంకా అది కాది ఎక్కువ ఏం కావాలి? అదే తేడా. లక్ష్మణ స్వామి, సీతమ్మ, భరతుడు. ఈ ముగ్గురిలో ఎవరు గొప్పవాడు? భరతుడే గొప్పవాడు. ఎందుకు అంటే సీతా లక్ష్మణులు పరమాత్మను విడిచిపెట్టి ఉండలేరు. కానీ భరతుడిని పరమ పిల్ల ఉండదు. అర్థమవుతుందా? సీతా లక్ష్మణులు స్వామి నువ్వు లేకుంటే మేము బతకలేము అన్నారు. భరతుడు ఏమనలేదు పోమంటే పోయేది. కానీ చిత్రకూటంలోనూ పంచవతిలోనూ లక్ష్మణ స్వామి మాట్లాడుతూ హేమంతుడికి వచ్చింది చూడండి హేమంతుడు వచ్చినప్పుడు కథను అపరరాత్రేషు సరయుమవగాహతే.
అరుణ స్వామి తలుచుకున్నాడు. రాముడు తలుచుకున్నాడు. అరుణ స్వామి కాస్త ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పి చెప్పి చెప్పి రాముడితో కాస్త రెండు నాలుగు ముచ్చటలు మాట్లాడి అరుణ స్వామి యొక్క స్వభావం చాలా చమత్సారం వాల్మీకి అద్భుతంగా చెప్తాడు. రోనా యొక్క ఉద్దేశం ఏమిటంటే ఏదో సందర్భంలో ఎలాగో ఓలాగో కైక మంచిది కాదని రామునితో కూడా అనిపిస్తే తన జన్మ ధన్యం. ఆ ప్రసంగం ఆ ప్రసంగం అట్టా వెళ్లి వెళ్లి ఇందరు బాగున్నారు ఆ కైక్యం పుట్టిందని అయ్యా అంటారు. చూడండి కౌసల్య ఎంత ఉత్సాహ్నం రారు. శత్రువు ఎంత బాగున్నాడు. భరతుడు ఎంత బాగున్నాడు. మరి నాన్నగారు ఎంత బాగున్నారు. మరి మన గురువు గారు ఎంత బాగున్నారు. ప్రజలంతా మెంబడి వచ్చారు చూడండి. ఇంతమంది మంచి వాళ్ళు ఉన్నచోట కైక ఎలా వచ్చిందండి అంటారు. అంటే అవును కదా అని అంటారేమో ఈయన బాల పాపం. అన్ని వానలు ఉన్నాయి వచ్చి ఎప్పుడు ఎప్పుడు చెప్పుకొని వెళ్ళండి చూడండి అన్నగారు అయోధ్య ఇంత మంచిది కదా అందరూ మంచి వాళ్లే కదా మరి వీళ్ళ మధ్యన అది ఎట్లా వచ్చిందండి కైగా కదా అంటే అవును అంటాడేమో అని ఆయన ఎప్పుడు అనాలి అంటే ఈ పొద్దుపు కథ ఎందుకయ్యా ఈ ముచ్చటలు వద్దు తామేవ ఇష్వాకునాథస్య భరతస్య కథాంకురు. ఈ కథలు మనకెందుకు? ఎవరైనా దగ్గర ఉంటే భరత ముత్తర నాకు చెప్పు వింటాను. రాముగా వినాలని రక్షణ శత్రువు గురించి రాసితా అనుకుంటే భరతుని కథ వినాలి భరతుడు ఎవడు ఉండలేను అని భరతుడిని తెలిసిన వాడు పరమాత్మ. పరమాత్మ పరిచే వాళ్ళు లక్ష్మణ సీత లక్ష్మణ స్వామి. ఇద్దరిలో ఎవరు గొప్ప వాళ్ళు అయ్యా అంటే భరతుడే గొప్ప వాళ్ళు. నిరంతరం భగవంతుడు విడిపెట్టకుండా ఉండేటువంటి మహానుభావుడు. పరమాత్మను విడిచిపెట్టకుండా ఉండాలి కానీ మరి ఎక్కడికి పోయి మాత్రమే ఏం లాభం అండి? ఆయన మన దగ్గరే ఉంటే ఇంట్లో ఉన్నా అడవిలో ఉన్నా ఒకటే. ఆయన మన దగ్గర లేకుంటే ఎక్కడ ఉన్నా ఒకటే.
కదా అరక్షితం తిష్టతి సాధు రక్షితం సురక్షితం దైవహతం వినశ్యతి అంటారు. ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకున్నా వాడు చూడలేదు అనుకోండి స్వస్తి. మనం ఎంత అజాగ్రత్తగా ఉన్నా వాడు కాపాడాడు అనుకోండి అయి ఉంటది. మన ఇచ్చాడు పేపర్లో ట్రైన్ లో రైల్లో ప్రసవించిందట. ఆ అనిపిస్తుంది. ప్రసవించిన పాప ఆ దీనిలో ఉంటే ఇదేది అవుట్లెట్ ఉంటుంది కదా ట్రైన్ లో దాంట్లో నుంచి కింద పడింది ట్రాక్ మీద. పాప అంటే మధ్యన పడింది సురక్షితంగా ఉంది. అది వేసి ఆ పక్క ప్రసవించింది పాపం. అవతరిపోయింది ప్రసవించింది. ప్రసవించగానే అందులో ఆ రంధ్రం నుంచి కింద పడిపోయింది. ఆ ఓ మొత్తుకొని పొచ్చె ఒక ట్రైన్ లాగారట. ట్రైన్ ఆపి ఎత్తి చూస్తే ఆ డబ్బా ఎక్కడో అప్పటికే దాటి వచ్చింది. స్పృష్టిగా ఉంది పాపం. పెట్టుకుంటే హాయిగా నవ్వుతున్నాడు. ఎవడు కాకపోయినా పాపం అని చెప్పాలి. ఇది ఏం చేసింది? ఇవన్నీ దాసలు అవే అరక్షితం తిక్కటి దైవరక్షితం. వాడు పట్టుకుంటే ఎవ్వ విడిపెట్టి మొదలు లేదు. వాళ్ళు విడిచి పెడితే ఎందరు పట్టుకున్నా ప్రయోజనం లేదు. శాస్త్రం అది. అందుకే అది సాధు భూషణ అంటే వాళ్ళు. సాధవ అంటే పరమాత్మను తడిచే వాళ్ళు. సాధు భూషణ అంటే పరమాత్మ తడిచే వాళ్ళు. ఇలా మరి అనన్యేన భావేన భక్తిం కురువంతి అందుకే అంటున్నాడు స్పష్టంగా చెప్పాలి కాబట్టి ఎవరైతే అనన్య భావంతో నా యందు భక్తి కలిగి ఉంటారో చాలా జాగ్రత్తగా గమనించాలి. పరమాత్మ ఎక్కడ చెప్పినా అనన్య భక్తి అనే చెప్తాడు. నా భక్తులు నా భక్తులు అనడు. ఎందుకంటే చాలా మంది భక్తులు ఉన్నారు. అలా వెళ్తుంటారు కనబడితే నమస్కారం ఆయనకు నమస్కారం ఆయనకు నమస్కారం ఆయనకు నమస్కారం. అందుకే ఎవ్వరు రాలేదన్నాడు. మరి ఆయన పిలిచావా ఆయన పిలిచావా ఎవడు నాకేం తెలుసు వీడు రాడు వాడు రాడు మరిగే అంతే. అది మందిని నమ్ముకుంటే ఎవడు రాడు. ఎవడో ఒకడిని పిలువు వచ్చి చాపాడుతాడు. ఎందుకు వచ్చిన బాధ అది ప్రభావం అందుకే అనన్యమైన భక్తి కావాలి. భగ్యాత్ అనన్యయా సత్యః గీతా చరిత్ర అంటాడు. అనన్య భర్తే కావాలి ఆ దేవుడు ఈ దేవుడు ఈ దేవుడు కాదు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ.
ఒక్క పరమాత్మనే స్మరించాలి. అది కూడా పరమాత్మను మాత్రమే స్మరించాలి మరి పక్కకు పోవద్దు. కాబట్టి అనన్యమైనటువంటి భావంతో ఎవరు నా యందు భక్తి కలిగి ఉంటారో ఎలాగయ్యా అంటే మత్కృతే త్యక్త కర్మానః. మరి కొందరు మహానుభావులు నా పనులు చేయటాని కోసం వాళ్ళ పనులన్నీ మాల్కుంటారు. ప్రపుణ స్వామి సంధ్యావందన భద్రమస్తు భవతే భోస్నాన సుధ్యన్ నమః నాకు తీరిక లేదు నాయనా మీకు నమస్కారం నా జోలికి రాకండి అని చెప్పేసాను. మా రాముడు ఉన్నాడు మీరందరూ మాకెందుకు? ఆయన పాద సంవాహనం సంధ్యావందనం అన్నాడు. ఆయనకు పుష్పానయనం శుద్ధి తర్పణం అన్నాడు. ఆ మహానుభావులకి స్నానం చేయించడం నీ స్నానం చేయడమే. చమత్కారం. వాల్మీకి అలా చెప్పలేదు. పద్మపురాణంలో చెప్తారు చమత్కారం. మరి నీ స్నానం ఎందుకు చేస్తావయ్యా నీ స్నానం చేయనండి నాకు టైం లేదు. ఎలాగయ్యా అంటే మా అన్నగారు స్నానం పోస్తాను కదా నా స్నానం అయిపోయినట్టే అన్నారు. కథాపరంగా పిచ్చి భక్తులే అనుకుంటాం. వేదాంతపరంగా గమనించండి. భగవంతునికి స్నానం పొయ్యటం ఎవరి స్నానం కోసం అండి? ఆయన దేహం ఎవరు? జీవుడే కదా. మనకు ఆత్మ ఆయనే కదా. జీవాత్మకు ఆత్మ పరమాత్మ. పరమాత్మ యొక్క శరీరం ఎవరు? జీవాత్మ. బాగా స్నానం పోతే ఎవరు భవిత్వం అయినట్టు. అది అందులో చమత్కారం. పేరుకు మాత్రం ఏదో పిచ్చనో, తన్మయమనో, ప్రేమనో, భక్తనో పేర్లు ఏమైనా చెప్పు కానీ పరమ వేదాంతం. భగవంతుడికి స్నానం పోస్తే నిజంగా శుద్ధులమయ్యేది మనం. ఇంతటి దృఢ అధ్యవసాయం కరిగి ఆచరించే వాళ్ళు ఉన్నారే వాళ్ళు త్యక్త కర్మాణ మదర్ధే మత్కృతే త్యక్త కర్మాణః త్యక్త స్వజన బాంధవాః ఎవరము ఒక్క పని మానేస్తే లాభం లేదు. అన్ని పనులు మానేసి ఇంట్లో కూర్చొని భార్యతో పిల్లలతో పనులన్నీ చేయించుకున్నాడు అనుకోండి. అలాంటి వాడు భక్తుడు కాదు. వాళ్ళను కూడా వదిలేయండి. త్యక్త స్వజన బాంధవా నాకోసం. భగవంతుడిని ఆరాధించడం కోసం, భగవంతుడిని సేవించడం కోసం తన వారిని బంధువులను వదిలి పెట్టాలి. ఎలాగండీ?
గురువుడిలాగా, రుత్రాసురుడిలాగా, పుండరీపుడిలాగా, భీష్ముడిలాగా ఏరా? ఇదంతా మహానుభావులు. ఎందుకు? భగవంతుని సేవ కోసం తన వారనుకున్న వారందరినీ వదిలిపెట్టి. ప్రహరాదుడు నాన్న గారు నువ్వు ఆ నాన్న ఒక బొమ్మ అన్నాడు. అక్షణ స్వామి అహం తావతు మహారాజే పితృత్వం నోపరక్షయ్యే. చూడండి. భ్రాత, భర్త చ, బంధుస్చ, పిత చ, నమ రాఘవః. చిత్రకూటంలో చిత్రకూటంలో దింపి. ఓరే కుహుడు సుమంత్ ఆ సుమంత్రుడు ఆ మహానుభావుడు రథాన్ని తీసుకొని అది దగ్గరకు వెళ్ళాడు. నరద మహారాజు సరే గజవరికి పోయి వచ్చి మొహల్ నరద మహారాజు మాట్లాడలేదు సుమంత్రుడు వస్తే. చూసారంటే ఏమీ అనలేదు. కౌసల్య అంటుంది. ఎవరి భయంతో నీవు సుమంతునితో మాట్లాడటం మానేశావో ఇప్పుడు ఆ కైక ఇక్కడ లేదు మాట్లాడు అంటుంది. చవత్కరణ సాంఖ్యక మర్యాద ఆచారాలు కొన్ని మానసిక ప్రవృత్తులు అంటే కైక అక్కడ ఉంటే రాముడు ఎలా ఉన్నాడు అని కూడా అదిరి భయపడతారు కదా. ఆలోచించండి. అందుకే కాకే ఇక్కడ లేదు. నువ్వు మాట్లాడవచ్చు. అంటే సరే నువ్వు వదిలిపెట్టి బయలుదేరావు కదా. నువ్వు వస్తున్నప్పుడు మా వాళ్ళు ఏమన్నారు? నాకేమన్నా చెప్పమన్నారా? సరే రాముడు మాటలు చెప్పాడు ఇది రాముడు అన్నారు. సీతమ్మ ఏం మాట్లాడలేదండి నమస్కారం చేసి తలకాయ ఉంచుకొని కళ్ళనీళ్లు తాలుస్తూ నమస్కారం చేస్తూ కూర్చున్నాడు. లక్ష్మణ స్వామి ఏమన్నాడు అంటే ఆయన మాకు నాన్నే కదా మమ్మల్ని అన్నాడు. అహం తావతు మహారాజే పితృత్వ నోపలక్ష్యయే మీరు మహారాజును తండ్రి అనుకోవడం లేదని చెప్పుకొమ్మన్నాడు. అదేం కమల బాబు అంటే భ్రాత భర్త చ బంధుశ్చ పితాచ మమ రాఘవః నాకు అన్నీ రాముడే. ఈయనే అన్న ఈయనే బంధువు ఈయనే భర్త ఈయనే తండ్రి ఈయనే రాజు. ఇది చెత్త స్వజన బాంధవ నా కోసం.
తన వారిని విడిచిపెట్టాలి, బంధువులను కూడా విడిచిపెట్టాలి. అనన్య భావంతో నా యందే మనస్సు లగ్నం చేయాలి. అన్ని పనులు నా కోసం విడిచిపెట్టిన వాళ్ళు కావాలి. మదాశ్రయాః కథామృష్టాః శృణువంతి కథయంతి జ మదాశ్రయ కథామృష్టాః నా యందే మనస్సు లగ్నం చేసిన వాళ్ళు నన్ను మాత్రమే స్మరించే వాళ్ళు నా కోసం అన్ని పనులు మానేసిన వాళ్ళు నా కోసం అందరినీ విడిచిన వాళ్ళు మరి ఏం చేస్తాడయ్యా? మన పనేం ఉండదు కదా అనుకుంటావా? మదాశ్రయ కథ. నాకు సంబంధించిన కథలను చెబుతూ వింటూ కాలం గడుపుతాను. అయితే భగవత్ కథ లేకుంటే భాగవత కథ. అయితే చెప్పడము లేకుంటే వినటం. ఈ రెండు లేవు నోటితో కీర్తించడం. ఇది అందుకే అంటున్నాడు మదాస్త్రయా కథామృస్తాః శృణ్వంతి కథయంతి చ. చెప్తే వింటారో వింటే చెప్తారు. అందరం కూర్చున్నాం మేము వింటామండి అంటారు అనుకోండి చెప్తారు. మేము చెప్తాము అయ్యా చెప్పండి వింటాం. చాలా ఇది చమత్సాహకమైనటువంటి భావం విషయం కూడా. అంటే ఇందులో రహస్యం ఏంటంటే శౌనకాది మహర్షులు, సూతుడు వీళ్ళు అడిగేవారు వాళ్ళు చెప్పేవారు. కొన్నాళ్ళకు ఆయన అడిగితే వీడు కూడా చెప్పాలి. ఎవడు గొప్ప కాదు, ఎవడు ఎక్కువ కాదు. మీరు చెప్తున్నారు కాబట్టి చాలా గొప్పవారు, వింటున్నారు కాబట్టి మేము చాలా తక్కువ వాడాం. ప్రశ్న లేదు, ఆ ఛాన్స్ మీకు ఇచ్చాం. చెప్పే ఛాన్స్ మీకు ఇచ్చాం, మీరు చెప్పండి మేము వింటాం. ఏమంటాం రొటేషన్ అనేది అంటాం చూడండి. కొన్ని యూనివర్సిటీల్లో కొన్ని దాంట్లో ఈ హెడ్లు ఉంటారు చూడండి. కొన్నాళ్ళు మీరు హెడ్ తర్వాత మీరు తర్వాత మీరు ఒక్కొక్క రెండు ఏళ్ళు అలాగా ఉంటారు. కానీ ఇంకో ఇంకోటి హెడ్ అందరి హెడ్లే. ఎవరే ఎవరెవరు హెడ్ అని అంటే అన్నాను యూనివర్సిటీలో అడిగాను. అందరి హెడ్లే. అండి హెడ్ కానిది ఎవరండి అన్నారు. ఆయన పేరు ఏంటి? డి.ఎస్. రెడ్డి నుండే వైస్ ఛాన్సలర్. చాలా కాలం కింద. ఎవరు హెడ్ కాదండి అన్నారు. అంటే హెడ్ లేని వాడండి అన్నారు. అందరూ ఉన్నారు కదా. ఆ ఇది బాగుంది అని అడిగారు. మరి వాడే హెడ్ లేని వాడు. నంద హెడ్ దే అడుగుకో హెడ్ దే తారండి కానీ ఎవరికీ అంటే ఆ భావన రావాలి. నువ్వు గొప్పవాడివే నువ్వు గొప్పవాడివే నువ్వు గొప్పవాడివే ఇక నువ్వు చెప్పు మేము వింటాం. మేము చెప్తాం నువ్వు విను. అందుకే శృణవంతి.
కథ ఏంటి? ఎటువంటి పరమాత్మకు సంబంధించిన పనిలో లగ్నం కావాలి. అయితే మన చెవులు కాకుంటే నోరు. నోరైతే మా నోరైతే వాక్వాన్ చెవులు అయితాయి, వాక్వాన్ చెవులు అయితాయి. ఎటైతే? అందుకే శృణ్వంతి కథయంతి చ తపం త్రివిషా తాపాః నైతాన్ మద్గత చేతసః. ఇంత చేయమంటున్నారు, ఇలాంటి వాళ్ళు సాధువులు అంటున్నారు, నిజంగా ఇంత కష్టపడితే వాళ్లకు ఒరిగేది ఏమిటయ్యా? ఏమైనా లాభం ఉందా? ఏమైనా ప్రయోజనం ఉందా? అంటే చాలా గొప్ప ప్రయోజనం ఉంది. ఏంటి అది? ప్రకృతిలో ఉన్నందువల్ల కలిగే మూడు తాపాలు వాళ్ళకి కలగవు. ఇంకెందుకు? చాలు కదా? ఇంకే కావాలనా? తపంతి వివిధాస్తాపాహ నైతా. ఏతాన్ అంటే వీరిని వివిధాస్తాపాః నతపంతి. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవక తాపాలు ఉన్నాయే అవి వీరిని తపింపచేయవు. ఎందుకు? వాళ్ళ మనస్సు నా యందే ఉంది, వాళ్ళ ఇంద్రియాలు నా యందే ఉన్నాయి, వాళ్ళ వాక్కు నా మాటే చెప్తున్నది, వాళ్ళ చెవులు నా మాటే వింటున్నాయి. వాళ్ళు నా కోసం అన్నీ వదిలిపెట్టారు. ఇంక బాధ ఏముంటుందండి? బాధలన్నీ పట్టుకుంటే ఉంటాయి. పరిగ్రహే సర్వ దోషా త్యాగే సర్వ సుఖా మతా అంటాడు వ్యాసుడు. పట్టుకుంటే తీసుకుంటేనే బాధలన్నీ విడిచిపెట్టామనుకోండి అబ్బే నాది కాదు సమస్యే లేదు. సమస్య అంటే ఎప్పుడు? నాది నాది అంటే అన్ని దుఃఖాలు వస్తాయి. అబ్బే నాది కాదు. లేదు. అందుకే బల చెప్పు మాదా. తపంతి వివిధాస్తాపాః నైతాన్ మద్గత చేతతః నా యందు మనస్సు లగ్నం చేసిన వారిని ఎట్టి తాపములు కూడా తపింపచేయలేవు. ఏతే సాధవః ఇలాంటి వారినే సాధువులమని చెప్పారు కదా సాధువుతః అన్నాడు చూడండి సంఘ మన సంఘము.
సాధువులగో మన సంగం చేస్తే మోక్ష ద్వారం అపావృతం అన్నాడు. మోక్షము తలుపులు తెరిచి ఉంటాయి అన్నాడు. మరి ఎవరయ్యా సాధువులు అంటే తాయేంకే సాధువులు. పైన చెప్పాను నాలుగు శ్లోకాలు చెప్పామే ఇలాంటి వారు వీరు సాధువులు. వీడు ఇంకో వృత్తి ఏంటంటే సర్వ సంఘ వివర్జిత. వీరు అన్ని సంఘములను వదిలిపెట్టారు. ఎన్ని సంఘములటికి ఎవరికి మోక్షం ఇస్తానన్నా నో అంటారు. స్వామి వచ్చి స్వామి నీకు మోక్షం ఇస్తాను ఏం చేయవయ్యా నాకెందుకులే నువ్వు మోక్షం అంటాడు. నా దగ్గర ఉంది కాదయ్యా నువ్వు ఎట్లాగి అక్కడే ఉన్నావు కదా. పరమాత్మ ఇక్కడే ఉన్నప్పుడు మరి మోషం ఎందుకండీ ఇంకా? పరమాత్మ అక్కడ లేనప్పుడు అక్కడ భోజనం అవుతారేమిటి? కాబట్టి నిరంతరం పరమాత్మ మన దగ్గర ఉంటే ఇంకా మోషం ఎందుకు? అందుకే వాళ్ళు సర్వసంఘ వివర్జిత. అన్ని రకముల సంగతిని విడిచిపెడతారు. సంగస్తే స్వతతే ప్రార్ధించః. అగో అలాంటి వారి విషయంలో నీ మనస్సు సంగతిని పొందాలని ప్రార్ధించు. అంటే భగవంతుని ఆలయానికో ఏదో మందిరానికో ఇంట్లో స్వామి వెళ్లి దండం పెట్టినప్పుడు ఏం అడగాలి? నాకు మోక్షం రావాలి, నాకు స్వర్గం రావాలి, నాకు సంపద రావాలి ఏమీ వద్దు. నాకు సజ్జనులతో స్నేహం కలగాను. నిరంతరం నిన్ను స్మరిస్తూ నీవు లేకుండా బతకలేని వారితో కలిసి ఉండి అదృష్టం ప్రసాదించు మహానుభావుడు చాలు. అదే వైకుంఠం, అదే కైలాసం, అదే బ్రహ్మలోకం, అదే స్వర్గం, అదే పాతాళం, అదే మర్త్యలోకం. వారు ఎక్కడ ఉంటే అది వైకుంఠం అండి. పరమాత్మ ఉన్నది వైకుంఠం కాదు, భక్తులు ఉన్నదే వైకుంఠం అంటారు. పాత్మ ఎందుకంటే భక్తుడు ఒక్కడు ఉండడు కదా. ఎవరు ఉంటారు? ఆయన ఉన్నాక విగుండ కాదు. అందుకే దీన్ని బాగా గుర్తుంచుకొని సంగతి ప్రవేశ ప్రార్థి మహానుభావులారా నీ మనస్సు అలాంటి వారి యందు సంగతి ఉండేలా. నీవు పరమాత్మను ప్రార్థించు. వాళ్ళతోటే సంగతి ఎందుకయ్యా అంటావా? సర్వ సంగదోషహరాహతే.
వారితో నీ మనస్సు లగ్నం చేస్తే ఇతర విషయములందు ఇంతకాలము లగ్నము చేసినందువలన కలిగిన పాపాన్ని వారు పోగొడతారు. అంటే దుష్ట సంఘం వలన కలిగినటువంటి పాపాన్ని ఈ సత్సంగం తొలగిస్తుంది. ఎవరు మంచివాళ్ళు? మన మంచిని గుర్తించే వాళ్ళు కాదు, మనకు మేర్ చేయాలనుకునే వాళ్ళు మంచి వాళ్ళు కాదు ఒప్పుకోమంటారు. ఎవరు మంచి వాళ్ళు? మన తప్పును తప్పించే వాళ్ళు మంచి వాళ్ళు. అంటే నువ్వు ఈ తప్పు చేశావురా నాన్న, మంచిది కాదు, ఇలా నడువు అని చెప్పినవాడు న్యాయంగా మంచివాడు కదా. మనం వాడిని ఏమంటాం? ఒప్పుకోం. వాడికి ఎందుకండీ నేనేం చేస్తే అని. నేనేం చేస్తే వాడికి ఎందుకండీ? కష్టం అంతా నేనే పడతాను కదా. వాడే వాడి సాలా పోతాడా? ఆలోచించండి. వాడు సాలా ఇస్తాడు. నీవు ఇంతకాలము సంపాదించినటువంటి మనశ్శాంతిని హరించగల పాపాన్ని వాడు పోగొడతాడు. చాలదా? నీకు నిరంతరమైనటువంటి మనశ్శాంతి ప్రసాదిస్తుంది. అందుకోసమని అలాంటి వాళ్ళను సకర్వ సంగదోత హరాహా. లౌకికమైనటువంటి విషయ భోగములందు ఇంతకాలము మనస్సు ఉంచటం వల్లకైనటువంటి అన్ని రకముల పాపములను పోగొట్టేవాళ్ళు సాధువులు. అంటే నా యందు మనస్సు లగ్నం చేసిన వారు వారి యందు మనస్సు లగ్నం చేసినలా సాపాడుకోకూడదు. చూసారా? చాలా స్పష్టంగా చెప్తున్నారు. చమత్సారంగా చెప్తున్నారు. మీకు నా మీద భక్తి కుదరకుంటే ఇబ్బంది లేదు. ఆ భక్తిని నా భక్తుల మీద పెట్టండి చాలు. నా మీద పెట్టినట్టే. నా భక్తులను సేవిస్తే, సజ్జనులను ఆరాటిస్తే, సజ్జనులైందే మనస్సు లగ్నం చేస్తే భగవంతుడు వచ్చి మరీ కాపాడుతాడు. అయినప్పుడు సత్సంగ కార్యః మీకు ఎలాంటి సమస్య లేదు. అందుకే అంటాడు సంఘ సేతే ప్రాప్త్యః సంఘ దోషః రాహితే సతాం ప్రసంగాత్ మమ వీర్య సంవిధః భవంతి హృత్కర్ణ రసాయనా కథా మరి కాస్త
జాగ్రత్తగా చెప్తున్నాడు. సజ్జనుల సంగతి మనం చేస్తే మనకున్నటువంటి పాపములన్నీ ఎలా తొలగుతాయి? ఇదివరకు మనము చేసిన దోషములన్నీ ఎలా తొలగిపోతాయి? సందేహం కదా? సమాధానం చెప్తున్నాడు సతాం ప్రసంగాత్ మమ వీర్య సంవిధః భవంతి. కృత్కర్ణ రసాయన కథ. సజ్జనుల సహవాసం చేస్తే నీకు కలిగే లాభం ఏమిటంటే వారు చెప్పేటువంటి నా కథలు అంటే భగవంతుని కథలు మీకు తెలియకుండానే మీ ప్రయత్నం చేయకుండానే మీ కర్ణ రంధ్రంలో నుండి లోపలికి వెళ్లి మనసులో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి దోషాన్ని పోగొట్టాలి. ఇంకేం కావాలి? ఎలా అంటే ఇలా. వారు ఊరుకోరు. సజ్జనులు కాసేపు కూర్చుంటే ఏదో భార్య పిల్లలు ఇల్లు ఆస్తి సంసారం డబ్బు ఉద్యోగం గురించి మాట్లాడరు. ఐదు నిమిషాలు కూర్చున్నా శ్రీకృష్ణ గోవింద హరే మురారే. తప్ప వేరే ముచ్చట మాట్లాడ. కొరపాటున సంపద వచ్చినది అయినా ఏమంటాడు వాడు? నాయనా నాయనా విన్నావా నువ్వు? నిన్నటి దాకా ఏం లేదు. దాత్తుగా ఈరోజు పొద్దున ఆ స్వామి కృప ఏమో ఇంత సంపద వచ్చింది. నేను సంపాదించాను అన్నాడు. నా వల్ల వచ్చింది అన్నాడు. అరమాత్మ కృప అయ్యా వాడు ఇచ్చాడు. తాను శ్రీమంతుడనయ్యా అనే విషయం చెప్పే లోపు వినే వాని చెవిలకు 100 సార్లు భగవంతుడి నామం వినబడుతుంది. అటి కథే. కాబట్టి మన చెవిలో నుంచి పరమాత్మ కథ అమృత రసాయ అంటే మందు ఉందే అది ఉదయంలో పడితే ఇంకా దోషాలు ఏముంటాయండి? అంతే అందుకనే హృత్కరణ రసాయనా తద్యోధనాతు ఆతు అపవర్గవర్త్మణి శ్రద్ధారతిహి భక్తిహి అనుక్రమిష్యతి ఇలా. వారు చెప్పేటువంటి కథలను వినటం వలన సజ్జనులు వివరించేటువంటి కథలను వినటం వల్ల జరిగేది ఏమిటి అంటే ఆసు అపవర్గ వర్మని శ్రద్ధ.
మోక్ష మార్గమును తెలుసుకోవాలని శ్రద్ధ కలుగుతుంది. రతిహి భక్తిహి అనుక్రమిష్యతి. ఇలాంటి మోక్ష మార్గాన్ని చెప్పేటువంటి మహానుభావుల యందు రతి అంటే ప్రీతి కలుగుతుంది. పరమాత్మ యందు భక్తి కలుపుతుంది. అలాగా ఇంకేం కావాలండి? మూడు వచ్చాయి శ్రద్ధ, రతిహి, భక్తిహి అనుక్రమిష్యతి. శ్రద్ధ. కథ చెప్పేటువంటి కథల మీద రతి చెప్పేవారి మీద భక్తి ఆ చెప్పేవారు అందించేటువంటి విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి సంగతినిచ్చే మహానుభావులు కాబట్టి భక్తుల మీద మనకు భక్తునే భక్తికి ప్రధానం కావాలి. శ్రద్ధ ప్రతిహి భక్తిహి అనుక్రమిష్యతి. వినటంలో శ్రద్ధ చెప్పే వారి మీద. రతి అంటే ప్రీతి, భగవంతుని మీద భక్తి. ఈ మూడు కలుగుతాయి. శ్రద్ధా రతిహి భక్తిహి అనుక్రమిష్యతి. భక్త్యాపుమాన్ జాత విరాగః ఐంద్రియాత్. దృష్ట సృతాత్ మద్గతన అనుచింతయ అయ్యా భక్తి కలిగితే ఏమవుతుంది? నా యందు భక్తి కలిగింది కదా? నా యందు కలిగినటువంటి భక్తి తోటి పుమాన్ జాత విరాగః జీవుడు. వైరాగ్యాన్ని పొందుతాడు. అంటే భగవంతుని యందు ప్రీతి కలిగిందంటే సంసారం యందు ప్రీతి కలిగిందంటే. అంటే ఏంటి? ఐంద్రియాపి జాత విరాగః. ఇంద్రియముల మధ్య విషయాలు ఉన్నాయి కదా, శబ్ద స్పర్శ రూప గంధాలు ఉన్నాయి, వాటిని అనుభవించాలనే అభిప్రాయమే తగ్గిపోతుంది. ఎందుకంటారా? అవన్నీ అక్కడ ఉన్నాయి. పరమాత్మ యందు మనస్సు లగ్నమైన తరువాత పరమాత్మకు సంబంధించిన వాటి విషయంలోనే ప్రీతి ఉంటుంది తప్ప వేరే విషయంలో ఏముంటుంది? విరక్తి ఉంటుంది. బాగా తినాలి, బాగా చూడాలి, బాగా నడవాలి, బాగా అనాలి, ఏం లేవు ఇవన్నీ వాడి మీదనే. స్వామి గుడికి వెళ్ళాలి, స్వామి రూపును చూడాలి, స్వామి కథను వినాలి, స్వామి ప్రసాదం తినాలి, స్వామి తులసిని ఆగ్రాడించాలి.
వేరే ఉండదు. అందుకే జాత విరాగః ఐంద్రియాత్ ఇంద్రియముల సంబంధించినటువంటి విషయముల యందు విరక్తి ఎట్లా దృష్ట శృతాత్ మద్రచనాను చింతయాత్. దృష్ట శృతాదు రెండు రకాలు అంటాడు. చూచినా ఆసక్తి కలగదు. విన్నా కలగదు. అంటే శబ్ద స్పర్శ రూపరస గంధములు వచ్చి మన ముందర నిలుచున్న మన ముందర కూర్చున్న మేమున్నాం అనుభవించు రా అని. అన్ని విషయాలు పిలిచినా వీడి మనస్సు అక్కడ లేదు వాడి దగ్గర ఉంది. పట్టించుకోడు. చూసినా పట్టించుకోడు విన్నా పట్టించుకోడు. ఫలాని వాళ్ళండి, ఎంత బుద్ధి మందులండి, చాలా చిన్న వయసులో బాగా సంపాదించారండి, చాలా ఇండ్లు కట్టారండి, ఓ ఎంత భోగం అనుభవిస్తున్నారండి, మనం ఉన్నా ఏం లాభం అని పక్కవాడు చెప్తూనే ఉంటాడు. వినేవాడు. ఎందుకు ఎక్కవు? ఎందుకు ఎక్కవు అంటే రాముడో, కృష్ణుడో, నరసింహుడో, వరాహ స్వామి అవతారాలో కథ చెప్తే వింటాడు తప్ప పక్కవాడు బాగున్నాడు, నేను బాగాలేదు ఎందుకు ఈ ముచ్చట? ఇలాంటి ఐహికమైన లౌకికమైన విషయముల యందు వీడికి శ్రద్ధే కలగదు. చెప్తున్నా అందుకే ఐంద్రియాత్ దృష్ట సృతాత్ మద్రచనాను చింతయా. సూచిన దానితో కానీ విన్న దానితో కానీ విషయముల యందు కోరికే కలగదు. మరి ఎక్కడ ఉంటుందయ్యా మనస్సు వీనిది మద్దరాకేన అనుచింతయా. నిరంతరము నా కథలను చింతన చేస్తూ ఉంటాడు వాడు. చెప్పాను కదా పాణీయమురు త్రాగుచున్, తివురుచున్, భాషించుచున్, అహలీలానిద్రాదులు చేయుచున్, తివురుచున్, లక్ష్యించుచున్. సంతత శ్రీ నారాయణ పాద పద్మ యుగడి చింతామృతాస్వాద సంధానుండై మరచెను. సురారు సుతుడు ఏతద్ విశ్వమును భూవరా అంటాడు పోతన. ప్రహ్లాదుడు పానీయంబులు త్రాగుతున్ తివ్వురుతును పాతించుతున్ నీళ్లు తాగినా అన్నం తిన్నా తిరుగుతున్నా మాట్లాడుతున్నా నవ్వుతున్నా ఏడుస్తున్నా గంతులేస్తున్నా నిరంతరం పరమాత్మ యొక్క నామ సంకీర్తనం తప్ప
మరి ఏమి లేదు. అలాంటి వారికి ఏ కష్టాలు బాధిస్తాయండి? ఆలోచించండి. కష్టమని దేన్ని అంటాం? బాధని దేన్ని అంటాం? దుఃఖమని దేన్ని అంటాం? మన మనస్సు ఆలోచిస్తే దుఃఖం అది. పట్టించుకోకుంటే తర్వాత చెప్పాం కదా. డాక్సరెంట్ అయింది చూస్తాడు అయ్యో పాపం కాలు ఎరిగినట్టు ఉందండి అనుకుంటూ పోతాడు అంతే. నో పరామర్శ. కొరపాటున పడ్డవాడు వీడి కొడుకో బిడ్డో అయింది అనుకోండి ఓ కొడుకో ఓ బిడ్డో అని ఏడుస్తాడు. ఇప్పుడు ఏడ్పి ఎందుకు? వీడి కొడుకైనందుకా చాలికైనందుకా? అంటే నా కొడుకు ఎందుకయ్యావురా నా మాట. డెబిట్ అయిందని కాదు నా కొడుకు ఎందుకు పోయావురా అని. అంటే ఇలాంటి దౌర్భాగ్యుడు కాయడ కొడుకు నా కొడుకు అయ్యావా నాయనా అని అడుగుతున్నాడు. కాబట్టి దాన్ని మరిపించుకోవాలి. దాన్ని సిద్ధిపించుకోవాలి. అలాంటి స్థితిలో చెప్తున్నాడు దృష్ట శృతాత్ మద్రచనాను చింతయ వాళ్ళు నిరంతరం నా కథలనే ధ్యానం చేస్తుంటారు కాబట్టి విషయములను విన్న విడియములను సూచిన మనస్సు అక్కడ లగ్నం కాదు. చిత్తస్య యత్తః గ్రహణే యోగ యుక్తః యస్తిష్యతే యతిష్యతే ఋజుభిహి యోగ మార్గైహి. అలాంటివాడు యోగయుక్తః నిరంతరము నా కథలనే చెబుతూ నా కథలనే వింటూ వారిని చేసే వారి మధ్యనే ఉన్నటువంటివాడు. ఐకమైనటువంటి సాంసారక విషయభోగములయందు విరక్తి కలిగి నాయందు అనురక్తి కలిగి నిరంతరం నా కథలను నా చరితములను నా గుణములను చెప్పుతూ చదువుతూ వింటూ అన్నీ మరిచిపోయాడు కాబట్టి వాడు యోగ యుక్తః అదేంటి యోగం అంటే? యోగ చిత్తవృత్తి నిరోధః ఎలా పోవాలి మరి? అది పోకుండా ఉండదే. మనస్సు ఆపుతామా? వాటి నుంచి నియోగత. సాంసారిక విషయములను తప్పించి నా యందు ఉత్తవయ్యా. పరమాత్మ యందు ఉద్యతేతి యోగ యోగం అంటే కూడి ఉంటుంది. ఎక్కడ కూడి ఉంటుంది? భగవంతుని యందు కూడి ఉంటే యోగం. యోగంతో కూడి ఉంటే భోగం.
వాస్తవంగా అది రోగం. అదంటే బాగుండదు కాబట్టి భోగం అంటున్నాం. ఈ రీతిలో వాడు యోగయుక్తః యోగము యందు కలిగి ఉన్నవాడై చిత్తస్యయత్తః గ్రహణే. మనస్సును తన స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అంటే వరుస సజ్జనులతో కలిసి ఉంటే ఏమిటి లాభము? అంటే సజ్జనులు నిరంతరం నా కథలే వినిపిస్తుంటారు. సజ్జనులు చెప్పేటువంటి నా కథలు వారి చెవిలో ధరబడి అక్కడి నుంచి హృదయంలోకి వచ్చి అన్ని పూర్వజన్మకృత దోషాలను తొలగిస్తాడు. దోషాలన్నీ తొలగిన తరువాత అలాంటి వాడు నా మీద భక్తి కలిగి ఆ భక్తితో ఇతరమైన విషయముల యందు విరక్తి కూడా కలిగి అలాంటి విరక్తితో శ్రద్ధారతిహి భక్తిహి అనుక్రమిష్యతి. అలాంటివి ఈ మూడు ఏర్పడతాయి. అంటే ఏం జరిగింది ఇప్పుడు? కథలు వినటం వలన నేనే ప్రవేశించి వారికి శ్రద్ధ కలిగిస్తాను. వారికి నా యందు ప్రీతి కలిగిస్తాను. సంసార విషయముల యందు విరక్తి కలిగిస్తాను. భక్త్యాపుమానుజాత విరాగః ఇలాంటి దానితో. వైదే విరక్తి కలిగి కేవలం నన్ను మాత్రమే స్మరిస్తూ చిత్తాన్ని నా యందే ఉంచి యోగ యుక్తః గ్రహణేయస్తః పరమాత్మ యందు మనస్సు లగ్ని చేయటానికి చేసేటువంటి ప్రయత్నము సఫలమవుతుంది. అంటే అప్పుడు నేను వారి దగ్గర ఉండి వారికి యోగమును సఫలం చేస్తాను. యోగయుక్తః యతిశ్చితే రుజువిహి యోగమార్గైహి. ఇంత అయితే కానీ వాడికి చక్కటి దారి దొరుకుతుంది. అప్పటిదాకా అన్నీ వంకర దారులు. ఏ దారిలో పోకూడదో ఆ దారికే పోతుంటాడు. హలో మనస్సు మన వశంలో లేకుంటే మనం అన్నీ వంకర దారులే నడుస్తాం. అంటే పరమాత్మ యందు ఆ మనస్సును లగ్నం చేయండి అతను సరైన దారి దొక్కుతో పెడతాడు.
చాలు అమాంతం వెళ్తాం. అదే అంటున్నారు స్పష్టంగా రుజువిహి యోగ ఇంతకాలానికి చక్కని యోగ మార్గములతో. యోగ మార్గము అవలంబించి యోగముతో యతిష్యతే మద్గ్రహణి నన్ను స్వీకరించడానికి నన్ను సాక్షాత్కరింప చేసుకోవడానికి తన మనస్సును నిగ్రహించుకోవడానికి కూడా యతిష్యతే ప్రయత్నం చేస్తాడు. అసేవ యాయం ప్రకృతే గుణానాం జ్ఞానేన వైరాగ్య విజృంభితేన యోగేన మయ్యర్పితయా చ భక్త్యా మాం ప్రత్యగాత్మానం ఇహ అవరుంధే దీన్ని మరికాస్త లోతుకు వెళ్లి చెప్తున్నాడు ఇందులో అసేవయాయం ప్రకృతేహే గుణానాం. భగవంతుడిని చూసి భగవంతుడిని స్మరించి భగవంతుని మంత్రాలను గురువుగారి వల్ల విని. భగవంతుని చేయాలనే సంకల్పం తోటి యోగములో, తపస్సులో, సమాధిలో ఉండి భగవంతుని ప్రాప్తిని కూడా ఇక కొద్ది సేపట్లో నిజంగా పొందివచ్చునో లేదా పొంది ఉన్నారో. ఇలా పొందిన వారు కూడా మళ్ళీ సంసారంలో పడతారు. ఏం తెడ లేదు. ఎందుకయ్యా అది కదిలిపోయా జ్ఞాపకం కదా సౌబరి. సౌబరి చాలు. కాబట్టి ఏం కావాలంటే పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసిన వారు. పొరపాటున కూడా ప్రకృతి గుణాలను సేవించడానికి ప్రయత్నించకూడదు. అంటే దేవుని ముందర కూర్చుంటాను, పరమాన్నం బాగుందని తింటాను. ప్రసాదం ఏది? ప్రసాదమని తిను కానీ ఈరోజు ఇప్పుడు పరమాన్నం చాలా బాగా చేశారు కదా అనుకుంటూ తిన్నారు అనుకోండి ఏమవుతుంది అది? తినేది ప్రసాదమే. ప్రసాదములు ప్రసాద బుద్ధి లేకుంటే గతి ఏమిటి? మళ్ళీ లోకము యందు మనస్సు పడుతుంది. తీపి బాగుంది, పులుపు బాగుంది, కారం బాగుంది, ఉప్పు బాగుంది. భగవంతుని ప్రసాదంలో రుచులు చూచేవాడు ఏమవుతాడు?
చెప్పాం కదా చెప్తాం మనకు ఇందులో ఇందులో ముందు వస్తుంది పాద్మంలో వస్తుంది బాల్యం చెప్తాడు బల్లి అయి పుడతాడు అని చెప్తాడు. సతు గోధా భవిష్యతి అంటారు. బహు ప్రధానం అయ్యో కొద్ది ఉప్పు తక్కువ ఉంది కదా అన్నాడు అనుకోండి నీకు సీరు కాయమై మనసు అంటే అన్నాను సీరు నీకు కాయమైంది రా అని. ఏడి సార్ అన్నాడు బల్లిగా పుడతావురా అయ్యో అయ్యో గారు మరి అది పోతే అదే రా అది. పరమ దాను తీపి పులుపు ఎందుకురా అది ప్రసాదం. భగవంతుడు స్వీకరించింది నోట్లో వేసుకో అంతే. ఎలా ఉంది ఆలోచించావంటే, నీ మనసు భగవంతుడు లేడు, ప్రసాదము లేదు. మళ్ళీ ఏదో ఇది పుడివరా లేకుంటే చిత్త ఏదో అంటాం కదా దాన్ని. దాన్ని ఏమంటారు రైలు అమ్ముతారు పుడివరా అంటే ఏమంటారు? లిమన్ లైమన్ లైమన్ రైసో లైమన్ రైసో ఏదో అంటాడు. దవిడు రైసు లైమన్ రైసో. లెమన్ రైస్, లెమన్ రైస్ కి ఐర్బేస్. నేను బెడ్ లో ఉన్నా పుడి వాడడానికి కూడా ఏం లేదు అది. ఇప్పుడు అమరం అంటే మరి పెద్ద అవుతుంది. ఇవాళ అంటే అది కొనుక్కొని తింటాను. ఆలోచించే అందుకే భగవంతుని గుణాలను, కథలను, ప్రసాదమును, దేవాలయమును, విషయములను ఆలోచిస్తున్నవాడు దాని యందే మనస్సు లగ్నమై ఉన్నవాడు మళ్ళీ లౌక్య విషయాలను సేవించడానికి. ప్రయత్నించరాదు. పూర్తిగా లౌక్య విషయాలను సేవించకుండా ఉన్నందువల్లనే ఈ సత్సంగతి భగవత్ సంగతి పెరుగుతూ పోతుంది. అందుకే అంటున్నాడు అతేయాయం ప్రకృతేహ గుణానాం జ్ఞానేన వైరాగ్య విద్రుంభితేన ప్రకృతి గుణములను సేవించనందువల్ల వైరాగ్యం వలన బాగా పెరిగినటువంటి జ్ఞానముతో యోగేన మహ్యర్పితయాచ భక్త్యా నా యందు అర్పించినటువంటి యోగముతో నిరంతరం నా యందు భక్తితో మాం ప్రత్యగాత్మానం ఇహ అవరుంధే. ఇప్పుడు మీ అందరికీ ఆత్మలకు ఆత్మగా ఉన్న నన్ను తన దగ్గర నుంచి బయటికి పోకుండా కట్టేస్తాడు. పోలేడు చూద్దాం పో.
నా మడవారు అన్నారు. ఆరో ఆరో సెకండ్లో రోని నాలుగో సెకండ్లో నేను తప్పులన్నీ తీసి పెట్టానయ్యా. నీకు దమ్ము ఉంటే బయటికి పోతుంటాం. నువ్వు సర్వశక్తిమంతులవా? నిజంగా శక్తి నీకు ఉంటే నా హృదయం విడిచి బయటికి పోవయ్యా చూస్తా. పో. రావు. నాయనా పోలేనురా ఆ అట్లా కుండు. ఏమన్నా అందండి. పూర్తిగా పారవర్తి అండి. పరమాత్మ ఉచ్చిపెట్టలేడు. మన పిల్లలు ఏం చేసి మన ఏం చేశారు అన్నా నన్ను లేపుతావా అంటాడు ఏం చేస్తాం మనం అబ్బే లేపలేం రా అంటాడు. వారు కూర్చో అక్కడికి అబ్బా నేను మానానికి గెలిచాను మన కాదు అబ్బా వాడిని మనం గెలిచాము. వచ్చి ఆయనే కూర్చో లేవని అంటున్నారు. వెళ్తావా వెళ్ళలేవు. అదేం కావాలి జ్ఞానేన వైరాగ్య విజృంభితేన వైరాగ్యముతో వద్ద ఉద్జేయమైనటువంటి చక్కని జ్ఞానంతోటి యోగేన మయ్యర్పితయాచ భక్త్యా నాయందు అర్పించినటువంటి యోగముతో నిరంతరము నాయందు భక్తితో మాం ప్రత్యగాత్మానం ఈ ఆత్మకు నేను ప్రత్యగాత్మ కదా. జీవాత్మ గాత్మ ఎవరు పరమాత్మ కదా అలాంటి నన్ను మీరు ఇక అవరుంటే ఇక్కడే కట్టేస్తారు. ఇక్కడే నిర్బంధిస్తారు వెళ్లకుండా. ఒక్కసారి నేను మీ హృదయంలోకి వచ్చానంటే మళ్ళీ నన్ను అక్కడి నుంచి పోకుండా మీరే కట్టేస్తారు. చమత్కారం ఏమిటంటే కట్టేస్తారు అన్నాడు అత్తవుని. కానీ భగవంతుణ్ణి మన మనస్సులో నిలుపుకోవడానికి ఏం చేయాలో చెప్పాడు. శ్లోకం అసేవయాయం ప్రకృతే గుణానాం ప్రకృతి గుణములను సేవించకుండా ఉండాలి జ్ఞానేన వైరాగ్య విజృంబుతేన వైరాగ్యమైనటువంటి జ్ఞానము కలిగి ఉండాలి. యోగేన మయ్యర్పితయాచ భక్త్యా. భక్తి కూడా నాకే అర్పించాలి. ఒక ఏంటంటే నేను భగవంతుడి మీద భక్తి ఉన్నవాడిని. నా భక్తికి భగవంతుడు మెచ్చి ఇక్కడికి వస్తాడు అన్నామనుకోండి అస్సలు రాడు.
ఎందుకు రాడు నీ భక్తి ఆయన దాన్ని నేను ఇస్తానని ఇవ్వబడి సరే తప్పించుకో అంటాడు కాబట్టి అది కూడా ఆయనకే ఇవ్వు నా భక్తి కూడా కృష్ణార్థనం ఇప్పుడు భక్తే పరమాత్మను తీసుకొస్తుంది. కానీ నీ భక్తి కాదు ఆయన భక్తే. ఎందుకంటే లౌక్యం కూడా జాగ్రత్తగా ఆలోచిస్తే తల్లి పచ్చిపిల్లకు పాలు ఎందుకు ఇచ్చింది ఏం చెబుదాం. అయ్యో పిల్ల ఏడ్చిందండి తల్లి ఇచ్చింది. అవునా? ఏడిస్తేనే ఇస్తే ఆ ఏడుపు చాలామంది విన్నారు. చాలామంది పాలిచ్చే తల్లులు పిల్లవాళ్ళు ఏడుపు వింటారు. అందరూ వచ్చి పాలిస్తారా? అన్న తల్లి కదా ఎవరి కారణం? ప్రేమ ఉండాలి. నా పిల్లవాడని ఉంటే వచ్చేస్తుందండి, వాడు ఏడిస్తే నాకెందుకు? కొందరు మానవ సాయి కట్టుకొని గిల్లి మరీ ఎరిగిస్తారు. ఏం చేద్దాం అప్పుడు మనం? నీ వారైనందువల్ల వచ్చి పాలివ్వరు వాళ్ళు. నీకు నీ మీద వాళ్లకు వాత్సల్యం ఉంటేనే వచ్చి పాలిస్తారు. అలాగే మనయందు పరమాత్మకు వాత్సల్యం ఉంటేనే మనము స్మరిస్తే ఆయన వస్తాడు తప్ప స్మరిస్తే వస్తాడా? మరిస్తే వచ్చాడంటే మళ్ళీ ఉపాయం మారలేదు? భగవంతుడే ఉపాయము? భగవంతుడే ఉపాయము. నీ పని ఉపాయం కాదు, వాడు అనుకుంటే వస్తాడు, వాడు అనుకోలేదు, నువ్వు ఏం చేయ్ ఏమో కాదు, దెబ్బ ఏమో అవతరించు. నీకు ముక్క లేదు. భరతుడు 32 అక్షోడు సైన్యాన్ని తీసుకొని వచ్చాడు. ఇది ధర్నా అనగా ఉంటాం కదా కొత్తగా మాట్లాడుతున్నాం కదా ధర్నా ఎట్లా ఉంది ఏమైంది నో అంటా విభీషణుడు నలుగురినే తీసుకొని వచ్చాడు ఎస్ అండి అడుగుదామా? నీకు నలుగురు ఉంటేనే ఇస్తా అంటావా కానీ నలుగురు ఉంటే ఇస్తానావా అని అడుగుదామా? పావం నలుగురు 10 మంది కాదు. నాకు ఎవరి యందు వాత్సల్యం కలిగిందో వాడిని పక్క దారికి పోనియ్యను. నాకు కలగలేదు నువ్వు వెళ్లి చేసినా వ్యర్థం.
అందుకే బాగా గుర్తుంచుకోవాలి యోగేన మయ్యర్పితయాచ భక్త్య. భక్తిని కూడా నాకే అర్పించు. నేను నీకు భక్తుడిని నా భక్తిని లాగొస్తున్నావు అన్నావంటే భక్తి సున్నాయితది. అందుకే కర్మ కానీ, జ్ఞానము కానీ, భక్తి కానీ, ప్రపత్తి కానీ, అవతార రహస్య జ్ఞానం కానీ ఇలాంటివి ఏవేవి చెప్పారో అవేవి భగవంతుడిని చేరటానికి. సాధనములు కావు, ఉపాయములు కావు, భగవంతుడు మాత్రమే ఉపాయము. మరి ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ భగవంతుడు మాత్రమే ఉపాయం అని చెప్పడానికి పనికొస్తాయి. తప్ప వీటికివిగా ఏవి సాధించలేవు కాబట్టి భక్తి కూడా నాకే అర్పించు. చెప్తున్నాడు మై అర్పితయా చపత్య ఇన్ని చేస్తే నేను అలాంటి జీవాత్మ హృదయంలో చేరి మళ్ళీ బయటికి వెళ్ళను అక్కడే ఉంటాను. మద్భక్తాయత్ర గాయంతి తత్రతిష్టామి నారదా కదా అదే అన్నమాట. ప్రత్యేకాత్మాన నిహావరుంది అంటే దేవభూతి రువాచ క్వచిత్ త్వయుచితా భక్తిహి కీదృశి మమ గోచరా నాయనా ఏమో జ్ఞానం మొదలుపెట్టి భక్తి దాకా పోయావు ఇంతకీ ఏం చెప్తున్నాడు నువ్వు. విని వాళ్ళు కన్ఫ్యూజ్ కారా? యోగ వస్తే యోగం చెప్తా యోగం చెప్తా అన్నారు. ఆ యోగం అంటే యోగం అంటే జ్ఞాన యోగం అయ్యా అన్నారు. నువ్వు ఏదైనా ఒప్పుకున్నావ్ ఏం చేస్తావ్? ఎలాగో వాక్యం ఏం రాదు. ఆ జ్ఞాన యోగం కాస్తా పోయి భక్తికి వచ్చేసింది. ఇందులో ఏది మరి? జ్ఞానం నిందు చేరుస్తుందా? భక్తి నిందు చేరుస్తుందా? ఏవి చేస్తావు నువ్వే చేరుస్తావు బానే ఉంది. కానీ నీవు మమ్ములను నీ దగ్గరికి చేర్చుకోవాలంటే మీవేం చేయాలో చెప్పు. చెప్పాలి కదా అందుకే అంటున్నాడు క్వచిత్త యుచిత భక్తిహి కీదృశి మమగోచర నీయందు చేయవలసిన భక్తి కీదృశి ఉచిత ఎలాంటిది యోగ్యం, ఎలాంటి భక్తి చేయాలి? అంటే దర్శనం, స్పర్శనం, స్మరణం, వందనం, శ్రవణం.
నవవీద భక్తులు. ఈ నవవీద భక్తులలో ఏ భక్తి నిన్ను చేస్తుందో చెప్పు దాన్ని గట్టిగా పట్టుకుంటాం. ఇన్ని ఎందుకు అనవసరంగా చేసి చేసి ఇవి పెట్టి ఇవి కావు ఇవి కావు అంటే ఇలా చెప్తారు ఇక్కడ కాలేజీలో క్లాసులో మనం పాఠం చెప్పడానికి పోతే అయ్యగారు ఇవన్నీ ఎందుకు ఆ ఇది చెప్పండి చాలు. ఆ ఐదు. అంటే ఎగ్జామ్ లో వస్తాయి కదా ఆ ఐదు చెప్పండి. ఈ తొమ్మిది నెలలు మీరు నాకు ఎందుకు కష్టం. ఆ ఐదు చెప్పండి నోట్స్ రాయించండి సరిపోయాయి. మేము రిపోర్టు మా టీచర్ బాగా పాడమని చెప్పారు రిపోర్టు తెలియాలి ఇయ్యాల టీచర్. ఆ పీరియడ్ కాలేజీలో హెడ్ మాస్టర్ ని సొంతం కాదు ఆ క్లాస్ పిల్లలు ఓకే అంటే వాడు ఉంటాడు టీచర్. వీడు బాగాలేదు అంటే వెళ్ళిపోడు. అందుకే ఆ కరస్పాండెంట్ కంటే టీచరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. మా అమ్మాయి మా నాయన మంచిగున్న అని చెప్పురా బాగా చెప్పుకున్నా. అంటే గుడి శిష్య సంబంధం ఎక్కడికి పోవడకపోయింది. అదనమాట. అందుకే నీ విషయంలో ఎలాంటి భక్తి మేము చేయాలో చెప్పు నాయనా, ఇవన్నీ ఎందుకు నాకు? కొతిత్తయుచితా భక్తిహి కీద్రుజీవమగోచరః యయా పదంతే నిర్వాణం అంజసా అన్వస్తునవా అహం అది చాలా వ్యాసు కావాలి అలాంటి వాయికి చెప్పు నువ్వు ఎందుకు అన్నట్టుగానే దేనితో నేను నిన్ను చేరుతానో ఆ మార్గం చెప్పు ఈ జ్ఞాన యోగం భక్తి యోగం ఎందుకు ఈ ఊకదప్పుడు మా పొద్దు నాయనా. విన్నా మాకు అర్థం కాదు, నిన్ను చేరే మార్గం చెప్పు. ఏమి చేసి నిన్ను చేరుతామో ఆ మాట చెప్పు. అది ఎలాంటి భక్తు మాకు చెప్పు. కుచిత్వ యుచితా భక్తిహి కీదృశి మమ గోచర నాకు అర్థం కావాలి. నీకు చాలా తెలుసు. ఏం లాభం నాకు అర్థం కావద్దు. అందుకే మమ గోచరా కి చూసి నాకు ఎలాంటిది అర్థమవుతుంది. యయా భదంతే నిర్విన్న మంజసాన్ వస్తున్నావా ఎలాంటి భక్తి తోటి ఇంతకాలము బాధపడుతూ ఉన్న నేను. సులభంగా నిన్ను చేరగననో అలాంటి మార్గం చెప్పు. అహం ఏ యో యోగః భగవద్బాణః నిర్వాణాత్మన్ స్వయోజితః పరమాత్మను ఎవరిని పిలుస్తున్నాడు నిర్వాణాత్మన్. అంటే ఆనంద స్వరూప ఆనందో బ్రహ్మే దివ్య జానాత్ ఆనందాత్తేవ కల్విమాని భూతాని జాయంతే
సున్ ప్రశాత్మ అందుకే ఇక్కడ స్వామిని నిర్వాణాత్మన్ అంటే ఆనంద రూపా సంబోధించాలి ఎందుకంటే అతనికి ఆనందం లేదనుకోండి మనకైతే ఏమిటి మనకేమి ఇస్తుంది ఆనందం ఆయనకి లేకుంటే బ్రహ్మని వాడు అడిగాడు వరం. నాకు చావు లేని వరం ఇయ్యి అని. చావు నాకే ఉంది దానికి ఇయ్యి అని ఇస్తా అన్నా. నాకే లేదు అది. నీకేమి ఇస్తాను అన్నట్టుగా వాడి మీద మనకేమి ఇస్తాడు? అందుకే మొదలు అలాంటి దాన్ని చెప్పుకుంటూ యో యోగః భగవద్బాణః నిర్వాణాత్మన్ త్వయోజితః భగవద్బాణః యోగః అంటే భగవంతుణ్ణి చేర్చగల సాధనముగా బాణం అంటే సాధనం. భగవంతుడు లక్ష్యం అండి. బాణం ఏం చేస్తాం? గురు చూసి కొడతాం కదా. ఎక్కడ ఎక్కడ గురి ఏది? ఈ యోగానికి భగవంతుడే గురి. భగవత్ బాణం. పరమాత్మే రక్షముగా గల యోగం ఏదో చెప్పు. యో యోగః భగవద్ అది కూడా నిర్వాణాత్మన్ ఆనంద స్వరూప ప్రయోదితః నీవు చెప్పినటువంటి యోగం ఉంది అది కీ దృశః సతిచ అంగాని. ఆ యోగము ఎలాంటిది? దానికి ఎన్ని అంగములు ఉన్నాయి? యతా తత్వావబోధనం అంటే మొత్తం సిలబస్ చదవవలసిందేనా? ఏదైనా సుష్మ మార్గం ఉందా? అవునండి అడుగుతున్నా పాపం దేవ ఎవరు దేవహూతి కీదృశ కఠితంగా అని చెప్పి యతత్ తత్వావబోధం. దేనితో తత్వం తెలుస్తుందో ఆ మాట చెప్పవయ్యా. అంగారు ఉపాంగారు ఎందుకు అవన్నీ నాకు ఎట్లాగో గురకెక్కవు. తదే జన్మే విజానీహి యదాహం మందధి అని చెప్తున్నది. అహం మందధి నాకు బుద్ధి తక్కువనయ్యా. నువ్వు చెప్పిన నాకు అర్థం కాదు. ఎందుకు అవసరం పెడతావ్ అవన్నీ బుర్రకెక్కుతాయా? ఏమొద్దు. యయాహం మందతీహి హరే. తదే తన్ని విజయాన్ని కాబట్టి నాకు ఆ మార్గం చెప్పు. నిన్ను చేరడానికి వచ్చే మార్గం చెప్పు. ఏం చాలా ఉండొచ్చు. అవన్నీ మాకెందుకు అవన్నీ వద్దు. ఉన్నవాటన్నిటిలో ఏది నిన్ను చేరుస్తుందో అలాంటి మార్గం ఒక్కటి చెప్పు చాలు కదా. అంటే ఇన్ని వద్దా నాకు బుర్ర కెప్పుతాయా? అసలు నాకు బుర్ర ఉందా?
సరే స్త్రీని అందులో ఇంత కాలం గడిగిపోయింది సంసారం అంతా అయిపోయింది ఇప్పుడు ఏం జ్ఞాపకం అవుతుందయ్యా మందభీహి హరే సుఖం బుద్ధియేయ దుర్బోధం చూశారా? దుర్బోధం సుఖం బుజ్జేయ తెలియ శక్యము కాశాయం కూడా సురభంగా అర్థం కావాలి నాకు అలా చెప్పు అంటే ఈ థింకింగ్ అప్పుడే ఉందని అన్నారు. మనమే గొప్పవాడం కాదు, దేవభూతి మనకందరికీ ఎగ్జాంపుల్. అవన్నీ ఏమొద్దు నాయనా, ఆ ఒక్కటి చెప్పు చాలు. నాకు అర్థం కాదు, పుర లేదు, మందజీహి సులభంగా తెలుసుకోవాలి. దుర్బోధన ఎందుకంటే యోషా. తనే చెప్తున్నాడు నేను స్త్రీనయ్యా. అందుకే మరి స్త్రీకి ఉపదేశం బోధ ఇవన్నీ లేవే నీకు ఎందుకు చెప్పాలంటావా భవదనుగ్రహాలు. నీ దయ ఉంటే వస్తుంది ఏం చేస్తావ్? అందువల్ల నీ అనుగ్రహంతో ఇవన్నీ వింటాను, సులభంగా తెలుసుకుంటాను, అలాంటి దాన్ని నాకు బోధించు మహానుభావా అని దేవహు అడిగితే. విధిత్వార్ధం కపిలః మాతురిత్థం జాత స్నేహః యత్ర తన్వాభిజాతః మాతురిత్థం అర్ధం విధిత్వా కపిల మహర్షి తల్లి చెప్పినటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. తల్లి మనస్సులో ఉన్న దాన్ని కూడా తెలుసుకున్నాడు. ఆమె ఏమంటుంది ఇవన్నీ నాకు అర్థం కావు నాయనా అసలు ఈ స్త్రీని బోలెడు పనులు ఎందుకంటే ఆడవారికి అభిసంగం ఎక్కువ ప్రేమ ఎక్కువ ఆసక్తి ఎక్కువ తొందరగా తొందరగా మనలాగా విడిచిపెట్టి పోలేరు పొగం వస్తే ఛీ నీ మొఖ చూడగానే పోతాం తల్లి వాడు కొట్టినా ద్వారా వాళ్ళ దగ్గరికి వస్తాడు ఏం చేస్తాం అంటే ఎందుకంటే ఆ గ్రంథి కాస్త గట్టిగా ఉంటుందట. ముడి మనకంటే వాళ్ళకు గట్టిగా ఉంటుంది. అందుకే అవిదిత్వార్ధం కపిలః మాతురిత్వం. తల్లి మనస్సులోని భావాన్ని తెలుసుకున్న కపిలుడు జాత స్నేహః ఆమె యందు ప్రీతి కలిగింది ప్రేమ పుట్టిందట ఎందుకంటారా యత్ర తన్వాభిజాతః ఇతను పుట్టినది ఆమె శరీరము నుండే కదా. మరి అలాంటి ఫలింపు ఏమీ ఉండదా అండి? చూడండి పరమాత్మకే ఉంటే మనకెందుకు ఉండదు మరి పెద్దగా.
యత్ర తన్వాభిజాతః ఏ శరీరం తోటి పుట్టాడో అలాంటి శరీరం ఉన్న శరీరం మీద ఆ దేవభూతి మీద జాత స్నేహః తత్వామ్నాయం యత్రోదంతి సాంఖ్యం ప్రోవాచవై భక్తి వితాన యోగం. ఇప్పటిదాకా భక్తి గురించి చెప్పారు. భక్తి పెంచడానికి కావలసిన యోగం. భక్తి వితాన యోగం. వితానం అంటే వ్యాప్తి. ఏ యోగముతో భక్తి వ్యాప్తి ఇందుతుందో అలాంటి దాన్ని అది అదే తత్వామ్నాయం ఇది తత్వ సిద్ధాంతం. దీన్ని ఏమంటారు? సాంఖ్యం అంటారు. యతు ప్రవదంతి సాంఖ్యం. తల్లి చేసిన విజ్ఞాపనకు ఆయన పడుతున్నటువంటి తపన బాధ కొడుకు కాబట్టి తాను చూడలేక స్వయంగా ఉపక్రమించాడు. బ్రో వాక్యవై భక్తి వితాన యోగం. అంటే పేరుకి సాంఖ్య యోగమే జ్ఞాన యోగమే కానీ మనకి ఇందులో పరమాత్మ ఏది చెప్పినా చివరికి తీసుకొని వచ్చి దాన్ని భక్తిలో సమర్పించేస్తాడు. జ్ఞానమైనా భక్తిలోకి రావాలి. వైరాగ్యమైనా భక్తిలోకి రావాలి. అంతదే ఎందుకంటే పరమాత్మ యందు ప్రీతి లేకుంటే ఇలాంటి పనులు నీవు చేయలేవు. నీ కష్టం వచ్చేదే. ప్రతివాడు తన సుఖాన్ని తాను కోరుకుంటాడు కదా. మరి కష్టం ఎందుకు చేస్తున్నాడు? తెలుసు నా కష్టం వస్తుంది, నేను బాధపడతాను అయినా కానీ మానడు. ఏం చెప్తాం కారణం? ఏం లేదు. స్వామి యొక్క సేవలోని భాగంగా కష్టాన్ని, సుఖాన్ని భావించిన వాడికి రెండు ఒకటే. అది భావించని వాడికి శరీరమే ఆత్మ అనుకొని కష్టాన్ని సుఖం అనుకొని కోరి మరి చేస్తాడు. అలాంటి వారికి మంచి బుద్ధి కలిగించడానికి పరమాత్మ ఈ యోగాన్ని చెప్పాడు. దీని పేరే సాంఖ్య యోగం అంటాం. ఈ సాంఖ్యము చూడడానికి జ్ఞానముగా కనబడుతుంది కానీ అంత బుద్ధి. అంటే భక్తి కలగటానికి కారణము జ్ఞానం కాబట్టి ముందు జ్ఞాన యోగం చెప్తారు. భక్తి అంటే ఏమిటి? ప్రీతి అండి. ఆసక్తి, ప్రీతి.
ప్రపంచము యందు ప్రీతి కలగకుండా ఉండాలి అంటే ఎక్కడ ప్రీతి కలగాలి? పరమాత్ము యందు అదే చెప్పు. అందుకంటున్నాడు విధిత్వార్ధం కపిలః మాధురిత్వం జాతస్నేహః యత్ర తన్వాభిజాతః తత్వామ్నాయం యత్రోదంతి శాంఖ్యం. ఇది తత్వామ్నాయం అండి. దీన్ని పెద్దలందరూ సాంఖ్యం అని చెబుతారు. త్రోవాచరి భక్తి వితాన యోగం. దీనికి న్యాయంగా భక్తిని బాగా విస్తరింపజేసేటువంటి యోగం ఇది. దాన్ని స్వామి బోధించారు అని భగవాను వాచా. దేవానాం గుణలింగానాం అనుస్రావిక కర్మణాం సత్వయేవ ఏక మనసః వృత్తిహి స్వాభావికీతుయా ఇప్పుడు చిన్న చిన్నగా సాంఖ్యంలోకి దిగుతున్నాడు అంటే తప్పు. సమే యోగమే కానీ ఎలా వెళ్ళాలి? మనము ఏ పొరపాటు చేయటానికైనా ఏ మంచి పని చేయటానికైనా ఏంటి కారణం? మనస్తే కదా? మరి మనస్సు ప్రవర్తించడానికి ఏమిటి కారణం? తక్కిన ఇంద్రియం. అంటే మీ కన్ను ఒక రూపాన్ని చూపితే కదా దాన్ని మనస్సు చూచి ఇది నాకు కావాలి అంటుంది కదా? మరి కన్ను చూపకుంటే ఏం లేదు. కాబట్టి మనస్సు చేతిలో ఇంద్రియాలు ఉన్నాయా? ఇంద్రియాలో మనస్సు ఉందా? ఇంద్రియములే మనస్సును లాక్కపోతుంది. మనస్సే ఇంద్రియమును ప్రవర్తింపజేస్తుంది. ఇదంతా గజరగోళం మనకు అర్థం కాదని చూపిస్తుంది. అంటే ఒక దానిని చూచిన తరువాత ఆమె రుచి పుడుతుంది. కానీ ఈ మొదలు సురువా అని చెప్పింది ఎవరు? మనస్తే లేదు. వేరే మార్గం లేదు. ఇచ్చా కానీ, ద్వేషము కానీ, సంకల్పం కానీ, వికల్పం కానీ, ప్రయత్నం కానీ ఇవన్నీ కలిగేది ఎక్కడ? కదా? తప్పదు వేరే మార్గం లేదు. అందువల్ల అలా కలిగితే కోరిక మనస్సులో పుడితే పవిత్రం చేస్తారు పొందడానికి. కోరికే పుట్టలేదు. ప్రయత్నం చేయలేం. అందుకే ఆ భావాన్ని చెప్పడానికి దైవానాం గుణలింగానాం అనుస్రావిక కర్మణాం.
ఇది పూర్తిగా నిఘంతు చదివినా అర్థం కాదు. గుణలింగానాం అనుస్రావ్య కర్మనా అంటున్నాడు. ఏం చెబుదాం? గుణము యొక్క లింగములు అంటనండి. గుణములు అంటే ఏమిటి? స్పర్శ రూప రస గంధములను గుణములు అంటారు. అంటే విషయములండి కదా. వాటిని చెప్పేటివి గుణములకు లింగములు అంటే వాటికి సాధకములు, వాటికి చిహ్నములు అంటే ఏమిటి? ఇంద్రియములు. అంటే జ్ఞానేంద్రియములు అన్నమాట. గుణలింగానాం అంటే జ్ఞానేంద్రియానాం. ఆనుశ్రావ్యతి కర్మణాం అంటే కర్మేంద్రియానాం. వేరే అవసరం లేదు. అర్థమైందా? గుణములు లింగములు అనడం ఏంటి ఏది ఎందుకు? గుణములను సూచించేటువంటివి అందులో బాగా రాస్తాడు. రాశాడా? ఆ. వీరరాఘవీయ ముద్ర ఉందనుకోండి అది ఇక్కడ ఉందనుకోండి పొరపాటు మనం చెప్పే ముందు రోజు మూడు శ్లోకాలు వేయి. రోజుకు మూడు శ్లోకాలు వేయి. అది ఇక్కడ పెట్టుకొని ఉపన్యాసం చెబితే రోజుకు మూడు శ్లోకాలు కంటే ఎక్కువ ఉంటుంది. చాలా చాలా విస్తృతంగా ఉంది. తత్వమంతా ఉంది లోపల. అంటే అంత అంత మనం లోతుకు వెళ్ళినా నిలవదు. ఊరికే సంగతి ఆ విషయం చెప్పాలి. మరీ లోతుకుపోవద్దు అన్నారు. ఆ ఉంది వ్యాఖ్యం అదే ఉంది. అష్ట పంచాయం కూడా ఉన్నాయి. అన్ని ఉన్నాయి అంతే అన్ని చెప్తారు. దైవానాం గుణలింగానాం అనుస్రావిక కర్మణాం గుణలింగానాం అంటే జ్ఞానేంద్రియానాం అనుస్రావిక కర్మణాం అంటే కర్మేంద్రియానాం అంటే ఏంటి అనుస్రావిక కర్మణాం కర్మను అనుక్షణము చేయటానికి ఉపయోగించేవి అన్నమాట. అను శృణోతితి అనుస్రవః అనుస్రవస్య భావః అనుస్రావికః. కర్మాణి ఏవ అనుస్లావితాని అనుస్లావితు కర్మాణి. ఫలానా ఫలానా పని చేయాలి అనిపించేది మనస్సు. కదా? గమనించండి. విషయం మనకు తెలియాలంటే ఫలానా పని చేయాలి అనిపించేది మనస్సు.
మనస్సులో అనిపించిన తర్వాత ఏ పని చేయాలో ఆ పని చేయడానికి ఏ ఇంద్రియం కావాలో ఆ ఇంద్రియాన్ని మనస్సు ప్రేరేపిస్తుంది. కదా? అంటే ఫలానా చోటికి వెళ్ళాలి, ఒక ఊరికి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే నడవాలి. కదా? అంటే పాదములు మనసు చెప్తుంది నువ్వు బయలుదేరు. ఇప్పుడు. పదార్థం చూడాలి అని చెప్పితే కళ్ళు చూస్తాయి. చూచే కన్నులలో మనస్సు లేదనుకోండి పదార్థం మనకు చూచినట్టు తెలియదు. కావాలి. అంటే ఎంత చమత్కాంగ విషయం అంటే ఇది ఫలానా చోటికి వెళ్ళాలి అంటే పాదాలు కావాలి. ఫలానా చోటికి వెళ్ళాలని మనస్సు చెప్పాలి. మనస్సు అక్కడికి వెళ్లాలని చెప్పాలంటే అక్కడ ఉన్నదేదో తనకు కావాలి. కదా? అది ఎలా తెలవాలి దానికి? ఈ కన్ను వెళ్లి ఒక రూపాన్ని చూసింది. అబ్బా ఆ రూపం చాలా బాగుంది అని చెప్తే ఆ అక్కడికి వెళ్లి దాన్ని తెచ్చుకో అంటుంది. విజయాన్ని చూడాలని మనస్సు చెబితే మనస్సు చెప్పిన రూపాన్ని జ్ఞానేంద్రియం చూడటానికి ప్రయత్నిస్తే వెళ్లి చూస్తే సూచన మన మనస్సు లగ్నమైతే అప్పుడు కోరిక పుడుతుంది. మొదలు జ్ఞానము తరువాత ఇచ్చ తరువాత ప్రయత్నం. అంతే కదా? ఒక వస్తువు ఉన్నదని తెలిస్తే కోరిక అనండి. కోరికే ప్రయత్నం జరుగుతుంది. మొన్న తెలియకుంటే తెగనే ఏం తెలియవు. కాబట్టి మొట్టమొదలు జ్ఞానేంద్రియములు. తర్వాత కర్మేంద్రియములు. ఈ జ్ఞానేంద్రియములకు కర్మేంద్రియములకు ప్రేరకం ఏది? నియామకం ఏది? మనస్సు.
మొదలు జానాతి ఇచ్ఛతి యతతి కరోతి. ఇది వరస. మొదలు తెలుసుకోవాలి. తర్వాత కోరాలి. తర్వాత ప్రయత్నం ప్రారంభించాలి. తర్వాత పని చేయాలి. ఇందులో నాలుగు స్టెప్పులు ఉన్నాయి. మనం ఒక పని చేస్తున్నామంటే అంతకన్నా ముందు ఈ తక్కిన స్టెప్పులన్నీ ఉన్నాయి. అనుమానం ఏం లేదు. అన్నం తినాలి ఆకలి అవుతుంది అన్నప్పుడే ఆహారాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తాం. ఎవరు చెప్పాలి అది? మనసే చెప్పాలి మనం అండి. కాబట్టి మన ప్రవృత్తికి ఎన్ ఎక్కువ కోస్తున్నాం అంటే స్వామి చాలా జాగ్రత్తగా చెప్తున్నారు. మన ప్రవృత్తికి మన నివృత్తికి. మూలం ఏమిటి? మనస్తే. ఆ మనస్సు కూడా తనకు తానుగా ఏ పని చేయలేదు. దాన్ని మర్చిపోవద్దు మనం. మనస్సు గొప్పదే కాదనం. నియామకమే కాదనం కానీ తనకు తానుగా ఏ పనైనా చేయగలదా? మనస్సు వెళ్లి చూడగలదా? అసలు మనస్సే తనకు తానుగా వెళ్ళగలదా? మనస్సు వినగలదా? కాబట్టి మనస్సులో కలిగిన సంకల్ప వికల్పాలకే ఇంద్రియములని పేరు. ఉదాహరణకి అని చెబుతుంది ఇవన్నీ లేవు ఇంద్రియాలు అంతా మనస్సు ఒక్కటే. ఈ పేర్లన్నీ మనస్సుకే అని. అంటే మనస్సు చూస్తున్నప్పుడు కన్ను అవుతుంది, వింటున్నప్పుడు చెవ్వు అవుతుంది, రుచి చూస్తున్నప్పుడు నాలుక అవుతుంది, అలాగ అంటున్నప్పుడు నోరు అవుతుంది, వెళుతున్నప్పుడు అదే కాళ్ళు. మనస్సుకే పేరును పనిని బట్టి పేరు మారుతుంది. ఒకటే మనస్సు అండి వేరే లేదు. సరే అది సిద్ధాంతం దాకా పైదాకా ఎప్పుడో వెళితే మనం స్థితికి వస్తాం. కానీ ప్రారంభ దశలో మాత్రము మనస్సే ఏ పని చేయలేదు. మనస్సు పని చేయించగలదు. అది బాగుంది చూడు అని చెప్పాలి మనస్సు. కానీ బాగుందని ఎవరు చెప్పాలి? మనస్సు చెప్పాలి. ఎప్పుడు? కన్ను చూచినప్పుడే. కదా కంటికి కనబడితే కనబడిన కంటి వెంట తానుండి చూస్తే తనకు నచ్చితే బాగుంది మళ్ళీ చూడు అంటాం.
అంటే పరస్పర సంబద్ధం. ఈ భాగాన్ని మనం జాగ్రత్తగా గుర్తుంచుకుంటే, గుర్తు చేసుకుంటే, అర్థం చేసుకుంటే ఇంద్రియ నిగ్రహం ఎందుకో తెలుస్తుంది. అందుకు ఇంత వివరణ అవసరం. మనస్సు కోరింది. మనస్సే శాసిస్తుంది. మనస్సే ప్రయత్నిస్తుంది. మనస్సే భావిస్తుంది. అన్నీ బానే ఉన్నాయి. కానీ ఇంద్రియ సహకారము లేకుండా మనస్సు చేస్తుందా? కన్ను నేను చూడను అని సగించింది అనుకోండి, ఏం చేస్తుంది మనస్సు? చెవు నేను వినను అంటుంది. మనసే చూస్తే, మనసే వింటే, మనస్సుకే పవర్ ఉంటే మరి గుడ్డి వారు కూడా సౌందర్యాన్ని అదేక ధ్యానంతో చూడాలి. చూస్తున్నారా? మనస్సు ఉంది కదా? మనస్సుకు అందించేది ఇంద్రియం. అది కర్మేంద్రియములు కావచ్చు, జ్ఞానేంద్రియములు కావచ్చు. కాబట్టి మనస్సును మన వశంలో ఉంచుకోవాలంటే ముందు చేయవలసిన పని ఇంద్రియముల వశంలో ఉంచుకోవాలి. మనస్సు గోల పెడుతున్నా ఉంటుంది ఆ నువ్వు ఒత్తుకో నీ మాత్రం కాళ్ళు తెరవను. రంభ చాలా సౌందర్యం ఉంటుందట వెళ్ళిపోయి చూడురా అంటుంది మనస్సు ఆ నువ్వు ఒత్తుకో నీ మాత్రం చూడను. ఎవరో చెప్పినందువల్ల విన్నదాన్ని మనస్సులో నాటుకున్న మనస్సు ఆ సౌందర్యం చూతాము అనుకున్న కన్ను సహకరించలేదు అనుకోండి. ఏం చేయలేదు. అలాగే చెవు సాకరించడం అనుకోండి ఏం చేయలేదు. కాబట్టి ప్రధానమైనవి జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు. ఈ కర్మేంద్రియ జ్ఞానేంద్రియములో సక్రమంగా ప్రవర్తిస్తే మనస్సు ఏమి చేయలేదు. పక్క దారి పట్టించలేదు. అందుకే మనసు ఏం చేస్తుంది ముందే వాటిని స్వాధీనం చేస్తుంది. ఇంద్రియములను ముందే తన వశం కంట్రోల్ లో పెట్టుకొని అప్పుడు ఆట ఆడుతుంది ఆట ఆడిస్తుంది.
కదా అందుకే అంటున్నాడు దేవానాం గుణలింగానాం ఆనుస్రావిక కర్మణాం సత్వయేవ ఏక మనసో వృత్తిహి స్వాభావికీతుసా. ఇదే స్వభావమయ్యా సత్వ ఊప వృత్తిహి అంటే దానిని దీనిని మనస్సు యందే లగ్నం చేయాలి ఆ మనస్సు సాత్వికము యందే ప్రవర్తించాలి అంటే రాజత తామస వాటిని వదిలిపెట్టి సాత్విక ప్రవృత్తి జ్ఞానేంద్రియములకు సాత్విక ప్రవృత్తి కర్మేంద్రియములకు అంటిస్తే అంటిస్తే ఆ ఇండియాలు పోయి దాన్నే మనస్సు కనిపిస్తాయి. కదా? మనస్సు ఒక్కసారి సాత్వికమైనటువంటి భావన హత్తుకుంటే చూడు అన్నా. కూడా మళ్ళీ మనస్సు అటువైపు పొరపాటున కూడా వెళ్లదు. అందుకే తత్వ ఏవ ఏక మనసో వృత్తిహి ఇది స్వాభావికి. ఇది సహజమైన ప్రక్రియ అండి. మనస్సు యొక్క ప్రవృత్తి ఇంద్రియ ప్రవృత్తి అధీనం కాబట్టి ఆ రెండు ఇంద్రియములను జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను సత్వము యందే ప్రవర్తింపచేయి. అలా చేయుట. స్వభావము ఇలా చేస్తే ఏమవుతుందంటే అనిమిత్తా భాగవతీ భక్తిహి సిద్ధేహ గరీయతి. ఇలా జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు ఇవన్నీ కలిపి కేవలం పరమాత్మ యందు లగ్నం చేసి. అన్ని సాంసారిక వైశయిక ప్రవృత్తినంతా మానేస్తే ఏమవుతుంది? పరమాత్మ మన వశం అవుతాడు. అలా అలా కావటాన్ని తెలుసా ఏమంటారు అనిమిత్త భాగవతీ భక్తిహి. పరమాత్మ యందు ఉండేటువంటి అనిమిత్త అంటే నిర్హేతుకమైన భక్తి. మనము పొద్దున, మధ్యాహ్నమో, సాయంక్రానమో, శివరాత్రికో, వైకుంఠ ఏకాదశికో, వినాఖ చవితికో గుడికి పోతాం. కదా? శుక్రవారం, శనివారం పోవటం, దండం పెట్టడం, ప్రదర్శనాలు చేయటం, అర్చన చేయించడం ఇవన్నీ చేస్తాం కదా?
ఎందుకు చేస్తాం? భక్తితోటే. కాబట్టి ఏముంటుంది? అమ్మ వరుసగా వారం రోజులు గుడికి వెళ్లి వచ్చాను. ఇక నా ఇన్కమ్ ఇంకో పది వేలు పెరుగుతుండొచ్చు. స్వామి దయ చూస్తారు కదా, రక్షం పెడతారు. అంటే ఏమర్థం? నువ్వు పోయిన దేని కోసం? అది భక్తి కాదు, అనిమిత్తా భాగవతీ భక్తి. కారణము లేనటువంటి భగవంతుని సంబంధించిన భక్తి. కారణము లేని అంటే ప్రయోజనాన్ని ఆకాంక్షించని ఫలమును కోరని అన్నమాట. అనిమిత్త అంటే ఏంటండీ? ఫలమును కోరని. ఫలమును కోరని భక్తి అట ఎవరితో గుర్తుంచుకోవాలి సిద్దేహ గడియతి మోక్షము కంటే గొప్పదండి ఇంకా మోక్షం ఎందుకు భగవంతుడిని ఆరాధించటం మన విధి కదా అని భగవంతుడు కాబట్టే అతన్ని నేను ఆరాధిస్తున్నాను. అతను ఆరాధ్యుడు నేను ఆరాధకుడు. అతను పూజించబడేవాడు నేను పూజించేవాడిని. ఇది మా ఇద్దరికి సంబంధం. మళ్ళీ అందులో ఇంకా వేరే సంబంధం ఎందుకండీ? గుడికి ఎందుకు వెళ్తున్నావ్? దేవుడు ఉంటాడు అంతే కానీ మొక్కు తీర్చుకుందాం అన్నాడు అనుకోండి వాడు ఏమన్నావ్ ఎందుకు గుడికి అని మన వాళ్ళు ఎవరో చెప్పి ఎందుకు పోతున్నావు రా నేను మొక్కానండి కుండి లేచి రావాలి అందుకు పోతున్నా దేవుడు చూడడానికి కాదు పోయి చూస్తాడు. చూసినా ఎందుకు వచ్చావురా కుండి లేవడానికి అంటాడు దేవుడు చూడడానికి అనదు. అబద్ధం కదా. కాబట్టి మనకు కావలసింది అనిమిత్త భాగవతి భక్తి. ఎలాంటి ప్రయోజనమా ఆశించకుండా ఏర్పడేటువంటి పరమాత్మ యందు ఉండేటువంటి భక్తి ఉంది అది సిద్ధేహ గరియతి. మోక్షము కంటే గొప్పదండి అది. ఎందుకంటే మోక్షంలో కూడా సదా పచ్యంతి సూరయ అంటుంది కదా. నిరంతరం పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని అలా చూస్తూనే ఉంటుంది.
మరి ఇలా నిరంతరం చూస్తుంటే అతనికి కలిగే ప్రయోజనం ఏమిటి? ఏం చెబుదాం. చూడడమే ప్రయోజనం. వేడమేనండి, ఇంక వేరే ఎందుకు ఏం కావాలి? ఇల్లు కావాలా? మెడలు కావాలా? మిద్దలు కావాలా? అన్నీ ఇచ్చే పరమాత్మను నిరంతరం చూస్తూ ఉంటే తక్కినది ఏవి అవసరం లేదు. అందుకే హనుమంతుడు కానీ, రహ్లాదుడు కానీ ఎవరూ మోచ్ఛం కోరలేదు మాకు వచ్చి పోమన్నారు. నువ్వు ఉంటే చాలయ్యా మోచ్ఛం ఎందుకు? నువ్వు ఇక్కడే ఉండు రాజు. ఊరికే మేము ఎక్కడ రావాలి? ఎప్పుడు మేమే రావాలన్నా? నువ్వు రా నాలుగు రోజులు. అంటే స్వామి నవ్వుతాడు అంట. చెప్తాడు వ్యాసుడు స్కాందను శంకరుడు అంటాడు భావ తీపుకుంటూ ఇలా అంటున్నాం మనం స్వామిని ఎప్పుడు మేమే రావాలి నాన్నయ్య నువ్వు రాకూడదు ఎంత మూర్ఖవు పిలిచినా మనం ఎప్పుడైనా వెళ్తున్నామా అక్కడికి ఆయన ఇక్కడికి వస్తున్నాడు తప్ప. కదా అవతారాలు ఎవరు అండి ఆయనయ్యా మనయ్యా. ఆ ఎందుకు వస్తున్నాడు ఇక్కడికి మనకు ఇన్ని సార్లు వస్తే మనం ఒకసారైనా పోవద్దా? అంటే నీకేమయ్యా వస్తావు పోతావు కానీ మేము వస్తే మళ్ళీ రాం కదా. మళ్ళీ ఇక్కడికి రాండి. నువ్వు అంటే రావచ్చు పోవచ్చు. నువ్వు అక్కడికి పోతే అందుకు రావటం లేదు అంటే స్వామి ఇంకా నవ్వుతాడు. అంటే నా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ. భూలోక అనిపిస్తుందా మీకు? అయితే నా దగ్గరికి రాకండి అంట. వైకుంఠాన్ని చూచిన తరువాత కూడా క్షుద్రమైనటువంటి సాంసారిక విషయ వాసన యందు అభిలాష ఉంటే నా దగ్గరికి రాకండి. ఇక్కడ ఉన్న వాడికి కూడా పరమాత్మ యందే మనస్సు ఉంటే నా దగ్గరికి రాకు. మరి ఇక్కడే చూస్తున్నాడండి. గమనించాలి చమత్సారం. అక్కడ ఉన్న వాడిని ఇక్కడే చూస్తున్నాడు కాబట్టి ఇంకా అక్కడికి ఎందుకు పోవాలి? ఎక్కడికి పోయినా ఇక్కడనే చూస్తుంటే అక్కడికి ఎందుకు పోవాలి? అర్థమైందా? వైకుంఠానికి వెళ్లి కూడా సంసారం పోవదన్న వాళ్ళు వైకుంఠం ఎందుకండీ? సంసారంలో ఉండి కూడా వైకుంఠమే చూస్తుంటే వాళ్ళు ఇంక వైకుంఠం ఎందుకు ఇక్కడే చూశాం. ఇది రెండు రకాల విగుండతో పర్లేదు. ఇది అనిమిత్తా భాగవతి భక్తి. ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించకుండా ఉండేటువంటి పరమాత్మ యొక్క భక్తి ఉందే అది సిద్ధేహ గరీయతి.
మోక్షము కంటే శ్రేష్టమైనది. యదయత్యాసుయా కోశం నిర్గీర్ణం అనలోయథా. ఇలాంటి భక్తి ఏం చేస్తుందంటే మనకున్నటువంటి ఆ హృదయ గ్రంథి ఉందే దాన్నే. తొలగింప చేస్తుంది, ఛేదింప చేస్తుంది. కాల్చి పారేస్తుందట. జరయక్తి ఆశివయు కోశం మనకు మన దగ్గర కోశం ఉన్నాయి కదా, ఐదు కోశాలు ఉన్నాయి కదా. ఈ ఐదు కోశములను పోగొడితేనే పరమాత్మను చేరుతాం మనం. అందాక చేరలేం. ఇది మనం కాదు వాడే పోగొడతాడు. ఎరయత్యాసువయ్యా కోశం నిగీర్ణమనలో యథా. ఎంతో కాలం నుంచి పాదు చేయబడిన పోగు చేయబడినటువంటి పెంటకుప్పను పనికిరాని వస్తువుల గుంపును అగ్ని ఎలా క్షణంలో కాల్చి పారేస్తుందో పరమాత్మ కలిగిన భక్తి అంతఃఖ్రలో అన్ని పాపాలను ధ్వంసం చేస్తుంది. నైకాత్మతాం మే గృహయంతి కేచిత్ మత్పాద సేవాభిరతా మదీహ దాన్నే చాలా స్పష్టంగా చెప్తున్నాను. నిరంతరము నా పాదములనే సేవించాలని కోరికున్నవాళ్ళు నా యందు మాత్రమే కోరుకున్నవాళ్ళు నైకాత్మతాం మే స్పృహయంతి. నాతో ఐక్యం కావాలని కోరుకోరు అంటే మోక్షాన్ని కూడా కోరరు. ఎలాంటి వాళ్ళు? నైకా మత్పాద సేవాభిరథ మదీహ. కేవలం నా పాయములను సేవించడం యందే రుచిగలవను. నన్ను మాత్రమే కోరేవను. మనకి మోత్సం ఎందుకండీ కూర్చుంటే స్వామి విధంగానే ఉన్నాడు. ఆయనను చూస్తున్నాడు ఆయనతో మాట్లాడుతున్నాడు పాయసం వాహనం అన్ని సేవలు చేస్తున్నాడు అక్కడ విమాధి చేసే ఇదే కదా. కాబట్టి ఇలాంటి వాళ్ళు నాతో కలిసి ఉండటాన్ని కోరరు. నైకాత్మతాన్మే సుహయంతి కేచిత్ మత్పాద సేవాభిరత మదీహాః ఏ అన్యోన్యతః భాగవతాః ప్రసజ్య సభాయయంతే మమ పౌరుషాణి. మరి వాళ్ళు ఏం చేస్తారండి? ఏదైనా పని కావాలి కదా? ఏమి చేయరు, దేన్ని కోరరు, వారికి ఏదీ అవసరం లేదు.
అలానే ఉంది కానీ అలా ఊరికే గోడలాగా ఓ స్తంభలాగా ఉండగలరా? ఏదో పని చేయాలి కదా? ఏం చేస్తారు? తనలాంటి వారితో కూర్చొని నా కథలు చెప్పుకుంటారు. అది కదలండి. పురాణ ప్రవచనము అది కథ చెప్తున్నాడు అదే. ఈ అన్యోన్యత భాగవతాః ప్రసజ్య పరమభావతోత్తములు ఒకరితో ఒకరు కలిసి సభా చేయంతే మమ పౌరుషాణి. నా ప్రతాప చిహ్నము అయినటువంటి అవతార విధాలు ఉన్నాయే కర్మలు వాటిని సభాగి అంటే ఆదరిస్తారు అంటే చెప్పుకుంటారు. నలుగురు భక్తులతో కూడితే ఏం చేస్తారండి? ఎవరు అడుక్కుంటారు? రామావతారము, కృష్ణావతారము, మత్స్యావతారము, వడాహ అవతారము, నారసింహ ఇవన్నీ ఎందుకండీ? ప్రహరాదుడు చాలు లేదా ధృవుడు చాలు. వాళ్ళకి ఏదో కారు అంతే తప్ప చాలా దూరం ఉంది గుడి ఎలాగో దారి అంతా కారి టైం దొరుకుతున్నది మాట్లాడకుందాం పద నీకెందరి పిల్లలు నాకెందరి పిల్లలు ఎందరి దగ్గర చదువుకున్నారు ఎందరికి వీసా వచ్చింది ఎందరు అమెరికాలో ఉన్నారు. దేవుడి గుడి దారిలో ఇదే మాట. గుడిలో కూడా పూజ కాగానే హారతి తీసుకో దాన్ని తీసుకో కాసేపు కూర్చోవాలి కదా. తొందర ఎందుకు కూర్చోవాలి? ఆ ఎప్పుడు వచ్చారమ్మ మళ్ళీ పోతున్నారు అదిరికే ప్రారంభం. ఇది కాదు మత్పౌరుషాని సభా జయంతి. అలాంటి వారికి ఏ కొంచెమైనా సమయం చిక్కితే నా లీలావతార కథలను స్మరిస్తారు, మన్నిస్తారు, గౌరవిస్తారు. అత్యంతి తే మే రుచిరాని అంబ సంతః అమ్మ నా సౌందర్యమైనటువంటి దివ్య మంగళ విగ్రహ విశిత్యాన్ని వాళ్ళు చూస్తారు ఎలా ప్రసన్న వక్రారుణ లోచన అని. చక్కని ముఖారవిందం అరుణ రోచనం ఎర్రని ఎర్రని నేత్రములు రూపాని దివ్యాని వరప్రదాని సాకం వాచం స్పృహణీయాం వదంతి దివ్యమైనటువంటివి వరమునిచ్చేటివి ఎందుకంటే ఈ రూపము మీ రూపం లాగా నా రూపం ఉండొచ్చు కానీ నా రూపం మీ రూపం లాంటిది కాదు. ఎందుకు నా రూపం దివ్యం మీ రూపం ప్రాకృతం.
దివ్యమంటే ఏమిటి? ప్రకృతి సంబంధము లేనిది. ప్రకృతే కాదు కాల సంబంధం కూడా లేదు. ఎందుకంటారా? కాలముతో ఏమవుతుంది? వికారం ఏర్పడుతుంది. చదువు. చెప్పాను పువ్వు, పిండి, కాయ. పండు రాలిపోతుంది. వేడి బట్టి? టైం అయింది. కదా? పిండికు, కాయకు, కాయకు, పండుకు ఏదో రోజులు ఉంటాయి. ఆ రోజు రాంగానే పండు అవుతుంది, పడిపోతుంది. కాలము. యొక్క ప్రభావం ఉన్నవన్నీ ప్రాకృతములే. అది లేనివి దివ్యములు. అందుకే అంటున్నాడు పశ్యంతిమి రుచిరాని అదేనా ఆ రూపాని దివ్యాని వరప్రదాని. ఆ రూపములు దివ్యమైన రూపములు భక్తుల యొక్క కోరిక. చరిత్రలను ప్రసాదించేవి సాకం వాచం స్పృహణీయాం వదంతి. నా రూపాలను చూస్తారు. పది మంది కోరేటువంటి నా కథలను చెప్పేటువంటి చక్కని వాక్యం వాక్కును అంటే వేద మంత్ర పఠనం చేస్తారు. నా చరిత్రను అనుసంధానం చేస్తారు. నా గుణగానాలను చేస్తారు. ఇతరులు చెబుతుంటే వింటారు. పరమాత్మ నేనే వెళితే నేనే అంటే పరమాత్మ చెప్తున్నాడు కదా నేనే వెళితే ఆరాధన అవుతుంది. తప్ప బారిలో వారు కూర్చొని పనికిరాని మాటలేవి మాట్లాడరు. రూపాణి సాజం వాచం స్వహనీయాం వదంతి తైహి దర్శనీయ అవయవైహి ఉదార విలాసః శేక్షిత వామ సూక్తైహి కృతాత్మనః కృత ప్రాణాంశ్చ భక్తిలనిత్యతోమి గతిం అణ్వీం ప్రయుంతే. ఇలా మనం ఎవరం కోరకున్నా పరమాత్మ తన దివ్య మంగళ విగ్రహంతో అవతరించారు కదా. ఇక్కడ వచ్చారు కదా అప్పుడు దర్శనీయ అవయవైహి ఉదార విలాసః శేక్షిత వామ సూక్తైహి సుందర అయిన దివ్య మంగళ విగ్రహము దానికి తోడు ఉదార విలాస హాస ఈక్షిత వామ సూక్తైహి చక్కని విలాసాదు ఉన్నటువంటి చూపులు. తీయని మాటలు వామ సూక్తి కృతాత్మానః మనస్సు కాస్త సహాయంచబడి కృతప్రాణ పై ప్రాణం పైనే పోతుందిరా అనిపించేటువంటి వాళ్ళు కృతాత్ కృతప్రాణాస్య భక్తిరనిచ్ఛతోమి గతిహి అణివీం
ప్రయుంక్తే నేను కోరుతున్నటువంటి నేను ఇవ్వాలనుకునేటువంటి మోక్షాన్ని కూడా వారు కోరరు అభిలచించరు అందుకే అన్వేంగతిం ప్రయుంక్తే సులభమైన మార్గం. అణుమార్గం అంటే మనకు ముందర వస్తుంది అర్చిరాది అంటాం. అలా ముందర చెప్తాడు అణువీం ప్రయుంతే అధో విభూతిం మమ మాయావినస్తాం ఐశ్వర్యం అష్టాంగమనుప్రవృత్తం శ్రీయం భాగవతీం వా సుహయంతి భద్రాం పరస్యమేతేను స్నవతః ఇలాంటి యోగంతోటి, ఇలాంటి ధ్యానంతోటి, ఇలాంటి భావంతోటి నన్ను మాత్రమే చేరి కొలిచి, స్తుతించి, కీర్తించి, దర్శించి ఇంతకు మించిన వేరే విషయాలను చూడకుండా ఉన్నప్పుడు అఘో విభూతి మమ మాయా వినస్తాం ఐశ్వర్యం అష్టాంగ మనుప్రవృత్తం. ఇంతటి పరమ భక్తుడికి కోరకున్న తనంత తానుగా అన్ని సిద్దులు వచ్చి చేరుతాయి. అవే వస్తాయి. అవే ఏం వస్తాయి? అష్ట సిద్దులు వస్తాయి. ఇంట్లో మీ ఇంట్లోనే నిధులన్నీ ఉన్నాయి. ఒక రూపాయి ఇస్తే అన్ని తీసిపెడతాను అంటాడు అన్నమాట. ఇంక రోజు ఇక్కడే ఉంటాయి. అలాగే పరమాత్మ మన దగ్గరికి వస్తాడు. అంటే అతన్ని తప్ప మరి దేన్ని చూడని మనకు ముందు పరమాత్మ టెస్ట్ టెస్ట్ పెడతాడు. హనిమా, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తిహి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం. ఏంటి పరమాత్మ తనను పూజించే మనకు మనం కోరకున్న ప్రసాదించేది. అటు వాడికి వచ్చేస్తాయి. ఎందుకు ఇస్తాడంటే వీడితో చాలంటే నాకు కష్టం పడుతుంది ఈ వాడికి అలవాటు పడుతుంది. వదిలించుకుందాం అన్నమాట ఎప్పుడు ఎంబడి అన్నీ ఇయ్యాలి ఎంబడి ఉంటే. కొన్ని చాలు అంటే ఇక పోరా బాబు అనొచ్చు. కానీ భక్తుడు ఏం చేస్తాడు అవన్నీ నాకెందుకయ్యా నువ్వు కావాలి కానీ. అప్రయత్నంగా తమకు తాముగా వచ్చిన అష్టసిద్ధులను కూడా నా భక్తులు కోరరు చెప్తున్నాడు. అగో.
కృతాత్మనయభ విభూతి శ్రియా భాగవతీం వాసహయంతి భద్రాం పరస్యమే తేసును తేతు లోకే విభూతి మమ మాయా వినస్తం ఐశ్వర్యం అష్టాంగమను ప్రవృస్తం ఇదే చెప్తున్నాడు అష్టైశ్వర్యాలు ఇవంటివి వచ్చినటువంటివన్నీ. స్త్రీయం భాగవతీం వా స్వహయంతి సాక్షాత్తు స్త్రీయం అంటే సంపదను ఎలాంటి స్త్రీయం భాగవతీం స్త్రీయం. భగవత్ భక్తులు కోరే సంపద అంటే మోక్షం కైవల్యం సామ్రాజ్యం దాన్ని కూడా వాళ్ళు కోరరు ఎలాంటిది అది భద్రం. మా బిడ్డ అండి దాన్ని కూడా వాళ్ళు పరస్యమే చేసునువ చేసులోకే నా పరతత్వాన్ని ఒక్కసారి కళ్ళారా చూసిన తర్వాత నా స్వభావం బాగా తెలిసిన వారు మోక్షాన్ని కోరరు. కైవల్యాన్ని కోరరు. ఐక్యమైన కోరికాలను కూడా కోరరు. ఏదీ కోరరు. నా కరవేచిత మత్పర మత్పరాః శాంత రూపే నంక్షంతి నామా అనిమిషోలేటి హేటిహి. యేషామహం ప్రియ ఆత్మా సుతస్య సఖా గురుహు సుహృదః దైవమిష్టం. నగర్హిచిత్ మత్పరాః శాంతరూపేనన్ క్షంతినః మే అనిమిషో లేఢిహేతుహు. నేనిచ్చే వాటిని కానీ లోకంలో సదర్భించేటువంటి ప్రాకృతికమైనటువంటి ఎలాంటి భోగములను కోరని వారు అలాంటి వారు నన్ఛంతి ననచ్ఛంతి వారికి నాశము లేదు. అనిమిషః లేధిహేతిహి కర్మ ప్రకృతి సంసారము అనేటువంటివి చాలా తీష్ణమైనటువంటి ఆయుధాలండి కత్తి. కత్తి అంచును వాళ్ళు నాలుకతో స్పృశించు మనం నాకుట అంటామే వాళ్ళు నాకడక. ఏమవుతుంది నాకితే కత్తి అంచును? నాలుక తెగిపోతుంది. కదా? దానికి తేనె పూసినా? నాయక అది ఎక్కువ కోస్తుంది కదా? తేనె పోస్తే ఎక్కువ కోయరా? ఇంకా అది ఎక్కువ కోస్తుంది అది. తేనె రాస్తే కత్తికి ఏం పెరుగుతుంది? తీసిన తర్వాత పెరుగుతుంది ఇంకా. ఇంకా తీసినా మీకు. తేనె రాసే అందరా అసలు నాకు రా బాబు అంటే వీడు నాకితే ఏమైతుంది? నాలికే పోతుంది. తేనె అందదు నాలికే పోతుంది. అంటే కర్మ, ఇచ్చ, ఆశ, అజ్ఞానము ఇవన్నీ కత్తులు, అంచులు అవి.
నా పరులైన వాళ్లకు అంటవు తాకడానికి వీల్లేదు. ఏషామహం ప్రియః ఆత్మ సుతస్య నేను వారికి ప్రియుణ్ణి నేనే ఆత్మను నేనే పుత్రుణ్ణి నేనే మిత్రుణ్ణి నేనే గురువును నేనే సుహృత్. నేనే దైవాన్ని. ఏం దైవము? ఇష్టం. నేనే ఇష్టదైవం. అంటే నన్ను మించినది నాకంటే కోరవలసినది వారికి ఇంకొకటి. లేదు ఉండదు ఇమం లోకం తదైవాముం ఆత్మానం ఉభయాయినం ఆత్మానం అనుయేచేహ ఏ రాయః పశవో గృహాహతులండి ఈ లోకము అలాగే పరలోకము తాను అంటే ఇహములు పరములు. వాటికి తోడు ఆత్మాన మనుయేచేహ ఏరాయః ఈ శరీరం వెంట లభించేటువంటి ధనము పశువులు గృహములు భార్య పిల్లలు బంధువులు ఐశ్వర్యములు ఇవన్నీ విసుజ్య సర్వాన్ అన్ని అంశ్య మామేవం విశ్వతోముఖం ఇలా అన్నిటినీ విడిచిపెట్టి అంతతా వ్యాపించి ఉన్నవాడిని అన్ని నేనే అయినా నన్ను భజంతి అనన్యయా భక్తి మళ్ళీ చెప్తున్నాడు భజంతి అనన్యయా భక్త్యా వాళ్ళు నన్నే సేవిస్తారు ఎలా? అనన్యమైన భక్తితో అంటే పరమాత్మ నాకు ఇన్ని సంపదలు ఇస్తున్నాడు కాబట్టి నేను సేవిస్తున్నాను అనుకున్నాను అనుకోండి ఈ మొత్తం భక్తి. బోడిజల పోసినప్పుడు అన్నీ రావు అవుతాయి. ఆ అందుకనే భజంతి అనన్యయా భక్త్యా తాను మృత్యోరితి పారయే. అలాంటి మహానుభావులను నేనే సంసారము నుండి దగ్గర ఉండి మరీ దాటిస్తాను. అహం స్మరామి మద్భక్తాన్ కాష్టపాషాణ సన్నిభాన్ చెప్పలేదు కదా అలాగే అహం స్మరామి మద్భక్తాన్ నయామి పరమాంగజిమి రెండు ఉన్నాయి ఒకటి వరాహ చరమం ఇంకొకటి నారసింహ చరమం. రెండిట్లో నాకంటే వేరే వాటిని తలవక నన్ను మాత్రమే స్మరించేవాడిని వారు నన్ను స్మరించలేని సమయంలో నేను వాడిని స్మరిస్తానన్నాడు. అదే వాడు చెప్తున్నాడు నేను వారిని తము సంసారాన్ని దాటిస్తాను పారయే మృత్యోహ ఇతి పారయే నాన్యత్ర మద్భగవతః ప్రధాన పురుషేశ్వరాత్ ఆత్మన సర్వభూతానాం
భయం తీవ్రం నివర్తతే సంసారం వలన ప్రకృతి వలన విషయ భోగముల వలన సుఖేచ్ఛ వలన కలిగేటువంటి భయము ఆపద దుఃఖము సంతాపము నేను తప్ప మరి ఎవరిని సేవించినా తొలగదు. అంటే నన్ను ఒక్కడిని సేవిస్తేనే తొలగుతుంది. నన్ను మరచిపోయి ఇంకెవరిని సేవించినా ఆ? ఈ సినిమా తప్పదు, మళ్ళీ ఈ సినిమా తప్పదు. మళ్ళీ నా దగ్గరికి రావాలి. మరి ఈ ఇదంతా కదా ఏదో ప్రాణాయామం ఉంటది చూడండి. ఈ తిరగడానికి అంటే మూలనాయక రావరా రాజు? అవన్నీ నేనే పోగొడతాను. ఆత్మనస్సర్వభూతానాం భయం తీవ్రం నివర్తతే ఇలాంటి భయము అన్ని ప్రాణులకు ప్రకృతి వలన సహజంగా కలిగేటువంటి భయము నా వల్లనే పోతుంది. అంతేకాదు. భయము కలిగేది కూడా భయము కలిగించే వాడిని నేనే కలిగించిన భయాన్ని తొలగించిన వాడిని నేను ఇంకేమో భయం కలిగిస్తే నేను తొలగించను ఇంకోడు కలిగించడు రెండు నావే. అవి తెలియక ఈ పని ఇంకెవరో చేస్తారు, ఇంకెవరో చేస్తారు, ఇంకెవరో చేస్తారు అనుకొని వారిని వారిని వారిని పట్టుకుంటే కాసేపు ఆ ఏడుపు, కాసేపు మళ్ళీ ఈ ఏడుపు. ఎందుకు వచ్చిన బాధ రా బాబు, అనన్య భక్తితో నన్నే తలవు, అన్నీ కస్తాడు నేనే తలగొస్తాను. అందరూ నాకే భయపడతారు, అందరూ నాలోనే భయం పోగొట్టుకుంటారు. భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్యః భీషాస్మాదగ్నిశ్చేంద్రస్య మృత్యురుధావతి పంచమా వేదం చెప్తుంది నాకు భయపడి వాయువు వీస్తుంది, నాకు భయపడే అగ్ని కాలుస్తుంది, నాకు భయపడే మృత్యువు తన పని చేస్తుంది. అది చదువుకోండి మద్భవాత వాతివాతోయం సూర్యస్తపతి మద్భయాత్ అదే మంత్రాలను శ్లోకంగా మార్చారు. వ్యాసుడే కదా. అది ఆయనే పని ఇది ఆయనే పని కదా అప్పుడప్పుడు ఇది వేదనరా బాబు అని గుర్తు చేయడానికి ఆ మంత్రాలను చమత్కారంగా శ్లోకాలుగా మార్చారు. మద్భయాత్ అధవై చూడండి మద్భయాత్ వాతి వాతోయం.
సూర్యస్తపతి మద్భయాత్ భీషాస్మాత్ వాతః భవతి భీషా ఉదేతి సూర్య సూర్యస్తపతి మద్భయాత్ వర్షతి ఇంద్రః భీషాస్మాత్ అగ్నిస్య ఇంద్ర కదా వర్షతి ఇంద్ర దహతి అగ్ని నా హయం తోటే ఇంద్రుడు వర్షిస్తాడు, నా హయం తోటే అగ్ని కాలుస్తుంది, నా హయం తోటే మృత్యువు ప్రవర్తిస్తుంది. అంటే సకల లోకములను భయపెట్టే దేవతలే నాకు భయపు తమ పని చేస్తున్నారు. మరి మీరు వానను బతిలాడితే ఏం లాభం? మీరు వాళ్ళు కలిసి ఏడవాలి. అప్పుడు ఒక్కళ్ళు ఏడ్చారు ఇప్పుడు ఇద్దరు కలిసి ఏడవాలి అంతే కాబట్టి జ్ఞాన వైరాగ్య యుక్తేన. భక్తి యోగేన యోగినః క్షేమాయ పాదమూలంబే ప్రవిశంతి అకుతోభయం. బుద్ధిమంతుడైన వాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు, వైరాగ్యం ఉన్నవాళ్ళు వాటితో కూడిన భక్తి ఉన్నటువంటి యోగులు. మాము బాగుండాలనుకుంటే నా పాద మూలాన్ని ఆగ్రహిస్తారు. ఎలాంటివి నా పాద మూలము? అకుతో భయం. ఎక్కడి నుంచి భయము లేదు. ఎలాంటి భయము లేని నా పాద మూలమును బుద్ధి ఉన్నవాడు జీవిస్తారు. అంటే ఏమి తెలియని వాళ్ళు ఏమిటో అర్థం చేసుకోండి స్వామి ఏం దాబరికం లేదు పక్కనే చెప్తున్నాడు జ్ఞాన వైరాగ్య యుక్తేన భక్తి యుక్తేన యోగిన. జ్ఞానము, వైరాగ్యము, భక్తి ఈ మూడు ఉన్నటువంటి యోగులు క్షేమాయ తమ బాగు తాము కోరుకున్న వారైతే నేను చెడిపోకుండా నీ కర్మ ఏం చేస్తావ్ క్షేమాయ పాద మూలం మే ప్రవిశంతి అకృతో భయం ఎలాంటి భయము లేని నా పాదమూలమును ఆశ్రయిస్తారు ఏతావానేవ లోకేస్మిన్ పుంసాం నిశ్రేయ శోదయః మళ్ళీ ఒకసారి స్వామి గట్టిగా ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో నిజమైన హితము, శ్రేయస్సు కలిగేది ఇప్పుడే. ఇలాగే ఉంటుంది అది. ఏంటిదని తీవ్రేన భక్తి యోగేన మనో మైయర్పితం స్థిరం.
తీవ్రమైన భక్తి యోగం అంటే ఏంటి? అనన్యమైన భక్తి. ఈ యోగం అంటే ఏంటి? అనన్యమైన భక్తి యోగంతో నా యందు మనస్సు నిలుపుటే అనన్యమైన భక్తితో నా యందు మనస్సు నిలుపుటే ఈ లోకములో సర్వోత్తమోత్తమమైన ఏకైక సాధనము. అది తప్ప వేరే ఏం చేసినా మోక్షము లేదు, జ్ఞానము లేదు, అభయము లేదు. ఈ మాటను జాగ్రత్తగా గుర్తుంచుకో అమ్మ అని ఆ అమ్మకు ఈ పుత్రుడు చెప్పాడు. ఇక దానికి ఓ టైం కూడా అయిందా? పంచవింశోధ్యాయ అని 25 అధ్యాయం అయిపోయింది. రేపు మరి అధతే సంప్రవక్ష్యామి. తత్వానాము లక్షణమని రేపు అన్ని రకముల తత్వములు వివరిస్తారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషాయ్. गो ब्राह्मणेत्य शुभमस्तु नित्यं लोकात् समस्ताः सुखिनो भवन्तु अख्मद् गुरुभ्यो नमः ఇది వర్షం అయి మద్భవ మద్భవ యాత్ వర్షతీంద్ర అని అడిగాడు కదా అందుకే భయపెట్టిందేమో. వీళ్ళు భావతం చెప్పుకుంటే భయ వాసన పడదు.
Shri Indra pravanam vande agnijaamaa paramparaam lakshmiinaatha samaarambhaam nathayaamuna madhyamaam aatmadaachaarya paryantaam vande guru paramparaam yo nityamachyuta paadaambhujai marukma vyaamoha satpati taraani gunaaya mene aatmadu guruhur bhagavatostha dayaika sindho ramanujasya... [Opening invocation to the Guru lineage]
Yam pravrajantam anupetam apeta krityam dvaipaayanah viraha kaatara aajuhaava putreeti tanmayatayaa taravobhineduh tam sarva bhuuta hridayam munim aanatosmi. Shri Suka Brahmanaya namah. Kanyaa bharani sanjatam vaadhula kula bhuushanam shri Ranjaarya guru putram shara gopam aham bhaje. Asmad gurubhyo namah. Dear devotees...
Meaning: 'Is that even possible?' 'Tad-dihaatuun na sikyate' - we want to give it up but cannot. Since the mind cannot remain without support, it must have some anchor. Since we cannot stay without support - 'I will show you the way - saddbireva...'
'As the sound of brass rings out, so does gold' - as the scripture says. So the Lord himself says again who the saintly persons are, anticipating your doubt. 'Titikshavah kaarunikaah suhridah sarvadihinaam. Ajaata shatraavah shaantaah saadhavah saadhu-bhuushanah' - first: titikshavah - this word...
When you do not seek their happiness, and if they also do not seek yours - can you be happy? Because to live with happiness, contentment, and some comfort, the cooperation of those around us is absolutely necessary. However great a person may be...
Now they do it in schools - they make them do it as a counterpart. They do it now - we should take this too. Whatever we do - have the children do prayers as counterpart, that is right. After praying, everyone says: 'We will all live together. We will all work together...'
'Saha dhunuuti' - he enjoys. 'Dhuyee dheti paane' - one meaning. Also: 'dhuyee dhaatuvee dhuyee viharane' - 'dhuuyi bhakshaane' also exists. What does it mean to 'bring down' the Lord? 'Brahma rasaasvaadana parah' - a sadhu is one whose primary engagement is the tasting of the nectar of Brahman. Another meaning: 'saadhu bhuushana' - ornament of the virtuous...
Aruna Swami remembered. Rama remembered. Aruna Swami spoke a few things here and there, had a conversation with Rama, exchanged a few words. Aruna Swami's nature - Valmiki describes it wonderfully...
'Arakshitam tishthati saadhu rakshitam surakshitam daivahatam vinashyati' they say. However carefully we protect ourselves - if He does not watch over - gone. However carelessly we live - if He watches over - it remains. He gave us - in the newspaper, in the train...
One should remember the Lord alone. That too - only the Lord must be remembered, with no deviation. Therefore: those who with undivided devotion have their minds fixed in Me - how? 'Mat-krute tyakta karmaanah' - some great souls who abandon all actions for My sake...
Like Arunasuri, like Rutraasura, like Pundaripura, like Bhishma - which ones? All these are great souls. Why? They left behind all those they considered their own, for the sake of serving the Lord. Prahlada told his father: 'Father, you are just a doll.' Akshanam Swami said: 'Aham...'
One must give up one's own people, give up even one's relatives. With undivided devotion, one must fix the mind solely in Me. Those who have given up everything for My sake - 'madaashrayaah kathaamrishthaah shrinuvanti kathayanti cha' - those who take refuge in Me, sip My nectar-like stories, hear them, narrate them...
What is the story? What divine work must the mind be engaged in? Whether our ears or our mouth - if it is the mouth, the mouth becomes the 'ears' of speech; if it is the ears, they become 'speech of ears.' In either direction. That is why 'shrinvanti kathayanti cha tapam trivisha taapah naitaan madgata cha...'
If we keep company with the virtuous, 'moksha dvaaram apaavrittam' - the doors of moksha stand open, he said. Who are the virtuous? As I said above - those described in those four verses - those are the virtuous. He has another livelihood...
By fixing your mind with them, the sins accumulated by having engaged your mind in other things all this time - they will remove those sins. Meaning: the sin caused by evil company is removed by this good company (satsanga). Who are the good? Not those who recognize our goodness...
He says carefully. If we keep the company of the virtuous - how do all the sins within us disappear? How do all the faults we committed before get removed? That is the doubt. He answers it. 'Sataam prasangaat mama viirya samvidhah bhavanti. Kritkarnarasaa...' - through the association of the virtuous, the stories of My glory become known...
'Ratih bhaktih anukramishyati' - toward such great souls who teach the path to moksha, 'ratih' (affinity and love) arises. And toward the Lord, bhakti (devotion) grows. After all this, what more is needed? Three things have come about...
There will be no other. That is why 'jaata viraagah aindryaat' - detachment from sense-related matters - 'eva drishtasrutaat madrachanaachinataat' - 'drishtashrutaat' - two kinds, he says. Even by seeing, no attraction arises. Even by hearing, no attraction arises. Meaning: from sound, touch, form, taste, smell...
Then there is nothing more. What hardships would trouble such people? Think about it. What do we call a hardship? What do we call suffering? What do we call grief? When our mind thinks about something - that is grief. If we don't pay attention to it - as we said later - 'dakshrent' - he sees...
In reality it is a disease. Since we don't like that name, we call it 'bhoga' (enjoyment). In this way, he becomes 'yoga-yuktah' - united with yoga - 'chittasya yattatah grahaney' - striving to bring the mind under his control. Meaning: by continually keeping company with the virtuous, what then...
Enough - we go headlong. That is exactly what is being said clearly: 'rujibhih yoga' - through right yogic paths. Having followed the path of yoga - 'yatishyate madgrahanee' - he strives to bring the mind under control, to realize Me, to directly experience Me...
As we said - it comes in the Padma Purana earlier. It says 'balya' - in childhood. 'Sa tu godhaa bhavishyati' - he will be born as a lizard. 'Bahu pradhaana' - 'Oh, there is a little less salt,' he said. If you say that - 'you will be born as a...'
They are my own people, they said. In the sixth or in the fourth second - 'I removed all my mistakes, O Lord. If you have the strength, come out of me! You are all-powerful, are you? If you truly have power, leave my heart and come out - let me see. Go.' They don't go.
Why doesn't He come? Your bhakti - He gives it - 'I will give it' - it has been given - 'alright, escape from it' He says - therefore give even that to Him. My bhakti too is 'Krishnaarpanam' (offered to Krishna). Now it is bhakti itself that brings the Lord. But not your bhakti - His bhakti. Because even in the worldly sense...
That is why one must remember well: 'yogena mayyarpitayaaca bhaktyaa' - offer even the bhakti to Me. 'I am Your devotee - stop pulling my bhakti away,' if you say that, bhakti becomes zero. That is why - whether karma, jnana, bhakti, prapatti (surrender), or avatar (descent) - all of them...
The nine forms of bhakti (navadha bhakti). Among these nine forms, tell me which one you will practice - hold on to that firmly. 'Why so many? Making all this effort and saying these don't work, those don't work' - that is how it is said. At a college, when we go to teach a class...
'Shun prashaaatma' - that is why here the Lord must be addressed as 'nirvaanaatman' - O Bliss-form. Why? Because if He has no bliss within Himself - then what would He give us? If He has no bliss, then what bliss does He provide? Brahma asked for a boon. 'Give me the boon of no death,' he said. Death...
Alright - a woman - all these years have passed, samsara is all done - now what is recalled? 'Mandabhiih hare sukham buddhiyeya durbodham' - see! 'Durbodham sukham bujjeya' - what is difficult to comprehend, that sukham (happiness) - 'I should understand it easily too,' that is how...
'Yatra tanvaabhijaatah' - with the body with which He was born - on that body, on Devabhuti, 'jaata snehah' - having arisen love and affection - 'tattvaamnaayanam yatroudanti saamkhyam provaaca vai bhakti vitaana yogam' - until now He spoke about bhakti. The yoga needed to cultivate bhakti. The Bhakti...
For attachment not to arise toward the world - where should attachment arise instead? In the Lord - say that directly. That is why he says: 'vidhitvaarttham kapilah maadhuritvam jaatasneha yatra tanvaabhijaatah tattvaamnaayanam yatroudanti shaamkhyam' - this is tattvaamnaayanam. This is...
This cannot be fully understood even by reading the Nighantu (lexicon). 'Gunalinguunaam anusraavya karmanaa' - what shall we say? 'Guna lingu' - the 'lingas' (indicators) of the gunas. What are gunas here? Sound, touch, form, taste, and smell are called 'gunas' - meaning the sense-objects. The things that indicate or reveal them...
After an intention arises in the mind - to do whatever action is needed - the mind prompts whichever sense organ is needed for that action. So: 'I need to go somewhere, to another city' - to go, one must walk. So the mind tells the feet...
First: 'jaanaati icchati yatati karoti' - this is the sequence. First one knows. Then one desires. Then one begins effort. Then one performs the action. Four steps are embedded here. When we are doing any work - before that, these previous steps have all occurred...
Meaning: mutually connected. If we carefully remember this section, recall it, and understand it - we will understand why sense-restraint (indriya nigraha) is important. That is why such elaborate explanation is necessary. The mind desired it. The mind governs. The mind makes the effort. The mind...
That is why he says: 'devaanam guna-lingaanaam aanusraavika karmanaamsatvayeva eka manaso vrittih svabhaaviikitusaa' - this is the natural state: the Sattvic functioning of the mind - 'sattva-upa-vrittih' - meaning: the mind must be fixed on this - the mind must function in Sattva alone...
Why do we do it? Only through bhakti. So what remains? 'Mother, I went to the temple every day for a week. Maybe now my income will increase by another ten thousand. The Lord will show grace, He will give blessings.' What does that mean? Why did you go? That is not bhakti...
And what is the benefit gained by continuously seeing Him? What shall we say? Seeing is itself the benefit. The purpose is served, O friend - what else do you need? Do you need a house? Do you need garlands? Do you need mansions? When you are constantly beholding the Lord who gives all these - what else is missing?
Greater than moksha itself. 'Yadatyaasuyaa kosham nirgiirnam analoyathaa' - what does such bhakti do? It removes, cuts asunder, burns away - the 'knot of the heart' (hridaya-granthi) that we have within. It burns it up and casts it away. It destroys the knot that is close to us...
Even so - can one remain like a wall, like a pillar, just silently? One must do something, mustn't one? What do they do? They sit with those like themselves and narrate My stories. That is the movement. The Purana-discourse - that is the story being told - that very same thing. This mutual devotional company - 'anyonyataa bhaagavataan prasajya parama bhaaga...'
What is 'divine'? That which has no connection to Prakriti. Not just not Prakriti - also no connection to Time (Kaala). Why? Because with Time what happens? Vikara (modification) arises. As taught: flower, bud, fruit. The fruit falls away. Due to heat? Because time came. So: for the bud, for the...
'Prayunkte' - even the moksha that I desire to give, that I wish to grant - they do not desire or covet. That is why 'anvem gatim prayunkte' - the easy path. 'Anu-maargam' - what comes before us - 'archiraadi' we call it. Thus He explains first what 'anu-viim pra...'
'Kritaatmanayabha vibhuuti shriyaa bhaagatiiim vaasahayanti bhadraam parasya me testu te lokhe vibhuuti mama maayaa vinastham aishvaryam ashtaangam anu pravritam' - He says this - the eight great opulences (ashta aishwaryas) and all such things that come - 'striiyam bhaagatim vaa svaahayanti saakshat...'
'Those who belong to Me - these things do not touch them, cannot touch them. Eshaamaham priyah aatmaa sutasya - I am dear to them, I am the Atman for them, I am their son, I am their friend, I am their Guru, I am their well-wisher. I am their deity. What deity? The chosen deity (ishta-daivatam). I am their ishta-daivam. Meaning: Me alone...'
'Bhayam tiivram nivartate' - the great fear that comes from samsara, from Prakriti, from sense pleasures, from the desire for happiness - that fear, calamity, suffering, anguish - by serving no one other than Me will it be removed. It removes only when one serves Me alone. Forgetting Me and serving anyone else...
'Suuiyas tapati mad-bhayaat bhiishaasmat vaatah bhavati bhiishaa udeti suurya suuryastapati mad-bhayaat varshati indrah bhiishaasmat agnis yaa indra kadaa varshati indra dahati agni' - it is out of fear of Me that Indra rains, out of fear of Me that fire burns, out of fear of Me...
What is intense (tiivra) bhakti yoga? Undivided (ananya) bhakti. What is this yoga? Fixing the mind solely in Me through undivided bhakti - that is the one supreme means in this world. However much else one may do without this, moksha...