పరీక్షిత్ శాపం: ఋషి ఆశ్రమంలో సంఘటన
Parikshit's Curse: Encounter at the Rishi's Ashram
వేటలో అలసిపోయి దప్పికతో ఒక మునాశ్రమంలో ప్రవేశించిన పరీక్షిత్ శమీక మహర్షి లోతైన ధ్యానంలో ఉన్నాడని చూశాడు. ధైర్యం కోల్పోయిన పరీక్షిత్ ఒక మృత సర్పాన్ని మహర్షి మెడపై వేశాడు. మహర్షి పుత్రుడు శృంగి ఏడు రోజులలో పరీక్షిత్ సర్పదంశంతో మరణిస్తాడని ప్రసిద్ధ శాపం ఇచ్చాడు.
While on a hunting expedition, King Parikshit enters a sage's ashram and discovers Shamika Rishi deep in meditation. Overcome by thirst and fatigue, Parikshit - momentarily losing his composure - places a dead snake around the meditating sage's neck. The son of the sage, Shringi, pronounces the famous curse: Parikshit will die of snakebite within seven days.
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యోహిత్యమచ్యుత పదాం భుజయుగ్మ రుగ్మవ్యామోహ తత్పతితరాని తృనాయమీనే ఆత్మది గురుహో భగవతో శ్రీ లీక సింధ్రో రామానుజస్య చరణౌ చరణం ప్రపయ్యే మాతా పితా యువతయస్ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం దివ్యనత్పురపతేను గుడాభిరామం శ్రీమత్సదంగి యుగణం ప్రణమాభిమూర్త్నా భూతం సరస్య మహదాత్వయ భక్తనాద శ్రీభక్తిసార కులశేకర యోగివాహాన్ భక్తాం గ్రేను పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్సవరాన్ కుశమునిం రణతోस्मि नित्यं वसुदेव सुतं देवं कंस चाहनूर मर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं अदसी पुष्प संखासंहार नूपुर शोभितं పత్న కంగణకే యూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీరజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నివాననం విరసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగత్గురుం శ్రీవత్సాంకం మహోరక్తం పునమాలా విరాజితం శంఖ చక్ర ధరం దేవం కృష్ణం వందే జగత్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం పరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుగ్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపితానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షతం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యత్పటేత్ కోటి జన్మ కృతం పాపం మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః యాసం వశిష్ట నత్తారం శిష్యేత్ పౌత్రమకల్మకం పరాచరాత్మయం వందే సుఖదాసం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిశయే వాశిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవోభినేదుస్తం సర్వభూత హృదయం
మునిమానతోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాతూల కులభూషణం శ్రీ రంగార్య గురో పుత్రం షఠగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః కథలు వింటున్నవారు ఎవరు తృప్తి చెందుతారు? కోనామ తృప్తే మొదటి ప్రశ్న. అంటే మీరు అడిగింది చెప్పేసాం ఇంకేమన్నా కావాలా అనకుండా అడిగింది చెప్పేసాం. అంటే మళ్ళీ అడిగితే చెప్తాను అని. అది మన మీద పడేస్తారు గురువుగారు ఎప్పుడు. చెప్పము చెప్తాము కదా అడిగాను చెప్పేసాను. అయ్యా మళ్ళీ కావాలి. ఇంకా ఎందుకు కావాలండి ఎవరికి తృప్తి అవుతుందండి. పరమాత్మ కథలు వింటున్నప్పుడు హరేహ ఉదారం చరితం అది విసృణువతః కోనాముతుప్యే దాని కుమార్ చెప్పాడు అందులో మహాత్తమైకాంత పరాయణస్య నాంతం గుణానాం అగుణస్య అని పరమాత్మ కథను వింటున్నవారు ఎవరు ఎప్పుడు తృప్తి చెందరు. అందులో మనకు పరీక్షిత్తుకు సుఖయోగీంద్రుడు బోధించినటువంటి భగవత్ శాస్త్రంతో పరీక్షిణ్ మహారాజు మోక్షమును పొందాడు అని చెప్పుకున్నారు. ఆ భాగం తన్నఃపరం పుణ్యం అసంవృతార్ధం ఆఖ్యానం అత్యద్భుత యోగనిష్ఠం అన్నారు. మొదలే ఎలా చెప్పాలో చెప్తున్నారు. అడుగుతున్నారు అన్నమాట. శిష్యులు అడిగే ముందు శిష్యులు అడిగిన దాన్ని బట్టి గురువుగారు చెప్తారు. అదొక రహస్యం. అయ్యా మాకు కాస్త భాగవతం చెప్తారా అని. అంటే చెప్తామండి అంటారు అలాగే ఉంటుంది. ఏకాస్త మాకు భాగవతం రహస్యార్థంతో సహా చెప్తారా? అలాగే ఉంటుంది. కొంచెం తొందర పడకుండా ప్రశాంతంగా చెప్తారా? ఇక్కడే ఉండు. ఇందులో అందుకే అసంవృతార్థం. ఏ అర్థమును దాచి పెట్టకుండా చెప్పు. ఎందుకంటే వినేవాళ్ళ యొక్క ఉత్సుకత వాళ్ళ స్వరూపం. చాలా లోతుకు వెళ్ళామనుకోండి అర్థం కాదు ఏం చేస్తాము. అంత దూరం వెళ్ళలేదు అన్నప్పుడు ఎందుకు తెగ చెప్పుకోదాం అంటారు. కానీ మేము పూర్తిగా తెలుసుకోవాలనే సంకల్పంతో ఉన్నాము. మాకు అసంవృతార్థం.
అర్థమును దాచి పెట్టకుండా వివరించే రీతిలో వివరించేటువంటి అర్థ స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని ఆఖ్యానం అత్యద్భుత యోగనిష్ఠం ఇది యోగనిష్ఠం మామూలు కథ కాదు పరిష్క్రమణ మహారాజు యోగంలో కూర్చున్నప్పుడే మన సుఖయోగి నిరుచ్చాడు. అలాంటి దాన్ని ఆఖ్యాహి అనంత చరితోప ఉపపన్నం పారిచ్ఛితం భాగవతాభిరామం. భగవత్ భక్తులందరికీ మనోహరమైనటువంటి సుందరమైనటువంటి పరీక్షిత్తు యొక్క ఉపాఖ్యానాన్ని మాకు మీరు వివరించండి అని అడిగాడు. అప్పుడు అహో వయం జన్మభృతోజ్య ఆత్మ వృద్ధానువృత్యాపి విలోమ జాత ఈ భాగం చెప్పుకున్నాం సూచనగా చెప్తున్నాను మనము విలోమ జాతులమైన అన్నాడు చెప్పాం అవసరం లేదు అయినా కానీ ఈ దౌష్కుల్యమాధిం విసినోతి శీఘ్రం మహత్తమానాం అభిధాన యోగః మహానుభావుల యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని వివరించేటువంటి స్థితి మనకు అన్ని రకమైనటువంటి ఆదివ్యాదులను తొలగిస్తుంది. శారీరకమైనటువంటి బాధను మానసికమైనటువంటి బాధను ఇవన్నీ తొలగిస్తుంది అని చెప్పి హిత్వేతరాన్ ప్రార్థయతః విభూతిహి యస్యాంగ్రిరేణుం. దుషతే అనభీత్సోహో అధాపి యత్పాద నకావసృష్టం జగద్విరించోపవృతం అరసనాంభః పరమాత్మను ఒక విషయాన్ని బోధించే ముందు మనము ఏ కథ చెప్తున్నామో ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని బ్రహ్మ రుద్రేంద్రాదులు కూడా ఏ మహానుభావుని యొక్క పాద పద్మ స్వరూపములను బాగా ధ్యానించి వాళ్ళు పవిత్రాన్ని పవిత్రతను పొందారో అలాంటి స్వామి కథన అహం హి పృష్టః హర్యమణో భవత్విహి ఆచక్ష ఆత్మావగమోత్ర యావాన్ నభ పతంతి ఆత్మ సమం పత త్రిణా సదా సమం విష్ణు గతిం విపశ్చితః పక్షులు తమ తమ పక్ష బలాన్ని అనుసరించి ఆకాశంలో ఆయా స్థానాలకు చేరుతారు. అందరూ అంత ఎత్తు వెళ్లలేరు. అందరూ తిననే ఉండరు. వారి పక్ష బలాన్ని బట్టి ఆత్మ సమం.
వెళ్లగలరు. పండితుడు కూడా తమ జ్ఞానానికి అనుగుణంగా ఆయా ప్రదేశాలకు చెలగలరు. పరమాత్మ కొందరు చెలగలరు. కొందరు జ్ఞానాన్ని కావాలంటారు, కొందరు భక్తి కావాలంటారు, కొందరు కర్మ చేస్తా ఉంటారు, కొందరు ప్రపత్తి చేస్తా ఉంటారు. కొందరు వేదాంత తత్వాన్ని అవగాహన చేసుకుంటారు. కాబట్టి విపశ్చితః పదాసమం విష్ణుగతిం విపశ్చితః ఏకాదా ఇప్పుడు మనం కథలోకి వస్తున్నాం. అంటే పరీక్షిత్తు అంత చిన్న వయస్సులో 40 ఏళ్ళు అని చెప్పాడు మనకు. అంత చిన్న వయస్సులోనే విరక్తి చెంది మోక్షం చేరటానికి కావలసినటువంటి ప్రాయోపవేశ రూపం నిర్ణయాన్ని ఎందుకు చేసుకున్నాడు అని అడిగారు మొదలు. ఇప్పుడు చెప్తున్నాడు పరీక్షిత్ మహారాజు. ధర్మమును నాలుగు పాదములతో నిలిపి భూదేవిని కూడా ఓదార్చి శరణు వేడిన కలిపురుషునికి ఒక తొమ్మిది స్థానాలు వాడికి ప్రసాదించి అంతా సక్రమంగా జరుగుతున్నది అనుకొని తన పనికి అను చేస్తున్నాడు. కానీ ఎలా ఉంటారు దుర్మార్గులు అంటే అనుసరించుకుంటూ ఉంటున్నట్టుగా. ప్రదర్శించి మూలక్షేదానికి పూనుకుంటాడు. ఇది వాళ్ళ స్వభావం. అందుకే ఈ తలిపురుషుడు అతన్నే సాయం అడిగినట్టుగా అడిగి అతనిచ్చిన స్థానాల్లో ఉన్నట్టుగానే ఉంటూ అతని మానసికమైనటువంటి స్థితిని పతనం చేయడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు ఏ కథ ధనురుద్యన్న విచరన్ మృగయాం వనే మృగానునగత శ్రాంతః సుచితః తృషితః భూష్యం పరీక్షిత్తు. మృగములు, క్రూర మృగములు ప్రజల యొక్క పాడి పంటలను దెబ్బ తీస్తున్నాయన్న వార్త విని వాటిని దండించి ప్రజలకు క్షేమం కలిగించాలన్న భావనతో తనువు తీసుకొని. అశ్వాసరుగుడై వేటకు బయలుదేరి. మనకు చాలా కథల్లో భాగం భారతంలో వస్తుంది, రామాయణంలో వస్తుంది. ప్రతిచోట వేట మంచిది కాదని సిద్ధాంతం. సప్త వ్యసనాల్లో వేట ఒకటి. ఎంత మహానుభావులైనా దానితో
పతనమైపోయారు, చెరిపోయారు. పాండురాజు కానీ, ఈ మహానుభావుడు కానీ, విశ్వామిత్రుడు కానీ, కార్తీర్యాద్యునుడు కానీ, ఇలాంటి మహానుభావులందరూ మన రామాయణంలో దశరథుడు కానీ. అయితే అదొక రాజధర్మం. మృగములు ప్రజలను బాధిస్తున్నప్పుడు వాటిని సంహరించి ప్రజలకు క్షేమం కలిగించడం ధమ్మం. అంతవరకే పర్యాప్తమైతే ఇబ్బంది లేదు. ఆయన వాళ్ళంతవరకు ఆ అడుగు అక్కడికి పెట్టిన తర్వాత ఏ మృగములు ప్రజలను బాధిస్తున్నాయో వాటి జోలికే వెళ్లి వాటిని మాత్రమే దండించి తిరిగి వస్తే సమస్య ఉండదు. అది వ్యసనం కాబట్టి అడుగు పెట్టిన తర్వాత ఈ మృగమా ఆ మృగమా అని చూడరు. అప్పుడు ఇక మృగ మృగ హననం మీద పడతారు. అసలు లక్ష్యం మరిచిపోతారు. అది మనస్సును ఆకర్షిస్తుంది. దానితో తాత్కాలికంగా ధర్మ మార్గాన్ని తప్పుతారు అన్నమాట. అది పతనానికి మూలం. ఈ మహానుభావుడు కూడా ధనువు తీసుకొని మృగయాము వనే విచరణ్ మృగాననుగతః శ్రాంతః అలా మృగాల వెంట పడి పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి సంహరించి ఇంకా సంహరించాలి ఇంకా సంహరించాలి అనేటువంటి మొదలేమో ప్రజాక్షేమం. తర్వాతనే మృగముల యొక్క క్షామం. ఇది లేకుండా చేయాలి. లేకుండా ఎలా ఉంటాయి అవి తిరుగుతూనే ఉంటాయి అవి దొరకవు. పారిపోతుంటాయి వెంట తాను పడతాడు. ఇలా వెంట వెళ్లి వెళ్లి వెళ్లి వెళ్లి. అలసిపోయాడు. శాంత, తృషిత, సుజిత. దప్పిగొన్నాడు, ఆకలిగొన్నాడు. అంటే ఈ వేటలో పడి ఈ రాజుగారు కూడా. తన అనుచరులు, తన వెంట వచ్చేవారు, తాను ఎక్కడ ఉన్నాను, వారికి తను అందుబాటులో ఉన్నానా లేదా, తనని వారు చూస్తున్నారో లేదో అనే విషయాన్ని మర్చిపోతారు. అది వాళ్లకు అలవాటే, ఎప్పుడు వస్తారు కదా, తిరిగి తిరిగి ఆయనే వస్తాడులే అని వాళ్ళు కూర్చుంటారు. ఇతను కూడా ఆకలి దప్పికొని బాగా అలసిపోయి. జలాశయం అచక్షానః ప్రతివేశ తమాశ్రమం ప్రదరిచ మునిమాసీనం శాంతం మీలిత లోచనం అసలు నీరు సరస్సు కొలం ఏదో ఉంటే మంచి దేశం పుచ్చుకుంటే దాహం పోతుంది అని ఎత్తుతూ చూశాడు ఎక్కడ ఏం కనపడలేదు.
కానీ ఏం కనబడింది? ఒక ఋషి ఆశ్రమం కనబడింది. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, వినాలి. ఋషుల ఆశ్రమం ఉన్నది అంటే ఆ పక్కన. తప్పక జలాశయం ఉంటుంది ప్రశ్న లేదు నది ఉంటుంది. నదీ తీరంలోనో ఏదో కొలను ఏదో ఒక అది సమృద్ధం మామూలు జలం కాదు. వాళ్ళు నిత్య అగ్నిహోత్తులు కాదు నిత్యానుష్టాన పరాయి రోజుకు మూడు సార్లు స్నానం చేయాలి శివ నవస్నాయి. ప్రసందర్భాల్లో ఐదు సార్లు చేస్తారు. పంచశవనం, త్రిశవనం, పతశవనం, నవశవనం అని ఇలా ఉంటాయి. ఏకాదశి ఉండి తొమ్మిది సార్లు స్నానం చేయాలి. ద్వాదశి ఉండి ఆరు సార్లు చేయాలి. అమావాస్య ఉండి పదకొండు సార్లు చేయాలి దాని లెక్క ఉంది. కాబట్టి ఇంత స్నానము, ఇంత అనుష్టానం ఇవన్నీ చేయాలి కాబట్టి సమృద్ధిగా జనం ఉంటుంది. అనుకున్నప్పుడు ఆశ్రమాన్ని చూసినవాడు కొంచెం ఒక రౌండ్ కొడితే పక్కన కలబడేది. అంత ఓపిక లేదు అలిసిపోయాడు. రాజు కదా ఎక్కువ శ్రమకు తప్పుకోలేడు. అరే ఋషులు నా దగ్గర అడిగితే ఆయనే చెప్తాడులే. ఏదో ఉంటే తీర్థం ఆయనే ఇస్తాడు. అందులో రాజుగారికి ఋషులు సహజంగా మర్యాద చేస్తారు. మర్యాద పాలకుడు కాబట్టి మనమే సభ ఆయనే ఏర్పాటు చేస్తాడు. ఎవరో శిష్యులు ఉంటారు కదా అని అక్కడికి వెళ్లి బదర మూనిమాసీనం శాంతం. మీరిత లోచనం కనులు మూసుకొని యోగ సమాధిలో ఉన్నటువంటి ఒక మహానుభావుడిని ఆ ఋషిని చూచి ప్రతిరుద్ధేంద్రియ ప్రాణ మనోబుద్ధిం ఉపారతం కనులు మూసుకొని ఉన్నాడని చూశారే తప్ప ఇతను ఇంకేమేం మూసుకున్నాడో అర్థం కాలేదు. ప్రతిరుద్ధ ఇంద్రియ ప్రాణ మనోబుద్ధిం. ఇంద్రియములను ప్రాణమును మనస్సును బుద్ధిని కూడా ప్రతిరుద్ధం అరికట్టాడు. అంటే ప్రాణాయామ పరాయణుడు. చాలా మంది ప్రాణాయామంలో కేవలం ప్రాణవాయువును మాత్రమే నియమిస్తారు. ప్రాణవాయువుతో పాటు ఇంద్రియాలను కొందరు నియమిస్తారు. అంటే నిజముగా మనం ప్రాణాయామం శాస్త్రీయంగా చేయగలిగితే మన చుట్టుపక్కల వస్తున్న శబ్దము మనకు వినరాకూడదు. మాటలు వినరాకూడదు. అలాగే ఎలాంటి స్పర్శ కూడా మనం ఆకట్టుకోకూడదు. అంటే ఇది శబ్ద స్పర్శ రూప రస గంధములు ఎలాగో కళ్ళు మూసుకుంటాం కాబట్టి రూపం కనపడదు. ఇలా ఐదు విషయములు దూరంగా ఉండాలి.
అంటే జ్ఞానేంద్రియాలను అరికడతాం. ప్రాణం అరికడతాం. ఇది కొంచెం ప్రాణాయామం వంటి తెలిసిన వాళ్ళు చేస్తారు. ఇక అందులో ఆసక్తి ఉన్నవాళ్ళు ఇంకెందువల్ల వెళ్తారంటే మనస్సును కూడా అరికడతారు. అంటే రూపాన్ని చూడలేము కానీ మనము కళ్ళు మూసుకునే ముందు మన కళ్ళ ముందు ఏ రూపం ఉంటుందో ఆ రూపాన్ని మనస్సు ఆలోచిస్తున్నాం. ఏ ఇంద్రియం పని చేయటం మానేసిందో ఆ ఇంద్రియం పవరు మనస్సుకు సంక్రమిస్తుంది. ఒక దాన్ని వినకూడదు, ఒక దాన్ని చూడకూడదు, ఒక దాన్ని తినకూడదు, ఒక దాన్ని తాకకూడదు అనుకున్నప్పుడు మనము దేన్ని మానామో అందులో ఎలాంటి ఎలాంటి రుచులు ఉన్నాయో అదంతా మనకు మనసు చెప్తుంది. నువ్వు ఇలాంటి దాన్ని కోల్పోయావు, పోగొట్టుకున్నావు. అయ్యో ఎంత జమ్మగా ఉంటుంది మామిడి పండు తినలేదా? అయ్యో ఎందుకు జన్మ? మా మనసు చెప్తుంది పక్కోడు కాదు. ఏదో పనస పండు లేదు ఇంకో పండు. అప్పుడు వీడు తినడు కానీ తిన్నవాని కంటే పాపానికి వీడే గురి అవుతాడు. మనస్సు వాటిని ఆరపిస్తుంది. కాబట్టి ప్రాణాయామంలో మనస్సును కూడా అరికట్టాలి. ఇంకా లోతుకు వెళితే బుద్ధిని కూడా అరికట్టాలి. ఇది పూర్తిగా పరమాత్మ యందే లగ్నం చేయాలి. బుద్ధి ఇంకో దాన్ని ఆలోచించదు, మనసు మరే విషయాలను సంకల్పించదు, ఇంద్రియములు ఏ విషయంలోకి ప్రవర్తించదు. ప్రాణాయామం ఎలాగో ప్రాణాన్ని దిరోహించాం. ఇలా ఇంద్రియ ప్రాణ మనోబుద్ధి. ప్రతిరుద్ధ అలాగే ఉపారతం పూర్తిగా లౌకికమైనటువంటి జీవనాన్ని ముగించుకున్నవాడు సంబంధం లేదు పరమాత్మ యందుయే ఉన్నాడు అలాంటి మహానుభావుడిని ఉపారతం తదర్శ్య మునిమా స్థానత్రయాత్ పరం ప్రాప్తం బ్రహ్మభూతం అవిక్రియం మనకు స్థానత్రయాత్ అంటే న్యాయంగా ఉరము, కంఠము, శిరం. అంటే బ్రహ్మ కపాలాన్ని కూడా దాటిపోయాడు ఆయన. ఇంకొకటి భూహు భువః సువః. ఇలా లోకత్రయములు దాటాడు. మరొకటి బ్రహ్మ రుద్ర ఇంద్ర తన ఉన్నాయి ఈ మూటిని దాటినవాడు.
ఇలాంటి మహానుభావుడిని స్థానత్రయాత్ పరంప్రాప్తం బ్రహ్మభూతం అవిక్రియం తానే పరమాత్మ అయ్యాడా ఏమి అనేది చెప్తారు మనకు భారతంలో. యస్మాత్ నోద్విజతే లోకః లోకాత్ నోద్విజతే చయః స్థిరబుద్ధిహి అసమ్మూఢః బ్రహ్మభూయాయ కల్పతే బ్రహ్మ నేను అహం బ్రహ్మ అహం బ్రహ్మ అంటాం కదా ఎప్పుడవుతారు మనం బ్రహ్మ మనమే బ్రహ్మగా కావటానికి ఒక ఉన్నాయా ఎప్పుడవుతాం అంటే ఎవరిని చూచి అన్ని లోకములు భయపడవో లోకములను చూచి ఎవరు భయపడడో వాడే వారు. కదా? మనల్ని చూచి భయపడుతున్నారు అంటే వాళ్ళందరూ మా నుండి ఏమాసిస్తున్నారు? మనల్ని ఎలా చూస్తున్నారు? భయపడుతున్నారు అంటే ఏదో మనకు ఇతను ఆపద కలిగిస్తాడు అని కదా. ఆపద కలిగిస్తాడు అంటే ఆపద కలిగించేవాడు ఆపద కలిగించే బరది కలిగించబడేది. ఈ రెండు వేరన్న భావన ఉంటే కదా భజించేది. నేను బలవంతుడిని మీరు బలహీనులు. నా బలంతో మిమ్ములను బాధిస్తాను అనుకున్నవాడు బ్రహ్మాత్మకం జగదిదం అనుకోగలడా? సకల జగత్తు పరమాత్మే అయితే బాధించేది ఎవరిని? బాధించబడేది ఎవరు? భేద బుద్ధి ఉన్నవాడు మాత్రమే ఎదుటి వాడిని సూచించడానికి ప్రయత్నిస్తాడు. అలాంటి వాడిని దిదిలోకం భయపడుతుంది. శివసించే వాడిని చూసి వాడు భయపడతాడు. తాను ఏది కోరకూడదో ఎదుటి వాడికి ఏది ఎలాంటి భేదభావాన్ని ఎదుటి వాడిలో చూపకూడదు. ఈ దృష్టి ఉన్నవాడు బ్రహ్మే మరి. వాడికి ఏదీ అవసరం లేదు. వాడు ఎవరికీ ఎలాంటి అపాయ ఉపాయాల బుద్ధి కలిగించేవాడు కాదు. అలాంటి వాడు బ్రహ్మ అంటాం. అంటే అవాప్త సమస్త కాముడు అంటాం పరమాత్ముని అంటామే.
అలా నానవాప్తం అవాప్తవ్యం మనం పొందవలసినది ఏదీ లేదు. మనకు పొందాలన్న కోరిక కూడా ఏదీ లేదు. ఇంకేం కావాలి? పరమాత్మ నదికి మనం చేరవచ్చు. అలాంటి భావంలో ఉన్నవాడు అంటే జితేంద్రియుడు, జిత మనస్కుడు, జిత బుద్ధి, జిత ప్రాణుడు. ఎలాంటి ఆశ లేనివాడు, ఇలాంటి మహానుభావుడిని అవిక్రియం, ఎలాంటి వికారము చెందని వాడిని విప్రకీర్ణ జటాచ్ఛన్నం రౌరవేన అజినేనచ రురు అనేటువంటి మనం చెప్పుకున్నాం జంతువు దాని యొక్క చర్మం ధరించి ఉన్నవాడు. జిటలన్నీ మొత్తం శరీరం అంతా వ్యాపించి ఉన్నవాడు మనకు విశుష్యత్తాలుహు ఉదకం పదాభూతం ఎలా ఉన్నారు ఆ మహానుభావులు విశుష్యత్తాలుహు అంటే చెంపలు కూడా లోతుకు పీకకపోయాయి. అంటే ఎలాంటి ఆహార విహారాలు లేవు శుష్కించి ఉంది. అందుకే విశిష్యత్తాలుహు ఉదకం తథాభూతం అలాంటి వాడిని అయ్యా మాకు తీర్థం ఇస్తారా? కానీ ఈ లోకంలోనే లేడు. ఏమి చూడటం లేదు, ఏమి కోరటం లేదు, ఏది కావాలనుకోవడం లేదు. పూర్తిగా పరమాత్మ యందే మనస్సును బుద్ధిని లగ్నం చేసిన మహానుభావుడిని పట్టుకొని అయ్యా మాకు కొంచెం తీర్థం ఇస్తారా? అనే అయాచిత యాచించాడు. అలబ్ధ తృణ భూమ్యాయ రస సంప్రాప్త అర్ఘ్య సూనృతః. అవజ్ఞాతమివాత్మానం మన్యమానః సుకోప. రెండవది ఏం జరిగింది? అడగటం వరకు బాగానే ఉంది. అడిగిన తర్వాత ఎదుటి వారి నుండి డీయాక్షన్ ఏం లేదు. ఉన్నాయి కానీ లేవు కానీ ఇస్తామని కానీ కూర్చోమని కానీ ఏదో సామాన్యుడు వచ్చి అడిగితే పట్టించుకోకుంటే ఇబ్బంది లేదు. అదే తేడా సామాన్యుడికి. పెద్దవారికి ఉన్న బాధ ఏంటంటే పెద్దవారి మనసులో ఎప్పుడు నేను చాలా పెద్దవాడిని అన్న భావం ఉంటుంది. నన్ను అందరూ ఆ పెద్ద విషయాన్ని కాపాడాలి, గౌరవించాలి. ఏ కొంచెం తనను ఎదుటివాడు అలాంటి విలువ ఇవ్వకున్నా కానీ నన్ను వీడు అవమానించాడు అనుకుంటాడు. అందుకే అంటున్నాడు అలబ్ధ కృణ భూమ్యాది అయ్యా ఎంచేయండి కూర్చోండి అని ఒక ఆసనము ఒక స్థలము.
ఏ లేదు. అర్ఘ్యం, ఉపార్ధ్యం, అచమనీయం అవి కూడా లేదు. ఓ గడ్డి పరక లేదు, ఓ భూమి లేదు. అదే రీతిలో అసంప్రాప్త అర్ఘ్య సూ నృతః అర్ఘ్య పాద్యాయ. పూజ కూడా లేదు. ఇలాంటివి ఏవి పొందకుండా ఉండి అవజ్ఞాతమివాత్మానం మన్యమానః తను ఈ ముని అవజ్ఞాతం అవమానించాడు. చక్రవర్తి అండి చిన్నవాడు కాదు కదా. సప్తద్వీపా వసుమతి. ఏడు ద్వీపాల క్రితం చక్రవర్తి. మరి అలాంటి వాడు ఆశ్రమానికి వచ్చాడంటే ఎంత మర్యాద చేయాలి ఎంత గౌరవం చేయాలి. ఏ గౌరవం వద్దు ఒక చెంబడి ఇంటి ఇస్తే వాడు వెళ్ళిపోయాడు బాపు. తప్పిపోయింది బాగా మరి ఏం చేస్తాడు బాపు. కానీ అసలు కళ్ళు తేజేటన్ని చూసిన పాప అనుకోలేదు. చక్రవర్తి ఆశ్రమాన్ని వెతుక్కుంటూ వస్తే ఇలా జరుగుతుందా? ఇలా అవమానిస్తాడా అని చుకోప ఆ మహానుభావుడు కోపించాడు. అభూతపూర్వ సహస అద్భుత దృడ్భ్యాం అర్పితాత్మనః తను మంచివాడే. ధర్మం తెలిసినవాడే. శాంత పురుషుడే. కానీ మన శాంతి, మన నిగ్రహం, మన ఓర్పు, మన శరీరంలో ఎలాంటి వికారం కలగనంతవరకే. శరీరంలో ఏదైనా కొంచెం వికారం వచ్చిందనుకోండి, తక్కినవన్నీ మర్చిపోతాం. అందులో ప్రధానమైనటువంటిది ఆకలి, దప్పి. బుబుక్షితం న ప్రతిభాతి కించిత్ అని చేస్తాడు. ఆకలి కొన్న వాడికి ఏది తోచదు. మా గురువు వారు అనేవారు మనం. ఏదైనా తప్పు చేస్తే తీరంగా బయటికి పోవడం చెప్పకుండా పోవడం ఏదో ఉంటాయి కదా. అరే అరే వెళ్ళిపోయా వెళ్ళిపోయా. కాబోడు చేయలేదండి. చేయలేదా? సరే కూర్చోండి కూర్చోండి కాబోడు ఇచ్చురా. అయిపోయి గోపం పోవు. ఇక మేము అదొక మాకు మార్గం అన్నమాట అయ్యగారి గోపం పోగొట్టుకోవాలంటే అన్నం తినకుండా వచ్చాము అంటే గోపం పోవుతుంది. తిన తిన తిన కూర్చో కూర్చో అప్పుడు ఆ అయిపోయి అయిపోయి మరి పోసు ట్రై ఏం కదా అంటే ఆఖరి కొన్న వాడిని ఏమనకూడదు బాసి తో బోధన కన్నా పెట్టాలి అప్పుడు అంటే వాడు ఏం చెప్తాడు ఇప్పుడు ఏం చెప్తాడు అది శాస్త్రం
అంటే మనస్సును, బుద్ధిని, ఇంద్రియములను పూర్తిగా శుష్కింపచేసేది మరి ఆఖరే. ఎందుకంటే ఆ అఘిహోత్రునికి ఆహుతి పడేస్తే కానీ. మన శరీరం యొక్క శక్తి దానికి రాదు. దేవుడు శరీరంలో శక్తిని అంతా తీసుకుంటాడు. అది అగ్ని కదా ఉందంతా అలాగే ఇస్తుంది అది. ఏం లేదు కూడా జత కాకూడదు. నువ్వు అనడం లేదు అనుకోండి మాట రాదు. ఇందులో వాక్ స్థానం అగ్ని. వీడు అగ్ని వాడు అగ్ని రెండు కొట్ట అనుకుంటే ఆ అగ్నికి ఎదురు వచ్చి ఎగిరిపోతుంది. వల్ల శత్రుడు ఆకలి తప్పి రెండిటితో ఔచిత్యాన్ని మర్చిపోయాడు. ఎలా చేయాలి, ఎలా మనం ప్రవర్తించాలి అనే విషయాన్ని మర్చిపోయి. బ్రాహ్మణం ప్రత్యభూతు బ్రహ్మన్ మత్సరః మన్యురేవచ అలాంటి మహర్షి మీద తనకి మాత్సర్యం వచ్చింది. నాలాంటి వారు ఆశ్రమానికి వస్తే అందులో జరిగి చూడడా పలకరించడా నన్ను అవమానిస్తాడా? అని మాత్సర్యం. ఇలా చేసినందుకు మన్యు అంటే కోపం. రెండు వచ్చాయి. నువ్వు మాత్సర్యం చేసింది అటు కోపం వచ్చేసింది. సతు బ్రహ్మ ఋషేహి అంశే గతాశుం ఉరగం వృషా వినిర్గచ్ఛన్ ధనుష్కోట్య నిధాయ పురం ఆగమత్. మరి వానికి ఏవో చేయాలి. పోపం వచ్చినప్పుడు తన కోపానికి కారణమైన వానికి ఏదో ఒక అపకారం చేయాలి. బాధ కలిగించాలి. అతనికే ఏదీ తెలియదు. కానీ తాను అన్నీ తెలుసు కాబట్టి అన్నీ అంటే నన్ను వీడు అవమానించాడు అని వీడికి తెలుసు. మన వానికి ప్రతీకారం చేయాలి అనుకొని ఆ పక్కన ఉన్నటువంటి ఒక గతాసుంపురగం ప్రాణము పోయినటువంటి ఒక సర్పాన్ని ధనుష్కోట్య. తనువు యొక్క కొసతోటి అమాంతం తీసి అతని మెడలో భుజం మీద దాన్ని వేసేసి తన ఇంటికి వెళ్ళాడు. అని చెప్పుకున్నామా మనం కారణం? వేటకు వెళ్ళటమే తప్పు. వెళ్తే వెళ్ళాడు. ఋషులగా రాశి మారంట మరీ తక్కువ వేరే భూమి కూడా. వేడి కారణం అంటే తన మనస్సు రాజస తామసాలతో ఉంటుంది. ఋషి ఆశ్రమం సాత్వికమును ఆరోచిస్తూ ఉంటుంది.
సాత్వికంగా ఉన్న వృషాశ్రమానికి తామసుడు రాల్చుడు వెళ్ళాడు అనుకోండి ఏమైతుంది? చూడండి మీ కర్తవీరాజనుడు వెళ్ళాడు. బయటికి మోసం. విశ్వామిత్రుడు వెళ్ళాడు, అవమానం పాలయ్యాడు. సరే దుష్యంతుడు వెళ్ళాడు, వారి బాధ బాధపడ్డాడు. ఇలా ప్రతివాళ్ళు ఒక వేడకు వెళ్ళే కుండలు సమస్య బాగుపడతారు. రాముడు వెళ్ళాడు, భరతుడు వెళ్ళాడు. అలాగే మనకు విశ్వాకు వెళ్ళాడు. ఇలాంటి వాళ్ళందరూ ఆశ్రమాన్ని చూడాలని వెళ్ళారు, రఘు మహారాజు వెళ్ళాడు, దినీపుడు వెళ్ళాడు. ఋషిని సేవించి పుత్ర సంతానాన్ని పొందారు. ఇదంతా వేరు. కానీ తామస రాజస భావములతో ఋష్యాసి అడుగు పెడితే ఆశ్రమ వాతావరణం వీడికి అనుకూలంగా ఉండదు. వీడి వాతావరణం ఆశ్రమం సహించదు. పరసర విరుద్ధం. అందువల్ల ఈ స్థితికి వస్తారు. మనం చెప్పుకున్నాం జ్ఞాపకం ఉందనుకుంటానా? కళిని శాసించిన పరీక్షిత్తు. ధర్మమును నాలుగు పాదాలు పిలిగినటువంటి మహానుభావుడు. మరి బ్రాహ్మణుడు, ఋషి, యోగినిష్టుడు అలాంటి మహానుభావుడిని తాను గౌరవించి పూజించాలి తప్ప అతని నుండి తాను పూజ రాసించడం ధర్మమా అన్న ఆలోచన రాలేదా? అయినా ఆ చనిపోయిన పాము ఏమన్నది వాడిని? అతని మెడలో దీన్ని వేయటం ఏంటి? శవస్పర్శతోటి ధర్మం ఏమిటంటే బ్రాహ్మణుని చంపకూడదు. కదా అక్కడికి జాగ్రత్తగానే వ్యవహరించాడు పాపం. కానీ ఇది తప్పు తప్పే. బ్రాహ్మణుడిని చంపకూడదు కాబట్టి చంపిన దాన్ని వాడి మీద పడేసి వాడిని చంపినట్టే. ఇతన్ని చంపాను అన్న తృప్తి కోసమని ఓ శవాన్ని దాని మెళ్ళో పడేయడం మెళ్ళో. కానీ చనిపోయిన మనిషి దేహాన్నైనా తాకొచ్చేమో కానీ సర్ప దేహాన్ని తాకకూడదని కాదు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎంబడే నిర్దగ్ధ దహనం చేయాలి తప్ప దాన్ని తాను పట్టుకోవడమో ముట్టుకోవడమో కంటితో బయట పడేయడమో. ఇవన్నీ చేస్తే ఆ చంపిన పాపం వీడికే వస్తుందని శాస్త్రం. ఆకలిలో అది మరిచిపోయాడు. ఏదో చేశాను అని భవాలు చేశాను. కానీ మరిచిపోయాడు, జాత లేదు, లొంగిపోయాడు, ఓడిపోయాడు ఇవన్నీ అంటున్నారు బానే ఉంది. ఇలాంటి వాళ్ళు.
ధర్మాన్ని ఎలా కాపాడాడు మరి? ధర్మ రక్షణ ఎలా చేశాడు? ధర్మానికి నాలుగు పదార్థాలు మనం చెప్పాం కదా, ఎలా చేశాడు? అంటే అవి చేశాడు బాగానే ఉంది. కలిపురుషుడిని కూడా శాసించాడు బాగానే ఉంది. కలిపురుషుడు తనకు కొన్ని స్థలములు కావాలని అడిగాడు. ఆ స్థలములలో ఒక స్థానం బంగారం. వీడు వచ్చే ముందు కిరీటాన్ని ఎత్తుకొని పెట్టుకొని వచ్చాడు. చాలు కదా? ఏం కిరీటం అది? బంగారు కిరీటం. అంటే కలి నెత్తిన పెట్టుకొని పోయారు. ఇంకేం బిద్ది పుడుతుంది వారికి అనగానే ఎక్కువ. అందుకే ఇంటికి వెళ్లి కిరీటం కింద పెట్టిన తర్వాత తప్పు చేయనట్టు జ్ఞాపకం వచ్చింది. మనం ఆ క్యాటో అది ఉంటది హ్యాటో ఏదో తీసుకునే పెడతాం చూడండి అప్పుడు మొత్తం అబ్బా అంటే మనం మోసం అవుతాం అన్నాం. అలాగే ఈయన కూడా ఆ క్రీడని తొక్కకు పెట్టాడు. అప్పుడు ఈయన ఏం చేశానో ఒక్కసారి. కుల్యాత కూర్చున్నాడు అంటే నన్ను ఈ లోకంలో లేకుండా చేస్తావా నిన్ను లేకుండా నేను చేస్తా అన్నాడు. ఎందుకంటే దుష్కృత్యములు కుట్రలు కుతంత్రాలు ఎవరికి తెలుస్తారు దుర్మాకులకు తెలుస్తారు కుల్మాకులకు తెలుస్తారు అందుకే ఆ బంగారంలోనే వచ్చి ఆయన కూర్చున్నాడు. ఆ గ్రీదం వీడు ఇప్పుడే పెట్టుకున్నాడు. ఇది మనకు చెప్పేటువంటి గాఠ. పద్మపురాణంలో, స్కాంద పురాణంలో, హరివంశంలోని ఒకటి రెండు భాగాలలో. మనకి ఈ కథ ఉత్తర ప్రాంతంలో ఉంది. నార్త్ మన హరిద్వారం కానీ కృష్ణకేశ కానీ అయోధ్యలో ఈ కథ చెప్తారు. ఈ భాగవతం ఈ భాగవతం. వేటకు వేటానికి బయలుదేరే ముందు ఒక కిరిండం పెట్టుకొని పోవాలి కదా. రాజు ఆయన కిరిండం తక్కువ. తనవి ఉంటాయి, మందివి ఉంటాయి, అన్నీ ఉంటాయి. తను ఎవరినైనా వాడిస్తే అక్కడైనా డైలీ ఇక్కడ పెడతారు. ఉన్న దాంట్లో ఏది బాగుంటే దాన్ని పెట్టుకొని పోతారు మళ్ళీ. వెంటనే ఆ కిరీట ఆభరణాల గదిలోకి వెళ్ళాడు ఇట పో. వెళ్లి అన్నీ చూశాడు. ఒక కిరీటం బాగా అనిపించింది. ఇది చాలా బాగుంది అని అది పెట్టుకొని పోయాడు. బాధ ఏంటంటే ఆ కెరీర్ టైం జరాసం అంటాడు అప్పుడు వీడు ఓడించి తీసుకొచ్చాడు కదా అది వచ్చింది అంటే వాడు ఎంత దుర్మార్గుడు తెలుసు కదా ఆ బుద్ధి కాస్త వీడికి వచ్చింది.
అంటే వస్తువులు మనకు వ్యాధులు చెప్తారు. ఒకరు వాడే వస్తువులు ఇంకొకరు వాడకూడదు. తప్పకుండా వాడవలసి వస్తే ఆ వ్యక్తి అనుమతి తీసుకొని వాడాలి. ఏమిటి కారణం అంటే ఆ వ్యక్తికి ఆ వస్తువుకున్న అవినాభావ సంబంధంతో ఆ వ్యక్తి గుణాలు ఆ వస్తువులో సంక్రమిస్తాయి. దాన్ని మనం ధరిస్తే మనం ఎంత మంచి వాళ్ళమైనా ఆ బుద్ధి పుడుతుంది. చెప్పాం కదా రామాయణంలో సీతారాముల ఆభరణాలు, వస్త్రాలు మూటలు మోసుకుని లక్ష్మణ స్వామి. ఒక ప్రాంతం వెళ్ళగానే ఈ మా అంత ముందరికి వచ్చేసి ఏం అన్నయ్య నేను బానిస నువ్వేమో దొరవా ఇప్పుడు నేనే మోయాలా బట్టలు ఈ బట్టలు నాకెందుకు నా నీవే కదా నువ్వే మోసుకో నాకెందుకు నీ భార్యవి నీవి నీ మోయడం ఏంటి అన్నాడు అయినా తేరా బాబు. ఇప్పుడే ఆ రామడు తీసుకొని పోతున్నాడు. చిత్తరం బిత్తరం పోయే లక్షణం ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు. మరి ఎవడు రమ్మని అడిగినాడు ఏంటి ఇది ఆడవాళ్ళకి తొందరగా భర్తను అవమానిస్తే రద్దుకోరు అని. ఈయనేమో ఈయన ఒక ఉత్తమాయకుడు ఏమన్నా తారి తెమ్మంటాడు. నాన్న పోరా అంటే పోతానంటే ఇస్తా అంటాడు ఆ అన్నాడు సాధ్యం ఇస్తా అంటే సరే అన్నాడు. అడగ పోమంటే సరే అన్నాడు. అటు ఒకసారి మూడ తీసుకుపోమంటే సరే అన్నాడు. ఎందుకేమి అడగడిగి ఇక్కడ ఎడ్డిమా లోకం అని బాగోలుతున్నాడు. కొద్దిలో కొద్ది దూరం వెళ్ళేసరికి మళ్ళీ ముందరకు వచ్చి క్షమా అయ్యా స్వామి సర్వాప్రధానం క్షమా కొట్టుకొని తప్పయింది మహానుభావా మిక్షని అన్నానో తెలియదు క్షమించండి క్షమించండి ఆ నామము కూడా నాకు ఇవ్వండి తీసుకోండి. ఇచ్చేసాడు. ఎందుకు ఏమిటి అన్నాడు. ఈమెకు ఒళ్ళు మండి ఏమిటి అది వాడు ఇస్తే తీసుకోవడం అది తీసుకుంటూ చేయడమేనా? ఇంకోటి ఏం లేదా? వాడు ఎవరు ఎందుకంటా చేశాడు నీ భక్తుడు నీకు తమ్ముడు నీ దాస్యం చెప్పుకుంటున్నా వాడు ఇదా ఎందుకు చేశాడు? ఏం లేదు దేవుడి దానం ఉద్యోగం ఈ రకంగా ఉంది. అమృతం వసరం అయిన తర్వాత అమృతం కోసం ఇద్దరు కొట్లాడుకున్నారు ఇక్కడే. ఆ స్థలంలో వాళ్ళు లేకపోతే కాస్త బుద్ధి వస్తుంది. ఒక పిల్లవాడు కాస్త బుస్సు అన్నాడు అందులో సర్పం అసలే సర్పం అయ్యేవాడు. అందులో జరిగిందంతా వాడితోటే కదా మకరం జరిగింది దేని వల్ల? నన్ను ఇంత బాగా పెట్టి నా అమృతం తీసుకొని నా మీదకి వస్తా కొంచెం అది ఇది కలిసి ఉంటుంది. నా వాడే గతి బాగా పెట్టి వాడే మారుకునే. మంట బాగా మండినప్పుడు ఇంకా నీళ్లు పోతే ఇంకా ఎక్కువ మండుతుంది. అదే బదులు లేవని అదే తగ్గుతుంది మనం మనం మన పని చేసుకోవచ్చు.
అంటే మనం ఉన్న ప్రదేశము వాడిన వస్తువుల ప్రభావం మన మీద పడుతుంది. ఏ వ్యక్తి వాడతాడో వాడు మంచివాడు కాదనుకోండి. అనగా లక్షణాలు వస్తాయి. జడాసంధుని కిరీటాన్ని పెట్టుకొని వెళ్ళినందువల్ల రాజులను అవమానించాలి దృష్టులు వజ్రాసంధులు ఉన్నారు కదా. దృష్టులను అవమానించాలనే భావం కలిగి ఇతని మెడలో చనిపోయిన పాముని ఇశ అనేటువంటిది ఒక గాథాంతరం. అంత అవసరం కూడా లేదు. ఎలాగో బంగారం కాబట్టి బంగారంలో కలిగి ఉన్నాడు. వాడిని ఎత్తిన పెట్టుకున్నాడు బుద్ధి ఏముంటుంది ఇక? చెడ్డ వాడిని ఎత్తిన పెట్టుకుంటే అదే బుద్ధి వస్తాయి. ఇలా సర్పాన్ని మెడలో వేసి తన ఇంటికి వెళ్లి అంతఃపురం నిధాయ పురమాగమతు ఏతకిం నిభృతాశేష కరణః మీరితే క్షణః మృషాతమాధిరాహోస్తుతు కిన్నుస్యాత్ క్షత్ర బంధుభిహి తస్య పుత్రః ఈ మహానుభావుడు నిభృతాశేష కరణః వారేం వెళ్ళిపోయాడు పరీక్షిత్తు. కానీ ఈ మహాన్ గౌడ్ ఋషి మెడలో పాము వేసిన ఇతనికి ఆ విషయం కూడా తెలియదు. ఎందువల్ల నిభృత అశేష కరణం. అన్ని ఇంద్రియములను అంతర్ముఖం చేశాడు. బయట ఏం జరుగుతున్నది? ఏమి ఏ మాత్రం సంబంధం లేదు. మళ్ళీ తాను పరమాత్మ నుండి ఆత్మను బయటికి తీసుకొని వస్తే తప్ప ఏమి జరుగుతున్నా అలా ఉన్నప్పుడే జిమదగ్నిని కర్తవీర్యార్జునిని పుత్రులు చంపారు అలా ఉన్నప్పుడే లోకంలో ఉన్నాడు. ఏ కొంచెం భాక్య జ్ఞానం ఉన్నా ఎవడు బయటికి రాలేడు. ఎవ్వరికీ రాలేడు. తేజస్సుతో ఆపుతారు. అతను ధ్యాస లేకుంటే వాళ్ళ నుంచి మనకేం తెలుస్తుంది. కాబట్టి ఇతను నిభృతాశేష కరణః సకల ఇంద్రియములను అంతర్వే మహానుభావుడు కాబట్టి నిభృతాశేష కరణః మీరి తీక్షణః అందులో పళ్ళు కూడా మూసుకొని ఉన్నాడు. వృషా సమాధిహి ఆహోస్తితు కిన్నుస్యాత్ క్షేత్ర బంధుభి తస్య వృషా సమాధిహి అనుకున్నాడట పవంతు.
రాజుగారు ఏదో నాటకాలు ఆడుతున్నారు తపస్సు చేస్తున్నట్టుగా మృషా సమాధి. మృషా అంటే అబద్ధం. యత్ర త్రిసర్గో మృషామి మొదలు వచ్చింది కదా అది. అబద్ధం అంటే నాటకం. ఏదో మహారాజు వస్తే లేవాలి దండం పెట్టాలి ఇవన్నీ చేయాలని వస్తుందని తపించుకోవడానికి. తపస్సు చేస్తున్నట్టుగా నటిస్తున్నాడా ఏమి అనుకున్నాడు. కానీ అతను వాస్తవంగా సమాధిలో ఉంది. అందుకే. తస్య పుత్రాజి తేజస్వి విహరణ్ బాలకోర్భకైహి రాజ్ఞాగం ప్రాపితం తాతం శృత్వా పత్రియదమ బ్రవి ఈ సంగతి ఆయన కుమారుడికి తెలిసింది. ఎవరో మహారాజు వచ్చాడు, ఎవరో మా బాబు కూడా పిలిచాడు వికెట్ చేసి వచ్చి అయ్యా మీ నాన్నగారి మేడలో చనిపోయిన పామును మేడలో వేసిపోయాడు. వాడు పిల్లవాడు. పిల్లవాడే కానీ బాల ఋషి. అందుకే అతి తేజస్వి. చే చే సంపద. ఆ బ్రాహ్మణ తేజస్సు ఎక్కడికి పోదు. ఆ సంగతి ఈ సంగతి తెలిసి అతి తేజస్వి మనకు తాతం శృత్వా. తన తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్న మహానుభావుడు మీ నాన్నగారికి మహారాజు అపచారం చేశాడు, అపరాధం చేశాడనే విషయాన్ని తెలిసి అతను కూడా కోపించి ఇదమబ్రవి. ఓ బంతు మాట్లాడుకున్నాం. అహో అధర్మ స్వరానాం పీవునాం బలిభుజామివా. పాలకులు ఇంత అధర్మం చేస్తారా? బలిసిన కాకుల్లాగా బలి కుక్క అంటే కాకి. దాని పని ఏమిటి ఇంత ఏదో మనం మెతుకులు పడేస్తే అత్తని బతికేది. రాజులు కూడా మీ తపస్సు శక్తి ఇస్తే వాళ్ళు పరిపాలిస్తున్నారు. మీ వచ్చిన శక్తితోటి బలిసి ఇలా ప్రవర్తిస్తున్నారు ఆ రాజులు. పీవునాం బలిభుజామివ. స్వామినియహం యత్ దాసానాం ద్వారపానాం సునామివా దాసులు తన యజమాని విషయంలో అపరాధం చేస్తారా? ఇంటి ముందర కావలి కాసే కుక్కలు ఇంటి యజమాన్ని అపచారం చేసినట్టు. ద్వారపానాం సుమ్మ రాజులంతే వీడు ఇస్తే వాళ్ళు పట్టుకుంటారు లేకుంటే ఏమీ లేదు. ఇప్పుడు మేము రాజులం అంటున్నారు కానీ ఎక్కడి వాళ్ళు రాజులు? అనుక్షణం వాళ్ళకి కావలసినటువంటి సామర్థ్యానంతా ఎవరు ఇచ్చారు?
ఋషులు ప్రశ్న చేయాలి. ఒక్క ఋషి అడిగాడు రాజ్యం లేదు, రాజు లేడు వరుసగా పోతాడు ఒక్క రోజు వాడు ఎత్తి పోతాడు. అందుకే మేము ఇచ్చిన తపస్సు శక్తి తోటి మేము ఇచ్చిన తేజస్సు తోటి పెరిగి పెద్దవారై పరిపాలిస్తున్న వారు. దాసులుగా ఉన్నవాళ్ళు యజమానికి హాని చేస్తారా? ద్వారాన్ని ఇంటి ముందర వాకిలి ముందర ఉండి కాపాడేటువంటి సునకములు ఇంటి యజమానికి ఇంత హాని చేస్తాయా? ద్వారపానం. సునామివా బ్రాహ్మణై క్షత్ర బంధురిహి ద్వారపాలో నిరూపితః కోపంతో ఏమీ అనటం లేదండి. బ్రాహ్మణులందరూ క్షత్రియుడిని ద్వారపాలకుడే అంటున్నారు. తప్ప ఆయన ఏం లేదు. ఏదో రాజా మహారాజా వేంచేయండి అని యాదకి పిలుస్తానే తప్ప అంటే వీడి సంగతి వాడికి తెలుసు, వాడి సంగతి వీడికి తెలుసు. ఏదో మాట దక్కించుకోవాలని వాడు వస్తాడు మాట దక్కించుకోవాలని ఈయన ఏదో అర్ఘ్యం పాద్యం అంటాడు తప్ప న్యాయంగా వాడు ద్వారపాలకుడే. రాజులు ద్వారపాలకులని నిరూపించబడింది కగదం తద్గృహే ద్వాక్తః సభాండం భోక్తుమరహతి. ఇంట్లో ఉన్నవాడు ఇంటి యజమాని భోజనం చేసి మిగిలిన అన్నాన్ని పోయి బయట వేసి తినాలి. కానీ అమాంతంలో ఒకడికి వచ్చి ఆ పాత అన్నాన్ని ముందు అదే తినేసి. ఏమంటారు దాన్ని? ద్వారంలో ఉండవలసిన వాడు ఇంటి లోపలికి వచ్చి భాండంలో ఉన్నటువంటి పదార్థాన్ని భుజించడం ఎంత అపచారమో. రాజు వస్తే ఆశ్రమం బయటే ఉండాలి. అయ్యా మేము వచ్చామండి అని కబురు చేస్తే రాజుగారు రమ్మంటే వస్తాడు. నాకు రాముడు ఉన్నాడు. లక్ష్మణుడు, రాముడు, సీత అగస్త్యాశ్రమం వెళ్ళారు. ముందర ద్వారపాకుడిని చూడు చూసి అయినా నేను రాముడిని, లక్ష్మణుడిని, సీత గద్ద పుత్రుడిని అగస్త్యం దష్టు మనం అగస్త్యుని చూడాలనుకుంటున్నాం వెళ్లి చెప్పవయ్యా. రాముడంతటి వాడు చెప్తే వాడు పోయి చెప్పాడు. అయ్యా ఇక్కడ రాముడు అట లేకపోతున్నాడు ఎవరో సూతనట వచ్చారు కదా చూద్దాం. ఓ రాముడు వచ్చాడా? అయ్యో మరి ఆపారా అతన్ని? ఇక్కడ రమ్మరండి. అయ్యో తత్తరపడి ఆయనే అగస్తుడు. అలా వెళ్లి వచ్చిన వాడు వేరే ఎవరండీ రాముడు అట ఎవరు చూడాలనుకుని ఎవరు రండి అన్నారు. అంటే ఆవిడ ఎవరో తెలవదు వాళ్ళకి. ఎవరో రాజు వచ్చాడు, వచ్చా అయ్యా చూడమంటున్నారు రండి. అది పరిస్థితి. అలా ఉండాలి. అలాంటి వాళ్ళు లోపలికి వచ్చేసి ఆశ్రమానికి వచ్చేసి మీ దగ్గరికి వచ్చేసి.
సమాజం ఉన్నవాడితో మాట్లాడొచ్చు, పలకరించవచ్చా, సమాజం భంగం చేయవచ్చా? అదృష్టం బాగుండే ఆయన లేవలేదు. అప్పుడు కాడు జరిగితే వీడికి ఎట్టి ఏమయ్యేది పాపం? అలాంటిది వీడు లోపలి దాకా వచ్చి భాండాన్ని ముట్టుకుంటాడా? మాలోడు అన్నం తింటాడా? ఇంత దుర్మదమా క్షత్రియుడికి అని. కృష్ణే గతే భగవతి శాస్త్రి ఉత్పదగామినాం అసలు కారణం ఏమిటంటే అడ్డదారిలు నడిచే వారిని త్యాచించే కృష్ణ పరమాత్మ వైకుంఠానికి వెళ్ళాడని వీళ్ళంతా ఇలా ప్రవర్తిస్తున్నారు. అప్పటికే వ్యవహారం ముదిరింది. ఆయన వెళ్ళిపోగానే ధర్మం ఎలా మారిందో ఎంత చితి వచ్చిందో ఆలోచించండి. ఒక వాత్మ వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు ఉండరు అనుకోండి ఏమనుకుంటారని. అప్పుడే వచ్చిందంటే అది చెప్తున్నాడు కృష్ణే గతే భగవతి శాస్తరి ఉత్పథగామినం అడ్డదారులు నడిచేటువంటి వారిని శాసించే కృష్ణ పరమాత్మ వెళ్ళిన తర్వాత తద్భిన్న సేతు నద్యాహం శాస్మి పశ్యతమే బలం అతను వెళ్ళిపోయాడు కాబట్టి మమ్మల్ని ఎవరెవరికి చేయగలరని మదించినటువంటి రాజులను వారు చేసిన మర్యాద భంగం ఉందే అలాంటి వారిని నేను శాసిస్తాను అంటున్నారు. మీ బలం పశ్చత నా ప్రభావం చూడండి ఏమిటో పిల్లలు అనుకుంటున్నారా ఋషి అంటే ఏమిటో ఋషి పుత్రుడు దేవుడో తెలియకుండా ఉంది నేను శాసిస్తాను వారిని నా బలాన్ని చూడు ఇత్యుక్త్వా రోషతాం రాక్షః వయత్యాం ఋషి బాలకః కౌసిక్యాపహ ఉపస్పృశ్య వాగ్వజ్రం విససర్జ్య కౌసికీ నది యొక్క జలాన్ని తీసుకొని తోటి వాళ్ళ పిల్లలందరూ చూస్తూనే ఉన్నారు. చూస్తూ ఉండగా వాగ్వజ్రం కదా బ్రాహ్మణులు రాజులేమో శాపాయుధులు. బ్రాహ్మణులు శాపాయుధులు. రక్షణం తేడు. శాపం అంటే సందర్శ అండి. వారు శాపాయుధులు, వీరు శాపాయుధులు. వీళ్ళకు వాగ్వజ్రం తం నిపపాతి అంటారు. స వాగ్వజ్రం యజమానం సినస్తి యధేంద్ర శత్రుహు స్వరతోపరాధాత్ అంటుంది వేగం. అంటే మనము మాట్లాడవలసిన మాటలో ఎక్కడ పొల్లు ఉండాలో, ఎక్కడ జట ఉండాలో, ఎక్కడ ఉదాత్తం ఉండాలో, ఎక్కడ అనుదాత్తం ఉండాలో. అలా పలికితే అది మనల్ని కాపాడుతుంది కానీ తప్పు పలికితే యజమానం హీనస్తి. యజమానిని చంపేస్తుంది చెప్పాం కదా యధేంద్ర శత్రుహు స్వరతోపరాధా.
ఇంద్ర శత్రురు వర్ధస్వ ఇంద్ర శత్రురు వర్ధస్వ ఇంద్ర ఉదాస్వం పలక పొరపాట్నా ఇంద్ర శత్రురు వర్ధస్వా అన్నారు. ఉదాత్తం పలకవలసింది అనుదాత్తం పలికే. ఉదాత్తం అంటే అర్థం ఏమిటట? ఇంద్ర శత్రుహు, ఇంద్ర శత్రుహు. ఇంద్రుణ్ణి చంపేవాడుగా పుట్టాలి. ఉదాత్తంలో ఉదాత్తం అయితే ఇంద్రుడు కర్మ అవుతాడు. ఇంద్రుని చంపేవాడు ఒప్పుకున్నామా? కాదు కదా? మరి ఏం కావాలి మనకు? ఇంద్రుడు చంపేవాడుగా అంటే ఇంద్రుని చేత చంపబడేవాడుగా పుట్టాలి. తప్పు అర్థం అయింది. మనకేం కావాలి? ఇంద్రుడిని చంపేవాడు పుట్టాలి. ఇప్పుడు రాక్షసురు కదా ఇంద్రుడిని కర్మ చేయాలి ఇంద్ర శత్రురు అర్ధస్వ అనవలసింది ఇంద్ర శత్రురు అర్ధస్వ అనదర్థం అనేసి ఇంద్రుడు చంపేవాడుగా పుట్టాలి. ఇంద్రుడిని చంపేవాడు కాస్త పోయి ఇంద్రుడు చంపేవాడు అంటే ఇంద్రుడి చేత చంపబడేవాడు అయ్యాడు. ఒక్క ఒక్క పొల్లుల అలా అంటే పోయింది. మరి చచ్చాడు కుట్టాడు చచ్చాడు విత్రాసురుడు అలాంటివాడు. అందువల్ల. వాగ్వజ్రం మనకు పెద్ద ఆయుధం ఏంటంటే వాక్కు. ఉండేవాడు ఎవడు? వాక్తానం ఎవరిది? చెప్పుకున్నాం కదా అగ్నిహోత్రుడు. మనం కొన్ని మాటలు వింటే మనకు ఏం మడుతుంది అంటున్నాం? అయ్యో ఒళ్ళు మడుతుంది అంటారు. ఎందుకు మండాలి ఒళ్ళు? అంటే వీడు అగ్నిహోత్రుడు కాదు. ఇక్కడ అగ్ని ఉంటుందండి. అందుకే ఇప్పటి వాళ్ళకి అసలు మాట ఏం నోటికి వచ్చింది అందాం. ఎక్కడన్నా పోనీ అది వాడిని పాడు చేస్తుంది, విన్న వాడిని పాడు చేస్తుంది. ఇక్కడ వాక్ అనేది చాలా జాగ్రత్తగా వాడాలి. వాగ్వజ్రం ఇప్పుడు నేను వాగ్వజ్రాన్ని విడిచి పెడుతున్నాను చూసుకోండి అంటున్నాడు. సవాగ పశ్యమే మే బలం ఇచ్చుక్త్వా స్వఢతాం రాక్షః వయస్యాం ఋషి బాలకః కౌసిక్యాప ఉపస్పృశ్య వాగ్వజ్యం విససర్జా హా అంటున్నారు. అయ్యో అని వ్యాస భగవానుడే ఆ బాధపడుతున్నాడు అనవసరంగా ఇలాంటి మహానుభావుడికి ఈ స్థితి పట్టింది అని బాధపడుతున్నాడు. ఇతి లంఘిత మర్యాదం తక్షకః సప్తమేహని ఇతి లంఘిత మర్యాదం.
ఇది అంటే ఈ విధముగా లంకిత మర్యాదం మర్యాదను అతిక్రమించినటువంటి వాడిని తక్షకుడు ఏడవ రోజున దంక్షతిస్మ కులాంగారం చోదితః మే. నా చేత ప్రేరేపించబడి ఆ తక్షకుడు అలాంటి వాడిని ఏడవ రోజు దహింపచేస్తాడు. తతద్రుహం అంటున్నారు. అంటే బ్రాహ్మణులకు ద్రోహం చేసినటువంటి వాడు. ఈ రీతిలో తతః అభ్యేత్యాశ్రమం బాలః గలే సర్ప కలేవరం పితరం వీక్ష్య దుఃఖార్థః ముక్త కంఠోరురోధః ఇలా శపించాడు. వచ్చేసాడు అప్పుడు. వచ్చే తండ్రి మేళ్ళో పాముతో ఉన్నాడు. చనిపోయిన పాము తన నాన్న మేళ్ళో ఉండేసరికి పిల్లవాడు ఏమవుతాడు పాపం చూసి ముక్త గంట ఎలుగెత్తి ఏడిచాడు. ఓ ఏడిచాడు అయ్యో మా నాన్నకు ఇలాంటి అవమానమా తట్టుకోలేక ముక్త గంట హరురోదా. తవ అంగిరసో బ్రహ్మన్ శృత్వా సుత విలాపనం కుమార్ రోదనం ధ్వని బాగా పెరిగేసరికి అతను ఈ లోకానికి వచ్చాడన్నమాట. ఇప్పుడు పిల్లవాని రోదనాన్ని విన్నటువంటి ఆ మహానుభావుడు సవా ఆంగిరస బ్రహ్మన్ ఉన్మీల్య జనకైహి నేత్రే దృష్ట్వా స్వాంసే మృతోరలం కన్నులు తెరిచి తన మెడలో ఉన్నటువంటి చనిపోయిన పామును చూచి విసృజ్య పుత్రం పప్ర దాన్ని చూసి పడేసి పిల్లవాడిని అడుగుతున్నాడు కస్మాత్ విరోధిసి ఇరా నాన్న ఎందుకు ఏడుస్తున్నావ్? ఆమె చూశాడు ఆతర పడేశాడు. ఎందుకంటే చనిపోయింది పడిందా? పడి చనిపోయింది తెలవదు కదా. రహస్యం ఏంటంటే తపస్సులో ఉన్నటువంటి వ్యక్తులను ఏ ప్రాణి ఉత్సర్గించినా కానీ మరణిస్తుంది. పొరపాటు సర్పం వచ్చేసింది అనుకోండి, అదే వచ్చి పడింది అనుకోండి చచ్చిపోతుంది. సమాధిలో ఉన్నప్పుడు ఆ తేజస్సు ముందర ఏ ప్రాణి అందుకే నా స్పష్టవ్యం నా ద్రష్టవ్యం అని శాస్త్రం. సమాధి ఉన్నదానికి ముంటుకొని తాకొద్దు. ఎదురుగా వెళ్లొద్దు. చూపు పడితే గోవింద. కపిల మహేంద్ర చూస్తే ఏమయ్యారు 60,000 మంది ధ్వంసం. సమాధిలో ఉంటే దయచాపిలోకి పోకూడదు. ఊరంగా ఉండి ప్రశాంతంగా మేలుకొని వచ్చినప్పుడు అప్పుడు వెళ్లాలని శాస్త్రం. సరే మరి ఇది వచ్చి చచ్చిందో చచ్చి వచ్చిందో మనకేం తెలుసు. దంటి చేతలో పరేసి.
అప్పుడు నాయనా నీవు ఎందుకు ఏడుస్తున్నావయ్యా బాబు అని విసృజ్య పుత్రం కేనవాతి అపకృతం ఇత్యుక్తః ఎవరైనా నీకేదైనా అపకారం చేశారా? అని చేశారా అని తండ్రిగారు అడిగితే నిసన్న శప్తం అతదర్హం నరేంద్రం పిల్లవాడు జరిగింది జరిగినట్టు మా అత్త అని చెప్పాడు మొత్తం అంటే తానిచ్చిన శాపంతో సహా ఇలా నేను శపించాను అని కూడా చెప్పాడు. ఆ భాగాన్ని విని బ్రాహ్మణః నాత్మజమప్యం రదుదరహం నరేంద్రం శాపానికి తగని వాడు రాదు. ఇది పరిషిత్తు నాడే మహానుభావుడు అతను పరమ భాగవతోత్తం. ఏదో తొందరపడ్డాడు ఆకలి అయిందో దెబ్బ అయిందో ఇలాంటి వాళ్లకు ఎంత మంచి వాళ్లయినా కొన్ని సందర్భాల్లో. ప్రవర్తిస్తారు. తాత్కాలికంగా ప్రవర్తించారని వారి గత చరిత్ర అంతా చిన్న చూపు చూడకూడదు, తుడిచి వేయకూడదు. ముందు వర ఈ రోజు ఆ విషయంగా ఆ విషయానికి గురయ్యాడేమో. ఒకసారి ఆ విషయంకి గురయ్యాడమే వాడు మంచివాడు కాకపోతాడా? ఇంతమందిని కాపాడుతున్న మహానుభావుడు. ధర్మాన్ని నాలుగు పదాల్లో నడిపిస్తున్న మహానుభావుడు. అలా శిఖించకూడదే. నువ్వు అతన్ని శపించావా అనుకొని విని అహోపతాంభో మహదజ్ఞతే కృతం అజ్ఞ అంటున్నాడు అజ్ఞ అని తెలియని వారవు నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు అల్పీయసి ద్రోహ ఉరుహు దమో తృతః చిన్న తప్పుకు పెద్ద శిక్ష వేశావురా. ఇది అలిపియ్య చిత్ర చిన్న ఆ విషయం వచ్చిందో పాన చేశాడు. దానికి మార్గాలు చాలా ఉన్నాయి. కబుడు చేయొచ్చు, ఫలానా చెప్పొచ్చు, దండించవచ్చు అని ఇంత పెద్ద శాపాన్ని. ఉండకూడదు. చిన్న తప్పుకు పెద్ద దండలా చేశావు. నవై నృభిహి నరదేవం పరాఖ్యం సమ్మాత్తుం అర్హసి అవిపక్వ బుద్ధి. నీకు తేజస్సు పెరిగింది. తపస్సు బాగా పెరిగింది. శక్తి బాగా పెరిగింది. కానీ బుద్ధి పెరగలేదు. అంటే అదే అర్థం. పరిణత బుద్ధి కాని వాడికి శక్తి ఇస్తే లోక ద్రోహం జరుగుతుంది, లోక హామి జరుగుతుంది.
కాగిదము పసిగులాని చేతిలో ఉంటే ఏమైతుంది? అది ఏం చేస్తుందో వానికి ఏం తెలుసు వేస్తాడు ఎవరన్నా పోనీ. కానీ అది ఎంత ఎంత పని చేస్తుందో ఎదుటి వాడిని చేస్తే అది ఏం చేస్తుందో సంగతి తెలిసిన వాడు దాన్ని జాగ్రత్తగా వాడుకుంటాడు. తెలియని వాడు నా కాగిదం ఉంది ఎదుటి వాడిని వేస్తాడు. అందుకే పరిపక్వ బుద్ధి కాని వాడికి శక్తి కూడా పరిమితంగానే ఉండదు. అపరిమిత శక్తి అపక్వ బుద్ధికి వస్తే లోకక్షేమం కాదు. లోకానికి హాని జరుగుతుంది. అదేంటున్నాడు. నరదేవం పరాక్ష్యం సమ్మాత్యుమర్హసి అవిపక్వ బుద్ధి అతను నృభిహి నరదేవుడు ఆయన. మనందరికీ రాజంటే ఏమిటి? మనకు దైవం మనం పూజించాలి. అలాంటి మహానుభావుడిని నీవు యే తేజసా దురుషయేన గుప్తాం భద్రాణి అకుతోభయాః ప్రజాః విందంతి భద్రాణి అకుతోభయాః ఎంత మహానుభావుడు అంటే తన దివ్యమైనటువంటి ప్రతాపంతో అన్ని అమంగళాలను ఆపదలను తొలగించి ప్రజలను హాయిగా కాపాడుతుంది. ప్రజలు అన్ని శుభములను అన్ని సుఖములను పొందుతున్నారు అతని పాలనలు. ఈ మహానుభావుని పాలనలోనే ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. అలాంటి వాడిని చంపమని చెప్పించావే అంటే ఇప్పుడు లోకంలో ప్రజలకు. రాజు లేకుండా అవుతాడు. నీ తాత్కాలికమైనటువంటి ఆవేశము జగత్తుకే పీడన అమంగళాన్ని కలిగించింది వరకోచము. అకుతోభయాః ప్రజాః అలక్ష్యమాణే నరదేవ నామ్ని పదాంగపాణౌ అయమంగలోకః తదాహి చౌర ప్రచురో వినంచ్యతి అలక్ష్యమాణః అవివరూధవత్ క్షణా వాడబడుతున్నాడు అంటే ఇందులో అలక్ష్యమానే నరదేవ నామని ప్రధాంగపానౌ అయం అంగలోకః పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ అతను అవతారాన్ని తాలించిన తరువాత ఇతన్ని చూచుకునే లోకమంతా ఇప్పుడు ధైర్యంగా బ్రతుకుతున్నది. కుష్ణుడు లేకున్నా ఇతను కూడా ధర్మాన్ని నాలుగు పాదాలతో మళ్ల నడిపిస్తున్న మహా రూపావుడని ఇతని మీద భరణ్యాసం చేసి పదాంగపానవు అయమంగలోకః పదాహి చౌర ప్రచురః వినంక్షతి.
రక్షించే రాజు లేని నాడు లోక ఏమవుతుందండి? నారా చెప్తారా రామాయణంలో నారాజకే జనపదే స్వకం భవతి కంచన అన్నారు. రాజు లేని రాజ్యంలో ఏ ఒక్కడు ఇది నాది అనుకోలేడు అని. అంటే ఎవడికి బలం ఉంటే వాడిని చెబు. కదా అందువల్ల దొంగలు విజృంభించి ప్రతివారి వస్తువును తీసుకుంటారు. అక్కడ నీటి ప్రశ్న లేదు. ఎలాగయ్యా అంటే ఆమె ఎప్పుడు చెప్తారు అవివరూ తవతు క్షణాత్ గొర్రె మంద. గొర్రెల మందకు ఆ గొర్రెల కాపరు లేడు అనుకోండి ఎలా ఉంటుంది? అలాగే రాజులేని రాజ్యం ప్రజలకు ప్రజలు అలా ప్రవర్తిస్తారు. ఎన్ నష్ట న పదద్యన పాపం ఉపైతి అనన్వయం అయినా నీవు చేసిన ఈ చిన్న తప్పు అనుకున్నావు కానీ మనందరి మనకు పెద్ద పాపం వస్తుంది. మహా ఘోరమైనటువంటి పాపం. ఎన్ నష్టనాశస్య వసోహ విరుంపకా. కృష్ణ పరమాత్మ పోయిన తర్వాత అంతగా పరిపాలిస్తున్నటువంటి మహానుభావుడిని లోపింపచేసిన మనకు మహా అపరాధం పాపం సంక్రమిస్తుంది. పరస్పరం ఘ్రాంతి శపంతి వృంజతే పశున్ స్త్రియాః అర్ధాన్ పురుదస్యవః జనాః ఎందుకు అనుకుంటున్నారయ్యా అంటే రాజులేని రాజ్యంలో పరస్పరం ఘ్రాంతి ఒకరినొకరు చంపుకుంటారు శపంతి. నిందించుకుంటాడు. బృంజతే లాక్కుంటాడు. పశువును స్త్రీయః అర్ధాన్. పశువులను, స్త్రీలను, అర్ధములను ఎవరంటే పురుదస్యవః పెద్ద దొంగలట. దత్యవా కాదు పురుదస్యవ పెద్ద దొంగలు జనులను ఇంత పని చేయదు ఆర్య ఆర్య ధర్మస్య విదీయతే సజ్జన ధర్మం కూడా నశిస్తుంది విలీయతే నృణాం వర్ణాశ్రమాచారయుత త్రైమయః వర్ణ ధర్మాలు ఉండవు ఆచార ధర్మాలు ఉండవు వేయ ధర్మాలు కూడా ఉండవు త్రైమయః
తతో అర్ధకామాభినివేచితాత్మనాం సునాంచపీనామివ వర్ణసంకరః ఎంత స్పష్టంగా చెప్తున్నాడు మహానుభావుడు. అప్పుడు ప్రజలంతా ఎలా ఉంటారయ్యా అంటే అర్ధకామాభినివేచితాత్మనాం అంటే ధర్మము గురించి మోక్షం గురించి మరిచిపోతారు. పురుషార్ధాలు రెండే. ఒకటి అర్థము మరొకటి కామం. ఈ పరస్పరం అందరూ అర్ధకామముల యందే మనస్సు లగ్నం చేసినందువల్ల వర్ణ సంకరం అవుతుంది అంటున్నాడు. ఎలాగయ్యా అంటే సునాం కపీనామివ కోతులు కుక్కలు అన్నాడు. ఆ రెండు కలిస్తే వాటికి పుట్టే జంతువుని ఏమందాం? కోతి ఉందామా కుక్క ఉందామా? కదా ఎలాగైతే కోతుల కుక్కల యొక్క వర్ణ సంకరం ఏర్పడుతుందో ప్రజల్లో కూడా అలాగే వర్ణ సంకరం ఏర్పడుతుంది. ధర్మపాలో నరపతిహి తతు సమ్రాట్ బృహత్సవాహ రాముడు రాజు ధర్మపాలుడు రాముడు. ధర్మాన్ని బాగా పరిపాలించేవాడు సమ్రాట్ అతను బృహత్సవాహ చాలా గొప్ప. గొప్ప కీర్తి పొందినవాడు సాక్షాను మహాభాగవతః తోడు కాదు మహాభాగవత పరమ భాగవతోత్తముడు అంతకంటే హయమేధయాత్ అశ్చర్య కూడా చేసిన మహానుభావుడు. అంటే అసలు అందరూ చేయలేరు కదా. అలాంటి మూడు చేశాడు. నీలాంటి మహానుభావుడు క్షుత్రు శ్రమయుతః దీనః నైవాత్మతు శాపమర్హతి అతను కూడా సామాన్యంగా వచ్చి తప్పు చేయలేదు కదా. క్షుత్తు తృట్టు శ్రమవశః ఆకలి దప్పి అరసట ఈ మూడికి వశమై తట్టుకోలేక వచ్చాడు. అలాంటి వాడికి మనం న్యాయంగా రాజ మర్యాదలు మనం మనం చేయాలి. తప్పు మనం చేసి అతన్ని శిక్షించడం ధర్మం కాదు, చాలా పెద్ద పొరపాటు చేశావు. నైవాత్మత్ శాపమర్హతి. అపాపేషు స్వకృత్యేషు బాలేన అపక్వ బుద్ధినా పాపం కృతం పద్ భగవాన్ సర్వాత్మా క్షంతుమర్హతి. ఏ పాపము చేయని వారి యందు నీవు పాపాన్ని చేశావు.
ఎందువల్ల అపక్వ బుద్ధినా? రెండో మాట చెప్తున్నా మళ్ళా. పరిపక్వ బుద్ధి కాదు నీవు. వచ్చిన వాడు ఎవడు? అంటున్నా ఎలాంటి వాడు? అంతటి వాడు ఇలాంటి తప్పు ఎందుకు చేశాడు? కొంచెం ఆలోచిస్తే ఏదో పాపం తొందరపడ్డాడులే. ఆకలి బాగా అయింది నాయనా మహారాజా రండి వేయించేయండి కూర్చోబెట్టి ఏదో నాలుగు పండ్లు నీళ్ళు ఇచ్చి పంపిస్తే నువ్వు నేను కాదు ఈ భారతదేశమే భారత ఖండమే. ఒక మంచి మహా పాలకుడిని నించుకునేది, దక్కించుకునేది. నీ తొందరపాటు చర్య వల్ల ఇలాంటి వాడిని పోగొట్టుకున్నాము. పాపం కృతం, నువ్వు మహా పాపం చేశావు. ఒకసారి వాక్కు బయటికి వచ్చిన తర్వాత దాన్ని ఎవరు ఏమి చేయలేరు. కాబట్టి తద్భగవాన్ క్షంతు మర్హతి ఒకటే మార్గం నాయనా శ్రీమన్నారాయణ. మా ఈ తప్పును నీవు క్షమించాలి అని పరమాత్మకు క్షమాపణ చెప్పుకుంటున్నారు. తిరస్కృతా ప్రలబ్ధాః శప్తాః క్షిప్తాః హతాపి నాసి తత్ ప్రతికుర్వంతి తద్భక్తాః ప్రభవోపిహి. ఎంత గొప్పవాడంటే ఈ మహర్షి రాజును చాలా గొప్పవాడిగా చెప్తున్నాడు. రాజే గొప్పవాడు తాము కాదు ఇప్పుడు. ఎందుకట అంటే నీవు శపించావు. ఈ సంగతి రాజుకు తెలిసే ఉంటుంది. సరే చెప్పమని చెప్పండి వేరే సంగతి. శపించాడన్న విషయం తెలిసి కూడా మహారాజు మౌనం వహించి ఎలాంటి ప్రతిక్రియ చేయకుండా వెళ్ళిపోయాడంటే ఎవరి గొప్పతనం అండి అది? అయింది ఇది కాదు. పామి అయ్యాక గాని సాగం పెట్టావ్. వీడు నన్ను శపిస్తారని ఆయన ఏమైనా తలుచుకుంటే ఏమయ్యేది? ఏం చేయలేదు. మహానుభావులు ప్రతీకారం చేయరు. ఎవరు మహా భోజనం పరిషిత్తయ్యారు అది చేస్తున్నాడు ఋషి అంటున్నాడు తిరస్కృతాః విప్రలబ్ధాః తిరస్కరించిన వెడలగొట్టిన
క్షపించిన, క్షిప్త, అధిక్షేపించిన, హత, కివరికి చంపిన నాస్యతకు ప్రతిపూర్వంతి. అలాంటి వానికి మళ్ళీ వాళ్ళు ప్రతీకారం చేయరు. తద్భక్త ఎవరు? పరమాత్మ భక్తులైతే. చేతగల ప్రభవోపిహి సామర్థ్యం ఉన్న ప్రతీకారం చేయగలిగిన పరమాత్మ భక్తులు ప్రతీకారం చేయరు. ప్రతికారం నువ్వు చేశావంటే మనం ఇప్పుడు ఏమయ్యాం? అభక్తులం అయ్యాం, మహానుభక్తులం అయ్యాం. ఈ పని వలన పరీక్షిత్తు యొక్క గొప్పతనం మరికాస్త పెరిగింది. మహత్వం మరికాస్త పెరిగింది, మనం తక్కువ వాళ్ళం అయిపోయాం. రాజు అలాంటి పని చేయడు. తినిసినా నీకు అపకారం చేయడు. అలాంటి మహారాజుకు నువ్వు ఇంతటి అపచారం చేశావు నాయనా. ఇతి పుత్రకృతాహీన సహా అనుతప్తః మహామునిః. కొడుకు చేసిన తప్పుకు ఆ మహాముని అనుతప్త బాగా తప్పించాడు బాబు. స్వయం విప్రకృతో రాజ్ఞ నైవాహం తత్ అచింతయత్. తన పిల్లవాడు చేసిన తప్పును గురించి ఆలోచించాడు కానీ రాజు తనకి ఇలాంటి తప్పు చేశాడనే విషయాన్ని ఆలోచించనే లేదు. అంటే తామిప్పుడు అహోవాకు వెళ్ళాడు కదండీ. ఆయన చెప్పాడు మరి తను తనకు వెళ్ళాడు. అంటే రాజు నాకు అపకారం చేశాడే అని ఆలోచించడంలే. అయ్యో అలాంటి మహారాజును పోగొట్టుకున్నామే, పిల్లవాడు తప్పు చేశాడే అంటున్నాడే తప్ప నా ఆశిమానికి వచ్చి నా మెళ్ళో వీడు పామేస్తాడా? ఏం రాదండి వీడు అనలేదు ముని. ఎలా చూపిస్తావురా? ఎంత తప్పు చేశావురా? పిల్లవాడిని మందరిస్తున్నారు. ఇది మహానుభావుల యొక్క స్వరూపం. ప్రాయశః సాధవో లోకే పరైహి ద్వంద్వేషు యోజితాః న వ్యధంతి న పురుష్యంతి. ఎందుకంటే లోకంలో సజ్జనులైన వాళ్ళు ఎదుటి వాళ్ళు చేసినటువంటి మానాభమానముల విషయంలో సంతోషించరు విచారించరు.
అది యగంతి ఈ మనకు కొటేషన్ అన్నమాట ఒక లౌక్య వాక్యం. ఇలాంటివి రాసి పెట్టుకోవాలి వాళ్ళని. అప్పుడప్పుడు కొంచెం ఎప్పుడైనా చూస్తాం కదా. ఎప్పుడైనా చూస్తూ ఉంటాం. పై సార్లు చూస్తే ఒకసారి అయినా కానీ అది మనకు మనస్సులో పడుతుంది. అందుకే ప్రాయచ సాధవో లోకే పరైహి ద్వంద్వేషు యోజితా ఇతరుల చేత ద్వంద్వం అంటే రెండు జంటలు మానవ మనములు ఆకలి డబ్బులు సీతో ఉన్నాయి కదా ఇలాంటి వాటి యందు నియోగించబడి నవ్యధంతి. నా పుష్యం బాధపడరు సంతోషించరు యత ఆత్మ గుణాశ్రయః ప్రధాన కారణం ఏమిటంటే తాము కానీ ఎదుటి వారు కానీ పరమాత్మకు ఆశ్రయులే కదా. ఇక్కడ వాడే ఉన్నాడు. అపకారం చేసిన వాడితోను వాడే ఉన్నాడు. చేయబడిన వాడితోను వాడే ఉన్నాడు. అంతా రామమయమైనప్పుడు, ప్రపంచమంతా పరమాత్మమయమైనప్పుడు ఎవడు బాధిస్తాడో, ఎవడు బాధించబడతాడు. కదా? భగవంతుడు వేరు. నేను వేరు అనుకున్నప్పుడు తప్ప భిన్న భావం, భేద భావం, ద్వైత భావము ఆవరించినప్పుడు, అంకురించినప్పుడు ఇలాంటి ద్వేషావమానాలు ఉంటాయి తప్ప అభేదంలో, అద్వైతంలో. అంతా పరమాత్మే సర్వం కలివిదం బ్రహ్మ. సకల జగత్తు పరమాత్మేనండి. అలాంటి వాళ్ళు బాధపడరు యతః ఆత్మ గుణాశ్రయః. మహీపతిహి అథ తత్ కర్మ గర్హ్యం విచింతయన్ ఆత్మ కృతం సుదుర్మనా. ఇక్కడ ఋషి ఇలాంటి పని చేస్తే తన నగరానికి తన అంతఃపురమైనటువంటి మహారాజు ఉన్నాడే అతను చెప్పాను కదా ఇంటికి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత చేసిన తప్పు ఏమిటో అప్పుడు గుర్తొచ్చింది. మహీపతిహి అథ తత్ కర్మ గర్హ్యం విచింతయన్ ఆత్మకృతం. నిందింపదగిన పని. ఇందులో తాను చేశాడు ఇంత పని లాంటి పని అని సుదుర్మనా చాలా బాధపడ్డాడు. అది అహోమయ నీచం అనార్యవత్కృతం పరమ దుర్మార్గుల్లా ప్రవర్తించాను. నేను నీచమైనటువంటి పని చేశాను. ఏంటది నిరాగతి బ్రహ్మణి గూఢ తేజసి. ఏ తప్పు చేయని మహా బ్రాహ్మణోత్తముడు అందులోనూ అతను నివురు తప్పిన నిప్పు గూఢ తేజసి.
రహస్యమైనటువంటి తేజస్సు తేజస్సు ఉంది కానీ పైకి వగటించలేదు లోపల దాచుకున్నారు. రహస్యంగా దాచుకొని ఉన్నటువంటి తేజోమైడి అయినటువంటి నిరభరాజీ అయిన బ్రాహ్మణుడి విషయంలో నేను దుర్మార్గునిలా తప్పు చేశానని ప్రవర్తించాను. ధ్రువంతతోమే కృతదేవ హేళనాత్ దురం దురత్యయం వ్యతనం నాతి దీర్ఘా ఇలాంటి ఇది చేసినది బ్రాహ్మణునికే కానీ న్యాయంగా అపచారం ఎవరు చేసినట్టు? పరమాత్మకే ఇది దేవ హేళనం అంటే భగవతపచారం ఇది. కదా భాగవతపచారం అంటే భగవతపచారం. అందువల్ల ఇలాంటి దేవ హేళనం వలన దురత్యయం వ్యసనం నాతి దీర్ఘాత్. దీనికి తగిన ఫలితాన్ని నేను చాలా త్వరలోనే పొందుతాను. దురత్యయం వ్యసనం దాటలేని కష్టం. నాకున్న అన్ని శక్తులు ఉపయోగించిన తప్పించుకోలేని లేని పెద్ద ఆపద నేను అతి త్వరలో పొందబోతాను నాతి దీర్ఘాత్ తదత్తు కామం అఘనిష్పురుతాయమే. భయపడటం లేదు, నాకు అలాంటి ఆపద రావాలి. అలాంటి కష్టం నాకు రావాలి. ఎందుకు అఘనిష్కృత అయ్యా. నేను చేసిన పాప పరిహారం కావాలంటే అనుభవించాలి కదా. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవిస్తే ఆ పాపం పోతుంది. అది నేను చేసినటువంటి పాప పరిహారానికి నాకు ఇలాంటి ఆపద వచ్చి తీరాలి అఘనిష్కృదాయమి. యధాన కుర్య పునరేవ మద్ధ. అది వస్తే మళ్ళీ ఇలాంటి పొరపాటు చేయకుండా ఉంటాను. ఇక ముందు ఇలాంటి పొరపాటు చేయకుండా ఉండాలంటే నేను తప్పించుకోలేనంతటి ఘోరమైనటువంటి ఆపద నాకు అతి త్వరలోనే వచ్చుగాక. రావాలి తనంతానే అనుకుంటున్నాడు అద్దైవ రాజ్యం బల బల మృద్ధ కోశం ప్రకోపిత బ్రహ్మ కులానలోమే దహతో ఇతనే. పశ్చాత్తాపానికి పొందారు రాజే ఏమంటున్నాడు అజైవ రాజ్యం బలం వృద్ధ కోశం ధనము సైన్యము ఇవన్నీ పరిపూర్ణంగా ఉండి సుసమృద్ధమైనటువంటి నా రాజ్యాన్ని ప్రకోపిత బ్రహ్మ కులానలః
కోపించబడినటువంటి బ్రాహ్మణ అగ్ని వచ్చి ఈ రాజ్యాన్ని సమూలంగా దహింపచేయుగాక దహతు అంటున్నాడు. అభద్రత్య పునర్నమే భూతు పాపీయసీతీహి ద్విజ దేవ గోభ్యః బ్రాహ్మణులు దేవతలు గోవులు ఇలాంటి వారికి అపకారం చేసే బుద్ధి మళ్ళీ నాలో కలగకుండా ఉండటానికి ఇప్పుడు చేసిన అపరాధానికి కోపించిన బ్రాహ్మణాగ్ని మా రాజ్యాన్ని సమూలంగా దహింపచేయని తానే పశ్చాత్తాపం పొందుతుంది. త చింతయన్ నిత్తం అధ అశ్రుణోతు యధ మునేహ స్తుతోక్తః నిరుచితక్షకాఖ్యః స సాధుమేనే ఇలా. ఈ మహానుభావుడు ఆలోచిస్తూ ఉంటే ఆ ఋషి అరణ్యలో నుంచి బాలకుల్ని పంపాడు ఋషి. నాయనా ఇలా మా అబ్బాయి తెలవక నీవని తెలియక శపించాడు. నీకు ఈ శాపం వచ్చింది. ఏడు రోజుల్లో నీవు రక్షక సర్పం వల్ల మరణించబోతున్నాం. ముందు చెప్పడం ధర్మం కదా మరి. తెలియకుంటే లాభం లేదు. చేసిన తప్పు తెలుపుకుంటే పోతుంది అని అతను బ్రాహ్మ ఋషి పుత్రులను పంపి వాళ్లకు తెలియజేశాడు. అప్పటికే మహారాజు చింతిస్తున్నాడు అయ్యో ఇలా చేసేయ్ ఇలా చేసేయ్ పెద్ద ఆపద నాకు రావాలి. శిక్ష పడాలి నేను అనుభవించాలి అప్పుడే నా పాపం క్షమిస్తుంది అనేటువంటి. ఆలోచనలో ఉన్నాడు మహానుభావుడు. ఆ మాట విని మునేస్తుతోక్తః నిర్రజితక్షకా ధ్యాస సాధుమిని బాగా చేశారు అన్నారు. ఏమనుకుంటున్నానో అది జరిగింది. చాలా సంతోషం. చాలా బాగా మంచి పని చేశారు. ససాధుమేని నచిరేన దర్శకా నలం ప్రసక్తస్య విరక్తి కారణం. ఇంకో రకం కాకుండా మంచి నిర్ణయం తీసుకున్నాడు పిల్లవాడు, మంచి శిక్ష వేశాడు. త్వరలో విరక్తి కలిగే మార్గం చూపెట్టాడు.
అదే అండి మనకు ఆశలు కోరికలు ఎప్పుడు ఉంటాయి? ఇది ఉంటే కదా? శరీరం ఉంటుంది అంటే దాని కోసం ఎన్నో కోరికలు, ఎన్నో ఏవో లెక్కలు ఉంటాయి. అయినా నీకు వారం రోజులు అది పోతున్నది రా. అది పోయినాక ఇవన్నీ ఎందుకు ఇంకా? అంటే వెతుక్కోకుండా కష్టపడకుండా విరక్తి కలిగే మార్గం ఆహా ఆ మహానుభావుడు ఆ బాలకుడు ఉన్నాడే నాకు వీడు మహోపకారకుడు. విరక్తి సులభంగా కలిగించాడు నాకు. అదే అంటున్నాడు అధో విహాయ అలం ప్రసక్తస్య విరక్తి కారణం. తక్షకానలం ప్రసక్తస్య అంటున్నాడు. తక్షకాగ్నిలో చేరే నాకు ఇక విరక్తి కోసం ఇంకో కారణం అవసరం లేదు కదా. ఏడు రోజులు పోతున్నారు. ఇంకేమేం చేసుకోవాలి? ఇది ఉంటే ఏమైనా చేసుకోవాలి అదే పోతున్నది. ఇవన్నీ నాకెందుకు? సులభంగా నాకు ప్రపంచం మీద, రాజ్యం మీద, జీవితం మీద విరక్తి కలిగే మంచి మందు ఇచ్చారు. అసలు డాక్టర్ గారు ఎవరంటే ఆ పిల్లవాడు అన్నారు. అని సంతోషించి అధో విహాయేమం అముంచ లోకం విమర్శితాః హేయతయా పురస్తాత్ కృష్ణాంగిరి సేవాం అధిగమ్యమాన ఉపావిషత్ ప్రాయం అమర్త్య నద్యాం. తనే మహానుభావుడు దేవగంగలో అంటే గంగా నదిలో రాయోపవేశం చేశాడు. ఎలా విహాయ ఇవం అముంచ లోకం. ఈ మనస్సును, ఈ శరీరాన్ని, ఈ లోకాన్ని విమర్శితః హేయతయా జాగ్రత్తగా ఆలోచిస్తే ఏం తెలిసింది? ఈ శరీరం హేయము కదా పనికిరానిది. కొంచెం ఆలోచిస్తే మనం ఏమనుకుంటాం ఎందుకు అని వచ్చేది అని అనుకుంటాం. ఆలోచించుకున్నంత కాలం అన్నిటికీ ఇదే ఓ చాలా గొప్పది నేనండి అహం అహం అహం అంటారు. ఈ శరీరం ఇవాళ రేపు పోతుందయ్యా ఇంకెందుకులేండి ఇక అంటారు. కదా అది కలిగిందంట. విమర్శితః యయతయా పురస్తాత్ కృష్ణాంగిరి సేవాం అధిమన్యమానః.
శరీరం ఉన్నంతలో మనం ఏం చేయాలి? పరమాత్మ పాద పద్మములను సేవించగలగాలి. సరియయం ఈ ఏడు రోజులైనా ఆ పని చేశామనుకోండి, ఏమో అదృష్టం బాగుంటే మోక్షం వస్తుందేమో. అనుకొని ప్రాయోపవేశాన్ని ఈ మహానుభావుడు చేశాడు. యావ రసశ్రీ తులసి విమిశ్ర కృష్ణాంగిరి రేణువభ్యసిక అంబునేత్రి పునాతిలోకాన్ ఉభయత్ర శేషాన్ కస్తాం న సేవేత. మరిష్యమానం. పరమాత్మ యొక్క పాద పద్మముల జలము బ్రహ్మ రుద్రేంద్రాది దేవతలనే పవిత్రం చేస్తున్నప్పుడు అలాంటి పాదజలము ఎవరిని పావనం చేయదండి అంటున్నాడు. అసత్ శ్రీ తులసి విమిశ్ర కృష్ణాంగిరి రేణు. అభ్యజిక అంబునేత్రి ఉత్తపాద తీర్థం కాదు తులసి తీర్థం కావాలి తులసి విమిశ్రం కావాలి తులసితో కలపబడిన పరమాత్మ యొక్క పాద పద్మము నుండి వచ్చేటువంటి ఆ జలము ఉభయత్ర శేషాన్ లోకాన్ పునాతి బ్రహ్మ రుద్రేం దేవతలను తోవునడు అన్ని లోకాలను పవిత్రం చేస్తుంది. కస్తాం నసేవేత మరిష్యమానః. మొదటి నుంచి సేవించకున్నా చావబోయే ముందైనా ఎవడండీ ఆ తీర్థాన్ని సేవించని వాడు అంటున్నాడు. బుద్ధి ప్రవచన చాలు కదండీ. మరిష్యమానః. నాయంగా మొదట నుంచి జీవించాలి. సరే అంత మంచి బుద్ధి రాకున్నా కానీ చనిపోయే ముందైనా నువ్వు ఆ ముడిపుత్తురు మేలు చేశాడు. నువ్వు ఉండి నీ లైఫ్ మొత్తం కౌంట్ డౌన్ తో ఆరంభం అయింది. ఓన్లీ సెవెన్ డేస్ అన్నాడు అన్నమాట. ఒక్కసారి ఇక ఇప్పుడైనా విరక్షిక రాకుంటే ఇంకెందుకండీ అని ఇతి వ్యవచ్ఛిద్య సపాండవేయః ప్రాయోపవేశం ప్రతి విష్ణు పద్యాం. గంగా నదిలో త్రాయపేశం చేయాలనేటువంటి నిశ్చయానికి వచ్చి దద్యౌ ముకుందాగ్రిం అనన్య భావః మనస్సులో శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మములను ధరించాడు మునివ్రతః ముక్త సమస్త సంఘః అన్నీ వదిలిపెట్టాడు. పూర్తిగా ముని అయ్యాడు. తత్రోప జగ్ముహో భువనం పునానా మహానుభావాః మునయః ససిష్యాః పరీక్షిత్తు.
గంగా నదిలో రాయప్రవేశం చేశాడు. అన్నీ విడిచిపెట్టాడు. విరక్తుడైన వార్త వైర్లెస్ లాగా ఇప్పుడేం లేవు సౌకర్యాలు కానీ అందరికీ ముందే తెలుస్తాయి. ప్రతి వాని దగ్గర ఒక ఈ మొబైలే ఉండేది వాళ్ళ దగ్గర. అలా కళ్ళు మూసుకున్నారంటే ఏముంది మొత్తం సాగపడేది. యోగ దృష్టి అంటాం కదా. ఇలా తెలుసుకొని సాయంకాలం కాకముందే అందరూ వచ్చేసారు. ఇంత యోగం ఉందా? యోగం శిష్యులు మహానుభావా మునయః ప్రాయేన తీర్థాభిగమాపదేశైహి స్వయంహి తీర్థాని పునంతి సంతా అని చెప్తున్నాడు. ప్రాయేణ తీర్థాభిగమాపదేశైహి సత్పురుషులు తీర్థయాత్ర అనేటువంటి మిషతోటి తీర్థయాత్రలోనే పవిత్రం చేస్తారు. కదా మనం తెచ్చే వాళ్ళని వెళ్తాం. వెళ్లి మనం పవిత్రమై వస్తాం. అంటే మన పాపాలన్నీ పోగొట్టుకొని వస్తాం. కానీ వాళ్ళు వెళితే వాటి పాపాలు పోగొట్టి వస్తారు. అంటే ఇంతమంది ఎంతోమంది మహాపాపులు మునిగినందువలన ఆ నదుల కంటిన పాపాలను మహానుభావులు పోగొట్టి వస్తారు. అందుకే ఆ నదులు కూడా అలాంటి వారు ఎప్పుడు వస్తారా అని చూస్తుంటే మనం రోజు పోతుంటాం వీళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటారులే ఇలాంటి వాళ్ళు వస్తే ఏం లాభం మనకు అలాంటి వాళ్ళు ఎప్పుడైనా వస్తారా? అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే ప్రాయేన స్వయంహి తీర్థాని పునంతి సంతః పేరు చెప్తున్నాడు అత్రిహి వశిష్టః. క్షవనః క్షరద్వాన్ అంటే కృపాచార్యులు, అరిష్టనేమిహి, బృగుహు, అంగిరాహ, పరాతిరః, గాధిసుతః అంటే విశ్వామిత్రుడు, అథ రామః, ఉతగ్య ఇంద్రప్రమదేత్మవాహౌ, మేధాతిథిహి, దేవలః, అరిష్టసేనిహి, భరద్వాజః, గౌతమః, పిప్పలాదః. మైత్రేయః, ఔర్వః, కవశః, కుంభయోని అంటే అగస్త్యుడు. అలాగే ద్వైపాయనః, వ్యాసుడు, భగవాన్ నారదస్య, నారద మహర్షి. అలాగే అన్యేచ దేవర్షి బ్రహ్మర్షి వర్యాః, రాజర్షి వర్యాః. అరుణాదయస్య బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు అలాగే నానర్షేయ ప్రవరాన్ సమేతానభ్యత్య రాజ శిరసాభవందే ఇలా వచ్చినటువంటి ఋషులందరినీ మహారాజు
సాధారణంగా అర్చించి శిరస్సు వంచి నమస్కరించి చెప్తున్నాడు సుఖోపవిస్తేషు అథ తేషు పూయ అందరూ ఆనందంగా కూర్చున్న తరువాత కృత ప్రణామః సచికీర్య సిత్తం వారికి ప్రణామం చేసి తాను ఏమి చేయాలనుకుంటున్నాడో విజ్ఞాపయామాస వివిక్త చేతాః ఉపస్థితోగ్రే అభిగృహీతపానిహి. ముందు అందరికీ నమస్కారం చేసి చెత్తులు పట్టుకొని తాను ఏమి చేయాలనుకున్నాడో దాన్ని వివరించాడు. ఏమిటి అహో వయం ధన్యతమాః దృపాణాం మహత్తమానుగ్రహణీయ శీలా. మేము చాలా ధన్యులము. మేమంటే ఒక్కనే కాదు నాన్నగారు, తాతగారు, ముత్తాతగారు. మా ఓంశమంతా ధన్యమే. ఎందుకయ్యా అంటే మహానుభావుల అనుగ్రహానికి పాత్రులమయ్యాం. ఇందులో ఎవరు వస్తారండి? పిలిచినా వస్తారండి? ఋషులు పిలిస్తే వస్తారా? పరిక్షిత్తు ప్రావిజయన అందరూ ఊరికొచ్చారు. అంటే అతని మీద వాళ్ళందరికీ ఎంత దయ, ఎంత అభిమానం ఉంటే ఊరికొచ్చారు. ఇంత మహానుభావుల, ఇంతమంది మహానుభావుల అనుగ్రహాభిమానం పొందిన వాళ్ళంటే గొప్పోళ్ళు కదండీ వాళ్ళు. అందుకే మేము మహానుభావానుగ్రహానికి యోగ్యులమయ్యాం కాబట్టి ధన్యతమః. రాజ్యాంకులం బ్రాహ్మణ పాద శౌచాత్ దూరాత్ విసృష్టం పత గరిశ్య కర్మ. రాజవంశము బ్రాహ్మణ పాద తీర్థముతోటే చెడు పని చేయకుండా జాగ్రత్తగా ఉంటుంది అని శాస్త్రం. హస్యైవమే అఘస్య పరావరేశః యాసక్త చిత్తస్య గృహేషు అభిష్ణం నిర్వేదమూలః ద్విజశాపరూపః యత్ర ప్రతక్తః భయమాసు ధస్తే. బ్రాహ్మణుల యొక్క పాద చౌత్యమే రాజుల నడవడిని పవిత్రం చేస్తుందన్న మాట నా విషయంలో నిజమైంది. రుజువు కూడా అయిందట. ఎలాగండీ అంటే తత్యైవమే అహత్య. నేను తప్పు చేశాను. మహా పాపం చేశాను. అలాంటి నా పాపానికి పరావరేశః అంటే పరమాత్మ తగిన దండన విధించాడు.
తప్పు ఎందుకు చేశావయ్యా అంటే గృహేషు అభీక్షణం వ్యాసక్త చిత్తస్య సంసారం మీద చాలా ఆసక్తిగా ఉన్నాను కదా కాబట్టే మరి పామేశానండి ఏమి ఆకలి అయితే ఏమైంది? అది దప్పై అండి ఆకలి అయింది అయితే ఏమైంది? కోపం రావాలా ఆకలి అయితే? ఏమవుతుంది? అయ్యా ప్రాణం పోతుంది శరీరం పోతే బాగా లేదు మోట మీద వచ్చేయ్. కదా? నాకేమవుతుంది నాకేమవుతుంది? ఎదుటి వాడిని బాధించి నా బాధ తొలగించుకోవడం అనేది ఎవరి పని అండి అది? వ్యాసక్త చిత్త సంసారం మీద సంసారం మీద ఎంతటి ఆసక్తి లేకుంటే ఇలాంటి తప్పు నేను చేస్తాను. కాబట్టి ఇంత ఆసక్తి ఉన్న నాకు పరమాత్మ తగిన శిక్ష విధించాడు. అదే నిర్వేద మూలః ద్విజ శాప రూపః ఏం జరిగిందండి? బ్రాహ్మణ శాపం అనేటువంటి ఒక మిషా నా వైరాగ్యానికి మూలమైంది. అంటే బ్రాహ్మణ శాపం తగిలిందే వచ్చింది కాబట్టే నాకు విరక్తి కలిగింది. కాబట్టి ఇంకా ఇలాగే ఉండేవాడిని నేను. నిర్వేద రూపః ద్విజశాప రూపః నిర్వేద మూలః. యత్ర ప్రసక్తః భయమాసుధత్తి ఎంత గొప్పవాడైనా బ్రాహ్మణ శాపం అంటే భయపడతారు. అలాగే ఎంత గొప్పవాడైనా సంసారం మీద ఆశ అంటే కూడా రెండు ఎలాంటివే? ఒక భయముతో ఉన్న నాకు ఇంకో భయం వచ్చి రెండు భయాలు లేకుండా చేసింది. అంటే విరక్తి కనిపించిందండి. ఎంత ఉపకారం జరిగింది. తం మోపయాతం ప్రతియంతు విప్రా గంగాచ దేవి ధృత చిత్తమీచే స్వామి అందుకే నేను ప్రార్థన చేస్తున్నాను. నా మనస్సును పరమాత్మ యందు లగ్నం చేశాను. ఇక్కడ నది జీరంలో ప్రాప్తి చేయను అనుకుంటున్నాను. ఈ నా సంకల్పాన్ని పెద్దలు మీరందరూ ఆమోదించండి. ఉపయాత చిత్తం. గంగా దేవి మరి ఆమె ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా వెళ్ళిపో ఇలా కొడవండి ఏం చేస్తావ్ వెళ్ళిపోతావ్. అందుకే ఆమె కూడా ఒప్పుకోని ప్రచిత్తమీసే. ద్విజోపకృష్టః గుహకః తక్షకోవ దశత్ఫలం గాయత విష్ణుగాథ. సరే బ్రాహ్మణుడు చెప్పాడు.
మరి తథకుడు ఏ రోజు వచ్చినను దాహతు కాల్చి వేయని. ఎలాంటి వాడిని అంటే పరమాత్మ నామాన్ని గానం చేస్తున్నా నన్ను. ఏడు రోజులు దొరికిన ఛాన్స్ ఉంది ఏం కావాలండి హాయిగా. ఈ ఏడు రోజులు పరమాత్మ నామాన్ని పరిపూర్ణంగా సంకీర్తన చేస్తుంటాను. ఆనందంలో ఉన్నప్పుడు ఎవడో వాడు వచ్చి కొడుకోవటని ఏమైంది. కాలిపోతుంది. అప్పటికే మనస్సు, ఆత్మ, బుద్ధి అన్నీ పరమాత్మ యందు లగ్నం అవుతాయి. కారిస్తే కాలని. హాయిగా కాల్చని అంటున్నాడు. పునశ్చ భూయాత్ భగవత్ అనంతే సతిహి ప్రసంగచ్ఛితో దాస్త్యేషు. ఒకవేళ పునర్జన్మ అంటూ ఉంటే. మళ్ళీ మళ్ళీ జన్మ కూడా నాకు ఎలాంటిది కావాలి అనంతే భగవతి రతిహి పరమాత్మ యందు భక్తి కలగాలి తదాశ్రయేషు ప్రసంగః భగవంతుని భక్తుల ఏదో ఒక కలయిక కూడా ఉండాలి. మహత్సుయాం యాం ఉపయామి సృష్టిం మైత్ర్యస్తు సర్వత్ర నమో ద్విజేభ్యః నేను ఏ ఏ జన్మలు ఎత్తుతానో ఎత్తిన ప్రతి జన్మలోనూ మహానుభావులలోనే పుట్టాలి. మహానుభావులతోనే పుట్టాను. పుడితే పుట్టాను కానీ మైత్రి ఎత్తు సర్వత్ర. రెండో కోరిక సకల ప్రపంచం మీద నాకు మైత్రి భావం ఉండని ప్రీతి ఉండాలి. వాడు దుర్మార్గుడు, వీడు చండాలుడు అని వాడిని శప్పిస్తాను, వీడిని ద్వేషిస్తాను. ద్వేషాసూయలు ఉండకుండా ప్రపంచము యందంతటా నాకు మైత్రి ఉండాలి. ప్రపంచం మొత్తం నాకు మైత్రి కలగాలి అంటే ఏం కావాలి? నమో ద్విజేభ్యః. బ్రాహ్మణోత్తములకు నమస్కారం చేస్తున్నాను అంటున్నాడు. ఇతిస్మ రాజ అధ్యవసాయ యుక్తః ప్రాచీన మూలేషు పుషేషు జీరః ఇంత గృహమైనటువంటి అధ్యవసాయం ఉంచుకున్నటువంటి మహానుభావుడైన పరీక్షిత్తు. ప్రాచీనాగ్రాన్ దర్భాన్ సంస్థిరి అంటాం కదా తూర్పు దిక్కు అగ్రభాగాలు ఇచ్చినటువంటి దర్భలను పరచి దాని మీద కూర్చొని ఉదంగ్ముఖః దక్షిణ కూల ఆస్తే. గంగా నది యొక్క దక్షిణ తీరంలో ఉత్తర ముఖంగా కూర్చొని సముద్ర పత్నియాః స్వసుతన్యస్త భారః తన కుమారుడైన జనమేజయుని మీద రాజ్యభారం అప్పగించేసి
సముద్ర పత్ని అయినటువంటి గంగా నది యొక్క దక్షిణ తీరంలో ఉత్తర ముఖంగా తూర్ముఖంగా ఉన్నటువంటి దెబ్బల మీద కూర్చొని మహానుభావుడు దేవంచ తస్మిన్ నరదీవ దేవే ప్రాయోపవిష్టే దివి దేవ సంఘా ఇలా ఋషుల పెద్దల భక్తుల నది యొక్క అనుభవి తీసుకొని పరీక్షిత్తు ప్రాయభవేశం చేస్తే స్వర్గంలో ఉన్నటువంటి దేవతలందరూ ప్రశస్య భూమౌ వెకిరన్ ప్రసూనైయాః రాజంటే పరీక్షిత్తే మహారాజు. వంశంలోని ప్రాచీనుల కీర్తిని పేరును రెట్టింపు చేశాడని ప్రశంసించి అవకిరణ్ ప్రసూనై. సంతోషంతో పుష్ప వర్షాన్ని కురిపించారు. అంతేకాదు ముహుహు దుందుభయస్చ నేదుహు దివ్య దుందుభులను వారు మోగించారు దుందుభయస్య నేదుహు మహర్షయోవై సముపాగతాయే ప్రసస్య సాధ్వితి అనుమోదమానా వచ్చిన మహర్షులందరూ సాధు సాధు మంచి పని చేశావయ్యా చాలా చక్కని నిర్ణయాన్ని తీసుకున్నావు తరించటానికి విరక్తుడు కావటానికి కావలసిన ఉత్తమ మార్గాన్ని స్వీకరించావు అని ప్రశంసించి ఊచు ప్రజానుగ్రహ శీల సార యదుత్తమ శ్లోక గుణాభిరూపం వారు కూడా. పరమాత్మ యొక్క గుణములను కీర్తించడానికి కావలసిన రీతిలో చక్కగా వారంతా మాట్లాడారు. నవాయుధం రాజరిషి వర్య చిత్రం. రాజా ఇది పెద్ద ఆశ్చర్యం ఏం కాదు ఎందుకయి భవత్సు కృష్ణం సమనువ్రతేషు. కృష్ణ పరమాత్మను అనుసరించిన మీలో ఇలాంటి ప్రవృత్తి పెద్ద వింతేం కాదు ఎవడో చేస్తే ఆశ్చర్యం అయ్యా. మొదటి నుంచి మీ నాన్నగారు, మీ తాతగారు, మీ ముత్తాతగారు ఇలా అందరూ. పరమ భాగవతోత్తములే భగవంతుని భక్తులే ఇలాంటి మీలో ఇలాంటి బుద్ధి రావటం ఇంతేం కాదు. ఈ యధ్యాసనం రాజకిరీట దుస్తం సద్యహా జహుహు భగవత్ పార్శ్వకామాః
మహానుభావులు రాజకిరీట దుష్టం అధ్యాసనం ఎంతోమంది మహారాజుల చేత సేవించబడేటువంటి సింహాసనం కదా అంటే రాజ్యం. అంటే ఎంతోమంది సామంత రాజులు సేవిస్తున్న మహారాజ్యాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టుట. నీకు కాదు మీ నాన్నకు మీ తాతకు అందరికీ సహజమైన పనే ఇంకా ఆయన అత్త కదా త్రిపరమాత్మ అవతారం సాధించడం కానీ అన్ని వదిలి నీకు పెడతాం రాదు పెద్ద వింతేం కాదు ఇది బాగా చేశారు. భవత్సు కృష్ణం జుహ్యాత్ భగవాత్ పార్శ్వతామా సర్వేవయం తావదేహాత్మహేద్య కలేవరం యావదసౌ విహాయ లోకం పరం విరజస్కం విశోకం యాస్యత్యయం భాగవత ప్రసాదం మేము కూడా చెప్తున్నాము. నీవు ఈ శరీరాన్ని విడిచి పరమ పదాన్ని చేరేంతవరకు మేమందరము ఇక్కడే ఉంటాము. కదా? భగవంతుని నామాన్ని కీర్తన చేయటంతో పాటు భాగవత ఓ తోత్తముల దర్శనం కూడా ఉందనుకోండి సులభంగా అవుతుంది వాళ్ళ మాట తొందరగా వస్తాడు ఆయన. ఒక్కడు పిలిస్తే రాడేమో కానీ సంఘే ఇస్తే కలవ గివే కదా అది ఇంతమంది మహతులు పిలిస్తే పాపం రాకుండా ఊడుకుంటాడు. అందుకే దేవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి పరమాత్మను చేరి ఎంతో మేమందరం ఇక్కడే ఉంటాము. యాత్యత్యయం భాగవత ప్రధానః. ఆకృత్య తదృశ చ పరీక్షిత్ సమం అధుచ్ఛిత్ గురు చావ్యలీహం ఆభాగతైనాన్ అభినంద్య యుక్తాన్ శుశ్రూషమానః చరితాని విష్ణు ఇలా మహానుభావుల మాటలన్నీ విని వారిని అభినందించి వారిని చక్కగా సేవిస్తూ అయ్యా ఇందరు మహానుభావులు ఉన్నారు. ఈ నాలుగు రోజులు ఏడు రోజులు పరమాత్మ గుణములను మీరు గానం చేయండి. నేను మిమ్మలను సేవిస్తూ వాటిని వింటూ ఉంటాను. పరమాత్మ కథలను వింటాను వినగోరుతున్నాను.
ఇది ధ్యానం చేయండి సమాగతాః సర్వతయేవ సర్వే వేదాయదా మూర్తిధరాః త్రిపుష్టే వేదములు ఆకారం ధరించి స్వర్గంలో ఉన్నట్టుగా సగల శాస్త్రములు, సగల ధర్మములు రూపు దాల్చి ఇక్కడికి వచ్చారన్నట్టు ఈ మహానుభావులందరు ఉన్నారు. నైహాధమేవ నేహాధవ అముత్ర సత్యనార్ధమృతే పరానుగ్రహం ఆత్మశీలం. ఇక్కడ లేనిది ఇంకోచోట ఏదీ లేదు. ఎందుకంటే ఇది ఇతరులు అనుగ్రహించడమే ప్రధానమైన స్వభావముగా గల మీలాంటి మహానుభావుల సన్నిధి నాకు లభించింది అంటే పరమాత్మ. అనుగ్రహిస్తూ ఉన్నవాడే సదస్యవః పృచ్ఛామి ఇమం విపృచ్ఛే విశ్రమ్య విప్రా వితికృచ్ఛతాయాం కాబట్టి నేను ఒక చిన్న విషయం అడుగుతున్నాను, మీరంతా విశ్రాంతి తీసుకొని నాకు కర్తవ్యాన్ని బోధించండి. సర్వాత్మనామ్రియమానేశ్చ కృత్యం శుద్ధంచ తత్ర తత్రామృశ్యత అభియుక్తా. మరణించేవాడు ఏం చేయాలి? దీన్ని ఆచరించాలి ఇలా ప్రవర్తించాలి అని తత్రాభవత్ భగవాన్ శుద్ధంచ తత్ర ఆమృశతాం అభియుక్తా మరణించేవాడు అంటే మనం మర్చిపోదాం కదా. ఈ మరణించేటువంటి వాడు చేయవలసిన పనేమిటి అనే విషయాన్ని మీరు మాకు వివరించండి అని పరిక్షిత్ అడిగాడు. ఆ ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న. కదా ఆ రద అంటే ఇప్పుడు వచ్చి ఉన్నవారు ఎవరు దాన్ని సమాధానం న్యాయంగా చెప్పలేరు. కాబట్టి రాజు సందేహాన్ని తెచ్చడానికి చెప్పగలవాడు ఏం చేస్తున్నాడు తత్రాభవత్ భగవాన్ వ్యాస పుత్రః యదృచ్ఛయ గాం అటమానః అనపేక్షః సరిగ్గదే సమయానికి ఆ ప్రాంతానికి యదృచ్ఛయ. భగవత్ సంకల్పం తోటి గాం అటమానః భూమండలం అంతా సంచరిస్తున్నవాడు భిక్షాటన కాదు స్వామి అనపేక్ష అనపేక్ష దేనినీ కోరనివాడు.
అలక్ష్య లింగః నిజలాభ పుస్తః అలక్ష్య లింగ ఇతను మహానుభావుడని కానీ మహర్షి అని కానీ ఎవరు గుర్తుపట్టలేరు. నిజ లాభ తుష్టః తనకు లభించిన దానితో పరిపూర్ణమైన తృప్తి పొంది ఉన్నవాడు. వృతస్య బాలైహి అవధూత వేషః పిల్లలందరూ చుట్టుముట్టారు పిచ్చివాడు వచ్చాడని అందరూ పిల్లలు చుట్టుమూగి ఉన్నారు అలా. వారందరితో చుట్టుముంగబడి అవధూత ఉన్నటువంటి వాడు ఎవరాయనే వ్యాసపుత్రః. కదా సన్నాప్ చెప్పాలి కదా. కాబట్టి వ్యాస భగవానుని పుత్రుడు అక్కడికి సుఖయోగిందుడు వేంచేశాడు వధూత వేషః. తం ద్వ్యష్ట వర్షం సుకుమార పాద కరోరు భాక్వంస కపోల గాత్రం ఆయన వయస్సు ఎంత అండి అంటే ద్వ్యష్ట వర్షం రెండు ఎనిమిదులట. అంటే 16 ఏళ్ళు. 16 సంవత్సరముల వయసు ఉన్నటువంటి మహానుభావుడు అందుకే సుకుమార పాద కర ఊరు బాహు అంశ కపోల గాత్రం పరమ సుకుమారమైనటువంటి. సకల అవయవాలతో కూడుకొని ఉన్నటువంటి శరీరం కల మహానుభావుడు. చారు ఆయత అక్ష ఉన్నత తుల్య కర్ణ సుభ్రువాననం. కంబు సుజాత కంఠం విచారమైనటువంటి నేత్రములు కంబు కంఠము ఇలాంటి మహానుభావుని నిగూఢ జత్రం పురుషు చుంగు వక్షసం ఈ మెడ సాగి ఉంటే ఏమంటాం ఇంకా అయిపోయాడు అంటాం కదా ఇది భుజాలలో కలిసిపోవాలి. ఇక్కడ అలాంటి వాడు నిగూఢ జత్రం పృథుతుంగ వక్షసం విశాలమైనటువంటి ఉన్నతమైనటువంటి వక్షస్థలము కలవాడు. పృథుతుంగ వక్షసం ఆవర్తనాభిం. సుడులు చేయనటువంటి నాభి గలవాడు బలి వలుగు ఉదరంచ దిగంబరం వక్ర వికీర్ణ కేశం వస్త్రాలు ఏమి లేనివాడు దిగంబరుడు. దిగంబరుడే కానీ వికీర్ణ కేశం అతని యొక్క కేశములు శరీరం మొత్తాన్ని అలముకొని ఉన్నాయి. వస్త్ర వికీర్ణ కేశం ప్రలంబ బాహుం.
సమరోత్తమాభం బలంబ విశాలమైనటువంటి ఆజానుబాహు ఎవరు శుఖుడు? తెలుసు కదా కృష్ణుడే. కృష్ణుడి యొక్క మరో రూపే శుఖయోగిన్. అందుకే ఆజానుబాహు అరవింద అవన్నీ ఆయన అవే చెప్తున్నాడు. ఒక పేరు మారింది తప్ప ఆయనే. ఇలా. శలంబ బాహుం అమరోత్తమాభం శ్యామం సదాపిత్య వయోంగ లక్ష్మియా స్త్రీనాం మనోజ్ఞం రుచిరస్మితేనా శ్యామసుందర దేహుడు సుందర దేహుడు ఇతని యొక్క సౌందర్యాన్ని చూచి చాలామంది స్త్రీనాం మనోజ్ఞం స్త్రీల యొక్క మనస్సులో అభిలాషను తములు అయిన మహానుభావుడు ఎలా ఉచిరస్మితేన సుందరమైన చిరునవ్వుతో ఉచిరస్మితేన ప్రత్యుత్తుతాస్తే మునయః అలాంటి మహానుభావుడిని. సూచి మునులందరూ ప్రత్యుత్తితాః ఒక్కసారి ఆంధ్ర రాయని వస్తే ఎవరు కూర్చుంటారు ఆంధ్ర వేచారు ప్రత్యుత్తితాస్తే మునయః స్వాసనేభ్యః తల్లక్షణజ్ఞాః అపి గూఢవర్చసం. అతను ఎంత దాచుకున్నా తేజస్సును అవధూత లాగా ఉన్నా ఆ లక్షణాలు బాగా తెలిసిన మహానుభావులుగా వీళ్ళంతా అమాంత ఒకసారి ఆ అందరిని వేశారట. త విష్ణురాతః అతిథయ ఆగతాయ తస్మై సపర్యాం శిరసా ఆజహార ఇతను విష్ణురాతుడు ఎవరు పరీక్షిత్తు కదా మరి. పరమాత్మ చేత కాపాడబడినవాడు. రాతః అంటే దాతః. భగవంతుడే ఇచ్చాడు ఈయన. ఇలాంటి ఈ మహానుభావుడు వచ్చినటువంటి మహా అతిథికి శిరసా ఆజః తలవంచి సకల అతిథి మర్యాదలు చేశాడు. తతో నివృత్తాః అబుధాః స్త్రీయః అర్భకాః. మహాసనేసః ఉపవివేశ పూజితః అతను రాగానే అక్కడ ఉండదగని వారు సహజంగానే లేచి వెళ్ళిపోయారు. తతో నివృత్తః అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా అభుదాః స్త్రీయః అర్భకాః జ్ఞానము లేని వాళ్ళు మూర్ఖులు. పనికి రాకుండా ఉండేటువంటి స్త్రీలు, పతిపాపలు ఇలాంటి వాళ్ళు మహాసనే సహా ఉపవివేక అందరూ వెళ్ళిపోయిన తర్వాత అంటే ఉండకూడని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సుఖయోగింద్రుడు ఉన్నతాసనం మీద కూర్చున్నాడు. అంటే అలాంటి వాడు వస్తే సహజంగానే పనికిరాని వాళ్ళు అతని తేజస్సుకే భయపడి వెళ్ళిపోతారు అన్నారు.
అమృతస్తత్ర మహాన్ మహీయసాం బ్రహ్మర్షి రాజర్షి దేవర్షి సంఘై అక్కడ ఎవరున్నారు? బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవర్షులు. విరోచ తారం భగవాన్ యదీంద్రుహు గ్రహక్ష తారాని కరై స్మరితః గ్రహములు నక్షత్రములు తారలతో కూడుకొని ఉన్న చంద్రుని లాగా బ్రహ్మర్షి దేవరిషి రాజు అయినటువంటి ఈ సుకయోగింద్రుడు ప్రకాశించాడు. ప్రశాంతమాసీనం అకుంఠమేతసం మహానుభావుడు ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు అతని మేధ అంటే బుద్ధి కుంఠితం కాదు అంటే దేనికి మొక్క పోదు. ఏ పొరపాటు చేయదు. ఏ తప్పుడు భావం మన అందులో రాదు. కాబట్టి ఎందుకంటే అక్కడే ఉంది. పరమాత్మ యందే ఉంది. అతని మీద కాలం పని చేయదు చెప్పాం కదా మనం. కాలం పని చేయకుంటే ఎప్పుడు ఒకే వయసులో ఉంటారు. వయస్సు మారుతున్నది అంటే కాలం ఎఫెక్ట్ అన్నమాట అది లేదు అందుకే అకుంఠమేధసం మునిం నృపః భాగవతః అభ్యుపేత్య ప్రణమ్య మూర్ధనావహితః కృతాంజలిహి నత్వాగిర సూనృతయా అన్వ పుచ్ఛత్ ఒకసారి సాష్టా నంద ప్రణామం చేసి అవహితః సావధానంతో కృతాంజలిహి చేతులు జోడించి మళ్ళీ నమస్కారం చేసి సూనృతయాగిర వినగానే మనస్సుకు ఆహ్లాదం కలిగించే సత్యబద్ధమైన మాటతో అన్వ పృచ్ఛత్ అడిగాడు. ఏంటట అహో అధ్యవయం బ్రహ్మన్ సత్సేవ్యాహ క్షత్ర బంధవః నయంగ మేము క్షత్రియ అధములం. మేము కూడా ఏదో రాజులమని చెప్పుకుంటున్నాం ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు మేము కూడా సత్సేవ్య. అంటే మంచి వారిని సేవించదగిన వారమే. లేదు మంచి వారి చేత సేవించదగిన వారిమి రెండు ఉన్నాయి. సత్సేవ్యాః క్షత్ర బంధవః కృపయా అతిథి రూపేన భవద్భిస్తీర్ధకః కృతః ఇలాంటి మహానుభావు అతిథిగా వచ్చి మమ్ములను పవిత్రం చేశారు. మేము చాలా మంది కంటే చాలా గొప్ప వాళ్ళం అయ్యాం. అందరూ మమ్ములను సేవిస్తారు. ఎందుకు మీరు వచ్చారు అని.
మీలాంటివి అతిథిగా మా దగ్గరికి వచ్చారంటే మమ్మల్ని చాలామంది చాలా గొప్పగా చెప్పుకుంటారు. మేము ధన్యులమయ్యాము. ఏషాం సంస్మరణాత్ పుంసాం సద్య శుద్యంతి వై గృహా. మీలాంటి మహానుభావుల నామం తలుచుకుంటేనే మా సంసారములన్నీ పవిత్రములు అవుతాయి శుధ్యంతివై గృహాః కింపున దర్శన స్పర్శ పాద శౌచ ఆసనాది. ఒకసారి సుఖయోగీంద్ర అంటేనే చాలు, వ్యాస మహర్షి అంటేనే పావనం అవుతాం. అలాంటి మిమ్ములను చూచాం, స్పృశించాం. అందులో పాదాలు కడిగాం. ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇవన్నీ లభించాయి అంటే మా గొప్పే ఇదంతా అది కదా ఇదంతా మీ అనుగ్రహమే కాబట్టి సాన్నిధ్యార్తే మహాయోగిన్ పాతకాని మహంతి సద్యోనశ్యంతి లే బుమ్సాం విష్ణోరివ సురేతరా విష్ణు భగవానుడిని చూసి రాక్షసులు పారిపోయినట్టుగా మీలాంటి వారిని చూస్తేనే మా పాపాలన్నీ పారిపోతాయి. అభిమే భగవాన్ ప్రీతః కృష్ణః పాండుసుత ప్రియః. పాండవులు అంటే ఎంతో ప్రేమ ఉన్న కృష్ణ భగవానుడు మా విషయంలో. ప్రీతి పొంది ఉన్నట్టయితే పైతృశ్వసేయ ప్రీత్యర్థం తద్గోత్రస్యాత్త బాంధవః కదా మేనత్త కుమారుల యందు ప్రీతి కలిగి ఆ ప్రీతిని ఆ వంశం వారి అందరినీ చూపుతున్నాడు. ధర్మరాజు ఇక అర్జునుడు, కృష్ణుడు, నవరుడు, రహదేవుడు వరకు ఓకే. మరి ఉత్తర్యుని ఎందుకు కాపాడాలి? అంటే వారి వారు వారని. వారేమో నా వారు, వీరేమో వారి వారు, ఆ వారు వారి వారి వారు. కదా? అవునండి, ఇంకా చెప్పుకోవాలి కదా. అర్జునుడు మేనచ్చ కొడుకు అండి, అభిమన్యుడు అర్జునుడి కొడుకు. పరిక్షిత్తు అది ముందు కొడుకు మరి అంతే లేదు అంతే. కాబట్టి ఇలా వారి వారు వారి వారు వారి వారు అనుకుంటూ తద్గోత్ర శ్యాస్త బాంతవః అన్యధాతే అవ్యక్తగతే దర్శన నక్కు సంరుణాం.
కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహము ప్రీతి నా దాకా వ్యాపించింది అని చెప్తున్నారు. ఎందుకంటారా? వేరే దాఖలా వద్దు మీరు కనపడ్డారు నాకు. ఇష్టపరమ అనుగ్రహం నా మీద నిజంగా ప్రసరించకుండా ఉండి ఉంటే మీలాంటి మహానుభావుల దర్శనం నాకయ్యేదా? మా తాతగారికంటే అయితుంది. మీరు వారంతా ఒకే రకంగా కలిసి కలిసి తిరుగుతుంటారు. నేను ఎవరిని? వారి కొరకు వారి కొడుకును. కాబట్టి ఆ ప్రేమ, ఆ భక్తి, ఆ విశ్వాసం, ఆ అనుగ్రహం నాకు నా మీద స్వామికి ఉంది. కాబట్టి మీ లాంటి వారు నాకు దర్శనం అయ్యారు. నితరాం మర్యమానానాం సంసిద్ధస్య వనీయసః అతః పృచ్ఛామి సంసిద్ధిం యోగినాం పరమం గురుం ఇప్పుడు స్వామి ఇంతకుముందు వారిని అడదలుచుకున్నాను సాక్షాత్తు మీరు పరమ యోగ యోగేశ్వరు ఏం చేశారో అందు మిమ్మల్ని అడుగుతున్నాను. పురుషచ్చేహ యత్ కార్యం మ్రియమానస్య సర్వదా మరణించబోయేవాడు చేయవలసిన పని ఏమిటి యత్ శ్రోతవ్యం అధోజాప్యం దేన్ని వినాలి దేన్ని జపించాలి యత్ కర్తవ్యం దేన్ని చేయాలి? దేన్ని వినాలి? దేన్ని జపించాలి? దేన్ని చేయాలి? స్మర్తవ్యం. దేన్ని స్మరించాలి? భజనీయం. దేన్ని సేవించాలి? బ్రూహి యద్వావిపర్యయం. స్వామి చెప్పండి. ఇలా కాకుంటే విపర్యయం. తలకిందులుగా చెప్పండి. అంటే ఏది చేయకూడదో, ఏది వినకూడదో, ఏది తలతకూడదో, ఏది జపించకూడదో. అలా అయినా సరే, ఇలా అయినా సరే. మరణించేవాడు చేయవసేవాడిని చెప్పండి. అలా వద్దంటారా? చేయకూడని వాడిని చెప్పండి. చెప్పుతుంది కదా. ఇలా నూనం భగవతో బ్రహ్మన్ గృహేషు గృహమేధినాం నలక్ష్యతే కెవస్థానం. ఆపి గోదోహనం కొచ్చితో ఎందుకు అడుగుతున్నానంటే చాలా ఆత్రంగా అడిగారు పరీక్షిత్. ఎందుకంటే మొత్తం వినేదాకా ఉంటాడు వెళ్ళిపోతాడు. ప్రశ్న అడిగే గారు ఉన్నారని గ్యారెంటీ ఏముంది? ఆయన గోదోహన చెప్పాను కదా. అలా పొదుగు పట్టుకొని పాలు పిండుచున్నప్పుడు పొదుగు నుండి వెలువడిన పాలధార భూమి మీద తాకే లోపు వెళ్ళిపోతాడు.
గోదోహనం అంటే మొత్తం పాలు పండి తాగుండడం కాదు. ఆ పాల ధార భూమ్మీద పడక ముందే వెళ్ళిపోవచ్చు కాబట్టి గృహమేధినం నలచ్యతే శవస్థానం అపి గోదోహనం కొచితు. గోదోహన కాలం కూడా మీలాంటి మహానుభావులు ఎక్కడా ఉండటం చూడలేదు కాబట్టి త్వరగా అడుగుతున్నాను. తొందరగా ఏదో చెప్పండి. అనుకూల వ్యతిరేకం. చేయవసి ఉందని చెప్తారా? చేయకూడని అని చెప్తారా? తొందరగా ఏదో చెప్పండి త్వరగా వెళ్ళిపోదాం మరి మీరు. అంటే వెళ్ళిపోయే వారిని అయ్యా ఉండండి అనకూడదు అవినయం అవుతుంది అది. వారు అనుగ్రహించి బుద్ధి పుట్టి ఉండి చెప్తానంటే సంతోషం. నేను త్వరగా పోవాలయ్యా అన్నప్పుడు ఆపలేం. కాబట్టి మీరు వెళ్ళేలోపు ఏది ఊగిలేదో చెప్పండి. యెడు ఏవం ఆభాసితః పృష్టః సదాజ్ఞ శ్లక్షణయాగిర ప్రత్యపాత ధర్మజ్ఞః భగవాన్ బాదరాయణి. ఇలా ఇంత చక్కగా అడిగినటువంటి లక్షణగా వినయంతో కూడుకున్నటువంటి మాటతో అడిగినటువంటి దాన్ని విని ధర్మజ్ఞుడైనటువంటి సుఖ భగవానుడు భగవాను బాదరాయణిహి ప్రత్యభాషత అంటే బదులు పలికాడు. ఈనాటితో ఒక మెట్టు దాటాం. అంటే ప్రథమ స్కంధాన్ని ముగించుకున్నాము అన్నమాట. రేపు ద్వితీయ స్కంధం. ప్రారంభం అవుతుంది. అంటే ఉపోద్ఘాతం అయిపోయింది. ఇదంతా భాగవతం కాదు. భాగవత ఉపోద్ఘాత. భాగవతం అవతరించడానికి మూలం అయిపోయింది. ఇప్పుడు రేపు భాగవతం అవతరిస్తుంది అన్నమాట. ఏమంటా మనం ఇంట్రడక్షన్ అంటారు కదా అది అయిపోయింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషాః ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః ఇప్పుడు దాకా కథల్లో పడ్డాం. ఇక ఇప్పుడు అసలు స్వర్గులోకి వస్తాం. మనస్సు, బుద్ధి, ఇంద్రియములన్నీ ఒకచోట చేసి వినవలసిన విషయం. ఏం స్వామి ఎలా ఉన్నారు? అది ఆదివారం.
We bow to the guru lineage up to our own acharya. He who eternally worships the lotus feet of Achyuta, who is deeply absorbed in that devotion - such a one I take refuge in. We bow to Ramanuja, the ocean of all virtues. We bow to our guru Sri Sesha Sindhu (the ocean of the guru lineage). I bow to Sri Shuka Brahman. I bow to the one born in the Bharani star of Virgo, the ornament of the Vatoola lineage, the son of Sri Rangacharya, our guru - I worship Shatakopa Maharaj. We bow to all our gurus. Who is truly satisfied by listening to these stories? This is the first question - ko naamatriptyaat?
We pay our respects to Sri Shuka Brahman. Who is satisfied by listening? Those who are constantly unsatisfied - those who wander in the forest of samsara, who chase one pleasure only to find another unfulfilled desire - they will never be satisfied. But the one who has turned inward, who has realized the atma tattva - for such a one, the stories of Bhagavatam bring supreme contentment. The speaker is engaged not in mere recitation but in yoga-nishtha - a state of yogic absorption. This is not an ordinary tale.
The speaker explains: the essence of Bhagavatam is not hidden but revealed clearly. This narrative is yoga-nishtha - the story is told while Parikshit was sitting in deep yogic absorption. At that very moment, Shuka arrived. The meeting of these two great souls - one a dying king who had given up all attachment, the other the supreme avadhuta wandering in forests - creates the occasion for this divine discourse. The Bhagavatam is thus not a mere story but a living sadhana.
Different seekers come to different destinations according to their spiritual maturity. The pandita - the learned one - moves according to their knowledge. Some seek Paramatma, some desire jnana (knowledge), some desire bhakti, some perform karma, some take refuge through prapatti. For each, there is a path. The Bhagavatam addresses all of them. The question 'who is satisfied?' has a profound answer - only the one completely surrendered to Paramatma is truly satisfied.
Great souls have fallen - Pandu, Vishwamitra, Kartaviryarjuna, Dasharatha from Ramayana - all great kings and rishis have stumbled due to circumstances. This is the nature of rajadharmam - the duty of kings sometimes leads to unintended consequences. When deer (representing subjects) are troubled, the king must act. Parikshit, while hunting, acted swiftly in royal duty. Yet even this action had unforeseen consequences that set in motion the events leading to his encounter with the dying curse.
While hunting, Parikshit came upon a rishi's ashram in the forest. Wherever there is a sage's ashram, there must be water nearby - a river or a lake. The ashram of a meditating sage is always near natural abundance. The king arrived tired and thirsty after the hunt. He approached the ashram seeking water. Inside was the great sage Shamika, seated in deep meditation with all senses, prana, and mind withdrawn - a state of complete inner absorption.
In that state of deep meditation, the sage had restrained all jnanendriyas (organs of knowledge) and even the prana itself. This is akin to pranayama practiced by advanced yogis. For those with deeper capacity, even the mind is stilled. The sage was completely unresponsive to external stimuli - he could not see forms, hear sounds, or respond to visitors. When Parikshit arrived thirsty and requested water, the sage, in his state of nirvaikalpa samadhi, could not respond.
This great sage Shamika had attained brahma-bhuta state - the state of being merged in Brahman. As the Gita says: 'Yasmaat nodvijate lokah, lokaat nodvijate cha yah, sthira-buddhir asammoodhah brahma-bhooyaaya kalpate' - one from whom the world is not disturbed, and who is not disturbed by the world, with steady intellect, undeluded - such a one is fit for liberation. The sage had reached that state where ordinary social conventions no longer applied.
One who has realized - 'naanavaptam avaaptavyam' - there is nothing left to attain, no desire left to fulfill - such a one is completely content. Even Paramatma himself cannot be required to give anything more, for this person has already arrived at the fullness of being. Such a being is jitendriya (master of senses), jita-manaska (master of mind), jita-buddhi (master of intellect) - fully sovereign within. The sage Shamika was in exactly this supreme state when the king arrived.
There was no arghya (offering of water), no padya (washing of feet), no achamaniya (sipping water for purification) - none of the usual royal welcomes. Not even a blade of grass was offered, no seat was prepared. The king felt dishonored - 'avajnaatam ivaa' - as if he had been deliberately disregarded. But the truth was the sage was simply absent from ordinary awareness, lost in the depths of Brahman consciousness. This misunderstanding would set off a tragic chain of events.
The mind, intellect, and senses - when they are completely purified and withdrawn into the inner fire of yoga - this is the ultimate state. When the ahutis (oblations) are offered completely into the inner agnihotra, the body's energy is consumed in that divine fire. God takes all the energy of the body into that sacred inner flame. The sage's entire being was offered into this inner yajna. His outer non-responsiveness was the mark of complete inner absorption, not disrespect.
When a sattvic ashram is entered by one of tamasic nature, what happens? Kartaviryarjuna went and caused humiliation. Vishwamitra went and faced ignominy. Dushyanta went and his conduct caused grief to Shakuntala. When the wrong person enters a sacred space, the consequences are unpredictable. The power of the ashram can work in unexpected ways. The energy field of a great sage's dwelling is potent and sensitive to the character and intention of those who enter.
How did Parikshit protect dharma? The four pillars of dharma had been upheld. He had even disciplined the kali-purusha - the personification of the Kali age. The kali-purusha had requested permission to remain in certain places: gold, gambling, liquor, women, and violence. The king permitted this. But the critical lesson is: kali-purusha entering gold means even a dharmic ruler becomes subject to the influence of Kali when possessing gold. The king himself unknowingly wore a golden crown.
Objects carry the energy of those who have used them. One should not use articles belonging to others. If one must use them, the owner's permission should be sought. The reason is: through an inseparable connection between the person and the object, the qualities and energy of that person transfer to the new user. This principle explains why we see certain behaviors arising unexpectedly in people - they are influenced by the energies embedded in the objects around them.
The place where we dwell and the objects we use - their influence falls upon us. If the person who used an object was unvirtuous, their negative qualities transfer through the object. The example of Jarasandha's crown being worn by a king leads to the impulse to humiliate other kings. The influence was subtle but real. This explains how Parikshit, influenced by the golden crown's kali-tainted energy, acted impulsively toward the meditating sage - placing a dead serpent on his shoulders.
The king was essentially 'playacting' tapas - 'mrishaa samaadhi' - a false meditation. The sage was sitting as if in meditation but the king, influenced by Kali, could not truly recognize this. When a great ruler arrives, one should rise, bow, and show proper respect - these social protocols exist for good reason. The king expected these courtesies but received none. Under the influence of Kali residing in the gold of his crown, his judgment was clouded, leading to the fateful act.
The rishis had raised this king through their tapas-shakti, their spiritual power and radiance. 'We nurtured you, we gave you our energy, and you are ruling under our protection' - this is the unspoken compact between rishis and kings. When Parikshit insulted the meditating Shamika, the rishis felt the violation deeply. They had invested their tapas in this royal lineage. Only the boy Shringi, the sage's son, did not know that social convention cannot apply to one in deep meditation.
Can one speak to a person in samadhi? Can one greet them as usual? Can one disturb their meditation? Fortunately, the sage himself had not known what happened - he was in deep absorption. If he had been aware, what would have happened to the king? The young Shringi, learning what the king had done - entering the sacred space and placing a dead serpent on his father - felt deep outrage on behalf of his father's dignity and the honor of brahmanas everywhere.
The story of the mispronounced mantra - 'Indra-shatruhu vardhaasvaa' - is told here. The accent on the mantra was wrong: pronounced with udaatta (high accent) it means 'may the enemy of Indra grow' - i.e., the asura. Pronounced with anuudaatta (low accent) it means 'Indra, destroy your enemy.' When Tvashta pronounced it with the wrong accent for his revenge against Indra, the very power of the Vedic word worked against his intention, creating Vritra who was ultimately defeated by Indra.
Thus, one who violates the boundaries of propriety - 'lankita-maryaadaam' - one who transgresses the proper order - will be punished. The boy Shringi cursed: 'Let Takshaka, the king of serpents, sent by me, bite this transgressor on the seventh day from now.' 'Tad-druham' - this one who has harmed the honor of a brahmana - let him face the consequence. The curse was pronounced, and immediately its power was set in motion, though the sage himself was still unaware of events.
Then the father asked, 'Why are you crying, my child? Who has wronged you?' When told what had happened, the sage Shamika responded with compassion: 'Nisan-shaptam atat-arham narendram' - 'This curse was not deserved by this king.' The sage recognized Parikshit's greatness and his momentary lapse under Kali's influence. A great soul sees beyond the transgression to the underlying reality. But the curse had already been pronounced - words of power cannot be recalled once they are released.
Like fire in the hands of a child - if it is given to an innocent child who doesn't know its power, the child will play with it carelessly. But one who knows its power handles it carefully. The power of a Vedic curse is like fire - in the hands of a young, passionate ascetic like Shringi, it was released without full discernment. The father, a wiser sage, understood the gravity of what had been done and sent a messenger to warn the king, showing the compassion that marks a truly advanced soul.
In Ramayana it is stated - 'na araajake janapade svakam bhavati kancana' - in a kingless land, nothing belongs to anyone. Whoever has power takes what they want. When the protective dharmic king is absent, chaos reigns. Looting becomes commonplace. This is why the rishis invested their tapas into protecting the royal lineage - not from personal attachment but from the understanding that dharmic kingship is the foundation of cosmic and social order.
This is stated so clearly by the great sage: 'tatah artha-kaamaabhiniveshitaatmanaam' - when dharma and moksha are forgotten, when people are completely absorbed only in artha (wealth) and kama (sense pleasure), what happens? 'Sunaancha piva varna-sankarah' - there is varna-sankara, a mixing and deterioration of social order and values. Like dogs mixing indiscriminately, society loses its cohesion. This was the state Parikshit was protecting against, and his temporary lapse risked undoing all his work.
Why did you act with this immature judgment? This is being said again - 'not a mature intellect.' Who came? What kind of being was Shamika? Such a great one - why did he make this mistake? On reflection, perhaps he was momentarily overcome, a momentary lapse of character. The king himself reflected deeply on his own error. A great man's greatness is shown not just in his virtues but in how he examines his own failures. Parikshit's self-reflection here is the mark of true nobility.
Those who have been humiliated, struck, criticized, harmed - 'naasya takat pratipoorvanti' - such devotees do not retaliate. Who are these? The devotees of Paramatma. Even when they have the power to retaliate - 'chetgal prabhavo' - they choose not to. The Bhagavata devotees absorb insults with equanimity. This was Shamika's own response - no anger, no retaliation, only a gentle concern for the king who had unknowingly erred. The highest devotion is seen in such non-reactive forbearance.
This is what we might call a worldly saying - a laukika vakya - worth noting down and revisiting. Sometimes when we review such reflections, even once in many readings, something strikes home. The repeated encounter with wisdom gradually polishes the inner mirror. The Bhagavatam is structured this way - the same truths are approached from many angles, many stories, many examples, so that when the teaching lands, it lands at exactly the right moment for the particular listener.
The hidden, secret radiance - the tejas that was concealed within, not displayed outwardly - the brahmin's inner brilliance that was not visible to external eyes. Parikshit reflected: 'I behaved like a wicked person toward a great brahmana who was radiant within but appeared silent and unassuming outwardly.' This reflects the king's genuine self-examination and remorse. He recognized the quality he had failed to perceive in the sage - the very quality that made the transgression so serious.
The fire of the angered brahmana has come to consume this kingdom completely - 'may it burn everything to ashes.' And then: 'abhadrasya punarnama bhootu papeeyasee teehe' - may evil-minded thinking toward brahmanas, devas, and cows never arise in me again. Parikshit prayed not for escape from the consequence but for purification of his inner nature. This prayer reflects the attitude of a true seeker - not bargaining with Paramatma but genuinely desiring inner transformation.
This is exactly our situation - our desires and hopes exist as long as the body exists. For the body's maintenance, countless desires and calculations arise. But now the body itself will be gone in seven days. After that, why continue with all these plans? The king reflected: with seven days remaining, the most intelligent response is to completely let go of all worldly concerns and focus entirely on Paramatma. This wisdom - using the certainty of death as a catalyst for liberation - is called prayopavesha.
As long as the body exists, what should we do? We must serve the lotus feet of Paramatma. With these seven days available - 'if fortune favors me, perhaps even moksha will come.' With this attitude, the great king undertook prayopavesha - the conscious fast unto death. He thought: whatever good I can do in these final days, let it be done. He went to the Ganga and took his seat, prepared to leave all attachments behind and depart with full consciousness.
He took his seat by the Ganga and renounced everything. News of the great king's final fast spread like wireless transmission - even without modern communication, great events travel instantly. Everyone knew. From the distant corners of the realm, sages, devotees, and great souls began arriving. Like eyes closing opens inner vision, the renunciation of Parikshit opened a gathering of the greatest spiritual luminaries of the age. The Ganga's bank became the site of the final, supreme discourse.
After all the sages had assembled and sat in comfortable seats, Parikshit bowed to them in complete humility and prepared to make his request - 'kripta-pranaama sachi-keerta-sittam vijnaapayaamasaa' - he wanted to express what was in his heart. He addressed all the assembled masters with deep reverence, offering proper prostrations to each. Then he spoke his request: 'I have committed a transgression. Please guide me. I am about to die in seven days. What is the highest dharma for one in this situation?'
The king admitted: 'I was deeply attached to family and household - grihe-shvabheekshnam vyaasakt-chittasya samsaaram' - my mind was constantly absorbed in samsara, in home and family. That is why I made this mistake. When hunger and thirst come, we lose our patience - they are primal forces. How can one avoid anger when hungry and thirsty? The king showed profound psychological honesty - he did not blame the sage or the curse but examined his own inner state that allowed the error to occur.
Even if Takshaka comes on whatever day - even if he burns me - I will not be affected. Why? Because I am the one who is singing Paramatma's name. The opportunity of seven days has come - what greater gift? In these seven days I will completely, fully engage in Paramatma's name, his qualities, his stories. Let the snake come whenever it will - I am prepared. The king's complete fearlessness in the face of death, rooted in his devotion to Paramatma, is the true essence of vairagya.
At the southern bank of the Ganga - the consort of the ocean - seated facing north and east on the bank, the great king had taken his final seat. 'Devanca tasmin naradee-vadeve praayopavishte divi deva-sanghaa' - as this great man who was like a deva took his position for prayopavesha, in the heavenly realms too the assemblies of devas gathered to witness this rare event. The celestials showered flowers. The entire cosmos took notice of this supreme act of surrender.
The great ones present - 'rajakireta-dushtam adhyaasanam' - even those accustomed to thrones served by countless kings sat there. Parikshit had abandoned a magnificent kingdom - like grass, like nothing of consequence. 'It is not yours - it was your father's.' This is the great teaching: nothing we have is truly ours. Everything is received and returned. The king demonstrated the highest wisdom by treating even a kingdom encompassing many subordinate kings as something to be relinquished without hesitation.
This is to be meditated upon: all the great ones had gathered - 'samaagataah sarvataeva sarve vedaaya murtidharaah tripushte' - it was as if the Vedas themselves had taken form. All the shastras, all the dharmas had embodied themselves in the assembled sages. It was as if the collective wisdom of the universe had gathered at one place. Then into this extraordinary gathering, Shuka - who was wandering through the forest as an avadhuta - arrived. His arrival transformed the assembly.
Alakshy-lingah - his true nature could not be identified by external signs. He was 'nija-laabha-tushtah' - satisfied with whatever came naturally to him, completely content with what life offered. 'Vrittasya baalaih avadhuta-veshah' - surrounded by boys, dressed as an avadhuta renunciant. He had no identifying marks of an ashrama or social position. Yet this was the son of Vyasa himself, the one who had received the entire Bhagavatam directly from Vishnu's own grace through Vyasa.
His appearance was like the most beautiful form - 'samaro-ttamabhaam balamba vishaalama-ajaanu-baahu' - with long arms reaching to his knees, the mark of a great soul. Who is this Shuka? The same presence as Krishna himself. He was 'Krishna's very form in another name,' as the speaker explains. Shuka's dark complexion, beautiful form, long arms - these all echo the description of Krishna. It was not accidental: Shuka was indeed Krishna's own manifestation in the form of a wandering sage.
Here assembled were brahmana-rishis, raja-rishis, and deva-rishis. 'Virochataaram bhagavaan yadiindra-huh grahascha taaraanikara smari-tah' - the Lord shone like the moon surrounded by planets and stars. Just as the moon outshines all the stars around it, so Shuka's presence illuminated and surpassed all the great sages present. The entire assembly rose and bowed when Shuka arrived. Even the greatest sages recognized the unique eminence of this extraordinary being.
Parikshit addressed Shuka with deep humility: 'Your arrival here as our atithi (honored guest) has blessed us enormously. We are truly glorified that you have come. Merely the remembrance of great souls like you instantly purifies entire households - eshaam smranaaat pumshaam sadyah shudhyanti vai grihaa. By your coming to our house, we are purified. We consider ourselves most fortunate.' This greeting reflects the highest etiquette of a devotee receiving a great sage.
The grace and love of Krishna has reached even me - this is what Parikshit expressed. Why did he say so? Because Shuka had appeared before him. He said: 'Without the genuine grace of Paramatma being truly extended to me, a great soul like you would not have appeared in my life. Your very appearance here is the proof that Paramatma's anugraha (grace) is upon me.' This understanding - that all good that comes to us is the Lord's grace - is the mark of true surrender.
Parikshit offered Shuka the time of one 'go-dohana' - the duration of a cow-milking - for the discourse. This was not a full sitting but the minimum auspicious time. Go-dohana kaalam: the time it takes to milk a cow, approximately one and a half to two hours. This is considered the ideal duration for a pravachanam. The request itself shows Parikshit's wisdom - he understood that even a brief encounter with such a master could accomplish what years of other practices might not. The great Bhagavatam discourse began.