కర్మ మరియు సృష్టి: భగవంతుడు ఎందుకు సృష్టించాడు
Karma and Creation: Why Did God Create the World
భగవంతుడు సృష్టి ఎందుకు చేశాడు అనే గొప్ప ప్రశ్నకు సమాధానం ఇవ్వబడింది. ప్రభువు జీవుల శరీరంలో ఉంటే కర్మ ఆయనకు అంటుతుందా? జీవుని కర్మ బంధం ప్రభువుకు వర్తించదు - ఆయన సాక్షి మాత్రమే అని సిద్ధాంతం స్థాపించబడింది. జ్ఞాన మార్గంలో ప్రయత్నం కాదు, అవగాహనే కీలకమని నొక్కి చెప్పబడింది.
A profound philosophical question is addressed: why did God create the world? And if the Lord enters creation, does the karma of the jiva (bound soul) transfer to Him? The session carefully distinguishes the Lord's presence within the body from the jiva's karma-bondage - the Lord is the inner witness (sakshi) but is untouched by karma. The Lord's gentle reply to seekers of knowledge is that understanding, not mere effort, is the key.
సర్వం జదేవర్యమే నమో నంగయాం ఆగ్యత్య రక్తులమపే సురాభిరామం శ్రీమత్సరంగి యుగలం ప్రణమామి మూర్ధ్ర భూతం తరస్య మహదాత్వయ భక్తనాథ శ్రీ భక్తి సార కులశేఖర యోగివాహా భక్తాన్ దిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప సంకా సింహార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వుందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పుత్రాక్షం నీరజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వుందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విలస కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖ చక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం బరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేలి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యత్పతేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నత్తారం శిక్షేత్ పౌత్రం కల్మషం పరాచరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిథయే వాశిష్టాయ నమో నమః యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధుల కుల భూషణం శ్రీ రంగార్య గురో పుత్రం శధ గోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః
భగవత్ బంధువులారా విదురుడు మైత్రేయుణ్ణి సృష్టి విధానంలో ఉన్నటువంటి ఒక రహస్యాన్ని సందేహాన్ని అడిగాడు. పరమాత్మ సృష్టి చేశాడు అంటున్నారు. దేని కోసం చేశావ్? ప్రయోజనాన్ని ఆశించా? ఆశించకరా? ప్రయోజనం లేకుండా పని ఎవరూ చేయరు. ఒక శ్లోకం కూడా ఉంది ప్రయోజనం. అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే బుద్ధిహీనుడు కూడా ప్రయోజనం లేకుండా ప్రవర్తించడు అని. మరి ప్రయోజనం ఉండి ప్రవర్తించాడు అంటే పరమాత్మ కూడా పొందవలసిన ప్రయోజనం ఇంకేదైనా ఉందా? అతనికి ఏమైనా తీరని కోరికలు ఉన్నాయా? తీరవలసినవి ఉందాయా? పొందలేనివి పొందవలసినవి ఉన్నప్పుడే మనం కొన్ని పనులు చేయడానికి ప్రయత్నిస్తాం. మరి పరమాత్మ కూడా చేస్తున్నాడంటే ఏదైనా ఆయనకు కూడా కావాలా? చెప్తాడు గీతలో నానవాప్తం అవాప్తవ్యం వర్తయేవచ కర్మణిం. అయినా నేను పనిలో ఉన్నాను అంటాడు ఆయనే. సృష్టి అనేది కేవలం లీల అనుకున్నా లీల కూడా. వినోదం కోసం కాబట్టి వినోదం కూడా ఒక ఫలమే కాబట్టి మరి ఆ ఫలాన్ని స్వామి కోరినాడు అంటే ఆయనే అవాప్త సమస్త కాముడు కాకపోవాల్సి వస్తుంది. రెండవది సకల చరాచర జగత్తులో అణువుగా మహత్తుగా అన్నిట్లో తాను వ్యాపించి ఉన్నాడు. అను వారు మీరు చెప్పారు. మరి అన్నిట్లో తాను వ్యాపించి ఉంటే తాను ఎందులో ఉన్నాడో దాని దోషం అతనికి వస్తుందా లేదా? అంటుతుందా లేదా? మనం బురదలో కాలు పెట్టాము, తప్పకుండా మనకు బురద అంటి తీరాలి. మరి ప్రతి దానిలో తాను అంతర్యామిగా ఉన్నప్పుడు ఆ శరీరంలో ఉండేటువంటి దోషములు.
అతనికి సంక్రమిస్తాయా లేదా? అంటే మనం ఏం చెప్పుకుంటామంటే జీవుడు కర్మవశుడు. కర్మబద్ధుడు కాబట్టి కర్మల వలన కలిగిన సంస్కారంతో వచ్చిన శరీరంతో కర్మలు ఇచ్చేటువంటి ఫలితాన్ని అనుభవిస్తాడు జీవుడు. కర్మ వశ్యుడు కాబట్టి. పరమాత్మ కర్మవశుడు కాదు కాబట్టి అతనికి ఇలాంటి దోషాలు ఏవి ఉండవని సమాచారం. అంటే అది కూడా సరిపోదేమోనండి ఎందుకంటే. కర్మలే డైరెక్ట్ గా దుఃఖాన్ని సుఖాన్ని ఇస్తున్నాయా? కిం కర్మణాం సుఖ దుఃఖ జనకత్వం పూత శరీరస్య అంటే చాలా చాలా లోతుగా వెళ్ళాలి. ఒకసారి మనకు ఆ స్వరూపం అర్థమైంది అనుకోండి ఆనందంగా వెళ్తాం. కర్మలే సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తున్నాయా? కర్మల చేత సంప్రాప్తించిన శరీరంతో అనుభవిస్తున్నాం. సుఖాన్ని దుఃఖాన్ని కర్మలే ఇస్తాయి. కానీ ఇచ్చిన సుఖ దుఃఖాలను అనుభవించేది ఏది? దేని ద్వారా? శరీరం ద్వారా. శరీరము లేనినాడు సుఖ దుఃఖాలను మనం అనుభవించలేం. కాబట్టి సుఖ దుఃఖాలను అనుభవించడానికి సాధనమైన శరీరాన్ని ఇచ్చేది కర్మ. ఇప్పుడు ఏది అపురుషార్ధం ఏది పురుషార్ధం కర్మ జ్ఞాన భక్తి ప్రపత్తి నాలుగు పురుషార్ధాలు. సంతోషం. కానీ ఇందు వాడి జైన కర్మ తోటి లేదా జ్ఞానం తోటి వేటితోటైనా కానీ కలగబోయేటువంటి ఫలితానికి కారణమైన శరీరాన్ని ప్రసాదించే తత్వం వాటికి ఉంది. శరీరం అన్ని రకాల కష్టాలను సుఖాలను ఇస్తుందంటే శరీరం పురుషార్ధమా అపురుషార్ధమా? అపురుషార్ధం.
పురుషార్ధమైన శరీరాన్ని కర్మ ఇస్తున్నప్పుడు, మరి ఆ శరీరంలో పరమాత్మ ఉన్నప్పుడు అతనికి కూడా శరీరం ఉన్నట్టే కదా. పరమాత్మ మనలాగా సుఖ దుఃఖాలు అనుభవించకున్నా సుఖ దుఃఖాలు అనుభవించడానికి సాధనమైన శరీరం అతనికి కూడా లభిస్తుంది కాబట్టి పరమాత్మ కూడా ఆ పురుషార్ధాన్ని పొందుతున్నవాడే కదా. అయినప్పుడు అతనికి సృష్టి ఎలా చూపుతుంది? ఇక్కడ అయినవాడు ఎవరు ప్రశ్న? విదురుడు సాక్షాత్తు యమధర్మరాజు. ఉత్తో వాళ్ళ మాటలు కావు. కాబట్టి ఆయన అన్నాడు స్వత్యంగా మనకు. ఏతన్మే ఏతస్మిన్మే మనో విద్వన్ కిద్యతే అజ్ఞాన సంకటే తన్న పరానుద విహో కష్మలం మానసం ఇది నా మనస్సును బాగా తొలచి పారేస్తున్నది ఏమిటి పరమాత్మ శరీరం ఉందా? పరమాత్మ సుఖ దుఃఖాలు పొందకున్నా సుఖ దుఃఖాలకు సాధనమైన శరీరాన్ని పొందుతున్నాడు కాబట్టి మరి ఫలితం పొందుతున్నట్టే అనిపిస్తుంది కదా మరి దాన్ని అతను కూడా పొందితే కర్మవశ్యుడు అయినా కాకున్నా తేడా లేదు. మనకు శరీరం వస్తున్నది అతనికి శరీరం వస్తున్నది. అంటే ఈ శరీరంలో ప్రవేశించి ఆ శరీరంలో ఆ శరీరంలో ఉండే జీవుడు పొందవలసిన ఫలితాన్ని అందింపచేస్తున్నాడని చెప్పుకున్న. అతని కూడా కావచ్చు, నిర్దేశకుడే కావచ్చు, అయినా అతను కూడా అందులో ఉన్నాడు అన్నప్పుడు అతనికి కూడా తెలియని ఒక సంబంధం ఏర్పడుతుంది. మరి ఆ పురుషార్ధాన్ని పరమాత్మ కూడా స్వీకరిస్తున్నాడే దీన్ని మనం ఎలా సమానుభయం చేయాలి అనే ఈ సందేహం నా మనస్సును ఖేదపరుస్తుంది మహానుభావా దీనికి మీరు చెప్పవలసింది అని అన్నారు ఏ తన్మే సౌ ఏతస్మిన్ మే మనో విద్వన్ ఖిజ్యతే అజ్ఞాన సంకటే తన్నః పరాణుల విభో కస్మలం మానసం మహత్ అంటే అప్పుడు స ఇత్తం శోధితః క్షత్ర తప్ప జిజ్ఞాసునా మునిహి అడిగిన ప్రశ్న జిజ్ఞాస తోటే కానీ జిగీషతో కాదు అంటే విషయాన్ని స్పష్టంగా
తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే తప్ప మరి ఒకటి కాదు కాబట్టి దాన్ని తెలుసుకునేటువంటి స్వామి ప్రత్యాహ భగవత్ చిత్తః స్మయన్నివ గతస్మయః దీనికి ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. ఏ మాత్రం గర్వము లేదు. సంస్కృతంలో స్మయ శబ్దమునకు మూడు అర్థాలు ఉన్నాయి. ఒకటి ఆశ్చర్యమని మరి ఒకటి అహంకారమని. మూడవది ఎదుటి వాని చిత్తాన్ని తెలుసుకున్నాను అనేటువంటి దర్పం. దర్పము, అహంకారము, ఆశ్చర్యం. మూడు అర్థాలు ఉన్నాయి అందుకే స్మయన్నివ గతస్మయః. ఎలాంటి దర్పము, ఎలాంటి అహంకారము లేనివాడైనా నవ్వుతున్నట్టుగా అంటే చాలా బాగా అడిగావురా. వింటే విన్నావు కానీ. నీ మనసులో ఎంతటి జిజ్ఞాస ఉందో భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి తపనను బాగా వ్యక్తం చేశావని చిరునవ్వుతో గతస్మయః ఇదంతా నాకే తెలుసు అనేటువంటి ఎలాంటి దర్పం కానీ అహంకారం కానీ లేకుండా ఎందుకు లేదయ్యా అంటే భగవత్ చిత్తః మనస్సును పరమాత్మ యందే లగ్నం చేశాడు కాబట్టి పరమాత్మ యొక్క అత్యద్భుతమైనటువంటి స్వరూపాన్ని చెప్పటానికి అవకాశం లభింపజేసినందుకు స్మయన్నివ. ఎందుకు ఆనందం? సంతోషం ఎందుకు అంటే భగవంతుని స్వరూపాన్ని తెలపటానికి కావలసినటువంటి అవకాశం ప్రసాదించినటువంటి వాడు విదురుడే మరి. అడగకుంటే ఏం చెప్పలేం. శుభకాయ అంటే ఎవరు? ఎవరు ఉపకారకులు? గురువు కాడా శిష్యుడా? అంటే శిష్యుడు అనేది సిద్ధాంతం. అడగదనుకోండి గురువు ఏం చెప్తాడు? ఉత్త సిద్ధాంతం కాదు మనకు భగవత్ రామోయ్య వారి చరిత్ర మనం పరిశీలిస్తే కూలత్తాళ్వారి యొక్క సంబంధం తోటి న్యాయక ముక్తి వస్తుంది అన్నాడు రామోయ్య గారు. ఇంత ఇంత మంచి ఉత్తమ శిష్యుడు నాకు సచ్చిష్యుడు లభించాడు కాబట్టి సచ్చిష్య సంబంధంతో నాకు మోచం రావటం ఖరారు. ఊర తాల సమస్య ఉన్న చోట తనకు మోసం అవుతుంది రామచలి వారు ధైర్యంగా చెప్పుకున్నాడు. సంతోషించాడు. కాబట్టి ఆ సచ్చిస్య లాభం అనేది ఉందే అది ఎప్పుడో పుణ్యం చేసినట్టు ఉంది భాగవతం వింటుంది. ఆ అదే.
అదే తాగతో మిండాకు వచ్చే. అందువల్ల ఇలాంటి భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడానికి కావలసిన అవకాశాన్ని కలిగించినందుకు ఆనందపడుతూ. పరమాత్మ యందే మనస్సు లగ్నం చేసి అంటున్నాడు సేయం భగవతో మాయ యత్ నయేన విరుద్యతే ఈశ్వరస్య విముక్తస్య కార్పణ్యం ఉత బంధనం నాయనా. ఈ పరమాత్మ మాయ నీ లాజిక్ అండదురా అంటుంది. యత్ నయేన విరుద్యతే. నయం అంటే నీతి, తర్కం, హేతువాదం అంటాం కదా మనం. ఆ హేతువాదానికి పరమాత్మ మాయ అందదు. ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నల్లోనే మీకు అర్థం కాని ఒక అతి రహస్యమైనటువంటి సూక్ష్మాంశం ఇమిడి ఉంది. కర్మలు చేస్తున్నాం. కర్మలు చేసినందువల్ల కర్మలకు ఆగునమైన శరీరం లభిస్తూ ఉంది. ఈ లభించిన శరీరం తోటి కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నాం. కదా? కర్మలు ఆచరించాం. ఓ సంస్కారం కరిగింది. ఈ సంస్కారాన్ని చెప్పేటప్పుడు శరీరం వచ్చేసింది. ఈ శరీరంతో మనం ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాం. ఇంతవరకు బాగానే ఉంది. కానీ శరీరము వచ్చిన తరువాత ఆ శరీరముతో సుఖమో దుఃఖమో అనుభవించుట కర్మవశ్యత. శరీరము ఉండి కూడా దుఃఖాలు లేకుంటే కర్మ వస్థిత కాదు. అయితే కర్మ కర్మగా ఎలాగ దుఃఖాలు మనకు ప్రసాదించలేదో. ప్రతి శరీరము తప్పకుండా సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించే తీరాలి అనే నియమం కూడా లేదు. అంటే ఏ శరీరం కర్మతోటి లభిస్తుందో ఆ శరీరంతో ఆ బలం అనుభవించాలి. పరమాత్మ స్వతంత్రుడు కదా? స్వాతంత్ర్యంతో అభిమత ఉరుదేహః అంటాడు స్వామి.
తన ఇష్టం ప్రకారం ఏ దేహమైనా తీసుకుంటాడు స్వామి. మరి తాను సంకల్పించి తీసుకున్న శరీరంతో దుఃఖాలు ఉంటాయా? అనుభవించడు. శరీరం ఉంది సో దుఃఖాలు లేవు. ఏం చేద్దాం? కాబట్టి ప్రతి శరీరము సుఖమును దుఃఖము తప్పకుండా అనుభవించి తీరాలనే నియమం లేదు. ప్రతి అంటే కర్మ పద్ధతి తీసుకుంటుంది. కర్మ అతీతమై స్వేచ్ఛామయమైన శరీరం ఉన్నప్పుడు దానితోటి ఎలాంటి దుఃఖాలు లేవు. కాబట్టి. పరమాత్మ స్వీకరించిన శరీరంలో సుఖ దుఃఖాలు ప్రసక్తి లేదు. ఇక రెండవది. మనము ఆచరించినటువంటి కర్మల వలన మనకు లభించినటువంటి శరీరంతోటి మనము పొందేటువంటి సుఖ దుఃఖములను నిర్దేశించే పరమాత్మ ఆ సుఖ దుఃఖములను తాను పొందుతాడని చెప్పవచ్చును. ఎలాగంటే దొంగతనం చేశారు. శిక్షగా అతన్ని జైల్లో వేశాడు. శిక్ష అనుభవిస్తున్నటువంటి దోషులందరికీ శిక్షను సక్రమంగా అనుభవింపజేసేటువంటి అధికారి ఉంటాడు, జైల్ అధికారి. వాడు కూడా జైల్లోనే ఉంటాడు. కానీ వాడిని ఏమంటారు? జైలర్ అంటారు. కానీ ఖైదీ అనరు. కదా? అంటే అందులో ఉండడం సమానమే. కానీ వాడు కష్టాలు కానీ బాధ అనుభవించడు, అనుభవింపచేస్తాడు. అనుభవింప చేసేవాడు కూడా అనుభవించే వానితో సమానంగా అనుభవించే ప్రదేశంలోనే ఉంటాడు. అంత మాత్రాన అతనికి ఆ దోషములేవి అంటవు. ఇలాగే ఈ శరీరంలో చేరినటువంటి జీవాత్మ అతను చేసిన ఏ కర్మలకు అతనికి ఈ మానవ, నర, ఏదో దేవతా, రాక్షస ఇత్యాది దేహాలు వచ్చాయో ఈ దేహాలలో ప్రవేశించినటువంటి జీవుడు.
ఇదివరకు చేసినటువంటి కర్మలకు తగిన ఫలితాన్ని అనుభవిస్తున్నప్పుడు నేను పూర్వజన్మలో ఏం పాపం చేశానో ఇలా బాధపడుతున్నాను. కనీసం ఈ జన్మలో అయినా కొన్ని మంచి పనులు చేద్దాం. ఏమి చేస్తే మనం ఇటువంటి దుఃఖాలు పొందాము అలాంటి పని చేద్దాం. ఆ పరమాత్మను ప్రార్థన చేద్దాం, సేవ చేద్దాం అనే భావన వీరిలో కలిగినప్పుడు. వీడిలా భావిస్తున్నాడని సంగతి తెలుసుకున్న పరమాత్మ తన అపారమైనటువంటి దయతో వీడి కర్మశేషాన్ని సంచితాన్ని లేదా ఆగామిని తొలగించవచ్చు. కానీ అక్కడే ఉంటాడు. తాను ఏ శరీరంలో ఆత్మకు అంతర్యాముగా ఉంటున్నాడో తాను అంతర్యామిగా ఉన్న ఆత్మ, అంతర్యామిగా ఉన్న శరీరం అనుభవించవలసిన కష్ట సుఖాలను తప్పించే అధికారం అందులో ఉన్న పరమాత్మకు ఉంటుంది. చేసిన వాని పరిదమే తప్పించేవాడు తాను అదనం అనుభవిస్తాడా? లేదు కదా. కాబట్టి అందులో ఉంటే తప్పకుండా దోషం అంటారనేటువంటి వాదనకు. అర్థం లేదు ఎన్నయేన విరుజ్యతే శ్రేయం భగవతో మాయ అది పరమాత్మ యొక్క సంకల్పం దాన్ని మనం యోగమాయ అంటున్నాం చూడండి ఇది నయేన విరుజ్యతే నీ నీతికి నీ వాదానికి అది సరిపడదు మనకు ఎప్పుడూ నా జ్ఞాపకం అనుకుంటాను, నిప్పు కాలుతూ ఉంది. ఇంకేదో మంచు చల్లగా ఉంది. ఎందుకు? ఏం చేద్దాం? ఏం చెప్పాలి కారణం? మనం ఏం కారణం చెప్పలేం. అయినప్పుడు మరి ప్రకృతి సిద్ధమైనటువంటి విషయములకు ఎలాగైతే మనం హేతువును చెప్పలేమో అది ఏ లాజిక్కు హేతువాదానికి అందదో. ప్రకృతి అంటే ఏమిటి? పరమాత్మ మాయే. అదే అంటున్నాడు శేయం భగవతో మాయ య నయేన విరుచ్ఛతే ఈశ్వరస్య విముక్తస్య కార్పణ్యం ఉత బంధనం.
అందుకే విముక్తస్య ఈశ్వరస్య కార్పణ్యం ఉత బంధనం అంటాడు. విముక్తస్య ఈశ్వరస్య అని. ఐ హోక్ ఇది కూడా వస్తుంది అది. అదే అందులో చేరిన పరమాత్మకి అనుభవించినట్టు అది దాని చదివితే మనకు కూడా వస్తుంది. అందుకే ఆ అదే కారణం. కాబట్టి ఇందులో అతను విముక్తుడు అంటే ఆ పరమాత్మకు ఎలాంటి బంధములు, ఎలాంటి శరీరము, ఎలాంటి దుఃఖములు అతనికేం ఉండవు. కాబట్టి సర్వధా విముక్తుడైనటువంటి వాడికి ఏవి అంటని పరమాత్మకు దైన్యం ఉంటుందా? బంధనం ఉంటుందా? బాధలు ఉంటాయా? ఇలాంటివే ఉండవు అంటాడు. యదర్ధ్యేన వినాముష్య పుంసః ఆత్మవిపర్యయః ప్రతీయత ఉపద్రష్టుః స్వశిరచ్చేదనాదికః మీకు ఉదాహరణ కావాలంటే చెప్తున్నాడు యదర్ధేన వినా అముష్యపుంసః ఆత్మవిపర్యయః మనకు కావలసింది ఏమిటి? జ్ఞానం అంటున్నాం కదా? జ్ఞానం అంటే ఏమిటి? దేన్ని జ్ఞానం అందాము? దేన్ని వివేకం అందాము? ఏది మన స్వరూపం అందాము అంటే? శరీరము కంటే ఆత్మ వేరు. బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్యాదులు ఉన్నాయే. ఈ అవస్థలు ఎవరికీ? ఇక్కడ ఆత్మకు బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము లేవు. మరి ఈ శరీరంలో ఉన్న ఆత్మకు శరీరానికి ఉన్న భేదాలు లేనప్పుడు ఆత్మలో ఉన్న పరమాత్మకు ఎలా దోషాలు అంటుతాయయ్యా?
మరి లేనప్పుడు నేను నేను నేను అంటున్నావే నేను నేను ముసలవాడిని అయిపోయాను. ఇక నేను పిల్లవాడిని ఇప్పుడు నేను మంచి యువకుడిని ఇది యదర్ధేన విన. ఏ స్వరూప జ్ఞానం లేనందువల్ల ఆత్మ విపర్యయః అంటే దేహాత్మాభిమానము. ఆత్మ కాని శరీరాన్ని మనం ఆత్మ అనుకుంటున్నాం. ఎందువల్ల స్వస్వరూప జ్ఞానం లేనందువల్ల. ఆత్మ శరీరము కంటే విలక్షణము అనే విషయం తెలియనందువల్ల అర్థ విపర్యయము, ఆత్మ విపర్యయము. శరీరమే ఆత్మ అనుకుంటున్నాం. శరీరమే ఆత్మ అనుకోవటం వల్లనే. శరీరానికి ఉన్న అన్ని అవస్థలు, అన్ని కష్ట సుఖములు ఆత్మకే లభించాయని భావిస్తున్నాం. కాదు, భ్రమిస్తున్నాం. నాకు చలి పెడుతుంది అంటున్నాం. చలి ఉందా ఆత్మకు? అబ్బా ఎంత వేడండి. లేదు. ఆత్మకు వేడి లేదు, ఆత్మకు చలి లేదు, ఆత్మకు బాల్యము లేదు. ఇంకొకటి నిద్రపోతున్న వ్యక్తి అబ్బా నాకు ఎలాంటి కడుపు అనుకున్నారో ఎవరో వచ్చి తలకాయని అరికేశారండి అంటాడు. నువ్వు ఎలా ఉన్నావ్ రక రక చేసిన తర్వాత? అబ్బే కరండి కరలోనే అనుకుందాం. కరలో కూడా నీ తలను నరికేయడం నీవు చూశావు కదా. విడిగా పడ్డ తలకాయ కూడా చూస్తాడు వాడు. ఆ తల నరికేసేయండి, ఒక తలకాయ పడింది ఇక్కడ నేను ఉన్నాను. తలకాయ ఎక్కడో ఉంటే నిన్ను ఏమంటాడు అప్పుడు? తలకాయ. లేని వాడే అని అనగా కదా ఆ మాట చెప్పినా అదే మాట కానీ చెప్పకున్నా అదే మాట అన్నాడు. అలాగే వాస్తవంలో కూడా నా తల నలుకుతున్నాడు, నన్ను చంపుతున్నాడు, నాకు ఇలాంటి ఆనందాన్ని ఇస్తున్నాడు, నాకు ఇలాంటి బాధని ఇస్తున్నాడు, నన్ను. ఇలాంటి ఏదో అవస్థలకు గురి చేస్తున్నాడు. ఇవన్నీ విపర్యయం. ఇది అన్యతా జ్ఞానం అంటారు. విపరీత జ్ఞానం అని కూడా దీన్ని అంటారు. ఇలాంటి వాటికి యదర్ధేన వినా అముష్య పుంసః ఆత్మ విపర్యయః ప్రతీయతే ఉపద్రష్టుహు స్వచిరచ్చేదన ఉపద్రష్టుహు అంటున్నాడు. అక్కడే ఉంటాడు మహానుభావుడు. అందులోనే ఆత్మలోనే ఉంటాడు. అక్కడే శరీరం లోపల కూర్చుంటాడు. కూర్చొని అయ్యో నా శరీరం అయిపోతుంది ఆ కడకాయ నరికేస్తున్నారు నాకు ఇలా బాధ పెడుతున్నారు.
మరి నువ్వెక్కడ ఉంటున్నావు? నీ యొక్క అసలు స్వరూపం ఏమిటి? యధాదికః యధా జలే చంద్రమసః కంపాదిహి తత్కృతో గుణః మీకు స్పష్టంగా అర్థం కావాలంటే ఓ మడుగు ఉంది. మడుగులో రాయి వేశాం. నీళ్లు తరంగాలు కదులుతున్నాయి. పైన చంద్రుడు ఉన్నాడు. అందులో కనబడుతుంటాడు వాడు. మనం నీరు కదిలిస్తే మనం ఏం చూస్తాం? అగో చంద్రుడు కదులుతున్నాడు. కదులుతున్నాడా? లే లే రాయి ఉన్నాడు వాడు. ఇది వాని ప్రతిబింబం. ప్రతిబింబం కూడా మనకు నీటిలో కనబడుతూ ఉన్నది. ఎన్నో వాడుతుందో అది కదులుతుంది కాబట్టి అందులో ఉన్నవాడు కూడా కదులుతున్నాడు అనుకుంటున్నాం. అసలు వాడు కదరడు. అలాగే శరీరం బాధపడుతుంది కాబట్టి ఇందులో ఉన్న ఆత్మ కూడా బాధపడుతున్నట్టు భాసిస్తున్నది. ఇది కేవలం భావన తప్ప ఎలా చంద్రుడికి కంపాదులు లేవో ఆత్మ. మ కూడా జర బాల్య యౌవనాదులు లేవు. ఆత్మనో గుణాః సవై దృశ్యతే అస్మిన్నపి అసన్నపి ద్రష్టుహు ఆత్మనః అనాత్మనో గుణః. నాత్మనో గుణః ఆత్మనః దృశ్యతే. అంటే ఆత్మ కాని శరీర లభించేటువంటి గుణములు ఆత్మకే ఉన్నట్టు కనబడుతున్నాయి. నేను బాధపడుతున్నాను, నేను సంతోషిస్తున్నాను, నేను హాయిగా నిద్రపోయాను. నిద్రపోయి లేచిన వాడు అబ్బా ఎంత హాయిగా నిద్ర పట్టిందండి అంటాడు. ఎవరికి? పడుకున్నది ఎవరు? నిద్ర పట్టింది ఎవరు? పోనీ నిద్ర పోతున్నప్పుడు నేను బాగా నిద్ర పోతున్నానని అనుకుంటాడా ఎవడైనా? లేచిన తర్వాత బాగా నిద్ర పట్టిందండి. అంటే ఏమర్థం? శరీరము, ఇంద్రియములు, మనస్సు, చిత్తము, హృదయము, అంతఃకరణము, బుద్ధి.
ఇవన్నీ విశ్రాంతి తీసుకుంటే ఒక ఆత్మ మాత్రం నిర్విశ్రాంతంగా సంచరిస్తుంది. దానికి తాను ఉన్న శరీరంలో కలిగేటువంటి పొందేటువంటి అన్ని అవస్థలు. తనవిగా భావించి మనస్సు లేవగానే బాగా నిద్రపోయావురా నువ్వు అంటున్నారు అన్నమాట. అది విని అవును నేను బాగా నిద్రపోయానండి అనుకుంటాడు. న్యాయంగా వాడి మాట అయింది వీడి మాట కాదు. అయినప్పుడు ఇందులో ఉన్న ఆత్మకే నిద్ర, మేలుకొలుపు, దుఃఖము, సుఖము లేనప్పుడు అందులో ఉన్న అంతరాత్మకు, అంతర్యామికి ఉంటాయండి దోషాలు? అంటుతాయా? కాబట్టి అవేవి కుదరవు. శరీరము లభించినంత మాత్రాన సుఖ దుఃఖాలు అనుభవించాలనేటువంటి నియమం లేదు. ఎందుకు శరీరం వేరు. ఆత్మ వేరు అన్న జ్ఞానం ఉన్నవాడు శరీరం పొందే ఏ అవస్థ తనది అనుకోడు. అప్పుడు ఏమవుతుంది? బాధ పడుతున్నాడు అంటే శరీరం పడుతున్నది బాధ. నాకేం పని? మిథిలాయాం ప్రదగ్ధాయాం నమే కించిత్ ప్రదశ్యతే. ప్రేమకుడు ఏమన్నాడు? ఒక యజ్ఞం చేస్తున్నాడు. శత్రురాజులు వచ్చారు. ఆక్రమించారు. నగరాన్ని తగలబెట్టారు. మహారాజా మహారాజా శత్రువును తగలబెట్టారయ్యా అని చెప్పారు. ఇది ఏమైంది అన్నారు. మీ నగరమయ్యా అవును. నాకేం కాలేదు అంటే నాయనా నువ్వు రాజువు ప్రజలను పరిపాలించవలసిన బాధ్యత కర్తవ్యం నీ దగ్గర ఉంది, మిగిలిపోతే నాకేం అనుకుంటే రాజరీకానికి రాజ్యపాలనకు కళంకం వస్తుంది. ఓహో ఆ ధర్మం కదా సరేలే. ఆయన నేను ఓ వచన పనేం లేదు అనుకుంటాను అని అక్కడే ఇంకో నాలుగు ఆహుదులు ఇచ్చాడు అది వద్దు. ఆయన సంతోషించి సైన్యాన్ని పంపాడు. అది వెళ్లి వాడని తాగని ఎనిమిది చేసింది. కాబట్టి ఈ శరీరం అనుభవిస్తున్నటువంటి సుఖ దుఃఖాలు నావి అనుకున్నప్పుడే శరీరం మనకు సుఖ దుఃఖాలను ఇస్తున్నదవుతుంది.
ఏ సంబంధం అనుకుంటే ఏమి ఇవ్వదు. అయినప్పుడు ఆత్మకే అంటున్నప్పుడు అందులో ఉన్న పరమాత్మకు ఎలా దోషం అంటుతుందయ్యా? అలాంటి సందేహంతోటి నీకు పని లేదని చెప్పాడు. ఆత్మనో గుణః సవై నివృత్తి ధర్మేన వాసుదేవానుకంపయ భగవద్భక్తి యోగేన తిరోధస్తే శనైహి ఇహ. అంటే నువ్వు చెప్తే అర్థమవుతున్నట్టే అనిపిస్తున్నదండి. కానీ మళ్ళీ మనం చెప్పాలంటే అబ్బే ఏం అర్థం కాదు. మరి ఈ శరీరంలో ఉండి ఈ శరీరం పొందే సుగదుఃఖాలు నావి కావనుకునేటువంటి భావన ఎలా? ఎలా కలుగుతుంది అంటే నివృత్తి ధర్మేన మొదలు మనకి ఏం కావాలంటే రెండు ఉన్నాయి ఒకటి ప్రవృత్తి అని మరి ఒకటి నివృత్తి అని అంటే నేను చేయాలి నేను చేయాలి నేను చేయాలి అనుకుంటాను చూడు దాన్ని ప్రవృత్తి ధర్మం అంటారు. నాకేం పని? ఆయనకు కావాలంటే ఆయన చేయించుకుంటాడు. శరీరాన్ని ఎవరు ఇచ్చారో వారే శరీరంతో పని చేయించుకుంటారు. పరిమితన ఉంటే ఆయనకి మనకెందుకు నాకు ఎలాంటి ఫలితం అవసరం లేదు. ఫలితాన్ని ఆశించకుండా ఆచరించే వాళ్ళను నివృత్తి ధర్మపరులు అంటారు. ఈ నివృత్తి ధర్మం అలవడితే మనకు ఏ బాధ లేదు. అలవాడితే బాధ లేదు అనుకోండి, అలవాడవద్దు. మరి దానికే చేద్దాం అంటే వాసుదేవానుకంపయా. ఈ నివృత్తి ధర్మం అలవడాలి అంటే పరమాత్మ యొక్క కృప కలగాలి. అంటే వీడిలో ఉన్న నేను వీడికి ఇలాంటి జ్ఞానాన్ని కలిగించాలి అనుకుంటే స్వామి మనకు వస్తుంది. లేకుంటే ఏమి రాదు. అందుకే నేను జ్ఞానిని, నేను పండితుడిని, నేను సమర్ధుడిని, నేనేదో బలం కానీ ఉత్త మాటలు ఇవ్వండి. అతను అలుచుకుంటే ఈ నోరు విడిపోపుతాడు. మనం నేను చెప్పి కదా నిర్దయ పోయి నిద్రయా అయింది ఏం చేస్తావ్? నాలిక నీదే.
శరీరం నీది కాదు వాడిది. వాడు అనుకున్నప్పుడు ఏ అవయవాన్ని ఏ రీతిగానైనా మారుస్తాడు. ఏ ఫలితాన్నైనా ఇస్తాడు. లేదు ఇప్పిస్తాడు. నేను ఎప్పుడు వాడు అనుకున్న పని వాడు చేస్తున్నప్పుడు నాకెందుకు మధ్యన సంబంధం? ఫలితం నాకెందుకు? లాభం నాకెందుకు? నష్టం నాకెందుకు? ఎలాగో నాకు రాదు. ఈ ఉపకరణంతో అతను ఏమి చేయించాలనుకుంటున్నాడో, ఏమి చేయాలనుకుంటున్నాడో, దేన్ని పొందాలనుకుంటున్నాడో లేదా పొందించాలనుకుంటున్నాడో అది పొందిస్తాడు. మరి ఈ భావన మనలో కలుగుతుందా? లేదు వాసుదేవ అనుకంపయ. అలాంటి పరమాత్మతో వస్తే అది భగవత్ భక్తి యోగేన. చూడు అది ఏమవుతుంది? పరమాత్మ యందు భక్తి యోగంగా మారుతుంది. అంటే ప్రీతి. ప్రీతి అంటే ఏమిటి? ఈ సంసారంలో మనం ఆచరించే ప్రతి పని అతని కోసమే. బాధ ఎక్కడ అంటే నా కోసం అనుకుంటే బాధ. నాది అనుకుంటే బాధ. ఇది వానిది వాడి కోసం చేస్తున్నాను. మీకేం బాధ? ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, ఆఫీసుకి వెళ్తారు, ఇంటికి వస్తారు. పడితే ఎవరికి? వాడికి రాకుంటే ఎవరికి నష్టం? వాడికి. లాభం వస్తే వాడికి. మనది కాదు నష్టం అన్నాం పోయి ఏం పని చేసి వస్తాం. కాకపోతే ఇవేం చేస్తాం రాకుంటే? కదా? చేస్తున్నా అట్టే చేస్తున్నారు కదా? కాబట్టి ఇది కూడా మనం అలాగే చేస్తే మనకే సంబంధం వాడికే పోతే పోతుందేమో వస్తే వస్తుందేమో. అతను రావాలనుకుంటే రప్పిస్తాడు, వద్దనుకుంటే మానిపిస్తాడు. ఇది ప్రధానమైన ప్రత్సం కావాలి. భగవత్ భక్తి యోగం మనకు ఉన్నట్టయితే తిరోధత్తే శనైహి మెల్లమెల్లగా.
ఈ దేహాత్మాభిమానం ఉందే అహంకారం స్వప్రవృత్తి అది తిరోధతే కనుమరజవుతూ ఉంటుంది. యథ ఇంద్రియోపరామః అథ ద్రశ్రాత్మని పరే హరౌ. విలీయంతి తదా క్లేషాః సంసుప్తస్యైవ కృత్సనసః ఏం కావాలి? కష్టము, సుఖము, బాధ, ఆనందము ఇలాంటి వాటితో మనకు ఎలాంటి సంబంధం లేదన్న జ్ఞానం ఎలా కలుగుతుందంటే యథా ఇంద్రియోపరమః అథ ద్రష్ట్రాత్మని పరేహరౌ మొదలు మనకు ఒక అనుభూతి కావడానికి కారణం ఏమిటి? ఏ వస్తువు మనకు కనబడుతుంది? ఓ లడ్డు కనబడింది. అబ్బా చాలా తియ్యగా ఉంటుందండి లడ్డు. దీన్ని మనం తినాలి. ఇక పనికి వరుసగా ఒక్కొక్కటి మొదలైతే అది మనకు పనికిరాదు. ఆ లడ్డూ వల్ల మనకు హాయి కంటే ఏదో బాధే ఎక్కువ ఉన్నట్టు ఉంది అది మనకు వద్దయ్యా. తర్వాత ఏముంది ఇక? లేదు. ఇంద్రియములకు విషయముల యందు ప్రవృత్తి కదా? ఇదే అన్నధాలకు మూలం. ఎందువల్ల ఆ విషయములు బాగున్నాయి. దాన్ని మనం పొందితే మనకు ఓ సుఖము, సంతోషము, ఆనందము కలుగుతుంది. అన్న భావనే మనకు అన్ని రకముల కష్టములను కలిగించడానికి మూలం. అయినప్పుడు ఏం చేయాలి అంటే నీ మనస్సును, నీ బుద్ధిను, నీ చిత్తమును, నీ అంతఃకరణమును ఆకర్షించడానికి కావలసినటువంటి విషయములన్నీ ఎదురుగా ఉన్నప్పుడు ఆహా ఇంత ఆశ్చర్యాన్ని, అనుభూతిని, ఆనందాన్ని కలిగించగల ఇన్ని విషయాలను సృష్టించిన పరమాత్మ ఎంత అందంగా ఉంటాడో. తన్ని పొందితే ఎంత ఆనందం కలుగుతుందో ఎదురే ఆనందం వాడు కదా ఇవన్నీ ఇచ్చినవాడు వాడు కదా అని నీ ఇంద్రియములకు వేటి విధ ఆశ ఆకర్షణ అభిలాష వ్యామోహం కలుగుతాయో
ఇంతటి వ్యామోహాన్ని కలిగించిన పరమాత్మ న్యాయంగా ఎంతటి వ్యామోహ జనకుడు అండి? లడ్డూ తీయగా ఉంటుంది గొప్ప కాదు కదా? ఇప్పుడేదో వచ్చినాయండి కంప్యూటర్ అనుకుంటున్నాం కదా అబ్బా! ఎన్ని ఆశ్చర్యాలండి, ఎన్ని చేస్తుందండి, చాలా గొప్పదే. కానీ మరి దాని దారి చేసిన ఎవడెవడు? మనిషే. నువ్వు దాన్ని మెచ్చుకుంటున్నావు కానీ దానితో ఇవన్నీ చేసేవాడు ఎవడు, చేయించేవాడు ఎవడు? మానవుడే. అంటే దాని దారి చేసిన మానవుడు చాలా గొప్పవాడు కదా. మరి విను చూపించినవాడు ఒప్పుకోవాలి కదా. అందుకోసం నీ మనస్సును, నీ చిత్తమును ఏవేవి ఆకర్షిస్తున్నాయో ఇంతటి అద్భుతమైన విషయాలను సృష్టించిన పరమాత్మ ఎంతటి ఆశ. శ్చర్యమయుడు, ఆశ్చర్యతముడు, ఆనందప్రదుడు అని ఇంద్రియములను వీటి మీద ఉపశమింపచేసి అటు పంపు. విషయముల యందు ఇందే వివర్తింప చేయకుండా పరమాత్మ యందు వివర్తింప చేస్తే ఇంకేముందండి? మనకు మాయ లేదు, మోహం లేదు, దుఃఖం లేదు, సుఖం లేదు. ఇది వాడి మీద పోయాం. మన దేశం అక్కడే ఉంటుంది చెప్పాం కదా. ప్రహ్లాదుడిని హిరణేకశ్యపుడు ఎన్ని బాధలు పెడుతుంటే ఎంత ఆనందంగా ఉన్నాడు వాడు. ఎవరికి వాడికే విసుగొచ్చి ఒక్కసారి అయ్యో అనరా మానేస్తాను. నువ్వు కొడుకురా నేను తండ్రిని కదా. నాన్నా వద్దు. బాధ చాలా పెడుతున్నా వద్దు అని ఒక్క మాట అడిగినాడు. రా మానిపిస్తాను. ఎందుకు ఇది బాధపడతావు రా అని. అంటే బాధ పెడుతున్నావా వదిలేకపోయావు. నన్ను బాధ పెట్టావేంటి? నేను ఆనందంగా ఉన్నాను. నాకు మా పరమాత్మ చూపుతున్నావు. సముద్రంలో పడేశావు. ఎవరిదది? తాతగారి ఇల్లే. పావం పావం పడేశావు. ఆయన పక్కకి అగ్ని మంటలో పడేశావు. ఆయన నోట్లో పడేశావు. ఏనుగు, గడేంద్రుడు ఇంకా ఇన్ని రకాలుగా పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూపుతూ నాకు ఇంత ఆనందాన్ని కలిగిస్తున్నా నీవు బాధపడుతున్నా అంటావేంటి అన్నాడు. తెలిసింది కదండీ. అంటే. మన మనస్సును మన బుద్ధిని ఏవైతే సుఖము దుఃఖము అనిపించడానికి కారణములో వాటితో ఆగకుండా వాటిని సృష్టించిన పరమాత్మ దాకా వెళ్లగలిగితే
సుఖము లేదో, దుఃఖము లేదో, వ్యామోహము ఇస్తాడేమో, ఇచ్చినప్పుడు ఇస్తాడేమో, తీసుకుంటాడేమో. మనకెందుకో అనుకుంటే ఈ శరీరం వల్ల మనకు ఎలాంటి హాని కలగదు చెప్తున్నాడు అందుకే. ద్రష్టురా ద్రష్టుహు ద్రష్ట్రాత్మని పరేహరౌ ఇలాంటి కష్టాలను ఇలాంటి సుఖాలను దుఃఖాలను పొందుతున్నటువంటి ఈ శరీరం కాకుండా ఇందులో ఉన్న ఆత్మ కాకుండా అందులో ఉన్న ద్రష్ట అంతర్యామి అంటామే అలాంటి పరమాత్మ దాకా మనం వెళ్లగలిగినప్పుడు విలీయంతదా క్లేష అప్పుడు అన్ని కష్టములు అతనిలోనే అందులోనే లీనమైపోతాయి నటించిపోతాయి ఎలాగయ్యా అంటే సం సుప్తస్యైవ కృత్స్నసః ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో దుఃఖాలు అనుభవిస్తుంటాం కదా నిద్రపోయినప్పుడు. ఏమైనాయి? పోయాయా? పూర్తి నమస్కారం పోయిందా? బాధలు తగ్గిపోయావా? దారిద్ర్యం పోయిందా? నా రిద్రం పోలేదు, దుఃఖం పోలేదు, బాధ పోలేదు. పడుకున్నప్పుడు జబ్బులు ఏముండవు, ఎక్కడికి పోయినాయి? ఏమైంది? అనుసంధానం లేదు. అసం ఏమిటి? అయ్యో ఇది జరిగిందా? అయ్యో ఇది జరిగిందా? అయ్యో నాకింత ఆపద వచ్చిందా? అనుకుంటున్నా కొద్ది ఇంకా మానసిక వేద నా శరీరం పాడు, మనస్సు పాడు, బుద్ధి పాడు చివరికి వాడు పాడు. నాకేం వచ్చింది? నాకేం లేదే. ఆయన ఇష్టమే ఇచ్చాడు తీసుకొని తీసుకొని సమస్య లేదే. అందుకే నిద్రపోయిన వానికి ఎలా క్రేశములు అనుభూతిలో ఉండవో ఆత్మ దాకా కాకుండా పరమాత్మ దాకా వెళ్లి అతన్ని మనం సాక్షాత్కరించుకోగలిగిన నాడు
అతని యందు ఇవన్నీ అర్పించబడిన నాడు మనకు ఏ కష్టము లేదు ఏ దుఃఖము లేదు. కాబట్టి అసేద సంక్రేయ శమం విధత్తే గుణానువాద శ్రవణం మురారే. నిద్ర ఎలాగైతే అన్ని కష్టాలను తాత్కాలికంగా లేకుండా చేస్తుందో మెలుకొని ఉన్నప్పుడు మనకి అలా కష్టం లేకుండా ఉండాలంటే అశేష సంక్లేషమం విధతి అన్ని బాధలను ముగింపచేసేది. గుణానువాద శ్రవణం మురారే పరమాత్మ యొక్క గుణాను సంకీర్తనం గుణాను శ్రవణం అంటే ఎదుటి వారు చెప్తుంటే వినటం పొబిక ఉంటే మనమే అనటం. తత్ కీర్తనం, తత్ శ్రవణం, తత్ ధ్యానం అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆ పరమాత్మ యొక్క అనంతమైనటువంటి కళ్యాణ గుణములను వినటం ఒక్కటే అన్ని కష్టములకు భరత వాక్యం. ఒక ముగింపు వేరే మనకేం లేదు. గుణ శరణం మురారేహి కుతః పునః తశ్చరణారవింద పరాగసేవారతిహి ఆత్మలభ. కేవలం పరమాత్మ గుణములను వింటున్నప్పుడే అన్ని కష్టాలు తొలగిపోతే అలాంటి పరమాత్మ యొక్క పాద అరవింద పరాగ సేవ యందు ప్రీతి ఉన్నవాడికి ఇంకా బాధలు ఎక్కడి అండి? పెళ్లి చేసుకోవాలి, సంతానం కావాలి, వాళ్ళకి ఇల్లు కావాలి, వాళ్ళకి అన్ని భోగాలు కావాలి, అన్ని సంపాదించాలి. పక్క వాళ్ళకి నేను పెద్దవాడిని కావాలి, ఇంకా నాలుగు ఇల్లు కట్టాలి. ఆశలు పెరుగుతున్న కొద్దీ. ఏం పెరుగుతాయి? బాధలు పెరుగుతాయి. ఇవి తగ్గినా కొద్దీ అవి తగ్గుతాయి. మనలో ఎన్ని కోరికలు పెరుగుతుంటే అన్ని కర్మలు చేయాలి కదా. ఇల్లు కట్టాలంటే ఇంకో లక్ష సంపాదించాలి ఇంకో రెండు గంటలు డ్యూటీ ఓవర్ డ్యూటీ. ఓవర్ టైం ఇది ఓటి ఓటి కదా చెయ్యాలి కదా ఏం కోరి నాకు వద్దయ్యా చాలు పడుకో పోయి వాడికి ఏం ఇవ్వడు అంతే కదండీ కోరికలు పెరుగుతున్న కొద్దీ పన్నులు పెరుగుతాయి కోరికలు తగ్గించుకో పన్నులు తగ్గుతాయి కదా? సురస నోరు పెరుగుతున్న కొద్ది కాదు, హనుమంతుడు పెరుగుతున్న కొద్ది సురస నోరు పెరిగింది. ఈయన తగ్గగానే
కదా? స్వరోత్ అంటే కర్మలు. సమంజులంటే కోరిక. ఇది పెరుగుతున్నది అది పెరుగుతుంది. ఇది పెరగలేదు వీడు తగ్గాడు ఆయన తగ్గింది. ఇప్పుడు సురత అంటే సత్కర్మ అని చెప్పినాము మనం. విహిత కర్మ అని చెప్పాము. అందువల్ల వీటిని తగ్గించుకో. నేను ఏమో పొందాలి, నాకేమో కావాలి, నాకేమో కావాలన్న భావాన్ని తొలగించుకొని శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రపద్యే. పరమాత్మ యొక్క పాద పరాగ సేవ యందు రతిని పెంచుకున్న వాడికి కష్టం ఎక్కడ? సుఖం ఎక్కడ? అలాగే శరీరం ఎక్కడ? అప్రీతి లేదు, ప్రీతి లేదు. పరాగ సేవా రతిహి ఆత్మలబ్ధ అంటే ఒక విదురుడు ఇంత కష్టపడి అంత లాజిక్ గా అంటే పెద్ద ప్రశ్న వేస్తే ఏమీ లేదయ్యా ఇదంతా ఉత్తమం అంటాడు. నీ హేసువాదాలు నీ ఆలోచనలన్నీ. కుదలేని మరుద తప్ప వేరే ఏం లేదు. ఈ లాజికులు అక్కడ చెల్లవు. పని చేయవు. ఎందుకంటే నీ శరీరము, నీ బుద్ధి, నీ మనస్సు ఎక్కడిదాకా వెళ్లగలదు? లిమిటే. అవతల? లేదే మనం పొయ్యి వేయ పెడతాం అన్నం వండుదాం అనుకుంటాం. అన్నం వండాలి కూరగాయ చేయాలి మంచిగా రుచిగా ఉండాలి లేదా అందులో ఉప్పో కారమో పురుషో ఏమో అన్నీ పడేస్తాం అని. మనం ఏమనుకుంటాం అన్నీ చేసి ఇన్ని చేసి మంచి వంట తయారు కావాలనుకుంటాం. మంచిగానే చేస్తాం. ఓ అందరితో ఉప్పు ఎక్కువ అయింది అనుకోండి. ఎవరి తప్పు? నీ తప్పా? కాదే నీ మంచి చేయాలి అనుకున్నాను. ఏదో నా మనసు బానే ఉంది. రుచిగా చేయాలి అందరితో నేను పోదు చేశాను. చెడిపోయింది ఏం చేస్తానయ్యా? అదేంటి మరి చేసేది నువ్వే కదా? ఏమంటావ్? నీ ఎదురున లేదు. ఆ రోజు ఆ ఇంటి వని వాళ్లకు ఎలాంటి రుచి రుచి చూడాలో వాడు నిర్ణయిస్తాడు. నీకు ఆడు తీస్తాడు. ఇవాళ కమ్మగా తినాలి అనుకుంటావు, అంత తప్పు పగా అయిపోతుంది కర్మరా బాబు. మళ్ళీ కొన్ని రోజుల దాకా ఆడు బుద్ధి దొరికి వెళ్ళం. ఎవరిది? ఎవరిది? నిర్ణాయకుడు వాడు. నీ సంకల్పం బాగుంది, మనస్సు బాగుంది, ప్రయత్నం బాగుంది, పరికరాలు బాగున్నాయి, పదార్థాలు బాగున్నాయి. అన్నీ బాగున్నాయి. ఇప్పుడు చెడిపోయింది మరి.
అన్నీ బాగున్నా అనుకున్నది కాలేదంటే అనుకునేవాడవు నువ్వు కాదు ఇంకోడు ఉన్నాడు. వాడు నీ అనుకోవటాన్ని కూడా తిప్పేస్తాడు. మరి ఎందుకయ్యా ఆ భయం ఓ వాని మీద పడేయరాదు. నాయనా నాకేం తెలియదు నీ ఇష్టం. నీవు ఎలా ఇష్టే యత్ కరోషి, యదస్నాసి, యజ్జుహోషి, దదాసి యత్ యత్ తపస్యతి కౌంతేయ తత్కురుష్వ ఆ ఒక్క పని చెయ్యి కమ్మగా ఉంటుంది, తీయగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. ఏదుందండి ఆయనకి? నేను తింటున్నానంటే రుచులండి వాడికి పెడుతుంటే. అన్ని రుచులు వాడికే ఈ సిద్ధాంతం తోటి చెప్తే విదురుడు అంటాడు సంచిన్న సంశయో మహ్యం తవ సూక్తాసిన విపు ఆహా మహానుభవ నేను ఎంతో గొప్ప సంశయాన్ని అలా కెంచి పారేశావు కోసి పారేశావు దేనితోటి సూక్త అసిన సూక్తి అనేటువంటి ఖద్గంతో నా సంశయ రథను పోసేసావు ఇంకో. శ్రాద్ధ భగవాన్ మనోమే సంప్రధావతి ఇప్పుడు నా మనస్సు రెండు వైపులకు పోతున్నదట. అదేంటి అంటే ఒకటి పరమాత్మ గుణాను శ్రవణం. కదా? రెండవది పరమాత్మ పాదసేవ. మళ్ళీ చెప్పావు కదా? వింటేనే లేదు అన్నావు. ఇక ఆచరిస్తే అన్నావు కదా? పరమాత్మ గుణానుసంధానం చేస్తున్నప్పుడు వింటేనే ఏ బాధలు లేవు. అయినప్పుడు అలాంటి పరమాత్మ యొక్క పాద సేవ చేసే వారికి ఎందుకు ఉంటాయి అన్నావు కాబట్టి మరి రెండు గొప్పవే కదా. అందుకే నా మనస్సు రెండి మీదికి వెళుతూ ఉన్నది. అంటే శ్రవణం చేయాలి సేవనం కూడా చేయాలి సంప్రదావతి సాద్వేతతో వ్యాహృతం విద్వన్ ఆత్మమాయాయనం హరేహి మహానుభావా హరేహి ఆత్మమాయాయనం
పరమాత్మ యొక్క మాయా నిలయం అంటే ఈ సృష్టి, ఈ ప్రపంచం స్వరూపాన్ని మాకు బాగా చెప్పావు, వివరించావు. ఆభాతి అపర్ధం అపార్ధం నిర్మూలం విశ్వమూలం నయద్బహిహి. ప్రపంచం యొక్క రహస్యం ఏమిటంటే ప్రపంచాన్ని చూస్తున్న ప్రతివాడికి మొదలు కలిగేది ఏమిటండి అపార్ధమే. కదా? వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించలేం. కోతి నుంచి వచ్చాడు మనిషి అన్నాడు. మరి కోతి ఎక్కడ నుంచి వచ్చింది? ఏమి గొప్పోళ్ళం అంటున్నారు. మేము రహస్యాన్ని ఛేదించామండి. రహస్యం మేము ఛేదించాం. మనిషి కోతి నుంచి వచ్చాడు సంతోషం. మరి కోతి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రపంచంలో ఉన్నాయి ఆ రెండు ప్రాణులేనా? ఓ కోతి ఓ మనిషే? కదా కదా? సకే ఎక్కడి నుంచి వచ్చాయి? అనంత కోటి జీవరాశులు ఉన్నాయి. కదా? 84 కోట్ల జీవరాశులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఓ మనిషి ఓ కోతి రెండు దొరికాయి. అంటే నువ్వు బాగా ఉంటే మనిషివి, బాగా లేకుంటే అంతే అన్నమాట. తప్ప మనకి చాలా ఉన్నాయి. వాటి గురించి ఏమని ఆలోచిద్దాం. కాబట్టి సృష్టి రహత్యాన్ని ఛేదించాలని ప్రయత్నించే ప్రతివాడికి మొదలు కలిగే అనుభూతి అపార్థమే. అభాతి అపార్థం నిర్మూలం విశ్వమూలం నయతు బహిహి. ఈ అపార్థము లేదా ప్రపంచము నిర్మూలం అనిపిస్తుంది. కదా? మాస్తికు ఇతరులు ఏం చెప్తారు? ప్రకృతి లాంటి కారణం, మరి సృష్టి వేరే ఎందుకు? సహజం అదంతా అలా ఏర్పడుతుంది. అలా పుడుతుంది, సహజం. ఏది సహజం అంటే ఏది సహజం జరిగింది సహజం జరగంది అసహజం అంటే అయినప్పుడు మరి యద్బహిహి విశ్వమూలం
ప్రపంచము అవతల ఏముందో నీకు తెలవదు. ప్రపంచం లోపల ఏముందో కూడా నీకు తెలియదు. మరి ప్రపంచం ఏర్పడాలంటే ఒక మూలం ఉండాలి కదా. కారణం ఉండాలి. ఉపాదాన కారణం ఉండాలి, నిమిత్త కారణం ఉండాలి, సహకారి కారణం ఉండాలి. కదా? మరి కారణము లేకుండా ఏ కార్యము పుట్టదన్న నీ వాదము ప్రపంచానికి కూడా ఒక కారణం ఉండాలనే విషయాన్ని ఒప్పుకోరా? ఒప్పుకున్నా మరి ఒప్పుకుంటే ఈ కారణం ఎక్కడ ఉంది? ప్రపంచం లోపల ఉందా వెదుపు లోపల ఉందా? ఎందుకంటే చెట్టు ఏర్పడ్డ తరువాత చెట్టులో విత్తు కనపడదు. కదా? విత్తును చూసినప్పుడు విత్తులో చెట్టు కనబడవు. అవునా కాదా? ఇప్పుడు విత్తును చూసి చెట్టు లేదు అందామా? చెట్టును చూసి విత్తు నుంచి పుట్టలేదు అందామా? ఏం చేద్దాం? అంటే ఆ విత్తును నాటి ఆ విత్తులో నుండి అంకులం వస్తున్నప్పుడు చూచినవాడు విత్తు నుండి చెట్టు వచ్చును. ఒక సిద్ధాంతం రాశాడు. సంతోషం అండి. మరి విత్తు ఎక్కడ నుంచి వచ్చును? అది చెట్టు నుండి వస్తును. మరి ఏది ముందో ఏమో అనుకోవడమే. ఇది నయద్బహి నా అంతః. నువ్వు ఏం చెప్తావయ్యా? అంటే మొదలు చెట్టా విత్తా అంటే ఏం చెప్పాలి? ఏమోనండి రెండు. కాబట్టి రెండిటిని కానీ రెండిటిలో ఒక్కదాన్ని కానీ ఒకటి లేకుండా ఇంకోదాన్ని కానీ సృష్టించగల. ఓకే? అద్భుతమైన శక్తి ఉన్నప్పుడే ఈ అన్ని సందేహాలు తీర్చాయి. అది లేనినాడు కారణ కార్య సంబంధం మన బుర్రకు. అందదు. అందుకే చెప్తున్నాడు విశ్వమూలం న యత్ బహిహి అంటే ప్రపంచానికి మూలం అనేది అవతల ఎక్కడో లేదు ప్రపంచంలోనే ఉంది. ప్రపంచము కంటే వెలుపల మూలం కనబడటం లేదు కాబట్టి ప్రపంచము నిర్మూలం అనుకుంటున్నావ్ కదా?
అంతే కదండీ. చెట్టులో ఇత్తు కనపడలేదు కాబట్టి చెట్టు ఇత్తు నుంచి రాలేదు అనుకుంటే ఎంత గొప్పోళ్ళమో. వెలువ ఎక్కడ మనకు కారణం కనపడలేదు కాబట్టి ప్రపంచంపై నిష్కారణము. ఒప్పుకున్నామా? కుదరదు నాయనా. ఎస్ అందుకే ఏం చేయాలి అంటే ఈ బాధ అంతా వద్దు ఉపాయం చెప్తానంటున్నారు స్వామి. ఏంటి ఉపాయం అంటే నాకు బాగా అర్థమైందండి ఈ అన్ని లోకాలలో ఏ బాధ లేకుండా పరమానందంగా ఉండే వాళ్ళు ఇద్దరే. అయితే పరమ మూర్ఖుడు లేకుంటే పరమ జ్ఞాని. కదండీ? యత్య మూఢతమో లోకే యత్య బుద్ధే పరంగతః తావుభౌ సుఖమేతేతే. కదు? అతి మూఢుడు వారికి బాధ లేదు. పూర్తిగా జ్ఞాని ఏ బాధ లేదు. బాధ ఎవరికి? మధ్య వాళ్ళకి క్లిచ్యటి అంతరితో జనః. అంటే బాధ ఎప్పుడు ఎవరికి అంటే బాగా శ్రీమంతులు అనుకోండి ఏం బాధ లేదు. పూర్తిగా ఏం లేదు సమస్య లేదు. పూర్తిగా లేదు కాదు ఉంది కొంచెం ఉంది ఓ లక్ష రూపాయలు ఉన్నాయి. ముందు అడిగిపోలేరు, వెనక్కి పోలేరు. వాళ్ళని ఏమంటాం మనం? మధ్య తరగతి వాళ్ళు అంటాం కదా, బాధలన్నీ వాళ్ళకే. కదా? కదా? కాబట్టి క్లిచ్యతి అంతరితో జనః. మది జరగది వాళ్ళు మాత్రమే బాధపడతారు. బాగా తెలిసిన వాడికి బాధ లేదు. అస్సలు తెలియని వాడికి బాధ లేదు. నాకు బాగా తెలిసిన వాడికి బాధ లేదు. అంతే కదండీ, నిజంగా అనుకోడు. తెలిసిన వాడు నాకు తెలుసు అనుకోడు. తెలియని వాడు నాకు తెలియదని కూడా అనుకోడు. కానీ ఈ మధ్య రకం వాడే కొన్ని తెలుసు, కొన్ని తెలియవు, మరి కొన్ని తెలుసుకోవాలి. ఇక అది ఎక్కడ అయిపోవాలి? క్లిష్యతి. అంతరితో జనః అర్ధావాం వినిశ్చిత్య ప్రతీతస్యాపి నాత్మనః తాంచాపి యుష్మచ్చరణ సేవయా అహం పరాణుదే కాబట్టి ఆ ఆత్మ అంటే ఏమిటి? పరమాత్మ అంటే ఏమిటి? శరీరం అంటే ఏమిటి? శరీరంలో ఆత్మ ఉంటున్నది, ఆత్మలో అంతర్యామిగా పరమాత్మ ఉంటున్నాడు.
ఈ పరమాత్మ అంతర్యామిగా ఉన్నటువంటి ఆత్మ అంతర్యామిగా ఉన్నటువంటి శరీరము ప్రపంచంలో ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రపంచం ఉన్నట్టా లేదట్టా మరి? ఉన్నది. ప్రపంచము ఉన్నది. ఆకారములు ఉన్నవి జీవాత్మ ఉంది పరమాత్మ ఉంది కదా అయినప్పుడు వాస్తవమైన అనుభూతి దేనికి శరీరానికా? మనస్సుగా పోనీ ఆత్మగా పోనీ పరమాత్మగా ఒకటి మాత్రం జాగ్రత్తగా చెప్పుకోవచ్చు కర్తకు ఎలాంటి బాధ లేదు ఫలితాన్ని పొందుతున్న వాడు కర్త కాదు కదా ఆలోచించండి. ఎవరికి ఫలితం కలుగుతుందో వాడు కర్త కాదు. ఎవరు కర్త అనుకుంటున్నారో వారికి ఫలితం రావడానికి. చేసిన వాడికి చేసిన వాడికి ఫలితం అనుకుంటే అంటే అదే దున్నే వాడిదే భూమి వస్తుందా అండి? ఎవరు దున్నుతున్నాడు? వాడి చేతులు కాళ్ళు దున్నుతున్నాయి వాడికి భూమి ఉంది. తలకాయ ఎందుకు మధ్యాహ్నం పక్కకు పెట్టు. తలకాయ పక్కకు పెట్టి దున్నురా సరిపోతుంది. ఇదిగో నాన్న, ఏం చేద్దాం? తలకాయ వేయకుంటే దున్నటం కుదరదు. మరి దున్నుతున్న వాడు ఎవడు? శరీరమా? మనస్సా? బుద్ధా? ఆత్మనా? పరమాత్మనా? పని చేసేది శరీరం. శరీరంతో చేయించేది మరి బుద్ధో మనస్సు అనాలి. వాటిని కూర్చేది ఆత్మ. అందులో వాటిని చేర్చేది పరమాత్మ. మరి భూమి ఎవరిది ఇప్పుడు? పరమాత్మది. మరి నా దగ్గర కొట్లాడుకుంటే అర్థం ఏముంది? కాబట్టి దీన్ని తెలుసుకొని ఇలాంటి అర్ధాభావం వినిశ్చిత్య ప్రతీతస్యాపినాత్మనః తాంచాపి యుష్మ చరణ సేవయా ఇలాంటి ఆత్మ కాని దానిని ఆత్మ అనుకునేటువంటి ఈ అపార్థము. మీలాంటి మహానుభావుల పాద సేవతో తొలగించుకుంటాను. పరానుదే యత్సేవయా భగవతః కూడస్తస్యమసుద్విషః రతిరాసః భవేత్ తీవ్రః పాదయోహో.
వ్యసనార్ధనః మధ్యన నా పాదసే ఎందుకయ్యా నేను వాణి సేవ చెప్తున్నాను కదా. మధ్యన ఇది ఎందుకయ్యా అంటే భగవంతుని పాదములను సేవించాలని కోరిక కలిగేది. ఇప్పుడు భాగవతోత్తముల పాద సేవ చేసినప్పుడే అమాంతం గుడికి పోతానంటే పోలేవు. నీకు పరమాత్మ యందు ప్రీతి కలగాలంటే భగవంతుని పాద సేవ నీవు చేయాలనుకుంటే. అలాగాలి అనుకుంటే ఎలా చేయాలంటే భగవంతుని భక్తుల పాదములను సేవించినప్పుడే పరమాత్మ పాద సేవ యందు ప్రీతి రతిరాస ఏం పదం రతిరాసః అంటున్నాడు రతేహ ప్రీతేహ రాసః ఉల్లాస ఉన్మేష ప్రీతి విచ్చుకుంటుంది అది. భగవంతుని పాద పద్మముల యందు ప్రీతి విచ్చుకుంటుంది. దేనివల్ల? భాగవత పాద సేవ. అది పెద్దరు ఎందుకండీ అంటే పెద్దరే మనకి బుద్ధిని ఇచ్చేవారు. మనం వారిని ఎంత గొప్పగా అనుకుంటున్నామో అంతటి మహానుభావులు ఏ పరమాత్మములను సేవించి అంత అనుభూతి పొందుతున్నారో మనకు చూస్తే తెలుస్తుంది. ఓహో వీరు బాగున్నారంటే మనం కూడా ఇలాగే చేస్తే మనం కూడా బాగుంటాం. అందువల్ల నేను భగవంతుని భక్తుడిని నాకు భగవంతుడే కావాలి కానీ. భక్తులు వద్దు అనుకున్నవాడు భగవంతుని భక్తుడు కాడు. మనకు అంటారు మహాపూర్ణులు పెరియ నంబి అంటాం చూడండి. ఆ పెరియ నంబి గారు భగవత్ రామనీల వారితో అన్నారు ఎందుకో నాకు భగవంతుని యందు భక్తి కలగటం లేదు అన్నారు. అయ్యో స్వామి ఇంత తత్వాన్ని మాకు బోధించారు. ఇంతటి మహానుభావులు అంటే రామాని వారు గురువు వారు సమాజం కాదు కదా. ఇంత మహానుభావులు అలా అంటున్నారు ఏంటి? ఏం లేదు నాయనా ఎందుకో భక్తులను చూస్తే సంతోషం కావట్లేదు అన్నారు. అవును అలా వస్తున్నాడు చేతి ఒక గుంపు ఒక గోష్టి అలా బయలుదేరి వస్తున్నది అంటే శరీరం పులకించాలి సాష్టాంగా పడాలి వాళ్ళని చూసి ఎందుకో ఆ భావం ఆ పులకించడం అవ్వడం లేదు నాకు అంటే పరమాత్మ యందు భక్తి లేదండి. పడటం లేదు అన్నారు. అంటే పరమాత్మ యందు భక్తి కంటే ముందు మనకు కలగవలసింది భాగవత భక్తి. భాగవత ప్రీతి వాడు బాలోవ యదివా వృద్ధః ఐదేళ్ల పేరు కనపడ్డా యాభై వంగం పడ్డా ముఖాన ఉత్తర వనక ఆపు.
ఏ బాహుము పర జన్మ శంఖ చక్రా కదా ఇది సమాశేణాలు సిద్రోళి క్యాపు వరమాలలు వేసుకొని స్వామి వస్తున్నాడు అంటే పరమాత్మ వస్తున్నాడని పులకించి సాష్టాంగ పడకుంటే ఇంక నువ్వేం భక్తులవు. వాడిలో పరమాత్మను చూడాలి కానీ వాడు ఐదేళ్ల వాడా? యాభై ఏళ్ల వాడా? ఇది చెప్పాం కదా భగవత్ రామానుజుల వారికి వారి గురువుగారు సాష్టాంగ పడ్డారు. మహా పుణ్యం. ఆయన ఎవడో నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఏమనలేదు. శ్రీకరంజు వెళ్ళిపోయారు కాదా అయ్యో తప్పు అపచారం ఎట్లా చేశారండి ఏమనలేదు వెళ్ళిపోయాడు ఆయన. అందరూ పిత్తర పోయారు అంటే ఆయన గురువు సరే పెద్ద బిడ్డ కానీ కృష్ణుడికి ఏం పుట్టింది. అయ్యో స్వామి పెద్దవాళ్ళు మీరు నమస్కారం చేయరు అన్నారు కదండీ. అడుగుకుంటారా వినేవాళ్ళు. పోయి స్వామి స్వామి ఆచార్యల వారు మీకు సాష్టాంగంగా పడ్డారు. మరి మీరు అభ్యంతరం చెప్పలేదు గనీశం అయ్యో రందేదు నవ్వుకుంటూ స్వీకరించుకొని వెళ్లారు. ఏంటండీ పిచ్చివాడా? గురువు గారు అంటే ఏమిటిరా? మనకు శేషి యజమాని. మనం వారికి మృత్యులం. మనను వారు ఏ తీరుగా కావాలంటే ఆ తీరుగా వాడుకోవచ్చు. మనం దండం పెట్టొచ్చు, మామూలుగా దండం పెట్టొచ్చు. అంటే నమస్కారం చేసిన తర్వాత ఆనందిస్తా అనుకుంటా ఆనందిస్తాడు. ఆయన ఇష్టం. వారికి కలిగే ఆనందానికి ఆయన ఒక నీ కోడి ఇచ్చాడు. మీరు గురువులని దండం పెట్టొద్దు అని నువ్వు ఆయన ఆజ్ఞ ఇస్తావా? ఆయన ఏం చేయాలో నాకు తెలవదా? నన్ను ఎలా అంటే అలా వాడుకునే హక్కు వారికి ఉంది. యథేష్ట వినియోగార్హత్వం శేషత్వం. లక్షణం. యథేష్ట వినియోగార్హత్వం అంటే తాను అనుకున్న రీతిలో ఎదుటి వాని వినియోగించుకునేటువంటి యోగ్యత. దండం పెడదాం అనుకున్నాడు పెట్టని అది ఇప్పడు ఇవ్వని. మన పని ఆయనకు అనణం కలిగించాలి. పరగత అత్యయాదాయకత్వం రెండో లక్షణం. ఎదుటి వారికి అత్యయాదనితి కలిగించడం జగత్వం. అది మా పని. తనం పెట్టారు పులు తోట. ఏం చెప్తారు వాళ్ళు? ఏదో బాగా లేదు పోయి ఆయన్ని అడిగారు. గురువుగారు గురువుగారు మరి మీరు వాయిదండం పెట్టి అడిగారు ఏంటండీ శిష్యుడు కదా.
ఇడ నేను మా గురువు గారు అనుకున్నానయ్యా అన్నారు. అంటే యతిలో గురువుని చూడాలి సంగతి ధర్మశాస్త్రం. యతిని దృష్ట్వా గురుం స్మరియేత. సన్యాసి కనబడితే అతను తన గురువును చూడాలి. ఆయన ఎవరైనా కానీ ఎందుకంటే సన్యాసి గురువులు ఉంటారు కదా మరి. ఆ వీడు శిష్యా పుట్టి గుర్తు ఉంది. ఆయనలో ఆయన గురువు నుంచి ఆయన నమస్కారం చేయాలి. సన్యాసి ఒక్కడికే ఆ యోగ్యత ఉంది. గురువు కూడా సన్యాసి నమస్కారం చేస్తాడు. ఎందువల్ల ఆయన గురువుని చూస్తాడు. ఏం అర్థం అయింది ఇప్పుడు? కాబట్టి భాగవతోత్తముల యందు ప్రీతి కలగనంత వరకు భగవంతుని యందు ప్రీతి కలిగే మాట కల్ల. కాబట్టి భాగవత ప్రీతే భగవత్ ప్రీతికి సోపానము కేతువు కాబట్టి చెప్తున్నాడు. రతిరాసః భవేత్ తీవ్రః పాదయోహో వ్యసనార్ధనః అంట. ఎలాంటిది ఇది? పరమాత్మ యందు కలిగేటువంటి ప్రీతి ఎలాంటిది అంటే వ్యసన అర్ధనః. అన్ని బాధలు తొలగించేది. పరమాత్మ యందు ప్రీతి ఉందే మనకు అయ్యేటువంటి అన్ని బాధలను తొలగించేది. అన్ని బాధలను తొలగించేటువంటి పరమాత్మ యందు. ప్రీతి ఉన్వేషిస్తుంది ఎప్పుడు భాగవతోత్తముల యందు ప్రీతి కలిగితే సనార్ధనః దురాప అల్ప తపసః సేవ వైకుంఠ వర్త్స్మసు అయితే ఇంకేం మరి అందరం అదే పని చేద్దాం తెలిసింది కదా కారణం. భగవంతుని భక్తి చేయాలంటే కారణం ఏంటంటే భాగవత భక్తి మొదలు పెడదాం. అంటే దురాప. ఇది అందరికీ పొందేది కాదు, అందరికీ అలవడేది కాదు. సులభంగా అందరూ దీన్ని ఆచరించలేరు.
భగవత భక్తి దురాప అంటే దుర్లభం ఎవరికీ అల్ప తపసం అంటే కొద్దిగా తపస్సు చేసినవాడు అంటే కొద్ది పూజలు చేసిన వాడికి పెద్ద ఫలితం దొరకదు. కదా? అంటే భగవంతుడిని ఎంత బాగా పూజ చేస్తే అంత భాగవత భక్తి కలుగుతుంది. ఎంత భాగవత భక్తి కలిగితే అంత భగవత్ భక్తి కలుగుతుంది. అది విధానం. కాబట్టి ఇది మీరు అనుకున్నంత సులభం కాదు. దురాప అల్ప తపసః సేవ వైకుంఠ వర్త్సమసు. చమత్కరంగా గమనించాలి. పరమాత్మ యందు సేవ అని లేదు. వైకుంఠ వర్త్మసు అంటే వైకుంఠ మార్గంలో అంటే భక్తుల యందు. భగవత్ భక్తుల యందు సేవ చేసేటువంటి బుద్ధి కొద్ది అప్పచేసిన వాళ్లకు లభించదు. అంటే మహా తపస్సు చేస్తే కానీ ఎన్నో వందల వేల లక్షల కోట్ల జన్మలలో తపస్సు చేసిన వాడికి మాత్రమే భాగవత భక్తి లభిస్తుంది. మామూలు వాడకు లభించదు. వైకుంఠ వత్మసు యత్ర ఉపదీయతే నిత్యం దేవ దేవః జనార్ధనః. ఎందుకండీ? భాగవతోత్తముల యందు కలిగేటువంటి భక్తి అంత ప్రధానమని ఎందుకు అంటున్నారు? అంటే ఆ భాగవతోత్తములలోనే పరమాత్మ గుణములు గానము చేయబడతాయి. హలో ఆహా మహానుభావులు ఓ మనం వీరి బెండ తిరుగుతుంటే వారు శ్రీ కృష్ణ గోవింద హరే మురారే అని భజన చేస్తుంటారు. మనం ఏం చేస్తాం అని పోయి అదే మనం చేస్తాం. కదా అందువల్ల ఏ మహానుభావుడు నిరంతరం పరమాత్మ యొక్క నామ సంకీర్తన చేస్తుంటారో నిరంతరం భగవంతుని యొక్క నామ సంకీర్తన చేసేటువంటి పరమ భక్తుల యందు భక్తి కలుగుట దురాప కష్టసాధ్యము సృష్టివాగ్రే మహదాదీని సవికారాని అనుక్రమాత్ తేభ్యో తేభ్యః విరాజముద్ధృత్యా తమనుప్రావిషత్
ఇప్పుడు అంటే ఏమిటి? విదురుడు మైత్రేయుడిని అడుగుతున్నాడు కదా? ప్రశ్న ఎలా ఉండాలి అంటే ఇదివరకు గురువుగారు చెప్పిన దాన్ని అర్థం చేసుకుంటే దాని వల్ల మనకు కన్ను వస్తుంది కదా అది సందేహం అవుతుంది. కాబట్టి గురువుగారు మీరు చెప్పింది మాకు అర్థమయ్యింది మొదలు చెప్పాలి. కదా అంటే కొంత మళ్ళీ గురువుగారు చెప్పిన దాన్ని తాను కూడా చెప్పాలి. చెప్పింది ఇంతే కదా ఇదే కదా ఒకటి రెండు మూడు ఈ విషయాలే కదా ఇలా చెప్పి అయ్యా మాకు ఇందులో సందేహం ఈ విషయంలో ఉంది అనాలి. ఇవి కాక ఇంక మేము వేటిని వినాలనుకుంటున్నామో కూడా చెప్పాలి. అంటే చూడు ఇంచుమించు గురువుగారు చెప్పిందంతా చెప్పాలి. వినించు అంటే కొద్దిగా షార్ట్ అంటాం కదా. సంగ్రహంగా చెప్పాలి. చెప్పి అయ్యా మాకు ఈ సందేశము అంటాం. అదే అంటున్నాడు అయ్యా మీరు చెప్పారు. దృష్టవాగ్రే మహదాదీని సాయి మొదలు ప్రకృతిని శోభ్యం చేశారు. అక్కడి నుంచి మహత్తత్వం, అక్కడి నుంచి అహంకార తత్వం అది మళ్ళీ మూడు రకాలు. అందులో నుంచి మనకు దేవతలు అలాగే మనస్సు జ్ఞానేంద్రియములు. అలాగే కర్మేంద్రియములు, తనుమాత్రలు, పంచమహాభూతములు, త్రియోమి తత్వములు ఇవి కాస్త బ్రహ్మాండం. ఇవన్నీ మీరు చెప్పినట్టే అనిపిస్తున్నది నాకు. సృష్టు ఆగ్రే మహదాదీని సవికారాణి ఇవన్నీ వికారాలు కదా అంటే అహంకారం అన్నమాట. వికారం అంటే అహంకారం. ఇవన్నీ ఈ వరుసలో చెప్పిన మీరు అనుక్రమాత్ తేభ్యః విరాజముద్ధృత్య అక్కడి నుంచి ఈ అండము నుండి విరాట్ పురుషుడిని సృష్టించారు. ఆ సృష్టించి ఉద్ధృత్య తవను ప్రావిషత్ పరమాత్మ అందులో ప్రయోజించాడు. తత్సృష్టివా తదను ప్రవిష్య అంటా కదా ఇలా స్వామి ప్రవేశించాడు. యవాహు రాజ్యం పురుషం సహస్రాంక్రి ఉరుబాహుకం. గాడ్ పురుషుడే ఆది పురుషుడు అతనే సహస్ర తీర్ష పురుషః సహస్రాక్షః సహస్ర అపాత్ అని మీరు చెప్పారు ఆది పురుషం.
యత్ర విశ్వయిమే లోకాః సవికాసం సమాసతే ఆ పరమాత్మ యందే ఈ సకల చరాచర ప్రపంచమంతా వికటించింది. కదా అంటే ఉద్భవించింది అని చెప్పుకుంటున్నాం. ఎత్త దశవేద ప్రాణః సేంద్రియార్ధ ఇంద్రియః త్రివృతో ఇక్కడే ప్రాణ అపాన ఉదాన సమాన వ్యానములు నాగ కూర్మ కుకుర యోదత్త దానం చేయనటువంటి ఆ పది విధమైన ప్రాణములు అలాగే సేంద్రియార్ధములు అంటే ఇంద్రియములు విషయములు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. అలాగే త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణములు, వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు. ఇలా సేంద్రియార్ధః అలాగే ఇంద్రియః. మళ్ళీ త్రివృత్తు అంటే సత్వ జస్తు మూళం కదా ప్రకృతి. అటువంటి ప్రకృతి దీనితో పాటు త్వయేరితహాయతో వర్ణాః తద్విభూతిహి వదస్వా. ఇంతవరకు చెప్పావు నీవు ఇప్పుడు తద్విభూతి వాటి యోజనం చెప్పు. పంచమహాభూతములు అలాగే 14 లోకాలు ఉన్నాయి కదా మరి చెప్పొద్దు మరి తద్విభూతి వాటి విభూతులను మాకు బాగా విస్తరించి. వివరించవలసింది నిభూతిహి వదత్వనః యత్ర పుత్రైశ్చ పౌత్రశ్చ ఆయా వర్ణములు అందులో ఎవరు పుత్రులు ఎవరు పౌత్రులు ఎవరు నాత్రులు అంటే కొడుకులు మనువలు ముని మనుమలు ఇంకా వారి వారి మనుమలు అలాగే గోత్ర ఆయా వంశం వాళ్ళు ప్రజాః విచిత్రాకృతయః ఆసన్ యాపిరిదం. ఈ సకల జలా జగత్తు రకరకములు ప్రజలతో ప్రాణులతో అంతా వ్యాపించి మనకు కనబడుతూ ఉంది ఇదం. తతం ప్రజాపతీనం సపతిహి చకులుపే కాన్ ప్రజాపతీన్. అతను ప్రజాపతీనం పతిహి ఎవరు బ్రహ్మ అతను కాన్ ప్రజాపతీన్ చకులుపే. అతను ఇంకా వేరే నవబ్రహ్ములు కదా వారిని ఎలా సృష్టించాడు. యాంచ కృపే ప్రజాపతీన్ సర్గశ్చైవ అనుసర్గశ్చ సృష్టి అలాగే యత్ర సర్గః విసర్గశ్చ స్థానం పూణం చెప్పుకున్నామే ఇలాంటివన్నీ కూడా అనుసర్గశ్చ అలాగే. సన్ ఉన్మ మనువంతరానిచ మను ఉన్మను మనువంతరానిచ మనువున్ మనువంతరానిచ మనువులెందరు మనువంతరములు కూడా ఏమిటి అలాగే తీశామపి వంశాస్య వంశానుచరితానిచ
మను వంశములు వంశము యొక్క అనుచరితములు ఉపర్యధస్యే లోకాః భూమే మిత్ర ఆత్మజాస్యే ఉపర్లోకములు అధోలోకములు అంటే భూర్భువస్సు అని చెప్తున్నామే అవి అలా. ఉన్నటువంటి వారికి మిత్రులు, వారికి సంతానము అంటే నవగ్రహములు ఇంకా 33 దేవతలు, మళ్ళా పితృ దేవతలు మళ్ళీ ప్రజాపతి ఉన్నారు కదా. ఇలాంటి వీరన్నిటిని కూడా తేశాం సంస్థాం ప్రమాణం చ వారి ఉనికి. వారి సృష్టి, వారి ప్రణయము, వారి యొక్క ప్రమాణము అలాగే భూలోక స్తుతి వర్ణయా తిర్యక్ మనుష్య దేవానాం పశువులు, పక్షులు, మానవులు, దేవతలు, సర్పములు, కీటకములు ఇలాంటివన్నీ. వదనః సర్గ సమ్యూహం గార్భ స్వేద ద్విజోద్భిదాం మనకు జరాయుజ అండజ స్వేదజ ఉద్భిజ్యములని ప్రాణులు నాలుగు రకములు కదు మనం అందరూ ఎలా పుట్టేవాళ్ళం జరాయువు మావి అంటాం మనం అందరం పుట్టేది మావి వల్ల పుడతాం కొందరు అండజములు అంటే గుడ్డు పక్షులు ఉన్నాయి కదా పక్షులు పాములు గుడ్డుతో పుడతాయి కొన్ని వేద జములు, పురుగులు ఉన్నాయి కదా దోమలు, నల్లులు ఇవన్నీ పురుగులు పుట్టేది చెమట నుంచి. మరి కొన్ని ఉద్భిజ్యములు భూమిని భేదించుకొని పుడతాయి. లతలు, వృక్షములు ఉన్నాయే ఇవి మొత్తం జంతు జాలములు నాలుగే రకాలు. ఇంకో రకం ఇప్పుడు లేదు. ఇంతకుముందు ఉండేది మానసిజ్య. బ్రహ్మ ఎక్కడైతే పుట్టాడు? బ్రహ్మ వీడికి వేడికి కాదు. జరాయుజం కాదు, అండజం కాదు, శైలజం కాదు, వాడి జన్మ ఎందులో లేదు అంటాడు అని. ఇది ఏం జన్మ ఏం జన్మ ఎందుకు మాకు అంటే నీవు దుట్టించిన వాటిలో నువ్వు లేవు. ఇంకెందుకయ్యా నువ్వు అంటామన్నమాట. అతను మనసిజః సంకల్పజః అంటాం. ఇలా ఇలాంటి రాబాళ్ళు సుజతః గుణాన్ గుణావతారైహి విశ్వస్య సర్గస్థిత్యప్యయాశ్రయం ప్రపంచం యొక్క సృష్టి రక్షణ ప్రణయము. అరే గుణానువాదములు ఇవన్నీ సుజితః శ్రీనివాసస్య వ్యాచక్షువ ఉదార విక్రమం వాటితో నీకేం పనయ్యా? లోకాలు, లోకాల్లో ప్రాణులు, వాళ్ళ సృష్టి, వాళ్ళ రక్షణ, వాళ్ళ ప్రళయము వాటితో ఏం లాభం అంటావా? ఇదంతా ఏంటి అనుకుంటున్నావ్? పరమాత్మ యొక్క ఔదార్యం కాదా? ఆలోచించండి.
ఇది ఏంటంటే సృష్టి అంటే పరమాత్మ యొక్క కృపా విశేషం కదా. ధైర్యం అనుకోండి కరుణ ఉండాలంటే ఏం చేస్తాం? ప్రళయకాలంలో ఆ మహానుభావుని గర్భములోనే పడి ఉన్న మనము ఆకారం లేకుండా కైరనాథులు లేకుండా అలా పడున్నాం. అలాగే ఉంచి అడిగే జోడు ఏంది? కదా వాళ్ళని బయటికి తీసి వాళ్ళ చేతులు, కాళ్ళు, ముక్కు, మూతి, మనస్సు, బుద్ధి అంతా ఇవన్నీ ఇచ్చి వాళ్ళని బతికండిరా. పోండి. మళ్ళీ నా దగ్గరకి రండి బుద్ధి ఉంటే. ఎవడి మీ కర్మ అని పంపించి అంతటితో వదిలిపెట్టగా. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కాపరా ఉండి ప్రతివాడిని ప్రతివాడిని కాపరా రాజుగారు నన్ను ఏదో రాజు ఎన్నో చూస్తాడండి ఏదో ఆ మూలకి ఒక నలుగురునో పది మందినో వంద మందినో ఇరుక్కు అమ్ముతాడు నూరు కోట్ల జనాభాకు ఎన్నో గుడజాడులు ఎప్పుడు కావాలో ఎవరు చేయాలి కానీ స్వామి అంతఃప్రవిష్య శాస్తా ప్రతి వాడిలోనూ తాను చేరాడు. ఆలోచించండి. శరీరం ఇచ్చాడు, ఇంద్రియముని ఇచ్చాడు, మనస్సు ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, చిత్తం ఇచ్చాడు, అంతఃకరణం ఇచ్చాడు. ఆత్మను ఇచ్చాడు. తెలుసుకోవడానికి శాస్త్రము ఇచ్చాడు, చెప్పడానికి గురువును ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చి కూడా. వీషి సక్రమ ఉపయోగిస్తున్నాడు లేదా చూడడానికి తాను వెంబడిలో ఒకడే ఉన్నాడు. వీడు ఏమందాం? ఔదార్యం కాదండి. నాకెందుకు కర్మాన్ని మీకు ఇచ్చాను మీ కర్మాన్ని కావండి బతకండి. బాగుపడితే మీరే చెరిపోతే మీరే నాకెందుకు నా పని నేను చేశాను మీ కర్మ పోండి అంటున్నాడండి. అంటే మీరు నేను ఏం చేస్తాను? ఏం చేయలేం కదా. కానీ ఆయన చేయడం లేదే. ఎవడు ఉంటున్నాడు. తప్పులు చేస్తే సవరిస్తున్నాడు. మళ్ళీ బుద్ధి కలిగిస్తున్నాడు, గురువు గారు ఇస్తున్నాడు, మిత్రులను ఇస్తున్నాడు, దేవాలయం ఇస్తున్నాడు. అంటే మనస్సు అడగడు, పోయిన దగ్గర లాగుతున్నాడు. ఆక్రమిస్తున్నాడు, అందజేస్తున్నాడు. కొన్ని అందింప చేస్తున్నాడు. ఇదంతా ఏమిటి? అది చెప్పవయ్యా. సృష్టిలోనూ, సృష్టి గుణాలలోనూ, సృష్టి ధర్మాలలోనూ, సృష్టి చిత్రములలోనూ ఏమున్నాయి? పరమాత్మ యొక్క నిర్వ్యాజమైనటువంటి ఔదార్యము. మనం ఏం చేస్తున్నాం ఆయన ఇవన్నీ చేస్తున్నాడండి. మనం అడుగుతున్నాం నువ్వు ఏం చేశావయ్యా మాకు ఇయ్యడానికి ఇన్ని చేస్తున్నాం.
నవ్వాలా ఏడవాలా? ఒకసారి గుడికి పోయి ఒక కొబ్బరికాయ కొట్టి ఇంత చేస్తుంటే స్వామి ఏం చేస్తున్నాడు అంటున్నారు. ఆ కొబ్బరికాయ ఎక్కడిది, ఆ గుడి ఎక్కడిది, నువ్వు కొట్టే చేతులు ఎక్కడిది? ఇవన్నీ వాడు చేస్తే వాడి చేతులతోటి, వాడిచ్చిన డబ్బుతోటి, వాడి తిరగబరికాయి వాడి గుడిలో నువ్వు కొట్టినట్టు చేసి నేను కొట్టానంటే స్వామి నవ్వాలనా ఏడవాలనా? నా కర్మ ఇక్కడ ఉందిరా బాబు అంటాడు పాపు స్వామి. అయినా ఇంత అన్నాడరా పో అన్నాడా? నడే ఏదో పోనీ నా గుడికి వచ్చాడులే. అలాగే ముడిచిపోతున్నాడు మహా అల్ప అల్ప సంతోషం స్వామిని. అందుకే శ్రీనివాసస్య వేదస్యచ వికార శ్రీనివాసస్య ఉదార విక్రమం జతః శ్రీనివాసస్య వ్యాచర్క్ష ఉదార విక్రమం వర్ణాశ్రమ విభాగాంశ్చ రూప శీల స్వభావతః వర్ణములు ఆశ్రమములు వారి యొక్క రూపములు వారి యొక్క శీలము వారి యొక్క స్వభావము ఇదన్నిటి కూడా ఋషీణాం జన్మ కర్మాది వేదస్యచ వికర్షణం. పురుషుల యొక్క జన్మ, వారి యొక్క కర్మలు, అలాగే వేదముల యొక్క వేద విభాగం. వేదములు వేద యొక్క విభాగం వికర్షణం. యజ్ఞస్యచ వితానాని యోగస్యచ పదః యజ్ఞములు యజ్ఞ ఆయతనములు అలాగే యోగములు యోగ మార్గములు ఇవన్నీ కూడా. నైష్కర్మ్యస్య చాత్ సాంఖ్యస్య తంత్రం వా భగవత్ స్మృతం అలాగే విరక్తి భక్తి అంటున్నాం కదా నైష్కర్మ్య యోగము సాంఖ్య యోగము తంత్రములు భగవత్ తంత్రములు అలాగే పాఖండ పద వైషమ్యం. ఈ మధ్య వాళ్ళు ఉన్నారు కదా పాషండులు పాపషండులు అంటాం మనం ఇలాంటి వాళ్ళ మతంలో ఉన్నటువంటి తేడాలు ప్రతిలోమ నివేశనం అనులోమము ప్రతిలోమము ఆ విధానాన్ని కూడా జీవస్య గతయః యాత్య యావతీహి గుణ కర్మయాః ఎన్ని రకముల జీవగతులు ఉన్నాయో వారి గుణములతోటి వారి కర్మలతోటి ఎన్ని మనకు ఏర్పడుతున్నాయో ధర్మార్థ కామ మోక్షానం నిమిత్తాని అవిరోధతః ధర్మ అర్ధ కామ యొక్క పరస్పరం విరోధము లేకుండా ఉండేటువంటి నిమిత్తము కూడా మాకు వివరించవలసింది. ద్యోబట వార్తాయాహ దండనీతేస్య శృతస్యచ విధిం ప్రధకు రాజనీతి దండనీతి అంటున్నాం దండనీతి అలాగే వార్త
జీవం యొక్క వృత్తి అంటే దౌక్యక వృత్తి అలాగే వేదాంతము దీంతో పాటు శాస్త్రము శ్రాద్ధము యొక్క విధి పితృనాం స్వర్గం అంటే పితృలోకం యొక్క సృష్టి గ్రహ నక్షత్ర తారాణం కాల అవయవ సంస్థితిం గ్రహములు, నక్షత్రములు, తారలు, కాలములు అంటే సెకండ్, నిమిషము ఎడుపుకున్నాం కదా. ఇదో గంట, రోజు, దినము అని చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా వారి విధానములను దానస్య తపసః వాపి యచ్చ ఇష్టాపూర్తయో ఫలం. దానం అంటే ఏమిటి? తపస్సు అంటే ఏమిటి? అలాగే యజ్ఞయాగాదులు అంటే ఏమిటి? నది తటాగాదులు ఉన్నాయి నిర్మాణాలు సత్రాభిమిస్తా ఉన్నారు చూడండి. ఇలాంటివి వాటి యొక్క స్వరూపాన్ని కూడా చెప్పండి. ప్రవాసస్తస్య యో ధర్మః యస్య పుంసః ఉత ఆపది అంటే. సహజంగా మానవుడు ధర్మం ఏది ఆచరించాలి? నిశ్చిత ధర్మం మానవుడు ఈ పని చేయాలి. అహింస సత్యం అక్రోధ చెప్పడం ధర్మాలు ఇవి సర్వావ ధర్మాలు. బ్రాహ్మణ భేదం లేకుండా బ్రాహ్మణుడు ఎత్తుడు కాకుండా మానవుడిగా పుట్టిన ప్రతివాడు ఆ ధనాలు కొన్ని ఉన్నాయి కదా అవి చెప్పు. అలాగే అలాంటి వారు కూడా. మరి ఇంట్లో ఉండరు, ఊళ్ళో ఎక్కడికో పోతారు. దూరదేశం పోయారండి, మన దేశం కాదు, మన ప్రాంతం కాదు, మన సౌకర్యాలు లేవు. అక్కడ ఏం చేయాలి? ఆ ధర్మం వేరే. ప్రవాస ధర్మం వేరు, నివాస ధర్మం వేరు. రెండు రకాలు చెప్పాం కదా స్వగృహే పూర్ణమాచారం చెప్తాడు మను చెప్తాడు తన ఇంట్లో ఉన్నప్పుడు తాను పరిపూర్ణంగా ఆచారం ఉండాలి. తదర్ధం రాజవేశ్వని ఆఫీసుకు పోయాం. ఇయ్యతాం కుదరదు అందులో సగం. తదర్ధం శూద్రగేహేచ పోయి ఇంకోళ్ళ ఇంటికి పోయాం. అందులో సగం చేసుకోమన్నాం. ప్రయాణం చేస్తున్నాం పది శూద్రవదాచరే. ప్రేణాలను నీవు సూద్రుడవే అనుకో. ఇంటికి వచ్చి మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకొని ప్రవర్తించు. కాబట్టి ధర్మాలు. కొన్ని ఆవాస ధర్మాలు, కొన్ని ప్రవాస ధర్మాలు. అవి కూడా ఉన్నాయి. అలాగే ప్రవాసస్తస్యయో ధర్మః యస్త్య పుంసః ఉత ఆపది కొన్ని ఉన్నాయి ఆపద ధర్మాలు ఉంటాయి వేరే. అబద్ధం ఆడకూడదు. మరి ప్రాణం పోతున్నప్పుడు ఏం చేస్తారు?
వద్దు మాడతారు. కదా? కొన్ని ఆపదలు ఉంటాయి. ఆపదలు ఆచరించలేము. ఇప్పుడు ప్రాణాన్ని కాపాడుకోవడం అనేది ముఖ్యమైన ఆపద. పెద్ద ప్రాణాన్ని కాపాడుకోకపోతే ఏం చేస్తారు? కొన్ని చోట్ల తినకూడదు అని ధర్మశాస్త్రం ఉంది. తినకుంటే ప్రాణం పోతుంది. తింటాడా మానుతాడా? చెప్తాం కదా విశ్వామిత్రుడు ఏదో ఏదో తినేశారని చెప్తాం కదా అది చెప్పుకుంటాం. కాబట్టి ఆపద్ధర్మాలు వేరు, ఆవాస ధర్మాలు వేరు. ప్రవాస ధర్మాలు వేరు. ఇలా ఉతాపది ఏనవా భగవాన్ తుష్యేత్ ధర్మయోనిహి జనార్ధనః. నాకు వివరా ఇదంతా ఎందుకంటే. భగవంతుడు సంతోషించే ధర్మాల గురించి చెప్పు. ఏ నవా భగవాన్ తుష్యేతు ఆయన ఎవరు? ధర్మయోనిహి. ధర్మస్య మూలం ఎవరు? పరమాత్మ కదా? ధర్మమూలమే పరమాత్మ ఏ ఆచరణ సంతోషిస్తే దాని గురించి చెప్పు. ఏనవా తుష్యేత్. మనము ఎలాంటి ధర్మా చరిస్తే పరమాత్మ సంతోషిస్తాడో వాటిని వివరించవయ్యా స్వామి. సంప్రసిద్ధతివా యేషాం ఎతదాఖ్యాహి చానగా. సంతోషిస్తాడో లేకుంటే ప్రసన్నుడవుతాడో అలాంటి వాటిని మాకు వివరించండి మహానుభావా అంటే నువ్వు అడగగానే చెప్పాలా? నాకు ఇదే పని అనుకుంటున్నావా అని మీరు అనకూడదు ఎందుకంటే అనువ్రతానాం శిష్యానాం పుత్రాణాంచ ద్విజోత్తమ. అనాపుషమాపి బ్రూయుహు గురువః దీనవర్చలః ఏంటంటే అనుగ్రతానాం శిష్యానాం పుత్రానాం నిరంతరము అనుసరించి వెంట ఉండే వాళ్లకు అలాగే శిష్యులకు అలాగే పుత్రులకు అనాపృష్టమపి అంటే అడగకున్న.
దీనవత్సలాహ గురవః బ్రూయుహు. దీనులయందు వాత్సల్యం ఉండే గురువును చెబుతారు. ఎందుకంటావా? నిన్ను ఆగలే కదా నాకేం పోతాను అన్నాడు ఏ గురువు. సరే అంటే వస్తున్నారే కూర్చో ఈ విషయం తెలుసుకో. రాముడు లక్ష్మణుడు రాముడు ఉన్నారు. ఓ ఆ బలా బలా అని అడిగారా? అడిగారండి విశ్వాస్మత్రుడిని రాముడు. అని తెలిస్తే కదా మీ నాయన వచ్చారు కూర్చోండి నాయనా ఇది చెప్తాను బోధించాడు. తడగి చంపు అంటే చంపాడు. చంపావు కదా ఇంకో నాలుగు ఇస్తాను అన్నాడు. అవును అడిగాడా? ఏ శిష్యుడు గురువును అయ్యా మాకు మీరు ఫలానా చెప్పమని అడగడు. ఎందుకంటే అడగడానికి కూడా తెలవదు తెలుసు కదా బాగా. అందుకే గురువుగారు ప్రేమ ఉండు ఉన్నాడు బుద్ధిమంతుడు అనుసరిస్తున్నాడు ఏదో ఒక చెబుదాం నాలుగు విషయాలని అడగకున్నా చెబుతారు. వెంట అనుసరించే వాళ్లకు లేదా అనుసరించే శిష్యులకు అడగ కూడా చెప్పుకోవచ్చు. అలాగే పుత్రులకు అనాకృష్టమపి అడగకున్నా కానీ దీనవత్సలాః గురువః బ్రూయుహు తత్వానాం భగవంతేశాం కతిధా ప్రతిసంక్రమః అందులో తత్వములెన్ని? వాటి యొక్క సృష్టి ఎంత? వాటి యొక్క ప్రణయం ఎంత? ప్రతి సంక్రమః తత్రేమం కౌపాసీరన్ కౌస్తిత్ అనుసేరకే. ఈ సృష్టిలో ఎవరెవరు ఎవరెవరిని ఉపాసించారు? ఎవరెవరు ఎవరెవరిలో లీనమయ్యారు అంటే సృష్టి, స్థితి, సంహారం. ఇలా పురుషస్య సంస్థానం స్వరూపంచ పరస్యచ జీవుని స్వరూపము పరమాత్మ స్వరూపము. ప్రపంచము యొక్క స్వరూపం వాటిని జ్ఞానంచనేగమం యత్తతు గురు శిష్య ప్రయోజనం. ఇప్పుడు జ్ఞానం కావాలి. ఎలాంటి జ్ఞానం? నైగమ జ్ఞానం అంటే వేద జ్ఞానం. నిగమములు అంటే ఏమిటి? నిగమములు అంటే వేదములు. నైగమం జ్ఞానం అంటే వైదిక జ్ఞానం. అది నీకెందుకు అంటావా? అంటే గురు శిష్య ప్రయోజనం. కాదు? కదండీ వదిక ఏంటి వదికం అంటే?
గురువు గారు ఎందుకు చెప్పడానికి, శిష్యుడు ఎందుకు అది వినడానికి. కదా? వాడిద్దరికీ ప్రయోజనం ఏంటంటే వైదిక జ్ఞానం. గురు శిష్య ప్రయోజనము వైదిక జ్ఞానం. అలాంటి దాన్ని మాకు వివరించండి నిమిత్తానుజతసేహ ప్రోక్తాని అనఘ సూరిభిహి జ్ఞానులతోటి మహా పండితులతోటి ఏవేవి చాలా విస్తృతంగా నిమిత్తములుగా మనకు సూచించబోయించబడ్డాయో స్వతో జ్ఞానం కుతః పుంసాం భక్తిహి వైరాగ్యమేవవా ఎందుకంటే నువ్వు ధర్మం అన్నావ్, భక్తి అన్నావ్, జ్ఞానం అన్నావ్, విరక్తి అన్నావ్ ఇవన్నీ స్వయముగానే కలుగుతాయా? ఏమన్నా కావాలా? అదండీ స్వయంగా అంటే అందరికీ రావాలి మరి. సర్వమోక్షాపత్తిహి కదా. అందరికీ జ్ఞానము, అందరికీ విరక్తి, అందరికీ భక్తి అనుకోకుండానే వస్తాయండి. స్వయంగా వస్తాయి అనుకుంటే సంసారం లేదు, మహా నరకం లేదు ఎవరికీ. లేదు. కాబట్టి ఇవి స్వయంగా కలుగుతాయా? ఇతరులు బోధిస్తే వస్తాయా? ఎలా భక్తి కలుగుతుంది? ఎలా విరక్తి కలుగుతుంది? ఎలా జ్ఞానం కలుగుతుంది? అలాగే ఏతాన్మే ఏతన్మే ఏతాన్మే పుచిత ప్రశ్నాను హరేహే. కర్మ విభిత్సయా మళ్ళీ గమనించాలి మహానుభావా గురువుగారు మేము వీటిని అడుగుతున్నాం ప్రశ్నలను. కోసం కాదు. ఎందుకు? హరేహే కర్మ వివిత్సయా పరమాత్మ యొక్క లీలం తెలుసుకున్నాం. అంటే మనం ఏది మాట్లాడినా మన కోసం కాదు. మరి ఏం తెలుసుకోవాలండి? భగవంతుని యొక్క లీలను, భగవంతుని తత్వాన్ని తెలుసుకోవాలి. అతని సృష్టి కానీ, స్థితి కానీ, సంహారం కానీ దేనికోసం? లీలే కదా మనకే తెలిసి ఏం తెలుస్తుంది? ఆహా పరమాత్మ ఇంత ఉదారుడా, ఇంత మహానుభవుడా, ఇంతటి జ్ఞాన సంపన్నుడా. దువ్విన విచిత్ర ఘటనా ఘటన. సమర్ధుడు అంటున్నాం కదా తెలుస్తుంది. అందుకే నేను అడిగిన అన్ని ప్రశ్నలు ఆంతర్యం నాకేదో జ్ఞానం ఏమవుతాని కాదు నాయనా పరమాత్మ యొక్క కర్మను తెలుసుకుందాం. హరే.
కర్మ వివిత్సయా బ్రూహిమే అగ్నస్య మిత్రత్వాత్ అజయ నష్ట చక్షుసః మిత్రత్వాదజయ అంటున్నాడు ఇక్కడ నష్ట చక్షుసః అంటే జ్ఞానమును తొలగిపోయినటువంటి నశించినటువంటి జ్ఞానం గల నాకు జ్ఞానస్యమే జ్ఞానము లేని నేను అలాగే జ్ఞానంతో పాటు వివేకం వివేకం ఉంది వివేకాన్ని జ్ఞానాన్ని రెండూ పోగొట్టిన నేను మిత్ర తమరు మిత్రులు కాబట్టి మిత్ర పుత్రులు కాబట్టి మైతేడు కదా. తమరు మిత్రా పుత్రులు ప్లస్ మిత్రులు నాకు ఇలాంటి ఉపకారాన్ని చేయండి సర్వే వేదాస్య యజ్ఞాస్య తపః దానాని చానగా జీవాభయ ప్రధానస్య నకుర్వీరం కళామతి. అయితే మాత్రం ఎందుకు చెప్పాలి? నువ్వు అడుగుతున్నావ్. నేను చెప్పకుంటే ఏమి? అంటే స్వామి నీకు చెప్పాలా? ఈ 14 లోకాలలో ఎన్ని వేదములు ఉన్నాయో, ఎన్ని శాస్త్రములు ఉన్నాయో, ఎన్ని యజ్ఞములు ఉన్నాయో, ఎన్ని దానాలు ఉన్నాయో అవన్నీ ఒక్క జీవుడికి అభయమిచ్చిన దానిలో కోటి అంశకు సరిపోవు ఒక్క కళకు. జీవాభయ ప్రధానస్య నకురు వీరం కళామపి. జీవులకు అభయమియ్యటానికి వలన దానిలోని ఒక కళ ఒక చిన్న అంశకవి సరిపోవు. అంటే యజ్ఞములు, దానములు, ధర్మములు, శాస్త్రములు, అధ్యయనములు, తపస్సులు, యోగములు ఇవన్నీ కూడా. అభయ ప్రధానంతో సరికావు, సరే కాదు, ఒక అంశం కూడా సరిపోవు. ప్రధానత ప్రధానం కాబట్టి ఇంత అజ్ఞానంతో. ఇన్ని సమస్యాలతో మేము కొట్టుమిట్టాడుతున్నాము. ఇలా కొట్టుమిట్టాడుతున్నటువంటి మాకు వీటిని మీరు బోధించి అభయప్రధానం చేస్తే దాని ఫలితం చాలా బాగుంటుంది. అత్యుత్తమం కాబట్టి మహానుభావ దాన్ని ప్రసాదించండి. స ఇత్తం ఆపృష్ట పురాణ కల్పః కురు ప్రధానేన ముని ప్రధానః.
కదండీ? అడిగింది ఎవరు? కురు ప్రధానుడు. అంటే విదురుడు. ఎవరిని అడిగాడు? ముని ప్రధానుడిని. అంటే మైత్రేయుడిని అడిగాడు. ఆ పృష్ట పురాణ ఏమడిగాడు? పురాణ కల్పం అడిగాడు. అంటే కదా సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశః మనవంతరానిచ వంశాని పురాణం పంచలక్షణం దాన్ని అడిగాడు. ఇలా పురాణ కల్పాన్ని మహానుభావుడు అడిగితే ప్రవృద్ధ హర్షః భగవత్ కథాయాం సంవి సంచోదితః తం ప్రహసన్ ఇవాః ప్రవృద్ధ హర్షః అట. మైత్రేయుడికి ఆనందం కట్టడ తెచ్చుకుంది పెరిగిందట. మనకైతే అమ్మ ఇవన్నీ చెప్పాలన్నా ఇప్పుడు అని డీలా పడిపోదాం. ఏదండీ మళ్ళీ మొదలై కథ అనుకుంటాం కదా కానీ మైత్రేయుడు ప్రవృద్ధ హర్షః. ఆనందం పెరిగిపోయింది. ఎందుకంటారా? భగవత్ కథాయాం సంచోదితః. అడిగింది ఏమిటి వాడు? సృష్టి, స్థితి, సంహారములు, వర్ణములు, ఆశ్రమములు, వాటి ధర్మములు, లోకములు అలాగే దేవ తిరియం మనుష్యాది. జంతువులు, మనవంతరాలు ఇవన్నీ ఏంటి? పరమాత్మ యొక్క లీలా విభూతి. కదా? పరమాత్మ యొక్క నిత్య విభూతి. అందువల్ల పరమాత్మ కథలో భగవత్ కథాయాం సంచోదితః పరమాత్మ కథను చెప్పమని ప్రేరేపించినందువల్ల మళ్ళీ మనకు భగవంతుని గుణాలను చెప్పుకునే ఛాన్స్ దొరికిందని సంతోషించి సంచోజితః తం ప్రహసన్ ఇవాః నవ్వుతున్నట్టుగా అంటే ఎంత బాగా అడిగావయ్యా. ఏదో రూపంలో పరమాత్మ గుణములను గానము చేసుకునే అవకాశం ప్రసాదించిన మహానుభావా ఎంత ఆనందము అని నవ్వుతున్నట్టుగా ఇవ ఆహా. కలికెను అంటే సమాధానము అన్నమాట. అంటే ఏమిటి అంటే సృష్టి కానీ, స్థితి కానీ, లయము కానీ, ప్రజాపతులో మరొకటో మరొకటో యజ్ఞములు, దానములు, యోగములు, ధర్మములు ఏవైనా.
పరమాత్మ యొక్క గుణములకు తత్వమునకు అనుబంధించి సంబంధించే ఉంటాయి. కదా? ఏమడిగినా అక్కడికే. కాబట్టి అందుకే చెప్పాడు భగవంతుని ఔదార్యాన్ని తెలిపేటువంటి కర్మలను బోధించవయ్యా అన్నాడు. దేనివల్ల పరమాత్మ యొక్క ఔదార్యం ప్రకటింపబడుతుందో, బోధింపబడుతుందో, తెలియబడుతుందో అలాంటి దాన్ని చెప్పండి. మనం కూడా ఏమడగాలంటే అర్థం ఏమిటి అన్నమాట. మనం ఏదైనా మాట్లాడినా, ఏదైనా అడిగినా, ఏదైనా చెప్పినా, ఏదైనా విన్నా, ఏదైనా చేసినా ఎలాంటిది ఉండాలి? పరమాత్మ యొక్క కళ్యాణ గుణములను. కీర్తించేది, బోధించేది, స్మరించేది, అలాగే వినేది. వాటికి సంబంధించిన వాటి గురించే మాట్లాడాలి తప్పా, దేహమో, మనస్సో, అవయవాలో. నశించే వాటికి కలిగే నశించే ఫలితాలను గురించి మనం మాట్లాడకూడదు. యత్ తత్వం, యత్ సత్యం, యత్ నిత్యం. ఏదో ఆనందావధి దాన్ని తెలుసుకోవాలి కాబట్టి అలాంటి దాన్నే విదురుడు అడిగాడు అలాంటి దాన్నే మైత్రేయుడు రేపు చెప్పబోతున్నాడు. ప్రశ్నలు అయిపోయాయి సమాధానం లేపన ఇదంతా సృష్టి కదా అందరూ దిగుతున్నాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః
Salutations to Sarvaryam. Salutations to the divine feet of Srimad Saranga - beautiful, auspicious, lotus-like. I bow with my head. Salutations to Srimad Bhakti Sara Kulashekhara Yogivaha.
Dear devotee-friends, Vidura asked Maitreya about a mystery within the process of creation. 'The Supreme Lord created,' they say. Why did He create? What does He gain from creation?
Does the karma of beings transfer to the Paramatma who enters creation? The jiva is karma-bound. Because the jiva is karma-bound, it receives a body according to karma and experiences the results karma delivers.
When karma gives a purposeful body and the Supreme Lord also resides within that body, does He too have a body in the same sense? Though the Paramatma does not experience pleasure and pain as we do, and yet He is there...
The effort to know is only ever an effort to understand - nothing beyond that. Therefore, to the one who seeks knowledge, the Lord replied with a gentle smile, 'bhagavat-chittah smayan iva gatashmayah' - without pride, calmly.
That is like being absorbed into water. Therefore, to explain this divine matter with great clarity, Maitreya, given this blessed opportunity, rejoices. The Supreme Being...
The Lord takes any body He wishes according to His own will. Now, can suffering arise in the body He willingly chose? He does not suffer. There is a body, but no suffering. What do we make of this?
While undergoing the fruits of past karma, one may reflect: 'I must have committed some sin in a past life. At least in this life, let me do some good.' This is the common response of the bound soul.
'Vimuktasya iishvarasya kaarpanyam uta bandhanam' - He is the free one (vimuktah), He is the controller (iishvarah). Even when He enters the body, He incurs no bondage, no suffering, no helplessness.
When 'you' do not exist - when there is no 'I' - yet you keep saying 'I, I, I.' 'I have grown old.' Earlier: 'I am a child,' now 'I am a youth.' Hear this truthfully - 'yad arthena vina' - what is your real self?
Where do you actually reside? What is your true form? 'Yadhaadikah yadha jale chandramasah kampaadih tat-kritah gunah' - imagine a pond. The moon's reflection in the pond trembles - but the moon itself does not tremble.
All of these rest, but one Atma continues to move without rest. It experiences all the states (avasthas) of the body it inhabits and mistakenly considers all those states to be its own.
If there is no connection, nothing is transferred. When said 'belonging to the Atma' - how then can any fault reach the Supreme Being dwelling within? Having such a doubt, he was told: 'You need not worry about this.'
The body is not yours - it belongs to Him. When He decides, He transforms any organ in any way, grants or withholds any result. I, whenever He decides it - I accept it as His will.
This bodily ego-identification (dehaatma-abhimana) - ahankara, self-will - 'tirodhaate' - gets concealed. 'Yatha indriyopaaraamah atha drashtraatmani pare harau viliiyanti tadaa kleshaaah samsuptasyaiva' - when the senses dissolve into the Supreme, suffering disappears like in deep sleep.
What a great deluder the Supreme Being is - how astonishing His power of delusion! Is a laddoo being sweet remarkable? Now computers have arrived - and everyone is addicted. Such is the power of maya.
Whether He gives pleasure or pain, whether He causes delusion or removes it - if we dedicate this body to Him, no harm comes to us through this body. That is what is being taught here.
When all is offered to Him, we have no difficulty and no sorrow. Therefore 'aseda sankreeya shamam vidhaate gunaanuvaada shravanaм muraare' - hearing the narrative of the Lord's qualities brings peace, like sleep that washes away all burdens.
'Svarot' means karma; 'samanjulam' means desire. If one grows, the other grows. If one diminishes, the other diminishes. 'Surata' means good action - good deeds create a cycle of inner purification.
If everything looks fine yet what you intended didn't happen - it means you are not the decider; there is another. He can override even your own intentions. Then why fear anyone but Him?
You have well explained the nature of the Supreme Being's maya-abode - this creation, this world. 'Abhaati apardham nirbhoolam vishvamoolam nayad-bahih' - the world appears, but its root and meaning lie only in Him.
You do not know what is beyond the world. You also do not know what is inside the world. For the world to come into being, there must be a root cause - an upaadana-karana (material cause) and a nimitta-karana (efficient cause).
Likewise - 'I don't see a seed in the tree, therefore the tree didn't grow from a seed' - how foolish would that be? Because we cannot see the cause, to say the world has no cause - that is the error of atheism.
The body in which the Supreme Being dwells as the antaryami (inner controller) - that body exists in the world. Now, does this world exist or not? It does exist. The world exists.
'Vyasanaardhanah madhyana na paadasee' - why do I serve Your feet? Because the longing to serve the Lord's feet arises within. Now in the Bhagavatam...
The one who comes bearing conch and discus in both arms - adorned with garland and ornaments - when the Lord appears like this, if we do not thrill with devotion and prostrate in reverence, what does that show about us?
He said: 'I see my Guru in him.' This is what dharma-shastra teaches: one must see the Guru in a sanyasi. 'Yatim drishtvaa gurum smariyeta' - upon seeing a renunciant, remember your Guru.
'Bhagavat bhakti duraapaa' - devotion to God is difficult to attain - 'alpa-tapasam' - not for those who have done only a little tapas. One who has performed just a few prayers will not receive great results.
Now - what does this mean? Vidura is questioning Maitreya. How should a question be framed? After understanding what the teacher said earlier, one's next question should arise naturally from that understanding.
'Yatra vishvayime lokaa savikaasamm samaastate' - in that Supreme Being, all this moving and unmoving creation is projected. 'Etad dashaveda praanah...' - the ten vital airs reside in Him.
The lineages of the Manus, their dynasties and histories - 'uparyasthasya lokah bhoome mitra aatmajaasye' - the upper worlds, the lower worlds - Bhur, Bhuvar, Suvar - all the worlds between them.
This creation - is it not a special grace of the Supreme Being? Courage is needed. To show compassion, what does one do? During pralaya, we were all dormant within that great Being, with nothing, hungry for existence.
Should we laugh or cry? Going to the temple, breaking a coconut - we think we've accomplished so much - but what is the Lord doing? Where did that coconut come from, where did that temple come from, where did you yourself come from? All is His.
The occupation of the jiva - the service-nature - along with: shastra, shraaddha-vidhi (ancestor rites), the creation of pitriloka, the creation of grahas and nakshatras, all are part of creation's scope.
There are calamities in which rules cannot be followed. In a calamity, not all rules can be maintained. Protecting one's life is the primary need in calamity - if life is not preserved, what else can be done?
'Diinavatssalaah guravaah bruuyuh' - teachers who have compassion for the humble will speak. Why? No Guru who says 'even if you turn me away, I lose nothing' - those who come, come genuinely.
Why does the Guru teach? Why does the disciple listen? What is the purpose for both of them? Vedic knowledge. The purpose of the Guru-Shishya relationship is the transmission of Vedic knowledge.
'Karma vivishtayaa bruuhime agnasya mitratvaat ajaya nashta-chakshusah mitratvaat ajaya' - 'nashta-chakshusah' - one whose vision of knowledge has been destroyed. One who has lost the eye of jnana is in need of the Guru's light.
Who asked? The foremost of the Kurus - Vidura. Whom did he ask? The foremost of sages - Maitreya. What puranic question did he ask? The process of creation and dissolution (pralaya-kalpa) - the nature of cosmic time.
All questions are ultimately connected to the qualities and nature of the Supreme Being. Whatever is asked leads there. That is why the Lord said: narrate the actions that reveal His generosity (audaarya) and divine character.