కర్దమ యోగ సిద్ధి: దేవభూతి అవగాహన
Kardama's Yoga Siddhi: Devabhuti's Understanding
కర్దముడు యోగ సిద్ధి పొందాడని దేవభూతి గుర్తించింది. ఆమె మాటల వల్ల కాదు - ఆయన ఉనికిలో వచ్చిన రూపాంతరం ద్వారా తెలుసుకుందని వివరించబడింది. దేవభూతి తనకు ఉద్దేశించిన కార్యం నెరవేర్చడానికి ఉపదేశం కోరింది. 'సర్వ కర్మాణి మయి అర్పయ' - అన్ని కర్మలు నాకే అర్పించు అనే గీతా సందేశం అల్లికగా వివరించబడింది.
Kardama, having attained yoga-siddhi (perfection in yoga), is recognized by his wife Devabhuti. The session explains how she understood his attainment - not through words but through the transformed quality of his presence. Devabhuti asks for instruction on how to fulfill what she was created for. The teaching from the Bhagavad Gita is woven in: offer all actions to Me, let brahman be the oblation and the fire both.
ధర్మదేహాన్ దివ్యాన్ నరైహి దురధిగమాన్ నృపవిత్రియాభిహి కాబట్టి ఇప్పుడు సిద్ధాశి అంటున్నాడు నీవు సిద్దురాలవయ్యావు సిద్ధిని పొందావు. తపస్సు వీరే చేశాడు. సిద్ధి ఎవరు పొందారు? అప్పుడప్పుడు అప్పుడప్పుడు హాస్యంగా అంటాం మా వాళ్ళతోటి. అమ్మగారితో కూర్చొని ఇవాళ సమాప్తి అయిపోయింది సాయంత్రం రావాలి నువ్వు ఎందుకంటే సన్మానం. చెప్పింది నీ సన్మాన్ నీకు అవుతుంది రా ఏం చేస్తావ్ అంటే సపరేట్ అవును మరి మూడు నెలలు ఆ రోజు నేను చెప్తాను కంఠ చెల్లినవన్నీ పో సమాధానం తిని చేస్తారు మరి చాలదా అంటే అన్న అదృష్టం అండి అదే మరి అదృష్టం అని చెప్పింది అన్నట్టు తపస్సు సమాధానం ఈయన చేయాలి. సిద్ధి ఆమెకు వచ్చింది అందుకే సిద్ధాతి నీవు హాయిగా సిద్ధి పొందావు. భూంక్ష వైభవాన్ అన్ని వైభవాలు అనుభవించు. ఎలాగు నిజ ధర్మ దేహా. ఇలాంటి వివరాలు నీవు ఆచరించిన ధర్మము వలన కలిగినవి. చాలా చమత్కరమైన వాక్యం. భాగవతాన్ని ఇలా వివరించి వింటేనే రుచి అందులోని స్వారప్యం అవుతుంది. విభవములన్నీ ధర్మ దేహములట. అంటే ధర్మమే శరీరముగా కలవి ధర్మ దోహ రెండు అర్ధాలు ఉన్నాయి. రెండు పాఠాలు ఉన్నాయి ధర్మ దేహం ధర్మ దోహ అంటే నీవు ఆచరించిన ధర్మము చేత ప్రసవించబడినవి. ఎలా వచ్చే లోకాలని ఆమెకు ధర్మాచరణ అవన్నీ. నీవు ఆచరించే ధర్మము చేత ప్రసాదించబడిన విభవమును అనుభవించు అని అర్థం. ధర్మ దేహాంతం. అంటే నీవు ఆచరించిన ధర్మమే ఆకారము దాచింది భో. ఎక్కడ భో గారు? ధర్మమే ఆకారము దాచింది. ధర్మం లేదు అవి రావు. అందువల్ల ఇలాంటి వాటిని పుణ్యవా దివ్యాన్ ఎలాంటివి భోగాలు మానుషములు కావు దివ్యములు అంటే ఎలాంటి వికారము పొందనివి దానికి ఇంకో మాట నరైహి దురధిగమ సామాన్య మానవులు పొందలేరు. అంతే కాదు నృపవిక్రియాభిహి దురధిగమాన్ నీవు అనుభవించబోయేటువంటి భోగములను
రావాలని ఎంతోమంది చక్రవర్తులు అభిరక్షిస్తారట. మహారాజులు కూడా వీటిని చూసి తమ మనస్సులో వికారం పొందుతారు. నృపవిక్రియాభిహి. మహారాజుల యొక్క మనస్సులో కూడా వికారంతో ఆకాంక్ష కలిగించే దివ్యమైన భోగములను అనుభవించు. ఎందువల్ల నీవు సిద్దురాలవయ్యావు కాబట్టి. ఎలాంటివి అవి ధర్మదోహ అని. నీవు ఆచరించిన ధర్మము ప్రసాదించినవి. నీవు ఆచరించిన ధర్మమే ఆకృతిగా కలవి. అలాంటి వాటిని నీవు అనుభవించు. దివ్యాన్ ఏవం బ్రువాణం అబలా అఖిల యోగ మాయా విద్యా విచక్షణం అవేక్ష్య గతాతిరాసి. అప్పుడు కానీ దేవభూతి మనస్సులో ఉన్నటువంటి సంతాపము, పరితాపము, బాధ ఉన్నాయి అవన్నీ తొలగిపోయాయి. గత ఆదిహి ఆది అంటే మానసిక బాధను ఆది అంటారు. శరీరం యొక్క బాధను వ్యాధి అంటారు. వ్యాధి ఆధి. వ్యాధి అంటే శరీరాన్నిది, ఆధి అంటే మనస్సు. అందువల్ల గతాధిరాధి మానసిక పరితాపం తొలగిపోయింది. ఎందువల్ల అంటే ఏవం బ్రువాణం ఇంత చక్కగా ఎప్పుడైనా మాట్లాడాడా ఆయనే? తన తపస్సు, తన యోగం, తన యాగం తప్ప నువ్వు ఉన్నావా, చచ్చావా, బతికావా ఏం మాట్లాడుకోలేదు. అది ఒక్కసారి నూరేళ్ళు కాగానే ఇంత బాగా మాట్లాడుతున్నాడు ఏవం బృవాణం. ఇంకోటి ఏమిటి? అబల అఖిల యోగ మాయా విద్యా విచక్షణం. ఆయన ఏమన్నాడు నేను ఆచరించినటువంటి విద్యా తపస్సు సమాధి యోగములతో సంపాదించిన లోకములన్నీ నీకు ఇస్తున్నా అన్నాడు. అంటే చెప్పకుండా ఆయన ఏం చెప్పాడు ఇవన్నీ నా హస్తగతములు అన్నాడు. కదా విద్యలు యోగములు మాయలు తపస్సులు సిద్దులు. ఇవన్నీ నా హస్తగతములు. ఇవన్నీ నా హస్తగతములు నేను వాటిని పొందాను వాటిని నీకు ఇస్తున్నాను ఇప్పుడు నీవు వాటిని అనుభవించు అన్నాడంటే.
దీన్ని బట్టి నిజంగా అతనికి యోగ సిద్ధి పొందినట్టే అర్థం చేసుకున్నది అది. ఎలా? ఆమె దేనిని కోరి ఇంతకాలం భర్తను పరిచర్య చేసిందో మరి అర్థమైనట్టా కానట్టా? కదా అంటే పరగత మన మనజ్ఞత్వం అంటాం. ఇతరుల యొక్క మనస్సును తెలుసుకోగలగుంటే మరి యోగం అంటే. చెప్పకుండా తెలుసుకోవాలి. స్వామి మాకు మీ సమాగమం కావాలి, నాకు సంతానం కావాలని భార్య చెప్పితే ఆచరించిన వాడిని భర్త అందామా? ఇంగిదగ్గుడు కాదు, వివేగం కాదు. ఆమె అడగకుండానే తన శరీరాన్ని, మనస్సును అన్నీ తనకర్పించి ఇంత సేవ చేసినటువంటి ఆమె మనస్సులో ఏమున్నదో తెలుసుకొని ఇక నీవు అనుభవించు. అన్ని లోకాలు నీవే, అన్ని భోగాలు నీవే. ఉన్నాడంటే అతను నిజంగా యోగ సిద్ధి పొందినవాడే. అంతేకాదు విచర్షణడు కూడా. అంటే వివేకం కలిగి ఉన్నవాడే. సిద్ధి పొందవచ్చు. పొందిన సిద్ధిని సక్రమంగా వినియోగించగలగదు ఆ పని చేశాడు కాబట్టి అమ్మ నా భర్త కూడా చాలా కాలానికి ఒక దాన్ని నేను భావినట్టు అర్థం చేసుకున్నాడు. నాకేం కావాలో కూడా తెలుసుకున్నాడు అనుకొని మానసికమైన వ్యధను. తొలగించుకుంది గతాధిరాసీత్ సంప్రత్యయ ప్రణయ విహ్వలయ గిరా ఈషతు రీడావలోక విలసత్ హచితానన ఆహా అప్పుడు కొద్దున్నాడు సంప్రత్యయ ప్రణయ విహ్వలయ వినయము ప్రేమ. ఈ రెండిటితో తడబడుతున్నటువంటి వాక్కుతో ఈషత్ వీడావలోక విలసత్ రాజిత కొద్ది కొద్దిగా అంటే మనం మునుసిగ్గు అంటాం చూడండి అలాంటి సిగ్గుతో చూస్తూ చిరునవ్వు నవ్వుతూ ఆమె మళ్ళీ మాట్లాడుతూ ఉన్నది ఆహా రాద్ధంబత ద్విజవృష ఏతతు అమోహ యోహ మాయాధిపే త్వయి విభో తతు అవైమి భక్తః స్వామి ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలతో ద్విజవృష అంటే బ్రాహ్మణోత్తమ ఏతత్ అమోహ యోగ మాయాధిపేత్వయి వ్యర్థముగా అంటే సఫలమైనటువంటి యోగమాయను సాధించిన నీ విషయంలో ఇది రాద్ధం. ఇదంతా సిద్ధించినదే ఉన్నదే.
అని తత్ అవైమి నేను తెలుసుకున్నాను. నాకు అర్థమైపోయింది మీ మాటలో. యత్తేభ్యసాయి సమయః సకృతంగ సంగః భూయాత్ గరీయతి గుణః ప్రసవస్తతీనాం మీరు వివాహం చేసుకునే ముందే చెప్పారు. సంతానం కలిగేంత వరకు నేను నీతోటి ఉంటాను. సంతానం కలిగిన తర్వాత ఆశ్రమాన్ని విడిచిపెడతాను. అన్నారు కదా మరి సంతానం కలగాలంటే ఏం కావాలి? నేను నా ఇంట్లో మీరు మీ తపస్సులో ఉంటే అవుతుందా అని అంటాను. సకృతు అంగ సంగః ఒకసారి మనకు సమాగమం జరగాలి కదా యస్తేభ్యధాయి సమయః మీరు ఏ నియమాన్ని చెప్పారో అది కూడా సకృదంగ సంఘః పరసరమైనటువంటి ప్రేమ పూరకమైనటువంటి శారీరక సమాగమాన్ని మీరు ఏది కోరుతున్నారో అది భూయాత్ గరీయసి గుణః ప్రసవస్తతీనా దాని వలన భర్త కంటే భార్యకే ఎక్కువ మన్నన. ఎక్కువ మేలు, ఎక్కువ అక్షయము, ఎక్కువ గొప్పతనము, ఎక్కువ గౌరవము ఎవరికి లభిస్తాయి? భార్యకి ఏ రూపంలో సంతానంలో ప్రసవః గుణానా సంతానమే భర్త కంటే భార్యకు లభించే అధిక గుణ యోగం. భర్త యొక్క ఆదరము పొందిన భార్య ఇతరుల కంటే ఎక్కువ గుణవతి అవుతుంది. అంటే గుణములన్నీ లభిస్తాయి భార్యకు. ఏ రూపంగా ప్రసవ సంతాన రూపంగా. వాళ్ళ భార్యాభర్తలు వాళ్ళు చాలా అన్యోన్యంగా కాపురం చేస్తున్నారండి ఎప్పుడు చెప్తాం? మంచి సంతానాన్ని చూస్తే. సంతానంలోని సత్తు మనం చూడగలిగినప్పుడే భార్యాభర్తల యొక్క కాపురము ప్రేమతో కూడుకున్నదే. బలవంతాన్ని ఎవరి కోసమో చేస్తున్న కాపురం కాదు. ఎవరిని మెప్పు చేసేటువంటి కాపురం కాదు. వారు ఒకరినొకరు మనసా వచసా తనువుతో అభిఘటిస్తున్న విషయం తెలుస్తుంది. ఆ మూటిలో ఎక్కువ పాళ్ళు మాకు ఎవరికి వస్తాయి? స్త్రీకి లేదు. ఇప్పుడు నాకు ఇది గుణము అంటున్నాం. ప్రసవః సతీనాం తత్ర ఇతికృత్యోపశిక్ష యధోపదేశం ఏనైశమి
కర్చితః అతిర్గంసయా ఆత్మ కాబట్టి ఇది మీకు తెలిసింది కదా ఇప్పుడు కావలసిన దానికి చేయవలసినది ఏమిటో అది మీరు చేకూర్చారు. ప్రశిక్ష ఉపదేశించు, ఏర్పరచు, చేకూర్చు. యధోపదేశం అంటే ఏమిటి? నీవు చెప్పినట్టుగా, మీరు అన్నట్టుగా, మనం మొదలు అనుకున్నట్టుగా చాలా చమక్టగా మాట అన్నమాట. స్పష్టంగానే చెప్తారు మళ్ళీ అందులో అంతటా అస్పక్షతే ఉంటుంది. లోతుగా చెప్తారు. ఏనైషమే గర్షితో అగర్షితః అతిరిలంసయాత్మ భర్త మాట్లాడిన ప్రతి మాట సమాధానం చెప్పింది. వినయంతోటే, సిగ్గుతోటే, చిరునవ్వుతోటే చెప్పింది. కానీ అన్ని విషయాలు వచ్చాయి. మీరేమన్నారు? ప్రాణులందరికీ అన్నిటికంటే ఇష్టమైన దేహమును కూడా నీవు కృషింప చేసుకున్నావు అన్నారే ఆ పని ఎందుకు చేశాను? ఆ దేహమునకు అధిక సుఖ సంతోషాలు కలగారని కోరికతో అతిరిరంక తనే చెప్తున్నది. ఆ దేహముతో మీతో ఎక్కువగా రమించుటకే ఇంత కష్టపడ్డాను నేను. అంటే నా తపస్సు, నా యోగము, నా వ్రతము, నా పరిచర్య దేనికోసం? మీ సమాగమం కోసం. అంటే ఈ దేహము యొక్క సుఖాన్ని, భోగాన్ని ఆశించే ఇన్ని సేవలు చేశారు. ఇప్పుడు మీరు ఏ శరీరం కృషించిందని దయా జాలి చూపుతున్నారో, మరి కృషించిన ఆ శరీరానికి ఆ దేహమునకు మీరు అనుకున్న ఆశించిన భోగాన్ని ప్రసాదించాలి కదా? అలాంటి భోగాన్ని ప్రసాదించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయండి. అన్ని ఉపదేశించండి. అతిరుదంసయాత్మ సిద్ధేతతే కృత మనోభవ ధర్షితాయాః దీనః తదీచ భవనం సదృశ్యం విచక్షువా చెప్తున్నాడు కృత మనోభవ దర్శితాయాః నీ వలన కలిగినటువంటి మన్వధుని చేత పీడించబడుతున్న నాకు నాలెడ్జ్ అనుకోండి నీ ప్రీతికి రెంటికి కావలసినటువంటి యోగ్యమైన భవనాన్ని ఏర్పాటు చెయ్యి అంటే ఈ తపోవనము ఈ యజ్ఞములు ఇక్కడ కూర్చొని ముక్కు మూసుకుంటే ఏం జరుగుతుంది ఏదో ప్రాణాయ స్వాహా అని యజ్ఞంలో ఆహుతిస్తుంటే మన
ప్రీతి ప్రేమ ఎలా ఫలిస్తుంది? కాబట్టి మన ప్రేమ జీవనానికి కావలసినటువంటి ఉత్తమ భవనాన్ని అంటే తగిన ఏర్పాట్లు అన్నమాట. ఉత్తమ ఏర్పాట్లన్నీ మీరు. కరిపించండి అని అడిగి సదృజం విచక్ష్వ దాన్ని ఆలోచించి ఏర్పరచవయ్యా. ప్రియాయా ప్రియమని విచ్ఛన్ కర్దమహా యోగమాస్తితా. ఆమె యొక్క ప్రీతిని కలిగించాలనే కోరిక ఉన్నవాడు కాబట్టి కర్దముడు అంటే ఏమిటి? వీరి సమాగమము కంటే ముందు వీరిద్దరూ ఎంతటి కఠోరమైన తపస్సు దీక్షతో ఉన్నారో చెప్పడానికి ఈ సంఘటన అంతా. ఎవరు పుట్టబోతున్నారు? ఎవరు రాబోతున్నారు? పరమాత్మ రాబోతున్నాడు. కపిరుడు రాబోతున్నాడు. అంతటి మహర్షి సంతానంగా కలగాలంటే వీరి సాంసారిక జీవనము ఎంత పరిశుద్ధము కావాలి. ఎంత నియమబద్ధము కావాలి? ఎంతటి ఇంద్రియము కరిగి ఉండాలి? దేహ సమాగమం ఉంటుంది. దేహ సమాగమంలో కోరిక కంటే ముఖ్యమైనది ధర్మాచరణ. భోగము కంటే ముఖ్యమైనటువంటిది తపస్సు సిద్ధి. దాన్ని చెప్పడానికే నూరు సంవత్సరాలు సేవించింది ఆమె. ఇలాంటి పరిశుద్ధితోటి నూరు సంవత్సరాలు శరీరాన్ని మనస్సును నిగ్రహించుకు ఎదురుగా ఉన్నటువంటి ప్రియుడైన భర్తను చూస్తూ సేవించగలిగినదంటే మరి ఆ తపస్సును ఏమందాం మనం? ఏ శాస్త్రానికి అది అందదు. అంత మహానుభావురాలు కాబట్టే ఆమెను తల్లిగా ఎనుకున్నాడు. స్వామి, ఇతన్ని తండ్రిగా ఎన్నుకున్నాం. ఇలాంటి ఉత్తమ సంతానం కలగాలంటే దంపతులు ఇంతటి కఠోర నియమనిష్ఠలను ఆచరించి తీరాలి. ఈ సత్యాన్ని చెప్పడానికే మనకి ఇంచుమించు సుమారు ఒక 20, 15 శ్లోకాలు ఉన్నాయి కారణం అదన్నమాట. ఇప్పుడు మైత్రేయుడు ఏమంటున్నాడు అంటే ఇలా మాట్లాడినటువంటి దేవభూతి మాటలతో ఆయనకు కావలసినటువంటి ప్రీతిని కలిగించడానికి మళ్ళీ ఒక్కసారి స్వామి. యోగనిష్టలోకి వెళ్ళాడు. అలా యోగమును ఆశ్రయించి విమానం కామగం క్షత్తః తరిస్వేవ ఆవిరచీకరత్.
పవరం ఏమిటి? పెద్ద విమానం నిర్మిస్తున్నాం అన్నారు. ఇప్పుడు చెప్తున్నారే రాకెట్లలో ఎక్కడో పెళ్లి చేసుకుంటాం అని. వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు ఆయన అప్పుడే చేశాడు. కర్దముడు మొత్తం సంవత్సర జీవితం అంతా నువ్వు సంవత్సర విమానాల్లో తిరుగుకుంటే చేశాడు వివరించాడు. నూరేళ్ళు విమానాల్లో తిరిగాడు. సంతానం విమానంలో సంసారం అంతా విమానంలో అంటే ఏమంటారు మొబైల్ అన్నమాట. మొబైల్ కాపురమా ఏమన్నా దాన్ని ఎంత సంవత్సరం అన్నా దాన్ని ఏమని ఇప్పుడు కాదు అప్పుడే ఉంది. మన పెప్పర్ ఈ సారి అప్పుడప్పుడు రాకెట్లో చేసుకున్నాం విమానం విమానం వెళుతుంటే వివాహం చేసుకున్నాం ఏదో చెప్తున్నారు. అది అప్పుడే జరిగింది. ఈ మహానుభావుడు విమానాన్ని తన యోగమాయతో ఏర్పరిచాడు. ఎలాంటిది అది? కామగం. అంటే ఆటోమేటిక్ కూడా కాదు. ఆటోమేటిక్ అంటే తప్పు. తాను అనుకున్నట్టు అది వెళ్తుంది. నోరేజ్ మాట్లాడడం కాదు అందులో కూర్చొని ఇప్పుడు తూర్పు దిక్కు పోవాలి అనుకుంటే తూర్పు దిక్కు పోవచ్చు. అంటే మనస్సుకు మనానికి లింక్ ఉందన్నమాట. ఏదో రిమోటు లేకుంటే ఇంకేదో ఆటోమేటిక్లు అసలు రిమోటు మనస్సే. అది న్యాయంగా అదే రిమోటు కదా. మన దాని పని చేసి ఉండేదే అండి మనసే కదా కానీ మనసు చెప్పినట్టు వెళ్ళిన అన్నమాట. అందులో కూర్చున్న ఈ పుస్తకం అలాంటిది పుస్తక విమానం కూడా రామచంద్రుడు కూర్చున్నాడు వెళ్ళాలంటే పెళ్లి వెళ్ళింది. అవి చేయాలగానే నువ్వు గుబ్బెడు దగ్గర వెళ్ళావంటే వెళ్ళిపోయి. మరి యజమాని చెప్పినట్టు వినేది, చెప్పినట్టు కాదు యజమాని అనుకున్నట్టు. ఇంకా బతుకు వెళ్ళాలి. యజమాని అనుకున్నట్టు వెళ్ళేది కామగం. అనుకున్న రీతిగా వెళ్ళేది తరికే ఆవిర శీకరత్. వెంటనే సృష్టించాడు. ప్రథమ ప్రజాపతి తన యోగమాయతో సంకల్పించినట్టుగా వెళ్లేటువంటి ఒక దివ్యమైనటువంటి విమానాన్ని ఆవిర్భవింపచేశాడు. అది ఎటువంటిది? సర్వకామదుహం దివ్యం. ఇలాంటిదంటే హనుమూన్ కి పోయిన వాళ్ళు అయ్యో అట్టేసుకొని ఇట్టేసుకొని మళ్ళీ పోయి కుబ్బై పోయి కొనుక్కోవాలి ఏదైనా కావాలంటే. ఇక్కడ బాధ సర్వకామ దుర్గం ఫలానా కావాలి వచ్చేస్తుంది. అంటే రెడీమేడ్ అన్నమాట. షాపుకి పోవాలి, కొనుక్కోవచ్చు పోవాలి. అదే బాగు ఆగడం ఏం లేదు. ఫలానా పర్ఫ్యూమ్ కావాలి వచ్చేసింది. ఏదో ఎంప్యూమ్ పర్ఫ్యూమ్ ఏదో కావాలి వచ్చేస్తుంది. పుష్పాలు వచ్చేస్తాయి. ఏం కావాలంటే వచ్చేస్తుంది. సర్వకామ దుహం అన్ని కోరికలను ఇచ్చేటువంటిది అందుకే దివ్యం. మళ్ళా ఇచ్చే వస్తువు కూడా నాచి రకం కాదు దివ్యం అంటే ప్రకృతి సంబంధము లేనిది.
దివ్యం సర్వరత్న సమన్వితం అన్ని రత్నాలు వజ్రాల్లో ఏర్పడ్డాయి. సమన్వితం సర్వద్యుపజైవోదర్కం అన్ని సంపదలు అన్ని భోగములు అక్కడే ఉన్నాయి. మణిస్తంభ ఉపస్కృతం అభిమానము. మణులు బొదిగిన స్తంభములతో ఏర్పాటు చేయబడింది. దివ్యోపకరణ ఉపేతం సర్వకాల సుఖావహం. మనవి ఉంటాయి మన హాలు భవనాలు అయితే ఏసీ లేకుంటే ఇంకేదో సీబీసీ ఏదో ఉంటది కదా. అంటే ఎండాకాలం చలికాలం. ఎట్లా ఉండదు కదా ఏసీ ఉంటుందా ఉండదు. అప్పుడు మళ్ళీ హీటర్ పెట్టుకోవాలి. ఈ లాంటిది సర్వకాల దూసం అన్నమాట. ఏ కాలంలో ఏ స్పర్శ కావాలో దాన్ని ఇస్తుంది. శీతాకాలంలో కానీ, సరికాలంలో కానీ, వర్షా అన్ని కాలములలోనూ సుఖాన్ని మాత్రమే ఇచ్చేటువంటిది సుఖావహం. పట్టికాభిహి, పతాకాభిహి, విచిత్రాభిహి అలంకృతం. రకరకాల జెండాలు, రకరకాల పట్టీలు అన్నీ కట్టారు. అంటే ఏదో న్యూలి మారి ఇదేదో పెడతారు కదా బోర్డు. ఏదో అంటారు చూడండి అలా అవన్నీ బోర్డులు పెట్టేసారు ఇక్కడ. దేవుడు డిస్టార్బ్ ఉన్నాయి కదా ఇవన్నీ పెట్టేసారు. పట్టి కాఫీ, పతాకా కాఫీ, విచిత్రాఫీ అవి కూడా. చూచే వారికి కూడా ఆశ్చర్యం కలిగించే వాటితో ఉన్నది. శ్రద్ధభిహి విచిత్ర మాల్యాభిహి దండలు, మాలలు, హారములు, మంజు సింజత్. అలాగే షడంగ్రిభిహి మాలలలో ఉన్న పువ్వుల మకరందాన్ని ఆస్వాదించడానికి మెల్లమెల్లగా ధ్వని చేస్తున్న తుమ్మెదలు కూడా అక్కడే ఉన్నాయి. అంటే ఈ ఊరు మన ఊరు కాదు ఫ్రెష్ పుష్పాలు ఇచ్చి పెట్టారు. ఆ పుష్పాల యొక్క వాసనకు సుమెదలు వచ్చి ధ్వని చేస్తున్నాయి అంటే ఆటోమేటిక్ గా మ్యూజిక్ అన్నమాట. ఇలా మొత్తం ఇల్లు వీళ్ళు మాట్లాడుతున్నా లోపల నుంచి ఏదో మెల్లగా మ్యూజిక్ విని రావాలి కదా ఇవన్నీ పోగాలి అంటారు కదా అని. అవన్నీ కుర్తిరిమాలు. కరెంటు పోతే అది గోవిందా రాదు మ్యూజిక్ రాదు ఇంకేం వస్తుంది ఇవి తుమ్మెదారు మంజు. మధురముగా మెల్లగా ధ్వనిస్తున్నాయి. అంటే వీళ్ళకు చెవులకు సన్నగా సంగీతం లాగి వినొస్తుంది. అది ఎప్పటిదాకా ఉంటుందంటే పూలాసనం సేపు ఉంటుంది. అవి దివ్య రాసాలు.
పోదు అవి వెళ్ళిపోవు. నిరంతరం తుమ్మెద జంకారములు వినవచ్చు. అందులో ఏంటంటే తుమ్మెదలు, కోకిలలు, హంసలు, నెముళ్ళు, మలయ మారుతము. చల్లదనము, నులివేస్తతనము, సుగంధము. ఈ ఎనిమిది ఏమంటారు? ఎనిమిదిటిని కామోద్దీపకములు అంటారు. అంటే స్త్రీ మీద పురుషునికి, పురుషుని మీద స్త్రీకి కోరికను పెంచేవి. అవన్నీ మనలో ఉన్నాయి. అంటే మధ్యన బోరో విసుగు వట్టకుండా అన్నమాట. ఎప్పుడు మనస్సు కోరికలతో ఉవ్విల్లు ఊరేలా అన్ని సామగ్రి ఏర్పాటు చేశారు. మంజు సింజత్ షడంగ్రివిహి అంటాడు చాలామందికి అర్థం కాదు. తుమ్మెద అర్థం కాదు అది షడంగిరి అంటే ఆరు పాదములు కలది అన్నమాట. దానికి ఆరు కాళ్ళు ఉంటాయి తుమ్మెద అని. ఏదో మధుకరై అనలేదు అర్థం కావద్దు అని అన్నాడు. ఏమిటి కారణం అంటే షడంగిరి అంటే ఆరు కాళ్ళు కలది. మనందరం కూడా ఆరు కాళ్ళు గలమనే అరిచాడు వర్గ్యం. రామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్ర ఇన్ని భోగాలు ఉంటే వచ్చేవే కదండీ. దాన్ని సూచించాలని ఆమె అనడం. యాదుడు ఒక్క అక్షరం ఉత్తగా వాడడు. లోతుకు వెళ్ళాలి. ఎందుకు ఈ మాట అన్నాడంటే ఇలాంటి పోగాలు ఉపయోగించుకుంటే మనం కూడా సడంగులం అవుతాం. మనకు అసలా వచ్చి పెట్టబడతాయి. అయితే సహజంగా వస్తే పడతాయి. యోగంతో వస్తే పడతాయి. అది సడంగ్రిభి దుకూల క్షోమ కౌసేయైహి నానా వస్త్రైహి విరాజితం పట్టు వస్త్రములు పీతాంబరములు కదా ఇలాంటి నానా రక వస్త్రాలతో కూడుకొని ఉన్నది. ఉపరి ఉపరి విన్యక్త నిలయేషు పృథత్ పృథత్ ఎలాగంటే ఆ విమానంలో అంతరములు ఉన్నాయి. అంటే అంతస్తులు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఏమంటాం కదా సెకండ్ ఫ్లోర్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్క రకమైన వస్త్రములతో ఆశ్చర్యన చేశారు. అది అది అది అంటే ఆ వస్త్రం యొక్క విలువను బట్టి అంతస్తు ఇంకా పైన ఇంకోటి ముందు తెలుస్తుంది అన్నమాట. ఇలా రకరకమైనటువంటి వస్త్రములతో పురుషత్పురులకు వేరువేరుగా అలంకరించబడింది. క్షిప్తైహి కతుభిహి కాంతం పర్యం వ్యజనాసనైహి ఎలా ఉన్నాయి? ప్రతి అంతస్తులోనూ అన్ని గదులలోనూ పరుపు అమర్చబడి ఉన్నాయి. అంటే ఇది శయ్య మందిరము.
అది ఏమో వెతకాలి ఎక్కడికో పోవాలి అవసరం లేదు ప్రతి మందిరము చెయ్య మందిరము అంటే చెయ్యలు కూడా చెప్పాను జ్ఞాపకం కదా ఆరు రకాలు ఉంటాయి ఒక చెయ్యను చేరించి అంటే నిద్ర వస్తుంది. వేరే ఏం లేదు పడుకోవడానికి వెళ్ళిపోవడానికి. ఒక చెయ్యి అలసట తీరుస్తుంది. ఒక చెయ్యి కోపమును తీరుస్తుంది. ఒక చెయ్యి భోగాన్ని కోరుతుంది. ఒక చెయ్యి భోగాన్ని అనుభవిస్తుంది. మరొక చెయ్యి అసఖ్యాన్ని కలిగిస్తుంది. విరక్తి అదే విరక్తి అదే అనురక్తి. కొన్ని చే దగ్గరికి పోతే బాబోయ్ ఈ బెడ్రూమ్ లో రావద్దురా బాబు మళ్ళీ ఈ జన్మలో కూడా రావద్దని వెళ్ళిపోతారు అన్నారు. ఇలాంటి రకరకమైనటువంటి పరుపులు. ఆ పరుగుల మీద వస్త్రాలు ఏమంటారు వాటిని బెడ్ షీట్లు అంటాం కదా అవన్నీ ఏర్పరుస్తారు. క్షిప్తైహి కటివిభిహి కాంతం అందుకనే పర్యంక వ్యజన ఆసనైహి శయ్య ఉంది బెడ్ షీట్లు ఉన్నాయి వ్యజన అంటే విడిచినాక వాళ్ళు ఫ్యాన్లు అన్నమాట అవి కూడా ఏర్పాటుతో పడ్డాయి. ఆటోమేటిక్ ఫ్యాన్లే కరెంటు ఉంటే కరెంటు పే అయింది ఫ్యాన్ అయిపోవడం లేదు. సరే ఇంకా వ్యజనాసనైహి ఈ వ్యజనాసనం అంటే ఏమిటి? విజనకరలు. ఇది ఫ్యాన్ వాటికి స్టాండ్లు. ఏం ఏం ఫ్యాన్ అంటారు ఉంటే ఇట్లా పెడతారే ఇట్లా పెట్టుకుంటారే ఆ కింద నిలబెట్టి మనం ఇప్పుడు ఇక్కడ లేదనుకోండి పైన ఏం లేదు ఇలాంటివి అనుకోండి అలాంటి వ్యజనాసనం ఇవన్నీ ఉన్నాయి అటు మీద అడుగుతుంది అప్పుడు ఎంత బాగుందో. పరియంక కడెస్తాలా ఏదో వ్యాన్ అంటారు అది. వేజనాసరీహి తత్ర తత్ర వినిచ్ఛిక్త నానా శిల్పోపశోభితం ప్రతి భవనంలోనూ ప్రతి గోడ మీద అద్భుతమైనటువంటి విచిత్రమైన శిల్పములన్నీ చెక్కబడి ఉన్నాయి. శిల్పోపశోభితం మహా మరకతా స్థల్యా ద్యుష్టం విద్రుమ వేదిపి మరకతములు, పగడములు, వజ్రములు ఇలాంటి వాటితో వేదికలు ఏర్పరిచారు అంటే అరుగు లాంటివి. అంటే చెయ్యమని కజెపు ఉంటారు బయటికి వస్తారు నిలబడ అన్న కూర్చోవాలంటే వేదికెళ్ళ రెడీ. కాస్త నడుము వీపు ఆనిస్తారంటే ఏమో ఈజీ చెయ్యరంటాం కదా అవి తీస్తాం. అవన్నీ ఇది చెక్కలు, ఇనుములు, రాళ్ళు కాదు. మరకదములు, మాణిక్యములు, వజ్రములు, పగడములు ఇలాంటి వాటితో ఏర్పరిచారు. అంటే ఏమిటి? చేత కాక అనుభవించక అనుభవించకపోవటం కాదు.
ఎంతటి భోగాన్ని అనుభవించగల శక్తి ఉండి కూడా కేవలం విరక్తి తోటి అనుభవించడం లేదు. దృష్టాంతమే. ఒక్క క్షణంలో ఇన్ని సాధించిన వాడు మరి వివాహం చేసుకోగానే ఇవన్నీ ఏర్పాటు చేసుకోకూడదా? ఎందుకు 100 ఏళ్ళు ఆగాడు? అడుస్తారే కొందరు ఇవన్నీ మీ వేదాల్లోనే ఉంటే ఇవన్నీ మీ శాస్త్రాల్లోనే ఉంటే మరి ఎందుకు ఏర్పాటు చేయలేదండి ఇప్పుడు మేమే సృష్టించాం కదా. పిచ్చివాడా కోరిక లేదు అనుభవంతో అవసరం లేదు. ఒక విమానం ఉంది భరద్వాజుని విమానం ఉంది అందరికీ మనోళ్ళు ఉన్నాయి కొందరికే ఉన్నాయి. కోరిక లేదు, కోరిక ఉంటే పడిపోతావు. ఒకటే దృష్టాంతం. మరి దశరథుడు లేదా ఇచ్వాపు రాజ్యం అంటే ఎవరు పరిపాలించారు న్యాయంగా? రాజులేనా? పురోహితులే. విష్ణుడు ఏర్పాటు చేస్తాడు. గజరుడు చనిపోతే అందరూ ఎవరి దగ్గరికి వచ్చారు? నాయనా వశిష్ట ఇంకో రాజుని ఏర్పాటు చేయవయ్యా. అప్పుడు ఎందుకులే నేను రాజు కుంటా అనొచ్చు కదా. అంటే ఎవరు కొట్టారు ఆయనను? బాయ్ ఏం చేయండి అంటారు. అనలేదే. వైరు అనలేదు, విశ్వామిత్రుడు అనలేదు, ఎవరు అనలేదు? విశ్వామిత్రుడు రాముడికి ఇచ్చాడు, యోగంధరాయణుడు ఉన్నాడు అన్నాడా? లేదే. తిమ్మరసు ఉన్నాడు అన్నాడా? లేదే. మరి తన యొక్క కనుసన్నతో తన మేధాబలంతో మొత్తం సామ్రాజ్యాన్ని ఒక ఆట ఆడించగల మహామంతులందరూ రాజ్యం నేనే కావాలనుకుంటే ఏమయ్యేది? కలియుగం అయ్యేది. ఇప్పుడు చేస్తున్నది అదే కదా. మరి ఇందులో చెప్తారు కలియుగం కలియుగం అంటే ఏంటి అంటే రాజును చప్పి మంత్రే రాజు కూడా కలియుగ ధర్మం అని. ముందర వస్తుంది మనకు. రాజును చంపేస్తాడు తన తానే రాజు అవుతాడు. అందుకే బ్రాహ్మణులకు భోగాభిలాష ఉండదు. శక్తి ఉంటుంది. అనుభవించగలరు. అనుభవించగల వాటిని సృష్టించను గలరు. కానీ ఏనాడు వాటిని కోరుకోను. ఏదో ప్రియురాల యొక్క మనస్సు తీర్చాలనే చిన్న దయతో ఒక క్షణకాలం వాటిని ఏర్పరిచాడు. ఎంత బాగా అనుభవించాడో మరుక్షణంలో అన్ని వదిపెట్టి వెళ్ళిపోయాడు. రెండు చేయకండి మాకు కూడా అండి అందుకే భారతం చదవాలన్న కారణం అదే. ఇన్ని యుద్ధాలు, ఇంత క్షోభ, ఇన్ని కష్టాలు. 18 సైన్యం పోయింది కదా. అందరూ సంచారు. విరోహలందరూ అందరూ పోయారు. ఎంతో మంచి ప్రణాళికలు ఇచ్చారు. ఇంత యుద్ధం జరిగింది దేనికోసం? రాజ్యం కోసం. కదా.
రాజ్యం పొందినాడు సంబదన. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 35 ఏళ్ళు. ఓన్లీ 35 ఇయర్స్. 35 ఏళ్ళు అయిపోగానే పరిటిత్తు గప్పజెప్పాడు. జుమించు నగ్నంగా వెంట్రుక విరబోసుకొని మౌనంగా మూక అంద బధిర జడవత్ తలకాయ నీళ్లకేసుకొని ఎవ్వరు ఎత్తుకోకుండా తలకాయ వంచుకొని మారే వెళ్ళాడు. మరి ఇది ఇంత యుద్ధం దీని కోసమేనా? మరి అప్పుడే పోవచ్చు కదా? నిజంగా వీరత్వుడు అయితే మరి యుద్ధం ఎందుకయ్యా? యుద్ధం క్షత్రియ ధర్మం. క్షత్రియం. సంపాదించింది సాధిద్దాం అనుకుంటే భ్రమ. ప్రతిదీ కూడా పోయేదే. మనకు వచ్చిన దాన్ని వచ్చినది పోయేదాకా ఉంచుకోవద్దు. తెలివిగలవాడు తనకు లభించిన దాన్ని విరక్తితో తానే విడిచిపెట్టాలి. నాకు వచ్చేసింది కదా అది పోయేదాకా నేను ఉంటాను వద్దు వద్దు మెలబెట్టి గెంటేదాకా అందులో కూర్చుంటే గెంటే ఏముంది గౌరవం పెట్టింది రుద్రాక్షం లాగా అయితుంది గతి. మెలబెట్టి గెంటేదాకా ఉండొద్దు ఏదో వచ్చి కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపో అత్తగారి ఇంటి ససురు వారి వాతః స్వర్గ తుల్యో నరాణాం అంటాడు ఎప్పటిదాకా యతి భవతి ఏకం దినం. ఒక రోజు అయితే అధవా దినద్వయం అతికం త్రయం ఎక్కువ ఎక్కువ మూడు అట. ఇక నాలుగు రోజులు వచ్చిందనుకోండి నీ వల్ల కొద్దిగా కరెంటు పోయి ఉంటుంది వేడి నీళ్లు లేవు కన్నీళ్లు చేస్తారా అని. అయ్యో గ్యాస్ అయిపోయిందని నిన్న రాత్రి అన్నం ఉంది తింటారా అని వాడికి అయితే ఏదైనా ఎడిపో బాబు అన్నాడు అన్న వాడు. అందుకోసమని ఆ స్థితి రానివ్వకుండా అంటే నీవు దేన్ని ఏరి కోరి పొందావో నీవు ఏరి కోరి పొందిన దాని వలన నీవు పొందేటువంటి స్వసంతోషాలు. నీలో విరక్తిని కలిగించాలి కానీ ఆసక్తిని పెంచకూడదు. అలా పెంచిన నాడు నరకం వస్తుంది. నీవు వదులుకున్నావు మోక్షం వస్తుంది. ఇది కృత త్రేతా ద్వాపర యుగాలలోని ప్రత్యేకత. బ్రాహ్మణోత్తములు కానీ క్షత్రియులు కానీ విద్యా, తపస్సు, యోగం, బలం, శక్తి, పరాక్రమం ఇన్ని ఉండి వాటి వల్ల ఇతరుల పొందలేని మహా యోగాలు భోగాలు పొంది కూడా. వాటిని తృణప్రాయంగా విడిచిపెట్టగలరు. అవసరం ఉన్నప్పుడే తీసుకోవాలి.
కొందారు. మనకి ఏం చెప్తుంది రామాయణం భరద్వాజుడు ఏం చేశాడు? భరతుడు వస్తే ఒక్క క్షణంలో ఆ మొత్తం ప్రయాగ అంతా. ఉంది కదా శ్రీ త్రివేడి సంఘం అంటాం మనం. ఈ ప్రయాగ మొత్తాన్ని. ప్రపంచంలో అన్ని లోకాలు లేని పోగాడనే అక్కడికి వచ్చేసాయి. భరతుని ఒక్కొక్క సైనికునికి ఏడుగురు ఎనిమిది అస్తమధులు సేవించారు. నానం పోయించారు, వస్తాలు వేయించారు, ఏదో అత్తరు, పన్నీరు, చందనం ఇవ్వు అలదించారు. వాళ్ళని పక్కన పోయినారు. అది కుల్యా అంటాడు. నద్య పాయస కర్దమా. పాయస కాలువరు పారే. గిన్నెలో కాదు కారువల్లోనే పాయసం. ముంచుకొని తాగడానికి మీ ఇష్టం. ఇవన్నీ ఒక్క మాటతో. ఒక్క మాటతో ఒక్క క్షణంలో అన్ని భోగాలు వచ్చిన భరద్వాయుడు మళ్ళీ తాను మాత్రం తన ఆశ్రమంలో కూర్చొని కందమూలాలు తిని పడుకున్నాడు. శ్రేషించండి అర్థమైంది కదా వృష్యుల యొక్క జీవనం ఏమిటో. భరతుని సైన్యానికి ఇంత పెద్ద భోగాన్ని ఇచ్చిన భరద్వాజుడు ఈ ఒక్క పూట నేను కూడా మీద తింటానని కలిసి పాయసం తిన్నాడా? పోయి లడ్డూలు తిన్నాడా? పోయి ఒక అభ్యర్థం రామని పిలిచాడా? తన ఆశ్రమంలో కందం మూలములు పూజించి హాయిగా పడు. నిజముగా శక్తి ఉన్నవాడు శక్తిని తన భోగానికి ఉపయోగించుకోడు. ఉపయోగించుకున్నవాడు జ్ఞాని కాదు. రెండు చెప్తాయి. ఈ మహానుభావుడు ఒక్క క్షణంలో ఇంతటి దివ్యమైన విమానాన్ని సృష్టించాడు. మా ముందర వస్తుంది. ఇంద్రాయ దేవతలు కూడా కాశ బిందెలో ఉంటే బాగుండని ఆశపడతారు. అంత భోగం విమానంలో ఉంది చూడండి. అలాగే ఇందులో ద్వా ద్వాస్తు విద్రుమ దేహలియ భాతం వజ్ర కపాటవత్. విమానాల్లోని గదులు, రూములు ఉంటాయి కదా, ఆ గదులకు తలుపులు ఉన్నాయి. ఏం తలుపులు? వజ్ర కపాటం. వజ్ర ముద్ర ఏర్పాటు చేశారు ద్వారా తలుపులు. వాటికి విద్రుమ దేహలి పగడాలతో కడపలు ఏర్పాటు చేశారు. పగడాల కడపలు వజ్రాల తలుపులు అంటే ఇది కడప అని.
గుర్తించే మరి తేడా కనబడుతుంది అనోజీరు ఉంటే అది కడప వైంటి ఉండాలి. అంటే ఎలా కనబడుతుంది ఓ ఇది కడప దాటిపోవాలి అని. అందుకే విద్రుమ దేహల్య భాతం వజ్ర కపాతవతు శిఖరేషు ఇంద్రనీలేషు హేమ కుంభైహి అధిశ్రితం. ఈ ద్వాయముల యొక్క శిఖరం పై భాగాలలో భవనం యొక్క పై భాగాలలో ఇంద్రనీల మణులతో పొదగబడిన బంగారు కళశములు ఏర్పరచారు. హేమ కుంభయభిశ్రితం చక్షుష్మత్ పద్మరాగద్యైహి వజ్రభిత్తిసు నిర్మితైహి దుష్టం విచిత్రైహి వైతానైహి మహార్జైహి హేమతోరణైహి ఆయా గోడలలో రకరకాల పచులను చిత్రించారు. అవి పచులని గుర్తించడానికి చక్షుష్మతు పద్మరాగ. వాటి నేత్రముల స్థానంలో పద్మరాగము అడగన అమర్చారు. అంటే ఇవి కళ్ళు వాటి చూసి అక్కడ ఇవి పచ్చలు అనుకోవాలి. చమత్సాహనం ఏమిటంటే పచ్చలు. ఇక్కడ ఉన్న దంపతులను చూస్తున్నాయో ఏమో అన్న అనుమానం కూడా అక్కడి వారికి కలగాలి. మా ఇద్దరు చమతగా వినసారు మహానుభావుడు ఒక రాజకుమారి చిలుకను పెంచింది. నా దగ్గరే ఉంటుంది. ఈ చిలుక మనవాడు పొద్దున్న ఒక అజ పైన తర్వాత అందరూ వస్తారు స్నేహితురాలు వస్తారు వాళ్ళు వస్తారు రాజమాహులు గారు చాలా మంది వస్తారు. చెరికెత్తలు, దాజీ జనాలు, మిత్రరాలు ఇంకో రాజపుత్రికలు. వీళ్ళందరూ వచ్చి వచ్చినప్పుడు ఆ చెరికె ఏం చేస్తున్నది అంటే రాత్రి పూట తన ప్రియుడు తాము మాట్లాడుకున్న మాటలు ఉంటాయి అవన్నీ విని కదా అవన్నీ మాట్లాడుతున్నాడు. వి మే గతి ఏంటి? అయ్యో తమరా బాబు అని మాట్లాడొద్దు అంటే కష్టం. మాట్లాడు మాట్లాడొద్దు అని అనలేదు, ఆపలేదు, మరి సిగ్గుపడలేదు, వాడితో చెప్పుకోలేదు. అందుకే చమత్కారంగా దాని మీద వలిచి దానికి పెట్టేసిందట. ఏమైంది? అది తింటూ నోరు మూసుకుంది. దాడిమ బీజ వ్యాజేన వాగ్బంధనం అంటాడు. దాని నోరు మూయించాడు. నమస్కారం అండి. అంటే చెప్పుకోవడానికి వీల్లేదు. ఆపుకోవడానికి వీల్లేదు. మర్యాద కాపాడుకోవాలి కదా దాని మీద పడితే ఇక్కడ కూర్చుంటారు. అలాగే ఈ గోడలకు
పచ్చులను ఏర్పరిచి పచ్చులు నిజమైన పచ్చులు ఏర్పరిచి ప్రమాదం కాబట్టి మడులతోటి ఏర్పరిచి వారి నేత్రముల స్థానంలో పద్మరామ రాగాలను అమర్చారు. పద్మరాగగ్నిహి వజ్రభిత్తుహు నిర్మితైహి జుష్టం విచిత్ర వైతానైహి మహార్హైహి హేమ తోరణైహి వాటి పైన వైతానములు అంటే మనం చాందిని అంటాం చూడండి ఇవి కూడా రత్న కంబళి అంటేనే అలాంటి రక్తము చెప్పినటువంటి వైతానము ఉంచారు. హేమ తోరణైహి బంగారు తోరణాలతో ఏర్పడింది. హంస కారావత వ్రాతైహి తత్ర తత్ర నీ కూజిత విమానంలో పావురాలు, హంసలు, చిలకలు, నెముళ్ళు, కోచిలలు ఇవన్నీ మధుర ధ్వనులు చేస్తూ ఉన్నాయి. కుత్రిమాన్ మన్యమాలైహి స్వాన్. అదిరుశ్య అదిరుశ్య ఎందుకు అరుస్తున్నాయి అవి? అడిగే పనిలేదా ఎందుకు ఊతలు కూస్తున్నాయి అంటే ఇన్ని బొమ్మలను చూసిన వాళ్ళు మేము కూడా బొమ్మలే అనుకుంటారని అలా అనుకోకుండా ఉండటానికి అవి కూస్తున్నాయి. కుత్రిమాన్ మన్యమానహి స్వాన్ చాలా చమత్కారం ఉంది. తమను కూడా చూచిన వారు బొమ్మలు అనుకుంటారని వారి భ్రమను తొలగించము కూస్తూ ఉన్నాయి. కుత్రిమాన్ మన్యమానహి స్వాన్ అధిరుహ్య అధిరుహ్యచ విహార స్థాన విశ్రామ సంవేష. ప్రాంగణ అజిరైహి భవనము యొక్క ముందు భాగములు భవనము యొక్క లోపటి భాగములు ప్రాకారము యొక్క వెలుపలి భాగములు ప్రాకారము యొక్క లోపలి భాగములు విహరించడానికి యోగ్యమైన అన్ని విశ్రాంతి ఆవాసాలు ఏర్పరిచి ఉన్నాయి. యదోపదేశం రచితైహి విస్మాపనమివ ఆత్మనః సూచేవారు. ఎంత గొప్పవారైనా వెంటనే ఆశ్చర్యానికి లోనై తీరాలి. అంత అద్భుతంగా ఏర్పరిచాడు. ఈ గృహం తత్పశ్యంతిం నాతి ప్రీతేన చేతసా సర్వభూతాదయా విజ్ఞః ప్రోవాచ కర్ద మహా స్వయం ఇంత పెద్ద దివ్యమైన విమానాన్ని సృష్టిస్తే దాన్ని చూచిన దేవభూతి అన్నది.
నాటి ప్రీతేన సంతోషించలేదు. ఏమిటి కారణం నువ్వు రేపు నీ మానే ఎందుకు పొద్దుపోకే ఇది ఇవి కావాలన్నా నాన్నయ్య పొద్దుపోకే వాటితో నాకేం పని అంటే ఇంతవరకేనా వ్యవహారము అని. నాతి ప్రీతేన చేత స ఎక్కువ సంతోషించలేదండి. దాన్ని చూసి కర్దముడు అంటున్నాడు స్వయం ఉవాచ నిమధ్యాస్మిను హృదే భీరో విమానం ఇదమారుహ. బ్రహ్మ మంగళ స్నానం చేసి విమానాన్ని అభిరోహించు. ఎక్కడ స్నానం ఎక్కడ చేయాలి? ఆత్మీయ సరస్సు చెప్పుకున్నాం కదా. అదేం సరస్సు? బిందు సరస్సు అని చెప్పాం. పరమాత్మ యొక్క ఆనంద భాష్మములతో ఏర్పడిన సరస్సులలో అందులో ఒకసారి మునిగి స్నానం చేసి ఇవాళ అభిరోగించు అంటే నీకు కూడా ఎందుకు ఆ స్నానం? నూరు సంవత్సరాలు ఆచరించిన తపస్సుతో కృశించిన దేహము యొక్క కార్స్యం తొలగటానికి అది ద్వ్యమైన జయం లేదు మామూలు జయం కాదు కదా. కాబట్టి ఈ స్నానం చేసి అధిరోహించు ఇదమారుహ ఇదం శుక్రకృతం తీర్థం ఆశిసాం వ్యాపకం నృణాం. మనం ఇందులో ఎందుకు చేయాలి అంటే ఇదం శుక్లకృతం తీర్థం. దేవభూతి ఈ సరస్సు ఉందే ఎవరు చేశారు చూడు శుక్లుడు చేశాడు ఎవరు శుక్లుడు పరమాత్మ. ఓ శుక్లః పరమాత్మకు పేరు అంటే నిత్య శుద్ధుడు అన్నమాట. శుక్ల అంటే ఏమిటి? శుద్ధి. నిత్య శుద్ధుడైనటువంటి పరమాత్మ చేత ఏర్పరచబడినటువంటి సరస్సు. అంతే కాదు ఆతిసాం యాపకం నృణాం మానవుల అన్ని కోరికలు తీర్చునది. ఇక్కడ చాలా చమత్కారం ఏంటంటే ఆతిసాం యాపకం అన్నాడు. అంటే కోరికలను పోగొట్టునది అని అర్థం. కోరికలను తీర్చునది అని అర్థం. అంటే అనురక్తి ఉన్నవాళ్లకు విరక్తి కలిగిస్తుంది. విరక్తులకు అనురక్తి కలిగిస్తుంది. ఎందుకు అంటే పరమాత్మ అన్నదే కదా. సంసారం వద్దు బాబు అంటే ఇస్తాడు. మోక్షం కావాలంటే. ఎవడు కోరిన దాన్ని ఎవడు అనుకున్న దాన్ని ఇస్తాడు ఆయన. పరమాత్మ అంటే ఏమిటి అని వాడి తెలియడానికి ఇస్తాడు ఇచ్చింది తీసుకోమంటాడు. ఎవరు నీరా నువ్వా యజమాని నీ యజమాని ఇది తీసుకో.
అది ఐశ్వర్యం. మనకి మనకి ఏ కోరిక వద్దు అని ఇస్తాడు. నెగటివ్ అన్నమాట. మన స్వామిని జీవితం పొందాలంటే స్వామి నాకేం వద్దు అంటే అని ఇస్తాడు అన్నమాట. నాకు అన్నీ కావాలంటే ఒక్కటి ఇవ్వడు. ప్రహ్లాదుడు అంతా చేయమని చేశాడు. నాకు సంసారం వద్దు బాబు అంటే పరిపాటించి పో అన్నాడు. 71 మహా యువజలుడు కాదు. అందువల్ల చమత్సరం ఏంటంటే ఆతిసాం యాపకం. కోరికలను తీర్చేది. కోరికలను త్వరగించే రెండు అర్థం. అలా చూసారా స్థితి నృణాం సాతద్భర్తుహు సమాధాయ వచః కువరయేక్షణ సరజం విభ్రతీ వాసః వేణి భూతాంస్య మూర్ధజాన్. ఇలా భర్త చెప్పినటువంటి ఆ వాక్యాన్ని విని ఆమె కువరయే క్షణ అంటే కలువకంటి అంటే నల్లని అంటే కాటుక కన్నులు అనమ్మ. ఇప్పుడు కాలం కళ్ళు పెట్టుకోవడం అలా ఉండవు. పెట్టుకుంటే ఉంటాయి. వాళ్ళు సహజంగానే కన్ను కాటుకు ఉంటుంది. అంటే రంగు కడుగు పూయరు, రంగు పూయరు. నలుపే ఉంటాయి. పెదువులు కూడా. ఎర్రగా ఉంటాయి. ఇప్పుడేమో పూసుకుంటున్నారు. ఏంటది అది టిక్కు ఏంటి టిక్కు అది? ఆ లిఫ్ట్ టిక్కు ఏదో ఒక టిక్కు తెలుసు కదా ఏం అంటారో తెలీదు ఏదో టిక్కు. అంటే రంగు అరుముకుంటే వస్తాయి ఇప్పుడు. అప్పుడేమో. సహజంగా యవ్వనంలో వాతావరణంతో అలాంటి అలంకారాలని కూడుతాయి. అందుకే ఆమె కువ్వరయ్యే క్షణ ఆ మహానుభావురాలు సహజం విభ్రతీవాసః దుమ్ము పట్టిన వస్త్రం కట్టుకొని ఉందట. అంటే ఇంతకాలం ఆమె శుభ్రంగా ఉతికిన మంచి వస్త్రం కట్టుకోలేదు. ఎందుకు? చక్కని వస్త్రం కట్టుకొని చక్కగా అలంకారం చేసుకుంటే భర్త తపస్సు చేయలేడు గ్యారెంటీ. కదా భర్త కోరినప్పుడు అలంకరించుకోవాలి తప్ప భర్త మనస్సులో లేనిపోని కామోద్రేకాన్ని కలిగించి తపస్సును కానీ యోగమును కానీ సిద్ధిని కానీ భంగపరిస్తే పతిసతి కాదు. అందుకే రాజా అంటున్నాడు దుమ్ము కట్టిన వస్త్రం. అంతే కాదు ఈమెకు కూడా పాపం వెంట్రుకలన్నీ జడలు వేడి పూత జడలు కట్టేది. జడలు కట్టిన వెంట్రుకలు ఉన్నాయి దుమ్ము పట్టిన వస్త్రం ఉంది అలాగని ఇంటిలో పడింది.
వస్తున్నాడు వచ్చా వేణీభూతాంస్య మూర్ధజన్ అంగంచ మలపంకేన సంకిన్నం శరీరం కూడా దుమ్ము కొట్టుకొని పోయి ఉన్నటువంటి దాన్ని ఆవివేచ సరస్వత్యాహ సరః శివజలాశయం పరమ మంగళప్రదమైన నీటితో ఉన్నటువంటి సరస్వతి నది యొక్క భాగం కదా అందులో ఈమె ప్రవేశించింది. శాంత సరజి వేష్మస్తాః శతాని దశకన్యగా ఈ మహానుభావురాలు నీటిలోకి దిగింది. అంటే మునుగాలి కదా, పాపం మునిగింది. మునుగగానే శతాని దశ. ఒక వెయ్యి మంది అసరస కన్యలు వచ్చారు సేవించడానికి. అంటే స్వామి కర్దముడు పూర్తి భోగానికి సమయం కేటాయించాడు అన్నమాట. ఈ నూరు సంవత్సరాలు పూర్తి భోగానికి. అవి అయిపోయాయి అనుకోండి మళ్ళీ వాటిని ముట్టుకోడు. అందుకే ఒక వెయ్యి మంది కన్యకలు సర్వా కిశోరులు అందరూ చిన్న పిల్లలే. దగరశ ఉత్పల ఉత్పల గంధయః తాం దృష్ట్వా సహసా ఉత్తాయ ఇలాంటి మహానుభావురాలను సూచిన వారందరూ. భయంతో వినయంతో లేచి ప్రోచుహు ప్రాంజలయః చేతులు జోడించి అంటున్నారు భయం కర్మ కరీహితుభ్యము అమ్మ మేము నీకు సేవకురాళ్ళము. ఏమి చేయాలో ఆజ్ఞాపించు. స్నానేనతాం మహారశేన స్నాపయిత్వా మనస్వినీం గొప్ప పవిత్రమైనటువంటి జలముతో మహానుభావుడాలను చక్కగా స్నానం చేయించి. దుక్కువునే నిర్మలే నూతినే కొత్తవి పరిశుద్ధమైనవి నమస్కారం. కొత్త బట్టలు కూడా నిర్మలములట దుమ్ము లేదట. ఎంత ఎక్కడ వాడొద్దు ముమ్ము కనబడతాయి కదా. కొత్త వాళ్ళు మనల్ని అందరిని తీసామనుకోండి దులుపకుండా కట్టుకుంటే ఏం పని చేయలేవు. బాగా దులుపాలి అంత దుమ్మే ఉంటుంది. అలాంటివి అవి ఇవి నిర్మలే దుక్కులే.
ఏలా ఏ వంటి మురికి లేని దుమ్ము లేని కొత్త వస్త్రాలను దుక్కులే నిర్మయుడ నూత్నే దదుహు అస్యైచ మానదా ఆమెకు చక్కని కొత్త వస్త్రాలు ఇచ్చారు. భూగణాని పరాధ్యాని వరియాంసి ద్యుమంతి చ. గొప్ప విరోధ గలవి ఉత్తమములు కాంతి గల అనేక పూరణాలు ఇచ్చాడు. అన్నం సర్వగుణోపేతం పానం చైవ అమృతాసవం అమృతం లాంటి పానమును మంచి గంధమైనటువంటి అన్నమును ఇవన్నీ ఇచ్చి అది ఆదర్శే సోమాత్మానం స్వగ్విణం విరజాంబరం విరజం కృత స్వస్త్యేనం కన్యాభిహి బహుమానితం స్నాతం కృతశిరస్నానం సర్వాభరణ పూషితం దిష్కగ్రీవం బలయినం కూజత్ కాంచన నూపురం. ఇప్పుడు ఇంత అలంకరించి ఆమెకు అద్దం ఇచ్చాడు. అమ్మ ఒకసారి నువ్వు నీవు అద్దంలో చూసుకో. ఈ అద్దంలో ఆమె ఎలా ఉంది చెప్తున్నాడు. దిష్కగ్రీవం ఆదరించే స్వమాత్మానం. సగ్వినం విరజాంబరం పూలమాలలతో అలంకరించబడి ఉంది విరజ అంబరం దుమ్ము లేని చక్కని వస్త్రాలు ధరించి ఉన్నారు విరజాంబరం విరజం కృతస్వస్తీనం కన్యాభిహి బహుమానితం అంటే స్వస్తివాచనం పుణ్యవాచనం కూడా చేశారు. అలాంటివి బహుమానితం. ఇలాగే నిష్కగ్రీవం మెళ్ళో సక్కని బంగారు హారములు చేతులకు కంకణములు కూయత్ కాంచన నూపురం. నడుముకు బొడ్డాణము, పాదములకు అందెరు. ఇలాంటివి కూజట కాంచన నూపురం. అందెర ధ్వని ఎలా ఉంటుంది? ఎలా ఉండాలి? హంసా ధ్వని లాగా ఉండాలి. అని నడుస్తూ ఉంటే హౌతలు నడుస్తున్నాయి అన్నట్టు ఉండాలి. కూయతి కాంచన నూపురం శ్రోమ్యో అధత్తయా కాంచ్య కాంచన్య బహురత్నయా కొన్ని వందల వేల రత్నములు పొదగినటువంటి వజ్జాయం అంటాం, బలత్రాళ అంటాం చూడండి దానితో కూడి ఉన్నది. ఇతర హారములు బూర్ణములతో అలంకరించబడి సుధత సుభ్రువ స్లక్షణ స్నిగ్ధాపాంగేన చర్చ్యుత అంటే సుధత మన పాటలో పళ్ళను కూడా బ్రష్ చేసుకున్నారు అన్నమాట సుధత. అలాగే సుభ్రువ బొమ్మలకి అహంకారం చేస్తారు బొమ్మలు కూడా చేస్తారని వాటిని ఏమో రాసి ఏమో చెబుకోగలు చేస్తారు. అలా చక్కని కనుబొమ్మలు చక్కని పలువరస స్నిగ్ధాపాంగీర చక్షుక ప్రేమ నిండిన
శ్రీ గంటి చూపుతో ఆ మహానుభావురాలు పద్మకోచస్ఫృత నీలైహి అలకైశ్చలసన్ముఖం గుర్తుంచుకోవాలి. సరస్సులోకి దిగే ముందు ఏం చెప్పాడు? జడలు కట్టిన నెత్తితో వెళ్ళింది. ఇప్పుడు నీలైహి అలకైహి. నల్లని విడదీయబడిన చక్కని ముంగూరులతో శోభించబడుతుంది. అంటే ఆమెకు కేశములు కూడా ఇప్పుడు అన్నీ చెప్తా అడ్వైస్మెంట్ చేస్తా చూడండి అది వాడిది ఇది వాడిది ఏమవుతుంది ఏమవుతుంది ఏమీ లేకుండానే ఆ గంగా జలం తోటి వాటిని శుద్ధి చేసి చక్కని తైలంతో ఏర్పరిచి ఇవి నల్లని ముంగురులు, నల్లని కుర్లని చూచే వారికి స్పష్టంగా కనపడేంతటి సౌందర్యాన్ని చొద్దుంపజేసేటువంటి ఆ అలకల యొక్క సౌందర్యము ఏం చేస్తుంది? ముఖాన్ని అలంకరింపజేస్తుంది. అలా యదా తస్మా వృషభం ఋషీణాం దయితం పతిం ఇలా తన అలంకారాన్ని తాను తన అద్దంలో చూచుకుంది మహానుభావుడు. నన్ను పంపించాడు నీటిలోకి స్నానం చేయమని సో అందరూ వచ్చి అలంకారాన్ని తీశారు సరే బాగానే ఉంది ఇంతకు ఆయనే అయ్యాడు ఇంకా వద్దు భర్త కావాలి కదా మరి ప్రియుడు కావాలి ఎక్కడ ఉన్నాడు ఆయనే అలంకారాన్ని నా ఒక్కడికేనా ఒక్కదానికేనా ఆయనకి ఉన్నాయా లేవా అని తన అలంకారాన్ని ప్రభు నువ్వు చూసి ఆమె భర్తను స్మరించింది. తత్ర చాస్తే సహస్త్రివి యత్రాస్తే సప్రజాపతిహి. అలా తలచిన క్షణంలో ఈమె భర్త పక్కన ఉంది. అతను కూడా ఒక వెయ్యి మంది పరిచారికలతో కూడే ఉన్నాడు. సహస్త్రీభి భర్తుహు పురస్తాదాత్మానం స్త్రీ సహస్రావృతం తదా నిశమ్యతద్యోగ గతిం సంశయం ప్రత్యపద్యత. ఒక్క క్షణంలో ఇన్ని ఏర్పాట్ల? ఈ మహానుభావుడికి ఇంత యోగ సిద్ధ? మరి ఇంత ఉన్నవాడు ఇంత కాలం ఎందుకు ఉపేక్షించాడు? మరి ఇప్పుడు సంపాదించాడంటే మరి ఇవి మాత్రం ఎంత గారం ఉంటాయి ఆలోచించాలి కదా. ఉన్నవాడన్నీ పొందలేదంటే ఇంతవరకు అతనికి ఎలాంటి కోరిక లేదు. ఇప్పుడు కోరిక పుట్టి రప్పించాడంటే ఇది ఎంత గారం ఉంటుంది? మరి విరక్తి పుడితే గతి ఏమిటి? అందుకే సంశయం కలిగి సతాం కృతమా కృతామలస్నానాం విభ్రాజంతీం అపూర్వవత్ ఆత్మనః విభ్రతీం రూపం.
సంవీత రుచిరస్తనీం విద్యాధరీ సరస్రేన సేవ్యమానాం వేయి మంది విద్యాధర స్త్రీలు ఆమెను పరిచర్య చేస్తున్నారు అలాంటి మహానుభావురాలని జాతభావః విమానం తత్ ఆరోహయత్ అమిత్రహన్ అప్పుడు ఆమె యందు జ్ఞాతభావః అనురాగం కలిగి ఆ విమానాన్ని అధిరోహింపచేశాడు. తస్మిన్ అనుత్త మహిమ ప్రియనురక్తః విద్యాధరీభి ఉపచీర్ణ వపుహు విమానే బభ్రాజ ఉత్కచ కుముద్గణవాన్. అపీత్య కారాభిరావుతైవ గుడుపతిహి నపస్తః విమానంలో ఎంతోమంది పరిచారకులు ఉన్నారు. పరిచారికలు ఉన్నారు. ఇతర భోగములన్నీ ఉన్నాయి. అందరూ సిద్ధ, సాత్య, గరుడ, గంధర్వ, కిన్నర, విద్యాధర ఇలాంటి వారందరితో కూడి ఉన్నారు. ఎలా ఉన్నారో ఎంతో కలిసి అంటే చెప్తాడు. కాలాభిరావృత యువ కుడుపతిహి నభస్తః. చుక్కలతో కూడుకొని ఉన్న చంద్రుడిలాగా ఎక్కడి చంద్రుడు నభస్తః ఆకాశంలో ఉన్న చంద్రుడు. ఆకాశంలో చుక్కలతో కూడుకున్న చంద్రుడి లాగా రోహిణితో కలిసి ఉన్న చంద్రుడి లాగా రోహిణి చంద్రులు అంటే అన్ని నక్షత్రాలు స్వామికి భార్యలే కానీ ఆయనకు బాగా ప్రేమ ఉన్నది ఎవరి మీద? రోహిణిని ఎక్కువగా ప్రేమిస్తాడు. అందుకే శాపం వచ్చింది కూడా కారణం అదే. కాబట్టి ప్రియురాలితో కూడుకొని ఆకాశంలో అటే తాగుకున్నటువంటి చంద్రుడు లాగా ఎందుకలా చెప్పాడంటే ఇక్కడ ఆకాశం అంటే విమానం. ప్రియురాలు దేవభూతి. తారకలు సేవికలు. ఇది ఉప్మా అంటే ఉప్మా అని చెప్తే మనకు అది ఇది సమానంగా ఉండాలి. ఏదో పోలిక చెప్పారండి మన పోలిక లాగా కాదు అన్నీ పూర్ణోపమ అంటారు. అలా చెప్పి నభస్తా తేన అష్టలోక అష్టలోక విహార కులాచరేంద్ర ధోనీషు అనంగ శకం అమారుత సౌభగాసు ఇప్పుడు విమానాలు తీసుకొని ఇది ఎక్కడ విహరించాడు? అంటే అష్టదిక్పాలకుల అన్ని లోకాల్లో వివరించారు. మరి వీళ్ళు పేరెందుకు మళ్ళీ ఒకళ్ళ గురించి చెప్పండి. ఇంద్రాగ్ని, వరుణ, అయమకుడు ఉన్నారు కదా మాట వీళ్ళు అష్టలోకపులు.
అంటే ఎనిమిది లోక లోకాల్లో ఉండేటువంటి విహార కులాచలేంద్ర ఎందుకంటే ఎనిమిది లోకపాకుల లోకములు. అలాగే సప్త కులాజాల పవతాలు ఉన్నాయి కులపవతాలు ఏడు వాటి యందు వాటి యొక్క ద్రోణీషు అంటే ఒక్కొక్క దిక్పాలకుని నగరము ఒక్కొక్క పర్వతం మీద ఉంటుంది అది శాస్త్రం. మేరు భవతం మీద బ్రహ్మ, విష్ణు, రుద్ర, త్రిలోకాలు అక్కడే వైకుంఠం, అక్కడే కైలాసం. సత్యలోకం మూడు అక్కడే మేరు మేరులోకం మీద మేరు భవతం మీద. ఇవి కాక తక్కిన దిక్పాలకులు కొందరు వింధ్య, కొందరు మందరం, కొందరు హిమాద్రి ఇలా చెప్తాం మనం. ఇలా అన్ని రకముల పర్వత శిఖర ప్రాంతములో విహరించారు. ఎలా విహరించారు? ధైర్యం ఉండి దుర్గంధం వచ్చే వాటి మీద విహరించారా? అంటే అనంగ సక మారుత సౌపగాసు. సుగంధ ప్రాంతాలు విహరించారు. ఎక్కడి సుగంధం అంటే మారుత సౌపదం. గాలితో వచ్చే సుగంధం. ఏం గాలి? చుడిగాలి వడగాలి కాదు అనంగసకుడు అట. ఎవరాయనే? మన మధుని మిత్రుడు ఎవరండీ? మలయ మారుతం. కదా? మధుని మిత్రులు ఎవరు? వసంతుడు, మలయ మారుతము, కోకిల ఇవన్నీ వాళ్ళకి మిత్రులు. అంటే ఆయన సైన్యం అన్నమాట. అలా అందుకే ఎందుకంటే మన్మధుల మిత్రుడైనటువంటి మలయమారతము చేత సుగంధము చేయబడిన అష్టదిక్కు పాలకుల కుల పర్వత శిఖర ప్రాంతముల యందు విహరించారు. సిద్ధైహి నుసః ద్యుధిని పాత శివస్వనాసు ఎలా ఉన్నాయి ఆ ప్రాంతాలు అంటే. ఆ ప్రదేశాలలో సిద్ధులు వారిని స్తోత్రం చేస్తున్నారు. అక్కడ ఆటోమేటిక్ గా చక్కని మ్యూజిక్ వస్తున్నది ధ్వని. దేనివల్ల ద్యు ధుని పాత శివ స్వరాసు. ద్యు ధుని ఏంటది? ఆకాశ గంగ. ద్యు అంటే ఏమిటి? ఆకాశం స్వర్గం కదా? ధుని అంటే నది. స్వర్గ నది ఏమిటి? ఆకాశ గంగ. ఇలాంటి ఆకాశ.
ఆకాశ గంగ యొక్క జలపాతముల వలన ఏర్పడిన కమ్మని ధ్వని గల ప్రాంతాలు. ఒకసారి ఊహించండి ఆ వాతావరణం ఎలా ఉంది? చుట్టూ జలపాతాల ధ్వని. ఆ చుట్టూ కమ్మని సుగంధమైనటువంటి వాయువు. ఆ చుట్టూ. సిద్ధులు, యోగులు, గంధర్వులు, సాధ్యులందరూ పరిచారకులు. ఆసిష్టు చక్కని చంద్రుడు, నక్షత్రములు ఇవన్నీ ఉన్న విమానంలో. విమానంతో ఈ ప్రాంతాల్లో తన ప్రియురాలితో కలిసి కర్దముడు విహరించాడు. ఎలా ఉంది భోగం? కదా? మనం ఎవరము కలలో కూడా. ఊహించడానికి కూడా అందలేనంత భోగం. అంటే ఏమిటి? అంత సిద్ధి కావాలి, అంత తపస్సు కావాలి, అంత యోగము కావాలి, ఇంత నిష్ట కావాలి. ఇవన్నీ వస్తే ఇంత భోగం వస్తుంది. అంటే ధర్మ ఆచరణ వల్ల లభించినటువంటి భోగం వల్ల ధర్మాన్ని పరిపాలించని వాడు అవతరిస్తాడు. ఇవన్నీ దానికి. యోగంలో లోపం ఉండకూడదు, భోగంలోనూ లోపం ఉండకూడదు. అయితే ఈ భోగం ఎలాంటిది కావాలి? యోగముతో సంపాదించబడినది కావాలి. నముతోటో, క్రోధముతోటో, లోభముతోటో, మదముతోటో, ద్వేషముతోటో, హింసతోటో, లాసతోటో సంపాదించింది అనిత్యం. అలా. సంపాదించిన దాని వలన పొందిన భోగము వలన కలిగేది కూడా సంతాపాన్నే కలిగిస్తుంది. ఇలా ఇన్ని సంవత్సరాలు తపస్సు తోటి యోగము తోటి ఆత్మ యోగము సంపాదించిన భోగం ఉందే ఇది ఉత్తమ పుత్రుడిని ప్రసాదిస్తుంది. ఎవరిని పరమాత్మని ప్రసాదిస్తున్నాడు. అందుకే ఈ స్వామి దాన్ని దీన్ని సమానంగా వర్ణిస్తున్నాడు. అత తపస్సును వర్ణించాడు. యొక్క సిద్ధిని వర్ణించాడు. ఇక్కడ వారు అనుభవించేటువంటి భోగాన్ని వర్ణిస్తున్నారు. ఇవన్నీ మన సమన్వయం ఏం చేసుకోవాలంటే అంతటి సిద్ధితో ఇంతటి భోగాన్ని పొందితే.
దీని వలన పరమాత్మ సంతోషిస్తాడు. ఈ మొత్తం సారం మొత్తం భావం యొక్క సారం ఏమిటి అంటే చెప్తాడు గీతాచార్యుడు. ధర్మా విరుద్ధ భూతేషు కామోస్మి భరత ఋషభ. ఏం చెప్పాడు స్వామి? నేనే కామమును. ఎలాంటి కామమును? ధర్మ అవిరుద్ధ. ధర్మమునకు విరుద్ధము కాని కామమును నేను. ధర్మ విరుద్ధం కాకుంటే అనుభవించు. ధర్మాన్ని భంగపరిచే కామభోగము శ్రేయస్కరం కాదు. మనకు ఆ వెలుగున ఈ ఘట్టంలో దాన్ని స్పష్టంగా చెప్తాడు. ఇలా తేన అష్టలోక సిద్ధయినుతః ద్యుధుని పాద శివస్వనాసురేమే చిరం. ధనద వత్ లలనావరూధి ధనదవతట ఎలా అనుభవించాడయ్యా అంటే కుబేరుని లాగా అన్నాడు. అంటే అన్ని సంపదలు ఉన్నాయి కాబట్టి అని అర్థం చేసుకుంటాం మనం. అసలు చమత్సవం ఏంటంటే కుబేరుడు ధన అధిపతి. తప్ప దాని తాను దాన్ని దేన్ని అనుభవించేవారు కాదు ప్రజలు ఉంటారండి అది ఎంత డబ్బు ఉంటుంది వాడి దగ్గర సంతానం పెట్టడం తప్ప వాడి దగ్గర ఏమి ఉండదు అంతే సంగతి అందరికీ ఇస్తారు నీ దగ్గర ఏముందంటే బాగా వంట చేసిన వాడు తింటాడండి? అబ్బే తినే బుద్ధి కాదు నేను తినండి అంటాడు. అలాగే చుట్టూ సంపద ఉందనుకోండి నాకు రోజం పుడుతుంది. ఇక్కడ స్వామి కావాలనే ధన గవత అన్నాడు. అంటే వైరాగ్యము తోటి అనుభవించాడు అనురక్తితో కాదు. ప్రతి పదాన్ని చాలా జాగ్రత్త వ్యాసుడు మాట ఎవరో పిల్ల మాట్లాడే మాట కాదు. ఇన్ని భావం అనుభవించాడు కానీ కుబేరుడి లాగానే. అంటే ఇదేది నాది కాదు వాడిది. వాడు ఇచ్చాడు మళ్ళీ వాడే తీసుకుంటాడు. పరమాత్మ సాధించిదని అంటే స్వసత్తా భావం లేకుండా ఇదంతా నాది అంటే అహంకార. మమకార శూన్యుడై పరమాత్మ సాధించినటువంటి భోగములను పరమాత్మ సేవ కోసం అనుభవించాడు. ఇంత మాట ఒక చిన్న పదం ధనదవత్ కుబేరుని వలె దవనావరూధి మరి ఇంత అనుభవించాలంటే ఇంత పెద్ద యుద్ధం కదండీ యుద్ధానికి ఏం కావాలి సైన్యం కావాలి.
కదా ఎవరండీ సైన్యం అంటే లలన ప్రియురాలు. ప్రియురాలనే సైన్యము గల మహానుభావుడు కుబేరుని లాగా ఇంతటి సర్వోత్తమమైన దివ్యమైనటువంటి భోగం అనుభవించాడు. వైశ్రంభకే సురసనే నందనే పుష్పభద్ర ఇవన్నీ అష్టదిక్పాలకుల యొక్క తోటలు. వైశ్రంభక సురసనా నందనా పుష్పభద్ర మానసే చిత్రరథే అలాగే ఇలా ఇన్నిటితో రేమే రామయా రథః ప్రియురారితో కలిసి ఇన్ని ఉద్యానవనాల్లో, ఇన్ని పులపర్వతాలలో, ఇన్ని లోకములలో, ఇన్ని నదులలో హాయిగా రమించాడు. ఎలాగో రా విష్ణునా విమానేనా. కామగేన మహీయత వైమానికానత్యసేత చరం లోకాన్ యథా అనిలా మనం చెప్పుకున్నాం కదా బ్రాజిష్ణున విమానేన కామ కోరిన చోటికి వెళ్ళేది దివ్యమైన ప్రకాశము కలది అలాంటి విమానముతో ఈ మహానుభావుడు అన్ని లోకములు సంచరించాడు ఎలా యథా అనిలః వాయువు సంచరించినట్టు అంతే కాదు వైమానికా నత్యచేతే అన్ని లోకాలు తిరుగుతున్నారు కాబట్టి ఆయా లోకాలలో కూడా కొందరు యోనా తిరిగేవాళ్ళు ఉంటారు కదా గంధర్వులు సిద్దులు విద్య వాళ్ళ విమానాలు ఉన్నాయి తిరిగితే చాలామంది మన తాపలు అంతే కాదు. కాబట్టి ఆయా లోకాలలో విహరించేటువంటి వైమానికులందరినీ దాటి వెళ్ళాడట. అంటే ఈ విమానాన్ని ఆ విమానాలు ఏమి అందుకని అంత పైకి వెళ్ళాడు అంటే కొన్ని విమానాలు కుబేరం లోకానికి పోలేవు. కొన్ని ఇవాళ మండలం పోలేవు. కొన్ని ఇవాళ మేస్ పోతాం వాటికి రిస్క్రిప్షన్స్ ఉన్నాయి. మనం చెప్తాం కదా ఈ నిషిద్ధ ప్రాంతం అని కాదు. ఆ నిషిద్ధ ప్రాంతాలు ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల పోకూడదు చూడండి. అలాగ ఇవాళ మరి కొన్ని అక్కడికి పోలేవు. ఈ విమానం అన్ని చోట్లకి పోతుంది. అది అంత వాజరించేటువంటి అన్ని విమానములను దాటి వెళ్ళింది ఎలాగయ్యా అంటే వాయువు లాగా అన్నాడు. గమనించాలి. దిష్టి చేయడానికి గాలికి ఉందా దిష్టి చేయడానికి? విమానం పోవద్దు అంటారు తప్ప విపతి దానికి గాలి రాకూడదు అని అంటారండి. అందుకే అది అనిల గమనించాలి. ప్రతి ఉపమానంలోని చమత్కారం గమనించాలి.
వాయువురా అన్నాడు. అంటే ఏ ఆన్సర్ లేని వాయువు లాగా. ఇంకో మాట ఎవ్వరూ ఆపలేని వాయువు లాగా. వాయువుకి ఎందుకు ఆన్సర్ లేవు? వరు ఆప్తాడు గాలిని. అది లేదనుకో మనమే ఉండాలి. వాయువు లేకుంటే మనం ఉంటామా? కాబట్టి ఎలాగైతే వాయువుకే అంచలు లేవో, వాయువు అన్నిటినీ దాటిపోగలదో, ప్రతివాడు వాయువును కోరుకుంటాడో అలా. అక్కడ ఉన్న దేవతలందరూ కూడా విమానంలో కాసేపు కూర్చుంటే బాగుండేదేమో అని కోరుకున్నారు. ఇలా వాళ్ళందరినీ దాటి వెళ్ళాడు. అందరూ వైమానిక అనుభవించేటువంటి భోగాలను కూడా ఇతను అతిశయించారు వైమానికా నత్యచేత కిందురాపాదనంతేశాం పుంసాం ఉద్దామచేతసాం జైహి ఆశ్రిత తీర్థపద చరణః వ్యసనాత్యయః ఇంత మహానుభావుడు ఎలా అయ్యాడు? ఇంతటి శక్తి ఎలా వచ్చింది? ఎలా విహరించాడో చెప్తున్నాడు ఇప్పుడు కిందురాపాదనం తేషాం. అలాంటి మహానుభావులు పొందరానిదేది ఉందండి. వారు దేన్ని పొందలేరు అంటున్నాడు. ఎవరు వాళ్ళు? ఉద్దామ చేతసాం. ఉజ్వలమైనటువంటి చేతస్సు అంటే మనస్సు చిత్తము. పరిశుద్ధమైన చిత్తము గలవారు. ఎలా ఉంది ఆ చిత్తము ఎలా ఉంటుందయ్యా అంటే యైహి ఆశ్రితః తీర్థ పద చరణః. గంగపు నిలవైన పాదములను ఆశ్రయించిన వారట. ఏమన్నా చూడండి శ్రీమన్నారాయణ చరణం తెలుసు కదా ఇలాంటి శ్రీమన్నారాయణుని చరణాన్ని చరణములను ఆశ్రయించి పరిశుద్ధి పొందిన మనస్సు గలవారు. పొందలేనిది ఏదైనా ఉందా? పొందరానిది ఏదైనా ఉందా? మరి ఇంతకాలం ఏం చేశాడు కర్దముడు? తపస్సే కదా? అందుకే కిందురా పాదనం పేషాం పుంసాముద్దామ చేతసాం. ఏ రాశి సపద చరణః ఏటువంటిది అంటే వ్యసనాత్యయః పరమాత్మ పాదములు ఎలాంటివి? ఏం చెబుదాం? అన్ని కష్టములు తొలగించేవి. కదా? భగవంతుని పాదములను ఆశ్రయించిన వాడికి అస్తా ఉంటాయా?
ఇంకా బాధలు ఉంటాయా? సకల బాధలను సకల కష్టములను తొలగించగల శ్రీమన్నారాయణుని చరణములను ఆశ్రయించిన పరిశుద్ధ చిత్తము కలవారు. పొందలేనిది ఏమిటి? ఓ లెక్క ఇది మనం ఈ లోకాలో లెక్క అండి. వారు దేన్నైనా పొందగలరు. ప్రేక్షయిత్వా భువో గోలం పత్నియై యావాన్ ససంస్థయాన్ బహ్వాశ్చర్యం మహాయోగి స్వాస్త్రమాయన్యవర్తత. చమత్సారం ఏం చేస్తున్నాడు అంటే ఇంత వర్ణించాం కదా. కథ చెప్పే విధానం కూడా నేర్చుకోవాలి. మనం వీటినే వర్ణిస్తుంటే అబ్బ బాబోయ్ ఇన్ని సుఖాలు, ఇన్ని సంతోషాలు, ఇన్ని భోగాలు, ఇన్ని లోకాలు పోయినవాడు మళ్ళీ తిరిగి వస్తాడా? పెద్దముడు కూడా సంసారంలో పడిపోయాడు. ఇక ఆయనేం బాగుపడతాడు మనం అనుకుంటాం. కథ వినే వారిలో అపోహలు, దురూహలు కలిగే కథ చెప్పకూడదు. కానీ ఏమంటారు వాక్యకు జడః అంటారు. మాట్లాడగల నేర్పు ఉండాలి. అందరికీ నోరు ఉంది అందరికీ ఏవో మాటలు వస్తాయి. కదా ఏ బుద్ధి లేదు అలా కూర్చున్నావ్ అన్నావ్ అని కోపం వస్తుంది నాయనా కొంచెం పక్కన కూర్చో. భావం ఒకటే. జరిగే పని కూడా ఒకటే. మాట్లాడే తీరులో అందుకే హనుమంతుడు ఏమన్నాడు రాముడితోటి సూచాను సీతను అన్నాడు దృష్టా సీత. సీతా దృష్ట కాదు. గ్రామర్ తప్పు కదా? ఎలా చెప్పాలి? సీతను చూచాను అనాలి. హనుమంతు చొందరులో ఏమన్నాడు? చూచాను సీతను అన్నాడు. తప్పా ఒప్పా? కరెక్టే. అదే కరెక్ట్. అదే గ్రామం. ఎందుకంటే ఇంచుమించు ఏడాది అయింది వీళ్ళందరూ వెళ్లి. నాలుగు నెలలు, మూడు నెలలు అయింది. ఇన్నాళ్లయి ఇప్పుడు వచ్చారు. సీతను అన్నాడనుకోండి తర్వాత మాట వాడు ఏమంటాడో చూడలేదు అంటే వీళ్ళకి అట్టే ఏంటి? ఎక్కడ చస్తాడు అని ఫలితం ముందుకు తారు క్రమం చెప్పాడు. చూశాను అంటే సరే అమ్మ చూశాడు తన కోసం తర్వాత వచ్చి రాను ఇంకో రాను లేకుంటే. చూశాను రాణాసురు అనే బాధ లేదు. చూశాను రావణాసురు అనే వారేం కాడు. కానీ మొదలు సీతమ్మ అన్నాడంటే వీడు లేదంటాడో ఏమంటాడో అని ఆ అని ముచ్చపోతే దిక్కేవాడు.
అందుకు దృష్టా సీతా న సందేహః సీతను చూశాను ఇది అబద్ధం కాదు ఇది సమస్య ఏం లేదు. అది మాట్లాడే విధానం. అందుకే ఇంచుమించు ఒక అధ్యాయం అంతా కర్దముని యోగశక్తి, అతని దివ్యశక్తి, అతని భోగ విమానాలు ఇవన్నీ చెప్పాడు. వింటున్నా మనము ఆయన కూడా మనలో కలిసిపోయాడు ఇంకా ఆయన బయటికి వస్తాడు అంటాం. కాబట్టి ఆ విమానంలో అతను ఎన్ని రోజులు ఉన్నాడో చెప్పలేదు. తప్పకుండా తన ప్రియురాలికి మొత్తం భూగోళాన్ని మొత్తం ప్రపంచాన్ని చూపించి మళ్ళీ తన ఆశ్రమానికి వచ్చాడు అన్నాడు. అంటే నాయనా ఒప్పుతాడురా అవి అతని మనస్సులో ఇవేవి ఆశను ప్రీతిని కలిగించేవి కావు. ఎంత సులభంగా సృష్టించాడో అంత సులభంగా విడిచిపెట్టగలడు కూడా అనే భావం మనకు కలగాలి. మన భావాన్ని కడుపు చేయకూడదు. అందుకే అంటున్నాడు ప్రేక్షయిత్వా భువోగోళం పత్నియయ్యావాన్ స్వసంస్థయా తన దివ్యమైనటువంటి యోగ బలంతో తన విమానంతో తన భార్యకు భువోగోళం ప్రేక్షయిత్వా మొత్తం భూగోళాన్నంతా చూపెట్టి బకువాశ్చర్యం ఎలాంటిది ఇది? బకువాశ్చర్యం కదా? భూగోళంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక అబ్బా ఎంత బాగుందండి అని ఇక్కడే ఉందాం అనుకుంటాం కదండీ కదా? అనేకమైనటువంటి ఆశ్చర్యాలను కలిగించే. ఈ భూగోళాన్ని చూపెట్టి మహా అందుకనే మహాయోగి అంటున్నారు. అతను మహాయోగి అంటే వీతరాగః. ఎన్ని ఆశ్చర్యాలు ఉన్నా ఎంత అద్భుతంగా ఉన్నా దాని యందు మనస్సు పొరపాటున కూడా లగ్నం కాదు. మనం ఒక నూరేళ్లో వెయ్యేళ్లో తపస్సు చేసినందువలన కలిగిన యోగ బలంతో సృష్టించబడ్డ ఈ శక్తి కదా. తనకే ఇంత శక్తి ఉంటే ఆయనకెంత ఉండాలి? మరి ఆ జగత్తును చూసి ఎందుకు ఆశ్చర్యపడాలి? అందుకే ఈయన మహాయోగి. పరమాత్మ స్వరూపం తెలియని వారికి అనంతమైనటువంటి ఆశ్చర్యాన్ని కలిగించే భూగోళాన్ని.
మహాయోగి అయినటువంటి కర్దమ మహర్షి తన ప్రియురాలికి చూపెట్టి స్వాశ్రమాయన్యవర్తత మళ్ళీ తిరిగి తన ఆశ్రమానికి వచ్చాడు. అంతే చెప్పి ముందే చెప్తాడు తర్వాత చెప్తాడు సంగతి. విమానంలో వాళ్ళు ఏమేం చేశారు, ఎన్నాళ్ళు విహరించారు అనే సంగతి తర్వాత చెప్తాడు. ఇక్కడ ఎందుకలా ఈ వాక్యం ఉంటే ఇవేవి ఆయనను ఆఖరి కలిగించలేదు, లోభింపచేయలేదు, ఆశ కలిగించలేదు. వ్యామోహాన్ని కలిగించ ఎంత సులభంగా సృష్టించాడో అంత సులభంగా విడిచిపెట్టి కూడా రాగలడు. అని చెప్పడానికి స్వాస్త్రమాయ వ్యవర్తత విభజ్య నవదాత్మానం ఇక ఈ విమానంలో ఒక నూరు సంవత్సరాలు విహరించాడు. ఒకటి రెండు ఏం కాదు. నూరేళ్లు విహరించారు. నూరేళ్ల విహారంలో తొమ్మిది మంది అమ్మాయిలు పుత్రికలు కలిగారు. ఆ సంతానము, వారి విహారము, ఆ కాలము ఈ ముందరి భాగం అంతా మళ్ళీ మనం రేపు అనుసంధానం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్సమస్తాః సుఖినో భవంతు అస్మదు గురుభ్యో నమః
'Dharma dehaandivyaan naraihi duradhigamaan nripavitriyaabhih' - therefore, the Lord now says: 'You have become siddha (perfected).' Kardama performed the austerities; who attained the siddhi? Sometimes we joke with our own people - sitting with one's mother, 'today's session is over, come back in the evening' - why? Because...
Many emperors wish to experience these divine pleasures - even the minds of great kings, seeing these, become agitated with longing. 'Nripavikriyaabhih' - divine enjoyments that arouse desire even in the minds of great kings. Experience these, for you have become perfected (siddha). Why? Because of 'dharma-doha' - the dharma you practiced has borne its fruit for you.
From this, she truly understood that he had attained yoga-siddhi. How? Did she or did she not understand what she had served her husband for all this time? 'Paragata mana manajnyatvam' - the ability to know another's mind. If one can know another's thoughts without being told - that is yoga. 'O Lord, I desire your company, I desire offspring...'
'Tat avaimi' - I have understood that. 'I have grasped your meaning. Yatte bhyasaayi samayah sakritam sanga sabhuyaat gariyati gunah prasavas tatinaam' - before the marriage itself you said: I will stay with you only until children are born. After children are born, I will leave this ashrama. You said that, did you not? Then for children to be born, what is needed? I must be...'
'Karchitah atirgamsayaa aatma' - so you know this. Now what must be done to accomplish what is needed - you have provided it. 'Prashiksha' - instruct, arrange, provide. 'Yadhopadesha' - meaning: as you said, as you indicated, as we agreed from the beginning - how cleverly stated! They say it plainly, and yet within that...
How does love and affection bear fruit? Therefore, please arrange for us a suitable excellent dwelling - all proper arrangements. 'Sadrujam vichakshva' - think it over and arrange it properly. 'Priyaayaah priyam iti vicchan kardamaha yogamaasthitaa' - wishing to please her, Kardama entered into his yoga power...
'Pavaram' - what is that? A great aerial palace (vimana) is being constructed. Today people say they will have weddings in rockets somewhere. What people are doing now, Kardama did then. Kardama described how he provided an aerial palace for an entire year's worth of life. He flew in aerial chariots for a hundred years. The children were conceived and born in the aerial palace...
'Divyam sarvaratna samanvitam' - adorned with all gems and jewels. 'Samanvitam sarvadyupajaivodarkam' - all wealth and all enjoyments were there. 'Mani-stambha upaskritam' - furnished with gem-encrusted pillars. 'Divyopakarana upetam sarvakaala sukhaavaham' - endowed with all divine furnishings, bringing comfort in all seasons. In our halls and buildings today we have AC and other things - but...
They would not leave - they stayed forever. Continuously the humming of bees could be heard. And within it? Bumblebees, cuckoos, swans, peacocks, the fragrant breeze of Malaya mountain - coolness, softness, fragrance. These eight are what? These eight are called 'kamoddiipakamulu' - stimulants of desire, things that enhance the longing between a man and woman. All of these were present there. Meaning...
There is no need to search for that somewhere else, no need to go anywhere. Each 'mandira' - I mentioned that there are six kinds of 'mandiram' or chambers. One chamber induces sleep. Nothing else - just for sleeping and resting. Another chamber relieves fatigue. Another removes anger. Another stimulates enjoyment. Another...
Having the power to enjoy so much pleasure - yet not enjoying it solely out of detachment (vairagya). That is the example he sets. One who accomplished all this in a single moment - could he not have arranged all this right after marriage? Why did he wait 100 years? Some people ask: 'If all this is in your Vedas, in your scriptures, then why was it not arranged earlier?'
He obtained the kingdom's prosperity. How many years did he rule? Thirty-five years. Only 35 years. The moment those 35 years were complete - Parikshit renounced everything. He left naked, with hair disheveled, silent as one who is mute, deaf, and dull - head lowered with water poured over it, without anyone lifting him, he walked away. But all this effort - was it just for this? At that time...
Some of them. What does Ramayana tell us? What did Bharadvaja do? When Bharata came - in a single moment the entire Prayaga, the entire Triveni Sangham - everything that existed in all the worlds that was not there before came there. To each of Bharata's soldiers individually, seven or eight people attended. They poured baths, offered food...
When recognized, the difference becomes visible - if there is a threshold, it should be like that of Kadapa stone. Then it becomes clear: 'Ah, this boundary must be crossed.' That is why - 'vidruma dehalyaa bhaatam vajra kapaatavatu shikhreshu indraniileshu hema kumbhaih adhishritam' - on the peaks and upper portions of these gateways and the building, golden water-pots encrusted with sapphires were placed.
Having set emeralds - real emeralds were placed; and since that could be dangerous they were set in mountings - and in the places of their eyes, ruby stones were set. 'Padma raagagnih vajra bhittuh nirmitaih jushtam vichitra vaitaanaihi mahaarhaih hema toranaihi' - above them, 'vaitaanams' - what we call chandeliers - canopies of precious gems - were hung. Such gem-encrusted canopies adorned with golden gateways...
She was not very pleased with this. Why? 'Tomorrow you will keep yours - why spend the morning on this? I need this or that,' she might think. 'What is all this to me?' It seemed the exchange went only this far. 'Naati preetena cheta sa' - he was not very pleased by this. Seeing that, Kardama himself spoke: 'Svayam uvaacha nimadhyaasminu hride bhiiro vimaanamidam aaruha. Brahma mangala sa...'
That is opulence (aishvarya). 'Whatever desire you do not want, I will give it.' That is the negative. If one truly wants the Lord's own life - 'O Lord, I don't want anything at all' - then He gives everything. If one says 'I want everything,' He gives not even one thing. Prahlada asked Him not to give any worldly things. 'I don't want samsara, Lord' - and He gave him a kingdom. Not a small youth - a great one. That is the wonder.
She came - 'venibhutaanasya murdhajanam anganca malapankena sankinnam' - with tangled, matted hair, body coated with dust and dirt. She entered the Saraswati river's lake - 'aaviversha sarasvatyaah sarasah shivajalaashayam' - the sacred auspicious water of the Sarasvati. 'Shaanta saraji veshmasthaah shataanikanta dasakanyagaa' - a hundred women entered the water with her...
'Elaa evantni murriki leeni dumu leeni kotta vastraalanu dukkulle nirmayuda nuutne daduh asyaica maanadaa' - they gave her fine new garments. 'Bhuganaani paraadhyaani variyaansi dyumanti cha' - excellent, valuable, and luminous jewels were given. 'Annam sarvagunopetam paanam chaiva amritaasavam' - food endowed with all goodness, and a drink that was like nectar...
Shri Ganti's look [reference to the acharya's approving glance] - that great lady 'padmakochasphrita niilaih alakaishcalasanmukham' - remember this. What was said before she entered the lake? She went in with matted locks. Now 'nilaih alakaih' - with beautiful dark flowing curls her face now shone. Meaning her hair too was now transformed - I will describe all this - observe...
'Samviita ruchirasta niiim vidyaadharii sarasrena sevyamaanaam' - attended upon by a thousand Vidyadhara women. Seeing such a great lady - 'jaata bhaavah vimaanamat aarohayat amitrahaan' - feeling love and affection arise, he made her ascend the aerial palace. 'Tasmin anutama mahimaa priya nuraktah vidyaadhaariibhi upachirna vapuhu vimaane babhau...'
Meaning the eight heavenly worlds - 'vihaara kulaachaalendraa' - the great mountains of recreation. For there are the eight realms of the eight guardian-deities of the directions, and seven 'kula-parvatas' (range mountains). On each such mountain, the city of one directional guardian is located - that is what the scriptures say. On Mount Meru: Brahma, Vishnu, Rudra - the three worlds are there, as is Vaikuntha...
Regions where the melodious sound of Akasha Ganga's waterfalls creates heavenly music. Imagine that atmosphere for a moment! All around, the sound of waterfalls. All around, a fragrant, sweet breeze. And around all that - Siddhas, Yogins, Gandharvas, Sadhyas - all as attendants. With the beautiful moon and stars - in a celestial palace of this splendor - traveling through these regions...
The Lord is pleased by this. What is the essence of this entire teaching? The Gitacharya says: 'Dharma viruddha bhuuteshu kaamosmi bharata rishabha' - what did the Lord say? 'I am desire.' What kind of desire? 'Dharma aviruddha' - desire that does not oppose dharma. If it does not violate dharma, then enjoy it. Desire that breaks dharma is what must be given up, not desire itself.
Who is the army, you ask? 'Lalana' - the beloved. With his beloved as his only army, this great one enjoyed, like Kubera, all the finest, most divine pleasures. 'Vaishramabhake surasane nandane pushpabhadra' - these are the gardens of the eight directional guardians. Vaishramabhaka, Surasana, Nandana, Pushpabhadra, Manasa, Chitraratha - and so on. 'Raamaayaa rathah' - with his beloved...
'Vaayuvuraa' he said - meaning: like the wind that has no answer. Like wind that no one can stop. Why does wind have no answer? Who can obstruct the wind? Without it we cannot survive. Just as the wind has no boundary, just as wind can move through everything, just as everyone needs and wants the wind - in the same way, those present there...
Would there still be suffering? Those with a pure mind who have taken shelter at the feet of Sri Maha Narayana - who can remove all sufferings and difficulties - what is there they cannot attain? This is our worldly accounting. They can attain anything. 'Prekshayitvaa bhuvo golam patnyai yaavaan sasamstayaan bahvaashcharyam mahaayogi svaashramaayanyavartata' - what a wonder!
'Drishta siitaa na sandehah' - 'I have seen Sita - there is no doubt' - this is not a lie, there is no problem in saying it. That is the manner of speaking. That is why nearly an entire chapter was devoted to describing Kardama's yogic power, his divine abilities, his pleasure palaces - all of it. As we listen, we too feel absorbed in it. Even Kardama seems to have merged into us - when will he come back out? So in that aerial palace, how many...
The great yogi Kardama Maharshi showed all this to his beloved and then 'svaashramaayanya avartata' - returned to his own ashrama. That is stated first, and the details will be narrated later. Whatever they did in the aerial palace, how many days they enjoyed - that will be told after. Here this verse stands because none of those things bound him - no greed...