వ్యాసుని దర్శనం: పరమాత్మ ధ్యానం
Vyasa's Vision: Meditating on Paramatma
వ్యాసుడు పరిపూర్ణ ధ్యాన వ్రతం ద్వారా పరమాత్మ దర్శనం పొందిన విషయం చర్చించబడింది. మహాభారతం లభించినా సరే మూలతత్త్వం పట్ల తమకు ఇంకా లోటు అనిపిస్తుందని మునులు చెప్పారు. పరమాత్మ సంకల్పమే సృష్టికి చాలు - ఆయన ఇతర ప్రయత్నం లేకుండా తన చుట్టూ తనలోనే లోకాలు నిర్మిస్తాడని వ్యాసుని దర్శనం బోధించింది.
The session covers Vyasa's vision of Paramatma achieved through complete meditative discipline (vrata). The sages express that even after receiving the Mahabharata, they feel an incompleteness - a longing for the direct knowledge of the root of all that wisdom. Vyasa's dhyana reveals that the Lord creates the world around Himself, within Himself, needing no external effort - His mere sankalpa (will) is sufficient.
అందించబడినటువంటి పరమ తత్వమైనటువంటి మహాభారతాన్ని మీరు మాకు అందించారు. జిజ్ఞాసితం అధీతంచ యత్తద్ బ్రహ్మ సనాతనం. దీనికి తోడు సనాతనమైనటువంటి అనాది నిధన అంటాం కదా. అనాది నిధన పరమాత్మ పరబ్రహ్ముని గురించి మీరు బాగా తెలుసుకున్నారు. అతీతం అంటే ప్రాప్తం అని పొందారని అర్థం. పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందారు. పరబ్రహ్మను తెలుసుకున్నారు, పరబ్రహ్మ విషయాన్ని తెలుసుకున్నారు, తెలుసుకున్న విషయాన్ని పది మందికి తెలపడానికి మహాభారతాన్ని అందించారు. మరి ఇంకేం తక్కువ ఉందండి? కాబట్టి అథాపి సోసిసి ఆత్మానం అకృతార్ధ యువ ప్రభు అయినా చేయవలసిన పని నేను పూర్తి చేయలేదా ఏమి అని అసంతృప్తిగా ఉన్నవాడు బాధపడుతున్నట్టుగా మీరు బాధపడుతున్నారు. ఏమిటి కారణం? చదవవలసిన దాన్ని చదివారు, తెలియవలసిన దాన్ని తెలిపారు, తెలిశారు, తెలియవలసిన దాన్ని తెలిపారు, మూడు చేశారు. అనుకున్న దాన్ని పొందారు, పొందిన దాన్ని అందించారు, పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని అనుభవిస్తున్నారు. ఇక ఇప్పుడు మీరు విచారించవలసిన చింతించవలసిన అవకాశం అవసరం లేదు. అయినా ఎందుకు మీరు జిగులుగా ఉన్నారో వివరించండి. అంటే ఆ మహానుభావుడు చెప్తున్నాడు అత్యేవమే సర్వమిదం త్వయోక్తం. అట్లా చెప్తున్నాడు. త్వయోక్తం సర్వమిదం అత్యేవ. మీరు చెప్పినది ఇదంతా నా దగ్గరే ఉంది. ఇందులో ఏమి కొరప లేదు. తదాపి నాత్మ పరితుష్యతే. అయినా ఎందుకు నా మనస్సు తృప్తిని పొందటం లేదు. మీరు చెప్పినవన్నీ ఉన్నాయి. తెలుసుకున్నాను, తెలిపాను, అందించాను. పరబ్రహ్మ సదృశ్యం కూడా పొందాను. అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటున్నాను కానీ మరి ఎందుకో మనసుకు సుక్తి లేదు.
తన్మూలం అవ్యక్తం అగాధ బోధం పృచ్ఛామహే త్వాత్మభవ ఆత్మభూతం. ఒకటే మార్గం ఇప్పుడు తన్మూల ఇప్పుడు దాని మూలం కావాలి. ఎలాంటిది అది అవ్యక్తం అగాధ బోధం. అది ఇది అని స్పష్టంగా తెలియటం లేదు. స్పష్టముగా అర్థము కానీ నా చింత మూలమును నువ్వు నన్ను అడుగుతున్నావ్. అంటే నీ చింత నాకు ఎలా తెలుస్తుంది అంటారా? మీరు అగాధ బోతులు. అంటే మీకున్న జ్ఞానమునకు ఇది లోతు అని ఎవ్వరూ తెలియజాగలరు. అనంతమైనటువంటి జ్ఞానం ఉన్న మహానుభావుడు. అంతే కాదు ప్రత్యేక దమిలో ఆత్మభవ ఆత్మ భూతం. ఎవరు ఆత్మభవ స్వయంభూహు ఆత్మభూహు అంటే బ్రహ్మ. ఆత్మభవ ఆత్మభూతం బ్రహ్మ యొక్క మనస్సు నుండి పుట్టినవాడు లేదా పెర్యమును రెండు రెండు అవతారాలు ఉన్నాయి నారదునివి కాబట్టి బ్రహ్మ జీవి పుట్టిన మహానుభావులు కాబట్టి మీరు పరమాత్మ కాగానే బ్రహ్మ మూడవాడే మరి. కాబట్టి సకల ప్రాణుల హృదయంలో ఉన్నటువంటిది మీరు తెలియగలరు. అంటే ఏమిటి సంత్కారం ఏంటంటే మనకు సంతోషము, విషాదము. ఏదో భావం కలుగుతూనే ఉంటుంది. మన మనసులోనే కరిగింది. కానీ వాస్తవంగా దానికి కారణం మనకంటే ఇలాంటి పెద్దలకు తెలుస్తుంది. ఏదో అనుకుంటాం. ఏదో ఈ సంపద పొందాము, ఈ ఐశ్వర్యం పొందాము, ఈ వరం పొందాము, అబ్బాయి పుట్టారు, అమ్మాయి పుట్టింది. ఏదో వివాహం జరిగింది, ఏదో లాభం వచ్చింది. ఏదో సన్మానం జరిగింది, ఇవి కనబడతాయి. కానీ మనము పొందిన అనుభూతికి మనకు జరిగిన సంఘటనకు సారూప్యం తగినంత కనపడదు. చిన్న ఉత్సవానికి పెద్దగా ఆనందిస్తాం. ఒక్కొక్కసారి పెద్ద ఆనందానికి కొద్దిగా సంతృప్తే ఉండదు. అది చెప్పదాం. కాబట్టి జరిగిన దానికి మనలోని భావానికి కొంతన కుదరనప్పుడు దాని గురించి మనం ఆలోచించడం కంటే పెద్ద నాడు తెలుసుకోవడం.
అయ్యా ఇంత ఉత్సవం జరిగింది కానీ నాకెందుకు అంత పెద్ద పండి ఏమనిపించడం లేదండి. జరిగిన దానికి అనుగుణమైన ఉత్సాహం నాలో లేదు. ఇక్కడ ఏదైనా పొరపాటు జరిగిందా పద్దన అడిగాను. ఇంకా వ్యాధుడు అంటున్నాడు సాక్షాత్తు బ్రహ్మ మానస పుత్రులు మీరు బ్రహ్మ శరీర పుత్రులు మీరు అనంతమైన జ్ఞానం ఉన్నవారు కాబట్టి నాలోని ఈ వికారానికి కారణం మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే సవై భవాన్ వేదాత్ సమస్త గుహ్యం ఉపాసితః యత్ పురుషః పురాణః నాకెలా తెలుస్తుంది అంటావా మహానుభావా మీరు అందరి మనస్సులో ఉన్న భావాన్ని తెలుసుకోగలరు. మీకు తెలుస్తుంది. సమస్త గుహ్యం ఎందుకు ఉపాసితః యత్ పురుషః పురాణః. మీరు పురాణ పురుషుడిని ఆరాధించారు. ఓరైనే. శ్రీమన్నారాయణుడిని ఆరాధించిన మహానుభావుడు కాబట్టి శ్రీమన్నారాయణుడిని ఆరాధించిన వారికి తమ విషయమే కాదు సకల ప్రాణి మనోగతం తెలుస్తుంది. ఎందువల్ల ఆయన ఉండేది అంటారు కదా మరి. శివనారాయణుడు ప్రతివారి అంతర్యామి అండి. ప్రతివారి హృదయంలో అంతర్యామిగా ఉండే మహానుభావుడు కాబట్టి అందరి హృదయంలో అంతర్యామిగా ఉన్న వాడిని ఆరాధించిన వాడికి హృదయాల్లోని భావుడు తెలిసిపోతాయి. అందుకే యత్పురుషః పురాణః పరావరేశః మనసైవ విశ్వం సుజతి అవతి అత్తి గుణైహి అసంగః ఈ మహానుభావుడు పర అవర ఈశః తక్కువ వారికి ఎక్కువ వారికి అందరికీ అధిపతి అంటే ఏమిటి అన్ని రకములైనటువంటి ప్రాణులకు ప్రకృతికి, జీవుడికి, సకల ప్రపంచమునకు ఆ మహానుభావుడు ప్రభువు. అంటే ప్రకృతికి ప్రభువే, మహత్ తత్వానికి ప్రభువే, అలాగే అహంకార తత్వానికి ప్రభువే. సకల చెర అచెరములకు ఆ మహానుభవుడు ప్రభువు. అందుకే పరావరేశః మనసైవ విశ్వం సుజతి అవతి అత్తి.
అతను మనలాగా ప్రత్యేకించి పని చేసి ప్రయత్నం చేస్తూ ఏ పని చేయడు. మన సైనం సంకల్పిస్తే చాలు. బహుశ్యాం ప్రజాయేయా నేను సకల ప్రపంచముగా నేను కావాలి. అయిపోయాయి. ఇల్లు కట్టాలి అంటే ఇల్లు అయిపోతుంది. అలాగా ఎవరు మేస్త్రి ఎవరు నీరు ప్రాణాల ఎక్కడ మున్సిపల్ ఒప్పుకుంటుందా లేదా? ఏ వాళ్ళు అన్ని పార్టీలు ఆయనే కాబట్టి సమానం అనుకుంటాడు తయారు చేస్తాడు. మనసైవ సంకల్పముతోటే సుజిస్తాడు, రక్షిస్తాడు, సంహరిస్తాడు. వేటితోటే? తనకు అందులో ప్రమేయం ఉండదు గుణైహి. ప్రకృతి గుణములను తీసుకున్నప్పుడు సత్వము ఉంటే రక్షిస్తాడు, తజస్సు ఉంటే సృష్టిస్తాడు, తమస్సు ఉంటే భక్షిస్తాడు. కానీ ఏ గుణములో తాను ప్రవేశించినప్పుడు ఆ గుణము పనిచేస్తాడు కానీ ఆ గుణముతో అతనికి సంబంధం ఉండదు. అసంగ గురదలోనే కాలు పెడతాడు కానీ గురద మాత్రం అంటాడు. ఎందుకంటే పరమాత్మ ప్రపంచంలో ప్రవేశించినప్పుడు ప్రపంచంలోని గుణాలు పరమాత్మకు కూడా అంటుకుంటే ఇక ఆయన పరమాత్మ ఎలా అవుతాడు? మనము ఏడ్చాం ఆయన ఏడ్చాడు మనము నవ్వాం ఆయనే నవ్వాడు అంటే అందులోనే ఉంటాడు కానీ యథ పూర్ణనాభిని సృజతే గృహ్ణతేచ మనకు వస్తుంది ముందర. తాలే పురుగు తెలిసి ఉంటుంది. తన నోటి నుంచే అంతా దారమును తీసుకొని ఆ దారముతో ఇల్లు కట్టి చూసే వాళ్లకు ఆ గూడులో తాను కూడా చిక్కుకొని పోయిందిరా ఇక బయటికి రాలేదురా అనుకుంటా. తానే సృష్టిస్తుంది ఈ దారాన్ని, మళ్ళీ తానే దాన్ని వర్షించి మళ్ళీ బయటికి వస్తుంది. అది కాదు బయటనే ఉంటుంది. కబలికేం పోదు. తన చుట్టూ దారాన్ని అల్లుకుంటుంది. మళ్ళీ అల్లిన దారాన్ని తానే ఆరగిస్తుంది. తాను తానే. గోబడికి పోలేదు, బయటికి రాలేదు, తను అక్కడే ఉంది. చుట్టూ ఉన్నదాన్ని, చుట్టూ ఒకదాన్ని ఏర్పరిచింది, ఏర్పరిచిన దాన్ని మింగింది.
కానీ తనకు గమనం లేదు. వెళ్ళుట లేదు, వచ్చుట లేదు. పరమాత్మ కూడా అంతే. తాను తానుగానే ఉన్నాడు. తన చుట్టూ ప్రపంచాన్ని సృష్టించాడు. మళ్ళీ దాన్ని భక్షించాడు. తను అక్కడే ఉన్నాడు. కాబట్టి ప్రాపంచికమైనటువంటి గుణములతో సంబంధము ఏ మాత్రము పరమాత్మకు ఉండదు. ఇది తన ప్రధానమైన సూత్రం. గుణైహి అసంగః త్వం పర్యటన్ అర్కైవ త్రిలోకీవంతశ్చరః వాయురివ ఆత్మ సాక్షి ఇప్పుడు నారదుని స్తోత్రం చేస్తున్నారు వ్యాసభగవానుడు మహానుభావ త్వం పర్యటన్ అర్కైవ సూర్య భగవానుని వలె నీవు సకల లోకములను పర్యటిస్తున్నావు. అలాగే అంతశ్చర వాయురివత్. ఎలాగైతే వాయువు అందరి లోపల ఉంటుందో, నీవు కూడా అందరిలో సంచరిస్తున్నావు. సూర్యునిలా మూడు లోకాలు తిరుగుతున్నావు అంటే బయట వాయువులా లోపల సంచరిస్తున్నావు. ఆత్మసాక్షి పరావరే బ్రహ్మని ధర్మతో వ్రతైహి స్నాతస్యమే న్యూనమలం విచక్ష్వ విధాంతి వాణి అంటుంటే పరావరే బ్రహ్మని ధర్మతో వ్రతైహి స్నాతః పరమాత్మను చేరటానికి, పరమాత్మను తెలియటానికి, పరమాత్మను తెలపటానికి ఆచరించవలసిన అన్ని నియమాలను, అన్ని వ్రతాలను పరమాత్మ చూపిన విధానంతో సక్రమంగా నిర్వహించిన వాడిని. నిర్వహించటంలోను నేను నిపుణుడిని. స్నాతః అంటే నిష్ణాత. అంటాం కదా స్నాతకుడు స్నాతకుడు అంటాం చూడండి. విద్య పూర్తయిన తర్వాత స్నాతకం అంటాం. అంటే ఈ విద్యలో నీవు నిష్ణాతుడవని గురువుగారు సర్టిఫికెట్ ఇస్తారు. మనం కూడా స్నాతకోత్సవం అంటున్నాం ఇప్పుడు కూడా. ఏమంటారు కాన్వకేషన్ ఏదో అంటారు. స్నాతకోత్సవం అంటే ఆ విద్య పరిపూర్తయింది. అందులో ఇతను పరిపూర్ణుడు అని సర్టిఫికెట్ ఇవ్వాలి. ఆ రోజుల్లో గురువుగారు ఇచ్చేవాడు ఇందులో వీడు పరిపూర్ణుడు అని. అప్పుడు ఇంటికి వెళ్లి ఆ వ్రతం పూర్తి చేసుకునేవాడు అంటే ఇక్కడికి బ్రహ్మచర్య వ్రతం అనండి, విద్యావ్రతం అనండి, దీక్ష అనండి అది పూర్తయింది అని అర్థం.
వ్యాస భగవానుడు భగవంతుడిని ఆరాధించవలసిన వ్రతంలో పరిపూర్ణ అంటే పరమాత్మను అన్ని రకములుగా సుశిక్షితులుగా పద్ధతి ప్రకారం ఆచరించాడు అనుసరించాడు ఏ లోపం లేదు అనుకుంటున్నాను కానీ న్యూనమడం ప్రచక్ష్వ నిజముగా నాలో ఉన్న లోపం ఏమిటో నువ్వు చెప్పు. లోపం ఏదో ఉంది. లేకుంటే బాధపడను కదా. నేను బాధపడుతున్నానంటే ఏదో లోపం ఉంటుంది కాబట్టి దాన్ని స్నాతస్యమే న్యూనమలం విచక్ష్వ. న్యూనం అంటే తక్కువ. ఏమి తక్కువ ఉంది నాకు? అన్నీ పూర్తి చేశానని నేను అనుకుంటున్నాను, మీరు అనుకుంటున్నారు ఎదురుగా ఉన్నవాళ్ళు. మరి ఇంకేం లోపం ఉంది? ఇది మీరే వివరించండి అని. అసంతృప్తిగానే వ్యాస భగవానుడు నారదుడిని అడిగాడు. ఆ మహానుభావుడు చెప్తున్నాడు భవత అనుజిత ప్రాయం వ్యచః భగవతః అమలం. తెలుసు నాయనా నాకు. భారతము రాశావు, కాలా పురాణములు రాశావు, కాలా కథలు రాశావు కానీ పరమాత్మ యొక్క గాథలను. వర్ణించవలసినంత వర్ణించలేదేమో అనుదిత ప్రాయం అంటే చెప్పని దానితో సమానం. వివరించలేదు. కథలేవో చెప్పావు. కథలు చెప్పినప్పుడు కథాపరంగా వచ్చిన గాధ చెప్పి చెప్తున్నావు. కానీ ప్రత్యేకించి భగవంతుని తత్వాన్ని భగవంతుని తత్వముగా చెప్పలేదు. వేరే కథ చెప్పి అంతరార్థం అంటున్నావ్. భారతం మొత్తం మరి భారత పంచమో వేద. కానీ భారతం చదువుతుంటే ఇది వేదమని కానీ వేదాంతార్థం ఇందులో ఉన్నదని కానీ సామాన్యులకు తెలియదు. సామాన్యులు అంటే సంసారము యందు పరిపూర్ణముగా ఆసక్తి కలిగి ఉన్న వాళ్లకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి. అంటే భగవత్ తత్వాన్ని వ్యంగ్యముగా చెప్తే నిరందుకుంటారయ్యా. పనులు తెలుసుకుంటారు, జ్ఞానులు తెలుసుకుంటారు, మహర్షులు తెలుసుకుంటారు.
నువ్వు మహాభారతం రాసింది వాళ్ళ కోసం కాదు కదా? వాళ్ళకి ఆల్రెడీ జ్ఞానం ఉంది లేదా? ఎవరి కోసం రాయాలి? సామాన్యులు మనలాంటి వాళ్ళ కోసం రాయాలి. మాకేం తెలుస్తుందండి భారతం అంటే నూరుగురు కొడుకులు ఈవిడ ఐదుగురు కొడుకులు ఈ ఐదుగురికి ఒక భార్య ఆ నూరుగురికి రెండు వందల మంది భార్య ఈ కథ మద్దరు. ద్రోహం చేశారో, కుట్ర చేశారో, జూదం ఆడారో, దొంగ జూదం ఆడారో, మాయా జూదం ఆడారో ఎలా కొట్టారో. మళ్ళీ రాజ్యం కోసం కొట్టారో ఇది తప్ప వీళ్ళంటే ఇంద్రియాలని, ఆమెంటే బుద్ధి అని, వాళ్ళంటే అహంకారం అని ఎవరిని తెలవాలి? నేను చెప్పుకున్నాను కదా. కాబట్టి మహర్షులకు మాత్రమే అర్థమయ్యే రీతిలో వర్ణించబడిన విషయం వర్ణించబడినట్టు కాదు. ఇగో పరమాత్మ తత్వాన్ని చెప్తున్నాను విను అని హెచ్చరించి చెప్పావా? భగవత్ తత్వాన్ని భగవత్ తత్వముగానే బోధించావా? కాదు బోధించలేదు. అనుదిత ప్రాయం చెప్పనంటే. పరమాత్మ యొక్క పరమ పావనమైన కీర్తిని నీవు చెప్పలేదనే భావించాలి. ఏనైవాసవునతుష్యేత మన్యే తద్దర్శనం ఖిలం. చాలా స్పష్టము. సంగతి చెప్తున్నాడు నారదుడు. పరమాత్మను సంతోషింప చేయలేని మన పని వ్యర్థం. ఎంత గొప్ప రేణా ఏనైవ అసౌ నతుష్యత ఈ పరమాత్మ దేనితో సంతోషాన్ని పొందడో తద్దర్శనం కిలం ఆ శాస్త్రము ఆ క్రియ ఆ పని వ్యర్థం. అంటే మనం చెప్పడం చూడండి. స్వనిశ్చితస్య ధర్మస్య సంసిద్ధిహి హరితోషణం కదా. చక్కగా ఆచరించినట్టు మనం భావించాలంటే నిజముగా ధర్మాన్ని బాగా ఆచరిస్తే కలిగే ఫలితం ఏమిటండి? హరితోషణం. పరమాత్మ సంతోషించాలి. భగవంతుడు సంతోషించలేదు అంటే సిద్ధి కాదది. అందువల్ల పరమాత్మను సంతోషింప చేయలేని ఏ పనైనా వ్యర్థమే. అంటే నీవు చేసిన ఇంత మహాభారతంలోనూ ఆయనకు తృప్తి ఏం కలగలేదు. ఎందుకు డైరెక్ట్ గా అన్నదమ్ములు కొట్టాడలు కపటాలు కుట్రలు రాజ్యాలు ఇవి తప్ప.
ఎదుటి వాని సొమ్ము హరించాలంటే ఎన్ని రకాల కుట్టలు పన్నావో చెప్పావు, పన్నాలో చెప్పావు అది నేర్చుకుంటారు వారి గురించి. ఇంకోటి ఏం నేర్చుకుంటారు? తత్వం ఎవరికి తెలుస్తుంది ఎవరికి అర్థం కావాలి? అందువల్ల స్వామి నేను వ్యంగ్యంగా చెప్పానంటే నీకు సంతోషిస్తారు వారి గురించి అర్థం చేయొద్దు. అందుకే. చాలా స్పష్టంగా అంటున్నాడు యథా ధర్మాదయశ్చార్ధాః మునివర్య అనుకీర్తితాః. నీవు ఆయా పురాణాలలో మహాభారతంలో కూడా ధర్మ అర్ధ కామములను చాలా చక్కగానే చెప్పావు. మరి మోక్షాన్ని. భర్మాదయస్యార్ధాః మునివర్యాను శిక్షితాః న తథా వాసుదేవస్య మహిమా ఉపవర్ణితాః ధర్మార్థ కామములను ఎంత విస్తృతియో వివరంగా నీవు చెప్పావో పరమాత్మ భావాన్ని అలా వర్ణించలేదు. మరి భగవత్ తత్వం వర్ణించకుంటే ఎందుకు చెప్తే ఏం లాభమయ్యా? కవిత్వం ఉంటే చిత్ర చిత్ర పగాలు, అలంకారాలు, రీతులు, గుర్తులు, అనుప్రాసలు, యమకములు, చేకములు ఇవి కావు. చెప్తాడు మహానుభావుడు నా యద్విచ చిత్రపదం హరేర్యచః జగత్ పవిత్రం ప్రగుణీత కర్హిచితు ఎన్ని రకముల చిత్ర విచిత్ర పదాలు ఉంటాయి పవిత్రం అంటే వర్ణాలంకారం షేకా షేకా అలంకారం అంటే కొన్ని మనం పలకలేము. కొన్ని పనికినా అర్థం కావు. శబ్దం కలిపే ఉంటుంది. ఓ మహానుభావుడు చెప్తాడు. ప్రపంచంలో పుట్టినప్పటినుంచి మరణించేంతవరకు ఎవడి మనస్సులో వైరమే ఉంటుందో ఎవడు భగవంతుని స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోలేడో తాను లభించిన దాన్ని ఎవడు భగవంతుడికి అర్పించడో అలాంటి వాడు శ్వానము అంటాడు. స్వామి అంటే తెలుసా కదా? సునకం. అయితే ఈ వర్ణనలో ఈ వ్యాఖ్యానంలో మనకు ఏం తెలిసింది?
భగవంతుడిని ఆరాభించని వాడు నిందుడు అని. కానీ అతను చెప్పిన పదాలను అదే వరుసలో కలిపితే ఒక పేరు వస్తుంది. మొదటి నుంచి చివరి దాకా వైరం ఉన్నవాడు అన్నాడు. అంటే మొదలు వై చివర ర. ఇక బతికిన మధ్యన కాలం అంతా వాడు శ్వానం. మధ్యనమేమో శ్వాన. ఏమైందండి పదం ఇక వైశ్వానర. అది విభక్తులు. మొత్తం భావం మాత్రం అది విభక్తుల గురించి చెప్పాడు. కథ మాత్రం పరమాత్మను స్తోత్రం చేయలేనివాడు, జగత్తును ద్వేషించేవాడు, పరమాత్మకు అర్చన చేయనివాడు స్వానము అని వినిపించాడు. ఎవరికి అర్థం కావాలి? ఇవన్నీ చిత్ర అలంకారాలు అంటారు. అందుకే నయధ్వచః చిత్ర పదం. ఎన్ని చిత్ర విచిత్రమైనటువంటి రీతులు, అలంకారములు, గుణములు, పదములు ఇలాంటి వాటితో కవిత్వం ఎంత జాగ్రత్తగా చేసినా. హరేర్యచః జగత్ పవిత్రం ప్రగృణీత తరిచిత్ సకల జగత్తును పావనం చేసే పరమాత్మ యొక్క కీర్తిని గానము చేయనట్టయితే అది తత్ వాయసం తీర్థం ఉశంతి మానసాః నయత్ర హంసాః నిరమంతి ఉసిక్షయా తతు వాయతం తీర్థం అంటున్నారు. అవి కాకులు సంచరించే ప్రదేశము. ఎక్కడ ఉంటాయి కాకులు? ఎక్కడ పది మంది ఎంగులి మెతుకులు పడేస్తారో అక్కడ తిరుగుతారు. కదా పరిమంది వెదజల్లిన ఎంగిలి మెతుకులు ఉన్నచోట సంచరించే కాకులు సంచరించే ప్రదేశముగానే దాన్ని భావించాలి తప్ప ఉత్తమ కావ్యం మహాకావ్యం అని ఏం కాదు. ఎందుకంటే మానసాః ఉసిక్షయాః న తత్ర నిరమంతి. పరమాత్మ యొక్క కీర్తిని గానము చేయని కావ్యమును జ్ఞానులు ఎవ్వరూ చదవరు. చూడండి. హక్కులు చదవాలంటే ఏం కావాలి? స్వామి యొక్క పేరో, ఊరో, లీలో చిత్ర ఏదో ఉంటే చదువుతారు వాళ్ళు. ఏదో నాలెడ్జ్ వచ్చి ఏమన్నా చదువుతారు. ఎలాగయ్యా అంటే మానస సరస్సులో సంచరించే హంసలు.
బురద గుంటలో తిరుగుతాయా? తిరగవు కదా. అందుకే ఉసుక్షయాః మానసాః హంసాః ఉసుక్షయా అంటే బ్రహ్మనిష్టా. పరమాత్మ యందు ఉండే వారిని చెప్తున్నాం మనం. నయత్ర హంసాః నిరమంతి ఉసిక్ క్షయాః. ఉసిక్ పరమాత్మ క్షయం అంటే గృహం. భగవంతుణ్ణి ఇల్లుగా భావించేవారు అంటే బ్రహ్మనిష్టులు. బ్రహ్మనిష్టులైనటువంటి సన్యాసులు కానీ వానప్రస్తులు కానీ ఒక్క మాటలో భక్తులునండి. భగవంతుని భక్తులు ఎవరు అలాంటి కావ్యాలను తాకరు. మానస సరోవరంలో సంచరించేటువంటి మహర్షులు లేదా హంసలు కాకులు కొరలాడే బురద గుంటలోకి రానట్టుగా. మీరు ఇంత రాసిన కావ్యలు ఎవరి కోసం రాశారో ఆలోచించుకోండయ్యా అంటున్నాడు నారద్ విసుత్క్షయ తద్వాగ్విసర్గః జనతాహ విప్లవః యస్మిన్ ప్రతి శ్లోకమబద్ధవస్యతి ఇప్పుడు కావ్యల లక్షణాలు, కవిత్వ లక్షణాలు, కవిత్వ శోభను కలిగించేటువంటి రీతి, గుణ, వృత్తి, అలంకారాలు ఇవన్నీ సక్రమంగా లేకున్నా అంటే యతి లేకపోవచ్చు, ప్రాత లేకపోవచ్చు, ఛందస్సు లేకపోవచ్చు, అలంకారం లేకపోవచ్చు, రీతి, వృత్తి ఇలాంటివేమీ లేని కావ్యమైనా నామాని అనంతత్య యశోంకితానియత్ దున్వంతి గాయంతి. గ్రుణంతి సాధవః పరమాత్మ యొక్క నామములను కీర్తించుట జ్ఞానము చేయుట స్మరించుట అలా ధ్యానించుట. ఇది ఎక్కడ ఉందో పరమాత్మ నామాన్ని కీర్తించే విధానాన్ని పరమాత్మ నామాన్ని జపించే విధానాన్ని పరమాత్మ నామాన్ని ధ్యానం చేసే విధానాన్ని చెప్పిన కావ్యములో కావ్య లక్షణం ఏమీ లేకున్నా అది జనతాక విప్లవః జనుల యొక్క పాపాన్ని పోగొట్టేదే. మన పాపములు పోవాలంటే పరమాత్మ నామం పదిసార్లు చెప్పాలి కానీ రాజుల కథలో మహారాణుల కథలో
సుందరాంగుల కథలో, ఆటల కథలో ఎవరికి లాభం అండి? దానివల్ల ఎవరు తరిస్తారండి? ఒక కావ్యాన్ని చదివితే చదివినవాడు జ్ఞానమును పొంది మోక్షమును పొందాడు. సంసారము నుండి విరక్తిని పొందాలి. ఇదేదో బాగుంది, ఈ సంసారమే బాగుంది, ఇంకా పది జన్మలు ఇలాగే పుడుదాం అనే భావన కలిగింది అనుకోండి, అదేం కావ్యం అండి? అబ్బే అది కవిత్వం కాదు నువ్వు ఆ పని చేశావయ్యా అంటున్నాడు. ఇంత భారతం రాస్తే ఏమవుతుంది అర్థం? ఎవరి హక్కు వాళ్ళు ఎదుటి వాడిని చంపేయినా పొందండి మీరు చెప్పింది భారతంలో అదే కదా. వాళ్ళు పాండవులు ఏం చేశారండి? పర్యాదగా అడిగారు ఇస్తావా లేదా మా భాగం ఇవ్వవు చంపి మరి తీసుకున్నారు. మరి వ్యాధుడు ఏం చెప్పాడు న్యాయంగా నీ సొమ్ము నీకు రాకుంటే తీసుకున్న వాడిని చంపి నువ్వు సొమ్ము తీసుకో దీనికి నువ్వు రాయాలి మనకు అది తెలుసు. నీవు చెప్పకుండా అదే పని చేస్తా. ఎక్కడ సహజంగా రుచి ఉందో అక్కడ చెప్పవలసిన పనిలేదు. రోజు మూడు పూటలా కడుపు నిండా తినండి ఒకటి చెప్పాలండి. వద్దన్నా తింటావ్. కదా బాగున్న వస్తువును ఎదుటి వాడిని చంపేనా తీసుకోండి ఇదో వేదం అని. ఇది మాకెందుకదా నాయనా? భగవత్ తత్వాన్ని చెప్పావా నీవు? అంటున్నాడు నైష్కర్యమస్య అచ్యుత భావవచ్చితం నశోభతే జ్ఞానమలం నిరంజనం. నారదు చెప్పే ఈ నాలుగు అధ్యాయం ఉందే నిజంగా భగవంతుని చేరడానికి ఏం కావాలో సూటిగా చెప్పేటువంటి విధానం ఇది. అంటే మనము పరమాత్మను పొందాలంటే ఏం కావాలి? అచ్యుత భావం ఉండాలి. భగవంతుడు మన భావంలో నిరంతరము తిరుగాడుతూ ఉండాలి. కన్నులు తెరిచినా, కన్నులు మూచినా, నోరు తెరిచినా, నోరు మూచినా, మనసు తెరిచినా, మనసు మూచినా. అంటే సంకల్పించుకున్నా, ఆలోచిస్తున్నా, మాట్లాడుతున్నా, వింటున్నా, ఏ పని చేస్తున్నా, పరమాత్మ మయముగా తోచని నాడు అది సఫలం కాదు.
అంటే మనం పని చేస్తాం. నిత్య కర్మ చేస్తాం. నైమిత్య కర్మ చేస్తాం. అంటే సంధ్యావందనం చేస్తున్నాం. అలాగే పితృ తర్పణాలు, శ్రాద్ధాదులు ఏవో వరసాలు కొన్ని ఉన్నాయి. అవి మనం చేస్తున్నాం. ఈ పని చేయగానే చివరికి ఏమంటాం? నారాయణార్పణం అనాలి. ఒక్కటి లేదనుకోండి ఎలా మీరు చేసి ఎందుకనవయ్యా అంటే నాకు అది పరిచయం వద్దయ్యా. నిష్కామ కర్మే చేస్తున్నాను. నాకు ఎలాంటి ఫలితము వద్దని పని చేస్తావు. అది నైష్కర్మ్యమపి నిష్కామ కర్మ అయినా అచ్యుత భావ వర్జితం న శోభతే. పరమాత్మ భావము లేకుంటే అది శోభించదు. జ్ఞానమలం నిరంజనం. ఎలాగైతే నిష్కామ కర్మ శోభించదో ఏ స్వరూపాన్ని ఏ స్వభావాన్ని అంటకుండా నిరాకారం నిరంజనం అనేటువంటి పరమాత్మ తత్వాన్ని బోధించినటువంటి శాస్త్ర జ్ఞానం నీకున్న భగవంతుడు నిర్గుణుడు, భగవంతుడు నిరంజనుడు అని తెలుసు. ఇక ఆయన మనసు కోసం చేయడం ఎందుకు? ఆయన గుణాలేం లేవు కదా. మనకు ఆగరు లేదు కదండీ. ఆ దర్శించడం ఏముంది? అనుకున్నావనుకోండి ఏమవుతుంది? నిరంజనమైన జ్ఞానము కానీ నిష్కామ కర్మ కూడా అచ్యుత భావము లేని నాడు వ్యర్థము. అలా సంధ్య ఏంటి? భక్తి లేని జ్ఞానము పనికిరాదు, ఫలితం లేదు. ఎందుకు? పరమాత్మ ఇంతటి వారని తెలుసుకున్న వారెవరైనా... ఆ పరమాత్మ యందు ప్రేమ కలగకుండా ఉంటారా? చెప్తాడు పద్మ చెప్తాడు పార్వతికి స్కాందంలో శంకరుడు చెప్తాడు చమత్సారంగా అబ్బాయి చాలా అందగాడండి అని అమ్మాయి అమ్మాయి చాలా గుణవంతురాలని అబ్బాయి ఇద్దరి గుణాలు ఇద్దరు మెచ్చుకున్నారు. కానీ ఒకరినొకరు కోరుకోవడం లేదు. కానీ ఏమంటారండి? ఒప్పుకున్నావా? ఎందుకు పొగడటం నువ్వు ఇంకోడు చేస్తారా పని. అబ్బా ఆ అబ్బాయి చాలా బాగున్నాడు అని అమ్మాయి అన్నది అంటే ఏమిటి అర్థం? నేను అబ్బాయిని?
పెళ్లి చేసుకుంటాను, ప్రేమించాను, ఏదో పొదిగెలు ఉంటాయి చెప్పాలి. కానీ అబ్బే అలాంటి భావా నాకేం లేదు, అబ్బాయి బాగున్నాడు కాబట్టి బాగున్నాడు అన్నాను. నమ్ముదామండి. కుదరదు అది. అంటే నువ్వు నైష్కర్మ్యం కానీ, నిరంజిన నిర్గుణ రూపమైన జ్ఞానము కానీ, భగవదర్పణము కానినాడు. పరమాత్మకు అర్పి అంటే ఈ వాదం ఉంది. అందుకు నారదుడు వ్యాస భగవానుడు ఇంత స్పష్టంగా దాన్ని చెప్తున్నాడు. కలియుగంలోనూ ద్వాపర యుగంలోనూ త్రేతాయుగంలో కూడా కొంత భాగంలో ఈ భావం ఉంది. నా జ్ఞానం ఉంది ఇంకా ఆయన ఎందుకు? నేను ఏ కోరిక తోటి పని చేయనండి ధర్మం అని చేస్తాను. నాకు కామము లేదు క్రోధము లేదు అలాగే పరమాత్మ రూపం నాకు బాగా తెలుసు. ఇంక నేనెందుకు సేవించాను ఇంకోడిని? ఇది ఎలాంటిది అంటే కైవల్యాన్ని కోరటం అంటారు. ఆత్మ సాక్షాత్కారం. పరమాత్మను చేయడము ఆత్మను మాత్రం సాక్షాత్కారం. నాకు అతని మీద ఎలాంటి భావము లేదు, బాగున్నాడు కాబట్టి చెప్తున్నాను. ఎవరు ఒప్పుకోరు. ఆ మాటల్ని ఏమంటారు? ఇదేదో కాస్త ఉన్మత్త ప్రేలాపన అంటారు. ఇది అలాంటిది. నైష్కర్మ్యమపి అచ్యుత భావవర్చితం నసోభతే జ్ఞానమలం నిరంజనం కుతః పునః ఆశస్వత్ అభద్రమీశ్వరే నచార్పితం కర్మ యదపి అకారణం నిష్కామ కర్మ అయినా నిరంజన నిర్గుణ నిరాకార రూప జ్ఞానమైన పరమాత్మకు సంబంధించనిది వ్యర్థమైనప్పుడు పునఃపునః సత్వతభద్రం ఈశ్వరే నకార్పితం కర్మ పరమాత్మకు అర్పించకుండా చేసేటువంటి అకారణం కర్మ అంటే నిష్కామ కర్మ. నిష్కామ కర్మ చేసిన ఆ పూర్తి కాగానే అంటే మనం తిరువాదన చేస్తాం. సంధ్యావందనం చేస్తాం. ఎవరికి ఏం చేయాలి? ఆయేన వాచా మనసా ఇంద్రియేర్వా బుద్ధియా ఆత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమేతి సకలం పరస్మై అనాలి. ఎందుకు అనాలి మరి? సంధ్యావందరానికి ఫలితమే లేదు. ఇంకా అర్పణమే ఏంటి?
ఏమి దా పరితమున్న కర్మల యొక్క పరితం అర్పించడం అర్థం ఉంది కానీ సంధ్యావందనం చేస్తే ఏం పరితం లేదు కదా చేయకుంటే వచ్చే పాపం రాదు. అని చెప్పాలి తప్ప చేస్తే ఏమొస్తుంది? ఏం లేదు. మరి సంధ్యావందనం వల్ల పరితన లేనప్పుడు సంధ్యావందనం అయిపోగానే నాదనపడేది ఏంటి? అంటే ఈ కర్మను ఆచరించిన ఇంద్రియములు మనస్సు, బుద్ధి, అంతఃకరణము, చిత్తము పరమాత్మ దీనివల్ల మళ్ళీ మధ్యాహ్నమో సాయంకాలమో కూడా సంధ్యావందనం చేయగలుగుతాం. ఆ శాస్త్రం తెలుసా అండి? ధన్యవాదాలు నేను మూడు కూడా చేస్తాను. ఆయనకెందుకు ఇవ్వాలి అనుకుంటే మధ్యాహ్నం అనుకో సాయంకాలం ఏదో విజ్ఞానం వచ్చేస్తుంది. ఏం చేయాలి అప్పుడు? తెల్లార మరునాడు నిన్నటిది రేపటి నుంచి ఇవాళ చేస్తున్నాను రోజు పొద్దున వస్తుంది. ఫలితం ప్రసక్తి కాదు. పరమాత్మ విధించిన శాస్త్రమును అనుసరించగల మంచి బుద్ధిని అర్పించిన. కరిగించిన పరమాత్మకు ఆ బుద్ధిని మనస్సును అర్పించు. అది ఎక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. మనం ఒక పని చేస్తున్నామంటే ఆ పని చేయమని శాస్త్రం విధించిందే కదా? వేద విహితం, శాస్త్ర విహితం. మన మనస్సు, మన శరీరము, మన వాక్కు వేద విహిత విధికి అనుగుణంగా ఉన్నది అంటే అది మన గొప్పేనా? అది కదా ఎవరు ఇచ్చారు? దదామి బుద్ధి యోగం తం యేన మాముపయాంతితే స్వామి చెప్పాడు. నన్ను చేరటానికి కావలసిన బుద్ధిని నేనే ఇస్తాను అని చెప్పాడు. ఇంత చక్కని బుద్ధి ఇచ్చినందుకు పరమాత్మ నీకు అర్పిస్తున్నాను. కర్మను కాదు కర్మను ఆచరించాలనే సంకల్పాన్ని ఇచ్చిన మనస్సును. ఆలోచింపచేసిన బుద్ధిని ఆచరించిన శరీరాన్ని. ఎందుకంటే ధర్మశాస్త్రం చెప్తుంది ఈ శరీరంలో ప్రతిక్షణం మార్పు కలుగుతూనే ఉంటుంది.
అంటే ఈ సమయంలో చేసిన ఈ పని చేయడానికి వచ్చిన శరీరం మళ్ళీ సాయంకాలానికి న్యాయంగా మార్పు పొందుతూనే ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం పరమాత్మ పూజ చేసినప్పుడు అబ్బా ఈరోజు చాలా బాగుందండి ఏదో ఏ కాదం అనుకోండి. ఏ సంక్రాంతితో, ఏ శివరాత్రో, ఏ ఏకాదశో ఏదో ఒక ప్రధానమైన పండుగ ఉంది. ఆరోజు మనం శ్రద్ధగా మంచి తలంతా స్నానం చేసి ఇంకేమో చేసి స్నానం పెట్టుకొని శాస్త్రనామా చంప బంధువులంత వేయడం గోలగోల చేస్తాం. చేస్తే అబ్బా అందరూ చాలా బాగా చేశారండి అని వచ్చినోళ్ళు మెచ్చుకుంటారు. మా కూడా అప్పటే వాళ్ళని చాలా బాగా చేశాం అనుకుంటాం. ఒక పక్కన ఏమనుకుంటాం రోజు ఇలాగే చేస్తే బాగుండేటట్టు ఉంది అనుకుంటాం. కదండీ అది ఎందుకు చెయ్యం? ఈరోజు ఆచరించిన కర్మను మంచిదని బాగుందని సంతోషాన్ని ఇచ్చిందని తెలుసుకున్న నీవు తెల్లా చేయవే మళ్ళీ ఏకాదశి వస్తే చేస్తావ్. మరి భయ అవ్వడం దాకా ఏమైంది? అంతే ఏమిటి? నీలో భావన కలిగించేది పరమాత్మ. అది కూడా నీవు అనుభవించవలసిన ఫలితమునకు తగిన బుద్ధిని కలిగిస్తాడు. నీ నెత్తిన పెట్టుకున్నావు అనుకో అది అనగదుప్పుతుంది. నాయనా నాకెందుకయ్యా నువ్వే తీసుకో. శరీరము నీదే, మనస్సు నీదే, వాక్కు నీదే. ఇప్పు. మళ్ళీ చేయాలి కదా అప్పుడు ఇవ్వు. ఎవరం డిపాజిట్ అన్నమాట. న్యాసం అంటే అదే సన్యాసం అంటాం చూడండి. న్యాసం సతి న్యాసం. పరమాత్మ యందు ఉంచుట ఎవరిని మన మనస్సుని. మన బుద్ధిని స్వామి ఎందుకు అందుకోసమని చెప్తున్నాడు కుతః పునః శత్వదభద్రమీశ్వరే అచార్పితం కర్మ యదప్యకారణం అకారణం అంటే నిష్కామము ప్రయోజనమును ఆశించకుండా చేయబడే కర్మ అయినా నచార్పితం పరమాత్మకు అర్పించకుంటే అభద్రం. అది శుభమును మంగళమును మనకు కలిగించదు. అఘో మహాభాగ భవాన్ అమోఘదృక్ సుచిశ్రవాః సత్యరతః ధృతవ్రతః. న్యాయంగా ఇవన్నీ నీకు చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకు భవాన్ అమోఘదృక్ మీరు.
సఫలమైన జ్ఞానము కల మహానుభావులు. జ్ఞానము లేని వారికి చెప్పాలి మీకేమిటండి? మీరే మహానుభావులు. భవాన్ అమోఘ దృతు శుచిస్రవాః. పరిశుద్ధమైన కీర్తి కలవాడవు సత్యరతః సత్యం యందే ప్రీతి ఉన్నవాడవు ధృతత్రవ ధృతవ్రతః అన్ని వ్రతములు ఆచరించిన వాడవు. కురుక్రమస్య ఆఖిల బంధ ముక్తయే సమాధిన అనుస్మర తత్ విచేష్టితం. ఏం చేయాలి ఇంతకు అంటే. నీకు మోక్షం వస్తుందా రాదా ప్రశ్న కాదు. నీకు జ్ఞానం కలిగిందా లేదా అనేది సమస్య కాదు. అఖిల లోక ముక్త ఇది. సకల ప్రాణులు మోక్షమును పొందాలి. ప్రాణులందరికీ సంసార బంధము తొలగిపోవటానికి ఉరుక్రమస్య చరితమనుస్మర పరమాత్మ యొక్క చరిత్రను తలుచుకోవాలి. తెలుపు. జీవుల కొరకు, భక్తుల కొరకు తనను ఏ రకంగా స్మరించని వారి విషయంలో కూడా పరమాత్మ చూపేటువంటి అవ్యాయమైన ప్రేమను ప్రకటించే కథలు చెప్పవయ్యా. ఎందుకంటే లోకంలో నూటికి 99.9 వాళ్ళు ఏమనుకుంటారో దేవుడు నాకేం చేశాడు ఎందుకు గుడికి పోవాలి అంటాడు. కానీ దేవుడు నాకు ఏం చేశాడని ఆలోచించగల బుద్ధి కూడా వాడిచ్చాడు, అది నీది కాదు. ఓ మహానుభావుడు చెప్పాను కదా జ్ఞాపకంలో ఒక మహానుభావుడు ఉన్నాడు, మహానుభావుకి ఏది అవసరం లేదు అనుకోండి. ఏడు పోయాడు అనుకోండి. ఆ వాళ్ళు ఏమంటారు దళిత దళిత నాయకులు పెద్ద కవి. చాలా బిరుదులు అవార్డులు చాలా వచ్చాయి. ఏదో మా కాలేజీకి పిలిచాం చీఫ్ గెస్ట్ ఏదో వాళ్ళని పిలిస్తే కాస్త గవర్నమెంట్ కూడా అప్పుడే మా పిలుస్తారు అలాంటి వాళ్ళని. అది వస్తే ఈ వ్యాసుడు, వాల్వీకి, అగస్త్యుడు, భరద్వాజుడు బ్రాహ్మణ ఆధిక్యాన్ని సాధుకున్నారు. అన్ని హక్కులు బ్రాహ్మణులకే ఇచ్చారు. అన్ని కర్మలు వాళ్లే చేయాలి. కానీ అని అన్ని తప్పులు వాళ్లే చేశారు.
కుద్రస్తిని వివాహం చేసుకున్నారు. చండారస్తిని వివాహం చేసుకున్నారు. అందరి హంబు వాళ్ళే హరించారు. సన్యావందనం మానేశారు. ఇంకేదో కుక్క మాంసము తిన్నారు. ఇంకేదో ఎన్నో తిన్నారు. ఇవన్నీ చేసి మళ్ళీ మేము గొప్పవారు అంటున్నారండి. నిజంగా అభిమానం కాదండి. అని చెప్పుకుంటూ పోయారు. సరే అయిపోయింది తర్వాత నా ఉపన్యాసం. మన మహానుభావులు బాగా చెప్పారు. కానీ ఇవన్నీ వారు ఏ గ్రంథాలు చూసి తెలుసుకున్నారో తెలిసి సంతోషం. ఏంటండీ వ్యాసుడు రాశానండి. అంటే బ్రాహ్మణులు రాసిన దాన్నే బ్రాహ్మణులు నింద్ర చేయడానికి కారణం అయింది కదా నువ్వు రాయలేదు. నీకు తెలవదు మీ తాతకు తెలవదు మీ తాతకు తెలవదు నీ బంధువుల తెలవదు మళ్ళీ వ్యాసుడే కావాలి. అర్థం చేసుకోవాలి. తాము చేసిన తప్పులను ఒప్పుల కంటే గొప్పగా చెప్పుకున్నవారు బ్రాహ్మణులు, మీరు చెప్పుకుంటారు ఎవరైనా. మీరు గొప్పలు చెప్పుకుంటారు తప్పులు చెప్పుకోరు. వాళ్ళు వాటిని వీటిని సమానంగా చెప్పుకుంటారు. మేము తప్పు చేశామని మేము చెప్తేనే మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీకు తెలవదు. ఆ కుతజ్ఞత ఉంటే బాగుపోతది. అంటే భగవంతుడిని నేను ఎందుకు పూజించాలి అని ఆలోచించే బుద్ధిని భగవంతుడే ఇచ్చాడు. నీవు భగవంతుడిని విమర్శించాలన్నా ఆ బుద్ధి వాడే ఇవ్వాలి. భగవంతు అభిక్షేపించాలన్నా ఆ శక్తి వాడే ఇవ్వాలి. భగవంతునికి అపకారం చేయాలన్నా శరీరం వాడే ఇవ్వాలి. ఎలాగో అమ్మ పెట్టిన అన్నం తిని అమ్మను కొట్టడానికి వెళ్ళిన వాడిని ఏమంటాం? అంతే కాదు అమ్మను కొట్టడానికి వెళ్ళుతున్నవాడు కూడా పొరపాటున జారి పడితే ఏమంటాడు? నాన్న అనడు అమ్మనే అంటాడు. దానికి వెళ్తూ కూడా ఆమె పేరే పిలుస్తారు. అయ్యా ఆమె నన్ను కొట్టడానికి వచ్చాడని అమ్మ దూరంగా పోదు. మా నాన్న నాన్న వచ్చి లేపుతుంది. చెయ్యి అందిచ్చి లేపుతుంది. లేచి నువ్వు అమ్మని కొట్టావనుకో ఎంత గొప్ప వాళ్ళం అని. అమ్మ అందించిన చేయి పట్టుకొని లేచి అమ్మను కొట్టినవాడు ఎంత గొప్పోడు అన్నారు. మరి భగవంతుడు ఇచ్చిన శరీరం తోటి, భగవంతుడు ఇచ్చిన మనస్సు తోటి, భగవంతుడు ఇచ్చిన బుద్ధి తోటి భగవంతుడిని విమర్శిస్తుంటే ఏమనాలి అలా అంటే వాళ్ళే నువ్వు కూడా. అందుకే యత్ అకర్పితం యత్ అర్పితం పరమాత్మకు అర్పించని బుద్ధి పరమాత్మకు అర్పించని శరీరం పరమాత్మకు అర్పించని వాక్కు అభద్రం.
పని తెలుసు నువ్వు మహాజ్ఞానివి కాబట్టి ప్రపంచంలో ఉన్న పామరుల నుంచి పండితుల వరకు తమను బంధించి ఉన్న సంసారం నుండి విడివేయడానికి కావలసిన పరమాత్మ కీర్తిని స్మరించవయ్యా. పరమాత్మ కథలు చెప్పు నాలుగు. ఎలాంటివి చెప్పాలి? ప్రతి వారికి పరమాత్మ ఎలా ఉపకరిస్తున్నాడో. మన మీద పరమాత్మకున్న అవ్యాజమైన ప్రేమను వర్ణించు. పిల్లవాడు అన్నం తిననుని పరిగెత్తుతుంటే తల్లి వెళ్లి పిల్చుకొచ్చి పెడుతుంది. వినకుంటే రెండు కొట్టి పెడుతుంది. మరి ఆ దిబ్బల వాడిని కొట్టేది కోపం తోటే ప్రేమ తోటే? ఈ దెబ్బలు దేనికి? ఆటకు పోకుండా అన్నం తింటాడు. కానీ మనం ఏమంటాం అన్నం తినడం ఎవరి కోసం? అన్నం పిల్లవాడి ఇంటికి అప్ మినిట్ ఎవరిక అండి? తల్లికే ఎక్కదు. నీ కర్మ తాగుకో అని వదిలిపెడుతున్నారండి తల్లి. ఇడికి కొట్టి మరి అన్నం తినిపిస్తుంది. అంటే పిల్లవాడు ఏ సమయంలో ఎలా వ్యవహరించాలో వ్యవహరించకపోతే వానికి కలగబోయే నష్టాన్ని ఊహించుకొని తాను భరించలేదు. కదా? అలాగే మనము చేయవలసిన పనిని చేయవలసినప్పుడు చేయకుంటే మనం పొందే కష్టాలను పరమాత్మ సహించలేదు. అందుకే ఇలా చేయరా ఇలా చేయరా ఇలా చేయరా అని ప్రతిక్షణం హెచ్చరిస్తుంటాడు. వెదములు చెప్పాడు, శాస్త్రములు చెప్పాడు, పురాణములు చెప్పాడు, ఇతిహాసాలు చెప్పాడు, స్మృతులు చెప్పాడు, ధర్మములు చెప్పాడు, గీతలు చెప్పాడు, తాను వచ్చి కూర్చున్నాడు, మనతో కలిసి తిరిగాడు. ఏం చేయకుంటే ఎవరికీ నష్టం మనకే పోనీ అన్నాడా? నీ కర్మ తినకుంటే నువ్వే పాడైతావు నాకేమిటి అని ఏ తల్లి కూర్చోదు. వాడు చెడిపోతే ఏడ్చేది తల్లి. మనం నరకానికి పోతే బాధపడేది స్వామి అయ్యో నా సంతానమే. ఇదంతా నా సృష్టే. ఇలా పాడైపోతున్నదే. స్వామి విలపిస్తారు. ఇంకేం చెప్తున్నాం? మనం చేసే ప్రయత్నం కాదు, మన కోసం పరమాత్మ చేసే ప్రయత్నం ఎప్పుడో ఫలిస్తే మనకు మోక్షం వస్తుంది అన్నాం. మన ప్రయత్నం ఫలిస్తే కాదు. ఇలాంటి వాటిని రాయి. పరమాత్మ ఎంతటి అవ్యాజమైన కృప కలవాడో తన గొప్పతనాన్ని తన ఆధిక్యాన్ని తన తేజస్సును తన ప్రతాపాన్ని ఇలాంటి వాటిని వేటిని
ప్రకటించుకోకుండా అన్నీ దాచుకొని మనకోసం పరమాత్మ పడేటువంటి అందుకే ఎందుకు ఇంత వ్యాఖ్యానం చేస్తున్నామంటే అక్కడ ఒక్క మాట ఉంది ఉరుక్రమస్య. పరమాత్మకు చాలా పేరు ఉన్నాయి అనొచ్చు కదా గురుక్రముడు అంటే త్రివిక్రముడు వామనుడు. వామనావతారం పేరు చెప్పాడు ఆలోచించండి. వాత్సల్యానికి పరాకాష వామనావతారం కాదు. పాదాన్ని పైకి లేపి అచల ప్రపంచాన్ని కొలిచాడు. అడిగిన వారికి, అడగని వారికి అన్ని ప్రాణులకు పరమాత్ము పాదస్పర్శ కలిగించాడు. అడిగామంటే కాడి వేస్తామని. అంతే కాదు అక్కడికి పోయేదాకా వాడికే తెలియదు ఈ పాదం వచ్చిందని. ఎవరికి? తచ్చేలో బ్రహ్మ గారికి పాదం తగ్గించేసి వస్తే కానీ చూస్తే ఓహో ఈ నాన్నగారి పాదమా మరి మర్యాద ఇక బాగుండదేమో అనుకుంటారు నలుగురని అది తగ్గించేసి చెమ్ముంటే నీడు పోసాడు బ్రహ్మ కడిగిన ఓ మా నాన్నగారు తాతగారి పాదానికి అడిగారు కదా, మరి వీనేమైనా చేయాలి కదా అని మనవడు నెత్తిన పోసుకున్నాడు. తెలుసు కదా గంగనండి. తప్ప ఇంకొకరు ముట్టుకున్నారండి. కొడుకు కడిగాడు మన వాడు చిలపోసుకున్నాడు. తక్కిన వాళ్ళు ఒక్కడైనా స్వామి ఇంత భూమిని కొలిచావు రాళ్ళు కుచ్చుకున్నాయా ముళ్ళు కుచ్చుకున్నాయా గాయాలయ్యాయా. ఎంత ఒక్కడిని అడిగారండి. నా రాజ్యం వచ్చిందని వీడిపోయాడు నా రాజ్యం వచ్చిందని వాడిపోయాడు. తథాతరం వాడికి స్వర్గం వీడికింది. ఈయనకు రాళ్ళు ముళ్ళు ఈయనకు. ఆ కథ చెప్పు ఉరుక్రమ చెప్పు. దీనుల కోసం, బాధితుల కోసం, యాచకుల కోసం పరమాత్మ ఎంత కష్టపడ్డాడో. తన ఆదిక్యాన్ని ఏ మాత్రము చాటుకోకుండా ఎలా మనకు ఉపకరించారో ఆ కథలు చెప్పవయ్యా. అవి చెప్పిననాడు పామరులకు కూడా మూర్ఖులకు కూడా పరమాత్మ ఎందుకు అయ్యో ఇంతవాడా మనకి ఇంతకీ కదా అయ్యో మాకు తెలియదే. భక్తులు అవుతారు. అలాంటి వారికి పరమాత్మ యందు భక్తి కలగడానికి కావలసిన గాథలు నీవు రాయాలి కానీ అందరముల కొట్టాలని నువ్వు ఎందుకు రాయాలయ్యా అని వాళ్లే కొట్టాలనుకుంటారు. నువ్వు వద్దన్నావా వాళ్ళు కొట్లాక్కునే ఉంటాడు నువ్వు రాయరా అంటాడు. అందుకే గురుక్రమస్య అఖిల బంధ ముక్తయే సమాధిన అనుస్మర అంటే నాకు తెలుసా అంటావా సమాధిన అనుస్మర.
నీ దివ్య దృష్టితో స్మరించు, తెచ్చుకో, జ్ఞాపకం తెచ్చుకో, సాక్షాత్కరించుకో. ఒకసారి యోగంలోకి వెళ్లి సమాధితో పరమాత్మ యొక్క లీలలను స్మరించి మాకు అందించు, అందరికీ అందించు. సద్విచేష్టితం. తతోన్యధా కించన యద్వివక్షతః కృధద్రుశః తత్కృత రూప నామభిహి నకుత్రచితు క్వాపిచ దుస్థితామతిహి లభేత వాతాహతనౌరివ ఆస్పదం. నడి సముద్రంలో బాగా అలలు లేస్తున్నటువంటి పడవకు ఏదో తుక్క అనేది అంటాం చూడండి అలాంటిది ఏదో వేసి ఆపకుంటే గాలికి ఎలా కొట్టుకొనిపోయి అందులో మునుగుతుందో. అన్నీ ఉన్నాయి పడవే పెద్దదే కానీ అంతకు మించిన గాలి వస్తే పడవ ఏం చేస్తుంది? సముద్రం ప్రశాంతంగా ఉంటే పడవ పోతుంది కానీ సముద్రం అల్లకలోలంగా ఉందనుకోండి బ్రహ్మాండమైన గాలి వస్తుంది అనుకోండి ఈ పడవే మునుగుతుంది. అంటే మనం ఎంత గొప్ప వాళ్ళం అంటే సముద్రం ప్రశాంతంగా ఉంటే మనం బాగా ఎదగలం. పడవను బాగా నడపగలం. ఎప్పటి దాకా అది బాగున్నట్టుగా అది బాగా లేదు. అందులో మునగ్గన మీకు ఎవడైనా నువ్వే అందరూ ఎవడైనా పని చేస్తారు. అన్నీ బాగుంటే అందరూ బాగా చేస్తారండి. వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా అనుకున్న దాన్ని సాధించగలిగిన వాడు. వాళ్ళు ధీరులు వికార హేతౌ సతి విక్రియంతే ఏషాం నచేతాంసి తయేవ ధీరా అంటాడు కాళి దేవుని కుమార సంభవం అని ఒక కావ్యం రాశాడు అంటే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కుమారస్వామి యొక్క జననం అందులోని ప్రత్యేకత ఆ కథ. పార్వతీ దేవి శంకరుని మనస్సును ఆకర్షించడానికి కోసం నారదుని ఉపదేశం తోటి హిమవంతుని ప్రేరణ తోటి శంకరుడు తపస్సు చేస్తుంటే పరిచారికగా వచ్చి చేరుతుంది. ఇతనికి పుష్పాలు, సమిథలు, ఏదో నీళ్ళు ఆశ్రమాన్ని పొద్దున్నే ఊడటం, నీళ్ళు చల్లటం, కాస్త ముగ్గులు వేయటం, అతను చూస్తున్నప్పుడు కాస్త పులహారాలు తీయటం, పూలు చంపటం. ప్రధాన ఉద్దేశం ఏంటంటే. అతని దృష్టిలో తన సౌందర్యము, విలాసము, హావము, భావము అవన్నీ అతని దృష్టిలో పడి అతను ఆకర్షించాలి. కానీ ఆమె ఎంత కష్టపడ్డా ఆమె దగ్గర ఏమీ లేదు, విచారం తపస్సు చేస్తూనే ఉన్నాడు.
అలాంటి వాడు కాబట్టే శంకరుడు అన్నాడు వాడి మీద. ఎందుకంటే ఎదురు జరిగే ప్రతి వికారానికి తాను వికారం చేస్తే వాడేం ధీరుడండి. వికారం కలిగించి అనేక కారణు ఎదురుగా ఉన్నా ఎవరు వికారములు పొందరో వారు ధీరులు. ఏషాం న చేతాంసి తయేవ ధీరా వికార హేతౌ సతి విక్రియంతే ఏషాం న చేతాంసి వికారములు కలిగించేటువంటి కారణములు ఎన్ని ముందర ఉన్నా ఎవరి మనస్సు వికారము చెందదో వారు ధీరులు. అన్నీ బాగుంటే అందరూ వెళ్తారు. కానీ సముద్రం అల్లకల్లోలంగా ఉంటే గారితో కొట్టబడిన పడవ ఎలా అందులో మునుగుతుందో. కృతద్దృశః తత్కృత రూప నామభిహి నకుత్రచితు క్వాపిచ దుస్థితామతిహి తతోన్యధా కించన యద్వివక్షతః కృతద్దృశః పరమాత్మ తత్వమును కాకుండా భిన్నమైనటువంటి సాంసారిక తత్వమును కామ లోభ మోహగ్రస్తమైనటువంటి ప్రపంచ చరిత్రను స్వభావాన్ని, స్వరూపాన్ని, లీలలను ఏదో ధన కనక వస్తువులు ఉన్నాయి కదండీ. ఇలాంటి వాటిని గురించి ఆలోచించేవాడు. ఎంత జ్ఞాని అయినా, ఎంత తపస్వి అయినా, ఎంత సామర్థ్యం ఉన్నవాడైనా, మహా గాలితో, మహా వాయువుతో ఉన్న సముద్రంలో కొట్టుకుపోతున్న పడవలా అవుతాడు. అంటే కష్టములు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ప్రమాదములు వచ్చినప్పుడు కూడా మనం సులభంగా వాటిని దాటిపోవాలంటే ఏం కావాలి? వాడి ధ్యానం కాదు. పరమాత్మ నామము, పరమాత్మ కథను, పరమాత్మ గుణములో ఉంటే మనకు ఇబ్బందులు వచ్చినట్టే తెలియదు. అది లేదు, హాయిగా ఉన్నా ఇబ్బందులే పడతాం. దాడు లభేత వాతాహత నౌరివాత్పదం జుగుప్సితం ధర్మకృతే అనుశాసతః స్వభావలక్తస్య మహాన్ వ్యతిక్రమః ఇప్పుడు ఇప్పటిదాకా చాటుగా చెప్పారు ఇప్పుడు సూటిగా చెప్తుంది.
ఏడది జుగుప్సితం ధర్మకృతే అనుశాసతః ధర్మమును రక్షించాలి అధర్మమును శిక్షించాలి నీ హక్కును నీవు కాపాడుకోవాలి ఎదుటి వాని ఆస్తిని పుంజుకోవాలి వాడు నీకు ఇవ్వడు యుద్ధం చేసి చంపి మరీ తీసుకోవాలి ఎవరి హక్కు వాడు కాపాడుకోవాలి, ఎవరి సొత్తు వాడు సంపాదించాలి నువ్వు చెప్పా నాన్నయ్య. స్వభావ రక్తస్య. మూడు పూటలా హాయిగా అన్నం తిను అని డాక్టర్ గారు చెప్తే అబ్బా ఈ డాక్టర్ చాలా మంచివాడండి. రోజు ఇట్నే చెప్పాలి రోజు చెప్పకుండా తింటానండి అంటా. మరి ఏం బాధ అంటే మనము సహజంగా ఏ పని చేస్తున్నామో దానికి నీ బోధ ఎందుకయ్యా? స్వభావ రక్తస్య మహాన్ వ్యతిక్రమః. సహజంగానే సంసారం, సమాజం, లోకులు, వ్యక్తులు అధర్మంలో తిరుగుతున్నారు. అధర్మాన్ని ఆచరిస్తున్నారు. అధర్మాన్ని ప్రేమిస్తున్నారు. నువ్వు ఆ పని చేయమని చెప్తే ఇక వాళ్ళని పట్టుకుంటామా? స్వభావ రక్తస్య సహజంగానే అధర్మమును ఆచరించాలని ప్రేమ ఉన్నవారికి అధర్మాన్ని ఆచరించమని బోధించే కథ నువ్వు రాస్తే. ఎదురులో ఉంటారయ్యా మహాను వ్యతిక్రమం ఇది కేవలం దానికంటే పూర్తి విపరీతము అందుకే జుగుప్సితం కర్మ అంటున్నారు. 10 మంది అసచ్చించుకునేటువంటి పనిని ఆదరణతో చేసే మానవులకు దాన్ని చేయమని చెప్పడానికి నీ కృషి ఎందుకయ్యా? మనకో బిరుదు ఇచ్చారు నారదుడు ఏమిటని జుదుప్చితం కర్మ ప్రకుర్వతః 10 మంది ఛీ అన్న పనే చేసేవాళ్ళంట మనుషులంటే ఎవరయ్యా అంటే 10 మంది ఛీ అని ఏంటి తెగడే పని ఉంటుందే దాన్ని చేసేవాళ్ళే మనుషులు. అలాంటి వాళ్ళకి మనం నువ్వు చెప్పాలా ఇంకా? అందుకే మహాన్ వ్యతిక్రమః యద్ వాక్యతో ధర్మ ఇతీరితస్థితః నమన్యతే తస్య నివారణం జనః. నువ్వు దానికి పేరు భారతము ధర్మశాస్త్రం అన్నావు, భారతము ధర్మబోధ అన్నావు, ధర్మాచరణ అన్నావు, ధర్మ ప్రచారం అన్నావు, ఇవన్నీ వాక్యతః అని. మాట వర్తకే కానీ నీవు ఇంత మహాభారతం రాసిన నీవు ఆ కథను చదివి వాళ్ళ గోచింపులకు అర్థం చేసుకొని వాళ్ళ అధర్మ రాచరిత్రం నువ్వు మరి వారింత చదవవా?
నువ్వు కావ్యం రాస్తే ఇంకేం చేయాలి? ఫలితం ఏంటి కావ్యానికి? తాము ఆచరించి అధర్మాన్ని తాము మానుకునేలా రాయాలి. పాపము చేసేవాడు పాపాన్ని మానాలి. అధర్మాన్ని చేసేవాడు అధర్మాన్ని మానాలి. కానీ అధర్మం చేయమని నువ్వే చెప్తే? అసలే చేస్తున్న వాళ్ళు నువ్వు చేస్తే ఇంకెవరు కుంటారయ్యా? మరి నివారణం జనః కుతః? అలాంటి వారిని ఎలా నువ్వు వారిస్తావు? ఇలాంటి సామాన్యమైనటువంటి పామరులను అధర్మం చేయకుండా నీవు వారించగలవా? నీవు కాదు ఎవరైనా వారించగలరా? అంటే కావ్యమునకు ప్రయోజనం ఏమిటి? నారదుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఒక కావ్యము రచించారంటే దాన్ని చదివిన వారు అదివరకు తాము ఆచరించి అధర్మాన్ని మానుకోవాలి. తాము చేసే పాపాన్ని వదులుకోవాలి. తమ దురభ్యాసాలు, దురాలోచనలు పరిత్యజించగలిగాను. కానీ అవి ఇంకాస్త పెంచుకుంటే దానికి నీ కాయ ఎందుకు? వాళ్ళు జోరికే చేస్తున్నారు. అందుకే అంటున్నాడు క్వాపి దుస్థితా మతిహి నమన్యతే తస్య నివారణం జనః యద్వాక్యతః ధర్మ ఇతీరితస్థితా నోటికి మాత్రం ఈ ధర్మశాస్త్రము ధర్మాన్ని బోధించానని చెప్తున్నావు కానీ నీవు రాసిన ఆ కావ్యాన్ని చదివి వారు పొరపాటున కాదు అలవాటు ప్రకారమే అధర్మాన్ని ఆచరిస్తుంటే ఎవరు వారించరు. కుతహా నివారణం ఎక్కడి నుంచి నివారణ జరుగుతుంది విచక్షనోశ్చర్హతి భేదితుం విభో అనంత పారస్య నివృత్తిత సుఖం అయితే నా పారతం వ్యర్థమే అంటావా? ఓ భగవానుడు ఇంత కష్టపడి రాస్తే ఎందుకు పనికిరానదు అన్నాడు నాకు. ఈ గతి ఏమిటండీ? అంటే నాయనా నిరాశ పడకు అలా చెప్పడం లేదు విచక్షణః అత్యార్హతి విధితుం నీవు రాసిన మహాభారతాన్ని వివేకము గలవాడు తెలుసుకోగలడు.
అర్థం వ్యర్థం కాదు. వాయకం తప్పు కాదు. కానీ అసలర్థము కంటే అపార్థం చేసుకునే వారి సంఖ్య ఎక్కువ ఉంది నీ భారతం వల్ల. ఎంత రసం చేసుకుంటారండి ఈ మహాభారతం గురించి? విచక్షణః అత్యర్హతి వేడితం. వివేకం ఉన్నవాడు సహజంగా జ్ఞానం ఉన్నవాడు భారతాన్ని తెలుసుకోగలడు. దేనివాడు? అపార్థం చేసుకోకండి, అర్థం చేసుకోకండి. ఓహో ఇప్పుడే కదా ఎవడు లక్ష్యవాడు విచ్చెరా స్టాడిన్ ఎవరో ఉన్నాడు చూడండి. మీ కృష్ణుడు మా కమ్యూనిస్ట్ అన్నాడు. అది హరో దే రాధాకుండ్య గీతంతా విని ఐదు గంటలు విన్నట్టు. ప్రశ్యాధిని స్టార్ ఉన్నారు. అంతా విని బాగుందయ్యా ఎందుకండీ మీరు ఇప్పుడు మా కమ్యూనిస్ట్ అయ్యా అని. అదేం చెప్పాలంటే తతో యుద్ధ చేస్తా తతో యుద్ధ చేస్తా యుద్ధం చెయ్ యుద్ధం చెయ్ యుద్ధం చేసి మరీ సాధించమని చెప్పాడు పరమాత్మ కమ్యూనిస్ట్ కు. అది అర్థమైతుంది నువ్వు రాస్తే ఏం అర్థమైతుంది? అది విచర్షణః అత్యాదకటి వేదితుం ప్రభు. అందులో ఉన్న పరమాత్మ లీల జ్ఞానులకు మాత్రమే తెలియ శక్యము. మరి జ్ఞానులు కానివాళ్ళు. మోహంలో పడతారు, మోసంలో పడతారు. అందుకే అనంత పారస్య నివృత్తితః సుఖం. అసలు సుఖం దేనికి పని చేస్తే కాదు, అన్ని పనులు మానిస్తే సుఖం. ఏవండీ సంసారంలో ఉన్నవాడికి కలిగేది ఎంత దుఃఖమే. సంసారాన్ని మానుకున్నవాడికి. అంతా కర్మలు చేసినందువల్ల ఎప్పుడూ ఆనందం కలగదు. కర్మల నుంచి నివర్తించి కర్మల నుంచి చూస్తే అర్థం పనులు మానడం కాదు ఫలితాన్ని మానటం. సర్వ కర్మ ఫల త్యాగః తత్యాగః తాత్వికో చెప్పారు గీతలో ఏం చెప్పారు త్యాగం అంటే ఏమిటండి సంఘవందనం మానడం త్యాగం కాదు యజ్ఞం మానడం త్యాగం కాదు దానం మానడం త్యాగం కాదు ఏం చెప్పారు యజ్ఞ దాన తపస్కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ కృష్ణుడు బల్ల గుద్ది మరి చెప్పాడు. యజ్ఞము కానీ దానము కానీ తపస్సు కానీ విడిచి పెట్టరాదు చేసే తీరాలి. అది ఏం చేయాలి? సర్వ కర్మ ఫల త్యాగ. పని చెయ్యి నారాయణార్పణ. పెద్ద పేరు అంటారా కృష్ణార్పణ. చిన్న పేరు సరిపోయింది. కాబట్టి ఇది కావాలి మనకు అనంత పారస్య నివృత్తి తత్సుఖం.
నివృత్తి మార్గంలో సుఖం తప్ప ప్రవృత్తి మార్గంలో సుఖం అనేది కలగదు. ప్రవర్తమానస్య గుణైహి అనాత్మనః తతో భవాన్ దర్శయ చేష్టితం విపో. అందుకే గుణైహి ప్రవర్తమానస్య సంసారంలో సాజమైనటువంటి సాత్విక రాజస తామస గుణములతో ప్రవర్తించేటువంటి వాడికి విధానంలో అలాంటి వాడికి అనాత్మనః జ్ఞానము లేని వాడికి. తత్వము తెలియని వారికి సంసారంలో యామోహంతో ఉండేటువంటి వారికి భగవాన్ దర్శయ కేష్టితం విభోహు పరమాత్మ యొక్క లీలలను తెలపవయ్యా భగవంతుడు ఎంత కరుణా సముద్రుడు. నిర్హేదుక జాయమాన కటాక్షం అంటాం స్వామిది అంటే మనము చేసిన దాన్ని బట్టి ఆయన మనకి ఇవ్వడు. మనతో ఏమి చేయించుకొని ఆయన ఇస్తాడండి? అసలు మనం ఏం చేసుకుని ఇచ్చాడు? ఒక పిల్లరా ఇచ్చాడు కదా? ఏం చూసి ఇచ్చాడు? మనం ఆయనకి ఏం చేశాం? కాబట్టి అతను నిర్హేతుక జాయమాన కటాక్షుడు. ఎలాంటి కారణము లేకుండానే దయ కలిగి మహానుభావుడు. అది చెప్పవయ్యా. లోకంలోని ప్రజలకు, జీవులకు, మానవులకు ఏం చెప్పాలి? పరమాత్మ అవ్యాజమైనటువంటి కృప గలవాడు. నిర్వ్యాజ కరుణ అంటాం కదండీ. అవ్యాజమైనటువంటి లక్ష్యం గలవాడు. తాను మనము ఏమి చేయకున్నా మనకు అన్నీ చేస్తున్నవాడు. అలా చేసిన పరమాత్మ యొక్క లీలను నీవు కొన్ని వర్ణిస్తే అవి చదువుకున్నటువంటి అజ్ఞానులు కూడా అయ్యో మనకోసం పరమాత్మ ఇన్ని చేస్తున్నాడే మనం ఒకసారినా మనం నోరు తెరిచి. రామ కృష్ణ అనుకుంటే ఏం బాగుంటుంది అని కొందరైనా తరిస్తారు కానీ కొట్లాడుకొని తాగుము నువ్వు రాసి ఎలా అమ్మయ్యా ఇలాగ వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు అది వద్దు అంటున్నాడు. త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరే భజన్ అపక్వోధ పతేత్ తతో యది యత్రత్వ వా భద్రమభూత్ అముష్య కిం కోవార్ధాప్తః అభజతాం స్వధర్మతః అయ్యా, నన్ను పూర్తిగా తీసిపారేశావు. నేను రాసింది ఒక్క జ్ఞానులకేనా? ఎవరికీ పనికిరాదా? నా భారతం వ్యర్థమేనా?
అలా అని భారతం రాకముందు ఉన్నటువంటి వేదముల వలన, శాస్త్రముల వలన బోధించబడిన జ్ఞానమును తెలుసుకొని తెలుసుకున్నటువంటి జ్ఞానమును ఆచరించిన చాలామంది కూడా అధర్మాత్ములే అవుతున్నారు ఎందుకో చెప్తావా మరి? ఎందుకంటే ఏదో శాస్త్రం చదువుకున్నామండి, ధర్మం అని తెలిసింది, ఆ ధర్మాన్ని మొదలు పెట్టాం. మొదలు పెట్టిన వారానికో, పది రోజులకో, ఏడాదికో, రెండేళ్లకో మనం కాస్త స్నానాలు విడిచాం. ఇప్పుడు ఆ వ్రతం పూర్తి కాలేదు. విడికేసి ధర్మాన్ని పూర్తిగా ఆచరించలేదు కాబట్టి పతనం అవుతాడా? ఆచరించడం ప్రారంభించాడు కాబట్టి మోఠానికి పోతాడు. ఏం చేస్తావయ్యా చెప్తున్నాడు చూడండి చెప్తువా స్వధర్మం శరణాంభుజం హరే భజన్ అన్ని ధర్మములను విడిచిపెట్టి అన్ని కర్మలను విడిచిపెట్టి అంటే అన్ని పరితాలను విడిచిపెట్టి శ్రీమన్నారాయణుని పాదపద్మములని ఆరాధిస్తున్నవాడు అపక్వః. ఆ ధర్మం పూర్తిగా నెరవేరక ముందు వీడికి వీడు ఆచరించినటువంటి పనితో కలగవలసిన జ్ఞానం సంపూర్ణముగా కలగక ముందు వాడు మరణించాడు అనుకోండి. ఇరుదల వదిలేశాడు. శరణాగతి వ్రతం ఉంది మనకు. ఈ శరణాగతి వ్రతాన్ని ఒక్కొక్క గంగాన్ని ఆచరించుకుంటూ వస్తున్నాడు. ఓ మూడో నాలుగో ఆచరించగానే వాడు కాస్త పోయాడు. వాడికి అట్టేయండి. వాడు ఏమవుతాడు? పతనం అవుతాడా అంటే పతే తతో యది యత్రక్వవ అభద్రమభూతముష్యకిం. అలాంటి వాడికి మళ్ళీ అమంగళం జరుగుతుందా? అసుఖం జరుగుతుందా? అన్యాయం జరుగుతుందా? ఏం చెప్తున్నారండి? శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోభిజాయతే చెప్పాడు గీతలో చెప్పాడు కదా. పొరపాటున తాను ధర్మమును ఆచరించడానికి సంకల్పించుకొని ఆచరించడం మొదలుపెట్టి పూర్తి కాకముందు వాడు. మరణిస్తే పతనమైపోతే అలాంటివాడు మళ్ళీ ఉత్తములైనటువంటి పవిత్రులైన శ్రీమంతుల ఇంట్లో గుడుతాడు. ఏమన్నాడు వ్యాసుడు సుచీనాం శ్రీమతం. ఉత్త సినిమా తాంగ కాదు అంటే పవిత్రమైన సంపద కలవారి ఇంట్లో కూడుతారు. అంటే న్యాయార్జితము, ధర్మార్జితము.
సచ్చరిత్ర గలవారు అలాంటి సంపద గలవారింట్లో యోగభ్రస్తః అభిజాయతే. అంటే ఒకసారి ఆచరించినా ఆచరించి వదిలివేసినా మధ్యలో తాను వదిలిపోయినా అలాంటి వాడు మళ్ళీ పతనం కాడు. మళ్ళీ వారికి నరకం రాదు, పాపములు రావు, మళ్ళీ పుడతాడు భరతుని లాగా. పుట్టాడు కదా నారదుడు పుట్టాడు కదా దానికి ఎట్లా చెప్తారు. నారదుడు మనం చెప్పుకున్నాం కదా నారదుడు ఎక్కడో పుట్టాడు అది మళ్ళా బ్రాహ్మణుడు అయ్యాడు మూడో జన్మ బ్రహ్మ కుమారుడే పుట్టాడు. అంతకు ముందు వాడు తప్పు చేసి దాసి పుత్రుడు అయ్యాడు. గంధర్వుడు అసలు వాడు పూర్వజన్మలో వాడు నారదుడు గంధర్వుడు మహా గంధర్వుడు. మహా శ్రీమంతుడు. అన్ని భోగములు బాగా అనుభవించిన వాడు. మంచి అంటే పూర్తిగా స్త్రీలోలుడు. పరమాత్మ యొక్క చరిత్ర జరుగుతుందని చెప్పినా పరమాత్మ లోకానికి వెళ్లి కూడా అక్కడ కూడా తన ప్రియుదాలతో కలిసి విహరించేటువంటి మహానుభావుడు. ఇలాంటి ధర్మాభ్రంశం చేశాడని స్వామి కాస్త కొంచెం కన్ను ఎర్ర చేసి శూద్ర స్త్రీకి పుత్రునిగా కలిగింది. కానీ పరమాత్మ సంకీర్తనం చేసే చోటుకొచ్చి తప్పు చేశాడు కాబట్టి ఈ భరితం ఉండాలి ఆ భరితం ఉండాలి కాబట్టి. శుద్ర పుత్రుడు అయ్యాడు, దాసీ పుత్రుడు అయ్యాడు, ఆ దాసీ మాత్రం రుచులకు. సరిపోలేదు. అంటే మనం చేసిన సత్కర్మ ఏ మూల నుంచి కూడా విఫలం కాదు, ఫలం ఇవ్వకుండా విడిచిపెట్టదు. దుష్ట కర్మ అంతే. నువ్వు ఎన్ని చెడు పనులు చేశావో చేసిన తర్వాత మంచి పని చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఆ ఫలితం కూడా పూర్తిగా పోదు. ఇతను ఇత్తాడు అదే. ప్రాప్తం ధర్మఫలం తావతు భవత నాత్ర సంశయః. ఫలమస్యాప్య ధర్మస్య క్షిప్రమేవ ప్రపత్యసి హనుమంతుని వాక్యం రావణాసుని. ధర్మం ఆచరించాను నేను. నేను ఆచరించినటువంటి ధర్మముతో కలిగిన ఫలితంతో అధర్మ ఫలితం పోతుందని భ్రమపడకు. ఇంతవరకు ధర్మ ఫలం అనుభవించావు ఇక నా రాకతో నీ అధర్మ ఫలితం అనుభవించడం ప్రారంభమైంది అని తెలుసుకో.
నమస్కారం అండి. ఎందుకు? రావణాసురుని ప్రధానమైన అభిమానం గర్వం ఏమిటి? సముద్రాన్ని దాటి లంకకు మరెవ్వడూ రాలేడు. నిశ్చయం నీ విశ్వాసానికి గండి ఇక్కడి నుంచి ఎదురు దెబ్బ పడాలి అంటాం. అందుకే రావణాథుడు కోపం ఎవరి మీద అందరికంటే హనుమంతుడు అంటే మహా కోపం. దుర్మార్గుడు వీడు వచ్చి ఇంతకు దారి తీశాడు, సముద్రం నుంచి హాయిగా వారిది వాడు కట్టాడు. సముద్రం నుంచి వచ్చి రావటం పోవటం జరుపుతుందని చెప్పింది వీడే. నా అండి ఎంత గోపం రావాలో అంటే మరి అలాంటి వాడు చెప్పాడు ఇప్పటికి మొదలైంది ఆ తరం పరిజయం తీసుకోండి. ఒకవేళ రెండు ఫలితాలను విడివిడిగా అనుభవించడానికి కావలసిన ఆయుష్యం లేకుంటే ఒకే సమయంలో రెండు ఫలితాలు ఇస్తాడు. యగ రాజ్యః రోగః అన్నారు. సరేనండి. వాడు పుణ్యం చేశాడండి, పాపము చేశాడు. వారు మహారథ పటావచనం చేసుకున్నాడు. తెల్లారించి వాళ్ళకి దీర్ఘమైన వ్యాధి వచ్చింది. వ్యాధి ఎవరికి వచ్చింది? మహారాజుకి. అమ్మ అక్కడ ఆ బిరుదుకి ఏం లోపం లేదు. వాడు మహారాజే. చిట్టిమంటే తప్పదు. కానీ ఎట్లా జరుగుతుంది? రాజోపచారాలు దొరుకుతుంది. అంటే ఇంజెక్షన్ ఇస్తారు కానీ మెత్తగా పెట్టుకోరు ఇస్తారు ఏవైతే కుచ్చేది మామూలే పొడిచేది మామూలే ఏ పర్ప అయితే ఏముంది ఏ పర్ప అయితే ఏముంది అంటే రాజ మర్యాదలు ఉంటాయి రాజ లాంఛనాలు ఉంటాయి రోగం పెట్టే బాధలు తప్పవు సిద్ధ పెట్టే బాధలు తప్పవు ఇది పాపం అది పుణ్యం రెండో బాధ ఉంటాది ఏమి స్వామి దగ్గర ఎలాంటి పక్షపాతం లేదు, అంత ఆయుష్యం లేదు. ఉన్న దాంట్లోనే రెండు ఇస్తాడు. కాబట్టి మనకు స్థితి ఏది కావాలి అంటే దీన్ని పొందాలి దాన్ని పొందాలి కాబట్టి పరమాత్మ యొక్క పాద పద్మములను ఆశ్రయించి అన్ని కర్మలను అంటే ప్రవృత్తి మార్గాన్ని విడిచిపెట్టి నివృత్తి మార్గం సంచరించేటువంటి వాడు తన మార్గం పూర్తి కాకముందే పతనమైనా అలాంటి వాడికి అశుభం జరుగుతుందా?
కష్టం జరుగుతుందా? నష్టం జరుగుతుందా? అది ఏమీ జరగదు. ఆప్తః అభజతాం స్వధర్మతః కోవార్త ఆప్తః అలాగే పరమాత్మను సేవించని వారికి శుభం జరుగుతుందండి. పరమాత్మను సేవిస్తూ మధ్యన విడిచి పెట్టిన వారికి అశుభము జరగదు. పరమాత్మను సేవించని వారికి ఎంత గొప్పవారైనా శుభము జరగదు. అంటే. సుఖములు శుభములు కలగాలి అంటే భగవంతుని సేవ ఒక్కటే మార్గము. భగవంతుని సేవ విడిచినవాడు ఎంత గొప్పవాడైనా కష్టముల పాలు కాక తప్పదు. అయితే ఎలాంటి కష్టములు అంటే ఏదో మెడ కోస్తే కోసావు కానీ ఒక మెత్తటి అదేమిటి స్పాంజ్ పెట్టి మెడ కోయ్యి అన్నాడు ఏమయింది సరితం ఒకటే సుఖము అనుభవిస్తూనే బాధపడుతుంటాడు. అనుభవించేది సుఖమే అయ్యో ఎప్పుడు పోతుందో నాకు ఇది అనుకుంటాడు. అంటే దాని వల్ల వచ్చే డబ్బు లేని వాడి కంటే డబ్బు ఎక్కువ ఉన్నవాడు నిద్రపోలేడు అన్నాడు జాగ్రత్త. నసుఖం నిద్రాతియస్య గృహే ధనం వసు బహుచ సమర్ప్యతే. ఎవడి ఇంట్లో ఎక్కువ సంపద యొక్క ధనం ఉందో వాడు అది లేని వాడు నిద్రించినంత హాయిగా ఇద్దరు పోయినాడు ఏ దొంగలు వస్తారో ఏం కర్మను దొంగలు కాకుంటే విరవే వస్తుంది విరవే వస్తారు అదేమంటే ఏమంటారు కదా రైడింగ్ ఆ ఇదిగో దాడి చేస్తారు వాళ్ళు వచ్చి నువ్వు ఇంత సంపాదించావో ఎక్కడ చూపుకో అంటే వాళ్ళు ఏం చూస్తారు పాపం. కాబట్టి భయం భయమే ఎందుకు వచ్చిన బాధ రా నాయనా? మరి సంపద ఉంది. సంపద ఉంది, సుఖము ఉంది, నిద్ర లేదు. మెత్తని పరిపే ఉంది, ఏసీ కూడా ఉంది, పడుకుంటే నిద్ర రాదు. అదే అన్నమాట అంతే సంగతి. మరి మూడు లక్షలు నాలుగు లక్షలు కలిసి అయిపోతాయి. ఆ రోగం పోతుందేమో కదా కొత్త పెళ్ళారి కొత్త రోగం వస్తుంది. అమ్మ బాబోయ్ ఇంత వీలు అయిందని హర్ట్ అడాక్ వచ్చింది అని మళ్ళీ అక్కడికే పోవాలి దానికి కూడా. అందుకే సుఖము సుఖము కాదు పరమాత్మను స్మరించనినాడు. దుఃఖము దుఃఖము కాదు పరమాత్మను స్మరించిననాడు.
ప్రధానమైనటువంటిది పరమాత్మ యందు మనస్సు చేయాలి కోవార్ధాప్తః అభజతాం స్వధర్మతః తస్యైవ హేతోహో ప్రయతేత కోవిదః నలభ్యతే యత్ భ్రమతాం ఉపర్యతః మాటిమాటికి పుట్టుక తావులు పైకి కిందికి పైకి కిందికి తిరగడం లేకుండా చేసే మార్గం చెప్పవయ్యా. ఎందుకు బాధ పెడతావు వాళ్ళందరినీ. ఇంత పెద్ద భారతం రాసే ఎవరికి లాభము భ్రమతాం. చాలా సుఖంగా చెప్తారు అందుకే చెప్పాను. భాగవతాన్ని ప్రతి అక్షరం చదివితే మన కోసం వ్యాసుడు పడ్డ తపనంతా బయటకొడుతుంది. వీళ్ళకి ఎంత చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎలా బుర్ర లెక్కించాలి. ఒకటే ఆర్తి కన్నతల్లి హృదయం అన్నమాట. వీడికి నోట్లో రెండు ముద్రలు పడాలి ఏదో రకంగా. అది వెన్న కలిపో, నెయ్యి కలిపో, పాయసమో ఏదో చేసి ఇక్కడ ముద్దలు తినురా అని తల్లి ఎంత తపన పడుతుందో రెండు శ్లోకాలు, ఒక సగం శ్లోకం, ఒక అక్షరం వినురా భాగవతం అంటాడు. తప్ప ఆయనకి ఎందుకంటే ఏం చెప్పాలయ్యా ఉపర్యతః ప్రమతాం పైకి కి తిరిగే వాళ్ళు ఆ బాధ లేకుండా తిరిగి అది చెప్పు వాళ్ళు ఎవరైనా వింటారు తక్కి కాదు మాకే చూడండి. తస్తైవ హేతో భవతేత కోవిదః నలభ్యతే యద్భ్రమతాం ఉపర్యతః తల్లభ్యతే దుఃఖరన్య తత్సుఖం కారేన సర్వత్ర గభీర రహ్మతా నీవు అనుకుంటున్నట్టు మిద్దెలు, మేడలు, సుఖములు, భోగములు, సంపదలు వీటికి పెద్దగా కటవలసిన పని లేదు. సైతన్యం ఎందుకు అయ్యా? సుఖం పొందడానికి, సంపద పొందడానికి మనం ప్రయత్నం చేయాలా? అదేంటండీ అంటారా? మరి దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి? మనం ప్రయత్నం చేయకుంటే రావు అనే సిద్ధాంతం కరెక్ట్ అయితే ప్రపంచంలో ఏ ప్రాణ అయినా నేను కష్టపడాలి దేవుడని ప్రయత్నం చేస్తుందండి. ప్రయత్నం చేయకుంటే రాకుంటే దుఃఖము కష్టము ఎవ్వరికీ రాకూడదు. ఎందుకు వస్తున్నాయి? ఇంకో జోతికి ఏంటంటే ఎక్కువ సుఖం కావాలి, ఎక్కువ సంపద కావాలి. ఈ రోజు నేను ఎప్పుడు బాధపోవడానికి ప్రయత్నం చేస్తుంటాడే వాడికి అన్నీ అవే వస్తాయి. అన్ని దుఃఖాలు వస్తాయి. అంటే ఎలాగైతే మన ప్రయత్నం లేకుండా దుఃఖాలు వస్తున్నాయో, సుఖాలు కూడా అలాగే వస్తాయి. దానికి నీ కాయమే ఎందుకు అయ్యా? మానవులకు సంపదలు, సుఖములు, భోగములు పొందడానికి నీ భారతం ఏం పనికిరాదు.
నీ పురాణాలు పనికిరావు వాడి కర్మ వాడికి ఇస్తుంది. తప్పు చేసి పాపం చేస్తే కష్టం వస్తుంది పుణ్య ఏదో వస్తుంది దానికి నీపే ఉంది. అలాంటి దాంతో మాకు పని లేదు. కాలేన సర్వత్ర గభీర రంభస అంతా కాలంతోటే వస్తుందయ్యా. అమితమైన వేగమైన కాలము కొన్నాళ్ళు సుఖాన్నిస్తుంది, కొన్నాళ్ళు దుఃఖాన్నిస్తుంది. దేని బట్టి? వారి కరమాన్ని బట్టి. కానీ జ్ఞానాన్నిస్తుందా మరి కాలము? తత్వాన్ని ఇస్తుందా? ఇవ్వలే అది నువ్వు చేయాలి. అంటే మనము ప్రయత్నం చేయవలసినది సుఖమును పొందాలని కాదు జ్ఞానమును పొందాలి. ధర్మమును పొందాలని ప్రయత్నించాలి కానీ లాభమును పొందాలని ప్రయత్నించటం కాదు. ఎందుకు యధా దుఃఖమయత్నాతః మన ప్రయత్నం లేకుండానే దుఃఖము వచ్చేటట్టు మన ప్రయత్నం లేకుండానే సుఖం కూడా వస్తుంది. కానీ జ్ఞానం రాదే, ధర్మ బుద్ధి రాదే దానికి ప్రయత్నం చేయాలి. అది ఏదో చెప్పు. దాని మీద ఏం లాభం అంటే ఈ తిరుగుడు తప్పుతుంది. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జటరే శయనం పుట్టాలి చావాలి ఊరికే ఏం బాధ అయితే ఎప్పుడు పుడుతుండు ఏదో ఎప్పుడు తప్పుతుంది. ఈ బాధ ఎందుకు? అయితే పూర్తిగా అక్కడైనా ఉండు లేదా ఇక్కడైనా ఉండు. ఈ రాకపోక శ్రమ మాకు వద్దు. ఆ శ్రమను తప్పించే ఉపాయం ఏదన్నా ఉంటే నీవు దాన్ని చెప్పవయ్యా. నవైజనో జాతు కహంచన. అవరజేత్ ముకుంద సేవ్య సంస్కృతిం స్మరణ్ ముకుందాంగ్రి ఉపగూహనం పునః విహర్తమిచ్చేత్ న రసగ్రహోయతః ఒక్కసారి పరమాత్మ పాద సంశేవనమని రుచిలో మరిగిన వాడు సంసారంలోకి వస్తానని పొరపాటునైనా అనుకుంటాడా అండి వదిలిపెడతాడా? భగవంతుని పాదముల సేవలోని రుచి తెరిచినవాడు దాన్ని వదిలిపెడతాడా? ఎందుకంటే ప్రపంచంలో పెద్ద కష్టాలకెల్లా మహా పెద్ద కష్టం ఏమిటి? సంసారం. కదా? అలాంటి సంసారాన్ని దొరికితేనే వదిలిపెట్టడం లేదు, మరి సుఖం దొరికితే వదిలిపెడతాడా అండి? పరమాత్మ పాదముల సేవ దొరికితే ఇంకెవడు వదిలిపెడతాడా? ఎందుకంటే?
ఇది అన్ని సుఖములకు మూలం. సంసారం అన్నీ దుఃఖములకు మూలం. ఇన్ని దుఃఖములకు మూలమైనటువంటి సంసారాన్ని దొరికితేనే వదులద్దు అంటున్నాడు ఇలాగే ఉంటాను ఇంకో రోజు నీతోటే ఉంటాను నువ్వే భార్యవు కావాలి ఇదే ఇల్లు ఉండాలి నువ్వే భర్తవు కావాలి ఓ బాబోయ్ ఈ జన్మ వదిలిపెట్టలే అని మొత్తుకుంటున్నామే. అది పరమాత్ముడికి దేవో అది పెడతామా అంటే మనకి ఏం కావాలి? మానవుడు మనసు ఎలాంటిది అంటే ఏది అలవాటితే దానిలోనే ఉందాం చెప్తారు భారతంలో విదురుడు చెప్తాడు. భీముడు తెచ్చి పెట్టే అన్నాన్ని తినుకుంటూ ఉంటున్న ఇతరాష్ట్రుని తోటి ఇదురుడు ఏం చెప్తాడంటే తప్పు నీది కాదులే మానవ జన్మ. మనం పొరపాటున పాపం పొరపాటు మామూలు అనుకోండి పాపం చాలా చేసి నరకానికి వెళ్ళామనుకోండి. ఆ నరకంలో ఓ వందేళ్ళు ఉన్నాం. ఆ తర్వాత రాత్రి పూరా వచ్చి నీ శిక్ష అయిపోయింది రా, రేపటి నుంచి నువ్వు ఇక వెళ్ళిపోవచ్చు అన్నాడు అనుకోండి. మళ్ళీ ఏం పోతా అని ఉండనిద్దురు అంటాడు. ఇన్నాళ్ళు ఉన్నాం కదా మళ్ళీ ఏం పోతావ్ ఉండనిద్దురు. మళ్ళీ ఎలాంటిది వస్తుందో ఎందుకు ఏదో అలవాటైపోయింది ఇదే బాగుంది. ఇది మన స్థితి. అంటే నరకాన్ని కూడా అలవాటు చేసుకొని భక్త గల మానవుడికి పరమాత్మ సన్నిధి దొరికితే వదిలిపెడతాడా? కాబట్టి నీ రచనల్లో అది రావాలి. భగవంతుని సన్నిధానాన్ని అభిరషించే తత్వాన్ని అలవరిచే విధానాన్ని వివరించు మహానుభావా అందుకే నవై జనః జాతు కథంచ నావ్రజేత్ ముకుంద సేవ్యన్యవదంగ సంస్కృతిం స్మరణ్ ముకుందాంగ్రి ఉపగూహణం పరమాత్మ యొక్క పాద పద్మములను ఆశ్రయించే విధానాన్ని పరమాత్మను స్మరిస్తూ పునః విహర్తుమిచ్చేతు. సగ్రహోయతః భగవంతుని పాదపద్మములను సేవించడం వలన కలిగేటువంటి రసము మరి దేని వల్ల? సరే కాబట్టి ఒక్కసారి దొరకాలే తప్ప దొరికితే మళ్ళీ దాన్ని వదిలి పెట్టలేము అదే అంటాడు మా గురువుగారు చెప్పారు ఒక్కసారి భాగవతం వినండిరా నాయనా మళ్ళా నువ్వు దాన్ని వదిలి పెట్టవని.
జీవితాంతం భాగవతాన్ని వదిలిపెట్టవు. అన్నం తినడమన మానుతావు, సంసారం మానుతావు, పిల్లల్ని మానుకుంటావు, అందరినీ మానుకుంటావు కానీ భాగవతం మాత్రం మానుకుంటావు. ఏంటి కారణం అంటే మన జీవితంలోని ప్రతి క్షణం మనం చేసే తప్పు ఎందుకు చెప్తున్నాం. ఇక్కడ కూర్చున్నాడు కానీ ఆయనే ఇక్కడ ఉన్న వాళ్ళ పని అని చెప్తాడు. నిజంగా మనం ఇలాగే చేస్తున్నాము, ఇలాగే ప్రవర్తిస్తున్నాము, ఎక్కడ తప్పులు చేస్తున్నాము, ఎందుకు తప్పులు చేస్తున్నాము, చేసేటువంటి తప్పులకు మూల కారణం ఏమిటి? ఈ విధానాన్ని కూడా చాలా స్పష్టంగా బోధించాడు కాబట్టి ఇది ప్రధానం ఓకేనా? అందుకే వివార్తమిచ్చేతు నరసగ్రహోయతః ఇదన్హి విశ్వం భగవాని వేతరః యతో జగత్ స్థాన నిరోధ సంభవాః సద్ధి స్వయం వేద భవాన్ తథాపి వై ప్రాదేశ్య మాత్రం భవతః ప్రదర్శితం. ఆ రోజు ఇంత చెప్పారు. ఇంచుమించు మన వాసన ఏమంటాం? బ్రెయిన్ వాష్ అంటాం కదా. ఒకసారి న్యాయంగా శుద్ధి చేశారు. ఏ ఏమైనా ఉంటే అంతా పోయింది, క్లీన్ క్లియర్ అయిపోయింది. ఇంత చెప్పి అంటాడు ఇదంతా నీకు తెలియనిది కాదు. పరమాత్మ ప్రకళ జగత్తును సృష్టించి రక్షించి సంహరిస్తాడు. నిర్వ్యాజమైన కరుణ విరాసం కల మహానుభావుడు. అందరినీ తరింప చేయడానికి ఆయన నిరంతరం భావిస్తూనే ఉంటాడు అనేదంతా నీకు తెలుస్తది. భవాన్ వేద చెప్తున్నాడు అందుకే తద్ది స్వయం వేద భవాన్ ఇవన్నీ నీవు స్వయంగా తెలుసు. ఆయన తథాపి చెప్తున్నాడు ఇందులో కేవలం ప్రాదేశ మాత్రం అలా దిగ్దర్శనం. ఇదిగో లైన్ మనం అంటాం కదా పింటం చూడండి ప్రధానంగా ఒక లైన్ చూపించాను ఇది ప్రధానం ప్రాదేశ మాత్రం. సూక్ష్మంగా దాని స్వరూపాన్ని చెప్పాను తప్ప నీకు తెలియని దాన్ని కొత్తగా నేను చెప్తున్నానని అనుకోకు. అంటే ఏమిటి? మహానుభావులతో మాట్లాడే ముందు తామెంత గొప్పవారైనా ఎదుటి వారి గొప్పతనాన్ని మరచిపోకూడదు. భావనలో కూడా ఎదుటి వారి మీద చించన తులకణ భావం రాకూడదు. వ్యాస నారాయణ సాక్షాత్ ఎవరో కాదు కదా.
ఇద్దరు వాళ్ళని ఆయన ఇద్దరు ఆయన మాట్లాడుకుంటున్నారు. అంతా డ్రామా. ఈయనే స్వామి ఆయనే స్వామి. నారదుల అవతారమే వ్యాసుల అవతారమే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అంటే ఒకరు చెప్పేవారు ఒకరు చేసేవారు. అంటే చేస్తున్నవాడు ఏమి చేయాలో చెప్తాడు. చెప్తున్నవాడు ఎలా చెప్పాలో చెప్తాడు. మరి రెండు ఇంకోటి చదవకు. ఆయనే నరుడు, ఆయనే నారాయణ. ఎందుకు శిష్యుడు ఎలా ఉండాలో మనకు తెలియదు. గురువు ఎలా ఉండాలో మనకు రెండు చదవకు. అదే గురువు ఎలా చెప్పాలో వినాలో చెప్పదు. అందుకే తాను శిష్యుడై జాగ్రత్తగా సేవించి విన్నాడు. గురువై జాగ్రత్తగా దీవించి చెప్పాడు. దీవించి చెప్పేవాడు గురువు సేవించి వినేవాడు శిష్యుడు. ఈ రెండు మాకు తెలవదు అందుకే ఆయనే శిష్యుడు ఆయనే గురువు. భారతం ఆయన రచించాడు అది పనికిరాదు బొమ్మని చెప్పినవాడు ఆయన. అంటే విజక్షణుల వివేకం కలవారికి మాత్రమే భారతం పనిచేస్తుంది. వివేకం లేని వారికి భారతం అర్థము కంటే ఎక్కువ. అపార్థాన్ని కలిగిస్తుంది. కాబట్టి వివేకం లేని వారు కూడా సేవించి తరించడానికి కావలసిన గ్రంథం ఏర్పాటు చేయండి. పండితుల నుండి పామరులు, అజ్ఞానుల నుండి జ్ఞానులు, వివేకం కలవారి నుండి వివేకం లేని వారు. మూడు రకముల వారు తరించడానికి కావలసిన పరమాత్మ యొక్క లీలలను సృష్టి స్థితి సంహారమనే లీలలను నీవు వివరించవయ్యా. అయినా ఇవన్నీ నీకు తెలుసు. యతస్వయం వేదభవాన్ ఎందుకంటే అమోఘదృత్ మనం చెప్పుకున్నాం కదా. సార్ధకమైన జ్ఞానము కలవాడు. ఎంత జ్ఞానం లేకుంటే 5 లక్షల శ్లోకాలు రాశారండి. 18 పురాణాల్లో 4 లక్షల శ్లోకాలు. మహాభారతం 1,25,000 పర్వచన్ తో కలుపుకొని అంటే 5,25,000 శ్లోకాలు రాశాడు. అది జోగా రాయడానికి ఆరు నెలలు తమ్ముకున్నాను ఇది ఇక్కడ ప్రాజెక్ట్ ఇక్కడ గణం ఇక్కడ హర్షాలు ఎక్కువయ్యా తక్కువయ్యా అక్కడ పెట్టుకొని ఉష్టి బట్టి ఇది తగ్గింది పై తప్పులు రాసి రెండు మంచి వాళ్ళ రాస్తాను. కానీ ఆ స్వామి అలా కళ్ళు మూసుకుంటే ఏ తత్వం అంటే ఆ తత్వం వేదాంతం, జ్యోతిష్యం, మీమాంస, నాట్యశాస్త్రం, వైద్యశాస్త్రం, శరీరశాస్త్రం బుద్ధి ఒక ఏం చెప్తాడు అని ముట్టుకొని ఉందా అండి? శరీరం అవేడాడంటే నక్క నుంచి చిక పరి అంతా ఇక్కడి నుంచి కాళ్ళ దాకా అంతా వర్ణిస్తుంది. వైద్యం కావాలన్నా ఆ భాగం వర్ణిస్తాడు. సంగీతం కావాలన్నా మొత్తం రాగాలు వర్ణిస్తాడు. ముట్టుకోంది లేదు, చెప్పేంది లేదు, పట్టుకోంది లేదు. ఇన్ని తెలిసి కూడా నిజముగా ఆచరించవలసినది పరమాత్మ పాద సంసేవనము.
భగవంతుని నామ సంకీర్తనము, భగవంతుని గుణధ్యానము. వీటిని ఆచరించడానికి కావలసిన విధానాన్ని బోధించవు నాయనా, అవన్నీ మనకెందుకయ్యా. ఈ విషయం కూడా నీకు తెలుసు కానీ నేను ఏదో సూచన లాగా ప్రాదేశ మాత్రం భవతః ప్రదర్శితం త్వం ఆత్మానం ఆత్మానం అవేహి అమోఘ దృకు పరస్య పుంసః పరమాత్మన కలాం ఎందుకంటే నీవు కూడా ఎవరవో కాదయ్యా, పరమాత్మ కాదవే. నీవు స్వామి యొక్క అంశవే. బుద్ధితోటి మీ స్వరూపాన్ని బాగా తెలుసుకోగలిగిన వాడవే, తెలిసిన వాడవే, పరమాత్మ అవతారానివే నీవు కూడా. అజం ప్రజాతం జగత శివాయ తన్ మహానుభావ అభ్యుదయే అధిగణ్యతాం అంతే కాదు అజం ప్రజాతం అవేహి. పుట్టుక లేని వాడవు పుట్టిన రావని తెలుసుకో. నువ్వు గుర్తు చేయాలి. అయ్యా నువ్వు భగవత్ రావు అంటే కానీ ఆ దారికి రాదు. ఎందుకంటే నీ మామూలు మనిషినేలే అని మామూలుగా పోతూనే ఉంటాడు. మనమేమో గుర్తు చేయకున్నా చాలా గొప్పోళ్ళం అనుకుంటాం. కదండీ తెల తెల అంటే మనకు ఆయనకు తెల ఏంటంటే నువ్వు జోడల బాబు అన్నా కాదు మమ్మ అంటాడు. మనమేమో నువ్వు మనిషి అంటే కాదు మనం కూడా కాదంటాం రెండు సమానమే. ఇద్దరం కాదనంట సమానం. ఆయన దేవుడు కాదంటాడు మనం మానవులం కాదంటాం. అంటే ఇది స్వరూపజ్ఞానానికి మూలం. వాస్తవ స్థితిని మర్చిపోవడం ఇద్దరికీ సమానమే. వారి గుర్తు చేస్తేనే మనం బాగుపడతాం. మన గుర్తు చేయకుండా జరిగిపోతాం. అంతే తేడా. అందుకే అజం ప్రజాతం. పుట్టుక లేని నీవు పుట్టావని తెలుసుకో. ఎందుకు జగత శివాయ. నీవు పుట్టింది నీ కోసం కాదు. సగల జగత్తుకు కళ్యాణము జరగటానికి, శుభం జరగటానికి, మేలు జరగటానికి పుట్టావు నాయనా. తను మహానుభావ అభ్యుదయ అధిగణ్యతాం. లోకము యొక్క క్షేమాన్ని లెక్కించవయ్యా. వృద్ధిని సేవించవయ్యా. సకల జగత్తు ఎలా వృద్ధి పొందుతుందో దాని గురించి ఆలోచించు. అని పాపం నారదుడు తత్వాన్ని చెప్తున్నాడు. ఇదం హి పుంసః తపసః తృతస్య వా శిష్టస్య సూష్టస్య చ బుద్ధి దత్తయోహో అవిచ్ఛితోర్ధః కవిభిర్నిరూపితః
ఇంతకీ ఏమంటావయ్యా? అబ్బే నేను కాదు. అన్ని వేదములు అన్ని శాస్త్రములు ఏం చెప్పాయి అంటే ఇదంభి పుంసః మానవుడు ఆచరించేటువంటి తపస్సు శృతస్య అపజించినటువంటి శాస్త్రము సుష్టస్య సూక్తస్య ఆచరించినటువంటి సత్కర్మలు అధ్యయనం చేసినటువంటి వేదములు అలాగే బుద్ధి దత్తయోహో జ్ఞానమునకు దానము. జ్ఞానము, దానము, అధ్యయనము, ఆచరణము అలాగే మనకు తపస్సు. శాస్త్రం. ఈ ఆరింటికి అవిచ్ఛితోర్ధ కవిభిర్నిరూపితః. తప్ప కాకుండా ఫలితం కలిగింది అని అనుకోవాలి అంటే ఏం కలగాలో జ్ఞానులందరూ చెప్పారు. ఏమిటండీ అది? యత్ ఉత్తమ శ్లోక గుణానువర్ణనం. పరమాత్మ యొక్క గుణములను కీర్తించుటే పై వాటికన్నిటికీ ఫలితం అని పండితులందరూ చెప్పారు. అంటే నేను తపస్సు చేశాను. నేను జ్ఞానం చేలవాడిని, నేను దానం చేశాను, నేను ధర్మం ఆచరించాను, నేను యజ్ఞములు చేశాను, నేను చత్రాలు కట్టాను, చెర్లు చవ్వించాను. ఏమీ పనికిరాదు. చెయ్యి కానీ ఆ చేస్తున్నప్పుడు పరమాత్మ నామ సంకీర్తనం చేస్తూ చెయ్యి అంటే. నేను చేయించాను కాదు వాడు మన చేత చేయిస్తున్నాడు. మన చేత పరమాత్మ చేయిస్తున్నాడు అనుకుంటే ఫలితం వస్తుంది కానీ నేను చేస్తున్నాను అంటే. ఇదొకటి. రెండవది మనం ఆచరించేటువంటి ఇలాంటి పుణ్య కర్మలకు ఫలితము మనము మనముగా పరమాత్మ నామ సంకీర్తనం చేయగలుగుతే. భగవంతుని నామ సంకీర్తనం చేయగలిగించినదే యజ్ఞము, దానము, తపస్సు, శాస్త్రము, అధ్యయనము, ధర్మము. భగవంతుని నామాన్ని మరిపించినది ఎంత గొప్ప ధర్మమైనా అధర్మం. కాబట్టి అన్ని ధర్మాలకు ఎదురులేని ఒకే ఒక ఫలితం.
ఇది ఉత్తమ శ్లోక గుణానువర్ణనం. పరమాత్మ యొక్క నామ సంకీర్తనమే ఉత్తమమైనటువంటి ఫలితము. అహం ఇప్పుడు చెప్తున్నాడు ఇక నారదుడు దాని వలన ఎంత ఫలితం కలుగుతుందో నా చరిత్రే తార్కాణమయ్యా. అహం పురాభవం నేను పూర్వ జన్మలో చెప్తున్నాడు పురాతీత భవేభవం ముని దాస్యాస్తు కత్యాస్యన నేను ఒక దాసీ పుత్రుడను. కానీ ఎవరికండీ ఆ దాసీ ఎవరిది? దాస్యాస్తు కస్యాస్యన వేదవాదినాం. ఏదెమును అధ్యయనించినటువంటి మహానుభావులు ఋషులు ఉన్నారే అలాంటి వారికి దాస్యం చేసేటువంటి ఒక శూద్ర దాసికి నేను పుత్రుడిగా పుట్టాను. నిరూపితః బాలక ఏవ యోగినాం శుశ్రూషణే ప్రావృషి నిర్వివక్షతా చిన్న పిల్లవానిగా ఉండగానే ఋషులను సేవించటంలో నియోగించబడ్డాను. అమ్మగారండి, అమ్మగారు వచ్చేది కూర్చోబెట్టి తన పని తాను చేసుకునేది. అతను ఊరటం, నీళ్ళు తినటం, ముగ్గురు వేయటం. ఎక్కడ కూర్చోవాలి? నొప్పనే కూర్చోవాలి. కదా? అలా కూర్చొని ఊరుకోక వాళ్ళని సేవించాను. ఏం సేవించాడో వాళ్ళు చెప్తున్నది విన్నా చాలు. వేరే చవితిలో ఏం లేదు. అయితే మళ్ళీ అనుమానం అన్నమాట. ఋషులు మునులు అంటున్నారు మరి ఋషులు మునులు ఆశ్రమం కట్టుకొని ఉంటారా? గోదోహగా ఎక్కడ ఉండరు కదా వాళ్ళు. ఎందుకు ఉంటున్నారు అంటే ప్రావృషి నిర్వివర్షతాం చాతురుమాస్య వ్రతంలో ఉన్న ఋషులకు. ప్రకారం వస్తుంది కదా ఆ నాలుగు నెలలు రుషులు ఎక్కడికి వెళ్లారు సన్యాసులు ఒకే దగ్గర ఉంటారు నాలుగు నెలలు ఉండాలి కాస్త ఇప్పుడు ధర్మం కాస్త మారి అది కాస్త ఒక నెలకి వచ్చింది అది వేరు సంగతి కానీ వాస్తవంగా అయితే నాలుగు నెలలు కదలకూడదు. ఇలా నాలుగు నెలలు ఎక్కడికి వెళ్లకూడని వర్షాకాలంలో ఒక చోట ఉండదలుచుకున్న ఋషులకు సేవ చేసే భాగ్యం అంటే ప్రతిదానికి కారణం చెప్తాను. అసంగతంగా ఇది పూర్వ కథ చెప్పరు వాళ్ళు ప్రతిదానికి ఒక ఉప్పత్తు చూపుతారు. అలాంటి వారికి దాస్యం చేసేటువంటి మహానుభావు వారికి కుమారునిగా పుట్టి వారిని సేవించడంలో నేనే ప్రవర్తించాను నిరూపితః. తేమయి అపేతాకిల చాపలే అర్భకే దాంతే అధృతక్యలనకే అనువర్తిని.
చూడడానికి పిల్లవాడినే కానీ మరి వాళ్ళ ప్రభావమో నా పూర్వజన్మ సుకృతమో తెలియదు కానీ అన్నీ ఆటలు మర్చిపోయాను. నాకు ఆటల మీద మనసే లేదు. రెండోది చాపల్యం కూడా వదిలిపెట్టారు. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు కనబడితే ఓ కాయిదం తీస్తాడు, దాన్ని చింపుతాడు, బొమ్మ తీస్తాడు, అక్కడ ఎత్తేస్తాడు, ఏదో పాడు చేస్తున్నారు, ఊరుకోడు. కనబడ్డ వస్తువు ఎలా కనబడిందో మళ్ళీ ఆ రూపంలో కనబడకూడదు. ఇది కూడా పిల్లవాడు ఎందుకు వేస్తాడు మరి? పని అది చేయాలి అది చేస్తేనే వాడు దుప్పుతాడు. కానీ అందుకే స్వామిని కూడా పిల్లవాడే అంటాడు. మంచిగా ఉన్నదాన్ని పాడు చేస్తాడు. పాడైనదాన్ని మంచిగా ఉంచుతాడు. ఏం పని అంటే పిల్లగా చేస్తాడు కదా. ఆయన పని అలాంటిది లేదు ఏ అరుమానం లేదు. అన్ని పిల్లగా చేస్తాడు అన్నమాట. ఉన్నదాన్ని ఉన్నట్టు ఉంచని వాడు పిల్లవాడు. స్వామి అంతే కదండీ. కానీ నాకు ఆ మహానుభావులను సేవించడం వలక ప్రభావం ఏమో కానీ చాపలియాన్ని వదులుకున్నాను. ఆతర మీద రుచి కూడా నాకు లేదు. అపేత భావే నిరోపితః అపేతాఖిల చాపడే అంటున్నారు. అన్ని చాపల్యములు తొలగిపోయాయి. అర్భకే దాంతే అప్పుడే నాకు హృదయ మనోజేయం కూడా కలిగింది అన్నమాట. దేనికి ఆయోజతత్వం నాలో లేకపోయింది. అలాగే దాంతే అధృత క్రీడనకే. ఎలాంటి ఆట వస్తువులను ఆటయందు మనస్సు లగ్నం చేయని నేను అలాగే అనువర్తిని ఋషులు ఏం చేస్తుంటే వాళ్ళ వెంట ఉండేవాడిని. వాళ్ళు చదువుతున్నారు అక్కడే కూర్చొని వినేవాడిని. పూజ చేస్తున్నారు దాన్నే తీసేవాడిని. ఇలా ఉన్నప్పుడు చక్ర కృపాం యద్యపి తుల్య దర్శనాః సుశ్రూషమాణి మునయః అల్ప భాషిణి అప్పుడే నేను కొద్ది కొద్దిగా మాటలు వచ్చి రాని మాటలు ఉన్నాయి. అలా చిన్న చిన్నగా మాటలు మాట్లాడుతున్నా నా విషయంలో వారు తుల్య దర్శనం. వీడు పిల్లవాడని, వీడు శూద్రుడని, అందులో శిశువు అని, జ్ఞానం లేదని, నేను చాలా గొప్ప వాళ్ళమని ఇలాంటి భేదాన్ని ఏమాత్రం. పట్టించుకొని వాళ్ళు అందరినీ అన్ని ప్రాణాల్లో పరమాత్మ ఉన్నాడనేటువంటి సమభావన కల మహానుభావులు కాబట్టి తుల్య దర్శన చకృహు కృప ఆమె దేవారు దయ చూపారు. ఏం చేశారండి అంటే ఉచ్చిష్ట లేపన అనుమోదితః ద్విజైహి సకృత్మ భుంజే తదపాస్త కిన్విషః వారు.
తిని తిని వదిలిపెట్టినటువంటి ఏదో తల ఇస్తరి ఉంటుంది కదండీ. ఎలాగో ఏదో కొంత మెతుకులు ఉంటాయి నాది. పిల్లవాడు అమాంతం పోయి చేయి పెట్టి తినబోయాడు. వేరే వాళ్ళైతే ఎలా కొడతారు? రుషులు చూసి సరే తినుదాం అన్నారు. ఆమోదించారు. వారి ఉచ్చిష్టాన్ని ప్రసాదాన్ని స్వీకరించే అదృష్టం కలిగిందన్నమాట. ఆ ఒక్క పనితో ఆ పాప అష్ట కాలమచ్చే. ఏమైనా కొద్దిగా పాపాలు మిగిలి ఉంటే అవి కాస్త దోషం అయిపోయాయి. అన్ని పాపాలు పోయాయి. ఉచ్చిష్ట లేపన లేపాన్ అనుమోదితః ద్విజైహి సకృత్మ భుంజే ఒక్కసారి నేను వారి తడి అంటాం ప్రసాదం అంటాం తడి ప్రసాదం అంటాం శేషం అంటాం అలాంటి శేష భోజనాన్ని మెతుకులే పోయిన కూడా కాదు ఒకటి రెండు మెతుకులు అలా నోట్లో వేసుకుంటే అన్ని పాపాలు ఒక్కసారి ధ్వోసం అయిపోయాయి. అపాస్తకిల్భిషః ఏవం ప్రవృత్తస్య శుద్ధ చేతసః తద్ధర్మ ఏవ ఆత్మ రుచిహి ప్రజాయతే. వారి వెంటనే ఉన్నాను కాబట్టి వారితోటే ఉన్నాను, వారి చేస్తున్నవన్నీ చూశాను, వారి ఉచ్చిష్టాన్నే భుజించాను. చిన్నవాడినే మాట కూడా రాలేదు. కానీ మా అమ్మ చేసే పనుల కంటే నాకు వారి పనులే నచ్చింది. నచ్చి ఆ ధర్మము యందే నాకు రుచి పుట్టింది. అందుకే అంటాం మన వాతావరణం అంటున్నారా మనం ఎలాంటి వదల పెడితే అలా బుద్ధి పుడుతుంది. ఇలా సద్ధర్మ రుచిహి ప్రజాయతే తత్రాన్వాం కృష్ణ కథాః ప్రగాయతాం అనుగ్రహేణ అశ్రుణవం. మనోహర వారందరూ నిరంతరం పరమాత్మ పదాలను గానం చేస్తుంటే ఎలాంటివి మనోహర మనస్సును హరించేటువంటి హృద్యమైనటువంటి పరమాత్మ గాధలను వాళ్ళు గానం చేస్తుంటే వారి అనుమతితో అక్కడే కూర్చోని విన్నాను ఇంకేం కావాలండి ప్రసాదం తీసుకున్నాడు. వారి వెంట ఉన్నాడు. వారు చెప్పిన కథనాన్ని విన్నాడు. కాబట్టి మనోహరాః. శ్రద్ధయామేను సదం విశృణ్వతః క్రియస్రావస్యంగా మమాభవతు రుచిహి వారు జ్ఞానం చేసేటువంటి పరమాత్మ యొక్క గాథలను వింటున్న నాకు
పరమాత్మ యందు అచంచలమైనటువంటి భక్తి కలిగింది అంటే రుచి పుట్టింది. ఇది ఇదే బాగుంది ఈ భోజనం ఈ వ్యవహారం కంటే ఈ భగవంతుని కథే బాగుందని. అది వినటంలో రుచి పుట్టి తస్మింతదా లబ్ధరుచేహ మహామునే ప్రియస్రవత్యాకిలతా మతిర్మమ యయాహమేతత్ ఫల్సత్వమాయయ పశ్యేమయి బ్రహ్మని కల్పితం పరే పరమాత్మ యందుకైనటువంటి ఆ రుచితోటే ప్రపంచం ఏమిటి? పరమాత్మ ఏమిటి? ఈ ప్రపంచం అంతా పరమాత్మలోనే కల్పించబడి ఉన్నది. పరమాత్మ కంటే భిన్నముగా ప్రపంచం అంటూ ఎక్కడో లేదు. చాలు కదా? అంటే ఏమిటి? భగవంతుని మాయ ఏమిటో అర్థమైపోయింది. యయా మీది సరస్వత్ మయయ పస్యేమయి బ్రహ్మని కల్పితం పరే. ఇదంతా పరమాత్మ యందు కల్పించినటువంటి లీలే. ప్రపంచం అంటే ఏమిటండీ? పరమాత్మలో ఏర్పరచబడినదే ఇదంతా వాడి మాయ అనే సంగతి వాడి యందు రుచి పుడితే అర్థమైంది. అప్పుడు సరే ఇత్తం సరత్ ప్రావృషికావృత్తు హరే విశోణవతో మేను స్వయం యశోమలం సంకీర్త్యమానం మునిభిర్ మహాత్మసిహి భక్తి ప్రవృత్త ఆత్మ రజత్తమోపః ఇలా వారు చేస్తున్న పనులను వారు చెబుతున్న కథలను, వారు చేస్తున్న కీర్తనను మూటిని అనుసరించిన నాకు పరమాత్మ యందు నిశ్చలమైనటువంటి భక్తి కలిగినను. భక్తి భావం కలిగి సంకీర్త్యమానం మునిభి మహాత్మభి భక్తి ప్రవృత్త ఎందువల్ల అంటే ఆత్మ రజస్తమోపః నా రజస్సును పదివ గుణాన్ని నా తమోగుణం. అంటే అజ్ఞానాన్ని కోరికను ఈ రెండింటిని తొలగించే భక్తి కలిగింది. ఎప్పుడు బాల్యంలోనే.
అంటే వచ్చి రాని మాటలు మాట్లాడుతున్న సమయంలోనే వారి సేవ వలన నాకు ఇలాంటి పరమాత్మ యందు భక్తి కలిగింది తస్యైవం వెనురక్తస్య. ప్రకృతస్య హతైనసః శద్ధదానస్య బాలస్య దాంతస్య అనుచరస్య చ జ్ఞానం ఉచ్ఛితం వ్యక్తత్ సాక్షాత్ భాగవతోదితం అన్వవోచన్ గమిష్యంతః కృపయా దీనవర్థల ఇలా ఇంద్రియ నిగ్రహము కలిగింది. సంసారం యొక్క స్వరూపం తెలిసింది. పరమాత్మ యొక్క మాయ అని అర్థమైంది. భగవంతుని యందు భక్తి కలిగింది. వారి ఉచ్చిష్ట భోజనం తోటి పాపాలన్నీ తొలగిపోయాయి. ఇలా అన్నీ ఒకదాని వెంట ఒకటి వరుసగా కూడినందువల్ల. నా మీద దయ కలిగి వాళ్ళు దీనవత్సలులు కాబట్టి దీనులను చూస్తే ప్రేమపడే మహానుభావులు కాబట్టి వర్షా ఋతువు పూర్తయి బయటికి వెళ్ళిపోయే ముందు వారు నాకు భగవత్ తత్వాన్ని ఉపదేశించారు. వాళ్ళు కదా ఏం చెప్తారు? మన ప్రవృత్తిని బట్టి వారి దయ ఉంటుంది. చిన్నవాడు, పిల్లవాడు వారి వెంటే ఉంటున్నాడు, వారు చెప్పిందే వింటున్నాడు, వారు పెట్టిందే తింటున్నాడు. ఇంకా చెప్పండి కాజా అని కూర్చుంటున్నాడు. చెప్తుంటే విని మొఖంలో ఆనందము భావ హావభావాలని ప్రకటిస్తున్నాడు. మనసు అగ్నం చేశాడు. అర్థమైపోయింది వీడు పైకి వచ్చే రక్షణలు కూడా బాగానే ఉన్నాయి. పరమాత్మ సంకల్పం ఉన్నట్టు ఉంది వీడు మన దగ్గర పడేశారని వెళ్ళే ముందు ఆ భగవత్ తత్వాన్ని. మనకు చక్కగా బోధించారు. ఏనైవాహం భగవతః వాసుదేవస్య వేదసః మాయానుభావమిదం ఏన గచ్ఛంతి తత్పదం. ఏ జ్ఞానముతో పరమాత్మ స్థానాన్ని చేరుకుంటామో అలాంటి పరమాత్మ యొక్క యోగమాయా ప్రభావాన్ని ఋషుల యొక్క బోధించక ఋషుల బోధ వలన నేను తెలుసుకోగలిగాను. ఈశావాస్యం ఇదం సార్వభవం అని చెప్తామే ఈ ప్రపంచమంతా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. ప్రపంచం మొత్తాన్ని పరమాత్మే రక్షిస్తున్నాడు. ఈ ప్రపంచం మొత్తాన్ని పరమాత్మే భక్షిస్తాడు.
చాలు. ఈ మూడు తెలుసుకుంటే మనం ఉండేది లేదు, మనం తినేది లేదు, మనం చేసేది లేదు. చాలు. చాలు. ఈ ఒక్క వాక్యము అన్ని జ్ఞానములకు మూలము అంటారు. ఈశా వాక్యం ఉపనిషత్ మనం చెప్పుకున్నామే అలాంటి ఆ ఈశా వాక్యం అందులో మనకు కనబడుతుంది. ఆ తీ తెలుసుకొని ఏదో సంసొజితం బ్రహ్మన్ తాపత్రే చికిత్సితం ఏది ఈశ్వరే భగవతి కర్మ బ్రహ్మణి భావితం. మనకు కరిగేటువంటి అన్ని రకముల తాపత్రయములు మూడు తాపములు ఉంటాయి కదా ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆది దైవికములు అనేటువంటి మూడు తాపములను. కాదు పాపములకు సరియైన చికిత్స ఇది అని తెలుసుకున్నాను అంటున్నాడు. ఏది ఇది ఉత్తమ శ్లోక గుణానువర్ణనం. పరమాత్మ యొక్క గుణకీర్తనము, పరమాత్మ కథా శ్రవణము, పరమాత్మ భక్తుల సేవనము. దానం అదే భగవంతుని భక్తులను సేవించడం మొదలు పెడితే పొరపాటున ఏదో ఒక రూపంలో వారి కృప మన మీద పడిందే అనుకోండి ఏమీ వద్దు ఆయన ఊరికొస్తాడు. ఎక్కడ ఎక్కడ వీడు ఎక్కడ ఉన్నాడో వెతుక్కుని ఊరికొస్తాడు ఆయన. ఎందుకంటే మావాడు తలుచుకున్నాడు. అంటే నా భక్తుడికి నీవు ప్రియుడవు కాబట్టి వారికంటే నువ్వు నాకు ప్రియుడవు అంటాడు పరమాత్మ. ఆ స్థితిలో ఈశ్వరే భగవతి కర్మ బ్రహ్మణి భావితం. ఇది నాకు మహానుభావుల సేవ వలన ఇలాంటి ఉత్తమ ఫలితం లభిస్తుందన్న విషయము నాకు తెలిసిపోయింది. ఆమయోయస్య భూతానాం జాయతే యేన సువ్రత తదేవం క్యామయం ద్రవ్యం నపునాతి చికిత్సితం. అదేమిటయ్యా? సంఘము అన్ని పాపాలకు మూలమని చెప్పావు కదా? దేని యందు మనస్సు లగ్నం చేయవద్దు, సంఘతి పాడు చేస్తుందని చెప్పావు, మరి నువ్వు సంఘతితోటే బాగుపడ్డాను అంటున్నావు, అయితే సత్సంగం అవి వేస్తాను అనుకోండి. కదా ఇది సత్సంగం కదా? ఏమైనా ఒకే చోట ఒకే రకం వారి దగ్గర ఒకే కాలం ఉండి ఎప్పుడూ వారినే సేవిస్తూ వారు చెప్పినట్టు విని వారి ప్రసాదాన్ని తీసుకొని వారితో ఉన్న నాకు భక్తి కలిగింది అంటున్నావు.
పరమాత్మ యందు అర్పించబడితే మనం చేసినటువంటి కర్మ మనముగా చేస్తే పాపాన్ని ఇస్తుంది. పరమాత్మ యందు అర్పిస్తే పాపాన్ని పోగొడుతుంది. కొంచెం అర్థం కాలేదు. ఎలాగు కర్మే కదా? మనం చేస్తే పాపమేంటి అని ఆయనకి ఇచ్చే పుణ్యమేమి? కర్మ కర్మే కదండీ? అదే కర్మ రెండు రకాల పని చేస్తుందా? అంటే నాయనా తప్పకుండా చేస్తుంది. ఎలాగంటే మనము ఏ పదార్థాన్ని ఇష్టపడి రుచి ఉన్నదని బాగా తిన్నామనుకోండి రోగం వస్తుంది కదా. రోగం వచ్చిందని ఆ పదార్థాన్ని మళ్ళీ తింటే రోగం పోతుందా? పోదు. కానీ అదే పదార్థాన్ని మందుగా చేసి తింటే పోతుంది. నెయ్యి ఎక్కువ తాగామనుకోండి అజీర్ణం చేస్తుంది. అదే నెయ్యి మందులో కడుపుకొని వేసుకున్నామనుకోండి అజీర్ణం పోతుంది. కదా బాగా దస్తులు విరోచనాలు ఉంటాయే విరోచనాలు బాగా అయిన వాడికి అంత నెయ్యి నాకు ఇస్తామంటాడు. తగ్గిపోతాయి విరోచనాలు. మరి విరోచనాలు ఎందుకైనాయి నెయ్యి బాగా తగ్గిపోయినాయి. నెయ్యి ఎక్కువ తాగితేనే అజీర్నమై విరోచనలు అయ్యాయి. ఎలా పోవాలంటే అదే నెయ్యి కొంచెం నాకితే పోతుంది. మందులో కలుపుకొని నెయ్యి, నెయ్యిలో మందు కలుపుకొని తింటే రోగం పోతుంది. ఉత్త నెయ్యి బాగా తింటే రోగం వస్తుంది. ఎప్పుడు కర్మలు బాగా చేస్తుంటే అజ్ఞానం వస్తుంది. ఆ చేసిన కర్మ పరమాత్మ కల్పిస్తే జ్ఞానం వస్తుంది. కర్మ ఏమి మార్పు లేదు. చికిత్స కావాలంటే మందులు తయారు చేయాలి. పదార్థం అదే కానీ ఇంకో దానితో కలిపి ఔరధంగా ఇచ్చిన నాడు పరిపమిస్తుంది. అది తీయలేదు ఇంకో పరిపమిస్తుంది. అదే అంటున్నాడు ఆమయోయస్య భూతానాం జాయతే యేన సువ్రత. దేనితో ప్రాణులకు రోగం కలుగుతుందో తదేవ శ్యామయం ద్రవ్యం నపునాతి చికిత్సితం. అదే ద్రవ్యము ఆ రోగాన్ని అలాగే వాడితే చికిత్స కలిగించదు. ఏవం రుణాంక్రియా యోగాః సర్వే సంస్కృతి హేతవః తయేవ ఆత్మ వినాశాయ కల్పంతే కల్పితాత్పరే. ఏ రకముగా నీవు భుజించావో అదే ద్రవ్యాన్ని అదే రకంగా భుజిస్తే రోగం తగదు. కానీ అదే పదార్థాన్ని ఔరదంలో కలిపి భుజిస్తే
పోగలుగుతారు. కదండీ? అదే రీతిలో నీవు ఆచరించే ఏ కర్మలు సంసారాన్ని ఇస్తావో అదే కర్మలు పరమాత్మార్పణంగా చేస్తే మోర్శాన్ని ఇస్తావు. సంసారాన్ని తొలగిస్తాయి. సంసారాన్ని ఇచ్చే పనులే అంటే నువ్వు భోజనం చేయొచ్చు, స్నానము చేయొచ్చు, సంసారము చేయొచ్చు, పిల్లలు, భార్య, బంధువులు, మిత్రులు, యోగము అన్నీ భోగాలు అనుభవిస్తావు. కానీ ఏ భోగంలోనూ నేను అనుభవిస్తున్నాను, నేను సంపాదించాను, ఇదంతా నా ఘనతన భావన ఉండదు. యథా కుచేలః కుచేలుడు ఉన్నాడు, పరమాత్మ కృష్ణుడు. వారు అడగలేదు, ఈయన చెప్పలేదు. కదా? స్వామి చెప్పలేదు ఆశ్చర్యం ఇచ్చేయాలని. కావాలని ఆయన అడగలేదు. ఇంటి పక్కన మొత్తం ఆశ్చర్యం ఉంది. భయభేన నిభా చెయ్యా దాంతాః రుక్మ పరీక్షగా అంటాడు ఎలా ఉందయ్యా ఆయన పడుకునే పరుపు ఎలా ఉంది అంటే భయభేన నిభా అన్నాడు పాల మురుగులా ఉండదు. మంచం కూడా దాంత ఏనుగు దంతములతో మంచం చేశారు. దంతములు అయితే బాగుండవని రుక్మ పరీక్షదా పైన బంగారు తొడుగు తొడిగారు. అంత ఉండి చెప్తాడు చిన్నకు ఒక మాట కోనే కస్మం స్థితు కయానస్య పరమం కృతి జపన్ పరమాత్మ నామాన్ని జపం చేస్తూ మూలకు పడుకున్నాడు. బంధం కాదు. ఆసక్తితో మన కోసం అనుకొని చేసిన కర్మలు సంసారాన్ని ఇస్తాయి. పరమాత్మతో అనుకొని చేసిన కర్మలు మోక్షాన్ని ఇస్తాయి. తప్పు కర్మల్లో కాదు పావం, నేను చేస్తున్నాను నా కోసం చేస్తున్నాను ఇదంతా నా ఘనత అనుకుంటే నరకం తప్పదు. స్వామి నీవు ఇచ్చావు, నీవు చేయిస్తున్నావు, ఫలితం నీవు తీసుకుంటున్నావు అనుకుంటే మోసం కాదు. పనులవే, తప్పు పనులది కాదు, పనులు మానవలసిన అవసరం లేదు. పరమాత్మ ఇచ్చాడు, పరమాత్మ అనుభవిస్తున్నాడు.
అంటే అనుభవంలో కానీ వియోగంలో కానీ మనస్సు పెట్టకుంటే మోక్షం వస్తుంది. అయ్యో ఇంత భోగం ఇచ్చాడు స్వామి అప్పుడే తీసుకున్నాడా? ఆయన ఇచ్చింది ఆయన ఇచ్చింది వియోగం అవ్వడానికి. ఆయన ఆయన తీసుకుంటాడు రెండు హక్కులు ఆయనకు ఉన్నాయి. నువ్వు అడిగావా అప్పుడు ఇచ్చినప్పుడు నాకు ఇయ్యమని అడగకున్నా ఇచ్చాడు కదా వద్దానా తీసుకుంటాడు. అడగకున్నా ఇచ్చిన వాటిని నువ్వు ఒప్పుకోకున్నా తీసుకుంటాడు. ఈ భావన ఉంటే నీవు మోక్షానికి పొందుతావు ఏవం దృణాం క్రియా యోగాః సర్వే సంస్కృతి హేతవః తయేవ ఆత్మ వినాశాయ కల్పంతే కల్పితా పరే ఏ కర్మలు సంసారాన్ని కలిగిస్తాయో ఆ కర్మలే పరమాత్మ యందు అర్పిస్తే ఆత్మ వినాశాయ అంటే సంస్కారాన్ని కర్మను పాపమును ఇలాంటి దాన్ని పోగొట్టడానికి అంటే మోక్షాన్ని ఇవ్వడానికి అవే కారణములు అయితాయి. యత్ర క్రియతే కర్మ భగవత్ పరితోషణం జ్ఞానం నదీనంహి భక్తి యోగ సమర్బితం కుర్వానాః యత్ర కర్మాని భగవత్ శిక్షయా అతకృత గుణంతి గుణనామాని కృష్ణస్య అనుస్మరంతిచ అంటే ఏమిటి? ఇక్కడ మనం చేసి యదత్ర క్రియతే కర్మ. ప్రధానం అదే. భాగవతం మొత్తంలో ఒక విగితాలు చెప్తారు. నీవు చేసిన పనికి నిజమైన ఫలితం భగవత్ పరితోషణం. పరమాత్మ సంతోషించటమే నీ ధర్మానికి ఫలితం. నీ సంతోషం కాదు. నీ సుఖం కాదు. నీ కోరిక కాదు. యదత్ర క్రేతే కర్మ భగవత్ పరితోషణం. నీవు చేసిన ఏ పని వలన పరమాత్మ సంతోషిస్తాడో అదే నిజమైన పని. అతను సంతోషించలేదు అది పని కాదు. దానివల్ల నీకు అజ్ఞానం తప్ప మోక్షం రాదు. జ్ఞాన దహీనమి భక్తి యోగ సమన్వి అలాగే జ్ఞానమని దేనిదంటారు? పరమాత్మ అధీనమైనదే జ్ఞానము. భక్తి యోగముతో కూడుకున్నదే జ్ఞానము. భక్తి యోగ సమన్వితం. భక్తి యోగము లేనినాడు అది జ్ఞానము అనబడదు. కుర్వానాహ యత్ర కర్మాని భగవత్ శిష్టయా పరమాత్మ బోధించాడని, పరమాత్మ చెప్పాడని, పరమాత్మ చేయించాడు అనుకునే భావనతో ఎవరైతే కర్మలు చేస్తున్నారో.
ఎవరు పరమాత్మ యొక్క గుణములను, పరమాత్మ యొక్క నామములను గానం చేస్తున్నారో, ఎవరు స్మరణం చేస్తున్నారో అది ఉత్తమమైన కర్మ. ఏ కర్మతో పరమాత్మ సంతోషిస్తాడో అది ధర్మము. అందుకే నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి. త్వరికి నారదుడు చెప్తున్నాడు స్వామి ఒకసారి నారాయణాయ విద్మహే. తప్పదు కదా అందుకే నమో భగవతే తుభ్యం వేదమునే చెప్తాడు భాగవతంలో మరీ వేద మంత్రం అయితే బాగుండదని కొంచెం తలాతోగా కట్ చేసి చెప్తాడు నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయచ ఇది మూర్త్యభిద ఎక్కడిది ఇది? ఈ మంత్రము నాకు మా ఋషులు చెప్పారు. బాలునిగా ఉన్న నాకు చెప్పిన మంత్రం ఇది. నమో భగవతే దుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణ ఎందుకు మనం చదివానంటే జ్ఞానమును కలిగించే మంత్రం. నిత్యం అనుసంధానం చేసుకుంటుంటే మనలో ఉన్న అజ్ఞానం కొంచెం కొంచెం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పలుకుకుంటూ పోతుంది అన్నమాట. అలా ఇది మూర్త్య విధానేన మంత్రమూర్తిం అమూర్తికం ఎలాంటి విగ్రహాన్ని పొందుపరచకుండా మంత్రమే ఆకారముగా ధరించి ఉన్నటువంటి ఈ మంత్రాన్ని నాకు ఇది యజతే యజ్ఞ పురుషం ససమ్యక్ దర్శనః పుమాన్ ఎవరు ఈ దీనితో ఈ మంత్రముతో పరమాత్మను ధ్యానం చేస్తారో అలాంటి వాడు చక్కని జ్ఞానము కలవాడు అని పుమాన్ ఇట్ ఈజ్ స్వనిగమం. బ్రహ్మన్ బ్రహ్మన్ అవేత్య మదనుష్టితం అదాన్మే జ్ఞానమైశ్వర్యం స్వత్మిన్ భావంచ కేశవః ఋషులు ప్రసాదించినటువంటి ఈ మంత్రమును ధ్యానం చేస్తున్న నా మీద దయ చూపినటువంటి పరమాత్మ నా మనస్సులో పరమాత్మ భావాన్ని నాకు కలిగించాడు. జ్ఞానమును కలిగించాడు, భావమును కూడా కలిగించాడు. అదాన్మే జ్ఞానమైశ్వర్యం స్వస్మిను భావంచ. తనయందు భక్తి భావాన్ని, తన స్వరూప పరిజ్ఞానాన్ని ఐశ్వర్యం అంటే నా మనస్సును నేను శాసింప చేయగలుగుట. ప్రభుత్వం అండి. అవుతే ఎవరి మీద? మన మనస్సును కంట్రోల్ చేసుకో అందరం రాజులమే, గొప్ప రాజులు. ఎందుకంటే రాజు కూడా ఇది ఉండదు. రాజు అందరినీ చాకిస్తాడు కానీ తన మనస్సును తాను
శాసించుకోలేడు కానీ ఆ ఐశ్వర్యం నాకు ఇచ్చాడు. పవ భద్ర స్రుత స్రుతం విభో సమాప్యతే ఈన విదాంబు బుచ్చితం ఆఖ్యాహి దుఃఖైహి ముహూరర్జితాత్మనాం సంక్రేశ నిర్వాణ ముశంతి నాన్యతా కాబట్టి స్వామి నీవు కూడా పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి కీర్తిని పరమాత్మ యొక్క అనంతమైన దయా గుణములను వర్ణించవయ్యా. అవి చెప్పు నువ్వు. ఎవరికి చెప్పాలి? దుఃఖైహి మువర్ధితాత్మనాం సంగ్రేహ నిర్వాణము శంతి నాన్యత. దుఃఖైహి మోహు అర్ధితాత్మనాం అనేకమైనటువంటి పరితాపములతో బాధలతో బాధపడుతున్నటువంటి మనస్సు కలవారందరికీ సంక్లేశ నిర్వాపణం. అన్ని కష్టములు తొలగించుట అంటే పరమాత్మ గుణములు గానం చేయుటే. పరమాత్మ లీలలను వినుటే. అయితే గానం చేయాలి లేకుంటే వినాలి. తప్పితే పరమాత్మను ధ్యానం చేయాలి. ఇది చెప్పవయ్యా. అందరికీ బాధ జరుగుతుంది. అందరూ ఆనందంగా ఉంటారు అని నారదుడు వ్యాస భగవానుడికి బోధించారు. ఈరోజు కూడా మనం ఇంకొక అధ్యాయాన్ని పూర్తి చేసుకునే వాళ్ళయ్యాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. న్యాయేన మాగ్యేన మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యస్తు భవమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః ఇది నేను చేయండయ్యా.
You have given us the supreme Mahabharata, the highest tattva (truth). 'Jijnasitam adhitam cha yat tad brahma sanatam' - in addition to what has been inquired about and studied, this is that eternal Brahman. The sages at Naimisharanya continue to express both gratitude and deeper longing. They say: you gave us the Vedas, you gave us the Puranas, you gave us the Itihasas - and we have heard all of it. We understand the eternal Brahman in principle. But something is still missing. There is knowledge in the head but not yet full peace in the heart. The lamp of jnana is lit but it has not yet become the sun of realization. That gap - between intellectual knowledge and lived experience - is what drives their next, deeper inquiry.
'Tan-mulam avyaktam agadha-bodham pricchame tvat atmabhava atmabhutam' - now we want to know the root of all that you have given us. We want to know the mula (root, source). What is that root? It is 'avyaktam' - unmanifest. 'Agadha-bodham' - of unfathomable intelligence, incomprehensible depth. And 'atmabhava atmabhutam' - who is the very nature of the Atman, who has become the Atman itself. There is only one path now: to go to the very root. Knowing the branches and leaves and even the trunk is not enough - we want to know what holds it all. We want the mula. And that mula is Paramatma Himself - the unmanifest, infinite, unfathomable ground of all being, who is simultaneously the very Self (Atman) of everything.
The sages say to Suta (Vyasa's disciple): so much celebration happened - this vast assembly, this great occasion - yet somehow I don't feel the full enthusiasm that the occasion warrants. The joy arising in me doesn't match the magnitude of what is happening. Something is incomplete here. This is interesting: even great occasions can feel hollow if the inner dimension is not fully awake. The feeling of the Naimisharanya sages mirrors Vyasa's own feeling after composing the Mahabharata. Despite giving so much to the world, both the giver and the receiver feel that something essential is still missing. That incompleteness - that persistent inner hunger - is itself a sign that the seeker is close to the deepest truth. True satisfaction will only come when the soul encounters the Bhagavatam.
He doesn't make specific effort the way we do - working hard, striving, executing tasks. His mere sankalpa (divine intention) is sufficient. 'Bahushyam prajayeya' - 'I will become many' - the entire universe was created by this single thought. Not by effort, not by materials gathered from outside, not by labor over time - but by the mere intention. This is the difference between the Creator and the created. We need raw materials, tools, time, energy, skill, and effort to make anything. Paramatma needs nothing except His own will. And everything that exists - all matter, all energy, all consciousness, all space, all time - is simply the expression of His intention to multiply and express Himself. This is why creation is called 'lila' - divine play, effortless and joyful.
Yet He has no movement. He doesn't go somewhere. He doesn't come from somewhere. He simply IS. He creates the world around Himself, within Himself. He sustains it within Himself. And He dissolves it back into Himself. Nothing travels to Him from outside and nothing goes out from Him to elsewhere - because there is no 'outside.' Consider a dream: when you dream, where do all the dream-objects go? They're all happening within you. The dream-river doesn't flow from somewhere to somewhere - it exists entirely within the dreamer. Yet the dream characters experience it as real travel, real distance, real change. Similarly, Paramatma is the dreamer who is dreaming this universe - and we are the dream characters who experience ourselves as separate, traveling, changing, growing old. He doesn't move. We appear to.
Vyasa performed the vrata - the vow of worship - in which he worshipped Paramatma completely, in all ways, through all disciplines (susikshitulugaa), in the proper sequential manner. He did everything correctly. He followed the exact procedure of the shastra. He performed all the required angas (limbs) of the worship. He had the proper attitude, the proper knowledge, the proper practice. And yet - he was not satisfied. This is a crucial teaching: Paramatma cannot be bound by external ritual alone. Ritual is valuable, necessary even - but it is the preparation, not the destination. All external worship is meant to turn the mind inward. When the mind is turned inward and discovers Paramatma within - that is when the worship is truly complete. Until then, even perfect external worship leaves a residual hunger.
Narada speaks to Vyasa: 'You didn't write the Mahabharata for people who already have knowledge - did you? They already know! Who was it written for? It was written for ordinary people like us - the common folk who need stories, examples, and narratives to learn dharma.' And then Narada points out the problem: even though that was the intention, has it worked as intended? Have ordinary people read the Mahabharata and become more dharmic? Or have they read it selectively, picking up what suits them and ignoring what doesn't? The teacher is responsible not just for what they intend to convey but for how the teaching is actually received and applied. Intent alone is not enough - the result in the student's life is the true measure of teaching.
What do people actually learn from the Mahabharata? They learn the techniques for taking someone else's wealth! They study all the intrigues and plots - how Shakuni manipulated the dice game, how the Pandavas were deceived, how the kingdom was stolen. And they think: 'Ah, this is how it's done.' They learn from the wrongdoing, not from the consequence of the wrongdoing. They see the scheme but not its ultimate failure. This is the perennial danger with narratives that include adharmic behavior - some readers are inspired by the behavior rather than warned by it. The Mahabharata had this unintended consequence: its rich portrayal of human cunning taught some readers how to be more cunning rather than why not to be.
One who doesn't worship Paramatma is described by a specific word. But notice something: if you take the words used to describe Duryodhana throughout the Mahabharata and place them in sequence, a name appears. From beginning to end, there is enmity - Duryodhana's entire life is defined by his enmity toward the Pandavas. He is described through his vices: his jealousy, his arrogance, his injustice. The entire epic names and describes him through his flaws. But consider: he never forgot the Pandavas for a single moment of his life. His mind was constantly on them. The Bhagavatam asks: what if that intense, continuous mental focus had been directed toward Paramatma instead of toward the Pandavas? Duryodhana could have been the greatest bhakta - the intensity was there, only the direction was wrong.
Do swans swim in muddy puddles? They don't - swans are always found in clear, pure water. That is their nature. 'Usukshayah manasah hamsah' - those with brahma-nishtha (those established in Brahman), those who dwell in Paramatma - they are like swans. They are 'manasa hamsas' - swans of the mind. The divine lake Manas Sarovar is pure, clear, vast. That is where such beings dwell. They don't wade in the muddy puddles of petty gossip, sensory entertainment, small-minded rivalries, and worldly anxieties. Not because they are forced to avoid these things - but because their very nature draws them to the pure and the vast. Just as a swan naturally seeks clear water, a mind established in Brahman naturally seeks the pure company of truth, wisdom, and devotion.
In stories about beautiful people and their romantic adventures - in tales of games and entertainment - who truly benefits? Who attains liberation through those? If someone reads a kavya (a poem or narrative text), the reader should gain wisdom and progress toward moksha through it. That is the standard by which all literature must be judged: does it uplift? Does it purify? Does it move the reader toward their true goal? Literature that merely entertains, that tells about beautiful people and their pleasures - it may be enjoyable but it doesn't liberate anyone. Only literature that points toward the Divine, that reminds us of our true nature, that makes Paramatma vivid and present - only such writing earns the highest praise. The Bhagavatam is the supreme example of such liberating literature.
We do karma - we perform our daily duties. We do nitya karma (obligatory daily practice). We do naimittika karma (occasional duties performed on special occasions). We do sandhyavandanam (dawn-noon-dusk prayers). We do pitru tarpanas (water offerings to ancestors), shraddhas (memorial rites), and other observances. We do all of this - and then what? What happens to all this accumulated karma? This is the question Narada is pressing. All karma has a result - and the result of karma performed for oneself or for specific worldly goals binds the doer to the wheel of samsara. Even good karma, if performed with attachment to the result, creates bondage. The only way to perform karma that liberates is to perform it as an offering to Paramatma - 'Mayi sarvani karmani sannyasya' - surrendering all actions to the Lord.
Consider this: someone says 'I got married, I fell in love, there's this feeling - I should express it.' But then another says 'No, I don't have any such romantic feelings - the person is good, the relationship is good, so things are good.' These are two very different inner states. One person has a rich emotional investment in the relationship; the other is in it for more practical or dharmic reasons. Neither is necessarily wrong - but the level of attachment is completely different. The Bhagavatam doesn't teach that relationships are wrong. It teaches how to be in relationships without being consumed by them. The householder's life is honored - but it should not be the householder's prison. The family, the home, the relationships should be the context in which we practice devotion, not an obstacle to it.
What does it mean to offer the results of karma to Paramatma? The logic of offering makes sense when there is a tangible result to offer. But what about sandhyavandanam (the thrice-daily prayer)? It doesn't produce a visible result. If you don't do it, what sin comes? Can one even be said to 'offer the result' of a karma that has no obvious result? This is where the teaching becomes subtle. Even the karma that seems to produce no tangible result IS producing a result - the purification of the mind, the cultivation of a relationship with the Divine, the accumulation of subtle spiritual merit. These intangible results are real results. And offering these to Paramatma - 'I am performing this not for any reward but as an expression of devotion' - transforms the entire quality of the practice.
The body that came to do this morning's work - by the afternoon this very body has naturally, rightfully changed (the biological rhythms have shifted). So the midday prayer (madhyahnika sandhyavandanam) addresses a different phase of Paramatma's expression through the day. The three sandhyas - dawn, noon, and dusk - correspond to three different phases of time, three different qualities of light, three different states of prana in the body and in nature. Each sandhya marks a sacred threshold. The practice of acknowledging Paramatma at these three thresholds is not arbitrary tradition - it is a precise technology of remembrance, ensuring that throughout the entire waking day, the Divine is acknowledged, remembered, and honored at least three times regardless of all other activities.
The great ones with fulfilled, effective jnana (knowledge that has truly ripened into realization) - what more is there to tell them? They are themselves the supreme beings. 'Bhavan amogha-drit suchi-shravah' - you (Vyasa) are of unerring vision, pure hearing. 'Amogha-drit' means your sight/vision never misses - whatever you see, you see truly and completely. 'Suchi-shravah' means your ears are pure - you hear only what is true and worth hearing. These qualities - pure perception and pure hearing - are what make a true teacher. A teacher can only teach what they have truly seen and truly heard. Their transmission is only as pure as their reception. Narada is praising Vyasa's exceptional qualifications before delivering the crucial instruction about what is still needed.
They married women of questionable virtue. They appropriated everyone's pride and wealth. They abandoned sandhyavandanam (the essential daily prayer practice). They ignored the dog at the door. (This is a description of people who have fallen from dharmic life.) What happened? They fell into adharma not all at once but step by step. First a small compromise, then another, then the daily practices get dropped, then relationships degenerate, then ethics erode. This is how life falls apart - not in one dramatic crash but in a series of small abandonments. Each small abandonment makes the next one easier. The warning of Bhagavatam is: don't abandon sandhyavandanam (the thread connecting you to the Divine), because once that thread breaks, everything else can unravel.
Narada continues speaking to Vyasa: 'You know exactly what work needs to be done. You are the greatest jnani. So - from the most ordinary person to the most learned scholar, everyone is bound in samsara (the cycle of existence). What is needed to free them from samsara? You know this. You have the knowledge, the skill, the divine mandate. What you must now do is compose a work that directly addresses this need - not obliquely, not as a subplot within a vast narrative, but directly and fully. The Bhagavatam must be the cure for samsara - presented so clearly, so beautifully, so compellingly that even the most ordinary person can receive it and be freed.' This is the commission that Narada places before Vyasa.
Without revealing Himself, hiding everything, Paramatma bears so much for our sake - He is always working behind the scenes for our benefit, never announcing Himself, never taking credit. That is why we are making so much commentary on this - because in one word here there is everything: 'Urukrama' - Vishnu, the one who takes vast, incomprehensible steps. This is one of the great names of Vishnu. 'Uru' means vast, wide, great; 'krama' means step or movement. He takes steps so vast that they span the universe - yet He doesn't advertise this. His greatest works are done in silence. The Vamana who took three steps that encompassed everything, the Narasimha who came in the liminal moment between day and night - all His greatest acts happen in the spaces we don't even notice.
Narada instructs Vyasa: 'With your divine vision, recall, bring forth, make manifest. Enter into yoga, enter into samadhi, and from that state of deep inner stillness, recall the lilas (divine plays) of Paramatma. See them clearly with your divine sight. Let the entire narrative come through you not from memory or from external sources but from direct yogic vision.' This is how the Bhagavatam was composed - not from scholarship or research but from yogic vision. Vyasa sat in meditation, and in that state the entire Bhagavatam was revealed to him as direct vision. He then composed it in language for the benefit of others. This is why the Bhagavatam has a quality that no amount of learning can replicate - it is the fruit of direct divine experience.
That is precisely why Shankara said what he said about Shuka. Because: for every opposing impulse (vikara) that comes one's way - if the wise one responds with their own vikara (agitation, reaction), what kind of steadfast person (dhira) are they? The truly steady person (dhira) is one who, when vikara arises in the surroundings, remains unshaken. 'Dhira' = dhi (intelligence/Atman) + ra (those who relish it, those absorbed in it). One who is drunk on the Atman. When you're deeply intoxicated by the Atman, the fluctuations of the external world simply cannot reach you. Not because you suppress them or fight them - but because you're absorbed in something so much more real, so much more satisfying, that the external fluctuations simply don't register.
'Yadad jugupshitam dharma-krite anushasatah' - protecting dharma may sometimes require saying or doing things that appear distasteful or harsh. To punish adharma, to protect one's rightful claim, to take back what was unjustly taken from another - these things sometimes require what looks like severity. This is not adharma dressed as dharma. This is the complexity of real dharma in the real world. The Gita teaches this: Arjuna must fight, though fighting is not joyful. Dharma sometimes wears an uncomfortable face. A parent who disciplines a child is performing dharma even if the child cries. A judge who sentences an offender is performing dharma even if the offender suffers. The discomfort of the act does not negate its righteousness - only the intention behind it determines whether it is dharma or adharma.
If you write a kavya (text), what must also be achieved? What is the result of a good kavya? Those who practice adharma must be led through the story to see why adharma leads to ruin - so that they themselves decide to abandon it. The sinner must see the story of sin and its consequence, and on their own initiative decide: 'I will not do this.' This is the art of great literature: not preaching, not commanding, but showing. Show the person who chose adharma, and show everything that followed from that choice - completely, honestly, without flinching. When a reader sees that fully, the teaching happens naturally. That is why the Bhagavatam is composed the way it is - not as a rulebook but as a vast, detailed, compassionate mirror in which every human being can see themselves.
The meaning (artha) of the Mahabharata is not wrong. The writing (vakya) is not wrong. The Mahabharata is a masterpiece. But here is the problem: the number of people who misunderstand the real meaning of the Mahabharata is greater than the number who understand it correctly. People take from it what they want: the battle strategies, the political intrigues, the arguments for why wrongdoing is sometimes justified. The Bhagavatam's warning to Vyasa: even your most perfect work is being misread by most of your readers. They are extracting the poison and ignoring the antidote. This is not your failure - it is human nature. The solution is to compose something where the possibility of misreading is minimized - where the teaching is so direct and pure that it is nearly impossible to extract poison from it.
Except on the path of nivritti (withdrawal from the world), true happiness does not arise on the path of pravritti (engagement with the world). 'Pravartamanasya gunaih anaatmanah, tato bhavan darshaya cheshtitam vipra' - therefore, O Brahmin (Vipra, addressing Vyasa), show your actions - compose a work that demonstrates this truth. The fundamental teaching is: pursuit of pleasure through the world of Prakriti (gunas) cannot produce lasting happiness. Every pleasure obtained in the material world comes with an expiry date. And when it expires, the suffering is proportional to the attachment that was invested. Only when consciousness turns toward its own source - toward the Atman, toward Paramatma - does a happiness arise that is not dependent on external conditions and therefore does not expire.
Before the Mahabharata was composed, there were people who knew the Vedas, who followed the shastras, who practiced what they learned, who lived the knowledge they had received. They were a different kind of person - disciplined, devoted, capable of sustained practice. The question Narada raises is about the next level of people: those who live after the composition of the Mahabharata, in the Kali Yuga, who do not have the same natural capacity for discipline and practice. For them, the Vedic knowledge alone - though eternally valid - has become inaccessible. They need something different in form though not different in substance. They need the same eternal truth packaged in a way that can reach them despite their limitations. That is the Bhagavatam's unique mission.
'Yoga-bhrastah abhijayate' - even one who practiced and fell (yoga-bhrastah), even one who started and left in the middle, even one who was carried away in the middle of their spiritual journey - they too are born into circumstances that allow them to continue. They are born into families of good character, families of spiritual wealth. This is remarkable: the very fact that you have some inclination toward the Divine, some resonance with these teachings - that is evidence that in a previous birth you were on this path. The capacity to hear spiritual teaching with receptivity is not ordinary. It is the accumulated merit of previous lifetimes of practice. Even incomplete practice in one life carries forward to the next.
Namaskaram (salutations, paying respects). Why? What was Ravana's primary arrogance, his greatest pride? 'No one else can cross the ocean and reach Lanka.' This was his certainty, his conviction, the fortress of his confidence. And that very certainty became his destruction. The irony: Ravana built his fortress of arrogance on what he believed was an impenetrable reality, and it was precisely that perceived reality that became the pathway for his downfall. Ram built a bridge - the very ocean Ravana thought impassable was crossed. Our greatest attachments and certainties are always exactly where the Divine will come to teach us. What we are most sure of is most likely to be the site of our greatest learning.
Will difficulty come? Will there be loss? None of that will happen. 'Aptah abhajatam svadharmatah ko varta' - for those who don't serve Paramatma, what good comes? This is the core argument: you might think that worshipping Paramatma is a separate, additional activity on top of everything else you need to do. But the opposite is true: without that central connection to the Divine, everything else in life becomes unstable. Without Paramatma as the anchor, all the worldly efforts - earning, building, relating, achieving - have no lasting foundation. Whereas with Paramatma as the center, everything else falls into its proper place. This is not blind faith - it is the observation of how life actually works for those who have made this their foundation versus those who have not.
The primary thing is to fix the mind on Paramatma. 'Ko varthaaptah abhajatam svadharmatah - tasyaiva hetoh prayateta kovidah - na labhyate yat bhramatam upary adhah' - what cannot be obtained by wandering up and down through all the three worlds - through heaven, earth, and the underworld, through all forms of effort, all kinds of seeking, all paths of the world - that very thing can be obtained through devotion to Paramatma alone. What is that thing? The peace, fulfillment, and liberation that we are all ultimately seeking. We wander through so many lives, so many experiences, so many achievements and failures - trying to find it. It cannot be found 'out there.' It can only be found by going in - to the Atman, to Paramatma who dwells within the Atman.
Some may argue: 'Your Puranas are useless - a person's karma gives them their result. If they sin, difficulty comes. If they accumulate merit, something good comes. The Puranas have nothing to do with it.' This is the challenge of the purely mechanical, cause-and-effect view of karma. And up to a point it is correct: karma does give results. But the Bhagavatam's answer is subtler: the same karma that binds when performed for oneself liberates when performed as an offering to Paramatma. The karma itself changes its character depending on the consciousness in which it is performed. This is not mysticism - it is the deepest psychology: the same action done with love and surrender has a completely different effect on consciousness than the same action done with selfishness.
This - Paramatma, devotion to Paramatma, the Bhagavatam - is the root of all happiness. And samsara (the world of attachment and rebirth) is the root of all sorrows. Yet even knowing this, Narada says: 'Though samsara is the root of so many sorrows, once you find it, don't let it go!' This seems contradictory - why hold onto the cause of all sorrows? The answer: it is not samsara itself that is the problem but our relationship with it. The world is exactly where the Lord has placed us for our growth. To run away from the world is not the answer. To engage with the world fully, with awareness, with devotion, offering everything that arises within it to Paramatma - that is the answer. Don't run from the classroom. Transform the classroom into the temple.
Throughout your entire life you will not be able to leave the Bhagavatam. You may stop eating. You may stop your household life. You may let go of your attachment to your children. You may let go of everything else. But the Bhagavatam - once it enters your heart - you cannot leave it. This is the nature of true rasa (spiritual taste/bliss): once experienced, nothing else satisfies. A person who has tasted the mango cannot be satisfied with stones, no matter how well polished. Once the Bhagavatam reveals its sweetness - its deep love, its profound wisdom, its constant presence of the Divine - the one who has tasted it cannot be lured away by anything the world offers. This is the supreme 'addiction' - the only addiction that actually liberates.
Two people are talking to each other here - and both of them are him. Everything is drama. He is the Swami; he is also the Swami. Both Narada's avatar and Vyasa's avatar are expressions of the same Paramatma engaging in a divine conversation for our benefit. Narada is a portion of the Lord; Vyasa is a portion of the Lord. Their conversation is the Lord talking to Himself - for our benefit. This is the deepest meaning of 'lila' - divine play. The entire Bhagavatam is Paramatma's conversation with Himself, enacted in human form for the upliftment of human consciousness. When we enter that conversation as listeners, we are invited into the Lord's own inner dialogue about the nature of reality, consciousness, love, and liberation.
Singing the Lord's names, meditating on the Lord's qualities - these are the supreme practices. But you (Vyasa) are not teaching the way to practice these, the method (vidhanam), says Narada. You're giving philosophy, history, dharma instruction - but not the direct path of name-chanting and quality-contemplation. 'But why do we need all that?' many people might ask. 'These are simpler times - we need complex philosophical instruction.' No - the direct path of bhakti through nama-sankirtana (chanting of names) and guna-dhyana (meditation on qualities) is not simple in the sense of being primitive or infantile. It is the most direct route to the deepest realization. Philosophy is the map; bhakti-practice is the journey. Both matter, but the journey matters more.
'What do you say, ultimately?' Narada answers: 'Not what I say - what all the Vedas say, what all the shastras say.' 'Idam bhuh pumsah - all the tapas (austerity) and shrutam (learning) that a person practices and accumulates...' The Vedas have a singular verdict. All the learning, all the austerity, all the religious practice, all the scholarship - what is it all for? What is the single ultimate fruit of all this effort? The Vedas say with one voice: it is to please Paramatma, to come to Paramatma, to know Paramatma. All human seeking - in every field, through every means - is ultimately seeking the one thing: the Infinite, the Absolute, Paramatma. Even when we don't know it, even when we think we're seeking something else entirely, we are seeking Him.
This is 'uttama-shloka-guna-anuvarnana' - describing and singing the qualities of the supremely praised One (Uttama-shloka is a name of Vishnu - the one who is praised in the highest songs). The chanting and singing of Paramatma's names is itself the supreme result - all other results are subordinate to this one. Now Narada speaks in his own voice, sharing his personal story: what was the result he himself received from serving the great mahatmas? His own story is the most powerful argument for the teaching he's giving Vyasa. 'Don't just take this on faith - let me tell you what happened to me.' Personal testimony from a liberated being is the most compelling kind of teaching.
Narada says: 'I appeared to be just a child, looking at me no one would have guessed anything special. But whether from the influence of those great mahatmas I served, or from my own previous-life spiritual merit, I do not know - all the games were forgotten. I had no interest in children's games anymore. Previously I had been an ordinary child playing ordinary games. But after hearing the great ones speak, after serving them, something changed. My entire orientation shifted. The games that had seemed so important suddenly seemed utterly unimportant. This shift did not come from effort or discipline - I did not force myself to stop playing. It happened naturally, spontaneously, as a consequence of being in the presence of truth and serving those who embodied it.'
Narada describes an incident: like a leaf-plate that has been eaten from and discarded - there may be a few grains of rice remaining on it. The child (Narada in his previous life) went and put his hand in and ate those few remaining grains. This is a beautiful metaphor: the child ate the 'prasad remnants' of the great mahatmas - the leftover teachings, the fragments of conversation he could hear, the few words that reached him as he served them. And those few 'leftover grains' - those remnants of great knowledge - were enough to transform his entire being. Great teaching doesn't need to be systematic or complete to transform. Even a fragment of true wisdom, received at the right moment by a receptive heart, can change a life entirely. Narada was transformed by fragments.
When unwavering bhakti (devotion) for Paramatma arose, then rasa (spiritual taste) appeared. 'This is better - this Bhagavat-katha (the Lord's stories), this bhajana, this contemplation - it is better than everything else.' Once that inner conviction arose - not as an intellectual conclusion but as a direct experiential knowing - everything changed. The great ones went away at the end of the rainy season (they would travel during the eight non-monsoon months). The child-Narada was bereft. He had experienced the rasa, but the source had departed. And in that separation, something deepened further. The grief of the departed teacher is itself a spiritual practice - when you truly miss the Divine, when you feel the pain of Its apparent absence, you are drawn deeper into the search for It.
'While barely-formed words were being spoken (by the mahatmas) - while I was hearing their imperfect transmissions, their half-completed teachings, their conversation among themselves that was not even directed at me - through even that incidental service, such bhakti for Paramatma arose in me.' Tasyaivam venu-raktasya - of one who was becoming so absorbed in this. And then: 'Prakrtasya havih' - like an oblation (havih) offered into the sacred fire, my mind became an offering into the fire of divine love. The moment of transformation: the mind, which had been occupied with children's games and ordinary concerns, suddenly became an oblation - completely consumed by the fire of love for Paramatma. This is the alchemy of satsang (company of the wise): you don't make the transformation happen, it happens to you.
Three things are sufficient - and if these three are truly understood, everything is understood: what we ARE does not exist (the false self, the ego, is not real); what we EAT does not exist (the matter we consume does not constitute us); what we DO does not exist (the actions performed by the false self are ultimately not real actions). That is enough. That is sufficient. This one sentence is the root of all jnana (knowledge). 'Nahi nahi' - never never - does our conventional sense of self, our consumption, or our actions constitute the ultimate reality. What IS real? The Atman - the consciousness that witnesses all three (the being, the eating, the doing) without being any of them. To know this, to realize this, is the entirety of the spiritual path.
If karma is offered to Paramatma, the very same karma changes its nature. Karma done for oneself - with attachment, with expectation of result for oneself - that karma gives sin (or merit, which also binds). But karma offered to Paramatma - the very same action, with the same physical execution, but with the inner attitude of surrender and offering - that karma removes sin and leads toward liberation. Even a small amount of such dedicated karma is transformative. This is the teaching of the Bhagavatam on karma: the transformation doesn't require changing what you DO so much as changing the CONTEXT in which you do it. The same cooking, the same working, the same speaking - when all of it is offered to the Lord - becomes sacred.
They can cross over, can they not? In the same way: the karmas you perform that generate samsara (bondage to the cycle of existence) - those very same karmas, when performed as an offering to Paramatma (paramatmarpanam), give moksha (liberation). Samsara and moksha are not determined by the type of action but by the consciousness in which the action is performed. A grain of salt in a cup of water makes the water undrinkable. The same grain of salt cast into the ocean has no effect. The action (offering salt) is the same; the context is different. Our individual karmas performed for ourselves are the salt in a cup - they create a concentration of karma that binds. The same karmas offered to Paramatma are cast into the infinite ocean - they dissolve, they don't bind.
In experience (bhoga) or in separation (viyoga) - if the mind doesn't get entangled, doesn't make it personal, doesn't cling - moksha (liberation) comes. 'Oh, He gave such wonderful enjoyment - and then He took it back so soon! He gave what He gave, but now what?' This reaction is the problem. When joy comes: 'Thank you, Lord - you've given this beautiful experience.' When it leaves: 'Thank you, Lord - you've taken this back.' In both giving and taking, He is the Lord. Our suffering comes entirely from the gap between what is and what we think should be. When that gap closes - when we are equally at peace with what is given and what is taken - that is liberation. Not the absence of joy or sorrow but the absence of clinging to either.
Those who sing the qualities of Paramatma, those who chant His names, those who remember Him - that is the supreme karma. And by what karma can Paramatma be truly reached? By this karma alone - the karma of remembrance (smarana), chanting (sankirtana), meditation (dhyana), and praise (stuti) of Paramatma. All other karmas are useful in their place but they are means, not ends. This karma - the karma of devotion and remembrance - is both the means AND the end. When you chant His names, you are already in His presence. When you meditate on His qualities, you are already in relationship with Him. There is no gap between the devotional practice and the devotional realization - they are the same thing at different intensities of absorption.
Cannot control the sense-objects - they are beyond individual control. But the Lord has given me that aishvarya (divine wealth and capacity) - the capacity to respond to sense-objects with wisdom rather than with compulsion. Narada concludes his teaching to Vyasa: 'Pava bhadra shruta shrutam vibho samapyate ina vidambu buchchitam akhyahi duhkhaih muhurarjitaatman' - 'Tell me your story fully, O Lord of pure hearing. What is the source of your dissatisfaction? Tell me what is troubling that Atman that has been refined through so many sorrows and experiences.' Narada turns the conversation back to Vyasa: having told his own story and delivered his teaching, now he invites Vyasa to fully examine and articulate the source of his incompleteness - so that the composition of the Bhagavatam can begin from that place of complete clarity.