వామన బలి: త్రివిక్రముని పాదాలు మరియు బలి శరణాగతి

Vamana and Bali: Trivikrama's Steps and Bali's Surrender

bhagavatam Kandadai Ramanujacharya

త్రివిక్రముని పాదాలు ముల్లోకాలను కొలిచాయి. బలి ప్రభువు అన్నీ తీసుకున్నాడని గుర్తించి 'ఇప్పుడు కూడా నన్ను నేను సంపన్నుడిగా భావిస్తున్నాను' అని పూర్ణ శరణాగతి చేశాడు. బ్రహ్మ కాళ్ళు ప్రభువు కిరీటానికి చేరలేకపోయినప్పుడు ప్రభువు శ్రీపాద తీర్థం సర్వ భక్తులకు వరంగా ఇచ్చాడు. 'నాకు అన్నీ ఉన్నాయి' అన్నవాడి సంపద అంతా కరిగిపోతే - పూర్ణ శరణాగతి మాత్రమే మిగులుతుంది.

Trivikrama's cosmic strides cover all three worlds. Bali, recognizing the Lord has taken everything, surrenders completely - "I consider myself wealthy even now; I have everything, nothing lacks." When Brahma's feet could not reach the Lord's crown, the Lord gave Shripada tirtha (the water from His feet touching Brahma's pot) as a gift to all devotees. The session teaches that the one who said "I have everything" finds his entire wealth dissolved - and must then wholly surrender.

← Prev Next →
Vamana and Bali: Trivikrama's Steps and Bali's Surrender Kandadai Ramanujacharya bhagavatam

యో హి శరణ స్థితపద అంగులే శివర భవని అపోహరస్య జలార్ ద్రుణాయనే అస్మద్ గురువో భగవతో శ్రీ కసింఘో రామానుజస్య శరణౌ శరణం ప్రదజ్ఞే మాతా పిత్రాని హృదయ తనయాభిభూతి సర్వోభ్య దేవ నియమేన పదన్వయామః ఆద్యజ్ఞన కులపతే ముకుడాభిరామం శ్రీమత్పదండి యుగలం గణమాభిమూర్ధ్ర భూతం దరస్య మహదాత్మయ భక్తనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోనిమాన్ భక్తాం శిరేణు పరకాల యదీంద్ర విజ్ఞాన్ శ్రీ వత్వరాం సురమునిం ప్రహతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చానూర వద్దరం దేవకీ పరమానంతం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప సంఖా నిర్మ్మాన నూపుర స్వమచితం రత్న జగణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిల పద్మ పత్రాక్షం వీర ధీమూత సన్నిభం ధ్యానవానం శిరోధనం కృష్ణం వందే యద్గురుం కుటిలానక సైరుక్తం పూర్ణ చతుర వివానం విరల కుండల పరం దేవం కృష్ణం వందే యద్గురుం శ్రీ వత్సాంకం మహోరస్కం మన మాలా విరాజితం శ్రేంఖ చక్రదలం దేవం కృష్ణం వందే దృశ్యం మందార రంఘ సంకృతం చారుభాసం సుతోపితం పరిహి పించావ సూడాంగం కృష్ణం పుందే జగత్గురుం రుక్మిణీ కేర సంయుక్తం పీతాంబర సుచోతితం అవాస్త తులసీ గంధం కృష్ణం పుందే జగత్గురుం గోపికానాం కుజద్వంద కుంకుమాం పిత వక్షసం శ్రీనిపేతం మహేశ్వరాతం కృష్ణం వందే జద్గురుం కృష్ణాష్టయమినం పుణ్యం ప్రాత ఉత్తాయ స్పతే కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ బ్రహ్మణే నమః వ్యాగం పచిత్ర నమస్తారం సిష్టే తప ఉత్సవ ధర్మకం అరాజనాత్మజ మున్తే సులధాతం తపోనిఖిం యాపాయ విష్ణు రూపాయ పియాస రూపాయ విష్ణువే నమో భవే బ్రహ్మ నిజలే వాసిస్తాయ నమో నమః యం ప్రవురజంత మనుపేత మపేత నృత్యం త్రిపాయనో నిరాకాతర ఆజువావ ఉచ్ఛేసి సమ్మయతయా పరవోపినేదో

సం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంధ్యాసం వాదుల కులపూటణం శ్రీ లంకాదియ కురో పుత్రం శహగోపమహం భజే ఆత్మది గురుభ్యో నమః భగవత్ బంధువులారా స్వామి త్రివిక్రమత్వాని ఆవిర్భవింప చేశాడు వామనుడు వచ్చి దాన జలధార చేతిలో పడయాని అతను కాస్త త్రివిక్రముడు అయ్యాడు. అలా పెరిగి భూమండలం మొత్తాన్ని ఒక పాదం తోటి నభోమండలం మొత్తాన్ని రెండవ పాదం తోటి అంటే బలిచక్రవర్తికి ఉన్నటువంటి మూడు లోకములు. స్వామికి రెండు పాదాలతో సరిపోయింది. నేను భూలోక భూలోక భూలోక ఇక అతనిదంటూ ఏం లేదు. ప్రపంచం వేరే ఉంది కానీ అతని సామ్రాజ్యం లేదు. మరి వేరే వాడిది అతను ఇవ్వలేడు కదా, నేను మొత్తం భూమండలానికి అధిపతిని, త్రిలోకాధిపతిని, అలాంటి నన్ను 3 అడుగులు అడుగుతావా? అన్నాడు. మరి అది ఇవ్వలేకపోయావే. నువ్వు చాలా అమాయకుడవు ఇంత కొంచెం అడుగుతావా? ఇంకేమేం కావాలో కోరుకో అన్న బరుచక్రవర్తికి అదే మాటలు గుర్తు చేస్తున్నాడు. ఏమో ఇస్తానన్నావ్ నీ మొత్తం రాజ్యం నా రెండు పాదాలకు సరిపోయింది మరి మూడవ పాదం మోపటానికి నీదంటూ ఏది లేదు. వేరే వాడిది నీకు ఇచ్చే అధికారం లేదు. మరి మూడు అడుగుల మేరకు ఇస్తాను అన్నావు. మరి ఆడి తప్పిన వాడికి నరకం. రవరవం నిరయం వెళ్ళాలి కదా. మరి నరకానికే వెళ్ళు. విప్రలబ్ధః దదామితి త్వయాహంత్య ఆఢ్యమానిన అది పరమాత్మ పరమాత్మ బరిచక్రవర్తిని ఎందుకు బంధించాడు?

అన్ని చేశారు కదా, అడిగినవన్నీ ఇచ్చారు కదా, ఇస్తాను అన్నారు కదా. అంటే ఆఢ్యమానిన నేనే శ్రీమంతుడిని. నాకు అన్నీ ఉన్నాయి, నాకే కొడతలేదు. ఇంత గొప్ప శ్రీమంతుని దగ్గర ఇంత చిన్న కోరి కోరుతావా? అన్నారు కదా. అంటే నీలో అహంకారం ఉంది, పరమాత్మ దేన్నైనా సహిస్తాడు కానీ అహంకారాన్ని సహించడు. ఆ అహం అనేది ఒక ఆయనకే ఉండాలి, నేను అని ఆయన అనాలి. మనం అందులో నేను ఎక్కడికి? మనకు నేనుగా విడిగా ఉనికి లేదు మనకు. మన ఉనికి అతని అధీనం. అతి బ్రహ్మేతి చేతి వేద సంతమేనం తతో విజుగు. మనం ఉండాలి అంటే అతను ఉన్నాడని ఒప్పుకోవాలి. తెలియాలి. భగవంతుని ఉనికిని బట్టి మన ఉనికి కానీ అది లేకుండా మనకంటూ ప్రత్యేకమైన ఉనికి ఇక్కడ లేదు. అది గుర్తించక నేను నాది నేను శ్రీమంతుడను ఏమైనా ఇస్తాను అందుకు అన్నీ నాకు ఉన్నాయి అన్న వాడి నోట ఇవ్వలేదు ఇవ్వలేకపోయాని అహంకారాన్ని తొలగించడానికి చేసిన ప్రయత్నం. అందుకే ధర్మశాస్త్రం కూడా వామనావతార చరిత్రను అధ్యయనం చేసిన వారికి దర్పం, దంభం. తొలగుతాయి. ఇవి పోతాయి ఫలితం. దర్పం తొలగాలి అంటే పొరపాటున నేను ఎంత ప్రయత్నిస్తున్నా నాకు అహంకారం పోవడం లేదండి అనుకుంటే పొరపాటున ఎవరూ అనుకోరు. నా మాట అన్నామంటే తప్పేంటి ఇదంతా నాదే కదా నేనే కదా. అనుకుంటాం. కానీ మనం నేను కాని దాన్ని నేను అనుకుంటాం. నాది కాని దాన్నే నాది అనుకుంటాం. కాబట్టి ఆ అలాంటి దోషం పోవాలంటే వామన చరిత్ర బలి నిగ్రహాన్ని చదవాలి అని చేస్తాం. ఈ రీతిలో అందుకే మనం చాలామంది గురించి చెప్పుకున్నాం. పరమాత్మ యొక్క అన్ని అవతారాల కంటే వామన అవతారం చాలా వాత్సల్యం గల అవతారం. అడగకుండా మనందరిని పవిత్రులను చేసిన అవతారం. తన పాదమును సకల భూమండలం మీద పెట్టేసి పాదధూడిని మనందరికీ ప్రసాదించి.

బ్రహ్మ దాకా వెళ్లి పాద గూడి సరిపోదేమో అని మనందరికీ పాద ఉదకం అంటే శ్రీపాద తీర్థం అంటారే అది ప్రసాదించిన అవతారం వామన అవతారం. ఉన్నవాడు కొద్దిగా ఉంది అనుకున్నవాడు ఎంతగా గర్విస్తాడో భగవంతుని సొత్తును నా సొత్తు అనుకోవటం ఎంత తప్పో. భగవంతునికి భగవంతునికి అర్పించకుండా నాది భగవంతునికి అర్పిస్తున్నాను అంటే ఎలా అంటే శృంగభంగం తప్పదు. ఇందులో చాలా నీతి పాఠాలు, చాలా గుణపాఠాలు ఉన్నాయి మన అవతారంలో. పరమాత్మ యొక్క సౌశీల్యం, పరమాత్మ యొక్క వాత్సల్యం. ఎందుకంటే యాచకోడిగా రావటం. రుణాదపి లఘు స్థూలః స్థూలాదపిచ వ్యాచకః అని చెప్పారు. లోకంలో అన్నిటికంటే సులభమైనది ఏంటి అంటే ఒక గడ్డి పూచ. కదా గడ్డి పోచ కంటే చులకన పత్తి దూది అంటాం చూడండి అది దానికంటే చులకన యాతకుడు అన్నాడు. అంత అన్నిటికంటే సర్వాధికుడు, సర్వోత్తముడు, సర్వలోకాధిపుడు, సర్వ నియంత అయినవాడు అన్నిటికంటే అతిచులక అయినటువంటి యాచకత్వాన్ని అంజీకరించడం. అది కూడా వామన రూపంలో పొట్టి వాళ్ళు ఉంటే ప్రతి వాడికి అవహేళన అంత దివ్య మంగళ విగ్రహుడు ఆజానుబాహుడు మనం పొట్టిగా ఉన్నా ఏయ్ నేను చాలా పొడుగు ఉన్నాను పొట్టి ఏం కాదండి పొడిగా ఉన్నాను అని కబురు చెప్పుకుంటాం మరి వాస్తవంగా ఆయనే ఆజానుబాహుడు అలాంటి స్వామి తన స్వరూపాన్ని తగ్గించుకొని తాను కృతవాడై యాచకుడై అది తన కోసం కాదు మనల్ని ఉద్ధరించడానికి. ఈ రీతిలో వామన అవతారంలో వాత్సల్యము, ఔదార్యము, సౌశీల్యము ఈ మూడు ఉన్నాయి. మనం చేసినటువంటి తప్పునే గుణంగా స్వీకరించి ఆ తప్పుతోటే మనకు మళ్ళీ గుర్తు చెప్పి మంచి దారికి తెచ్చిన అవతారం.

అందుకే నాకంతా ఉంది నాకంతా ఉంది అన్న వాడి తోటి నువ్వు చాలా ఉన్నవాడని గర్గించావు కదరా, నీ ఆస్తి అంతా వినగలిగిపోయింది మరి మూలాలుగా ఏం చేయాలి? ఏమంటావ్? లేదంటావా? ఇస్తానండి లేదంటే లెక్క తెరుసు కదా. ఏం చేస్తావు మరి? ఇలా అడిగాడు స్వామి కావాలని ఇప్పుడు ఏమంటాడు అంటే. ఏవం విప్రకృతో రాజన్ బలిహి భగవతాసురః విద్యమానోపి అభిన్నాత్మ ప్రత్యాహ అవిక్రమం వచః ఇలా స్వామి పలికితే విద్యమానోపి అంటే లేదని మరి ఇంకేమంటావ్ లేదని ఇంకేం చేస్తావ్ అని అంటున్నా అభిన్నాత్మ తన మనస్సులో ఉన్న సంకల్పాన్ని మాత్రం మార్చుకోలేదు. వామే ప్రయత్నం చేస్తున్నాడు ఏమంటావ్ లేదు కదా ఇవ్వలేవు కదా అంటే అవునండి ఇవ్వలేనండి అనటం లేదు ఇన్ని రకములుగా భేదించడానికి ప్రయత్నించిన మధ్య ప్రవృత్తి అభిన్నాత్మ తన సంకల్పంలో ఎలాంటి మార్పు లేనివాడుగా ప్రత్యాహ అవిక్రమం ధైర్యంగా అని చెప్తున్నాడు. దైన్యంగా చెప్పడం లేదు. అయ్యో ఇది అయిపోయిందే ఏంటి కాకుండా దైన్యం లేదు. జీరునిగా చెప్తున్నాడు అవిక్రమం వచః యజ్యుత్తమ శ్లోక భవాన్ మమేరితం వచః వ్యరీకం సురవర్య మన్యతే కరోమ్యుతం తన్నభవేత్ ప్రలంభనం పదం తృతీయం కురు తీర్ష్ణిమేరితం ఉత్తమ శ్లోక అంటున్నాడు. మహానుభావుల చేత కీర్తించబడేటువంటి స్వామి భవాన్ మమేరితం వచః వ్యలీకం మన్యతే. నేను చెప్పిన మాట అబద్ధం అవుతున్నదని మీరు అనుకుంటే కరోమి రుతం దానిని నేను నిజం చేస్తాను తన్నభవేత్ ప్రలంభనం నేను పలికిన మాట వంచన కాదు మోసం. సముఖాలు కాకూడదు. ఏం చేస్తావు? పదం తృతీయం కురు శీర్ష్ణిమే నా శిరస్సు ఖాళీగానే ఉంది. ఈ మూడవ పాదాన్ని నా శిరస్సులో ఉంచవయ్యా.

ఇంత భూమిలో ఆక్రమించుకున్నావు, అందరినీ పావనం చేశావు, మరి ఆ పద తోడి నా చిరస్సుకి పోవద్దు. ఉత్తమ తోడు కాబట్టి ఆ 3వ పదాన్ని నా చిరస్సున పెట్టి అంటే నేను నన్ను నీ వాడిని చేసుకో అన్నమాట. పంచమంతా నీ వాని చేసుకుంటే ఏం లాభం? నన్ను నీ దాసులు అంటే కదా. కాబట్టి నన్ను నీ వాని చేసుకో. అదే అప్పుడు వచ్చేసింది. ఇప్పుడు మారాడు అన్నమాట. స్థితి మారింది. పంచం మొత్తం కాదు, నేను కూడా నీ దాసుడినే కావాలి కదా. దాస్యానికి గుర్తు పాదస్పృహిస్తే. అలాంటి నీ పాదాన్ని నా శిరస్సున ఉంచు. అప్పుడు మూడవ పాదం. ఫలం కూడా నీకు ఇచ్చిన వాడిని అవుతాను. నా మాట అబద్ధం కూడా కాదు. బిభీమినాహం నిరయాత్ పదచ్యుతః నా పదవి పోతుందని నరకానికి పోతానని నాకు భయం లేదు. నేను భయపడను. నా పాశబంధాత్ వ్యసనాత్ దురత్యయాత్. ఏదో వర్ణుని పాశంతో కట్టేశాడు దానికి నాకు భయం లేదు. నా పాశ బంధ యసనాద్యురత్యయాత్ దాతలేనంతి పెద్ద ఆపద వచ్చింది దానికి నేను భయపడను. నైవార్ధ కృశ్యాత్ భవతో వినిగ్రహాత్ అయ్యో దారిద్ర్యం వచ్చి జబ్బంతా పోయిందే అని బాధపడను, మీరు నన్ను బంధించారే నిగ్రహించారే ఓడించారే దానికి బాధపడను. సాధువాదాత్ పురుషముద్విజేయత అయ్యో భయపడే ఎవర్కి అబద్ధం ఆడాడు. అయితే ఎవర్కి ఉత్తముడు కాదు. ఆ ఒక్క మాటకు భయపడతాను. ఇవన్నీ నన్ను భయపెట్టేవి కావు. ఎందుకంటే మొదటి నుంచి రాజ్యం లేదు కదా. కొన్నాళ్ళు వస్తుంది కొన్నాళ్ళు పోతుంది. ఇవన్నీ స్థిరములు కావు. స్థిరమైంది కీర్తి. అపకీర్తి వస్తే భయపడతాను. అది తప్పా నాకు నరచంద్ర అని. అది భ్రంశం రాని అలాగే బంధన రాని కష్టాలు రాని ఏ వచ్చినా నేను భయపడను ఒక్క అసాధువాద అపకీర్తికి భయపడతాను.

అది విక్రవర్తి ఆడిన మాట తప్పాడు. దాన్ని తట్టుకోలేను. తక్కిన వాటిని వినిపించినా కానీ ఎదుర్కోగలను. ఇది పెద్ద ఇండ్యూరియన్ విషయంలో మనం గొప్ప పడం. అదే అందుకే మనం వీడిని చదివించాడు కారణం అది. వృత విద్విజేయత పుంసాం శ్రాగ్యతమం మన్యే దండమరహత్తమాత్పితం నన్ను మీరు శిక్షించుట శిక్షించుట కాదు అనుగ్రహించుట. నిజముగా ఏది కీర్తి ఏది గొప్పతనం దేన్ని పుగడాలి యోగ్యుడైన వాడు యోగ్యుడైన వాడికి దండం విధించడానికి అంటే యోగ్యత ఏముందండి గొప్ప వాణి చేసి చింత బడువుట గౌరవమే అవమానం కాదు. తనకంటే చిన్న వాణి చేస్తే బాధ కానీ సకల లోకాలు చూసినేవు నీవు. నావి మూడు లోకాలే. 14 లోకావ్యమైన నీవు మూడు లోకావ్యమైన బంధిస్తే అవమానమా గౌరవం నాకు. నీ అతని వారు నన్ను బంధించడానికి దూరం వచ్చారంటే నాకు గౌరవం కాదని. కాబట్టి యోగ్యుడైన వారి చేత బంధించబడుట శిక్షించబడుట పుంసాం శ్లాధ్యతమం. పురుషులకు అది కొరియాడదగినది, మెచ్చుకోదగినది. యం నా మాతా పితా భ్రాతా సుహృదః ఆదిశ్యంతిహి ఎందుకంటే నన్ను ఇప్పుడున్న తిథిలో ఎవ్వరూ ఆదేశించలేరు. నన్ను ఎవ్వరూ శాసించలేదు. ఎందుకంటే నేను త్రిలోకాధిపతి. మా అమ్మ తప్పురా అనడు, మా నాన్న అనడు, మా మిత్రులు అనడు, ఒక గురువుగారు అన్నాడే వారు అనలేదు. అది మాత కానీ, పితా కానీ, భ్రాత కానీ, సుహృత్ మిత్రుడు కానీ నన్ను ఆదేశించే వాళ్ళే లేరు. అందరూ నా అధికారానికి, నా సంపదకు, నా ఔదార్యానికి. తల ఒట్టి ఊరుకున్నాడు మాట్లాడటం లేదు. నేను ఎక్కడ అది చెప్పాను కదా. గురువుగారు చెప్పారు అంతే. గురువుగారు ఏం చెప్పారు ఇవ్వద్దని చెప్పారు. అధర్మాన్ని చెప్పారు ధర్మాన్ని చెప్పలే. అబద్ధం ఆడితే తప్పు కాదని చెప్పారు.

కానీ మూడు లోకల రాజ్యం వచ్చిన తర్వాత ఇప్పుడే జాగ్రత్తగా ఉండురా గర్వించకు అని చెప్పాడా? సకల లోకాపది ఇంకోడు ఉన్నాడురా మనమంతా వాడి చేత ఒకలమే కొంచెం అక్కడ జాగ్రత్తగా ఉండు అని చెప్పాడా. గురువు గనక చెప్పి ఉంటే నువ్వు ఎందుకు వస్తావు రేపటికి? ఇతర రాజ్యాన్ని హరించడం ఏ శాస్త్రం? ఏం న్యాయం ఒప్పుకుంటుంది? అంటే రాజ్యం వీరభోజ్యం ఒక మాట. ఎప్పుడు అది? నీలో లోపం ఉంటే వీరభోజ్యం. దయచేసి పోతే నీ రాజ్యం నీకు ఉంది కదా? వాడి రాజ్యం వాడికి ఉంది. ఎందుకు అక్రమించారు నువ్వు? ఏం అవసరం వచ్చింది? మరి దగ్గరుండి యజ్ఞం చేయించి మూడు లోకాలను ఆక్రమించినటువంటి గురువుగారు ఏం చేసినట్టు? ఏం భోజించారు? మంచిదే అధికారం ఇవ్వు, శాశ్వతం ఇవ్వు కానీ గురువుగారు ఒక మాట చెప్పాలి నాయనా రాజ్యం వచ్చిందని గర్వించకు. తథా రాజు గర్వించలేదే. వాడికి మూడు లోకాల రాజ్యం ఉంది తథా రాజు యుద్ధం చేయకుండా ఉంది. తథా రాజు ఎవరితో యుద్ధం చేయలేదు. సరే ఏదో ఒక సంఘటి చేశారు భగవంతుడు చేశారు. సంఘటి చేశారు అది వేరే సంఘటి చేయాలి కాబట్టి చేశారు. ఆయన ఆజ్ఞ ఆయన ఆజ్ఞ ఇచ్చాడు ఈయన వచ్చాడు. ఇద్దరు అదే వాడుకున్నారు. ఆ ఇంకా అదే వాడుకున్నారు వేరే సంఘటి. కానీ హిందువుడి మీద కానీ ఏ లోకాని మీద ప్రహ్లాదుడు వెళ్ళలేదు కానీ సహజంగా అందరూ అతనికి దాసోహం అన్నారు అయ్యా మీ ఆజ్ఞలో ఉంటాం మేము మీలాంటి వారు తదనం మాకు ఆమోదకరం మీరే శాసించండి పరిపాలించండి స్వచ్ఛన్నంగా ఇచ్చారు అచ్చా అలా ఇచ్చిన అతనిలో అవినయం లేదు, గర్వం లేదు. నేను తోటే స్వామి పరిపాలకుడు వాడే పరిపాలిస్తాడు అని చూసిన మహానుభావుడు. మరి అలాంటి నీతిని మా గురువుగారు చెప్పలేదు, మా అమ్మ చెప్పలేదు, మా నాన్న చెప్పలేదు, మా మిత్రులు చెప్పలేదు. మరి ఎవరూ చెప్పనప్పుడు సహజంగానే మనకి ఎదురేమీ లేదు అని తప్పు దారిలో పడతాం, అలాంటి వారిని మీరే చేతిరించాలి అందుకే. కోసం యోగ్యుడైన వారి చేత శిక్షించబడుట గౌరవమే కానీ అవమానం కాదు. యం న మాతా పితా భ్రాతా సుహృదస్య ఆది సంతిహి త్వం నూనం అసురానాం నః పారోక్ష్య పరమో గురుహు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నువ్వు కూడా నాటికాలు బాగా ఆడుతున్నావయ్యా. పేరుకు మాత్రం దేవతలకు మేలు చేస్తాను, దేవతా పక్షపాతివి అని చెప్పుకుంటున్నావు. నిజంగా మాకు నువ్వు గురువు.

పారోక్ష్యం అంటే ఇండే యొక్క డైరెక్ట్ గా వాళ్ళకు మిత్రులు అని ప్రకటించుకుంటున్నావు, మేలంతా మాకు చేస్తున్నావు. ఎందుకంటే 33 కోట్ల దేవతలలో ఒక్కడికైనా మోక్షం ఇచ్చారా అంటే స్వామి. మరాఠ జోలకు తానే వచ్చి చంపి కొందరిని చంపక కొందరిని అందరికీ మోర్షం ఇస్తూనే ఉన్నాడు మరి ప్రేమ ఏ రోజు ఉన్నట్టు పేరుకు మాత్రం వాళ్ళ స్వర్గం అంటే మీరు ఇట్నే మగ్గండి ఇదే ఉండండి మీ సహ వానని ప్రకారం చేసేయండి. కాబట్టి మహా త్వం పారోక్ష్యః పరమో గురుహు నీవు మాకు పరమ గురువు లేదా పారోక్ష్యం అంటే ఇండైరెక్ట్ అన్నమాట. ప్రత్యక్షంగా వారికి మిత్రుడవు, పరోక్షంగా మాకు గురువు అంటే మాకు హితాన్ని కలిగిస్తున్నావు. దేవతలకు ప్రియం కలిగిస్తున్నావు, మాకు హితం కలిగిస్తున్నావు. ఎవరని అంటారు గురువు అని? హితకారి గురువు కదా. గురువు ఏం చేస్తాడు? హితోపదేశం చేస్తాడు. ఇంకో సత్యం అబ్బాయి ఇంకో ఇతర ఆవిడ అబ్బాయి ఇంకో రంభ ఆవిడ వచ్చి మేనగది భోగాలు అనుభవించు అని వాళ్ళకి చెప్తున్నావ్. అన్ని భోగాలు ఈ ద్వారా ఇది పంపించి నీ నన్ను చేయబోతున్నావ్. కాబట్టి నీవు... మాకు హితం కలిగిస్తున్నావు. మాకేం నువ్వు గురువు. పారోక్ష్య పరమో గురుహు. యోనో అనేక మదాంథానం విభ్రంశం చక్షురాది చతు మేము రకరకాల మదములతో గుడ్డివాళ్ళమయ్యాం. పదవి, అధికారం, రాజ్యం, సంపద, భోగం, బలం, సైన్యం ఇలాంటి వాటితోటి బుద్ధి వాళ్ళమైన మాకు మీరు కన్నునిచ్చారు చక్షుహు ఆదిశక్తు. అంటే మా గుడ్డితనాన్ని పోగొట్టారు. మన భాషలో మా కళ్ళు తెప్పించారు అన్నమాట. మీరు కాదురా రాజులు, మీది కాదు రాజ్యము, నాది రాజ్యం. నేను ప్రభువును, నా మాట మీరంతా వినాలని. స్వయంగా వచ్చి చెప్పి మా కళ్ళు మీరు తెరిపించారు. చక్షురాదిశతు యస్మిని వైరానుబంధేన రూఢేన విభుధేతరాః బహవహ లేసిరే సిద్ధిం యాముహ ఏకాంత యోగినః ఏకాంత యోగులు అంటే పరమాత్మ మాత్రమే అంతా అని భావించేవారు. పరమాత్మ కంటే భిన్నమైన దానిని సేవించని ఏకాంత భక్తులు ఉన్నారే ఆ ఏకాంత భక్తులు పొందే సిద్ధిని మీరు మాకు ఇచ్చారు.

ఎలా వైరాన్ని కలిపించి మాకు వేతో మాకు అనవసరం ఏమ ఏ దారి తే మాకేం నిన్ను పొందుతున్నామా లేదా వైరాన్ని కలిపించి అది కూడా రూఢేన గట్టిది బాగా పాచుకొని పోయేటువంటి వైరాణు బంధముతో విభుదేతర రాక్షసులు. దేవతల కంటే వేరైన రాక్షసులు భగవోలేపిరే సిద్ధిన్ చాలామంది రాక్షసులు మోర్చమును పొందారు. ఎలాంటిది ఏకాంత యోగినః యామ్. మీ ఏకాంత భక్తులు ఏ సిద్ధిని పొందుతారో ఆ సిద్ధిని మేము పొందామండి అస్సురం పొందాము. అంటే నువ్వు ఇచ్చావు, నువ్వు మాకు ఇచ్చావు, వాళ్ళకి ఇచ్చావా? వాళ్ళకు కబురు చెప్పావు స్వర్గం ఇస్తాను అవతారం ఇస్తాను ఇవన్నీ ఇస్తున్నా కాబట్టి బంధం పెంచుతున్నావ్. వాళ్ళకి బంధం పెంచావు మాకు మోక్షం ఇచ్చావు. ఎవరి గురువు? మాకు గురువు ఏకాంత యోగిన తేనాహం నిగ్రహీతోస్మి భవత భూరి కర్మణా. బస్రస్త్య వరుణై పాసి నాతి వృయ్యుడే నా చెవుయతి. నన్ను మీరు వరుణ పాశాలతో బంధించారు. చెప్తున్నాడు ఎలాంటి వారో భూరి కర్మన. నువ్వు చాలా పెద్ద పెద్ద పనులు చేసేవాడవు. నువ్వు చిన్నవాడినా మా ఏముంది? అంత పెద్ద పనులు చేసే నువ్వు ఇంత చిన్న పనులు చేశావంటే నా గౌరవమా నీకు గౌరవమా? ఇలా వివాని వేయమని నాకు కూడా పరిచయం కాబట్టి బంధించాలంటే ఎవరికి అవమానం అండి నాకా నీకా? చిన్నవాడితో బతికి పడితే నాకు అవమానం. నువ్వు చాలా పెద్దవాడవు. నేను చాలా చిన్నవాడిని. నన్ను కట్టేసి నేను కట్టేసానని చెప్పుకోగలవా నువ్వు? నేను చెప్పుకోలేవు. నువ్వు మీ కై దొరికేది ఏమీ లేదు. మీలాంటి వారిని బంధించబడితే నాకు వచ్చే సిగ్గు లేదు. నాకు సిగ్గు ఏంటి? ఈ సిగ్గు పాట లేదు. నేను బాగా పాట లేదు. పరమాత్మ నన్ను కట్టేయడానికి వచ్చాడండి గర్వంగా చెప్పుకుంటారు. ఇంకా ఆనందం అభినందిస్తాను ఆనందం అభినందిస్తాను ఆనందిస్తాను నేను. నాకు బాధ లేదు. అంటే పరమాత్మ యొక్క పరమాత్మత్వాన్ని ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. విషయం తెలిసింది అప్పుడు. అంటే చాలు అది కూడా విజయ కదా ఈ జ్ఞానం కలిగించడానికి ఆ పని చేశాడు స్వామి. అనుగ్రహం ఇది నిగ్రహం కాదు. ఇలా పితామహోమే భవతీయ సమ్మతః ప్రహ్లాదః ఆవిష్కృత సాధువాదః.

ఇలాంటి దయను అనుగ్రహాన్ని నా మీద ఎందుకు చూపావా అనుకుంటే నా గొప్ప ఏం కాదు. మా తాతగారు ఉన్నారు. మీకు చాలా ఇష్టులు. పితామహమే. భవదీయ సమ్మతః నీకు చాలా ఇష్టం భవదీయ నీకు కాదు నీ వాళ్లకు చాలా ఇష్టం అంటే భాగవత భక్తుడు అన్నమాట నీ భక్తుడు అయితే మాకెందుకు పొద్దుపోతావ్ భవదీయ సమ్మతః నీ వారికి నీ భక్తులకు ఇష్టుడు. నీ భక్తులకు సంబతుడైనటువంటి మా తాతగారు ప్రహ్లాదః ఆవిష్కృత సాధువాదః. అతనే అందరి చేత ఉత్తముడు ఉత్తముడు ఉత్తముడు అందరిది అన్నారు. దెన్ అతను కూడా ఉత్తములు ఎలా ఉండాలి ప్రకటించాడు. సాధువాదమును ప్రకటించినవాడు అంటే ఉత్తముడు అంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అంటే ఉత్తమాచారాన్ని బాగా ప్రకటింపజేశాడు ప్రవర్తింపజేశాడు అలాంటివాడు భవద్విపక్షేన విచిత్రవైచసం సంప్రాపితః త్వత్పరమః స్వపిత్రా అతను భవద్విపక్షేన విచిత్ర వైశతం సంప్రాపితః ఆ ప్రహ్లాదుడు త్వత్పరమః నీ భక్తుడు. నీకంటే వేరే ఎవడు లేడు. అలాంటి వాడు నీకు శత్రువైన తన తండ్రితో చాలా శిక్షలు పొందాడు. ఈ మాత్మన అనేన జహాతి యోంతతః కిమ్ రిక్తాహారైహి త్వజనాస్య దస్యుభిహి కిమ్ జాయయ సౌతృతి హేతు భూతయా మచ్యస్య దేహైహి కిమెహ ఆయుష్యో వ్యయః ప్రహ్లాదుడు నిశ్చయం ఏంటంటే ఆయన చెప్పాడు హిమాస్వనానేన యహాతియోంతతా ఈ శరీరంతో ఏం లాభం ఉంది. ఇవాళ దీన్ని చూసుకొని ములుస్తారు. నేను చాలా బలంగా ఉన్నాను, నేను చాలా అందంగా ఉన్నాను, నేను చాలా దృఢంగా ఉన్నాను. తెలియనే కదా? దాంతోటి ఏం పని? ఎందుకంటావా? జహాతి యహా అంటావా? ఎవరికి అది విడిచి పెట్టిపోతుంది. అది విడిచి పెడుతుంది. కిమాత్మన అనేన జహాతివంతుతః కిమ్ రిక్తహారైహి స్వజనాస్యతస్సుభిహి.

రిక్సహారైహి ఎంత ఎంత ముద్దుగా చెప్తున్నారు అంటే పాలివారు జ్ఞాతులు అంటాం వాళ్ళు ఏం చేస్తారు రిక్సహారైహి భాగాన్ని పంచుకునే వాళ్ళు వాడెగో అప్పటి రేపు ఏంటంటే భాగ్యాన్ని పంచుకునే వాళ్ళు అన్నమాట. మన భాగ్యాన్ని పంచుకుంటే బానే ఉంటుంది కానీ మనకు తెలవకుండా పంచుకుంటారు. పేరుకు మాత్రం నీ వాళ్ళం అంటారు. స్వజనము అనే పేరుతో దొంగలుగా ఉన్న భాగాన్ని పంచుకుంటే పారివారితో ఏం లాభం? ఏం విక్తహారైహి స్వజనాస్యదస్యుబిహి కిం జాయయా సంస్కృతి హేతుహు హూతయా భార్య అంటాం. భార్యకు భర్త అంటారు కదా, ఎలాంటిది ఇది దాంపత్యం ఒక మాట చెప్పుకోవచ్చు. దాంపత్యంతో ఏం లాభము? ఎలాంటిది దాంపత్యం? సంసారాన్ని కదిలి లేదు కదా. వివాహం చేసుకున్నాం అనుకో ఇక మళ్ళీ పొరపాటున కూడా బయట పడలేము నిండా. పెద్ద గోతిలో పడ్డాము అన్నమాట. మనం దాని మీద ఉత్సాహం చేసుకుంటాం. చూడండి అందరూ నేను గోతిలో పడుతున్నాను లేపటి నుంచి. పత్రిక పని చేసి రాంగా నేను గోతిలో పడుతున్నాను. మీరందరూ వచ్చి ఆది కొట్టించండి మళ్ళీ లేవకుండా అన్నమాట. కాబట్టి సంసారంలో బాగా పడవేసేటువంటి భార్య లేదా భర్త ఇలాంటి వారితో కిం ప్రయోజనము? మర్త్యస్య గేహైహి కిము ఆయుషో వ్యయః ఇక ఇల్లు అంటారా? ఇల్లు కట్టుకోవడం, డబ్బు సంపాదించడం. ఇవన్నీ ఏ సైజ్ ఉన్న ఆయుష్యాన్ని తరగింప చేయాలి కదా ఆయుష్యాన్ని ఏం చేసే ఇండ్లతోటి ఏం పని సంసారంలో పడవేసేటువంటి భార్యాభర్త కళక్రం తోటి ఏం పని భాగాన్ని తీసుకొని నీ వాళ్ళని చెప్పుకుంటున్నా దొంగలతో ఏం లాభం? చివరికి పోయేటువంటి శరీరంతో ఏం లాభం? ఇవన్నీ ఎవరి మాటలు? ప్రహ్లాదుని నిశ్చయం ఇది. ఇది అతని సిద్ధాంతం ప్రహ్లాదుడు. కాబట్టి ఇట్టంత నిత్తిత్య పితామహ మహాన్ అగాధ బోధః భవతః పాద పద్మం అతను అగాధ బోధ అతని జ్ఞానం ఇంత అని ఎవ్వరూ తెలుసుకోలేరు.

లోతు తెలియని జ్ఞానము గల మా తాతగారు ఈ విధంగా నిశ్చయించి భీతః చెప్తున్నాడు. భవతః పాద పద్మం ధ్రువం ప్రపేదేని పాద పద్మాలను ఆశ్రయించాడు. ఎలాంటివి అవి అకృతోభయం. ఎలాంటివి భయము కలిగించని ప్రపంచంలో ఒక్క పరమాత్మ పాదపద్మములు తప్ప భయము లేని చోట గలము ఉందా? కాబట్టి అలాంటి పాదపద్మాలు చేరాడు. ఎందుకో తెలుసా? జనాత్ భీతః. ప్రపంచంలో ఉండి జనులతో భయపడి భయము లేని భయమును తొలగించే నీ పాదపద్మాలను ఆశ్రయించాడు. స్వపక్షక్షపణస్య సప్తమహ అతను కూడా మంచి పేరు చేస్తున్నాడు. తన వారినందరినీ క్షయింప చేయటంలో ఉత్తముడట. అంటే రాక్షసులను క్షయింప చేసేవాడు. స్వపక్షక్షపణస్య సప్తమహ దీన్ని చాలా చాలా గంభీరం అర్థం ఉంది. పైకి చెప్పు అనే సమేమో తన వారినందరు రచింపజేసిన వాడు అని అర్థం. న్యాయంగా ఎవరు తన వారు? శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి కదా? అంతఃకరణము ఇవన్నీ తన వారి తపక్ష. దాన్ని శింగం చేశాడు. మనం కూడా ఏం చేయాలి? న్యాయంగా జ్ఞానం ఉన్నవాడు శత్రువు నాశనం చేయొద్దు. మన వాళ్ళనే నాశనం చేయాలి. ఎవరు మన వాళ్ళు? వీళ్ళే. ఎందుకంటే ఇదే లౌకికానికి వైదికానికి తేడా, లౌకికంలో మన వాళ్ళను పెంచుకొని ఎదుటి వాళ్ళని నశింప చేయాలి కానీ పరమార్థంలో మన వాళ్ళని నశింప చేసి పర పరలో బ్రతికించాలి. ఏంటంటారా? ఏంటి మనవాళ్ళు నా శరీరం అనుకున్నాం అనుకోండి. అబ్బా ఇది నాది కదా దీన్ని జాగ్రత్తగా పోషించుకుందాం. రోజుకి ఆరు కూడల తిని బాగా భరిపించాము అనుకోండి ఏం చేస్తుంది? అలాగే నా ఇంద్రియములు వారికి కావలసినవన్నీ పెట్టామనుకోండి ఇంకా అది ఏమిటి నా మనస్సు అనుకో అదల్లా ఇచ్చేసామనుకోండి నా బుద్ధి ఆర నా చిత్తము వీటిని పెంచామనుకోండి అదేమిటి మనం సంసారంలో నరకంలో పడతాం. జ్ఞాని అయినవాడు స్వపక్షక్షపణే సత్తముడు కావాలి. తన వారిని క్షేమింప చేయటంలో నేర్పరి కావాలి.

శరీర, ఇంద్రియ, బుద్ధి, చిత్త, అంతఃకరణ ఉన్నాయి కదా? వీటిని క్షయింపచేసి ఈ బక్క తిక్కితే అప్పుడు చెప్పినట్టు వింటాం. అంతే కదా? ఒక పూట అన్నం మానేస్తే మనం దారికి వస్తాం కదా? చెప్పినట్టు వింటాం. ఏవేవి కావాలో వాటిని వద్దు. మన శరీరానికి కానీ మన ఇంద్రియాలకి కానీ వేటిని వేటిని కోరుతున్నామో అవేవి కోరుతాయో వాటికి దూరంగా ఉండండి. చెప్పారు కదా 32 ముద్దలు తినాలి రోజుకు శాస్త్రం. ఓపిక ఉంటే కాదు పట్టు పట్టి సగం సార్లు చూసుకోమన్నాడు. 16 ముద్దలు తిను చాలు 12 పూటల ఉదయం 8 సాయంకాలం 8. క్రమక్రమంగా అలవాటు చేస్తే నాలుగు నాలుగు కూడా చాలన్నారు. నాలుగు ముద్దలు ముద్దలు అంటే ఇవాళ ఇవాళ కాదు నేను కంగారు పోవాలి కానీ ఇలాంటి ముద్దలు నాలుగు అయితే చాలు కదా కాదు కాదు కుక్కుటాండ ప్రమాణం కి కవలం పరిపీర్తితం అని చాలు. గుళం అంటే గుళాండం అంటే ఉండాలి. అవి నాలుగు సార్లు మధ్యాహ్నం నాలుగు, సాయంత్రం నాలుగు హాయిగా ఉండొచ్చు. అంటే మనం ఏం చేస్తాం? కనీసం కూరకో ముద్దన ఉండొద్దా? దాసుడు చెప్తాడు కలియుగంలోని మానవులు. సత్య యుగాల్లోని మానవులు పిండి వంటలు, కూరలు ఎందుకు ఎక్కువ చేసుకుంటారయ్యా అంటే ఒక్కొక్కరికి ఒక్కో బుద్ద. ఎక్కువ తినడం కాదండి, ఒక్కో బుద్ద తినడం. ఎన్ని కూరగాయలు? 32. 32 బుద్దలు. తర్వాత ఒక నాలుగు రకాల చోషియాలు. ఒక నాలుగు రకాల లేఖ్యాలు. తర్వాత ఇంకేదో ఇలా చేసుకుంటే 45 వస్తాయి. 45 ముద్దలు. ఎలాగో మళ్ళా మజ్జిగ లాగా ఉంటుంది 46 ముద్దలు. నేను ఎక్కువ తినలేదు ఒక్క ముద్ద తిన్నాను. ఒక్కొక్క దాంతో ఒక ముద్ద తన కడుపు బాగా రింపడానికి భక్ష్య భోజ్ఞ చూష్య పేయ లేష్య పానీయ బేజాలతోటి ఆహార ప్రియులై ఇలా చేసుకున్నారు చేస్తారు కలిసి వాళ్ళు అన్నారు. అందుకోసం స్వపక్షక్షపణః తన వారిని క్షీణింపజేయాలి అలాంటి వారిలో వీడు సత్తముడు. అదాం అపి ఆత్మరిపోహో తవాంతికం దైవేన నీతః ప్రసపం త్యాజితస్త్రీ. స్వామి నేను నిన్ను ఎన్నడూ ద్వేషించలేదు. నీవు నాకు న్యాయంగా శత్రువు కాదు. అలా అని నేను నీకు భక్తుడిని కాదు.

కానీ నీ భక్తుడికి శత్రువును కాబట్టి నీకు నేను శత్రువునైపోయాను అని నీవే భావించావు. అది నీ అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకు త్వరగా దగ్గరికి వచ్చావు. నీవు ఎవరి దగ్గరికి త్వరగా వస్తావు? భక్తుల దగ్గరికా చతురుల దగ్గరికా? చతురుల దగ్గరికే వస్తావు కదా? కాబట్టి నేను నీ చతురువినే ఏం బాధ లేదు. ఇలా నీవు అదాహమపి ఆత్మరిపోహో తవాంతకం తవాంతికం నిజముగా మాకు శత్రువుగా భావించబడేటువంటి నీ దగ్గరికి దైవేన నీతః నువ్వే అంటా లే దైవం తీసుకొని వచ్చింది. దైవం కూడా నీకు ఇష్టం మన తెలుగు వాళ్ళది. మా దైవం నన్ను నా శత్రువు దగ్గరికి చేర్చిందండి. దైవేన నీతః అది కూడా ప్రసవం బలవంతంగా. నేనే ఏచిపోకపోయేవాడిని. ఏమాళగా వాడు చెప్పుకోవాలి కదా. నువ్వు రాకుంటే నా రాజ్యం ఇలా ఉంటే నేను వచ్చేవాడిని దగ్గరికి వచ్చేవాడిని. ఎప్పుడు వచ్చాను? త్యాజిక స్త్రీ. నా సంపద అంతా తొలగించబడి వచ్చాను. రహస్యం ఏంటంటే సంపాదన తొలగిన తర్వాతనే మనం స్వామిని చేరుకుంటాం. అయ్యో దేవుడా ఎప్పుడు అంటాం? ఉన్న ఆస్తి పోతే అది ఉండేదాకా నా అంత వాడలేదు నేను కష్టపడి సంపాదించాను రాత్రి మగడు సంపాదించాను కాబట్టి చెప్పుకుంటాను. పోతే అయ్యో దేవుడా దేవుడంతా పోగొట్టావు దేవుడంతా పోగొట్టాడు. కాబట్టి నువ్వు చాలా మంచి పని చేశావయ్యా. నా సంపద పోగొట్టావు, నా దగ్గరికి వచ్చావు. నన్ను నీ దగ్గరికి చేర్చుకున్నావు త్యాది సత్తి ఇదం కృతాంతాంతిక వర్తి జీవితం యయార్ధ్రువం స్తబ్ధమతి న బుధ్యతి. ఎవరెవరు ఎంత గొప్పవారని భావిస్తున్నా వారందరి జీవితము కృతాంతాంతికవర్తి. ఎప్పుడు యముని దగ్గరే ఉంటుంది. మన బ్రతుకు ఎవరి దగ్గర ఉంటుంది? నిన్న అబ్బ భగవంతుని ఎంత గొప్పో చెప్పుకున్నా కానీ నీ బ్రతుకు ఉండేది ఎవరి చేతిలో? యముని చేతిలో కదా.

ఈ జీవితం ఉండేది వాడి దగ్గరనయ్యా. హేయా త్రూవం సప్తమతి దబ్ధమతిహి న బుధ్యతే. స్తబ్ధమతి అంటే జడుడు అనంగానే. బుద్ధి పని చేయని వాడు ఈ విషయాన్ని తెలియలేడు. ఎంత గొప్పవాడైనా, ఎంత చిన్నవాడైనా, శ్రీమంతుడైనా, దరిద్రుడైనా స్తబ్ధమతిహి నబుధ్యతి. ఉండవలసింది మాత్రం యముని దగ్గరే ఉండాలి కదా. అది ఇవాళనా, రేపా, ఎల్లుండా అంత వాంతిలో ఉన్నదే. ఈ విషయాన్ని జడబుద్ధి తెలుసుకోలేడు. తస్యేత్తం భాషమానస్య ప్రహ్లాదః భగవత్ ప్రియః ఇలా బలిచక్రవర్తి స్వామితో మాట్లాడుతుంటే భగవంతునికి అత్యంత ప్రియుడైనటువంటి ప్రహ్లాదుడు ఆజగామ గురు శ్రేష్టా రాకాపతి దివోత్పితః ఎలా వచ్చాడు? నిండు చంద్రుడు దయించినట్టుగా వచ్చాడట. అంటే మొత్తం ఆ ప్రాంతాన్ని తన దివ్యమైన తేజస్సు తోటి ప్రకాశింపచేస్తూ తన ఇంద్రసేనః స్వపితామహం శ్రియా విరాజమానం నవినాయ తేక్షణం ప్రాంసుం విచంగాంబర మంజన ద్విషం ప్రలంబ బాహుం సుభగం సమైక్షత రాజుని కూడా చూపించు శ్రీమన్నారాయణుని తోటి సమానంగా రూపంగా వర్ణించండి రాశి వారి అత్యం ఉన్నాడు వాడు యా ప్రధానం ఇస్తున్నాం కదా ఇంద్రసేనః స్వపితామహం శ్రియా విరాజమానం శోభ ఉంది కాంతి నలినాయతేక్షణ అనుకూల రిఘక్షణ విశాల నేత్రుడు ప్రాంసుం సమున్నతుడు పిశంగాంబరం పీతాంబరధారి అలాగే అంజనత్పిశం నీలమేఘశ్యాముడు నల్లనివాడు ప్రలంబ బాహుం ఆజానుబాహు సుభగం సుందరుడు అలాంటి వాడిని సమయిక్షత ఒకసారి ఇలా కళ్ళు పైకెత్తి చూశాడు. అంటే కట్టేశారు కదా. కట్టేయకుంటే లేచి వెళ్లి నమస్కారం చేసి ఏమో చేసేవాడు ఏం చేయడానికి వీల్లేదు. అలా చూసి తస్మై బలిహి వారుణపాశ యంత్రితః సమరహణం నోపజహార పూర్వవత్. వరుణ పాశములతో బంధించబడిన బరిచక్రవర్తి మామూలుగా తాతగారు వస్తే ఎలా గౌరవిస్తాడో పూజిస్తాడో అలా పూజ చేయలేకపోయాడు. బంధించబడడు కాబట్టి నాశ చెత్తలు. ననామ మూర్ధన అశ్రు విలోల లోచన అయ్యో నాకు ఇలాంటి గట్టి పెట్టింది ఏంటది తాతగారు వస్తే హృదయపూర్వకంగా శిరస్సు వంచి పాదములు పట్టుకొని నమస్కరించలేకపోతున్నాను.

అందువల్లనే తల మాత్రం వంచి అశ్రు విలోల లేక్షణ కన్ను నిండా నీరు తిరిగింది, అయ్యో రాలేకపోయాను నేను. కోలేకపోయాను ఎందుకంటే ఎంత పెద్దవారు అని మనం అనుకుంటామో వారికి మనం ఇచ్చే గౌరవం కోట్లు సింహాసనాలు ఏనుగులు గుర్రారు కాదు స్వయంగా మన చేతులతో మనం వారి పాదాలను స్పృశించగలుగుట అంతకు మించిన పూయ లేదు. ఎంత కృషిస్తే అంత హృదయం పులకిస్తుంది. మరి అందరూ కహ్లాదులు గుర్తుపోగాలి కదా. అయ్యో తాతగారు వచ్చారే కాళ్ళు తాకలేకపోయానే అని నీళ్ళు తిరిగాయి. అలా నీళ్ళు తిరిగిన తనతోటి అశ్రువిలోద గోచనః సవరీడ నీసీన ముఖః సిగ్గుతోటి తల వంచుకున్నాడు. నీవు అంత గౌరవించబడితే నాకు ఇది పట్టిందే అని ఇది అయిపోయానే అని ముఖానికి మింగేసుకొని ఉన్నాడట. తతత్ర హాసీనముదీచ్ఛ సత్పతిం సునందనంత జను గౌరవైహి ఉపాసితం పరమాత్మనేమో హాయిగా కూర్చున్నాడు. ఎక్కడ సింహాసనం ఉంది. ఎవరు రా జం ఇప్పుడు అది? ఆక్రమించేశారండి. ఆక్రమించే గుప్తే ఏంటి? సినిమా అస్సంలో కూర్చోవాలి కదా, ఇప్పుడు కూర్చున్నారు. బల్లే కా వచ్చి కట్ చేశారు. అది సీన్ అన్నమాట. అర్థం అయిందా? సింహాసనం మీద స్వామి కూర్చున్నాడు. భజే కావచ్చు ఇదిగోండి సంభాణం కట్టేసాడు. ఇప్పుడు ఎవరు రాజు ఎవరు రాజ్యం? వాడు నేరస్తుడు అయ్యాడు వీడు రాజ్యం అందుకే ఒకడు కాదు సునంద నంద నందుల అనుచరులు వాళ్ళందరితో కూడి సింహాసనం కూర్చున్నటువంటి స్వామిని. దీక్ష తల తల ఎత్తి చూచి ఉపేత్య భూమౌ శిరసా మహామన నామమూర్తున పులకాసుర విక్లవ ఆ దగ్గరికి వచ్చేసాడు. శరీరం అంతా పులకించింది దాహా స్వామి వచ్చాడు స్వామి కలబడుతున్నాడే. స్వామి మన దగ్గరికి వచ్చాడు ఎంత ఆనందం మరి అందుకే పులకింతలు వచ్చి భూమౌ శిరసా మహామన. ఆష్టాంగ పడిపోయి స్వామికి దండ ప్రణామం చేసి పులకాసుర విక్లవః అంటున్నాడు ఏయైవ దత్తం పదమైంద్ర మూర్జితం కృతం తదేవ య తదేవ శోభనం. పెద్దది ఇంకేమిటయ్యా నువ్వు ఇచ్చావు నువ్వు పూజ్కున్నావు అంతే కదా ఇందులో వాడివేముంది ఆనాడు ఇచ్చింది నువ్వే ఈనాడు లాక్కోకుండా నువ్వే మంచిదే అన్నాడు

నీవే వాడికి ఇంద్ర పదం ఇచ్చావు. ఇవాళ నువ్వే కొనుక్కున్నావు. అందుకే చెప్తున్నాడు స్వయైవ దత్తం పదం ఐంద్రం ఊర్జితం సకల తేజస్ సంపన్నమైనటువంటి. శ్రీ చోడి రామినా ఇంత పెద్ద వెయ్యి నువ్వే ఇచ్చావు. అలాగే కృతం తదేవాద్య తదైవ శోభనం ఎలా ఇచ్చావో అలాగే తీసుకున్నావు. ఈ శోభనం మంచిదే. మన్యే మహానత్య కృతః అనుగ్రహ విభ్రమసితో యశ్రియ ఆత్మ మోహనాతు స్వామి. మీరు మా వాడిని చక్కగా అనుగ్రహించారు. నేను చెప్తున్నాను అనుగ్రహించారనే నా భావన. ఎందుకంటారా? ఎలాంటి వారినైనా మోహింపజేసి సంపద నుంచి పడవేశారు. అంటే వారికి మీరు మోహాన్ని తొలగించారు అనుగ్రహం కదా మరి. వాడు ఏం చేస్తాడు? ఎవరిని అనుగ్రహించదలుచుకోడో వాళ్ళని మోహాన పడేస్తాడు. ఓ నాలుగు వీళ్ళు ఓ నాలుగు కోట్లు ఇస్తూనే ఉంటాడు ఇంకా. మరి ఇస్తున్నా కొద్దే ఏమైతది నా అంత వాడు ఇంకోడు లేడు ఇంకో పోవడని. నిన్ను మరిపించాలంటే సంపద ఇస్తావు. నిన్ను అనుగ్రహం నిన్ను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే సంపద తీసుకుంటావు. బరిచక్రవర్తిని రాజ్యం నుండి పడవిచ్చావంటే అతన్ని నీవు అనుగ్రహించావు. అందుకే విభ్రంశితః యస్త్రియ ఆత్మ మోహనాత్ యయాహి విద్వానభి ముఖ్యతే యతః ఈ రాజ్య సంపదతో. పండితుడు కూడా మోహం పొందుతాడయ్యా. తత్ కోవి చక్తే గతిమాత్మనోయతా అలాంటి దాన్ని ఆత్మగతిని ఎవడు తెలుసుకుంటాడు? ఎవడు ఆచరిస్తాడు? తస్మై నమస్తే జగదీశ్వరాయవై నారాయణాయ అఖిల లోక సాక్షిణే. ఇలా మా మనవడికి ఇంత ఉపకారం చేసిన నీకు నమస్సు నమస్కారము అనుగ్రహించావు తస్మై నమస్తే జగదీశ్వరాయ మీరు జగదీశ్వరులు అఖిల లోక సాక్షి అయినటువంటి నారాయణునికి నమస్కారము తస్య అనుసృణవతః రాజన్ ప్రహ్లాదస్య కృతాంజరేహే హిరణ్యగర్భః భగవాన్ ఉవాచ మధుసూదనం. ప్రహ్లాదుడు వచ్చేదాకా బ్రహ్మ మాట్లాడలేదు. చూస్తూ కూర్చున్నారు ఏం అనలేదు. ప్రహ్లాదుడు చూసేవరకు బ్రహ్మ కూడా ఎత్తంతా జారి పుట్టింది బాబు. పుట్టి ప్రహ్లాదుడు వింటుండగా స్వామితో అంటున్నాడు. బద్ధం వీచ్ఛ పతిం సాధ్వి తత్పత్ని భయవిఫ్ఫల ప్రాంజలి ప్రణతోపేంద్రం బభాసే

అవాంముఖీంద్రుపా ఇంతలో చెప్తున్నారు తన భర్తను కట్టివేశారు కదా బంధించినటువంటి తన భర్తను చూచి అతని భార్య వింద్యావళి మహానుభావురాలు ఉపేంద్రం ప్రణత అవాంముఖీభ భాషే భయపడి ఏమో ఏం చేస్తాడు? బంధించాడండి, కోపోతే ఆయన స్వామి ఏమైనా చేయొచ్చాడో అని భయంతోటి అవాంగ్ముఖి తల మీదకే వేసుకొని చేతులు జోడించి నమస్కరిస్తూ ఇలా అంటున్నది క్రీడార్ధమాత్మన ఇదం. శ్రీ జగత్తు కృతంతే స్వామి నీకు ఈ మూడు లోకాలు ప్లేగ్రౌండ్స్ అన్నమాట. మీరు ఆడుకోవడానికి మూడు లోకాలని ఏర్పరచుకున్నారు. స్వామ్యంచత్ర కుధియః అపర ఈశ కుర్యుహు. నీవు ఆటకు ఏర్పరచుకున్న మూడు లోకాలను నావి నావి అని దుష్ట బుద్ధుడే అనుకుంటారు. మంచి వాళ్ళు ఎవరో అనుకోరు. కర్తు ప్రభో తవ కిమస్తిత ఆవహంతి త్యక్త క్రియః త్వరవరోపిత కర్తృవాదాః కర్తు ప్రభో తవ నీవు కర్తవు. నీవు ప్రభువు అలాంటిది వారు ఎవరో ఇది నాది అనుకున్నంత మాత్రాన నీకేమైనా చిన్నతనమా? నీకేమైనా అవమానం అవుతుందా? ఎందుకంటే త్యక్త క్రియః త్వదారోపిత కర్తృవాదాః ఎలాగో వాళ్ళు సిగ్గు విడిచారు. సిగ్గు విడిచే నీ భూమి నాది అనుకుంటున్నారు. అలాంటి వారిని నీవు త్వరవరూపిత కర్తృవాదః కర్తృత్వాన్ని నీవే వారిని దింపేశావు తొలగించావు. నీ చేత కర్తృత్వాన్ని తొలగించిన వారు సిగ్గు విడిచిన వారు. అంటే సిగ్గు వదిలిపెట్టిన వారు వారు నీకేం చేస్తారయ్యా? మహాదీప వారు అనుకున్నంత మాత్రాన నీ గౌరవానికో నీ ఆధిపత్యానికో ఏమైనా భవ్యం వచ్చిందా? అని వారు చెప్తే బ్రహ్మ అంటున్నారు భూత భావన భూతేచ దేవ దేవ జగన్మయ ముంచెయినం కృత సర్వస్వం నాయమర్హతి నిగ్రహం. స్వామి మహానుభావా అంతా తీసుకున్నావు కదా ఇంక కథ ఏముంది కయ్యా. వాడికి చెప్పడానికి వాళ్ళు న్యాయమర్హతి నిగ్రహం ఇలాంటి వాడు వీడు నిగ్రహానికి యోగుడు కాదు అనుగ్రహ యోగుడు నువ్వు అలా ఇయ్యాలని ఇచ్చేసాడు కదా.

ఇంకేం చేస్తావ్? వాడి పునరుజ్జనుల వాడి బంధి ఎందుకయ్యా? వాడు దైవబుదైన వాడు తప్ప నిగ్రహానికి యోగ్యుడు కాదు స్వామి, వాడిని విడిచిపెట్టు. కృస్తునాతే అనేన దత్తావు లోకా కర్మార్జితాశ్చయే. తన తన ఉత్తమ కర్మ సంపాదించే లోకాలే నీకు ఇచ్చేసాడు కదా. వాడు సంపాదించుకున్నాడు కష్టపడి. కర్మ నండి సత్కర్మ ఎలా ఎలా చేశారో అలా సంపాదనం నీకే ఇచ్చాడు ఇక వాడిని మర్చిస్తావు. నివేజిత సర్వస్వం ఆత్మా విక్రవయా జియాత్. అయ్యో పోతును ఆయనకు కొట్టివ్వలేదు. ధైర్యంతో ఇచ్చాడు. ఆత్మ అవిక్రవయా. దైన్యం లేకుండా ధైర్యంగా అయ్యా తీసుకోండి అని ఇచ్చాడు. వాని ఎందుకు బంధిస్తావ్? అలాంటి వాని విడిచిపెట్టు యత్ పాద యోహో అసద బీహి సలిలం ప్రదాయ దూర్వాంకురైరతి విసాయ. సతీం సపర్యాం అభ్యుత్తమాం గతిమతోపజతే తిరోకీం దాస్వాన విక్లవమనః తథమాత్తి ముచ్చేత్. ఏ సంపద లేనివాడు రెండు గరకపోసలు కమండలంలో వేసి వాటితో ఆ నీళ్లతోటి పాదాలు కడిగి ఆ గడక తోటి తీర్థం ఎత్తన తలుకున్న వాడికే ఉత్తమ లోకాలు ఇస్తావే నువ్వు. అలాంటిది వాడికున్న లోకాలన్నీ నీకు ఇస్తే అలాంటి వాడిని బంధిస్తావా? నీ స్వభావానికి తగిలింది కదా. ఏమీ లేనివాడు నన్ను గడ్డిపోస వేసి నీళ్ళలో కాళ్ళు కడిగి నిన్ను పూజిస్తే మోర్షం ఇస్తున్నావు. పుడుదల చేస్తున్నావు. ఏమీ లేని వాడిని విడుదల చేసి అన్నీ ఇచ్చిన వాడిని బంధిస్తావా? ఇదేం న్యాయం అయ్యా? ఇలాంటి వాడు నిన్ను సేవించిన వాడు. నీ బాధ జలాన్ని శిరస్సున వేసుకున్నవాడు తనది అనుకున్న తనకిచ్చిన అంతా నీకు ఇచ్చినవాడు కథమార్తి మృచ్ఛేత్ అలాంటి వాడు బాధను పొందవచ్చునా? నిన్ను ఎలా పూజించినా మోత్సం వస్తుంది. మరి ఇలా ఇచ్చిన వారికి బంధం ఏమిటయ్యా? అలాంటి వారికి బాధ ఏమిటి? వాడిని విడిచిపెట్టు.

భగవాన్ అంటున్నాడు బ్రహ్మన్ యెవనుగుణ్ణామి తద్విషః విధురోమి నీకు తెలియదా? ఎలా నాన్న అలా అవుతున్నావ్ నేను ఎవరిని దయ చూడాలనుకుంటానో వాడి ధనమును అపహరిస్తాను. వాడి సంపద నేను తీసుకుంటాను. అప్పుడు కానీ వాడికి నేను జ్ఞాపకం రాను. అందాక నన్ను వాడి దడుచుకుంటాడు. ఇది నా స్వభావం. అబ్బా అప్పుడు అయ్యో అంటారు అందాక అయ్యో అనరు కదా. అంటే నా కటాక్షం పడ్డ తీటి వాడు దడుచుడు అవుతాడు. ఏం బాధ లేదు. దరిద్రుడు అయ్యాడంటే మోర్చం ఖాయం. నీ బాధే లేదు అంతే. డబ్బు సంపదలు వచ్చాయి అనుకోండి నా నుండి దూరం అవుతారు. నీకు ఇక్కడ సుఖం కావాలా అక్కడ సుఖం కావాలా? అడుగడుగునా అణువణువునా బాధపడుతూ క్షోభిస్తూ జీవించబడుతూ నీ వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ గుణపాలతోటి సూదులతోటి ఇంకెందుట కుచ్చుతుంటే ఇదంతా భోగాలు అనుకునేటువంటి ఈ సంపద కావాలా? బయలుదేరినప్పటినుంచి మళ్ళీ తిరిగి పోని చోటుకు తీసుకుపోయేటువంటి మోక్ష సామ్రాజ్యం కావాలి. ఆ సామ్రాజ్యం కావాలంటే ఇక్కడ దరిద్రమే కావాలి. ఇక్కడ భోగాలు పోతేనే అక్కడ భోగాలు వస్తాయి. చెప్పు నీ భోగాలు కావాలా ఇచ్చేసేస్తాను. నా స్వభావం ఇది కాదు బ్రహ్మన్ యం అనుగ్రుణామి తద్విషః విధునోమి. అతని ధనాన్ని నేను తీసి పారేస్తాను అపహరిస్తాను. యన్ మద పురుష స్తబ్దః లోకం వాంచావమని చేస్తే డబ్బు ఏం చేసిందయ్యా? సంపద ఏం చేసింది నిన్ను అంటే ఆ సంపద మదం తోటి వాడు లోకాన్ని నన్ను అవమానిస్తాడు. ఆ ఎందుకు తీసేస్తావు నా దుంటే వాడు నన్ను చూడడు. చూడమని వారు అవమానిస్తారా ఆడేంటి దేవుడే ఇక్కడ నీకు అనబడిస్తుంటే దేవుడేమి ఇచ్చాడు? చూస్తున్నావు కదా తెల్లారం మూడు నుంచి రాత్రి బాల్కొండ దాకా కట్టబడి సంపాదిస్తున్నాడు. ఆయన ఏం చేశాడు ఏం ఇలా మొదలు పెడతాడు. పోనీ ఎవరో ఇచ్చారండి నాకు ఎవరు ఇచ్చారండి నీ కళ్ళ బడకుండా ఎవరో ఇచ్చారా? లోకాన్ని అవమానిస్తాడు నన్ను అవమానిస్తాడు. వేరే వాళ్ళని కూడా పొద్దున్నే పూజ చేస్తాడు వాళ్ళ దగ్గర ఏముంది అంటారు ఏం చేస్తాడు. ఏం లాభం అయ్యా చెప్తూనే ఉన్నారు కదా ఓ ఆచార్య గారు ఉన్నారు ఎవరు చెప్పే నీకు మా వాడే ఉన్నారు నీకు లవ్ కి తెలవదు అన్నాడు సంతోషం ఆయన తెలవకుండా సంతోషం ఆ జ్ఞానంతో నువ్వే ఉంది అని నేను అంటా.

ఎందుకు అలా ఒక జ్ఞానం ఏం చేసుకోవడానికి? ఎలా పై మందితో కొట్టాడి పెట్టుకోవాలా? ఎలా దావాలు కోట్లు దావాలు వేయాలా? ఎలా వాడిని లాగాలా? ఈ జ్ఞానం నాకెందుకు ఉంది? వద్దు. నువ్వు నేరే నేర్చుకోను బాబు అని చెప్పి అందుకోసమని ఆ ధనమదం లోకాన్ని నన్ను అవమానిస్తుంది అందుకే నేను. దయ చూడాలి అనుకుంటే మొదలు ఆ ధనా జన్మద పురుషః స్తబ్దః లోకం మాంచవమన్యతే యదాకదాచి జీవాత్మా సంసరం నిజ కర్మభి నానాయో నీసోయం పౌరుషీం గటిమావ్రయేత్ ఎందుకంటే ఎవడు తాను చేసిన కర్మలతోటి రకరకాల జాతులలో పుడుతాడు. పశువు, పక్షి, క్రిమి, కీటకం, జంతువు, స్తంభం, గుట్ట, జంతువు ఇలా పుట్టి పుట్టి పుట్టి పుట్టి పుట్టి నా అనుగ్రహంతో వాడికి మానవ జాతిలో పుట్టుక వస్తుంది. మనుష్య జన్మ వచ్చింది అంటే అది దేనికి? మళ్ళీ ఇంకో జన్మను పొందకుండా ఉండటానికే పనికిరావాలి. ఇది హై. అంతకన్నా పైన లేదు. మళ్ళీ వాడు పుట్టాడంటే ఎలా పుడతాడు? మళ్ళీ మనిషిగా పుట్టడు. డివర్షన్ వస్తుంది. ప్రమోషన్ నుంచి డివర్షన్ వస్తే గౌరవం అండి. అందుకే అంటున్నాడు నానా యోధులలో పుట్టినటువంటి వాడు పౌరుషీం గతిమావ్రతీత్ పురుష శరీరం అంటే మానవ శరీరాన్ని పొందుతాడు. జన్మ కర్మ వయో రూప విద్య. ఐశ్వర్య ధనాదిభి యద్యత్య నభవేతు స్తంభః తత్రాయం మదనుగ్రహః. ఈ మానవుడిగా పుట్టిన పుట్టితే వాడి చుట్టూ శత్రువుల నడిగి ఉంటాడు వాడిని ముంచే టైం. ఎవరు అంటే జన్మ మొదటిది. నేను ఉత్తమ జాతిలో పుట్టాను. రెండోది కర్మ నేను చాలా గొప్ప పని చేస్తున్నాను. మూడు వయ నేను మట్టికి యవ్వనంలో ఉన్నాను. అలాగే మంచి అందం సౌందర్యంతో ఉన్నాను. జన్మ కర్మ వయో రూప విద్య బాగా చదువుకున్నాను. ఐశ్వర్య. నేను మంచిగా శాతకుడిని పరిపాలిస్తున్నాను. అలాగే ధనాది బాగా సంపద ఉన్నాను. ఇలాంటి మదములతో యద్యచ్ఛ నభవేతు స్తంభః

మానవుడిగా పుట్టిన వాడికి వీటితో మదము, అహంకారము కలగలేదు అంటే అది వాడి గొప్ప కాదు నా దయ అంటున్నాడు. యద్దేశ్య నభవేతు స్తంభః చెప్తున్నాడు. తత్రాయం మదనుగ్రహః మానస్తంభ నిమిత్తానాం జన్మాదీనాం సమంతతః సర్వశ్రేయ ప్రతీపానాం హంత ముఖ్యేతు నమత్పరః చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నా భక్తుడైన వాడు ఇలాంటి వాటికి మోహము చెందకూడదు. అంటే ఎలాంటిది అంటే మానస్తంభ నిమిత్తానాం జన్మాధీనాం. అభిమానము, అహంకారం అలాగే స్తంభం అంటే జడత్వం. అభిమానానికి జడత్వానికి నిమిత్తమైనటువంటి జన్మాధీనం జన్మ కర్మ భయో రూప. విద్యా ఐశ్వర్య ధనాదులు ఉన్నాయే అలాంటి వాటికి సర్వ ఎటువంటివి అవి సర్వ శ్రేయ ప్రతిపానం. అన్ని లకముల శ్రేయస్సులకు శత్రువుల. వేయ పని ఫలానా అవసరం లేదు. ఏదైనా శ్రేయస్సు ఉంటే దానికి తెచ్చుకో. సర్వ శ్రేయ ప్రతిపానాం. మత్పరః నముఖ్యేత్. నా భక్తుడు ఇలాంటి వాటితోటి మోహాన్ని పొందడు. ఈట దానవ దైత్యానామ్ అగ్రణీహి. కీర్తివర్ధనః ఇతను బంద్య ప్రవర్తి సకల దానవ దైత్యులలో గొప్పవాడు. ఉత్తముడు వాళ్ళందరికీ బాగా కీర్తిని పెంచేవాడు. అజైతి అజయాం మాయాం శ్రీదన్నపి న ముఖ్యతి. నా మాయను గెలిచారురా. ఇంత కష్టం వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా మోహం చెదరలేదు. నా సంపద రావాలని అయ్యా నేను ఇవ్వలేను అని ఉంటే ఒక వాడితో పోయేది కదా. ఇది కథనే లేదు. నేను ఎవరు నువ్వు బ్రాహ్మణ అనుకున్నానా నువ్వు మోసం చేస్తావా? నేను బ్రాహ్మణకి ఇస్తాను నీకేం ఇస్తాను ఇయ్యి పో. అంటే ఏం చేయలేదు. కానీ ఎన్ని తీరుల ఎంతమంది బోధించినా ఎంత ఆపద వచ్చినా నా ముక్తి ఇది. మోహం చెందలేదు, ధైర్యంగా నిలబడ్డాడు. అంటే ఇదంతా వాని గోపి అనుకోకు మోరే చెప్పారు కదా. మోహం చెందలేదు కదా అంటే నా దయ అని మోరే చెప్పాడు. స్వామి మాత్రం కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొత్తగా అర్థం కావద్దు. మొదట సంగతి విషయం చెప్పి తర్వాత వారి గురించి చెప్తున్నాను.

విధానం అది. ఇవన్నీ ఉన్నా మోగించలేదు అంటే నా దయ అన్నాడు. ఆ దేవుడి అంటే నా దేవుడికి సంపూర్ణంగా ఉంది అన్నమాట. ఇలా. నముక్యతి క్షీణ రిక్త క్షుతః స్థానాత్ క్షిప్తః బద్ధస్య శత్రుతి క్షీణ రిక్తః ధనము సంపద అంతా భాగమంతా పోయింది క్షుతః అది పోయింది స్థానాత్ క్షుతః పదవి నుంచి పోయాడు అలాగే క్షిప్తః అధిక్షేపించబడ్డాడు బద్ధస్య శత్రువు శత్రువులతోటి బంధించబడ్డాడు కూడా. ఇన్ని చేసినా జ్ఞాతి విష్ట పరిత్యక్త. బంధువు రావని నువ్వు నాకు వదిలిపెట్టి అన్నాడు పరిత్యక్తః. యాతనాం అనుయాపితః అన్ని రకాల బాధలు కూడా పొందిపోబడ్డాడు. గురునాభర్షితః శప్తః గురువుగారు బెదిరించారు. చివరికి శపించారు. జహౌ సత్యం న సుభ్రతః ఇన్నైనా కానీ అతను సత్యం న జహౌ. సత్యాన్ని విడిచిపెట్టలేదు. అందుకే ఇతను సుభ్రత. మంచి వర్గ ఇన్ని ఉంటే ఎవడు కోరుకుంటాడండి. ఒకడు ఉంటేనే అబ్బో నాకొద్దు బాబోయ్ అంటాడు. ఇన్ని వచ్చినా సత్యం మీద నిలబడి ఉన్నాడు. కాబట్టి వీడు సువ్రతుడు. మంచి వర్తం కదా వాడు శలైహి యుక్తః మయా ధర్మః నాయం త్యజతి సత్యవాక్ నేను కూడా వీడి సంగతి చూద్దామని కొంచెం కపటంగానే సత్యని తప్పిద్దామని ధర్మాన్ని తప్పిద్దామని ఈ వర్తంలో మాట్లాడాను. అయినా వాడు పక్క దారి పోవడం లేదు. శలైహి ఉక్తః మయా ధర్మ నాయం చేయతి. ఇది వదిపెట్టడం లేదు సత్య వాక్యం అలా ఉన్నాడు. ఏషమే ప్రాతికః స్థానం దుష్ప్రాపం అపరైరతి అమరైరతి. ఇప్పి చెప్పండి. దేవతలకు కూడా పొందలేని స్థానాన్ని వీడు పొందుతున్నాడు. ఈయన ఇస్తున్నాడు వీడికి. ఈ పరిశీలన పెట్టండి ఎక్కారు అంటే ఫుల్ మస్త అన్నమాట. నేను అంటా ఫస్ట్ ర్యాంక్ అది అంటాం కదా ఫస్ట్ ర్యాంక్ అలా అమరైరపి. సావర్ణేహంతరత్యాయం భవితా ఇంద్రః మదాశ్రయః ఇతను సావర్ణి మనువంతరంలో ఇంద్రుడు అవుతాడు. అప్పుడు కూడా మదాశ్రయ నన్ను ఆశ్రయించే ఉంటారు, అంటే ఇప్పటి మదము అహంకారం మరికప్పుడు ఉండవు. మదాశ్రయ తావ సుతల మధ్యాస్తాం విశ్వ కర్మ వినిర్మితం, అప్పటిదాకా మరి ఇంతేనా గతి అంటే నా దయ ఉందంటే అవన్నీ కదా ఆ బాధ ఏం లేదు అంతవరకు.

ఆ సావర్ణి మనువంతరం వరకి తను సుతల లోకానికి అధిపతిగా ఉంటాడు. ఎక్కడిది అది? ఆ అంటే ఇప్పుడు ఇప్పుడున్న ఇంద్రుడు ఈ ఉద్యానికి ఇది లేదు అతనికి ఆశ్రయం ఉన్నది ఇప్పుడు ఆక్రమించారు ఇంద్రుడు అక్కడ వచ్చింది పైకి కాదు ఇంద్రుడు విషయంలో అన్నాడు అక్కడ. ఇక్కడ కూడా అనువర్తిస్తున్నారు కదా. ఉన్నారు కదా ఇంద్రులు. ఇప్పుడు ఉన్నాడు ఇంద్రుడు ఉంది. ఆ ఇంద్రుడు కూడా భగవంతుని ఆశ్రయించిన భగవంతుడిని ఆశ్రయించిన అని వాడికేమో జ్ఞానం ఉండాలి ఈయన కాదు. ఇంద్రుడికి ఉండాలి. ఇక్కడ ఉంటుంది మదం వస్తుంది కదా అది వ్యర్థం అంతే. ఇంద్ర పదవి వచ్చినా కానీ వీడు నన్ను ఆశ్రయించే ఉంటాడు అంటే నా మీద భక్తిని తొలగించుకోడు అన్న మాట. ఇప్పుడు ఉన్న ఇంద్రుడేమో పదవి పోతే నేను జ్ఞాపకం వస్తాను వాడికి. ముందు ముందు అంటే అదే చెప్పుకొస్తున్నాడు అది. విజయం అదే. ఇప్పుడు ఉన్న ఇంద్రుడికి పదవి పోతే నాకు జ్ఞాపకం వస్తాను. ఎవ్వరు జ్ఞాపకం వచ్చిందా? మందల భవతాన్ని తీసుకొని వచ్చి అందులో పడేయ్యారి అంటే మేము చెప్తామని చెప్పారు. అది మీద పడడానికి అది అయ్యో బాబోయ్ దేవుడా అన్నారు. మరి ఆ ఏడుపు ముందే అడవచ్చు కదా? అయ్యా మా వల్ల కాదు భవతా మీరందరూ పడేయండి అంటే పడేసేవాడు కదా. లేదు అలాగే పాములు పట్టుకున్నారు విషం వచ్చింది అయ్యో దేవుడా అన్నారు తర్వాత మునిగిపోతున్నది అయ్యో అన్నారు తర్వాత మరుగుతున్నది స్వామి అన్నారు మొదలే స్వామి ఈ శేమ అధనము అమృత ఉత్పత్తి సక్రమంగా జరిగేలాగా నువ్వే భారం భోగించే ఎవరూ ధనం పెట్టి ఈ బాధ లేకపోయేవి కదా వీళ్ళంతా ఆపదలో నన్ను ఆశ్రయించేవారు. వీడు సంపదలోను ఆపదలోను నన్ను ఆశ్రయించి ఉన్నాడు. మాట తప్పడం లేదు. అందుకు వీడికి విశ్వకర్మ నిర్మించినటువంటి సుతల లోకాన్ని నేను ఇస్తున్నాను. అధ్యాస్తాం విశ్వకర్మ వినిర్మితం యన్నాధయః వ్యాధయస్య క్రమః తంద్రాపరాభవః సుతల లోకంలో మనోవ్యాధి కానీ వ్యాధి కానీ అలసట సోమరితనము, పరాజయము, నోపసర్గ విఘ్నములు ఇలాంటివన్నీ ఉండవు. సుతలంలో ఉండేవారికి ఇవేవీ ఉండవు. ఇంకోటి ఏమిటంటే సుతలం అనేటువంటిది కల్పాంతస్థాయి. బ్రహ్మ గర్భం మారేదాకా ఉంటుంది. ఈ మూడు లోకాలు ప్రతి పూటకు పోతాయి. నేను చెప్పుకున్నాం భూలోకం, భువర్లోకం, శోలోకం అనేటువంటివి బ్రహ్మకు ఒక పూట కాగానే పోతాయి. సుతలం బ్రహ్మకు నూరెళ్ల దాకా ఉంటుంది. నూరే రాజ్యం బరి చకావతికి ఇచ్చాడు. ఒక పూట రాజ్యం ఇందుడికి ఇచ్చాడు. ఏం చేసినట్టు ఆలోచించండి. అందుకే అంటున్నాడు సుతరం స్వర్గి విప్రార్ధ్యం అది కూడా చెప్తున్నాడు.

ఇంద్రసేన మహారాజా యాకిభో భద్రమస్తుతే అతన్ని అంటున్నాడు ఇంద్రసేన అని పిలుస్తున్నాడు అతనికి ఇంద్రుడే సైన్యం అది ఇప్పుడు ఇక పేరు కదా. ఇంద్రుడిని ఓడించి తన తన సేవకుడినే పెట్టుకున్నాడు కాబట్టి వాడికి ఆ పేరు వచ్చింది బజక్ రావట్టి. ఇంద్రసేన అంటే ఇంద్రుడే సైన్యముగా గలవాడా అంటే సేవకుడు అవ్వాలన్నమాట. హిందు ఏక సేవలు పొందేటువంటి మహానుభావా మహారాజా యాకిపో భద్రమస్తుతే నీకు శుభం జరుగుతుంది నీవు సుతరం వెళ్ళు ఎలాంటిది స్వర్గి విప్రార్ధ్యం. స్వర్గంలో ఉన్న దేవతలు కూడా మాకు వస్తే బాగుండు మాకు వస్తే బాగుండు అని నిరంతరం ఆశపడేటువంటి స్తుతలోకానికి వెళ్ళు. ఒకడవు కాదు నీ ఆతిభి పరివారిత నీ బంధువు అందరితో కలిసి నీ ఒకరికి వెళ్ళు. నత్వాం అభిభవిష్యంతి లోకే చాహతి ముతాపరి. దేవుని నిన్ను అష్ట దిక్పాలకులు సకల లోక పాలకులు నిన్ను ఓడించలేరు. ఇక తక్కిన వాళ్ళకి కూడా ఏం చెప్పాలి? సామం ఏం చెప్పాలి? వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకు? స్వచ్ఛాసనాతిగాన్ దైత్యాన్ చక్రం మే తో దయిష్యతి. వేరే వాళ్ళు కాదయ్యా మరి నా వాళ్లే ఉండొచ్చు కదా అంటే ఒకవేళ నీ శాసన చిక్కరించే నీ వాళ్ళను నా చక్రం సంహరిస్తుంది. అంటే నేను రక్షకుడిని ఉంటాను మనం పూర్తిగా ఇచ్చాడు. సూద ఇష్యతి రక్షిష్యే సర్వతోహం త్వా. అక్కడ నేను అన్ని దిక్కుల నుండి నేను దగ్గర ఉండి మరి కాపాడుతాను. సానుగం సపరిచ్ఛదం. నీ పరివారాన్ని, నీ పరిజనాలను అందరినీ సదా సన్నిహితం వీర తత్ర మాం రక్షితే భవాన్. అక్కడ వీరు నీకు ద్వార పాడు ఉంది. ఎప్పుడు నీ దగ్గర ఉంటారు? కానీ ముందు మనకు తెలీదు సుత్ల అంటే ఏం సుత్ల ముద్ర స్వర్గం చిన్నది విశ్వపురాణాలు చెప్పాం అది మీరు విన్నారా కదా అవును. ఇటు పురాణాలో ఎంత చెప్తాడా బోయి ఇంద్రుని నానా పూర్తి వాడి కింద పడేస్తాడు. అది పదేవా నేను విన్నాను కదా పదేవా లోకమా చెప్పాం ఇంద్రుని గురించి ఏం అడిగారు.

తబా వేసేయ్. అది కదా విశ్వపురాణం యొక్క స్టైల్ వేరు. అది తండ్రి కదా. పరాసుడు అది అది గైడ్ వ్యాసుడికి. దాని పేరు పురాణ రత్నం అని. ఇది మూడు రత్నాలు. మంత్ర రత్నం, స్తోత్ర రత్నం, పురాణ రత్నం. అది పురాణ రత్నం. అది ముందర పెట్టుకొని గైడు ఈయన తక్కిన పురాణం అంటే అది చేశాడు. ఆ సంగతిలో చాలా మంది మహానుభావులు అది కూడా వ్యాసులు రాశారని చెప్పేసి ఆ మన సగదీక్షమే వాళ్ళకి అందులో ఇది వ్యాస ప్రోక్తము అని రాశాడు ఎవరు? విశ్వపురాణ విశ్వపురాణ క్లియర్ అవుతుంది ఇది క్లియర్ అవుతుంది క్లియర్ అవుతుంది ఇది చాలా స్వరువధి అవుతుంది కల్లోరీ ఇది జయాసపు ప్రవక్త రెండు మూడు సంవత్సర అట్లే నల్చం వేరాచి వేరాచి పుట్టూ వస్తావ్ మన పైన ఏమో బలాచరం ఇదో పుతపూర్వానిక క్రియం అని మొదలు పెడతాడు అది ఆసురాజ అని అంటారు. అంటే ఏమో అఘాణం పారభవ శ్లోకం కూడా అదే అది. ఏం లేదు. అందుకే అది కార్య విషయం. సదా సన్నిహితం వీర తత్రమాం ద్రక్ష్యతే భవాన్. నీవు నిరంతరం నీ దగ్గర నేను ఉంటాను. నన్ను రక్షిస్తూ ఉంటాను నన్ను ఎప్పుడు చూస్తుంటావు హత్ర దానవ దైస్యానాం సంఘాతే భావ ఆసురః దుష్టోమునను భావంబై సద్య కుంఠో వినక్షతి ఎందుకుంటానంటే నువ్వు మంచి వాళ్ళవే కానీ నీ చుట్టూ ఉన్న నీ పరిజనులు దానదైత్యులు ఉన్నారే వాళ్ళతో కలిస్తే మరి నీకు ఆ బుద్ధి వస్తుందో వస్తుంది డౌట్ ఏం లేదు. కాబట్టి దానవ దైత్యుల సహవాసంతో వచ్చిన నీ కెడు బుద్ధి. నన్ను చూడడంతో పోతుంది, నువ్వు అక్కడే ఉండాలి. చూసారా నిరంతర అనుగ్రహం అన్నమాట. స్వామి తక్కువ వాడేం కానీ ఏమి ఆయనకి మొహవాతం ఏం లేదు, ఆయనకి మొహవాతం నీ బుద్ధి ఎలా ఎలా మారుతుందో మాకు తెలుసు, దగ్గరుండి చదివిస్తుంటాను. వాడతో కలిసి ఉంటావు ఆ బుద్ధి వస్తుంది. నాయకు వచ్చి నమస్కారం చేస్తావు అది పోతుంది. అంటే నిరంతరము నా యందే నీ మనస్సు నుంచి భక్తి గలవాడవై అన్ని నాకు అర్పిస్తూ అహంకారాలు విడిచిపెట్టి నీ వారందరితో కలిసి సుతలాన్ని అధిష్టించు.

నిన్ను ఎవ్వరు అవమానించరు. నిరంతరం మీకు నా రక్షణ ఉంటుంది. స్పష్టంగా చెప్పారు. అప్పుడు ఇత్యుక్తవంతం పురుషం పురాతనం మహానుభావః అఖిల సాధు సమ్మతః. బద్ధాంజలి భాష్పకలా గులేక్షణ భక్తుద్గల గద్గదయా గిరా అబ్రవీత్ ఇంత స్పష్టంగా చెప్పినటువంటి స్వామిని పురాతన పురుషుడిని ఇతను మహానుభావుడు ఇప్పుడు అయ్యాడు. ఇప్పుడు దాకా అనలే వ్యాసురామ ఇప్పుడు అంటున్నాడు రజక్రవర్తిని మహానుభావుడు. పరమాత్మ స్వయంగా లోకం ఇచ్చిన వాళ్ళు ఏమి చెప్పారు అందుకే అఖిలతాసు సమ్మతః. మొత్తం లోకంలో ఉండేటువంటి సజ్జనులందరికీ తన సమ్మతులు యోగ్యుడు అలాంటివాడు బద్ధాంజలి బాష్ప కలాకులే ఎదురు జోడించి తల నిండా ఆనంద పట్టాలన్నమాట. వాటితోటి భక్త్యుద్జనః భక్తి బాగా పెళ్లికి వచ్చి గద్గదయా గిరా గద్గద మాటతో అంటున్నాడు. అహో ప్రణామాయ కృతస్తముద్యమః ప్రపన్న భక్తార్భ విధౌ సమాజితః యెల్లోకపాలై తదనుగ్రహో అమరైహి అలబ్ధ పూర్వః అపసదే అసురే అర్పితః లోకపాలకులకు కూడా లభించని అనుగ్రహం నాకు లభించింది అయ్యా. ఎవరు నేను? అపసద చాలా నీచుడిని. అందులోనూ అసుర రాక్షసుడిని. లోకపాలనలో కూడా లభించని నీ అనుగ్రహం నా మీద తెలిపేశావా? అసురుడిని చిన్నవాడిని నీచుడిని నాకు అర్పించావు అభో ప్రణామాయ. కృతః సముద్యమః ప్రపన్న భక్తాద్రవిధౌ సమాహితః చూసారా చాలా చక్కని మాట ఒక్కసారి దండం పెడితే ఇంత లాభమా అంటున్నాడు. తెలిసి ఉంటే మొదలే చేసేవాళ్ళం కదా ఎందుకు వచ్చేవాళ్ళం. ప్రణామాయ కృతః సముద్యమః నమస్కారం చేయటానికి చేసిన ప్రయత్నము ఏం చేసింది ప్రపన్న భక్తారుల విధము సమాధిత ఆశ్రయించినటువంటి భక్తులకు. కావలసిన వాటిని కూర్చటంలో సప్రయత్నమైంది. అలా ధనం పెడితే చాలు అన్నీ చేకూరుస్తావు అన్నమాట. తెలిస్తే ఎప్పుడో పెట్టేవాళ్ళం కదా ఇంతే కూర్చోకున్నాము అంటున్నారు. ఎందుకయ్యా అంటే ఈ లోకపాలైహి పదనుద్రః అమరైహి అలబ్ధ పూర్వః.

లోకపాలకులైనటువంటి దేవతల చేత కూడా ఎన్నడూ పొందని నీ దయ నా మీద ధరించింది. రాక్షసుడిని అలా నించుని చిన్నవాడిని అలాంటి నాకు ఇచ్చావు నాయనా అని అప్పుడు అంటున్నాడు ఇత్తుక్త్వా హరిమానమ్య బ్రహ్మానం సంభవం సభవం తతః ఈ ప్రకారంగా నమస్కారం గమనించాలి. ఈ మాట చెప్పి హరికి నమస్కారం చేసి రుద్రునితో ఉన్న బ్రహ్మకు నమస్కారం చేసి అంటే అందరూ అక్కడే ఉన్నారు రెడీగా. ఆ అది అందుకని బ్రహ్మాణం సభవం భవ అంటే రుద్రుడు. రుద్రునితో ఉన్నటువంటి బ్రహ్మకు నమస్కారం చేసి వివేసుతలం ప్రీతః బలిహి ముక్తః సహాసురైహి రుద్ర చేయబడి శుత్రలోకానికి ప్రవేశించాడు. ఏవం ఇంద్రాయ భగవాన్ ప్రత్యానీయ త్రివిష్టపం ఇలా స్వామి త్రివిష్టపాన్ని స్వర్గాన్ని ఇంద్రునికి మళ్ళీ ఇచ్చి. పూరయిత్వా అతితే కామం అతితి కోరికను తీర్చి అశాసత్ సకలం జగత్ సకల జగత్తును స్వామి పరిపాలించారు శాసించాడు అంటున్నాడు. లబ్ధ ప్రసాదం నిర్ముక్తం పౌత్రం వంశధరం బలిం చూశారా? అనుగ్రహం పొందాడు. యుడిదల బంధాన్ని యుడిదల పడ్డాడు. అటువంటి వందలే తన పులి అవసరం మనవాడైనటువంటి భజిక వత్తిని నిత్యామ్య భక్తి ప్రవణః ప్రహ్లాదః ఇదమభ్రవీత్ అదంతా తన ద్వారా చూసినటువంటి ప్రహ్లాదుడు. భక్తి ముప్పిరిగునగా స్వామి తోటి ఇలా అంటూ అంటే స్తోత్రం చేస్తున్నాడు. భగవంతుడు ఉంటే ఏం చేయాలి మనం? లేకున్నా ఏమన్నా ఉన్నాయా పని లేదండి. లేడు కనపడాలని దండం పెడతాం. కనపడాలని లేదు స్తోత్రం చేస్తాం కనపడాలి. కనపడాలని స్తోత్రం చేస్తాం. అనేది కాబట్టి అంటున్నాడు నేమం విరింత్యః లభతే ప్రసాదం న శ్రీహి సర్వః కిముతాపరే మహానుభావా ఇంత దయానయ్యా మా మీద నీకు మా మనవడు పొందిన అదృష్టాన్ని ఎప్పుడైనా బ్రహ్మ పొందాడా? పోనీ శివుడు పొందాడా? పోనీ కనీసం మా అమ్మ లక్ష్మి పొందిందా? ఇది లభతి ప్రసాదం న శ్రీహి న సర్వః. బ్రహ్మ కానీ రుద్రుడు కానీ ఈ లక్ష్మి కానీ విందురు ఎవ్వరూ పొందలేదు. ఏమిటది ఎన్నో అసురానామసి దుర్గపాలః. నువ్వు రాటుతలకు కాపులా పడవయ్యావయ్యా ద్వారపాలకులవు. వాళ్ళకయ్యావా? ఇక్కడ ఉన్నా ఉన్నావా? లేదు. రాటుతలకు నీవు దుర్గపాలుడవయ్యావు అంటే క్షేత్రపాలకుడు అన్నమాట. మత్తు సుతులాన్ని తాను పరిపారిస్తున్నాను అందుకే చెప్తారు మనకు.

పద్మపురాణంలో ఈ భాగాన్ని తీసుకొని రావణాసురుడు అఖిలలోకాలను గెలుచుకుంటూ గెలుచుకుంటూ ప్రసాదం ప్రసాదం ప్రసాదం ఎందుకు వెళ్ళాలి అంటే ఎవరో చెప్పారు విష్ణువు వారి చక్రవర్తిని తొక్కి పారేశాడు రాజ్యం ఆశ్రమించేశాడు అంటే వారి చక్రవర్తిని పట్టుకున్నాం ఎక్కడ ఉంటే పోదాం పోయి మా తాతగాడిని తాంచుతాడు తాత వస్తాడు. మా భజకుడు అడుగుతా ఎక్కడ ఉంటాడో వాడు అని పోయాడు. డైరెక్ట్ గా పోతే ఎదురుగా వాడే ఉంటాడు మొదలు. వీడియో పెడతా పాట అని పోయాడా అంత ఉన్నాడు సుప్పు వాడిని. చూస్తే ఒక పాపం ఇక్కడ చూసి ఎవడో వస్తున్నాడు కదా కుడి కాళ్ళు బొడన వేలు గోరుతో ఒక సారి చిమ్మేశాడు. పోయినా అక్కడ బొడన. అరెరే ఏమైపోయింది? ఆ ఉంటాడు వాడు మాల్యావంతుడు అని తాతగారు. ఉండో జరికి తాత వీడికి తాత. నా మాత అమ్మ తల్లికి తాత తండ్రి. కైసికి ఉంది కదా కైసికి తల్లి తండ్రి మాల్యవంతుడు. తాత గారు తత గారు ఇలా జరిగింది ఎవరు ఏమిటి ఎక్కడికి పోయావు. ఫలానా చోటికి పోయాను ఏమైంది ఎవరో తెలవదు ఇలా ఏదో ఆవేశం తాగి కొచ్చిపోదాము. అది అర్థమైంది. చెప్తే పౌరుషంగా అవమానం అవుతది. ఎప్పుడైనా బంధువుల ఇంటికి నీలాంటి వాడు పురద్వారం నుంచి పోవడం నీకు అవమానం కాదు. అందరూ చూస్తారు. ఇంటి వల్ల చక్రవర్తి ఏంటి ఈ ద్వారం నుంచి పోతున్నాడు వాళ్ళ ఇంటికి పోతున్నాడు ఏంటి వాళ్ళు చాలా చిన్నవాళ్ళు కదా నీకు అవమానం. తిత్తి ద్వారం నుంచి పో బాగుంటుంది. ఇప్పుడు కనపడవు నీ వాడి నుంచి మాట్లాడుకోవచ్చు నీకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాజనీతి తెలుసు కదా నీకు ఆ తాతయ్య బాగా చెప్పావు అని అక్కడి నుంచి పోయాడు. ఒక ఒక్క వస్తా పోతున్నాడు అరే అందర ఏదో మాట్లాడుకుంటూ వీడు వచ్చాడు అరే ఎవడో పిల్లవాడు వచ్చాడు దారా దారా అన్నాడు. దారా దారా పో ఇంత మా తోట ఎత్తుకొని వచ్చి తోట మీద కూర పెట్టుకొని ఆయన ఎక్కడ నుంచి చేశావురా ఏంటి? ఏ లోకం మీద ఏం చేయ పిల్లగాళ్ళు లేవు అన్నాడు. అంటే అప్పటికి వాడు ఆకారం మారదా? కృతయుగం వాడు వాడు ఇప్పుడు దగ్గర మధ్య ఉన్నాడు వీడే. కానీ పిల్లగాళ్ళు లేవటంటే చేయలేదు భవజక్రావతి మన వాడు మన వాడు ఏం చెప్తాడు? అబ్బే ఏం తాత అంతా బాగుందా చూద్దాం అని వచ్చాను నిన్నెవరో విష్ణువు ఇక్కడ తొక్కాడు కదా. ఇప్పుడు నేను అందరినీ చేయిస్తున్నాను. వాళ్ళు ఎక్కడ ఉంటారు అని చెప్తే పోయి బంధించేస్తాను. అయ్యో చూడలేదు అనువు, నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడు తన్నే ఆడేవాడే అన్నాడు. నువ్వు మొన్న సారి వచ్చావు కదా అప్పుడు నువ్వు గోరుతో చిమ్మేశాడే వాడే విష్ణువు తెలవదా అన్నారు. అది దుర్గపాల ఆ పరమాత్మను తప్పించుకొని పడిపోతారా అని. ఇలా దుర్గపాలత్వాన్ని మాకు ఇచ్చావయ్యా నువ్వు. ఈ అదృష్ట వచనం వచ్చిందా? ఎంత అదృష్టము. ఇటు దుర్గపాలః విశ్వాభివంజీరపి వందితాంగ్రిహి. సకల ప్రపంచము చేత నమస్కరించబడే వారి చేత కూడా నమస్కరించబడే.

పాద ఉద్వములు కల నీవు మాకు దుర్గపాలుల అయ్యావు. ఈ అదృష్టం, ఈ అనుగ్రహం బ్రహ్మకు, రుద్రునికి, లక్ష్మికి లభించిందా? దేవ దేవ యత్ పాద పద్మ మకరందని సేవనేన బ్రహ్మాదయా శరణగా సుమతే విభూతి. ఈ మహానుభావుని యొక్క పాద పద్మ మకరందాన్ని సేవించడంతో బ్రహ్మాదులు ఇతర లోకములకు రక్షణ కలిగిస్తున్నారు. అంతే కదా? కదా బ్రహ్మ కానీ యుద్రుడు కానీ లోకాన్ని ఎలా కాపాడుతున్నారు? నీ కాళ్ళు కొట్టుకొని. ఏ మహా పాపత్మాన్ని సేవించడం వల్లనే బ్రహ్మాదులు ఇతర లోకములన్నిటినీ కాపాడుతున్నారు. వారికి సంపదలన్నీ ఇస్తున్నారు. అంటే నీ దగ్గర అడుక్కొని వాళ్ళకి ఇస్తున్నారు. అడుక్కునే వాళ్ళు మనకే ఇస్తారండి అసలు వారియ్యారు కానీ. అందుకే విభూతి కస్మాత్ దయం కుసృతయః కరయోనయస్తే దాక్షిణ్య దృప్తి పదవీం భవతః ప్రణీతాః. ఇక మేమంటారా కుసృతయః అంటే మా పరంపరే దుష్ట పరంపర. తాటుదురు కదా. దానికి తోడు కలయోనయః దుర్మార్గుల మా తల్లి అంతా పుట్టారు అంతా మా జాతం చాలా పుట్టింది. దుర్మార్గులు, దుష్టులు, బుద్ధిహీనులు అలాంటి మేము నీ దాక్షిణ్య దృష్టి పదవీం భవతప్పుని అని. అనుగ్రహ దృష్టి ప్రసరింపజేశావు మామి ఎందుకు అంటే ఏం చెప్పాలి మాకేం అర్థం కాదు నీకే తెలవాలి నీ దయకు కారణం ఏమిటి అంటే ఏం చెప్పుదాం ఎలాంటి కారణం ఉంటుంది అందుకే అంటున్నారు ప్రవత ప్రణీతా చిత్రం తదేనితమహో అమిత యోగ మాయా రీలా విశుక్త భువనస్య విశారద చతురుని సంకల్పం బహు విచిత్రం అది అర్థమవుతుంది. నీ లీలతో ఎప్పుడు ఏమేం చేయాలనుకుంటావో ఏం చేస్తావో మాకేం తెలుస్తుంది. అమిత యోగ మాయా లీలా విసృష్ట భువనస్య. అంతుడైనటువంటి యోగమాయ యొక్క ఈ యొక్క ప్రపంచం శుద్ధి ఇచ్చావు. అలాంటి నీ సంకల్పం చాలా చిత్రము సర్వాత్మనః సమదృశో విషమ స్వభావా నీవు సర్వాత్ముడవు. కదా అలాగే సమదృష్టి గలవాళ్ళు కానీ మరి విషమ స్వభావం స్వర్గం వాళ్ళకి ఇచ్చావు మాకు సుఖం ఇచ్చావు కదా వాళ్ళకి బంధం ఇచ్చావు మాకు మోక్షం ఇచ్చావు ఈ గానె అంటే ఏం చెప్పాలి నాకేం అర్థమవుతుంది నీకే చదవదు. విషమ స్వభావః భక్త ప్రియ నజతి కల్ప తరుస్వభావః నీవు భక్తులంటే ప్రీతి నీకు. ఎలాగయ్యా అంటే కల్ప తరుస్వభావః కపువృక్షం ఉంది. దాని తర్వాత నాకేం లేదు ఎవరు అడిగితే వాళ్ళు తీస్తుంది.

అడగకుండా వచ్చి అడిగిన వారికి కపవృక్షం ఇచ్చుట పట్రపాతమా? కాదు కదా దాని స్వభావం అది. అడిగి అయ్యా నాకు ఫలానా కావాలి పోయి చెప్పి ఇక్కడ కూర్చోండి అడిగితే ఇస్తే దూరంగా ఉన్నావు ఇవ్వరు ఇవ్వరు. నీవంతే వచ్చి అడిగితే ఇస్తావు అడగకుండా ఇయ్యి. కాబట్టి ఇది విరమ స్వభావం కాదు. చెప్పి అంటున్నారు స్వామి వర్త ప్రహ్లాద భద్రంతే ప్రయాసి సుతరాతరం నాయనా నీకు మెరుగు అవుతుంది నీ మనవాడి దగ్గరికి వెళ్ళు పనికి అసలు నువ్వు కూడా దగ్గర ఉండి అని మళ్ళీ చెడు పుట్టి పుట్టకుండా చూస్తుండు అక్కడికే వెళ్ళావయ్యా అంటున్నారు. మోదమానః స్వపౌత్రేన జ్ఞాతీనాం సుఖమావః నీ పౌత్రునితో కలిసి సంతోషిస్తూ బంధువులందరికీ సంతోషాన్ని కలిగించు. నిత్యం ద్రష్టాస్త్రీ మాం తత్ర ఎందుకంటే అక్కడ రోజు మనం చూడొచ్చు అక్కడే ఉంటాం కదా. నిత్యం ద్రష్టాసిమాన్ తత్వా గదాపాని అవస్థితం అక్కడ నేను గదా పడుకొని ఉంటాను అరే ఇలా వద్దు నేను గదా చాలు అన్నమాట సుతులానికి గదా చాలు అంటారు కౌమోదకి గదా అంటాం కదా గదా అంటే మాయ యోగ మాయ అని అర్థం యోగమాయని గదానే చెప్తాం అందువల్ల ఆ దాంతో ఉండండి అక్కడ నా యోగమాయ రెడీగా ఉంటుంది ఏం బాధపడకు అని గదాపాని వ్యవస్థితం మార్దర్శన మహా ప్రాదర్భస్త కర్మ నిబంధన నిరంతరం నన్ను దర్శించడంతో కలిగేటువంటి ఆనందంతో నీవు ఆచరించిన అన్ని కర్మల యొక్క పాపములు బంధములు నశించిపోతాయి అక్కడికి వెళ్ళవయ్యా అన్నాడు. ఇలా ఆజ్ఞాం భగవతో రాజన్ ప్రహ్లాదః బలినాథః బాళమితి అమర ప్రజ్ఞా మూర్తి యాద్రాయ కృతాంజలి మూర్తి యాద్రాయ పరమాత్మ యొక్క ఆజ్ఞను శిరస్సున కరించి చేతులు జోడించి భజకృత్తు కరిచి పరిక్రమ్య ఆదిపురుషం. శ్రీమన్నారాయణుడిని విలక్షణం చేశారు ఆయన, మనందరం గుడికి చేస్తున్నాం ఆ ఆయనే ఆ స్వామికే చేస్తున్నాం డైరెక్ట్. అలాంటి ఆదిపురుషం పరిక్రమ్య సర్వాసుర చమోపతిహి రహదునికి ఏమిటి పదవి అంటే? సకల రాక్షస సైన్యాధ్యక్షుడు అట ప్రహ్లాదుడు. చమూపతి సైన్యాధ్యక్షుడు. ఆ అదే మరాయణ చమూపతి ప్రణతాదనుజ్ఞాతః వివేచ మహాబిలం. వారి అనుజ్ఞను పొంది ఆ మహాబిలం అది. దాదరం అంటే పెద్ద బిరం అలాంటి శోత్రం వేయించారు సుతలం అదా సుతలం సుతలం అదా అదా ఉద్దనతం రాజన్ హరిహి నారాయణః అంతికే ఆ తరువాత

నారాయణుడు ఉసేనాసం అంటే శుక్రాచార్యతో అంటున్నాడు మరి యజ్ఞం ఆగిపోయింది మధ్యన విఘ్నం కాకూడదు సగం యజ్ఞం ఆగిపోకూడదు కదా అందుకోసం అందుకే ఆసీనం మృత్వియాం భక్తి సదతి బ్రహ్మవాదినాం. బ్రహ్మోదయ వృద్ధి కాంది ప్రజలు కూర్చుని నక్ష ప్రాధ్యాయ తోటి అంటున్నాడు బ్రహ్మన్ సంతను శిష్యస్య కర్మ చిద్రం వితన్వతః ఇప్పటిదాకా విఘ్నం వచ్చింది శిష్యుని యొక్క ఈ కర్మను పూర్తి చేయి యత్తత్ కర్మతు వైషమ్యం బ్రహ్మ దృష్టం సమం భవేత్ కానీ చెప్తున్నాడు కర్మలు ఏదైనా లోపం అయితే మీలాంటి బ్రాహ్మణోత్తములు చూస్తే దోషం పోతుంది కదా చూడవయ్యా అంటున్నాడు. మర్యాద బ్రహ్మనండి వాడు. వాడికి అస్వి ఇచ్చాడు మరి యజ్ఞంలో. వాడి స్థానం బ్రహ్మ స్థానం. మరి బ్రహ్మ చూస్తే ఆ లోపం పోతుంది ఒకసారి చూడవయ్యా. యజ్ఞం పూర్తి చెయ్యి అంటే లాంఛనాలు లాంఛనాలు అన్నమాట. అంటే ఇప్పుడు అంటున్నారు కుతః తత్ కర్మ వైషమ్యం యత్య కర్మీశ్వరో భవాన్ యజ్ఞేశః యజ్ఞ పురుషః సర్వభావేన పూజితః ఇంకా వైషమ్యం ఎక్కడ ఉంది ఆయన. నిత్య కర్మది ఎందుకంటే భవాన్ కర్మేశ్వరః ఎవరో కర్మాధిపతి నువ్వే కదా. సకల కర్మలకు నీవే అధిపతివి అందులో నీవు యజ్ఞేశః యజ్ఞ పురుషః అలాంటి నీవు సర్వభావేన పూజితః. సహరాద్ భజక్రవర్తి అన్ని భావములతో అంటే త్రికరణ శుద్ధిగా నిన్ను పూజించారయ్యా. నిన్ను పూజించావా చక్రలోకమే ఇక అది ఎక్కడిది? మంత్రతః తంత్రతః చిద్రం దేశ కాల అర్హ వస్తుతః సర్వం కరోతి నిచ్చిద్రం. నామ సంకీర్తనం తవా ఒకటి కాదు మంత్ర లోపం కానీ తంత్ర లోపం కానీ దేశ కాల అర్హ వస్తు ఇన్ని రకముల లోపాలన్నిటినీ నీ నామ సంచీర్తనము నిచ్చిద్రం చేస్తుంది. తొలగిస్తుంది. అంటే మనం చెప్పా యశ్యస్మృత్యా జనామూక్త్యా తప పూజ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం వ్యాతి సద్యో వందే తమచ్యుతం అంటాం కదా ఏమిటి మరి. అంటే ఏంటి? లోపాలు జరుగుతాయి కాబట్టి మధ్య మధ్యన మనం పని చేస్తున్నప్పుడు నారాయణ నారాయణ నారాయణ అని కూడా అంటూ ఉంటే ఆ లోపాలన్నీ వాళ్ళు పూర్తి చేస్తారు. అది శాస్త్రం. పూర్తి అవ్వడం కాదు నువ్వే వచ్చి కూర్చున్నావు ఇక్కడ.

పూజలు అంది ఆశీర్వదించావు ఇంక రావు ఏంటి ఇంక మేమేం చేయాలి కాబట్టి కదాపి వదతో భూమన్ కరిష్యామి అనుశాస్త్రం అయినా మీరు ఆజ్ఞాపించారు కాబట్టి మీ ఆజ్ఞను పరిపాలిస్తాను యతస్తేయ పరం పుముసాం యత్ సవాజ్ఞ అనుపాలనం. పురుషులకు నీ ఆజ్ఞా పాలనమే ఉత్తమ శ్రేయస్సు. అది ఎందుకు కథ అనాలి అలాగే ఆశ్రయిస్తాను. అభినంద్య హరే రాజ్యాం పుషణ భగవాన్ ఈ ప్రకారంగా శుక్రాచార్యులు స్వామి యొక్క ఆజ్ఞను అభినందించి యజ్ఞ క్షిద్రం సమాధత్త బలేహే విప్రరిషిభి సహా భర్జకవర్తి యొక్క యజ్ఞ చిద్రం యజ్ఞ విఘ్నాన్ని అందరితో కలిసి పూర్తి చేశాడు. ఏవం బలేహే మహీం రాజన్ భిక్షిత్వా వామనో మళ్ళీ సారి చెప్తున్నాడు సార మనుమాన్. ఈ ప్రకారంగా శ్రీమన్నారాయణుడు వామనుడిగా బలిని యాచించి భూమిని తదౌ భ్రాత్రే మహేంద్రాయ అన్నగారికి ఆరాగ్యాన్ని ఇచ్చేస్తాడు అన్నగారినమ్మ ఇప్పుడు. ఇందులో ఎవరు అన్నగారు కదా చిన్న చిన్న పిల్లలు కాబట్టి ఆ నీకు ఎందుకు అవసరం లేదు కదా అవసరం లేదు అవసరం లేదు మరి అయ్యాడు ఇచ్చాడు స్థలం ఇంకోటి ఉంది అంటే ఉంది అన్నాడు సార్ లేదని లేదుగా సరిపోయింది జినాచారియ అన్నమాట. ఆదరే స్పష్ట వేసి వెయ్యి సినిమాలో రాలేదని ఆ వెయ్యి నాటకాలే వినియోగించారు. ఏవం బలేహ మహీం రాజన్ భిక్షిత్వా వామనో హరిహి. ప్రకారంగా అడిగి దదోహు భ్రాత్రే మహేంద్రాయ త్రిదివం యత్ పరైర్కృతం శత్రువు అని చెబుకుంటూ స్వర్గాన్ని మళ్ళీ అన్నగారికి అంటే అన్నగారి మీద ప్రేమ స్వామికి. తమ్ముడిగా పుట్టి అన్నకు రాజ్యం సంపాదించి ఇచ్చాడు అన్నమాట. ప్రజాపతిరి బ్రహ్మ దేవరిత పితృ భూమిపై ఇలా బ్రహ్మ దేవత ఋషులు పితృ అందరితోటి కూడా దక్ష బృగ్వంగిరా అంగురో ముఖ్యైహి కుమారేణ భవేనచ ఇందర వచ్చాడు అక్కడికి. గమనించండి అందరూ వచ్చారు కుమారుడు దక్ష భృగు అంగిర కుమారస్వామి అలాగే రుద్రుడు కశ్యప సజితే ప్రీత్యై సర్వభూత భవాయచ లోకానాం లోకపాలానాం అకరోతు వామనం పతిం. ఒక్క రాజ్యం ఆయనకి ఇస్తే వీళ్ళందరూ కలిసి వామనుడిని ఆధిపత్యంలో అభిషేకం చేశారు. దీన్నే మనం చాలామంది చాలామందికి తెలియదు. వామనాధిపత్య అభిషేకం అనేది చాలామందికి తెలియదు. సకల లోకాధిపత్యంగా వామనుడిని అభిషేకించారు వీరంతా కలిసి.

బ్రహ్మ, రుద్రుడు, కుమారస్వామి, సనకాదులు, దక్షుడు, భృగు, అంగిరసు వీళ్ళంతా కలిసి అలాగే సర్వ ప్రీత్యై అతితేహ ప్రీత్యై మరి నా కొడుకు రాజు కావద్దా ఏమని దానికి నా కొడుకు రాజు కావాలని నువ్వు కొడుకు ఎవరు ఇప్పుడు మరి ఈయనే కదా వాడికిచ్చి ఈ నడిలో పడితే ఏం లాభం అండి. అందుకే ఈ మహానుభావుడికి సర్వభూత భవాయిత్య సకల ప్రాణుల హితం కృతము లోకానాం లోకపాలానాం అకరోతు వామనం పతిం. సర్వలోకాధిపత్య అభిషేకం అంటారు దీన్ని. అన్ని లోకములకు సకల లోకపాలకులకు వామనుడిని అధిపతిగా చేశారు. ఎవరి దగ్గర తెలుసా? వేదానాం సర్వ దేవానాం ధర్మస్య యశసః స్త్రీయః మంగళానాం వ్రతానాంచ కల్పం స్వర్గాపవర్గయోహో ఉపేంద్రం కల్పయాంచక్రే దీన్నే ఉపేంద్ర పట్టాభిషేకం అని అంటారు. ఈ పట్టాభిషేకం రెండుసార్లు జరిగింది స్వామి పట్టాభిషేకం ఉపేంద్ర రెండుసార్లు ఒకసారి కృష్ణావతారంలో ఇప్పుడు ఈ అవతారం. ఉపేంద్రుడు అంటే అర్ధము వైస్ ప్రెసిడెంట్ కాదు. విష్ణుపురాణంలో వ్యాఖ్యానం చేస్తారు. ఉపేంద్ర అంటే ఉపరి ఇంద్రః ఉపేంద్ర. ఇంద్రస్య ఉపరి. ఇంద్రుడి కంటే పైవాడండి. అదే ఉపాధ్యక్షుడు ఉంటే వైస్ ప్రెసిడెంట్ అన్నట్టుగా ఇంద్రుడు తర్వాత వాడని అర్ధం కాదు. ఉపరీంద్రః ఉపేంద్రః నతో ఉపేంద్రః అని మనకు పెద్దల వ్యాఖ్యానం. ఇలా స్వామిని ఉపేంద్రం కల్పయాం చక్రే పతిం సర్వ విభూతయే ఇతను సకల విభూతులకు అధిభజం చేశారు. కథ ఎలా లోక వైభయం చేశారు. ఇలా ఉపేంద్రుడిని పట్టాభిషేకము మనకు ఉపేంద్ర పట్టాభిషేకము అంటాం చాలా విశేషము. తదా తరువాని భూతాని భుడిశం ముముదిరేంద్రు అప్పుడు అన్ని ప్రాణులు. సంతోషించాయి తత స్వింద్రః పురస్కృత్య దేవయానేన వామనం లోకపాలైహి దివం నిన్యే బ్రహ్మనాచ అనుమోదితః పతాభిషేకం వచ్చినప్పుడు రాజ్యంలో ఉన్న అక్కినోడు ఒప్పుకోం కదా అప్పుడు ఇంద్రుడు అది తీక అక్షయపులను అనుమతి పొంది లోకపాల అనుమతి పొంది రుక్ష అనుమతి పొంది ఆమెనుండి సందేలోకానికి తీసుకుని అయ్యా అక్కడే పరిపాలించండి అక్కడే ఉండి లేకపోతే ఆయనే ఇలా దగ్గర తీసుకొని పోయి లోకపాలైహి దివం నిన్యే బ్రహ్మనాచానుమోదితః ప్రాప్య త్రిభువనం చేంద్ర ఉపేంద్ర భుజ పాలితః ఇలా ఉపేంద్రుడు.

పాలు కూడా వేయాలన్నమాట. అతని భుజపాలు ఎందుకంటే ఇంద్రుడు మూడు లోకాలను పొంది స్త్రియా పరమయా దుష్టః ముముదే వ్యత సాధ్వసః దైన్యం పోయింది, భయం పోయింది, సంతోషించాడు. ఈ రీతిలో బ్రహ్మ సర్వః కుమారస్య భృగువాద్యాః మునయో నృప పితర సర్వభూతాని సిద్ధ వైమానికాశ్యయే వీళ్ళంతా కూడా సుమహాత్ కర్మ తద్విష్ణో గాయంతః పరమాత్మ యొక్క ఈ అత్యర్థులమైనటువంటి కార్యాన్ని జ్ఞానం చేస్తూ దిజ్ఞానితా స్వానితే జగ్ము తమ తమ లోకా తమ ఇళ్లకు తమ వెళ్ళిపోయారు. అదితించ త్యచం సిరే. ఒక తానం ఎవరికి మరి? ఇంత గొప్ప వారి కొడుకైన తల్లి తానం అందుకే అది తిని అందరూ స్తోత్రం చేశారు. సర్వమేతన్మయాత్స్యాతం భవతః కుర్నందనా మహానుభావా ఇదంతా మీకు నేను చెప్పాను గురుక్రమస్య చరితం శ్రోతృణాం అధమోచనం. వినే వారి పాపాలను పోగొట్టేటువంటి త్రివిక్రమ చరితాన్ని నేను రేపు వివరించాను. పారం మహిమః గురు విక్రమతో గృణానః యత్పాద్యవాని వమే సరజాంసి మర్ధ్యః పరమాత్మ యొక్క మహిమ ఇంత అని అవతలి పారాన్ని చెప్పదలుచుకున్నటువంటి వాడు భూమండలం యొక్క రేణువులను లెక్కపెట్టాలనుకోవడము అన్నాడు. నోర్ కంభీర్యాని ప్రవోచన్ యత్ పార్థివాని మోమే రజాగుంసి అదే శ్లోకం అదే మంత్రాన్ని శ్లోకం చెప్పాను. పారం మహిమ్న ఉరు విక్రమతో గృణానః యత్ పార్థివాని మోమే సరజాంసి మధ్యః కిం జాయమానః ఉత జాత ఉపైతి మధ్యః పుట్టినవాడు కానీ పుట్టబోయేవాడు కానీ పుట్టి ఉన్నవాడు కానీ పరమాత్మ మహిమను సంపూర్ణంగా కీర్తించగలడా? యప్ప ఇత్యాహ మంత్ర దుఃఖ ఋషిహి పురుషస్య యత్యా ఈ విషయాన్ని మంత్ర దుఃఖ ఋషి విషయాన్ని చెప్పాడు యైదం దేవ దేవస్య హరి అద్భుత కర్మణః అవతారానుచరితం శృణువన్ యాతి పరాన్యతిం. పరమాత్మ దేవదేవుడు అద్భుతకరమైనటువంటి స్వామి యొక్క ఈ చరితాన్ని అవతార చరితాన్ని వింటే ఉత్తమ గతిని పొందుతారు. క్రియమానః క్రియమానే కర్మణీదం దైవే పిత్రియేధ మానుషే.

అంటే యజ్ఞయాగాలలో ఉత్సవాలలో పితృ కర్మలో ఈ వామన చరితాన్ని గానం చేస్తే యత్రయత్సానుకీర్త్యేత తత్తేషాం సుకృతం విదు. పితృ దేవతలు, దేవతలు, బంధువులు అందరూ వారు దీనిని అదృష్టంగా భావిస్తారు. ఇది అదృష్టం వారికి, ఇది పుణ్యం. పితృకర్మ పుణ్యం కాదు, పితృకర్మలో వామన జౌత జ్ఞానం పుణ్యము అన్నమాట. ఇలా చెప్పి భగవన్ స్రోతిమిచ్చామి హరేహ అద్భుత కర్మణః అవతార కథా మాద్యాం. మాయా మత్స్య విడంబనం ఇప్పుడు ఇందులో మనకు మత్స్యావతారం చెప్తారు. అడుగుతున్నాడు స్వామి రాజు సుఖయోగింద్రుడిని అంటున్నాడు అయ్యా మాయా మత్స్య విడంబనం. సరిగ్గా మాయా వామనడు అయిపోయారు కదా. కూర్మావతారం చెప్పుకున్నాం. ధన్వంతరి అలాగే మోహిని వామన తరువాత మనకు మత్స్యావతారం మొత్తం అదే. అలా జయేంద్ర మోక్షణంలో హరి అవతారం ఉంది కదా. ప్రకారంగా హరి అవతారం అయింది, కూర్మావతారం అయింది, ధన్వంతరి, మోహిని, వామన, మత్స్య. అష్టమ స్కంధంలో ఆరు అవతారాలు ఉన్నాయి. న్యాయంగా ఎనిమిది ఉన్నాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే పర్వతంలోనూ పాములోనూ వచ్చాయని చేతి అడిగాడు. ఇలా రెండు కలుపుకుంటే అష్ట. అందుకే దానికి న్యాయం కాస్త ఏంటంటే ఇది ఇందుకే అష్టమత్సవంలో చెప్పాడు. అటో ఇడో చెప్పొచ్చు కదా. ఇక్కడ చూపియడం అంటే. స్వామి యొక్క ఎనిమిది అవతారాలు ఒకే స్కందంగా చెప్పబడినవి ఈ స్కందమే. వేరే ఎక్కడ ఇన్ని అవతారాలు చెప్పబడలేదు అన్నమాట. ఇలా యదర్ధం అదర్ధాత్ రూపం మాత్యం లోక జుగుప్సితం అందరికీ చేప చేప అంటే లోక జుగుప్సితం అథయాయ చేప ఇలా అంటారు. లోకమంతా దుర్మరతం బొందేటువంటి మాత్య రూపాన్ని ఎందుకు తీసుకున్నాడు? తమ ప్రకృతి దుర్మరతం కర్మగ్రస్త అది తమ ప్రభావం. మాత్యం అంటే అజ్ఞానం ఫలా గట్ట కదా. కాబట్టి అందులో దుర్మర్జం చేప దేన్ని సహించదు, ఇలా ముట్టుకుంటే పరిగెత్తుతుంది, వచ్చి కొరకపడడానికి ప్రయత్నం చేస్తుంది, సహించదు అన్నమాట. అలాంటి దాన్ని అటువంటి అవతారాన్ని వేషాన్ని ఎందుకు వేశాడు? ఏతన్నో భగవంత్ సర్వం యధావత్ భక్తు మహతి మాన.

బాబా జరిగింది జరిగినట్టు ఉన్నది ఉన్నట్టు నాకు దీన్ని తెలపండి ఉత్తమ శ్లోక చరిత్రం సర్వలోక సుఖావహం ఇప్పుడు ఎందుకయ్యా అంటే అంటే పరమాత్మ చరిత్ర ఒక్క విన్న వాళ్ళకే కాదు చెప్పిన వాళ్ళకే కాదు సర్వలోక సుఖావహం చరిత్ర జరుగుతున్నది ఏంటి అంటే లోకా సమస్తాః సుఖినోభవంతు అని అన్ని లోకాలకు సుఖాన్ని కలిగిస్తుంది కాబట్టి అలాంటి దాన్ని వివరించండి మహానుభావా అని పరీక్షిత్ స్వరయోగింద్రుని ప్రార్థించాడు. ఇత్యుక్తః విష్ణురాతేన భగవాను బాదరాయణి ఇదారయబడి ఉవాచి చరితం విష్ణోహో మత్స్య రూపేణ యత్కృతం మత్స్యావతారంగా స్వామి ఏం చేశాడో అదంతా పరీక్షిత్తుకు చదివింద్రుడు వివరించాడు. గోవిప్ర సుర సాధువునాం ఛందసామపిచ ఈశ్వరః రక్షామి ఇత్యన్ తనూర్ధత్యే ధర్మస్య అర్ధస్య చైవహి మరి ఏం చెప్పాలి అవతారం ఎందుకు అన్నాడు కదా ఒక్క ఇదే కదయ్యా నాయనా పరమాత్మ అన్ని అవతారాలు గో, విప్ర, సుర, సాధు, ఛంద, ధర్మ, అర్ధ. ఈ ఏడింటిని కాపాడటానికి. రక్షామిచ్ఛన్ తనుహు ధత్తే రక్షను కోరుతూ తన శరీరాలను కలిపించుకుంటాడు. పరిత్రాణాయ సాధునాం చెప్తాం కదా దానికే గో విప్ర సుర సాధు ఛంద ధర్మ అర్ధ. అనేటువంటి ఏడింటిని ఏడింటి రక్షణ కోరుతూ పరమాత్మ తన అవతారములను తాలుస్తాడు. ఉచ్ఛావచేషు భూతేషు చరణు వాయుర్వేశ్వరః నోచ్ఛావచత్వం భజతే నిర్గుణత్వాత్ సియోగునై నువ్వు ఓ మాట అన్నావు జుగుప్సితం అన్నావు అది నీకు నాకు అందులో తేడా రోగుతాంతర్యామి లేదండి. పరమాత్మ మధ్యంలో లేడా? ఛీ ఈ జంతువా అని దూరంగా పోయాడా? ఆయన అందులో లేకుంటే గతి ఏంటి వారి గతి? సరే సర్వభూతాంతర్యామి కాదా? ఎక్కువ తక్కువ నీకు నాకు ఆయనకు లేదు. ఆయనకు అన్నీ సమాధానం. అన్నీ ఆయన దేహాలేనండి. కానీ ఏంటి? పరమాత్మ దేహం కానీ ఏంటి అండి? ఆయన నిత్యం ఉంటాడు. మన అబ్బాయి అనుకుంటాం.

కానీ అబ్బా అనుకుని మనోడు ఆయనే ఉన్నాడు కదా. ఇందులో నోచ్యావచత్వం హెచ్చు తగ్గు అనేటువంటివి సర్వభూతాంతర్యామైనటువంటి స్వామికి ఉండదు. ఎలాగంటే వాయురివ ఈశ్వర వాయువు ఉంది. అందరిలోనూ ఉంటుంది అంతటా ఉంటుంది. అయ్యో ఇందులో వాయువు ఉందా అందామా? మనకు ప్రాణవాయువు ఉంది. రెండోది మరి అపాన వాయువు ఉంది. ఆ దోషం అపాన అందా వాయువుదా? అంతర్ సమానం. అయ్యో ఇలా వాయు వాయు ఈ వాయు పనికి రాదు ఉందామా? అది లేకున్నా బతకవు, ఇది లేకున్నా బతకవు. కదా? అంటే నిండి ఉన్న వాయువు వెళ్ళిపోవాలి, అవసరం ఉన్న వాయువు లోపల చేరాలి. కదా కాబట్టి వాయువు ఎలా అన్నిట్లో ఉండి అవమానాన్ని, మానాన్ని గొప్పను, తక్కువను, శుద్రతోని దిత్తము పొందదో పరమాత్మ కూడా అలాంటి భావాలు ఇవి లేవు. ఆసీత్ అతీత జల్పాంతే బ్రాహ్మః నైవిత్తికోలయః. ఇది నైమిత్తిక ప్రణయం. అంటే బ్రహ్మకు ఒక పూట అయిపోయింది. సాయంకాలం అయింది అన్నమాట. ఆదిత్య కల్పాంతంలో సముద్రోపృతస్తత్ర లోకాః భూరాదయో నృపా. భూ రాజలోక అంటే భూ భువ భువ అంటాం కదా ఈ మూడు లోకములు సముద్రం చేత ముంచబడ్డాయి. ముంచబడతాయి. కాలీ నాగద నిద్రస్య సాతో శైతోహు బలి ఎందుకు వస్తాయి అంటే కాలం సాయంకాలం అయితే మన నిద్ర వస్తుంది కదా మరి అది ఆయన కూడా నిద్ర వచ్చేసింది. నిద్రపోవు అయినటువంటి స్వామికి బలి ముఖతః నిస్రుతాను వేదాన్ హయగ్రీవః అంతికే అహరత్. నిద్రపోతూ స్వామి యొక్క బ్రహ్మ యొక్క ముఖాల నుండి వెలువడుతున్నటువంటి వేదములను ఒక రాక్షసుడు వాడి పేరేమిటి హయగ్రీవుడు అలాంటివాడు. అపహరించాడు. జ్ఞాత్వా తతో దానవేంద్రస్య హయగ్రీవస్య చేష్టితం. అరువుని యొక్క ఆ పనిని తెలుసుకొని దధార సఫరీ రూపం భగవాన్ హరినీశ్వర. అతన్ని వహించడానికి అతన్ని మల మల రావడానికి ఈ మహానుభావుడు శబరీ రూపం దధారా మత్స్య రూపాన్ని ధరించాడు శబరీ రూపం. తత్ర రాజఋషి కచ్చితు నామ్నా సత్యవ్రతో మహాన్ నారాయణ పరః తత్యతు తపస్సు సలిదాసనః అదే సమయంలో ఒక మహారాజు సత్యవ్రతుడు అనేటువంటి వాడు పరమాత్మకు పరమ భక్తుడు.

శ్రీమన్నారాయణుని గురిచి తపస్సు చేస్తూ అది కూడా సలిలాచన కేవలం నీరు మాత్రమే భూజిస్తూ. నీరు తాగుతున్నాడు అంతే ఎక్కువ ఏం లేదు. కేవలం జలాహారం తోటి తపస్సు చేస్తూ ఉన్నాడు. యోసౌ అస్మిన్ మహా గర్భి తనయః సహా విభస్పతః అతనే. తర్వాతి కల్పంలో రాబోయే కల్పంలో సూర్య భగవానుడికి పుత్రుడు అవుతాడు మనువు అవుతాడు. అందుకోసమని శ్రాద్ధ దేవైతి చాతః మనుత్వే హరిణ అర్పితః అతను అతని పేరేమిటి శ్రాద్ధ దేవుడుగా మారుతాడు. ఈ సత్యభ్రతుడే సూర్య భగవానుడి పుత్రుడై సాలదేవుని పేరుతో మనువుగా తరువాత అవతరించబోతాడు కాబట్టి ఏకదా కృతమా అది హరిణ అర్పిత స్వామి చెప్పారు నీకు పోషిస్తున్నాను అన్నమాట. స్వామి ప్రత్యేకించి చెప్పడు దానికి తగమన్నది ఏర్పాటు చేస్తారు. ని కూరుస్తారు. పరమాత్మ ఇతన్ని తర్వాత కల్పనలో మరువు చేయాలనుకొని ఏకదా కృతమాలాయాం కుర్వతః జలతర్పణం ఒక గ్రంథంలో ఈ సత్యవ్రతుడు కృతమాలా నది తీరంలో జలమును తర్పణం చేస్తున్న సమయంలో తస్య అంజల్యుదకే కాచిత్ చపరి ఏకాభ్యపద్యతా నీరు తీసుకున్నాడు జ్యోతిష్యుట్లో ఇద్దాం అనుకుంటున్నాడు అమాంతం జ్యోతిష్యుట్లో చాప పిల్ల పడింది చిన్న చాప పడింది పడితే దాన్ని సత్యవ్రతః అంజలిగతాం సహతోయేన భారతా నీళ్లు పడుతున్న దాన్ని జ్యోతి చెప్పబడదే ఆ చాపం నీళ్లతో పాటు సముద్రంలో నదిలో పోయి వెళ్ళామనుకున్నాడు. అంటే సజ్జ నదీతోయే శబరీం దవిడి విడిచిపెట్టాడు అదేం లేదు. అప్పుడు తమాహ సాత్ కరుణం మహా కారుణికం నృపం చాపిల్ అంటూ ఉంది అయ్యో నాయనా. నేను చిన్న చేపలు నమ్ము కదా, ఇందులో నదులలో పెద్ద పెద్ద చేపలు ముసళ్ళన్నీ ఉంటాయి. నందువారికి ఆహారం గెలుస్తావా? ఇదేమన్నా న్యాయమా? నన్ను రక్షించవయ్యా అని. అతి దీనంగా ఈ మహానుభావుడు అంటే కదం విశిష్టే రాజన్ పీతామస్మిన్ సరిజ్జరే తమాత్మను అనుగ్రహార్ధం ప్రీత్య మత్స్యవ బుద్ధరం అజానన్ రక్షణార్ధాయ చపర్యాః సమనోదదే దీనంగా అడిగాడు వీనకేం తెలుసు స్వామి అని అవతారం దారు తెలవకపోయి కాపాడుదామని మాట సక్కడం పెట్టుకొని అతను తస్యాహ దీనతరం వాక్యం ఆశృత్య సమహీపతి కళచాప్తు నిధాయేనాం దైన్యంగా మాట్లాడింది కదా మళ్ళీ తీసుకొని కళచంజరంలో పడేశాడు కళచంజంలో కదా అందులో ఉంచాడు. సాతు తత్రేక రాత్రేన వర్ధమాన కమండలవు. పెట్టాడు రాత్రి అయితుండగా పెరిగిపోయింది. సరిపోలేదు అది. సరిపోక అలబ్ధాత్సావకాశం వా ఇదమాహ మహీపతే నాయనా నేను కమండలంలో

ఇమడలేకపోతున్నాను. నాకు కొంచెం పెద్ద ఆధారం ఏదైనా కల్పించవలసింది. అంటే అవంతా దాన్ని తీసుకొని ఒక ఉదంచనోదకి కొంచెం పెద్దది హౌస్ లాగా ఉంటుంది కదా ఒక బకెట్ అనుకోండి అందులో పడేశాను. దాని తర్వాత ఒక ముహూర్త కాలంలోనే అది మూడు హస్త హస్తత్రయం అవద్దత మూడు చేతులు అంటే గదం మీద పెరిగింది. పెరిగి నమే తలం నాకు ఇది కూడా సరిపోవడం లేదు. హాయిగా ఉండాలి కదయ్యా మరి కాస్త పెంచు అంటే అప్పుడు సార్ ఆజ్ఞ చెప్తా రాజన్ సరోవరే. ఇది లాభం లేదని ఓ సరస్సులో పడేశారు. తదావృత్యాత్వనాసోయం మహామీనః అనుభవస్తత ఇంకాస్త పెరిగాడు. పెరిగి అయ్యా ఇది నాకు సరిపోవడం లేదు. కాస్త పెద్ద పెద్ద ప్రదేశానికి పోయి మళ్ళీ అడిగాడు అన్నమాట. ఇత్యుక్తః సహ అనన్య అనయన్ మత్స్యం తత్ర తత్ర అవిదాసిని అక్కడి నుంచి ఇంకొంచెం పెద్దగా ఇంకో మరుగు ఇంకో మరుగు ఇంకో ఇలా సరజ సరజ అని తీసుకొని పోయాడు. జలాసి సమ్మితం మాం సముద్రే ప్రేక్షపద్యలం నదులైపోయాయి సరిపోయాయి అప్పుడు రామ నిరుద్ధమై సముద్రంలో పడేశాడు. ప్రాక్షిపత జ్యజం క్షిప్యమాన సమాహియ ఇదమాహమాం మకరాదయః అదంతి ఏనైనా నేను మొదలే చెప్పాను చిన్నదాన్ని నన్ను వారికి ఆహారం ఇయ్యొద్దని సముద్రంలో పడేస్తున్నావ్ తిమింగిలాలు ముసళ్ళు ఉంటాయి నన్ను ఆహారం ఇస్తున్నావా ఇయ్యొద్దు నాయనా అని మళ్ళీ తన్ని మోహింప చేయడానికి ఇలా అన్నాడన్నమాట. అంటే తమాహ కోభవాన్ నాయనా నువ్వు ఎవరయ్యా నన్ను ఇలా మోహింప చేస్తున్నావు మత్స్య రూపేన మోహయన్ నైవం వీజ జజరో దృష్టః అస్మాభి. ఇంత కాలం గడిచింది కానీ ఇలాంటి చేప ఉంటుందని మేము చూడలేదు వినలేదు. అస్మాభి శృతోపిచ యో భవాన్ యోజన శతం అన్నాభిహి వ్యానచేతర రెండు మూడు రోజుల్లో నీవు నూరు యోజనాలు పెరిగావయ్యా. ఇలాంటి క్యాపగ్రహం ఉంటుందా? ఇప్పుడైనా మేము చూసామా? అనుగ్రహాయ భూతానాం తత్సే రూపం జలోకసాం జాగ్రత్తగా ఆలోచిస్తే సకల లోకములలోని ప్రాణులను కాపాడటానికి దయ చూపటానికి స్వామివే ఈ రూపం ధరించావనిపిస్తూ ఉన్నది. అట్టి శరణం అన్నమాట. జలోకసాం నమస్తే పురుష శ్రేష్ట స్థిత్యుత్పత్య వ్యయేశ్వర మహానుభావా శృష్టి సమాలాది నాయకుడవు నువ్వే నీకు నమస్కారము భక్తానామ్న ప్రపన్నానాం ముఖ్యోహి ఆత్మగతిహి విభో నిన్నే ఆశ్రయించేటువంటి నీ భక్తులకు నీవు ప్రధానమైనటువంటి ఆత్మ గతివి సర్వే లీలావతారాస్తే భూతానాం భూతిహేతవః మత్స్యమో నాకెందుకో నీవు ఇచ్చినటువంటి అన్ని అవతారాలు.

సకల ప్రాణులకు భూతి ఐత్వజం ఇచ్చేవి. క్షేమమైనా ఇంకోటైనా ఇంకోటైనా నీ అవతారం కాబట్టి అన్నీ క్షేమాన్ని కలిగిస్తాయి. జ్ఞాతమిచ్చామి అదో రూపం యదర్ధం భవతా ధృతం. అది జరిగించావు కానీ ఈ రూపం జరిగించావు చెప్పండి. తెలుసుకుందాం అనుకుంటున్నాను ఇన్ని అవతారాలు అయిపోయాయి చివరికి మత్యం వరకు వచ్చావు ఈ మత్య రూపాన్ని. ఏమి చేయదలుచుకొని ధరించావో తెలుసు కోరుతున్నాను. నతే అరవిందాక్ష పదోపసర్పణం వృషాభవేత్ సర్వ సుహృత్ప్రియాత్మనః సకల లోకములకు మిత్రుడవు, ప్రియుడవు అయినటువంటి నీ పాదములను సేవించుట ఎప్పుడూ విఫలం కాదు. యథా ఇతరేషాం ప్రదగాత్మనాం తతాం అదీ దృశః యత్ వపుహు అద్భుతం గినః. అనేకమైనటువంటి ఆకారాలు తిరిగిన వారికంటే ఇప్పుడు ఈ అప్పిల రూపంలో కనబడుతున్నావు. నిన్ను ఇలా సేవించినా కానీ మాకు ఈ భూతే. కానీ ఎందుకు ఎందుకు ధరించావో చెప్పవయ్యా. ఇది బ్రువాణం ద్రుపతిం జగత్పతిహి సత్యవ్రతం మత్స్యవపుహు యుగక్షయే విహత్తు కామః ప్రళయార్ణవే అబ్రవీత్. ఏ లేదు నాయనా ప్రళయం రాబోతున్నది. నేను ఉన్న సముద్రం సరిపోవడం లేదు. చిన్నగా ఉంది భారత సముద్రం. ప్రడయకాలంలో మొత్తం ఒక తోడు ఉంది కదా. అందులో ఈట కొడదామని వచ్చాను అన్నాను. ప్రడయకాల సముద్రంలో విహరించగోరి ఈ రూపం ధరించాను పెద్ద పని ఏం లేదు. మరి ఆ సముద్రం చాలా చిన్నగా ఉంది. ఎంతసేపు కాళ్ళు ఎదురు ముడుచుకొని పడుకోవాల్సి వస్తున్నది. ఎందుకు వచ్చిన బాగా కొంచెం హాయిగా విసర విపి ఇడ కొడదాం బాగా విహారిద్దామని వచ్చాను. విహత్తు కామః ప్రళయార్ణవి అబ్రవీత్. ప్రళయకాల సముద్రంలో విహరించాలని చెప్తున్నాను. శ్రీకీర్షుడేకాంత జన ప్రియః ప్రియం. ప్రళయకాలంలో కూడా మరణించకుండా ఉండేటువంటి వారికి దర్శనం కలిగించి సిద్ధినివ్వటానికి. వారికి ప్రీతి కలిగించడానికి అది నేను విహరించడానికి ఈ శరీరాన్ని ధరించాను. అలా చెప్పి సప్తమి అచితనాత్ ఊర్ధ్వం అహని ఏతత్ అరిందమా నాయనా.

సరిగ్గా ఈనాటికి ఏడవ నాడు నిమంచ్యటి అప్యయాం బోధౌ త్రైలోక్యం భూర్భువాదిత భూలోకం భువర్లోకం సువర్లోకం మూడు లోకాలను సముద్రం ముంచుతుంది. త్రిలోక్యామలీయమానాయాం సర్వ సంవర్తాంభసి వైతదా ఉపసాధిత నౌహు కాచితౌ విచాలాత్వాం మయేరితా నువ్వేం భయపలకు నువ్వు స్వష్టంగానే ఉంటావు సమాధానం నీకేం లేదు ఇలా మూడు లోకాల సముద్రం ఉంచగానే ఒక విశాలమైనటువంటి పడవ నాతో మోసుకోబడి రాబడి నీ దగ్గరికి వచ్చేస్తుంది. మరి ఇతా త్వం తావతు ఊరది సర్వాహ బీజాని ఉచ్చావచాని చూయ ముందే తట్టా గుట్టాన్ని సద్దుకోవాలి నువ్వు. ఊరదులు బీజములు ఏమేం కావన్నీ మూడగత్తుకొని తెచ్చి అందులో గుత్తో అంటే మళ్ళీ మరి సృష్టి చేయొద్దు. విత్తనం వేయాలి కదా. విత్తనాలు మొత్తం పైరు కోసి విత్తనాలు దాచుకోవాలి. ఆ విత్తనాలు తీసుకెళ్లుకొని చెప్తున్నాడు. అన్ని ఒడదులు, అన్ని బీజములు ఉచ్చావసాని పెద్దవి, చిన్నవి అన్నిటిని కూడా సత్పరిచి పరివృత్తః సర్వసత్వోపగ్రహ్మితః. నీవు ఒక్కడివే కాకుండా సత్వర్గులు ఉంటారు. వారితో కలిసి ఇంకా సర్వ సత్వ బ్రహ్మిత అన్ని ప్రాణులు అంటే ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క ఛాన్స్ ఉంది వాళ్ళ దగ్గర. అవన్నీ పోవద్దు కదా మరి. ఒక్కొక్క ఛాన్స్ తీసుకో ఒక్కొక్క ప్రాణికి అందులో పెట్టుకో. పరవల అన్ని బీజాలు అందులో పెట్టుకో సప్త ఋషులు అందులో ఉంటారు నువ్వు అందులో ఉండు అంటే లోకం మొత్తం పోయినా కానీ మళ్ళీ రావు విత్తనాలు ఉంటాయి మళ్ళీ ఒక్క నమూనాలు ఉంటాయి వాటిని చూసుకొని దాతా యథా పూర్వం అక్కడ ఎలా ఉండేవాడు మనిషి ఉంటే వాడు చూస్తాడు ఆ నువ్వు మనిషివా ఇలా ఉండు అలాగే ఒక చాప పిల్ల ఇంకేదో ఒక పిల్ల ఒక చిన్న పిల్ల ఒక వృక్షం ఒక తీయ ఒక లత ఏవో ఉంటాయి కదా ఇలా అన్నిటి శాంపిల్ దగ్గర పెట్టుకొని ఉండు ఆ వృక్ష బృహతి నావం విచారిక్షేసి అవిక్లవ ఎలాంటి దైన్యము లేకుండా ప్రళయకాలం ఉన్నంత కాలం నా వాళ్ళకి నువ్వు హాయిగా మొత్తం తిరుగుదు కానీ ఏ కారణవే నిరాలోకే ఋషీనామేవ వర్చసా మరి నాకేం కాదా అంటే సప్త ఋషులు ఉన్నారు కదా. వారి తేజస్సుతో వారి ప్రభావంతో ప్రపంచమంతా ఏకానం అవుతుంది నిరాలోకే ఏం కనపడదు. సూర్యుడు లేదు ఎవరు లేదు ఇంకేముంది అంత అంధకారం. అప్పుడు దోధూయమానాం సామ్నావం సమీరేన బలీయసాయం ఎంత పెద్ద వాయి గాలి వస్తుంది మరి తుఫాను గాలి కదా.

గంటకు 100, 200 కాదు 5 లక్షల వేగానితో వస్తుంది గాలి. అంత పెద్ద గాలి ఆ గాలికి పరవ అటు ఇటు ఊగుతూ ఉంటుంది. దాన్ని ఉపసిద్ధస్యమే శృంగే ఇభస్మేహి మహాహినా వాసుకి. ఆయన ఆయన శైలి తప్ప ఉంటాం కదా ఈ మహా సర్పం తోటి ఈ పడవను అప్పుడు నేను వస్తాను నాకు పెద్ద కొమ్ము ఉంటుంది ఆ కొమ్ముకు కట్టేసి. పాము తోటి పడవను నా కొమ్ముకు కట్టు ఏం కాకుండా మహా అహం త్వామృషి విస్తాజం సహనావం. ఉదన్వతి వికర్షన్ విచరిస్యామి యావతు బ్రాహ్మీనిశా బ్రహ్మకు రాత్రి పూర్తయ్యేంతవరకు నేను ఆ నావను ఈ సముద్రంలో తిప్పుతూ నేను విహరిస్తాను నా విహారం. నాలుగు వేల యుగాలు ఆ ఇదా ఉచ్చరిష్యామి బ్రాహ్మీనిచా ప్రభో మదీయం మహిమానంచ పరంబ్రహ్మేతి శబ్దితం వేక్షతి అనుగ్రహీతమ్మే సంప్రశ్నైహి వివృతం హృది ఎలాగో కూర్చున్నావు కదా? మనం రైల్ ఎక్కగానే విమాన ఎక్కగానే ఏం చేస్తాం? ఓ మూడు నాలుగు గంటలు ఖాళీగా గాని మనం వెనక్కి ఒరిగి నిద్రపోతాం కదా? అలా అంటే పని చేద్దాం అనుకుంటున్నావా? ఆ పప్పులేం ఉడకవు. ఈ బ్రహ్మ రాత్రి పూర్తయ్యే వరకు నీవు ఎలాగ అందులో ఉంటావు కదా, నన్ను అడుగుతుంటావు, నేను చెప్పుకుంటాను. సగల విశ్వ రహస్యాలను నా నుంచి వింటాం. దానికే పేరు మత్స్య పురాణం అని. మత్స్యముగా చెప్పిన పురాణం అది. అది మత్స్య పురాణము అంటారు. వేచ్ఛి అనుగ్రహీతం మే సంప్రశ్నైహి వివృతం కృది ఇత్తమాదిత్య రాజానం హరిహి అంతరధీయత ఇలా చెప్పి రాజుగారిని ఆజ్ఞాపించి పరమాత్మ అంతర్ధానం చెందాడు. స్వర్ణ వైశ్యత సంకాలం యం ఋషికేశ ఆస్యదు. మరి ఇప్పుడు ఈ ఆకారం ఎందుకయ్యా అంటే ప్రళయ కాలంలో ప్రళయ వాయువుతో అంతా వీస్తే పడవ కొట్టుకుపోతుంటే అంత పెద్ద పడవను చాపపిల్ల ఆపుతుందా? అనే అనుమానం రాకుండా తాను ఎంత పెద్దగా ఉంటాడో ఒకసారి చూపి రిహాసులు అన్నమాట. సత్యవర్తుడికి రిహాసులు చూపించాడు ఇది నా రూపం రా బాబు ఇలా ఉంటాను నేను మరి అక్కడ వేరే జంతువులు ఏముంటారో ఒక్కడే ఉంటాను.

ఈ చేప కడితే పదవా అవుతుందా అని డౌట్ లే కదా. సరే ప్రతి విధంగా చూస్తే అమ్మాయి నాన్న ఆపుతారని నమ్మకం కలుగుతుంది. ముందు నమ్మకం కలిగించడానికి రిహార్సల్ లాగే ఒక వేగని మెకప్ చేసుకొని వచ్చాడు స్వామి. వేగ రూపాయి పెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు ఒరిజినల్ వస్తారన్నమాట. ఇది ఇప్పుడు డూప్లికేట్. శాంపిన్ అంటాం కదా అలా వచ్చి అది అర్థం. అప్పుడు ఈ సత్యవ్రతుడు ఆ ఏడో రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. సోనో వైక్ష తదం కాలం యం ఋషికేశః ఆదిశత్. పరమాత్మ చెప్పిన దాన్ని ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఆస్తీర్య గర్భాన్ ప్రాకూలాన్ రాజసిహి ప్రాకూలన్ముఖః తూర్పు. వైపు దగ్భరు పరిచి తాను ఉత్తరాభినుగుడై నిశదాదహరే పాదౌ చింతయన్ మత్స్యరూపిణః మత్స్యరూపంలో పరమాత్మ యొక్క పాదాలను స్మరిస్తూ కూర్చున్నాడు. విడయం వస్తుందా, ఎత్తు పడగ వస్తుందా, ఎప్పుడు ప్రాణం వస్తుందా అని చూసుకుని కూర్చున్నాడు. తత సముద్రః ఉద్వేలః సర్వతః స్లావయన్ మహింతరా సమయం రానే వచ్చింది. సముద్రం ఉప్పొంగుతున్నది భూమి మీదంతా. మురి చేస్తూ ఉన్నది త్రావయన్ మహీం వర్ధమానః మహా మేఘై వర్షద్విహి సముద్రమే కాదు పైన అన్ని మేఘాలు గజహస్త ప్రమాణాభి ధారాభి అంటాడు. ఏనుగు తొండ లాంటి అంత లావు ధారలు పడుతుంటాయి. ఆ ఇంత లావు చెనుకొచ్చేనే అబ్బా అంటాం. ధారలు పోస్తూనే ఉంటుంది వాడు గుణేం లేదు. అలా చేస్తుంటే ధ్యాయం భగవదాదేశం తదృశే నాభమాగతం పరమాత్మ ఆదేశాన్ని ధ్యానం చేస్తు సముద్రం వస్తున్నది ముంచేస్తున్నది వర్షం వస్తున్నది అయ్యో పడవ వస్తుందో రాదో స్వామి ఎప్పుడు పంపిస్తావ్ అని ధ్యానం చేస్తూ ఉండగానే పడవ వచ్చేసింది. తామారుదోహ విప్రేంద్రైహి ఆదాయ ఉటరి విరుతా అన్నంత ముందే కూడా అడిగి ఉంది మూట జాగులో ఉన్నాయి. కోట విత్తనాలు ప్రాణులన్నీ అదంతా తీసుకొని పరవనిత్య శృక్తతో కలిసి తమోచుహు మునయ ప్రీతా రాజన్ ధ్యాయస్వ కేశవం. ముద్దులు అంటున్నారు ఏమో సముద్రం వర్షాలు ఊగుతుంటారు భయంకరం కదా అయినా ఏం భయపడకు కేశవం ఛాయస్వ పరమాత్మను ధ్యానం చేస్తూ ఉండు సవైన సంకటాదస్మాత్ అవితాస్యం వితాస్థితియమాన్

రావుడే మనల్ని కష్టం నుండి తప్పిస్తాడు, మనకు శుభాన్ని కలిగిస్తాడు. సోనుధ్యాతః తతో రాజ్ఞ ప్రాదురాసీతు ఎందుకంటే అతను ధ్యానం చేస్తేనే వస్తాడు మధ్యాహ్నం వీళ్ళు విరుచు రాదు. మొదలు పిలిస్తే రాదు. ఎందుకంటే ఆ గాడు జెండా ఊపుతేనే రైలు పోతుంది కదా. ఇందిర ఉన్నా పోదు గాడే ఊపాలి. అలాగే సత్యవ్రతుడు స్వామి అంటేనే వస్తాడు. వాళ్ళు చెప్పారు నువ్వు పిలు వస్తా అన్నాడు ఇక్కడ అందుకే ధ్యానం చేయవయ్యా అన్నాడు అలా అలా ధ్యానం చేస్తే అప్పుడు మహారినవే ప్రాగ్వాతి సముద్రంలో పరమాత్మ ఆవిర్భవించాడు ఏక శృంగధరః మత్యః హైమః నియుత యోజన బంగారు చేప అది కూడా ఏక శృంగ ధర ఒకటే శృంగ ఒకటే కొమ్ము ఎంత ఉంది నియుత యోజనః లక్ష యోజనాల వైశల్యం అది అంటే 12 లక్షల కిలోమీటర్లు ఉంది అంతే. ప్రయాణం బాధ ఏముంది? మరి ఎందుకంటే అన్నీ శాంపిలంలో పడాలి కదా. పడవ పడవ మోపొద్దా మోయొద్దా? పడవ ఎంత పెద్ద ఉండాలి మరి? ప్రపంచం యొక్క అన్నీ శాంపిల్స్ అందులో ఉండాలి. పెద్దగా ఉంటుంది అది. అంత బాగా పొడవు మోయాలంటే ఇంక పెద్దగా ఉండొద్దా? అందుకే నియుత యోజనః 12 లక్షల కిలోమీటర్ల వైశాల్యంతో విభజ్య నావం తస్శృంగే యతోక్తాః అది నా మొదలు పరమాత్మ చెప్పినట్టుగా ఈ నావను ఆ కొమ్ముకు ఆ సర్పంతో కట్టాడు. వరత్రేణాహినా సుష్టః సుష్టా మధుసూదనం ఇలా కట్టి మళ్ళీ స్వామిని స్తోత్రం చేస్తున్నాడు. అనాద్య విద్యోపహతాత్మ సంవిదః తన్మూల సంసార పరిశ్రమ ఆతురా. అనాది నుంచి వచ్చేటువంటి అవిద్య చేత ఆత్మజ్ఞానం తొలగించబడి ఆత్మజ్ఞానం తొలగించడం వలన తన్మూల సంసార పరిశ్రమ ఆతురాః ఆత్మజ్ఞానం తొలగడం వలన సంసార పరిశ్రమ తోటి కిందులైనటువంటి మానవులు ఎదురుచ్చయ ఇహ ఉపశృతాః. నీ సంకల్పంతో ఇక్కడ చేరాము. యమాప్నియుహో విముక్తిదహానః పరమో గురుర్భవాన్. అలాంటి వారు ఎవరిని పొందాలో అలాంటి నీవు మా అందరికీ మోక్షం ఇచ్చే వారవు ఇక్కడికి వేంచేశావు జనః అబుధోయం నిజ కర్మ బంధనః ఈ జీవులు అబుధ అంటే జ్ఞానము లేనివి.

ఎందుకు లేదు జ్ఞానము? నిజ కర్మ బంధనః. తాము ఆచరించేటువంటి కర్మలే మనను బంధిస్తాయి. నిజ కర్మ బంధనః. సుఖేచ్ఛయా కర్మ సమీహతే అసుఖం. గొప్ప వాళ్ళం సుఖం కావాలని దుఃఖాన్ని పొందుతాం కలిగించుకుంటాం. సుఖం కావాలని పనులు చేస్తూ ఆ పనులతోటి దుఃఖాన్ని పొందే గొప్ప వాళ్ళం అంటున్నాడు అసుఖం యత్సేవయాతాం విధునోతి అసన్మతిం. అలాంటి వారు మీ సేవతోటి ఆ దుష్ట బుద్ధిని తొలగించుకుంటారు అసన్మతిం. గ్రంథిం స వింద్యాత్ హృదయం సనో గురు అనండి పరమాత్మ నా హృదయ గ్రంథిని అంటే దేహాత్మ అభిమానాన్ని సంసార బీజాన్ని భేదించాలి. యత్తేవయా అగ్నేరివ రుద్రరోదనం పుమాన్ విజయక్యన్ మలం ఆత్మనస్తమః రుద్రరోదనం అంటాడు. అర్ధమైందా? రుద్రుడు పుట్టగానే ఏం చేశాడు? బాగా ఏడ్చాడు. ఎంత బాగా ఏడ్చాడు? కూర్చున్న బ్రహ్మే విలుక్కు కొట్టి దిగాడు కిందకి. అంత సుకుమారంగా ఏడిచాడు. ఆయన ఆపురా మొదలు ఏం కావాలి నీకు నాకు పేరు పెట్టు అన్నాడు. నీకు పేరు ఎందుకు రా అదే పేరు వెలుపు కొట్టడం వేరే ఎందుకు అన్నావు కదా. ఏడిచావు కదా గోదనాథ రుద్ర ఉచ్ఛతే. గోదనాథ రుద్ర. పాడి చేరే ఏడ్చే వారు అని అర్థం. అయితే ఈ రుద్ర రోదనం ఏం చేసింది? అంతకు ముందు బ్రహ్మ సృష్టించిన తమోమయ రజోమయ సృష్టి వలన కలిగిన దోషాన్ని పోగొట్టింది. గతే రుద్రుడు వేరే రుద్రుడు కదా తర్వాత ఆయన శివుడు అయ్యాడు. మంగళకరుడు ఏజి మంగళం అంటే దుఃఖాన్ని మురికిని పోగొట్టడం. పాపాన్నంతా పోగొట్టాడు. దుష్ట జీవుల, నిజ జీవుల, తమో సృష్టియుల పాపం అంతా పోగొట్టాడు. ఎలాగైతే రుద్రుని రోదనం పాపాన్ని పోగొడుతుందో, ఎలాగైతే అగ్ని యొక్క జ్వాల చీకటిని పోగొడుతుందో.

యత్సేవయా అగ్నీరివ రుద్రరోదనం పుమాను వ్యఖ్యాత్ మలం ఆత్మనస్తమః మానవుడు తన మురికిని పోగొడతాడో భజేత వర్ణం నిజమేశ సోవ్యయః భూయాస్త ఈశః పరమః గురోర్ గురుహు ఇతను. అందరికీ గురువు. ఏ అందరికీ గురువులందరికీ గురువు. పరమాత్మ. అతను స ఈషః అవ్యయః భూయాత్ నిజం భజేత వర్ణం నిజమేత రోగ్యః. ఎవరు ఇతన్ని ఆశ్రయిస్తారో వారు అన్ని పాపాలను కలిగించుకుంటారు. అలాంటి పరమాత్మములను ఇప్పుడు కాపాడుగాక. మాకు శుభాన్ని కలిగించుగాక. నయత్ ప్రసాద్ ప్రసాదాత్ ప్రసాదాయుత భాగవేచ మన్యేచ దేవాః గురువః జనాః స్వయం ఖర్తుం సమేతాః సభవంతి పుంసః తమిశ్వరం త్వాం శరణం ప్రపద్యే ఈ మహానుభావుని యొక్క అయుత భాగమట. అంటే 10,000వ అంశ స్వామి యొక్క 10,000వ అంశ తోటి అయుతభాగ లేశ లేశమన్యే లేశం అన్యేచ దేవా ఇతర దేవతలందరూ పరమాత్మ యొక్క అల్పాల్పాంశ 10,000వ భాగం అలాంటి వారందరూ అజ్ఞే గురువః జనాః వీరందరూ కర్త్వం సమేతాభవంతి పుంసః అతని 10,000వ అంశం ఉంటేనే ఆయా ఇతర దేవతల ఇతర జనులందరూ కూడా తమ తమ విధులను సక్రమంగా నిర్వహించగలుగుతారు. కర్త్వం సమేతాః స్వవంతి పుంసః అలాంటి పరమాత్మను శరణం ప్రభ్యే నేను శరణు పొందుతున్నాను. అత్యక్షుదంధస్య యధాగ్రణేహి కృతః తథా జనస్య అవితసః అబుధో గురుహు త్వాం అస్క దృశ్యం సర్వదృశ్యం సమీక్షణః కృతో గురుర్నః స్వగతిం బుభుత్సతాం అత్యక్షుహు అంధస్య యదా అగ్గణీకృతః తథా జనస్య అవిదుసః అబుధో గురుహు ఇంతవరకు లోకం ఎలా ఉందంటే కళ్ళు లేని వారంతా తమ ముందర గుడ్డి వాని పెట్టుకొని నడిచారట. అత్యక్షుహు అంధస్య యథా అగ్రణీకృతః. అలాగే అజ్ఞానులైన వాళ్ళంతా ఓ మూర్ఖుని ముందర పెట్టుకొని పని చేస్తున్నారు ఇంతకాలం. చెప్తున్నాడు తథా జనస్య అభిదుషః తెలియని మనులు మనుషులు అభుతః గురువు వాళ్లకు వాడే గురువు మూర్ఖుడే గురువు.

అజ్ఞానులకు మూర్ఖుడు గురువు, కళ్ళు లేని వారికి గుడి వాడు ముందర ఉంటాడు. ఏం పనులు అవుతాయి? త్వం అర్క దృప్ సర్వ దృశ్యాం సమీక్షణః వృతో గురుహు కాబట్టి అలాంటి పని మేము చేయకుండా సూర్యుని కూడా తేజస్సు ప్రసాదించేటువంటి అందరి చూపులకు చూపునిచ్చేటువంటి నిన్ను మేము గురువుగా ఎంచుకుంటున్నాం. అందుకే స్వగతింబు పురుష స్వామి ఏం కావాలంటే మేము అక్కడికి పోవాలని ఒక తెలవాలి కదా. దారి జరవద్దు అందుకు నిన్ను మేము గురువుగా ఎన్నుకున్నాము. జనః జనస్య ఆదిశతే అసతీం మతిం యయా ప్రపద్యేత దురత్యయం తమః త్వం త్వవ్యయం జ్ఞానమమోఘ మంజసా ప్రపద్యతే యేన జనో నిజం పదం. దాటరానటువంటి మహా అంధకారాన్ని పొందేటువంటి దుష్టమతిని పోగొట్టి ఈ మానవులకు ఉత్తమ బుద్ధిని ఉత్తమ జ్ఞానాన్ని నీవు ప్రసాదించాలి. త్వంతవ్యయం జ్ఞానం అమోఘ మండ్యసా ప్రభత్యతేయేనా. ఉత్తమ జ్ఞానము వ్యర్థము కాని జ్ఞానమును సులభంగా ఏ మహానుభావుని దయ వలన పొందుతామో అలాంటి నిన్ను మేము శరణు పొందుతున్నాము. నిజం పదం త్వం సర్వలోకస్య సుహృత్ ప్రియః ఈశ్వరః ఎవరు నీవు? సకల లోకమునకు ప్రియుడవు, మిత్రుడవు అలాగే అధిపతివి. ఆత్మ గురుహు జ్ఞానం అభిష్ట సిద్ధిహి. నీవే ఆత్మవు, నీవే గురువు, నీవే జ్ఞానము, నీవే ఇష్ట సిద్ధివి కూడా నీవే. తదాపి లోకః న భవంతం అంధదీహి జానాతి. న్యాయంగా ఇవన్నీ నీవే అయినా గుడ్డి బుద్ధి ఉన్నవాళ్ళు నిన్ను తెలుసుకోలేరు. సంతం హృది బద్ధ కామాః కోరికతో కట్టబడి హృదయంలో ఉన్న నిన్ను తెలుసుకోలేరు, గుర్తించలేరు. నువ్వు ఇక్కడే ఉన్నావు అంతర్యామిగా, ఎక్కడ నువ్వు బయట వెగుతున్నావు? కలబడరు చూడరు ఎందుకంటే మనస్తంతా కోరికలతోటి నిండిపోయి ఉంది బద్ధకామః తంత్వామహం దేవవరం వరేణ్యం ప్రపద్య ఈశం ప్రతిబోధనాయ అలాంటి నిన్ను నేను

దేవవరం వరేణ్యం ప్రపద్యయిచం ప్రతిబోధనాయ అని అర్థమైందా? ఏం కాలేదా? ప్రతిబోధనాయ వరేణ్యం దేవం. ఏం చెప్తారు తత్సవితురువరేణ్యం భర్గో దేవస్య ధీవరి గుర్తు చేయాలని మంత్రం గుర్తు చేస్తున్నారు స్వామి తంత్వామహం దేవవరం వరేణ్యం ప్రపద్యం ఇచం ప్రతిబోధనాయ హింది అర్ధదీపై భగవన్ వచోభిహి గ్రంథీన్ హృదయాన్ వివృణు స్వమోకః నీవు సకల దేవతలకు శ్రేష్టుడవు ఉత్తమ తేజోవంతుడవు అలాంటి నిన్ను పొంది జ్ఞానాన్ని పొందడానికి యో యోనః ప్రచోదయాత్ జ్ఞానాన్ని పొందడానికి చింది అర్ధ దీపైహి భగవన్ వచోపిహి అర్ధములనేటువంటి అర్ధములను ప్రకాశింపజేసేటువంటి దీపముల లాంటి నీ ఉత్తమ వాక్యములతో చింది మా అజ్ఞానాన్ని తొలగించు వేటిని హృదయాన్ గ్రంథిన్ హృదయ గ్రంధులను ఛేదించు వివృణు స్వం ఓకః నీ దివ్య తేజస్సును మాకు సాక్షాత్కరింపజేయి. మా అజ్ఞానాన్ని కోగొట్టి మా హృదయ గ్రంథాలను భేదించి ఛేదించి మాకు తేజస్సునిచ్చి అంధకారాన్ని తొలగించి ఆవిస్తరింపజేయవయ్యా అని సత్యవ్రతుడు మత్స్యుడిని మత్స్యావతారాన్ని ప్రార్థించాడు. ఇత్యుక్తవంతం నృపతిం భగవాన్ ఆది పురుషః పరమాత్మ మధ్యరూపీ మహాం బోధౌ విహరన్ తత్వమబ్రవీ ఇదొక మాట చెప్పేశాడు. అది ఇంకో పురాణం వచ్చింది. అందుకే స్వామి విహరిస్తూ ఆ తత్వం మొత్తం వివరించాడు. పురాణ సంహితాం దివ్యాం సాంఖ్య యోగ క్రియావతిం ఏం చెప్పాడు అదే చెప్తున్నాడు. పురాణాన్ని చెప్పాడు అన్నమాట. ఎలాంటిది? సాంఖ్య యోగ క్రియ పురాణాన్ని సత్యవ్రతస్య రాజరిషే ఆత్మగుహ్యం. తన రహస్యం చెప్పాడు. ఆత్మ రహస్యం అనొచ్చు, తన రహస్యం అనొచ్చు. అలాంటి దాన్ని చెప్పాడు అశ్రోసే దృష్టిభిహి సాకం ఒక్కడే కాదు సప్త ఋషులతో కలిసి మహానుభావుడు ఆత్మ తత్వం అసంశయం.

ఎలాంటి సంశయము లేకుండా ఆత్మ తత్వాన్ని ఈ మహానుభావుడు విన్నాడు. ఎలా నావి ఆసీనః భగవతా ప్రోక్తం బ్రహ్మ సనాతనం. హాయిగా నావలో కూర్చొని చూడండి స్వామికి ఎంత దయవో. శిష్యుడిని పైన కూర్చుని పెట్టాడు. గురువు వాళ్ళని మోసుకుంటూ తిరుగుకుంటూ చెప్పాడు. రాహస్యం తెలుసా? గురువుగారు పైన కూర్చున్న శిష్యుడిని బరువే మోస్తాడు అన్నమాట. కదా వారి అజ్ఞానం అనే బరువును, పాపం అనేటువంటి బరువును, సకల రక్షణ భారాన్ని ఎవరు మోస్తారు? గురువే మోస్తారు. ఇంత బరువు మోయ్యాలి కాబట్టి బరువు మోస్తున్నట్టు కనబడితే వాడు వినడని వాడిని కిందకు తోబెట్టి తాను పైన కూర్చో అబ్బా గురువుగారు పైన కూర్చున్నారు నేను బాగా గౌరవిస్తున్నాను గురువుగారు అనుకుంటారు కానీ ఇలాంటిది అంటే నెత్తిన మూట పెట్టి కారెక్కించినా ఎక్కించింది కారెక్కించింది కానీ నెచ్చిన మోడ పెట్టిండు. గౌరవించినట్టే నా పడవ అంతా నీదే అన్నారు. అది అంది రహస్యం అది. తాను నాల కింద ఉండి పడవను మోస్తూ పడవలో కూర్చున్న వారికి తత్వోపధించను చేశారు. గురువుగారు కింద ఉన్నారు, శిష్యుడు పైన కూర్చున్నారు. ఇంకోటి చెప్పాలంటే శిష్యుని బరువు అంతా గురువుగారే. ఇది మత్స్యావతార రహస్యం. అవతార చెప్తే లాభం లేదు, అవతార రహస్యం చెప్పాలి. ఒక గౌత ఒక రహస్యం కదా శిష్యుని బరువు మోసేవాడే గురువు అన్న తత్వాన్ని బోధించినవాడు మత్స్యమూర్తి. ఇలా తత్వం ప్రవీత్ పురాణ సంహితాం. అసోహి నావ్యాన్ అతీత ప్రళయాపాయ ఉత్తితాయ సవేధసే హత్వాసురం హయగ్రీవం వేదాన్ ప్రత్యాహారతు హరిహి తరువాత ఈ ప్రళయకాలం అయిపోయిన తరువాత అంటే రాత్రి అయిపోగానే నిద్ర నుంచి లేచాడు వాడు ఎవరు బ్రహ్మ. లేచి అయ్యో నా రేడాలు ఇక్కడే పోయే వేసుకుంటున్నాడు అన్నమాట. బాయ్ బాయ్ ఇక్కడే పోయే హయగ్రీవుడు. లేవగానే ఎందుకు ఇక్కడ స్థలం ఉన్నాను కదా అని మళ్ళా ఈ స్వామి వెళ్లి హయగ్రీవుడిని చంపి రేడాలు తీసుకొని పోయి వాడికి ఇచ్చాడు. అతీత ప్రళయాపాయ ఉత్తితాయ సవేధశేరిజ బ్రహ్మకు హత్వాసురం హయగ్రీవం వేదాన్ ప్రత్యాహరతు హరిహి స్వామి వేదాలను మళ్ళీ చంపి తీసుకొని వచ్చాడు.

సతో సత్యవ్రతః రాజా జ్ఞాన విజ్ఞాన సంయుతః కదా స్వయంగా స్వామి బోధించాడు కాబట్టి సత్యవ్రతుడు పరమ విజ్ఞానం కలవాడు జ్ఞానము కలవాడు విష్ణోహ ప్రసాదాత్ కల్పేష్మిన్ ఆసీత్ వైవస్వతో మనుః ఆ మహానుభావుడే ఈ కల్పమే. ఇదేం కల్పం? వైవసుత మనువంతరే అంటున్నాం కదా ఈ వైవసుత కల్పంలో ఆ సత్యవ్రతుడే పరమాత్ముకి అనుగ్రహం తోటి మనువయ్యాడు. సత్యవ్రతస్య రాజర్షే మాయామస్యస్య చార్మిణః సంవాదం మహదాఖ్యానం శృత్ స్వా ముచ్చేత కల్బిష కిల్బిష ఇలాంటి సత్యవ్రత మహారాజు యొక్క చరిత్ర అలాగే సంవాదం. మత్స్యావతారంతో మత్స్యమూర్తితో సత్యోత్ అనేటువంటి సంభాదం ఉంది. ఈ సంభాదం అనేటువంటి మహాదాఖ్యానాన్ని విని అన్ని పాపాలు తొలగుతాయి. కిలి విషాత్ అవతార హరేర్యోయం కీర్తయేదన్వహం నరః ప్రతిరోజు ఇలాంటి మధ్యావతార వ్యభవాన్ని అనుతీత అయ్యే మహానుభావుడికి సంకల్పాః తస్య సిద్యంతి తయాతి పరమహం గతిం. అన్ని సంకల్పములు నెరవేరుతాయి. చివరికి అతను ఉత్తమ గతిని పొందుతాడు. ప్రళయ పైచి ధాతుహు సుప్త శక్తేహి ముఖేభ్యః ఇది మొత్తం సారం. మత్స్యావతార సారం చెప్తున్నాడు. ఏంటట ప్రళయ పైచి ధాతుహు సుప్త శక్తే ప్రళయ సముద్రంలో పడుకొని ఉన్నటువంటి బ్రహ్మ యొక్క ముఖీ శరణ ముఖముల నుండి శృతి గణమపనీతం పరగించబడిన అపహరించబడిన వేదములను ప్రత్యుపాదత్త హత్వాదితిజం కాక చూడండి చంపి మళ్ళీ అర్పించాడు అగదయతియో బ్రహ్మ సత్యవ్రతానాం సత్యవ్రతుల నమస్కారం సత్యవ్రతానాం అన్నాడు అంటే సత్యవ్రతులైన ఋషులకు సత్య అవుతున్నటువంటి రాజుకు అందరికీ అకదయత్ పరబ్రహ్మ గురించి ఎవరు బోధించాడో తమహం అఖిల హేతుం జింహమీనం నతోస్మి. ఇలా సకడ జగత్ కారణమైన కపట మత్స్యావసారానికి మన వంకరణం నతోస్మి అయిపోయినట్టు ఉంది కదా చతుర్మి విశోధ్యాయ అబ్బా సమయం కూడా అయిపోయింది

అష్టమ క్షణ ఓం హరి ఓం తత్సత్ స్వస్తి ప్రజాభ్యత్ పరిపాలయిన్తాం జ్ఞాయేన మాత్యేన మహీం మహీశాః గోబ్రాహ్మరే క్షేత్సు భవస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవస్తు అస్మద్ గురుభ్యో నమః ఓకే నా టైం టేబుల్ కదా ఆయన ఫస్ట్ నాడు అనుకున్నాం కదా శబరికి తీర్థత్వం అవేక్షేతం అని చెప్పారు శబరి అని అంటే స్త్రీ అని మాస్య రూపేన ఆశిస్తు చెప్పారు శబరి అంటే మత్స్యం అలా ఇలా ఇలా ఇలా ఇలా ఇలా ఎలా ఇలా ఇలా ఇలా.

Opening invocation: Salutations at the feet of the Acharya Ramanuja Swami. Mangalacharanam prayers - "Mata pitruni hridaya tanayabhibhuti" - all that I have is Yours, O Lord. Surrender at the feet of the blessed Lord.

Salutations to all the acharyas. O devotees - the Lord performed the Trivikrama step - "svami trivikramatva" - He expanded and covered all the three worlds in three steps.

All of this was given, everything was given, everything was promised. And yet "adhyamanim" - I consider myself wealthy. I have everything, nothing lacking - and for someone so wealthy, such a small request was made. How could I not give?

Even Brahma could not reach His feet - so He gave Shripada tirtha (the water from His feet) to all of us. The avatar who gave the nectar of His sacred feet - that is the Vamana avatara. One who thought he had everything - sees how great pride can be shattered by the Lord's grace.

Therefore this - "naka anta undi naka anta undi" - the one who said "I have everything" - his entire wealth dissolved. What must such a person do? He must say - "No, I don't have it?" - No - if he says he doesn't have it, he is lying. He must give.

You have taken so much of this earth - You have purified all of it - yet do not place that third step on my head. The supreme third step - place it on my head - meaning: make me Yours, accept me as Your servant.

That Chakravarti broke his word. That I cannot tolerate. The other things I can face. This one great matter of honor - this is why we respect him - he upheld his word. This is why this character is taught to us.

But after getting the three worlds - even then he was not warned to be careful - "sakala lokala padi inkokadu unnadu ra mamamtam vadi cheta okale" - "a little caution there" was not said. No warning came. Why?

"Parokshyam" - directly He declares them His friends - "mela antam maaku chestunaavu" - all the good He does is for us. But out of 33 crore devas, did He ever give moksha to even one? "Marat joanna" - Marathas say so. He did not.

How does enmity help - how does its association give liberation? Even that "vairanubandham" - the bond of enmity - through "rudhen" firmly settled, deeply rooted enmity - through such enmity with the Lord, demons too could reach Him. This is the miracle.

Such grace - why was it shown to me? Not because of my greatness. Our grandfathers - "pita mahame" - were very dear to You. "Bhavadiya sammatha" - accepted by You - they were dear to Your own devotees - to all of them.

"Rikshaharaih" - how lovingly it is being described! The relatives (jnatulu) - what do they do? Those who share your fortune - "riksha" - sharers of your portion. That is what relatives are - those who share your good fortune with you.

The grandfather with unfathomable wisdom decided thus - "bhitah" - and with tears rolling from his eyes - "ashru vilola lekshana" - he said, "Alas, I could not go there. I could not reach there." Because however great a person is, the respect we give them - that respect is priceless.

With body, senses, intellect, mind, and consciousness - all these together - when the Lord disciplines them and you then listen to everything He says - that is the state. It is like not eating for one meal - then one becomes cooperative.

But I am the enemy of Your devotee - so You have considered me Your enemy too. I consider this my good fortune. Why did You come to me so quickly? You come quickly to whom? To enemies and to devotees.

This life belongs to the one who is with the Lord. "Heya dhruva saptamati dabdha matih na budhyate" - a person with dull intellect who cannot comprehend this - however great or however small - cannot understand this truth.

Therefore, just bowing his head with tears rolling from his eyes - "ashru vilola lekshana" - he says "Alas, I could not come there." Because however great a person is, the respect we give them - that is priceless.

You Yourself gave him the Indra position - the glorious Indra post. "Shri chodi ramina" - a great wealthy one gave it. Now you took it back - and now You Yourself acquired it. Therefore - "svayaiva dattam padam indram urjitam" - You gave it and You took it back.

Just then - speaking of his husband being bound - Vali's wife Vindyavali, seeing her bound husband, bowed before Lord Upendra and spoke - "upendram pranat avaamukhibha bhashte" - bowing down with a humble demeanor.

Why did you bind him? He is a divinely blessed one - those who are divinely qualified cannot be restrained by ordinary force. O Lord, he is not fit for punishment - release him. "Krishtunate anena dattvau loka karmajitashcaye" - he gave what the worlds gave him.

The Lord says - "brahman yavanagunam tasya tad vishoh vidhuromi" - do you not know? "How is this happening, son?" - I remove the wealth of those upon whom I wish to bestow grace. I take away their wealth - why? To uplift them spiritually.

Why do I have knowledge? To fight with the ones above me? To file crores of lawsuits? To pull that person down? Why do I have this knowledge? I do not want it. You alone know, You alone learn - let me just serve You.

When a human being is born - if pride, arrogance, and ego do not arise from these things - that is not his greatness but My grace. "Yad desya na bhavet tu stambhah" - this is what He says. "Tatrayam madanugraha" - that restraint is My grace - preventing that pride.

Even with all these gifts - pride did not arise - that is My grace. My God - complete. Thus - "namuktyati kshina rikta kshudhah sthanat kshiptah baddhasyashastruthi" - even when weakened, emptied, starving, expelled, and bound by enemies -

That Savarna Manu's era will continue until that point - he will remain as the lord of Sutala. Where is that? Now the current Indra does not have that right - the current Indra was established there. He (Bali) is the lord of Sutala even now.

"Indrasena Maharaja yakibho bhadramastu te" - He addresses him as Indrasena - meaning His own army is Indra now. He defeated Indra and kept his own servant as Indra - "indrasena" - meaning one whose army is Indra himself.

Vishva Purana has a different style. That is the father - Parasha - that is the guide for Vyasa. Its name is "Purana Ratnam" - the jewel of Puranas. Three jewels - mantra ratnam, stotra ratnam, and purana ratnam.

No one will ever dishonor you. My protection will be with you always - this was clearly stated. Then - "ityuktavantam purusham puranatam mahanu bhuvan" - the great one, accepted by all good people, with folded hands and eyes full of tears of devotion - poured out his gratitude.

The grace that even the great world-guardians never received - has come to me. I am a demon standing here, just a small one - and You gave this to me, O Lord! Then saying this - "ittukva harim namya" - bowing to the Lord.

In Padma Purana - this portion was taken - and Ravana, while conquering all the worlds, came there. Someone told him - "Vishnu crushed the Chakravarti here and stepped on him" - so Ravana came to prove himself by confronting that same place.

You who have feet that can crush - You became our fortress, our protector. Did Brahma, Rudra, and Lakshmi ever receive this fortune, this grace? "Deva deva yat pada padma makarandani sevanena brahmaadaya sharanagam" - even Brahma and others took shelter of Your lotus feet.

Does a wishing tree (kalpavriksha) ask - "Did you ask?" - before giving? No - that is its nature. It gives without being asked. If one asks it comes - but standing near it without asking also brings results. Such is the nature of the Lord's grace.

Narayana said to Shukracharya - the yajna must not stop midway - a disruption of an incomplete yajna must be avoided. Therefore - "asinam mrityam bhakti sadhati brahmavadinam" - among the Brahmic chanters, one was seated nearby.

"You gave blessings, you blessed - and now you will not come again? What shall we do?" Therefore - "kadapi vadato bhuman karishyami anushasanam" - "Even so, since you have commanded, I will follow your command" - "yataste param pumusam" - whatever is the highest good for people.

Brahma, Rudra, Kumara Swami, the Sanakadis, Daksha, Bhrigu, and Angirasa - all of them together - "sarva prityai atite prityai" - for the son to become king - "na mama koduku raja kaavalani" - so that my son becomes king - this is the prayer.

Milk must also be added - "indrud moodhu lokalu pondi striya paramaya dushta" - Indra having obtained the three worlds was overjoyed - "mumude" - the fear gone, the sorrow gone, he rejoiced. Thus Brahma - "sarva sarvah" - prayed for all.

Therefore wherever the Vamana story is sung - in yajnas, in festivals, in ancestral rites - "yatrayatsa anukirtyeta tattesham sukritam vidu" - the ancestors, the gods, and all relatives consider it their great fortune.

What happened - as it happened - tell me this - "uttama shloka charitram sarva loka sukha avaham" - why do I ask? Because the story of the Lord brings well-being not just to those who hear it - but even to those who tell it.

But - "abba anukuni manodu ayanaye unnadu kada" - He is always there. "Imdulo nochyavachatvam" - there is no high or low in that for the antaryami of all beings. Just as wind - "vayuriva ishvara" - air pervades all - so He is in all.

He was doing tapas focused on Shriman Narayana - with only water as food - "salilachana kevalam" - drinking only water. No more than water. With only water intake he performed his tapas. "Yosau asmim maha" - in this great (ocean).

I am overflowing with this. Give me a larger vessel. "Audanchanodaki" - a bigger bucket - place all of this in it. That is what he is saying. The Lord's grace has overflowed and he needs a larger container for it.

They give well-being to all beings - "bhuti aityajam icheyavi" - whether prosperity or anything else - because it is Your avatara, everything brings welfare. "Jnatam icchami ado rupam yadardham bhavata dhritam" - I want to know - what is the form You have assumed and for what purpose?

Precisely on the seventh day from today - "nimanchyati apyayam" - the ocean will submerge - "trailokya bhuurbhuvaadi" - the three worlds - bhuloka, bhuvarloka, and suvarloka - the ocean will flood them all. When the three worlds were being submerged in the cosmic waters of dissolution -

Wind at 5 lakh speed comes. Such a great wind - and in that wind the boat was tossed back and forth. "Tan upasidhasyame shringhe ibhasmehe mahahina vasuki" - Vasuki was there - that style, that special touch, is His alone.

Will this fish succeed? There is doubt. But when we examine it from every angle - the confidence comes that the father (the Lord) will protect. First He created that confidence - like a rehearsal - taking the form of a small fish as a prelude to the full avatara.

It is He who will rescue us from difficulty and bring us good fortune. "Sonudhyatah tato rajnah praduraasitu" - because only when he meditates does He come - in the noon they would not come uninvited. First call Him - then He arrives.

Why is there no knowledge? "Nija karma bandhanah" - the karma we perform ourselves binds us. "Sukhecchaya karma samihate asukham" - claiming to be great people wanting happiness - we bring suffering upon ourselves. This is the paradox of karmic life.

"Yat sevaya agniriva rudha rodanam puman vyakhyat malam atmanastamah" - just as one purifies through fire - so by serving the Lord one removes all inner impurities and darkness. "Bhajeta varnam nija mesha sovyayah" - thus should one worship that immutable eternal One.

For the ignorant, a fool is the guru. For the blind, a one-eyed man leads. What work gets done? "Tvam arka drip sarva drishyam samikshanah vruto guruh" - therefore just as the sun illuminates all - You are the ultimate guru. We rely on You as the sun.

"Devavaram varenyam prapadyayicham pratibodhanaya" - do you understand? Nothing came? "Pratibodhana varenyam devam" - what do they say? "Tat saviturvareenyam bhargo devasya dhimahi" - it reminds us of the Gayatri mantra. It reminds us to contemplate the divine.

Without any doubt - this great one heard the eternal Brahman. How? "Navike asinam bhagavata proktam brahma sanatanm" - peacefully sitting in the boat, the Lord instructed him on the eternal Brahman. How merciful the Lord is - sitting above with the disciple.

"Sato satyavratah raja jnana vijnana sanyutah" - because the Lord Himself taught him - Satyavrata became fully enlightened - with jnana (knowledge) and vijnana (realization). "Vishnoh prasadat kalpesmin asit vaivasvato manuh" - by Vishnu's grace in this kalpa he became Vaivasvata Manu.

Eighth Skanda - "Om Hari Om tat sat" - Svasti - "svasti prajabhyat paripalayintam" - may the rulers protect their people with justice - "gobrahmanebhyo" - let there be well-being for cows and brahmanas always - "loka samastah sukhinobhavantu" - may all worlds be happy. Salutations to our acharyas. Thus ends the eighth Skanda.