భాగవత తత్త్వం: వినడం ఆత్మను రూపాంతరం చేస్తుంది

Bhagavata Philosophy: Hearing Transforms the Soul

bhagavatam Kandadai Ramanujacharya

భాగవత తత్త్వం సంఘటితమవుతుంది - కథ వినడానికి మరియు నిజంగా భాగవతం వినడానికి మధ్య తేడా ఏమిటో చర్చించబడింది. శ్రవణం పరివర్తనాత్మక అభ్యాసం అని సమాధానం. శుకుడు పరీక్షిత్తుకు చెప్పాడు: 'ఈ భాగవతాన్ని ప్రభువే చెప్పాడు, బ్రహ్మ పొందాడు, పరంపర ద్వారా వచ్చింది' - ప్రతి కడ్డీ మూల స్పందన కాపాడుతుంది. భాగవతం మనసుకు సమాచారం ఇవ్వదు - హృదయాన్ని రూపాంతరిస్తుంది.

The Bhagavata philosophy is consolidated - the session explores the question: what is the difference between hearing a story and truly hearing the Bhagavatam? The answer lies in the concept of shravana as a transformative practice. Shuka tells Parikshit: "This Bhagavatam was uttered by the Lord himself, received by Brahma, passed through the parampara" - each link in the chain preserves the original vibration. The teaching: the Bhagavatam doesn't inform the mind; it transforms the heart.

← Prev Next →
Bhagavata Philosophy: Hearing Transforms the Soul Kandadai Ramanujacharya bhagavatam

శరణం ప్రదజ్ఞే మాతా పితా యువతయ సహయా విభూతి సర్వం దిశీవ నియమేన మరణ్వయా యత్యనః కులపతే ముకుడాభిరామ్ శ్రీమత్వ సంగ్రీభ్వరం ప్రణమామిమోజ్నా భూతం సరస్య మహాద్వయభక్తనాథ శ్రీభక్తిసాల కులశేఖర యోగ్యువాన్ పపతాన్ నిదేరు పరకాల యతిం మిశ్రా అదీమత్వరా అంకుజ మునిం గణకోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చానూర మంధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్ గురుం అతి పుష్ప దంకాచ కుమార మూపుర జోతితం రత్న కంగడ కేయూరం విఘ్నం ముహత్తే జగత్గురు ఉత్పుల్ల పద్మ పుత్రాక్షం నీల జీపూత సన్నిభం వ్యాలవానాం శిరోరత్నం విఘ్నం ముహత్తే జగత్గురు కుటిలాలక సైయుక్తం పూర్ణ చంద్ర నివానం విరక కుండలధరం దేవం విష్ణం పుంజే జద్గురుం శ్రీవత్సాంకం మహోరకం పువనమహారాంజనాయంతం వెంకచక్రధరం దేవం విష్ణం పుంజే జద్గురుం మందార సంయుక్తం చారుహాసం శోభితం బరిహి పించావ జూడాంగం కృష్ణం వందే జగద్గురు రుక్మిణీ కేళి సంయుక్తం సీతాంబర శోభితం అవాత్వ తులతీ గంధం కృష్ణం వందే జగద్గురు గోపికానాం కుచస్పంద కుంకుమాం కృతవత్సతం ఏనేకం మహేస్వాహం కృష్ణం వందే శతత్ గురు కృష్ణాశ్చ సంగం పుణ్యం ప్రాతః ఉత్సాహన స్వయేత్ కోటి జన్మ దృతం పాపం మరణేన వినక్షితి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః యాసం వశిష్ట నత్తా శిక్యే పౌర్ణమ జన్మకం ఆ జరాత్మజం వందే సతారం తమోనిధి వ్యాసాయ విష్ణురూపాయ ధ్యాసరూపాయ విష్ణవే నమోభయే బ్రహ్మనిధి నివాశిత్యాయ నమో నమః యం ప్రౌరజం తమనుపేతమపేత కృత్యం స్వైపాయనో విరహ కాతన ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేజో తం సర్వ భూత ఉదయం మునిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః

కన్యావరణి సంజాతం వాదూల కులపూషణం శ్రీరంకార్య గురోపుత్రం శఠగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః రైవ రజతి రజాంతి వాంతి వయసాసః యత్కృతయః త్వయి ఫలంతి అతన్నిరసనేన భవన్నిధనా భవన్నిధనా నిధనా ఆకాశంలో దుమ్ము పక్షులు ఈ తరం ఉన్నటువంటి కొన్ని ప్రాణులు తిరుగుతుంటాయి విహరిస్తుంటాయి కానీ వాటిలో ఉన్నటువంటి దోషాలు ఇవి ఆకాశానికి బంధవు. అలాగే ఈ శరీరంలో ఆత్మలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మలో ఈ దోషాలేవి బంధవు అని మనకు ఉన్న శృతిగీతల యొక్క చివరి శ్లోకం అన్నమాట. అంటే పరమాత్మ సర్వాంతర్యామి జగత్తులోనూ ఉన్నాడు. ఆత్మలోనూ ఉన్నాడు. అతను వ్యాపించని అతను లేని ప్రదేశం అంటూ ఇది లేదు. అయినా. వీటిలో సహజంగా ఉండేటువంటి దోషాలు ఇవి స్వామికి అంతవు అని చెప్పుకున్నాం. ఇత్యేతత్ బ్రహ్మణ పుత్రాః ఆసృత్య ఆత్మానుశాసనం ఇలా. సనంద తనక సనందనాధులు అంటే సనంద చెప్పినటువంటి విషయాన్ని ఈ తక్కిన బ్రహమూత్తులందరు విని సన్న సనందనం అథ ఆనక్యో సిద్ధాజ్ఞాత్వ ఆత్మనోగతిం పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటో తెలుసుకొని మరి శాస్త్రం కదా పరమాత్మ స్వరూపాన్ని బోధించిన వారిని అర్చించాలి పూజించాలి గురువుగా ఆచార్య స్థానంలో ఉన్నటువంటి వారిని తానే ఏర్పాటు చేశారు దరువు తెరిచిన వారిని ఎవరు తప్ప తన తనందనుడా తనకుడా సనాతనుడా అది ఏం లేదు కానీ వక్త స్థానంలో ఉన్న వారిని విన్నవారు. పూజించాలి కాబట్టి అందరూ తనందరిని ఆరాధించారు, ఎందుకంటే ఆత్మ స్వరూపాన్ని బోధించిన వారు కాబట్టి ఇత్యేత్ ఇది అసేన సమామ్రాయ పురానోపనిషద్ రసః దీనికి పేరు ఏమిటంటే.

కృషి గీతలు అంటున్నాం కదా దానికి స్వామి చక్కగా పేరు పెట్టారు. అశేక సమామ్నాయ పురాణ ఉపనిషత్ రసం అటై. సారం అనంతమైనటువంటి వేదములు, పురాణములు, ఇతిహాసములు, ఉపనిషత్తులు. ఈ అన్నిటి యొక్క సారం ఇది మనం చెప్పుకున్నది ఉండే అందుకే అందులో అంత ఘనిష్టమైన విషయం ఉంది కాబట్టి కనీసం ఒక 3 గంటలు దానికి కేతాయించకుంటే ఆ విషయం కాదు అక్కడికి సమగ్రం కాలేదు కానీ వివరించాము అన్నారు. అందుకే దానికి పేరు అశేష సమామ్నాయ పురాణ ఉపనిషత్ రసః అన్నాడు. అఖండమైనటువంటి వేదములు, పురాణములు, పరిణస్తులు వీటి యొక్క రసము ఇది. సముధ్వృతః పూర్వజాతైహి వ్యోమయానైహి మహాత్మతిహి పూర్వజాతైహి అంటే ఎవరు వాళ్ళు సనక సనందనాధులు. వీరు యోమయానైహి ఆసాయ సంచారులు మహానుభావులు. వారు ఇవన్నీ జాగ్రత్తగా మధించి తీసుకున్నారు. మనకు అందించారు. త్వంచ ఏతతు బ్రహ్మదాయాద శ్రద్ధయ ఆత్మానుశాసనం. ఇంతవరకు చెప్పినటువంటి ఈ ఆత్మానుశాతనాన్ని పరమాత్మ యొక్క స్వరూపాన్ని త్వంక్యా నీవు కూడా శ్రద్ధయా ఆత్మానుశాతనం ధారయం చరగాం కామం కామానాం భర్జనం నృణాం. ఈ శృతి గీతలు వేద సారములు ఉపనిషత్ సారములు దీనికి ఫలితం ఏమిటి అంటే కామానాం భర్జనం అన్ని కామములను మార్చి పారేస్తుంది అన్నమాట. మనలో ఉన్నటువంటి కోరికలన్నిటిని ఇది మార్చి పారేస్తుంది. ఆమ్నానుశాసనం తారయించరా ఇలాంటి వేదానుశాసనాన్ని ధరిస్తూ మీరు సంచరించండి. ఇది సకల కామములను మార్చివేస్తుంది, నశింపచేస్తుంది. గాం కామం. కామానాం పద్యనం దృణాం ఏవం త ఋషిణ ఆదిష్టం ఈ ప్రకారంగా సనందన ఋషి తచ్చిన వారందరికీ బోధిస్తే కృహిత్వా శ్రద్ధయా ఆత్మవాన్ జ్ఞానం కల మహానుభావుడు, మనోనిగ్రహము కల మహానుభావుడు, తనందరుడు బోధించినటువంటి ఈ తత్వమును శ్రద్ధగా స్వీకరించి పూర్ణః శృతధరః రాజన్ ఆహా వీరవ్రతో మునిహి మళ్ళీ.

ఉన్న విషయాన్ని చక్కగా విన్నవారు కాబట్టి శ్రద్ధతోటి వినటమే కాదు శృత ధరః విన్నదాన్ని ధరించాలి. కూర్చున్నాం కసేపు రెండు గంటలు కూర్చున్నాం విన్నాం ఇంటికి పోయాం ఏమి ఏం చెప్పారు ఏమి విన్నారు అంటే అయిపోయిందండి అన్నాం. భగవంతుడు రెండు చెవులు ఇచ్చాడు కదా, ఒక చెవును తీసుకోవడానికి ఇంకో చెవును విడిచిపెట్టడానికి అయితే విని ప్రయోజనం ఉండదు కాబట్టి శృతధారః విన్న దాన్ని ధరించేవాడు. దాన్ని మళ్ళా ధరించి అతను వీరవరతః. ప్రసాద్ మామూలు వి కాదు వీర వ్రతం అంటే నిష్ట బాగా ఉన్నవాడు శ్రద్ధ ఉంది భక్తి ఉంది మేధా ఉంది ధృతి నాలుగు మనకు భక్తి, మేధ, శ్రద్ధ, ధృతి. ఈ నాలుగు ఉన్నవాడు కాబట్టి ఈ ఆత్మానుశాతనాన్ని విని పరిపూర్ణుడయ్యాడు. అయ్ నారదుడు చెప్తున్నాడు నమస్తస్మై భగవతే కృష్ణాయ అమల కీర్తయే ఈ మహానుభావుడు పరిపూర్ణమైనటువంటి కీర్తి గలవారు కాబట్టి అలాంటి స్వామికి నమస్కారము యోధత్తే సర్వభూతానాం అభవాయ ఉషతీహి కలా ఈ మహానుభావుడు సకల భూతముల యొక్క అభివృద్ధికి క్షేమం కోసం తాను రకరకాల అంశాల రూపంలో అవతరిస్తుంటాడు. సకల ప్రపంచాన్ని తాను ధరిస్తుంటాడు. ఇత్యాద్యం ఋషిం అనమ్య ఈ రీతిలో మొదటి ఋషిని సనందనునికి నమస్కారం చేసి తక్షిష్యాంశ్చ మహాత్మానః వారి శిష్యులు తన కాదు వారికి కూడా నమస్కారం చేసి తతః అగాదాశ్రమం సాక్షాత్ పితుహు ద్వైపాయ లక్ష్యా తరువాత వ్యాస భగవానుని యొక్క ఆశ్రమానికి వారు వినిపించేశారు సభాజితః భగవతా. కృతాసన పరిగ్రాహ పరమాత్మ చేత కూడా చక్కగా మన్నించబడి ఆసనాలు అన్నీ స్వీకరించి తస్మై తత్ వర్ణయామాస నారాయణ ముఖాత్ శృతం.

సాక్షాత్తు నారాయణ ఋషి వల్ల తాను ఉన్నదాన్ని వీరికి ఈ మహానుభావుడు తెలియజేశాడు. ఇత్యేతం వర్ణితం రాజన్ పరిష్కుడు మహారాజా అది ఎవరు రా? గుణాతీతుడు. కార్యకారణముల కంటే విలక్షణుడు అయినటువంటి పరమాత్మను గుణములను వివరించేటువంటి వేదములు ఎలా బోధిస్తాయి అన్న ప్రశ్నకు సమాధానం చక్కగా విన్నావా నాయనా? ఎన్నః ప్రశ్న కృతత్వయా యధా బ్రహ్మణ్య నిర్దేశ్యే నిర్గుణేపి మనస్యనే. గుణరహితుడైనటువంటి పరమాత్మ ఎందుకు కూడా పరమాత్మ ఇలాంటి వాడని చెప్పడానికి వీలు లేని వాడైనా సత్వాది గుణ రహితుడైనా. అతని యందు మనస్సును మనం నిలుపవచ్చును. అతన్ని మనస్సుతో ధ్యానించవచ్చును. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నావా? యో అస్య ఉత్ప్రేక్షకః ఆది మధ్య నిధనే యః అవ్యక్త జీవేశ్వరః. ఈ మొత్తం శృతిగీతల సారాన్ని ఈ శ్లోకంతో చెప్తారు. అధ్యాయం యొక్క చివరి శ్లోకం. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇంతకుముందు పైన చెప్పినవన్నీ ఇందులో సంచేతించబడతాయి. పరమాత్మ అత్య ఉత్పేక్షక. అత్యంతే ఈ తకడ జరాజర ప్రపంచమునకు అతను ఉత్ప్రేక్షక అంటే సృష్టి చేసేవాడు భావించేవాడు ఆది మధ్య నిశనే యహ అవ్యక్త జీవేశ్వరః సృష్టి లేను. రక్షణలోను చివరిది అధ్యాయం చివరిది యాదై ఆది మధ్య నిజనే యహ అవ్యక్త జీవేశ్వరః సృష్టి ద్రయముల యందు అవ్యక్త జీవ ఈశ్వర అవ్యక్తం అంటే ప్రకృతి. జీవః ఈశ్వరః పరమాత్మ. ప్రకృతి పురుషుడు పరమాత్మ. ఇది యః సృష్ట్వా ఇదం అనుప్రవిష్య ఏ పరమాత్మ ఈ సకర చరాచర జగత్తును సృష్టి చేసి మళ్ళీ అందులో తాను ప్రవేశించి తత్సృష్ట్వా తదను ప్రవేశించి వేదం అలా అందులో తాను ప్రవేశించి ఋషిణా చక్రే పురః శాస్త్రి ఋషిణా అంటే దర్శిన. సగరమును దర్శించేటువంటి మహానుభావుని చేత దీన్ని పురహాశాస్తి మళ్ళీ ఈ జగత్తును ప్రపంచాన్ని ఈ స్వరూపాన్ని తాను శాసిస్తాడు.

యహ సంపాద్య జహాతి అజాం అనుసయి తానే అందులో చేరుతాడు, తానే దాన్ని సృష్టిస్తాడు, మళ్ళీ తానే దాన్ని లయం చేస్తాడు, తానే దాన్ని విడిచి పెడతాడు. సరిస్తాడు, పులిచి పెడతాడు, పోషిస్తాడు, దయ చేస్తాడు. అదేమిటి అజామ్ అను చెయ్యి అజా అంటే మాయ. యోగమాయ అంటాం స్వామి యొక్క మాయ అంటాం దాన్ని అను చెయ్యి అనుసరించి ఉంటాడు. అంటే పరమాత్మ కూడా మాయను అనుసరించి ఉంటాడా అన్నట్టు మనకు ఆశిస్తుంది. కానీ మాయను తన వశంలో ఉంచుకొని దాని ద్వారా జగత్తును సృష్టి శిథినయాలను ఆచరిసుకుంటాడు. అనుసయ్యీ సుప్త కిరాయ కులాయం యథా ఎలాగ అంటే. గూడులో పచ్చి నిద్రించినట్టుగా పరమాత్మ మాయలో నిద్రించి ఉన్నట్టు కనబడతాడు. కులాయం యధా తం కైవల్య నిరస్త యోనిం అన్నీ ఆత్మ యొక్క స్వరూపము ప్రకృతి యొక్క స్వరూపము. దేనికి దానికి విడిగా తీసుకొని ఇది ఒక్కటి మాత్రమే సత్యము తగినవన్నీ అసత్యములు లాంటి భావాలను సంపూర్ణంగా పొలగించేవాడు ఎందుకు పరమాత్మ సత్యము కాబట్టి జగత్తు కూడా సత్యము. పరమాత్మ లేడు అందామా? వ్యగత్వం ఉంది చెప్పు అన్నాను కదా. సత్తు నుంచి వచ్చినదా? అసత్తు నుంచి వచ్చినదా? సత్తు నుంచి వస్తే సత్తు అవుతుంది. అసత్తు నుంచి వస్తే అసత్తు అవుతుంది. అంటే అలా కావలసిన అవసరం లేదు. కారణము ఎలాంటిదైనా కారణమునకు పూర్తిగా భిన్నమైన కార్యము ఉత్పన్నము కావచ్చు. ప్రాణము ఉన్నదానితో ప్రాణము లేనిది పుట్టవచ్చు. ప్రాణము లేని దానితో ప్రాణము ఉన్నది పుట్టవచ్చు. గుణ రహితమైన పరమాత్మ నుండి గుణ సహితమైన జగత్తు సృష్టించబడవచ్చు. గుణ సహితమైన జగత్తులో ఉన్న పరమాత్మలో ఏ గుణములు భాషించకుండాను ఉండవచ్చు. ప్రపంచంలో ఉన్నంత మాత్రాన ప్రపంచంలో ఉన్న దోషాలన్నీ పరమాత్మలో భాషించాలి సంగ్రహించాలనే నియమం లేదు. పరమాత్మలో ఎలాంటి దోషాలు సంగ్రహించవు. ఏ దోషాలు, ఏ తత్వాది గుణములు లేని పరమాత్మ ఇవన్నీ ఉన్న జగత్తును సృష్టించవచ్చును.

పరమాత్మ సృష్టించారు కాబట్టి జగత్తుకు గుణదోషాలు లేవు అనటం తప్పు. జగత్తుకు గుణదోషాలు ఉన్నాయి కాబట్టి పరమాత్మలకు కూడా అవి ఉంటాయి అనటం తప్పు. కార్యకారణములకు సజాత్యము చెప్పుకోవచ్చునేమో కానీ సజాత్యం అనేది అన్నిటిలోనూ సంభవించేది కాదు, ఎందుకు అతను సత్యకామః సత్య సంకత్వం. అనుకున్న రీతిలో అనుకున్న దాన్ని ఆచరించగల మహానుభావుడు పరమాత్మ. కాబట్టి తం కైవల్య నిరక్తయోనిం అభయం ధ్యాయేత్ అజస్త్రం హరుణిం. సర్వదీక సర్వకాల సర్వావసలలో అలాంటి పరమాత్మను ధ్యానం చేయాలి, అన్ని వికారములకు అన్ని కార్యములకు అన్ని స్వరూపములకు అన్ని ధర్మములకు అన్ని స్వభావములకు పరమాత్మే ప్రధానమైనటువంటి కారణము. దాని ఆధారము అలాంటి స్వామిని ధ్యానం చేయాలి అని చెప్పుకున్నాం దేవాసుర మనుష్యేషు ఏ భజన్ త్యచివం శివం ప్రాయస్తే ధనినః భోజా నతు లక్ష్మ్యాః పతిం హరిం మళ్ళీ పరీక్షిత్తుకు ఇంకో చిన్న సందేహం వచ్చింది. ఇది అయిపోతున్నది కాబట్టి స్వామి ఇంతవరకు విన్నాడు. ఇప్పుడు విన్న దాని వల్ల తనకు కలిగిన సందేహాలు అడుగుతున్నాడు. అయ్యా మీరు చెప్పారని బాగానే ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా చూస్తే ప్రపంచం యొక్క లీలలు ధనవంతులందరూ శంకరుడిని ప్రార్థన చేస్తున్నారండి, పూజిస్తున్నారు. ఏ భజంతి అశివం శివం అంటే స్మశానంలో ఉండేవాడు భస్మాంబరుడి యొక్క రథాలు ఉన్నాయి కదా. అలాంటి వాడిని పూజిస్తున్నారో ధనవంతులు ఎవరు శంకరుని పూజిస్తున్నారు అనటానికి అంటే విష్ణువును పూజించడం లేదు. దరిద్రులే వీరుని పూజిస్తున్నారు. శ్రీమంతులు మాత్రం అందరూ శంకరుడినే పూజిస్తున్నారు. మరి ఏమీ లేని వాడు అన్నీ ఇస్తారా? అన్నీ ఉన్నవాడు ఏమీ ఇవ్వడా? కొంచెం మాకు చిన్న డౌట్ వచ్చేసింది అని అడుగుతున్నారు చూడండి. దేవాసుర మనుష్యేషు ఇక్కడే కాదు. దేవా అసుర మనుష్యేషు ఏ భయంతి అశివం శివం. శివుణ్ణి ఆరాధించే వారంతర అందరూ ప్రాయస్తే తనినా.

వారంతా ధనవంతులుగా ఉంటున్నారు. నతు లక్ష్మ్యాపతిం భరి అదే భగవంతుడిని ఆరాధించే వారు మాత్రం ధనవంతులుగా ఉండడం అంటే దరిద్రులు అవుతున్నారు. వీరేమో దరిద్రులుగా ఉంటున్నారో వారంతా ధనవంతులు అవుతున్నారు. ఏంటంటే వేదితి మిత్యామః సందేహేంద్ర మహానిహి నానా శ్రద్ధ సందేహం ఇది. ఎందుకంటే ఏమీ లేనివాడు వాడు. ఒంటి మీద బట్ట కూడా లేదు. స్మశానంలో ఉంటారు. బూడిజ పూసుకుంటారు. ఇలాంటి వాటిని పూజిస్తేనేమో ఐశ్వర్యం వస్తూ ఉన్నది. తల నుంచి పాదాల దాకా ఒళ్ళన్నీ ఆభరణాలే. ఇల్లు అన్నా మనులే. ఇన్ని భోగాలు ఉన్న స్వామిని పూజిస్తేనేమో ఏం లేకుండా పోతున్నారు. విరుద్ధ శీలమైన వారిని ఆలాధిస్తే విరుద్ధ ఫలితం ఎందుకు కలుగుతున్నది? ఎక్కడ ఏంటంటే వేదుమిచ్చామః సందేహోత్ర మహానిధినః విరుద్ధ శీలయోహో ప్రభుహో విరుద్ధాఫలితాంతరం వారి స్వభావం విరుద్ధం. అలాంటి వారిని సేవిస్తే ఫలితం విరుద్ధంగా అంటే దగ్గరుండి పూజి దరిద్రులు కావాలి. విష్ణులు పూజిస్తే ధనం అవుతుంది. కానీ తలకింద ఎలా అయింది? ధనవంతులేమో ఆయన్ని పూజిస్తున్నారు, ఈయన్ని పూజిస్తే దరిద్రం చేస్తున్నది పెద్ద సందేహం మాకు అసలు దీన్ని తీర్చండి అని అడిగాడు. శివః శక్తియుతః శత్వతు త్రిలింగః గుణ సమృతః వైకారికః తయ సత్య సామసస్తేతి అహం త్రిధ. శంకరుడి యొక్క స్వభావం ఏమిటి? శంకరుడు దేని నుంచి వచ్చాడు? అహంకారం నుంచి వచ్చాడు. అహంకార ప్రభవః శివః అని శాస్త్రం. అతని పని అంటే అహంకారం కూడా మనకు సాత్విక అహంకారం, రాజస అహంకారం, తామస అహంకారం, శంకరుడు వైకారికమైన అంటే సాత్వికమైనటువంటి అహంకారం. పుట్టినట్టు వాడు. అందుకే స్వామికి శ్రీమన్నారాయణ యొక్క అంతఃకరణం అంటారు శంకరుడిని. ఏం పేరు అతనికి? అంతఃకరణం అంటే అంతఃకరణం. అంతఃకరణం అంటే అభిమాన రూపం. శంకరుడు అంటే అభిమానం. ఆ శంకరుడే కాస్త కొన్ని అక్షరాలను ఏదో వ్యాకరణ రీత్యా కొన్ని మార్పులు వస్తే ఈ శంకరుడు కాస్త సంకర్షణుడు అవుతాడు. ఆయనే సంకర్షణుడు.

ఆ కాలంలో ఉండి సకల జగత్తును తన శిరస్సున భరిస్తాడే ప్రళయకాలంలో ఇతను కింది నుంచి విష జ్వాలలు కుమ్ముతాడు ఆయన పైనుంచి అగ్ని జ్వాలలు కుమ్ముతాడు మధ్య నుంచి 12 మంది సూర్యులు తమ జ్వాలలు కుమ్ముతారు అప్పుడు ఇది దగ్ధ గోమయ పిండవత్ బాగా కాలిన పిడికలా అవుతుంది తప్ప. ఇంకేముంటది? వెయ్యి జిరస్తుల కూడా విషం పిండి నుంచి వచ్చేసింది విషం జ్వాలలు. పై నుంచి చంచరుడు తన నేత్రాలతోటి అగ్ని జ్వాలలు. మధ్య నుంచి 12 మంది సూర్యులు 12 మంది సూర్యులు ఒకసారి. మనం ఒక్క సూర్యుడు 50 డిగ్రీలు వస్తేనే అమ్మ అమ్మ అంటున్నాం. మరి ఏ ఏ ఐదు అట్ల డిగ్రీలో వచ్చేసింది 12 మంది సూర్యులతో ఇంకేం మిగిలింది అంతా పూడి. అది శాస్త్రం. కాబట్టి ఆయనే ఈయనే అభిమాని, అభిమాన రూపి, అంతఃకరణ రూపి, అహంకార రూపి. కాబట్టి ఇది అతని స్వరూపము. శివః శక్తియుతః అని చెప్తారు సౌందర్యదహ చంద్రాజల వారిది శివ శక్తి ఆ యుక్త్యో యతి భవతి. నదిపోతి ప్రభవతి స్పందితుమపి అంటారు. శక్తి లేకుంటే శంకరుడు స్పందించడానికి కూడా అతనికి శక్తి లేదు అంటే కలవలేదు. మన కలవలో చెప్తారు. శంకరా కలవలే. కేవలం స్వామిని ఆరాధించాడు. శక్తిని ఆరాధించాడు శంకరుడు. ఆరాధించకుంటే ఆ సత్యపు దీపం ఏదో సుందరం ఉంది కదా ఆరాధిస్తూ ఉన్నాడు. అది గంగా సుఖంగా ఉంది కదా ఆ మహానుభావుడు ఆ గంగా నదిలో కాశీ ఉంది కదా గంగలో స్నానానికి వెళ్లి సంయాసి కౌపిన మాత్రం ఉంటుంది ఆ స్నానానికి పోయే ప్రవాహం బాగా వచ్చింది ఆ కౌపిన ఎక్కడ పోయింది ప్రవాహం అదే చూస్తుంది కూర్చో లేవు కదా. ఓ ఇది ఏదో పాప వచ్చింది. అక్క అక్క చూస్తావేంటి పో తెచ్చుకో. పోతే అలా ఉంటాది కదా పో తెచ్చుకో అమ్మ నాకు శక్తి లేదమ్మా అన్నారు. శక్తి కావాలా నీకు నేను అవసరం లేదు అనుకున్నా అని చెప్పి. ఇప్పుడు అమ్మవారు వచ్చినట్టుంది అని పంది చెప్పాలి ఇది శివ శక్తియా యుక్తః ఇది అతను శక్తితో కూడినవాడు కాకుంటే శివుడు స్పందితుమపి నతి ప్రభవతి

చిన్న స్పందన కూడా అతను అంటే చిన్న కదలి కూడా చేయలేడు, శక్తియుక్తుడైనటువంటి శివుడైతేనే స్పందన ఉంటుంది. అంటే ఈ శక్తి అనేది ఏమిటి? అదే ప్రకృతి, దానికే ఏం పేరు త్రిగుణాత్మం. ఆత్మికము, రాజసం, తము. దాన్నే శివః శక్త్యాయుక్తః యదిభవతి అంటాడు సొందర్య రహరిలో. ఇలాంటి ఈ శక్తితో ఉన్నటువంటి స్వామి శివుడు శత్రువు త్రిలింగః గుణ సమృద్ధ ఈ మహానుభావుడు గుణ సమృద్ధుడు సాత్విక రాజస తామస గుణముడు కలవాడు. ఈ మూడు గుణములను సూచింపచేసేవాడు, ధరించేవాడు అదే కోయికారిక, తైలత, సామక. సాత్విక అహంకారము, రాజత అహంకారము, సామక అహంకారము అని ఉంటుంది. తతో వికారాభవను దాని నుంటే పత్యభూతములు. పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ తన్మాత్రలు ఇవన్నీ అహంకారం నుంచే పుట్టాయి. షోడచ అమీషు కంచన ఇటులో కొన్ని ఈ 20 24 విభూతులలో సర్వాసామశ్రుతే గతిం వీటిని అనుభవించేవాడు ఎవరు? ఏ విభూతికి ఆ విభూతి, ఏ శక్తికి ఆ శక్తి, ఏ గతికి ఆ గతి తనకు తాను విడిగా ఉంటే కార్యసాధకమా? పని చేయలేదు, సృష్టి జరగదు, ఏం చేయాలి? వాటిని సమ్మేళనం చేయాలి. మనలో కూడా మనం చూసుకోండి, కన్ను, చెవ్వు, ముక్కు అవయవాలన్నీ ఉన్నాయి. ఏం పని చేస్తావ్ అన్నదిలో ఒక సహచారం ఉందా? నేను నా పనే చేస్తావు అని ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియం ఒకేసారి వాటి వాటి పనులు చేయటానికి ప్రారంభిస్తే. లేక వాటిలో వాటికి సంఘర్షణ మొదలైతే అనగటి అందుకే ఇంద్రియానాం అతిపతిహి మనస్కశ్చన విద్యతేయే. ఈ అన్ని ఇంద్రియాలను నియంత్రించడానికి, నియమించడానికి, శాసించడానికి దానికి ఒక అధిపతి ఉన్నాడు, వాడు మనస్సు. అతను ఏం చేస్తాడు? ఆ మనస్సు ఏం చేస్తుంది? ఏది ముందు కావాలో, ఏది తర్వాత కావాలో.

నిర్ణయించి క్రమికత్వాన్ని నిర్దేశించి ఆ ప్రకారం పనిచేస్తుంది, ఎందుకంటే భోజనం చేస్తున్నాం, మన నాలుక మీద ఆహారం పడగానే దాని పని రుచి చెబుతుంది. కదా అంటే నాలుక ఎక్కువ తీయగా ఉంది పుల్లగా ఉంది చెందుగా ఉంది అని చెప్తుంది కానీ దానికంటే ముందు ఇంచుమించు పదార్థంలో ఎలాంటి రుచి ఉంటుందో చూసిన కన్నులు సందేశాన్ని ఇస్తాయి మన సుఖబుద్ధికి. కన్నులు తగిలి వేశాయి అనుకోండి మనకేంటి? కళ్ళు లేని వారికి హస్తం అంటే త్వగింద్రియం నిర్దేశిస్తుంది. ఈ స్పర్శ ఇలా ఉంది, జలబెత్త నీరులా ఉంది, మెత్తగా ఉంది, తినకూడదు రా ముందే చెప్పేసాడు. ఈ గుడి నాకెందుకు నాలుక చెప్తుందిలే అని అవి కూడా ఊరుకుంటే నాలుక మీద పడ్డ తర్వాత మనం ఎంత వద్దనుకున్నా ఎంతో కొంత లోపటికి పోయే తీరుతుంది. అది ఒకవేళ మహా ప్రమాదకారి అయితే తగిలిపోకుండా నా అసలు లాభం ఏం లేదు. కాబట్టి పూర్వాపరము, క్రమికము, అనుభవ విధానము ఈ మూటిని నిర్దేశించగల ఒక నిర్దేశకుడు కావాలి. మనస్సు అంతఃకరణం అభిమానం అంటాం అక్కడ. అది మనకు విధానమే చెప్తున్నారు. ఇలా తామస చైతతో వికారాభవన్ సోడచ అమీతు కంచెన ఉపధావన్ విభూతీనాం సర్వాసామ శ్నుతే గటిం. సకల విభూతుల యొక్క స్వరూపాన్ని తాను స్వీకరించి, తాను అనుభవించి దానికొక నిర్దేశాన్ని విధిస్తారు. ఇలా మీరు ప్రవర్తించాలి, ఇలా మీరు ప్రవర్తించాలి. కన్ను రూపాన్ని చూడాలి, చెవి శబ్దాన్ని వినాలి, జిహ్వ రుచిని చూడాలి, వాక్కు మాట్లాడాలి, పదములు నడవాలి, చేతులు చేయాలి. బుద్ధి ఆలోచన సారి చెప్తాం కదా మనస్సు సంకల్పించాలి సంకల్పాత్మక మనః ఆలోచనార్థిక బుద్ధి మనస్సు అంటే ఏమిటి సంకల్పించేది మనస్సు. సంకల్పించవచ్చునో లేదో చెప్పేది బుద్ధి, అది ఆలోచిస్తుంది అంటే ఇందులో హాని ఉందా శ్రేయస్సు ఉందా?

ఆలోచించి అది చెప్తుంది ఇలా ఉంటే బాగుంటుంది ఆ ఇలా చేద్దాం అని మనస్సు అంటుంది. మనస్సుకు బుద్ధికి సమన్వయం లేదు అనుకోండి పరిస్థితి ఏమిటి? కాబట్టి ఇది అశ్రుతి జతిం హరిహి నిర్గుణ సాక్షాత్ అంటే శంకరుడు. సగుణులుగా ఏర్పడబడ్డవు. సత్వ, రజ, తమో గుణాలను, అహంకారాన్ని, అహంకారం యొక్క భేదాలను. దాని వల్ల కలిగేటువంటి వికారాలను వీటిని అందరికీ సమానంగా పంచి వాటి అనుభవాలని అందించడానికి ఏర్పరచబడ్డ వారు అంటారు. కాబట్టి శంకరుణ్ణి సేవించిన వారికి ఆ గుణములు అనుభూతులు ఉంటాయి, పరమాత్మ నారాయణుడు మీరు కూడా. నిర్గుణ నిరంజన హరి నిర్గుణ సాక్షాత్ పురుషః ప్రకుతే పరః ప్రభుని కంటే ఆవీదుడు అతను స సర్వదృక్ ఉపద్రష్టా అతను అన్నీ చూస్తావాడు. ఎవరు ఏ పని చేస్తున్నా వారికి దాన్ని చూపేవాడు అతనే చూసేవాడట. పంచేవాడు శంకరుడు అయితే పంచిన దాన్ని అనుభవించటం వల్ల కలిగేటువంటి లాభ నష్టముల స్వరూపాన్ని బోధించి తొలగించి అందించేవాడు శ్రీహరి, అతను నిర్గుణుడు కాబట్టి నిర్గుణుడిని సేవిస్తే మనం నిర్గుణుడు అవుతాము, సగుణుడిని సేవిస్తే సగుణుడు అవుతాము, ఇందులో ఆశ్చర్యం ఏముంది? ఇతను ద్విగుణాత్మకుడు అతన్ని ఆరాధిస్తే త్రిగుణాలు వస్తాయి. ఇతను స్వామి నిర్గుణుడు అతన్ని జీవిస్తే మనకు నిర్గుణాడే మనం నిర్గుణం అవుతాం. అందుకే అంటున్నాడు నిర్గుణో అభవేదు నివృత్తేషు అశ్వమేశేషు రాజాయుస్మత్ పితామహ శృణ్వన్ భగవతో ధర్మాన్ అపురుచ్ఛత్ ఇదం అచ్యుతం ఆయన.

మీరు ఇప్పుడు ఏ ప్రశ్న అడిగావో ఇదే ప్రశ్నను ధర్మరాజు కూడా కృష్ణ పరమాత్మను అడిగారు, ఎప్పుడు అశ్వమేధ యాగం? జై మా పని చేసుకున్నాను అనుకున్న తరువాత అడిగాడు భగవంతుని యొక్క ధర్మాలను వింటూ ధర్మరాజు ఎంత అదృష్టం అవుతుందంటే భగవంతుని ధర్మాలను భగవంతుడి నుండే వింటాం మనందరం వాళ్ళు కూడా చెప్తే వింటాం అతను సాక్షాత్తు కృష్ణ భగవానుని ద్వారానే ధర్మాలన్నీ విన్నారు. అలా విని విని ఈ ప్రశ్న అడిగాడు. సాహ భగవాన్ తస్మై ప్రీతః సుశ్రూషవే ప్రభువు చక్కగా వినాలనేటువంటి కోరిక ఉంది. శ్రద్ధాళులు అయినటువంటి ధర్మరాజుకు ప్రీతి చేసినటువంటి కృష్ణ పరమాత్మ నృణాం నిశ్రేయ శార్ధాయ యోవతూర్ణ యోవ అవతీర్ణః యదోక్కులే. సకల జీవులకు మోక్షాన్ని శుభాన్ని కలిగించడానికి యాగవకులను అవతరించిన పరమాత్మ ధర్మరాజు ప్రశ్నకు సంతోషించి ఇలా చెప్పాడు యస్యాహ మనుగ్రుణ్ణామి హరిష్యే తద్ధనం త్యనై ఇది నా స్వభావం కదా నాన్న గుర్తుపెట్టుకో అన్నాడు, నేను ఎవరిని అనుగ్రహించదలుచుకున్నానో మెల్లమెల్లగా వాని సంపదలన్నీ హరిస్తాను. అంటే ధనం పోవటం కష్టాలు రావటం మొదలైంది అంటే. శ్రీమన్నారు అనుగ్రహం పరిపూర్ణంగా మన మీదికి ప్రసరించబోతున్నది అని పరమానందాన్ని పొందాలి సంతోషించాలి. ఇక మనం ఏం చేస్తాం? కష్టాలు వస్తున్నాయి అంటే ఏమో దేవుని నాయకు కోపం వచ్చిందేమో ఎందుకు ఇలా అయింది అయ్యో ఇంత తప్పు చేశామో అయ్యో అయ్యో అని ఏడుస్తుంటాం. తప్పు కాదు ఒప్పు చేశాం మనం. డైరెక్ట్ గా పాము ఉన్నారు కరుణిస్తున్నారు ఒక్కొక్క బంధాన్ని దూరం చేస్తూ ఉండాలి అంటే పరమాత్మ దగ్గర అవుతున్నారు. నాలుగు ఏజీవుల జ్ఞాపకం ఉంది కదా నాలుగు ఏజీవుల చరిత్ర మనం చదివినప్పుడు తల్లి పాము కరిచి పోయింది అంటే ఓ పరమాత్మ నీ దగ్గరికి చేర్చుకుంటున్నారు నన్ను. ఈ బంధాలన్నిటిని నీవే దగ్గర నుండి చెరిపేస్తున్నావా అని భావించాడు. అందుకే మొదటి మాట యత్యాహం అనుగ్రున్నామి హరిశీ తద్దనం జనైహి. మెల్లమెల్లగా అతని ధనాన్ని నేను హరిస్తాను. తతః అధనం త్యజంతి అత్య స్వజనా. ఏమిటి కారణం అంటే మనల్ని బంధించే వాళ్ళు ఎవరు? మన బంధువులే.

మన మిత్రులు, మన బంధువులు, మన స్నేహితులు వీళ్ళంతా ఎక్కువ మన చుట్టూ ఉంటారు. వీళ్ళ మధ్యన ఉన్న మనము భగవంతుడిని తలుచుకోవడానికి టైం ఏముండదు. దూరం వస్తూనే ఉంటారు. అయ్యో హరిజ్ఞ అయ్యా విందామని బయల్దేరానండి బంధువులు వచ్చారు మరి ఏం చేస్తాను ఇక. వానం చూస్తున్నారా రాజు? బుద్ధి పుట్టదు. అంటే వాళ్ళు ఉంటే వాళ్ళు ఉంటే బుద్ధి పుట్టదు. అంటే ఏమిటి? మనం భగవంతుడిని తలుచుకోవడానికి వీలు లేకుండా. వాళ్ళెవరు మన వండులే, మన బంధువులే. కానీ తరమాస్త్రి ఏం చేశారంటే మనకు డబ్బు లేకుండా చేశారు. డబ్బులు ఏం లేదనుకోండి వీడితో మనకే పని అని వారందరూ వదిలిపెడతారు. ఎప్పుడైతే అందరూ వదిలి పెట్టారో వీరందరూ చేరుతారు. ఎవరు? డబ్బు లేని వాళ్ళు కదా? భిక్షుకులందరూ దొరకకూడదు కదా? పరవంతులంతా ఒక గ్రూపు, దేవాలయం ఒక గ్రూపు. దగు మనకు ఉన్నది వీళ్ళంతా వచ్చారు, పోయింది వీళ్ళంతా పోయారు. వీళ్ళు పోగానే వాళ్ళని వస్తారు. అయినా నువ్వు కూడా నాలాగే అయ్యావా? ఇద్దరం ఒకటే కదా? పోయా స్వామిని జీవిద్దాం. అప్పుడు ఆటోమేటిక్ గా అలాంటి వాళ్ళు నా దగ్గరికి వెళ్తారు నన్ను తెరవడు అది చెప్తే మనకు తథా అధనం త్యజంతి అృత్యత్వజన ఇతని వారంతా ధనం లేని తన్ని వదిలి పెడతారు. దుఃఖ దుఃఖితం ఎందుకంటే వాడితో మాకేం లాభం? మనం వాడితో బతుక్కుంటే వాడితో మనం వేరే లాగా తిరుగుతాం. ఈ ఏడు మనకెందుకు అని వాళ్ళంతా వదిలి పెడతారు. దుఃఖములతో బాగా దుఃఖిస్తున్న వీణ్ణి ధనము లేని వాడిని వారి వారంతా విడిచిపెడుతారు. అప్పుడు సయ్యత విసదోద్యోగః నిర్విణ్యః స్యర్థనేహయా. అది అప్పుడు తెలుస్తుంది డబ్బు సంపాదించుట, డబ్బును కూల్చుకొనుట, డబ్బు కోసం ప్రయత్నించుట ఇలాంటి ఫలితాన్ని ఇస్తుంది. అని ధనమును కోరకూడదు అని నిర్విన్న విరక్తిని పొందుతారు. అలా పొంది మత్పరైహి కృతమైత్రస్య అప్పుడు అటెప్పుడైతే విరక్తి పుట్టిందో మత్పరైహి నా భక్తులతోటి కృతమైత్ర స్నేహం ఏర్పరచుకుంటాడు.

పరిష్యే మదనుగ్రామం. అప్పుడు నేను నా అనుగ్రహాన్ని అతని మీద చూపుతాను. తరువాత స్వామి ఎన్ని ధనరాశులు ఇచ్చినా ఇదివరకే విరక్తి కలిగింది కాబట్టి మళ్ళీ దాన్ని అనుభవించాలని ఆశ ఉంది మనం చూశాం కదా కుచేరుడికి అంతా ఇచ్చాడు. ఏమయ్యా కుచేరుడు? ఓ బాబోయ్. ఇవి మనకు వద్దు. వాటిలో ఉంటూనే అవి మనకు వద్దు అన్నారు. ఇలా తత్ బ్రహ్మ పరమం సూక్ష్మం చిన్మాత్రం సత్ అనంతకం. అతోమాం సుదురారాజ్యం చిత్వా అన్యాన్ భగతి నన్ను సేవించాలంటే కష్టం. ఎవరికీ అర్థం కానది. నేను ఏం చేస్తానో వాడికి తెలియదు, ఈయనతో మనకెలా బదలు ఉన్నాయని గొడవకొడుతాడు. ఆయన మనకెందుకు అని అందరూ నన్ను ఓడిపెట్టి వేరే వాడిని తేడిస్తారు అంటున్నారు. నేను సుదురారాజ్యుడిని, నన్ను పూజించాలంటే చాలా కష్టం. అసలు ఆమె నిలవదు. అన్ని పరీక్షలే అన్ని కేసులే నిలబెట్టి వాడు ఉంటాడు. ఏ నువ్వు వద్దు పోవయ్యా అని అయినా పో నాకేం పని వచ్చింది. కాబట్టి నన్ను ఆరాధించుట చాలా కష్టము. అందుకే అన్ని వదిలిపోయారు సార్ ఎందుకు నేను తిన్మాత్ర. కేవలం జ్ఞాన స్వరూపు. కేవలం ఆనంద స్వరూపు. కేవలం జ్ఞానానందాలు ఎవరికీ వద్దు. ఆనందం కావాలి. జ్ఞానము లేని ఆనందం కావాలి. లోకం ఏం కోరుతుంది? ఒక పండు తినాలి. పండు యొక్క రుచి నారుదం అంటాడు. అంతే. తరువాత తిన్న పండు లోబడి పోయి ఏం చేస్తుంది? తెలియదు. చెప్తారు మనకు యాసుడు ఇందురు అంబుద్ర వస్తుంది. పద్మపురాణానికి చెప్తారు. నాలుక రుచిని మాత్రమే కోరుతుంది. బుద్ధి అనుభూతిని మాత్రమే కోరుతుంది. మనస్సు ఆవేశాన్ని మాత్రమే కోరుతుంది. శరీరం యొక్క క్షేమాన్ని కానీ ఆత్మ యొక్క సంతరణ కానీ ఇవేమీ కోరవు. దాన్ని కోరేది నేను అని అందరూ ఉద్దేశిస్తారు. ఎలాగ ఎలా ఉదాహరణ అంటే మద్యపానము చేసేవాడికి ఏమిటి ఆశయం?

కోరిక ఏంటి? నాలుక మీద రుచి ఉండాలి. పదార్థం లోపలికి పోయిన తర్వాత మనస్సును, బుద్ధిని మత్తులో ఉంచుతుంది. బయట ఉన్నది, లోపల ఉన్నది మనకు తెలియకుండా పోవాలి. మనమేమవుతున్నామో మన చుట్టూ ఉన్నవారు ఏమవుతున్నారో తెలియకపోవడమే ఆనందం. దీన్ని ఏమంటాం? అజ్ఞానమా అజ్ఞానమా? అజ్ఞానంతో రమించే వారికి జ్ఞానాకారమైన నీ నా లక్షణం రా. ఈయన అంటేనే జ్ఞానం. మీరు ఎవరికీ నచ్చను. ఎందుకు వాళ్ళకి అజ్ఞానం కావాలి. ఉన్నదేదీ తెలియకూడదు, జరుగుతున్నదీ తెలియకూడదు. మత్తులో ఉండుటే మహాభిరుచి. అలా మత్తులో ఉన్నవారిని తెలియదు. నేను జ్ఞానస్తులు అంతము లేని వాడిని అనంతం సత్ అనంతకం అతో మాం సుదురారాజ్యం హిత్వా ఆ కష్టముతో పూజించవలసిన నన్ను విడిచిపెట్టి అన్యాన్భయతే జనాః లోకులు ఇతరులను పూజిస్తారు సులభం అండి ఎలా పూజించినా పట్టించుకోడు. పిలిస్తే చాలా ఊరుకొస్తాడు, అడిగిన అలా అయిస్తాడు, అలాంటి వాడు కావాలి. బుద్ధి మనకెందుకండీ? బుద్ధి చెప్పి, జ్ఞానం చెప్పి, ధ్యానం చెప్తే అబ్బాయి నువ్వు మంచివాడవు చాలు, నేను చెప్పినట్టు చెయ్యి మాకు సంతోషం అవుతుంది. ఇలా అన్యాన్ భజతే జనః తతస్త ఆసుతోషేంత్యః లబ్ధ రాజ్య త్రియోద్ధః శంకరునికి ఏం పేరు ఆసుతోషః అని పేరు అంటే ఆ త్వరగా సంతోషించేవాడు. సరే శివ అంటే నడి చెప్పి ఏం కావాలంటే అన్నీ ఇచ్చిన తర్వాత ఏ కొడి నాకు ఎందుకు అడిగినా ఇచ్చాను నీకు అన్నా చమత్సారం ఏంటంటే పోయి మరి అసలు ఇవన్నీ కోరుతాడా మనకి ఇస్తాడు అందుకే అందరూ అడుగుతారు ఇవన్నీ మాకు ఇస్తున్నావు నువ్వు ఇది అనుభవిస్తున్నావా? ఇది ఇది నాకెందుకు అంటే నీ గౌరవ అనేది నాకిస్తున్నావా? అనుగ్రహమా మోసమా దీన్ని ఏమంటారు? ఒకరు అడిగాడు మార్క్ ఏం చేయడు.

దేవి అడిగారు ఏమయ్యా ఏం న్యాయం ఇది? నీవు వేటిని వదులుకున్నావో దూరంగా పారేశావో తరిమేశావో వాటిని మారిస్తావా? నీకు వద్దా? నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? అదేంటి నారాయణ ఆరాధించొద్దా? ఆరాధించు. ఎందుకు చెప్పలేదు? అడిగితే చెప్తావా? సగం జ్ఞానం త్వయాగ్రాస్యం అపృష్ట్వా అడగకుండానే జ్ఞానం పొందాలి. అడిగిన ముందు జ్ఞానం ఎలా అవుతుందయ్యా? నువ్వు ఏమి చెప్పవు? ఈ జ్ఞానాన్ని. అన్ని తత్వాన్ని వైరాగ్యాన్ని చెప్పే డ్యూటీ ఆయనది అది నేను తీసుకున్నాను అనుకో నాగ గారు ఎవడో నాగ వచ్చి నాకు తెలిసి ఏది కట్టాలి భజిస్తే ఈ మందిలో ఎవరన్నా వాడు కావాలంటే వాడిని పంపిస్తాను దారి. మొదలు తనకంటే వేరే ఓ భగవంతుడు ఉన్నాడు అన్న నమ్మకం నేను కలిగించాను. ఈ నమ్మకం కలిగినాక మనం ఏ భగవంతుడు చేజించారో అనుభవించి వాళ్లే స్వామి నాక వారి గురించి చెప్పండి అప్పుడు చెప్తాను. ఎందుకంటే ఇదే జనక నానంద నాగుడు శంకరుని ద్వారానే పరమాత్మ తత్వాన్ని విన్నారు. అవును ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అంటే ఆయన చెప్పని వాడు కాదు జ్ఞానం జ్ఞానంతో శంకరాది చేరు జ్ఞానం వాడి నుంచే పొందాలి కానీ అడిగితే చెప్తాడు. అది నా కోసం అందుకోసమై తతస్త ఆసుతే దేవ్యః లబ్ధ్వా ఆసుతోషః త్వరగా సంతోషించే దేవతలు ఈయన ఒక్కడే కాదు ఇక్కడ ఉన్నారు. ఇంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, తగి అందరూ అలాంటి వాడే. నన్ను పిలిస్తే చాలు పోయి ఇస్తాను అంటారు దక్షిణ వానందరు. మనకి ఇప్పుడు డాకుడు ఉన్నాడు చూడండి ఫోన్ చేస్తే అడుగుకుంటారు ఎంత రోజు రోజు అంటి చేయకుండా అడిగి అడిగి మరి పడుకున్నాడు లేదని అనుకుంటున్నారు ఇవన్నీ అలాంటి వాడే అన్నారు. వీళ్ళంతా ఆశుతోష. ఒకసారి తిరుగు ఊరికొస్తుంది అందుకే మనకు ఉన్నాయి జ్యోతలు. చీతలి మహా చీతలి యక్షిణి జ్యోతలో ఉండాలి ఒక 3 గంటలు చేస్తే ఊరికొస్తుంది. మనం 3 గంటల్లో లక్షల కోట్ల రూపాయలు వందల భవనాలు ఓ 1000 కార్లు మనం చుట్టి పెట్టుకోవచ్చు 3 గంటల వరకు ఊరికొస్తుంది. కానీ నువ్వు ఉండవు నీ వంశం ఉండదు. మొదలు ఉండాలి మనం ఇప్పుడు ఈ వరంగల్ తున్నకుర్తి హనమకొండ విన్న చూడండి దానికి ఒక మండలాధిష్టులు ఒక నరసింహారావు ఒక రామడు ఉండేవాడు దియోగి ఈ నరసింహారావు 175 గ్రామాలకు అధిపతి ఏమంటారు అగ్రహారం అగ్రహారం కదా వీటిని ముఖ్యంగా అంటారు ఇప్పటి రోజుల్లో 192 గ్రామాలు ఆయన దగ్గర ఉన్నాయి ఐదు ఆరు జిల్లాలు ఆయన దగ్గర ఉన్నాయి.

ఇవన్నీ 11 రోజుల్లో వచ్చాయి. మా తాదా గారు పరియమించి పట్టు పట్టి పరియమించి తన తల్లి రెండు పద్మను చేయించి ఐస్ వేయించారు. సరిగ్గా రెండేళ్లలో వచ్చి గురువు గారు తప్పింది నాకు వద్దు తీసేసుకుంటాను. అంటే సంపద పెద్ద ఆనందాన్ని ఇవ్వరు. క్షణికం క్షణంలో వచ్చేస్తుంది, క్షణంలో పోతుంది. తెలీదు తిరితా వచ్చిన వచ్చును చెప్తాం కదా. కాబట్టి వస్తే అలానే వస్తుంది. నారి తేడా తల్లిదం భంగి. వాళ్ళ పోయిన పోవును కరిమింగిన వెడగ పనులు. కాబట్టి అలా వచ్చి పోయే వారితో మనకు సంబంధం లేదు. పిలువగానే సంతోషించి అడగగానే ఇచ్చే దేవతలు చాలామంది ఉన్నారు. అనంత వారిని చాలామంది సేవిస్తారు. నా దగ్గరికి రా. నేను ప్రియ పలకను అడిగితే ఇవ్వను. ఇది కష్టమే అని రాసి స్వామికి చెప్పుకున్నాను. అందుకోసమని తత ఆసుతోషేభ్యా లబ్ధ్వా రాజ్యశ్రియోర్ధతాః వారి నుండి రాజ్యము. సంపద ఇవి పొంది గర్వాన్ని పొంది మత్తా ప్రమత్తా మదిస్తారు ఉత్తమదని కాదు ప్రమత్తా ఆ వదం చేస్తా తనకెక్కుతుంది. అంతే కాదు వరమిచ్చిన వారినే మరిచిపోతాడు. ఒక్కసారి నన్ను సేవించారనుకోండి మళ్ళీ నన్ను మరిచిపోడు. నన్ను విడువడు వేరే వాళ్ళను పొద్దున తరుస్తాడు. తాని చదవండి నమస్తే ఎవరి వల్ల ఇదంతా పొందారో వాన్నే మర్చిపోతారు ఇంకా బాగా చెప్పాలంటే తాను ఎవరి వల్ల వరములు సంపదలు అధికారాన్ని పొందారో వారికే హాని కలిగించడానికి కూడా వేసేస్తారు అదే వస్తుంది ఇప్పుడు శాప ప్రసాదయో ఈచ బ్రహ్మ విష్ణు శివాలయః సజ్జత ప్రసాదో అంగ శివః బ్రహ్మ నచ అచ్యుతః శాపప్రయ ప్రసాదయోహ ఈశా దేవతలందరూ శపిస్తారు అనుగ్రహిస్తారు. ఇది బ్రహ్మ విష్ణు శివాదులందరూ సమానమే ఇందులో. కానీ చిన్న తేడా ఏమిటంటే తొందరగా అనుగ్రహించడం, తొందరగా జపించడం, కోపించడం. ఈ రెండు పనులు బ్రహ్మ శివుడు చేస్తాడు నాకు అర్థం.

వాడు పట్టానా ప్రసన్నుడు కాదు, అనుగ్రహాన్ని కొనబడుతూ పడు శాపాన్ని కూడా కొనబడు చూస్తాం దారికి వస్తాడేమో దారికి వస్తాడేమో దారికి వస్తాడేమో. నిజంగా కదా రావణాసురుడిని ఎన్నిసార్లు భ్యంశించి పోరా పోరా పోరా దారి పోస్తాడు దారి పోస్తాడు దారి పోస్తాడు హనుమంతుడిని పంపాడు గంగాయతుడిని పంపాడు మాలయమంతుడిని పంపాడు విద్యుత్ చిక్కుడిని పంపాడు రకరకాలుగా చేశాడు. తాను యుద్ధానికి వస్తే పోరా బతికి పోరా అని పంపించాడు. ఇంత వాడితో నేను ఓడిపోయాను ఇంక వాడితో నేనేం బతుకుతాను వద్దురా బాబు అని వచ్చి అడుగుతాడు ఏమో కాళ్ళలో కుట్టాడు బతికి పోదాం అని చూశాడు. ఇంత అయితే వినకపోతే తీర్చి అన్నాడు పో అని అప్పుడు సంహారం కానీ అనుగ్రహం కానీ స్వామి ఆలస్యంగా మెల్ల వెంటనే చేయడు వీళ్ళిద్దరూ అడగగానే ఇస్తారు తప్పు చేస్తే తిడుతారు. 2 తొందరే, నిగ్రహం తొందరే, అనుగ్రహం కూడా తొందరే. సద్య కృతాలో అంగాస్యో బ్రహ్మ నశాచ్యుతః అత్రచోదాహరం ధీమం ఇతిహాసం పురాతనం మనకి ఈ విషయంలో ఒక. ఇతిహాసం ఉంది దాన్ని చెప్తున్నాను రుకాసురః. ఇతని గురించి ఇతనే మనం భస్మాసురుడు అంటాం. సరే అది కొద్దిగా మార్గం కానీ వాడే అతనికే పేరు రుకాసురుడు అని పేరు ఇతను గిరిశ వరంతత్వ. ఇలాంటి ఉల్కాసురునికి శంకరుడు వరమునిచ్చి దేనిపోని కట్టాన్ని కొని తెచ్చుకున్నాడు ఆప సంకటం రుకో నామాసుర ఖచ్చితో శకునేహే పతి నారదం ఇతను శకుని పుత్రుడు వృకాసురుడు, నారదుడు దారిలో కడితే అయ్యా ఉన్న దేవతలందరిలో త్వరగా ప్రసన్నుడై వరమిచ్చేవాడు ఎవరు అని నారదుడిని వృకాసురుడు అడిగాడు. అతను ఇంకెవరండి ఉన్న భోళా శంకరుడు పిలవగానే వచ్చేస్తాడు అడగగానే ఇస్తాడు అతను అని శంకరుని పేరు చెప్పాడు. దశాస్య బాణయోత్తుష్టాసురతోహో వందినోరివ ఉదాహరణ కావాలంటే బాణాసురుడికి వరం ఇచ్చాడు రావణాసురుడికి ఇచ్చాడు పిలవగానే వచ్చాడు కదా. కాబట్టి ఇతను మాత్రమే ఇత్యాదిత్యః ఇలా చెప్తే ఇతను కూడా ఆ చంకరుడిని సేవించడానికి పూజించడానికి ఆరాధించడానికి.

ప్రసన్నుని చేసుకోవడానికి అక్కడికి వెళ్ళాడు. అతను వెళ్లి జుహ్వనః అగ్నిముఖం కేదార ఆత్మత్రవ్యేణ జుహ్వానః అడుగుదురు కాబట్టి పరమ భయంకరంగా భోజించాడు శంకరుని. ఎంత భయంకరంగా తన మాంసాన్ని ఆగు చేస్తూ పోతుంటారు. ఒళ్ళు తల దరిస్తుంది. కూర్లు తమో వణం. ఆత్మత్రవ్యేన తన మాంసం తోటే హోమం చేస్తూ దేవోపలబ్ధిమ ప్రాప్య నిర్వేదా సప్తమోహని ఇంత చేసిన శంకరుడు రాకపోతే ఏడవ రోజు తన చిరస్తునే ఖండించి అగ్ని వక్రంలో ఏతామని ప్రయత్నం చేస్తే తదా మహా కారుణికా సదూజ్యటి దయ జరిగి స్వామి అప్పుడు వచ్చి అగ్నిలో నుండి ప్రత్యక్షమై స్వామి నిరుష్య దోర్భ్యాం చెద్దుతో పట్టుకొని తత్పర్చనాత్ భూయః ఉపస్ఫూర్తా కుతిహి పరమాత్మ ప్రస్ఫూర్తి మళ్ళీ శరీరం యధావిధిగా బలము, పుష్టి, ఆరోగ్యము పొందిన తర్వాత తవాహ త్యాంగ అరమలం మృణిశ్వమే యధావిధిగా నాయనా ఏమేం కావాలో నీకు కోరుకో ఇలాంటి. దారుణమైన కర్మను చేయవద్దు అని స్వామి వారిస్తే అహో త్వయా ఆత్మా పుచమర్ద్యతే ఉర్ధానవసరంగా నీ శరీరాన్ని ఇంత హింసిస్తావా? బుద్ధురా బాబు దేవంస బోబులే పాపిణ్యాన్ వరం భూత భయావహం తాను ఎంత భయంకరంగా స్వామిని పూజించాడో అంత భయంకరమైన వరమే అడిగాడు. ఏమిటది నేను ఎవరెవరి పిరస్సులో నా హస్తం ఉంచుతానో వాడు వెంటనే భస్మం కావాలి మరణించాలి. అది విని రుద్రుడు దుర్మనా ఇవ భారతా ఇది ఇలాంటి వరం కోలాడేమిటిరా ఇవ్వలేదనుకోండి ఇలాగే మళ్ళీ తలకాయ నవ్వుకుంటాడు కానీ బాధపడుతూనే చిరునవ్వు నవ్వుతూ అలాగే కూడా ఓ అలాగే వస్తుంది లే అని స్వామి అడిగిన దాన్ని ఇచ్చాడు. ఇత్యుక్త శోతురః నూనం గౌరీహరణ దారతః హతద్ సతద్ వర పరీక్షార్థం శంభోహు మూర్ధిని కినాసురః.

అసలు రహస్యం ఏమిటంటే వీడు గౌరీహరణ లారసః. గుఖాసురుడు శంకరుని మీదికే ఎందుకు హస్తముద్రాన్ని ప్రయత్నించాడంటే అతని భార్య అయినటువంటి పార్వతీదేవినే హరించాలని కోరిక పుట్టింది. అంటే అంత బుద్ధిమంతులు వాళ్ళు, మరి అలాంటి ఒక లాలసు ఏమన్నా ఏం చేస్తాం? అందుకే గౌరీహరణ లాలసుడై తద్వర పరీక్ష. శార్థం నిజంగా ఈ వరం అవుతుందా పరిక్షిస్తాను మీ దగ్గర చేయి పెడతాను నువ్వు చస్తావో లేదో చూస్తాను అని శంకరుడినే స్వహస్త్వం ధాతు మహాదేవి ఏం చేస్తారు శంకరుడు. ఈ రాణి దుర్మాకుడు ఏడ బాబు అని ఇప్పుడు తాను రెండు మాధవులు తన శక్తితో వాడు తాను ఏం చేయలేడు కరెక్టే కానీ వాడు శిరస్సులో చేయి పెడితే తానేం కాకుంటే నీ వరం తప్పు అంటాడు. తానేమన్నా అయితే సమస్య కలిగి ఉంటే అందువల్ల ఇలాంటి సంకట స్థితిలో భయపడి తాను స్వకృతాతు శివః తేనోపసృష్టః తంత్రస్తః పరాధావన్ బహుం పరిగెత్తాడు సవేపదుహు. యావదంతం భూలోకము, భూవర్లోకము, ఉశ్వర్లోకము అన్ని దిక్కులు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా దీన్ని ఆపాలని విషయం సరిగ్గా తెలియక ఈ బాధ ఎందుకులే మా వాడి దగ్గరికి పోదాం అని వైకుంఠానికి బయలుదేరాడు. ఇలా వైకుంఠానికి మహానుభావుడు బయలుదే చత్ర నారాయణ సాక్షాత్ జ్ఞాతినాం పరమాగతిహి. ఎవరాయనే శ్రీమన్నారాయణుడు ఎవరికి గతి సన్యాసులకు. జ్ఞాపకం ఇవేమీ వద్దు అంటే నేను వస్తాను అంటాడు. ఇవి కావాలంటే నేను పోతాను అంటాడు. అన్నీ వదిలిపెట్టి అతని యందు మాత్రమే మనస్సు ఉంచిన వారికి ఆయన లభిస్తాడు అలాంటి స్వామి శాంతానాం నెర్రదండానాం యతోనా వర్తతే గతః. అన్నీ వదిలిపెట్టి పరమ శాంతులైన వారు ఒక్కసారి అక్కడికి పోతే మళ్ళీ తిరిగి రారు. అలాంటి చోటికి తం తథా వ్యసనం దృష్ట్వా భగవాన్ ఉరుజినార్ధనః అతను జనార్ధన వారు. ఉరిజీనార్ధన అంటే దుఃఖాన్ని కష్టాన్ని తొలగించేవాడు, అలాంటి స్వామి ఈ బాధను చూసి దూరాత్ ప్రత్యుదియాత్ భూత్వా ఓటుకః యోగమయః

లోగమాయ తోటి ఓ బ్రహ్మచారి రూపాన్ని పొంది అక్కడికి వచ్చేసాడు. వచ్చి మేఘరాజన దండాక్షైహి తేజస అగ్ని రీవజ్వలన్. మేకడము, అగినము, బ్రహ్మదండము, అంతపలాదండము ఇవన్నీ తీసుకొని రెండవ అగ్నిలాగా ప్రకాశిస్తూ అభివాదయ మార్గతం కుచపానిహి వినీతవతు సత్వరు పట్టుకొని సత్యోడిగా అయ్యా. అలా వినయంతోటి నమస్కరించారు బ్రహ్మచారి ఆ చాకునేయ భవాను వ్యక్తం శ్రాంతస్యం దూరవాగత ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ముందరికి వెళ్లి వాణి పడుతున్నారు దుల్కాసురన్. తనకి నమస్కారం చేసి అంటున్నాడు భవాను వ్యక్తం శాంతస్యం అయినా ఉరుకాకులా బాగా అలిసిపోయినట్టు ఉన్నావ్ చాలా దూరం చూస్తున్నావా ఎక్కడికి పోతున్నావ్? ఎక్కడి నుంచి వస్తున్నావ్? క్షణం విశ్రమ్యతాం పుంసా ఆత్మాయం సర్వకామపు అంత తొందరెందుకయ్యా? శరీరం మొత్తాన్ని ఇంకా అలయోగుతున్నావ్ ఎందుకు? ఎవరికైనా తాను అనుకున్న అన్ని పనులు అన్ని ఇష్టములు పొందాలంటే ఏది ఉండాలి? ఇది లేకుంటే ఎన్ని పగలు ఉంటే ఏం లాభం? నీవు అనుకున్న ప్రతి కోరికను తీర్చేది శరీరమే కదా బాబు. అలాంటి శరీరాన్ని ఇంత బాధ పెడుతున్నావ్ కొంచెం ఆగు క్షణం విశ్రాంశి తీసుకు. నీకేం కావాలి? ఏదైనా శ్రావణాయారం దుష్మ వ్యవహస్తం విభో భణ్యతాం ప్రాయసక్కుం విదుతై స్వార్థాం సమీహతే. మాకు చెప్పవచ్చు అనుకుంటే మీరు ఏమి చేయబోతున్నారో తెలియదు. ఎందుకంటే లోకంలో సరజంగా ప్రతి ప్రాణి స్వార్థాన్నే కోరుతారు కదా. మీరు కూడా ఏదో స్వార్థంతోటే ఇంత దూరం దొబ్బడతారు లేకుంటే ఏదో ఏదో లేకుంటే ఏదో ప్రార్థన స్వార్థం ఉండి ఉంటుంది దాన్ని భణ్యతాం ప్రాయసః గుమ్మిరి కృతైహి స్వార్ధాంతమీయతే స్వార్ధాంతమీయ ప్రతివారు స్వార్ధాన్ని కోరుతారు కదా నీకు ఏం కావాలి దేన్ని కోరి ఇలా బయలుదేరారు మాకు చెప్పవద్దు అనుకుంటేనే వివరం లేదమ్మా సుమా

చెప్పవచ్చు అనుకుంటే మాకు దీన్ని వివరించండి. అంటే ఇలా స్వామి అడిగితే గతక్రమః కాస్త విశ్రాంతి తీసుకొని అజర పొగిన తర్వాత యథాపూర్వం జరిగింది మొత్తం అని చెప్పాడు. దే అది విజయనగా తెంకోని దపసి జన వచ్చాడు వాళ్ళని ఇచ్చాడు. పరిశిద్దాం అనుకుంటే పారిపోతున్నాడు. మరి సంగతి ఏంటి? ఏవంచే తరిగి తద్వాక్యం నవయం సద్ర ధీమహి. యో దష్ట శపాత్ పైశాచ్యం ప్రాప్తః ప్రేత పిశాచరాది నీకు బుద్ధి ఉందెట రా అన్నారు అదే ఇది నమ్మక నమ్మక వాని వాళ్ళని అంటారు. ఎవరయ్యా ఆయన వాళ్ళ ఎవడేంటి నువ్వు? చడిగాడంటే ఎవరు? అయ్యో ఇంత పిచ్చోడవా? వారి సంగతి తెలిస్తే దక్షుడు శాపం ఇచ్చాడు. ఏమని పిశాచం అవుతావ్. మరి పిశాచం అయ్యాడు. మొత్తం మొత్తం లోగ తీసుకోవాలి కదా అందుకోసమని దక్ష ధ్యాపాన్ని బట్టి పైశాత్యాన్ని పొంది ప్రేతాలకు ఉపయోగపరంగా వాడు రాదు. మాకైతే నమ్మకం లేదు మన వాళ్ళని. వయం నక్షత్ర దీప నిన్ను అస్సలు నమ్మవయ్యా. నువ్వు ఇంత వరకు పోపో మన మాట నమ్ముతున్నావా? యది ఇవస్తత్ర విశ్రంభ దానవేంద్ర జగద్బురౌ తరిహంగ్యాసు స్వచిరసి హస్తం యత్య ప్రతియతాం. నీవు అనుకున్నది నిజమో అబద్ధమో తెలవడానికి వాడెందుకయ్యా? ఇంత పిచ్చోడవా నీకు తల సర తలకాడ చేయలేదా? ఇప్పుడే చూసుకో అయిపోయాయి. దీనికి వాడెందుకు? నమస్తే రా నీ అక్కడి నుంచి పరిగెత్తి ఇంత కష్టపడి శరీరం మొత్తం పాడు చేసుకుంటున్నావ్ ఏది నమ్మలే అయ్యా. నీకు నమ్మకం ఉందా వాడి మీద? లేదు కదా మళ్ళీ ఎప్పుడు ఎందుకు చేయి పెట్టి చూసుకో. వాడిదా ఎందుకు? నీ చెయ్యి నెత్తిన పెట్టు అయిపోయి సరిపోతుంది. ఎలాగో జరగలేదు నమ్మకం లేదు రా మాట ఎవరు నమ్ముతారు చూసుకోరాదు ఇంత పిచ్చోడవా? ఇంత దూరం పరిగెత్తుకొని వస్తావా? అయ్యో అనవసరం తెగితే దాన్ని అరియగొట్టుకున్నావు. యశస్యం వశస్యంభో కదంచి దాన వర్షభ సదేనం జకి. ఎలాగో ఈ మాట అబద్ధం అయితే చేయి పెట్టుకొని చూడు, నువ్వేం కాలేదనుకో అబద్ధమే కదా? అప్పుడు పట్టుకొని ఆయనే తిట్టిద్దాం, నీ ఊరు ఉంటే కావాలి.

ఇలా అసత్యం వాస్యం భో కయొంత దానవ సవ పదైనం జేహి అసద్వాక్యం నయతు వక్తామృతం మళ్ళీ ఇలాంటి అబద్ధం ఆడకుండా ఉంటాడు శిక్షించు. ఇలా అమృతం పునః ఇత్తం భగవతః చిత్రైహి వచోభిహిత సుపేచరైహి విన్నతి విస్మృత తీర్ష్ణి స్వహస్తం కుమతిహి యథా వింటే బాగుంది అబ్బా ఎంత బాగా చెప్పాడండి. ఆ ఉంది జమే వాడి దాకెందుకు నా పేజ్ ఉంది కదా నా నెత్తి ఉంది కదా లూట్ అయిపోతుంది బాగా చెప్పారు ఇలా చిత్రమైనటువంటి మాటలతోటి. మనస్సును బుద్ధిని మరిపిస్తే బ్రదరే కుమతి కాబట్టి అమాంతం పేరు చూసుకొని వాడి ఎత్తునే పెట్టుకున్నాడు. కుమతి జీవితాత్ అధాప తత్ భిన్నచిరాః వజ్రాః సైవక్షణాత్. వజ్రంతో కొట్టిన పర్వతం లాగా శిరస్సు పగిరి కింద పడి చనిపోయాడు. జయ శబ్దః నమః శబ్దః సాసు శబ్ద అభవత్ దివి ఆకర్షణలో జయ జయ సాసు సాదు నమో నమః అని అవన్నీ వినిపించాయి ముము చొప్పు పురుషో వరషాని. అతి పాటి వృకాసురే అంటే వృకాసురుడు దాని తర్వాత పూర్వ వర్షం కూడా కురిసింది. దేవరసి పితృ జంతర్వా మోచితః సంతకా పృత్యవా అమ్మ. మన శంకరుడు పరమాత్ముని కష్టం తప్పించబడింది అని ముక్తం గిరిజం అభ్యాహ భగవాన్ సుభోత్తమా ఆపద నుండి విలోవైనటువంటి శంకరుని చూసి స్వామి అంటున్నాడు అహో దేవ మహాదేవ పోయే స్వీన పాప వీడు వారి పని తోటి వాడు పాపి వాడి పాపంతో వాడు తట్టాడు హతః కోను మహత్ స్వీన జంతువుడు వైకుంఠ కిల్పిష క్షీణిస్య మహానుభావులకు అపచారం చేసినవాడు ఎవరు బాగుంటాడయ్యా? అంటే నేను ఏం చేయలేదు వాడే తెచ్చాడు. ఎందుకంటే మీకు అపకారం చేశాడు కదా. పెద్దలకు అపకారం చేయించిన వాళ్ళు ఎవరు బాగుంటారు చెప్తున్నారు చూడండి. మనకు మహత్వీయ జంతువుల వైపు తగిలి విషః క్షేవీత్యాత్. మహానుభావులకు అపకారం చేసినా ఏ ప్రాణి క్షేమంగా ఉంటాడు? కీము విశ్వేషే అందులో నువ్వు విశ్వేశ్వరవు అని పేరు ఏంటి చెప్పండి ఏమంటాం మనం విశ్వేశ్వరుడు కదా మరి.

ఇలా విశ్వేశ్వరు అయినటువంటి మీ విషయంలో కృతాగత్య అందులో జగద్గురువు శంకరునికి ఏం పేరు జగద్గురువు అని పేరు విశ్వేశ్వరుడు అని పేరు ఇలాంటి పరమ శంకరుడికి నీలాంటి విశ్వేశ్వరునికి జగద్గురువుకు అపకారం చేసిన వారు బాగుంటాడా? అని ఏవం అవ్యాపుత శక్తి ఉదన్వతః పరస్య సాక్షాత్ పరమాత్మ మోహరే ఈ రీతిలో అవ్యాపుత శక్తి ఉదన్వతః ఎవరికీ ఏ మాత్రం అర్థం కానటువంటి అనంతమైన శక్తులకు నిధిగా ఉండేటువంటి వాడు పరమాత్మ హరి. అలాంటి పరమాత్మ నుండి గిరిస్త్ర మోక్షం. శంకరుని యొక్క మోక్షాన్ని కథయేత్ శృణోతివా చెప్పినవాడు విన్నవాడు విముచ్ఛితే సంస్కృతిభిహి తథా హరిభిహి సంసారం నుండి ఉడిపడతాడు సంసారంలో ఉన్నంత కాలం శత్రువు బాధ ఉండదు. ప్రాచార కాలంలో మన చుట్టూ శత్రువులు అపనింద రాపున వచ్చినప్పుడు ఈ అధ్యాయాన్ని రోజు 11 సార్లు 3 రోజులు చేసేవారు. చతుర్ తమ తామే శరణాగకులు అవుతారని శాస్త్రం. ఇలా సరస్వతటే రాజన్ ఋషయః తత్రమాత్రత వితర్చః భూత్తేశాం త్రిశ్వసీ సేతుకోమహ అని మళ్ళీ ఇంకొక వారు చెప్తున్నాడు. సరస్వతీ నది తీరంలో ఋషులందరూ కలిసి పెద్ద ఒక సత్రం అంటే ఒక చాలా సముది సత్రం అంటారు. సత్రం అంటే శతవత్సరం సత్రం అంటారు. నూరేళ్ల కంటే ఎక్కువ అవధి ఉంటే దాన్ని సత్రం అంటారు. అలా ఓ శాస్త్రాన్ని వాళ్ళంతా చేస్తున్నారు. వారిలో వారికి ఓ చిన్న సందేహం, చిన్నది కాదు పెద్ద సందేహం కాదు. ఏమిటది? త్రిమూర్తులలో ఎవరు గొప్పవాడు? ఎవడు ఉత్తముడు, ఎవడు గొప్పవాడు? ఎవరిని మనం ఆరాధించాలి అని వారిలో వారే తద్వించుకొని తెలుసుకోవాలి రాధా బాబు అని. వారందరూ కలిసి ప్రేజయామాసుహు స భృగుం బ్రహ్మసుతం బ్రహ్మపు చేరేటువంటి భృగు మహర్షిని నీవు వెళ్లి కలుసుకొని రా అని పంపిస్తే ఈ మహానుభావుడు మొదలు బ్రహ్మలోకానికి వెళ్ళాడు.

అక్కడికి వెళ్లి వినయంతోటి భక్తితోటి బ్రహ్మకు నమస్కారం చేసి తస్మై శుక్రోధ భగవాన్ ప్రజ్వలం స్వేన తేజత భక్తితోటి ఎదురు జోడించి స్తోత్రం చేస్తుంటే ఆ బ్రహ్మకు ఓడి పడి కోపం వచ్చింది. ఇది ఆత్మ నుచితం మన్యుం ఆత్మజాయ ఆత్మనా ప్రభుహు అసి శమతు యదా వన్నిం స్వయోన్య వారిన ఆత్మభూము తనలో కలిగిన కోపాన్ని వారు తన కుమారుడే కాబట్టి మళ్ళా చూపితే ఏమన్నా అవుతాదని నిగ్రహించుకున్నాడు. కానీ ఆ సంగతి చూశాడు భృగు. సరే మనకెందుకులే అని చెప్పాడు. తత కైలాసమగమతో సతం దేవో మహేశ్వరః. అక్కడికి వెళ్ళాడు పరిరప్తం తమారేపే ఉత్తాయ భ్రాతరముద ఎవరు శంకరుడు గురువుకి ఏమవుతాడు అనదముడే కదా ఇద్దరు ఆయన పుత్రులే బ్రహ్మపుత్రులే కదా దైత్ ప్రముక్ లే కానీ సోదరుడు కదా అని ఆలంగనం చేసుకున్నాం అనుకున్నాడు. దైత్యత్వం అత్య ఉత్పదగా ఇతి దేవస్యుకోప నన్ను నన్ను ఆలంగనం చేసుకుంటానికి వస్తావా? నువ్వు ఎక్కడ నేను ఎక్కడ? అది శంకరుడు కాస్త కోపంగా చూశాడు. అంతేకాదు శూల బుద్ధి మితం హంతు మారే శిజులను తీసుకొని పొడిచి పారిస్తాం. దాన్ని చూచి తిగ్మలోచనః పతిత్వ బాల్యోర్దేవి శాంతవయామః పార్వతి పాదల నాయన శాంతవయామః. అతన్ని వారించింది అక్కడ నుంచి స్వామి వైకుంఠానికి వెళ్ళాడు యత్ర దేవో జనార్ధన అత్యయానం శ్రీయ ఉత్సంగే పద వక్షస్యతాలయకు వెళ్లి అతను హాయిగా పడుకొని ఉన్నాడు అమ్మవారు వక్షస్థానంలో ఉంటుంది కదా అలాంటి స్వామి దగ్గరికి వెళ్లి ఇక్కడేమో స్తోత్రం చేశాడు, అక్కడేమో నమస్కారం చేశాడు. వీళ్ళు మనవాళ్ళు అనుకోని స్వామిని వక్షతి పదా అకారయంతు వక్షత్వరంలో కారితోటి తన్నేశాడు. తత ఉత్తాయ భగవార్సః లక్ష్మియా సతాంజదిహి స్వామి నవ్వి అమ్మవారితో గడిచి వెంటనే లేచి సతల్ పార్బరుహ్యాద ననామ శిరసాకానం శయ్య వంచి కిందికి దిగి శిరస్సు వంచి ఆ స్వామి నమస్కారం కూడా చేసి అంటున్నాడు. ఆహతే స్వాగతం బ్రహ్మన్ నిషీధాత్రాసనే క్షణమయ్యా మహానుభావా స్వాగతం అండి కూర్చోండి అజానతాం ఆగతాన్వాహ అని వచ్చినట్టు తెలవని మా తప్పును మీరు క్షమించండి

దీవ కోములు నాయనా నీ పాదాలు పరమ సుకుమారములు ఇలాంటి సుగుణమైనటువంటి నీ పాదములను నా పక్షస్థలానికి స్పృశిస్తే ఎంత నిశ్చయ పాదపడుతున్నావో ఏమో ఇచ్చ్యుక్త్వా అలా అంటూ ఆ దుర్గ్మాసి యొక్క పాదాలను ఈ మహానుభావుడు వత్తడం మొదలుపెట్టాడు. పునీహితా లోకంమాం లోకపానాం సభ్యతా నన్ను. నా లోకాలను లోకపాలకులను మీ పాదస్పత్తితోటి పవిత్రం చేశావు. ఇంకా ఏమైనా దోషాలు ఉంటే వాటిని తొలగించి ముమ్ములను పవిత్రం చేయవలసింది పాదోదకేన భవతః తీర్థానాం తీర్థకారినాం. సకల పుణ్యతీర్థములను కూడా పవిత్రం చేసేటువంటి నీ పాదోదకంతోటి నన్ను పవిత్రం చెయ్యి. ఈరోజు నేను లక్ష్మీదేవి. నీ పాద స్పర్శతోటి పవిత్రమయ్యాము. వచ్యతి ఉరతి మే భూతిహి భవత్పాద హతాంబతః. ఇప్పటిదాకా లక్ష్మిదేవి కాస్త సందేహిస్తూ ఉండేది ఒక స్థలంలో ఇప్పుడు నీ పాద స్పర్శతో అక్కడ ఉన్న మురికి అంతా పూజింది కాబట్టి క్లీన్ అయిపోయింది అన్నమాట. ఈ పుల శ్రీదేవి నిత్యం కింద నా వృక్ష స్థలంలో నివసిస్తుంది అని స్వామి చెప్తే ఏవం బ్రువానే వైకుంఠే బృగుస్తన్ మందలయాగిర నిర్వృతః తర్పితః సూష్ణీం భక్త్యుత్కంఠః అస్సులోచన అని విన్నాడు. ఈ మర రావటం లేదు భక్తి పెరిగిపోయింది కళ్ళెంబడి నీళ్ళు శ్రమిస్తూ మౌనంగా పునష్ట సత్రమావజ్య మళ్ళీ యజ్ఞశాలకు వచ్చి బ్రహ్మవాదులందరికీ తన అనుభవించినటువంటి విశేషాన్ని వర్ణించాడు. దాన్ని విని మునులందరూ పరమాశ్చర్యాన్ని పొంది అన్ని సందేహాలను తొలగించుకొని భూయాం సముద్ర దుర్విష్ణుం యత శాంతిహి యతః అభయం ఎక్కడ శాంతము ఎక్కడ తత్వము. ఎక్కడ అభయము ఉన్నాయో అతనే సత్వగుణ ఉచ్చిష్టుడు విశే ఉద్రియమునకు విశిష్టుడు అని స్వామిని శ్రీమన్నారాయణుడిని ఉన్న ముగ్గురిలో విశిష్టునిగా అధికునిగా చెబుతున్నారు. ధర్మః సాక్షాత్ యతో జ్ఞానం వైరాగ్యతదన్బిత ఎందుకంటే జ్ఞానము వైరాగ్యము ధర్మము ఈ మూడు ఎవరి మించి మనకు లభిస్తాయో ఐశ్వర్యం చత్సదా యస్మాత్ యశత్యాత్మమలాపహం

ఐశ్వర్యములు శరీరము యొక్క మనస్సు యొక్క మురికిని పోగి ఉండేటువంటి కీర్తిని ముని నవ నతదండానాం శాంతానాం సమత్య కథాం అన్ని వదిలి పెట్టినటువంటి మునులు, పరమ శాంతులు, సమబుద్ధులు, పరమాత్మ కంటే భిన్నమైన దాన్ని దేన్ని కోరని పరమ సాధువులు, అలాంటి వారికి ఎవరు ఉత్తమ గతిగా చెప్తున్నారో. ఎవరికి సత్వగుణం ప్రియముగా చెప్తున్నామో, ఎవరికి ఎవరు బ్రాహ్మణులకు ఇష్ట దేవతగా ఆరాధించబడుతున్నారో, అలాంటి శాంతాయంవా నిపుణబుద్ధయః ఇప్పుడులందరూ ఎవర్ని పరమశాంతునిగా ఆరాధిస్తారో త్రివిధా హృదయస్సస్య రాక్షస ఆసురాసురాః పుణ్యన్యామాయయా సృష్టాః సత్వం తస్తీర్థసాగరం తమోగుణంతో ఉండేవాళ్ళు రాక్షసులు, భూతములు, ప్రేతములు. సత్వగుణంతో ఉండేవాళ్ళు శవదమాది సాధిస్తారు. అలాంటి సత్వగుణాన్ని కలిగించేటువంటి, సత్వగుణాన్ని పెంచేటువంటి వారిని సేవించటమే. మన పవిత్రతకు మూలము అని అందరూ నిశ్చయించుకున్నారు. ఏవం సారస్వతాభిప్రాహ నృణాం సంశయంతయే ఈ వారి వారికి తెలియదా? లబ్ధి చేయరా? ఎందుకు ఇలా చేశారంటే నృణాం సంశయనుక్తయే. మానవుల సంశయాన్ని తొలగించటాని కోసం వాళ్ళు ఇలా ప్రవర్తించారు పురుషస్య పదాంభోజ సేవయా తత్భసింగతాః. వారు పరమాత్మ పార్వతమును ఆరాధించి పరమాత్మ పదాన్ని చేరారు. ఇలా నాయనా నువ్వు అడిగావు కదా చెప్పాను పీయూషం భవ భయపితు పరత్య పుంసః మునితనయత్య పద్మగంధ పీయూషం. పరమాత్మ యొక్క పర పియూషాన్ని భవభయభిత్ సంసార భయాన్ని తొలగించే దాన్ని ఎవరిది పరత్యపుంసః సుశ్లోకం పరమాత్మ యొక్క పరమ పవిత్రమైనటువంటిది శ్రవణ పుటైహి పిబతి అభీక్షణం చెవులతో మాటి మాటికి పాఠం చేస్తే పాంధః అధ్వభ్రమణ పరిక్రమం యహతి ఈద బాటసారి బాటలో నడువుల వల్ల కలిగిన క్రమను కలుగుతుంది ఏ క్రమ అరసట ఎక్కడ బాటలో ఏం బాట సంసారం

సంసారం అనేటువంటి దారిలో కలిగిన అలసట పరమాత్మ రాధిస్తే తొలగుతుంది. ఏకధాతు ద్వారవజ్ఞాంతు విప్రపత్న్యః కుమారకా జాతమాత్రః భువం సృష్టివా మమారఖిల భారతా మనకు ద్వారకా నగరంలో ఒక బ్రాహ్మణోత్తమునికి వివాహం అయిన తర్వాత భార్య గర్భవతి కావటము, కుమారుడు పుట్టటము, పుట్టిన వెంటనే మరణి. ఇలా జరిగితే ఆ చనిపోయినటువంటి పిల్లవాడిని తీసుకుని బ్రాహ్మణుడు రాజ దుర్గం కోట ఉంటుంది కదా, కోట ముందరికి వచ్చి విలపిస్తూ బ్రహ్మదృశ జగతీయః లుబ్ధస్య ప్రియ విషయాత్మనః క్షత్ర బంధువో కర్మదోషాత్ పెద్దవారి ముందర చిన్నవారు చనిపోతున్నారు అంటే ఎవరిది తప్పు? రాజుది తప్పు. రాజు అధర్మంగా పరిపారిస్తేనే పెద్దల ముందర పిల్లలు చనిపోతారు. ఈ రాజు క్రోత్ చూడండి బ్రహ్మక్షత్ర బంధోహో కర్మ దోషాత్. శక్తుని యొక్క ఈ కర్మ దోషం తోటి పంచత్వమ్మే జతోత్పతః నా పిల్లవాడు మరణించాడు. ఎలాంటి వాడు వాడు? బ్రహ్మద్విచః చటతీయః లుబ్ధస్య విషయాత్మః బ్రాహ్మణులంటే ద్వేషించేవాడు, వంచన బుద్ధి గలవాడు, లోభము గలవాడు, విషయములైయందు ఆసక్తి అయినటువంటి క్షత్రియుని దోషం వల్ల. నా పిల్లవాడు మరణించాడు. హింసా విహారం నృపతిం దుశ్చీలం అజితేంద్రియం ప్రజాభజంత్యః సీదంతి దరిద్రాః నిత్య దుఃఖికాః ఇలాంటి మహారాజుని సేవించే ప్రజలు. నిత్యము దుఃఖపడతారు ఎందుకు హింసా విహారం సుర యందు విహరించేవాడు దుశ్చీలం అతితేంద్రియం ఇంద్రియమే అయినటువంటి వాడిని. సేవిస్తే నిత్యము దుఃఖాన్ని పొందుతారు అని ద్వితీయం విపరషీ తృతీయం త్రోమేవచ విసృజ్య సదృపద్వారితాం గాథాం సమగాయత.

ఒక సారి కాదు ఒకరు పుట్టారు పోయారు ఇద్దరు పుట్టారు పోయారు ముగ్గురు పుట్టుకు పోయారు. ఇలా మూడు సార్లు ఆ బ్రాహ్మణుడు వచ్చి ఇలాగే రాజద్వారం ముందర ఆక్రోశిస్తున్నాడు. ఇలా మూడో సార్లు ఆక్రోశించిన తర్వాత మరోసారికి వస్తున్నప్పుడు అర్జునుడు విన్నాడు. వీడు అడుగు ఏమిటి సాయి జరుగుతుంది అని అతను మహానుభావుడు వచ్చి అతను తామర్జున ఉపశృత్య కరిగిచిత్ కీర్చవాంతికే పరీతి నవమీ బాలే బ్రాహ్మణం సముబాలతః అర్జునుడు వింటూ అయ్యాడు ఎప్పటిదాకా నవమే బాలే పరేకే 9 మంది చనిపోయిన తర్వాత 9వ పిల్లవాడు చనిపోయినప్పుడు బ్రాహ్మణం బ్రాహ్మణుడితోటి అర్జునుడు అడిగాడు ఏం నాయనా? ఇక్కడ ఈ మొత్తంలో ఈ ద్వారకా నగరంలో లేదా ఈ రాజ్యంలో ధనువు పట్టుకొని యుద్ధము చేయగలవాడు ఎవరూ లేరా? నువ్వు ఇంత ఆక్రోశిస్తున్నావ్ ఎవరు? పలకడం లేదు. కుమిసితు బ్రహ్మత్వం తన్నివాసే ఇహనా ధనుర్ధరః రాజన్య బంధురి తేవై బ్రాహ్మణః తత్రాసతే ధన ధారాత్మ ఆత్మజా కృత్తాః యత్ర శోచంతి బ్రాహ్మణః బ్రాహ్మణులు ధనము ధార పుత్రులు ఇలాంటి వాటితోటి కలిగిన బాధలతో బ్రాహ్మణులు దుఃఖించిన చోట రాజన్యవేతేన నకాహ జీవంతి అసుంఖరాః తమ ప్రాణాలు తాము పోషించుకునేటువంటి దొంగల వేషంలో ఉన్న రాజులు వాళ్ళు కాదు కాదు రాజుల వేషంలో ఉన్న దొంగలు. అని శాస్త్రం కాబట్టి అహం ప్రజావాం భగవంతు నేను ఉన్నానయ్యా నేను కాపాడుతాను నీ సంసారాన్ని అని అతన్ని తీసుకొని ఒకవేళ నేను నీ కుమారుడిని కాపాడలేకపోతే అర్జునిలో దూకి మరణిస్తాను. అని ప్రతిజ్ఞ కూడా చేశారు. సంకర్షణః వాసుదేవః ప్రద్యుమ్నః ధర్మినాంబరః అనిరుద్ధో అప్రతిరధః నత్రాపుం శత్రువద్దీయతు. రామోడు అంటున్నాడు బలరాముడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. ఇలాంటి మహావీరులంతా రచింతలేని నన్ను నీవు పట్టిస్తావు. జగదీశ్వరువే మా వల్ల కాదని మానివేస్తే దాన్ని నువ్వెలా చేద్దామనుకుంటున్నావయ్యా అంటే ఏమనుకుంటున్నావ్? నేను భద్రా అండి. నేను భగవానుడిని కాదు, నేను కృష్ణుడిని కాదు, అలాగే ప్రద్యుమ్నుడిని కాదు, అర్జునోహం. నా ధనస్సు ఏమిటి? గాండీవ నా ధనస్సు. నన్ను ఇలా అవమానించకు. ఎందుకు? వ్యంబక తోషణం. ఎవరు నేను? సాక్షాత్తు.

శంకరుడిని కూడా తన పరాక్రమం తోటి సంతోషింపచేసిన వాడిని. నన్ను దృఖంగా చూస్తావా? నేను తప్పకుండా నీ పని చేస్తాను. మృత్యువు విజిత్య అవతరమైతే మృత్యువును కూడా గెలిచి నీ సంతానాన్ని తీసుకొని వస్తానని. నమ్మకం కలిగించి అతని ఇంటికి వెళ్ళాడు. పార్థవీర్యం నిశామయన్ ప్రసూది కాల అతన్నే అతన్ని కాపలా ఉంచాడు. సరే ప్రసూది కాల వచ్చేసింది. పాగి పాగి వ్రజాంబృత్యో విద్యాః అర్జునం నాయనా. జూతి కారణం వచ్చేసింది, ఈ సంతానాన్ని మృత్యువు నుండి నీవు కాపాడవలసింది అని ప్రార్థిస్తే ఇతరు మహానుభావులు ఆచమనం చేసి. జంగ నుండి నమస్కారము చేసి దివ్యాశ్రమలతోటి మొత్తం ప్రసూతి గృహాన్ని అంతరంధరం కూడా లేకుండా మొత్తం శర పంజరం లాగా చేశాడు. బాణములతో పంజరం చేసి ప్రతి ఒక్కరాన్ని శర పంజరం చేసాడు. తత కుమారో సంజాతః కాసేపటికి పిల్లవాడు పుట్టాడు. పుట్టాడు అంటే పుట్టినట్టు రోదనం ఏడుపు వినొచ్చింది. సజ్జి అదర్జనమాపేదే సజరీర విహాయతః ఇంతవరకేమో పుట్టిన పిల్లవాడు మరణించేవాడు. ఆ ప్రాణం పోయిన దేహం ఉండేది కనపడేది. ఇప్పుడు అది కూడా మాయ. పిల్లవాడు లేడు. ప్రాణమూలంగా దేవుడు లేడు, వాడే లేడు. పుట్టిన పిల్లవాడే సత్యః అదర్శనమాపేది. సశరీరః విహాయత సదాః విప్రా విజయం వినిందన్ కృష్ణ సన్నిధితో కుర్చొని దగ్గర మళ్ళీ వచ్చి ఈ బ్రాహ్మణుడు అర్జనుడిని నిందిస్తూ మౌఢ్యం పశ్చితమే యోహం శ్రద్ధదే క్లీవ దర్శనం. నపూజకుని మాటలు నిజమనుకొని నన్ను ఎలా గుహానరాయి మరి రక్తా ఉండబోతాయా ఇలాంటి వారి మాటను నమ్మాను నా అంత మూకుడు ఎక్కడ ఉంటాడు నా ప్రద్యుమ్న నా నిరుత్త అలాగే నా రామ నా కేశవ యచ్చతే గొప్పరిత్రాతం బలరాముడు, కృష్ణుడు, ప్రద్యుములుడు, అనిరుద్ధుడు కూడా రక్షించలేని వారిని అర్జునుడు రక్షించలా? ఇది నా మూర్ఖత్వము. దిగర్జునం వృషావాదం దిగాత్మ త్రాసినో ధనుహు.

అబద్ధం చెప్పి అర్జునుని తనను తాను గొప్పగా చెప్పుకొని అర్జునుని యొక్క ధనస్సును దైవోపసృష్టం యో మౌఢ్యాత్ ఆనిమిషతి దుర్మతిహి. పరమాత్మ తీసుకొని పోయిన వాడిని మళ్ళీ తీసుకొచ్చేది ఇది అయ్యే పనినా కాబట్టి ఏవం శబతి విప్రవర్షౌ విద్యామాస్తాయ ఫాల్గుణః యౌ సంయమని మాసు యత్రాస్తే భగవాన్ యమహా ఇలా అంటుంటే అధ్యనికి ఒళ్ళు మట్టింది గోపం వచ్చేసింది ఒక వచ్చి తన యోగ ప్రభావంతోటి పెద్దగా యమలోకానికి వెళ్ళాడు. సంయమిని అక్కడికి వెళ్లి విప్రాపత్య ధ్యానః తత్ ఐంద్రీయ మలా దతా పిల్ల వాళ్ళు లేరు. ఇక్కడ లేకుంటే స్వర్గానికి అమరావతికి ఇంద్రపురికి వెళ్ళాడు. అక్కడి నుంచి అగ్నపురి, నైరుతిపురి, చంద్రపురి, వాయుపురి, వరుణపురి, తతాతలం, నాకపుష్ణం ఇలా తాను ఎక్కడెక్కడికి పోగలడో. అన్ని లోకాలకు వెళ్లి తతః రబ్ద దేశుతః అని తీరిన ప్రజృత ఎక్కడ పిల్లవాడు కనపడలేదు. తాను అనుకున్న ప్రతిజ్ఞను నెరవేర్చలేదు కాబట్టి అగ్ని వృక్షువు అగ్నిని ప్రజవించుకొని అందులో ప్రవేశిద్దామని సిద్ధపడ్డాడు. అలాంటి వాడిని కృష్ణేన ప్రత్యుక్తః ప్రత్యుక్తుడా వాడి ధైర్యం అదే అది అంటే నేను అగ్నిలో పడతానంటే వాడు వస్తాడు నాట్యం బాగుతుంది అందుకే ధైర్యంగా ప్రతిగాయి ఇప్పుడే కాదు భోజనం అంటే అభావా మరి నేను ప్రతిగాయి చేస్తాను వాడు కాపాడుతాడు నాట్యం బాగుతుంది. అనేక హోదారిగారి దుర్గరాలేదు. కాబట్టి అలా కృష్ణుడు వారించి దరితే దేశం వస్తే మాలజ్ఞాత్మ ఆత్మ ఆత్మ అని అన్న దేవు. నిందించుకోకురా నాయనా, నీకేం దేవునిది? నువ్వు ఎంతవరకు పోగలవో అక్కడ దేవుడు పడడు. ఇక్కడ చూస్తారు, నేను చూడాలి కదా. వాళ్ళని నేను చూపెడతాను. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? నా దగ్గర ఉన్నారు. దొరకడు. నువ్వు పోలేవు. ఇది ఎందుకు జరిగిందో నాకు తెలుసు. ఎవరు తీసుకపోయారో నాకు తెలుసు. దా నించు పెట్టాలి. నువ్వేమి కంగారు పడకు అని అతన్ని కాస్త ఓదార్చి. ఏతేన కీర్తిం విమలాం మనుష్యాః స్థాపవిష్యంతి. ఇది సంభాడ్య మీరే ఈనాడు నిన్ను నన్ను ఎవరు నిందించారో అవమానించారో వాళ్ళే.

మళ్ళీ మనల్ని పొగుడుతారు. మన కీర్తిని వినే ప్రచారం చేస్తారు. లోకులు చేయనేటువంటి నిందాస్తుతులకు కలవి కల పొగడుతారు. నువ్వు ఇంత అజ్ఞానివా? ఇంత అమాయకుడివా? ఈ మాత్రానికి దిగుడు పడితే ఎలాగురా నాయనా? నేను ఉన్నాను కదా అని చెప్పి తాను ఇది సంభాష్య భగవాన్ అర్జునేన సహేశ్వరః దివ్యం స్వరసమాస్తాయ ప్రతీచీం దిశం ఆగ్దన తన రథాన్ని తీసుకున్నాడు అదే మనం పని చేయలేదు తనది కూడా దివ్యం మామూలు ఆర్డినరీ కాదు. ఈ రథాన్ని తీసుకొని ప్రతి ఈ పశ్చిమ దిక్కుపై చేరాడు. సప్త ద్వీపాన్, సప్త సింధూన్, సప్త సప్తగిరిన్. ఏడు ద్వీపములను, ఏడు సముద్రములను, ఏడు కులాచలములను. లోకాలోకం చివరిది అందరూ పోగలిగినది అవశేష అవశేష అటవరకే. లోకాలోకం అక్కడినుంచే ఉదయము అక్కడినుంచే అస్తమయం అవుతదా? సూర్యుడు చంద్రుడు ఎవ్వరు పని చేయరు అలాంటి లోకాలోకం దాకా వెళ్లి వివేచ సుమహత్తమః అది దాచారంటే కన్ను పడుకున్న కాలరాన్ని కడితే చీకటి ఉండట. అక్కడికి పోయిన తర్వాత హత్రాశ్వాః సేభ్య సుగ్రీవ మేఘ పుష్ప వరాహకాః తమసి భ్రష్టగతయః చీకటి ఉంది దానికి అరువ లేదు కాళ్ళు కడబడుతున్నాయి గుర్రాలు. అలాంటి వారిని చూసి బభూవు తాను కృష్ట్వా దృష్ట్వా భగవాను కృష్ణః మహా యోగేశ్వరేశ్వరః ఎవరాయన కృష్ణుడు? మహా యోగీశ్వరేశ్వరుడు ఆ స్వామి సహస్రాదిత్య సంకాశం స్వచక్రం ప్రాజును. ఏం చేశారు స్వామి సుదర్శన చక్రాన్ని ముందుకు పంపారు అంటే హెడ్ లైట్ అన్నమాట. అది ఎట్లా వాహన కొండతా హెడ్ లైట్ ఉండదా అందుకే స్వామి ఎలాంటిది అది సహస్రాదిత్య వంక వేయి మంది సూర్యుల ద్వారా ప్రకాశించేటువంటి తన దివ్యమైన సుదర్శనాన్ని అందరికి పంపాడు.

The session opens with mangalacharan verses: "Sharanam pradajne mata pita yuvatayas sahaya vibhuti sarvam dishiva niyamena maranyaya yatyatah kulapate mukudabhiram - Sri Matvasangrabhvaram pranamamimojna bhutam sarasya maha dvaya bhaktanatha Sribhaktisara kulashekhara yoguvan papatan nideru parakala yatim mishram..." - salutations to the great acharyas of the Sri Vaishnava lineage, including Kulashekhara, Parakala Yati (Vedanta Desika), and others.

Continuing the mangalacharana: "Kanyavarani sanjatam vadhula kula pushanam - Shrirangacharya guro putram Shathagopamaham bhaje - asmad gurubhyo namah." Salutations to our acharya lineage. Then a verse: "Raivam rajati rajanti vanti vayasasah yat kritayah tvayi phalanti atan nirasanena bhavannidana bhavannidana nidhana." In the sky, dust-birds (creatures of the moment) exist only briefly - similarly, those who strive for perishable fruits, without turning to the Lord, find their efforts lead only to death.

This is what we call "Krishi Geeta" (the song of wisdom in this pravachanam series). The Swami has given it a beautiful name: "Ashesha samanaya purana upanishad rasam" - it is the essence of the infinite Vedas, Puranas, Itihasas, and Upanishads. The Srimad Bhagavatam contains the distilled essence of all these scriptures. This is why it is called the supreme fruit of all Vedic literature - the very nectar that Vedanta-kalpataru dropped.

Those who truly heard the matter have heard it with shraddha (faith). But mere hearing is not enough - "shruta-dharah" - one must retain what is heard. We sit for two hours, hear the discourse, go home - and when asked "what was said?" we say "it is all gone." The Lord says the one who truly hears also retains what is heard. The Bhagavatam is not merely to be heard once and forgotten, but to be absorbed, retained, and lived.

This great teacher received from Narayana Rishi himself and transmitted it to these worthy recipients. "Ityetam varnitam rajan parishkuta maharaja" - who is being described? "Gunatitah" - He who transcends all gunas. The Vedanta shastra that describes the attributes of Paramatma who is beyond cause and effect - that shastra itself becomes purified by its contact with the Lord's nature. When Paramatma's glories are described, the very words used to describe Him are elevated.

"Yah sampadya jahati ajam anusayi" - He Himself enters creation, He Himself creates it, He Himself dissolves it, He Himself withdraws. He sustains, He nourishes, He shows grace, He withdraws. "Ajam" - what is this "aja"? Aja means the unborn Prakriti (primordial matter). He who associates with Prakriti, uses it as His instrument for creation and dissolution, yet remains untouched by it - this is the nature of the supreme Paramatma.

It would be wrong to say that because Paramatma created the universe, the universe has no faults. It would equally be wrong to say that because the universe has faults, Paramatma must also have them. While there may be similarity (sajatya) between cause and effect in some respects, such similarity is not universal. The relation between Paramatma and the universe is unique - He is the cause but entirely different in nature from the effect. This is the Visishtadvaita doctrine.

Those (worldly people) remain wealthy. "Na tu Lakshmyapatim bhari" - but those who worship the Lord of Lakshmi - they are called rich but appear poor to the world? Those who appear poor - they are the truly wealthy? What is the meaning? "Vediti mityamah sandehah" - the doubt arises: if the Lord's devotees appear to suffer while others prosper, is devotion worth it? The speaker addresses this apparent paradox - true wealth is inner richness, not external prosperity.

During the cosmic dissolution (pralaya), Ananta-Shesha who bears the entire creation on His hood - during dissolution, below Him volcanic fires erupt, above Him Agni pours flames, and in the middle twelve suns blaze simultaneously with full intensity. At that time, the universe becomes "dagdha gomaya pindavat" - like a burnt ball of cowdung. The entire cosmos is reduced to ash. Yet through it all, Ananta remains the steady foundation.

Without Shakti, even Shiva cannot make the slightest movement. "Shaktiyuktah Shivah yadi" - Shiva functions only when united with Shakti. What is this Shakti? It is Prakriti itself, also called Trigunatmika - comprising sattva, rajas, and tamas. "Shivah shaktyayuktah yadi bhavati shaktah prabhavitum" - only when united with Shakti does Shiva become capable of manifesting power. Shakti and Shiva are inseparable - this is the Tantric-Vedantic synthesis.

Each faculty operates within its designated domain. When we eat, the moment food touches the tongue, the tongue's function is to report taste. The tongue says "this is too sweet, this is sour, this is bitter." But the tongue does not decide - it merely reports. Similarly, each sense organ (indriya) has its specific function - it perceives within its own domain and reports to the mind, which then reports to the intellect (buddhi).

The mind says "this would be good, let's do it this way." But if mind and intellect are not in harmony, what happens? The shastra says: "Ashrauti jatim Harih nirguna sakshat" - Hari is beyond the gunas. Shankara (here meaning Hari as the auspicious one) is one who has transcended all gunas and is the pure witness. The sense organs and mind are saguna (possessing qualities); the true Self is beyond them all.

The question you are now asking - the same question was asked by Dharmaraja (Yudhishthira) to Krishna Paramatma. When? After the Ashvamedha yajna - after feeling that he had done his duty. He asked the Lord about dharma. How fortunate is Dharmaraja - listening to the Lord's dharmas directly from the Lord's own lips! Hearing the Lord's own words from the Lord Himself - there could be no greater fortune in all three worlds.

Our friends, relatives, and companions - they surround us most of the time. Living among them, we find no time to remember the Lord. They keep coming. "Alas, I set out wanting to hear Hari-katha - but relatives arrived and I couldn't make it." The world continuously creates distractions that pull us away from satsang and bhajan. This is the maya the Lord allows - to test whether the devotee has true resolve or merely superficial desire.

"Parishye madanugrama" - then I will show My grace upon him. After the Lord gives immense wealth, the devotee - having already been graced with true dispassion (vairagya) - does not wish to enjoy those riches again. We saw this with Kuchela - the Lord gave him everything. But Kuchela the devotee had no desire to go back and enjoy those things. True grace from the Lord produces vairagya, not renewed attachment to wealth.

What is the desire? Taste on the tongue. Once the substance enters within, it intoxicates the mind and intellect. What is outside and what is inside - we cease to know. Not knowing what we are becoming, not knowing what is happening to those around us - that is supposed to be happiness? This is the delusion the Lord's maya creates - external sense-pleasure that masquerades as happiness while leading one away from the Self.

Devi (the wife) asked: "What justice is this? The things you gave up, threw away, or drove away - will you change your mind about those? Don't you want them now?" (Humorously.) "Who are you worshiping? Narayana? Well, should you not worship Narayana?" You should worship - why didn't you tell me? If asked, I would have told you. This is the charming domestic dialogue illustrating how vairagya (renunciation) can appear strange to those still attached to worldly life.

All these things came within 11 days. Our taadaa (elder/teacher) who trained persistently - he had his mother perform two padma rituals and apply ice. Exactly after two years the Guru came and said "what I was supposed to give you is not needed now, I'll take it back." Meaning: wealth does not give lasting joy. What comes through the Lord's grace, and then is taken back, teaches us that detachment from wealth is the Lord's true blessing.

Was Ravana propitious to him? No. He kept buying grace and kept buying curses - hoping "maybe he'll come around, maybe he'll come around." How many times did Ravana get warnings? Go away, go away - but he kept returning the wrong way. This refers to the Durvasa episode - Ravana or someone like him kept testing the limits of divine patience, repeatedly returning to provoke the sage despite all warnings to desist.

He went there to propitiate (Shiva/Brahma). "Juhvanah agni mukham kedar atmatravyena juhvanah" - because he was extremely frightened, he made terrifying offerings to Shankara. How terrifyingly - he was cutting off his own flesh and offering it into the fire! One shudders at the description. Such extreme tapas, driven by desperate fear or intense desire, demonstrates the power of one-pointed resolve even when misapplied.

The real secret was this: "Gauriharana larasah" - Guhyakasura desired to abduct Parvati, Shankara's wife. That was the underlying motivation. Such a one - however learned or powerful - who harbors such an ignoble desire toward someone else's wife, what can be said of him? The episode illustrates how even great power can be completely corrupted by base desires, leading ultimately to destruction.

Through yoga-maya He assumed the form of a brahmachari (celibate student) and came there. "Megha rajana dandakshaih tejasa agni riva jvalan" - with staff, sacred thread, and the brilliance of fire - blazing like a second fire. "Abhivadaya margata kuchapanihi vi..." - approaching with proper Vedic greeting, hand cupped, the Lord in the brahmachari disguise presented Himself before the asura, beginning the episode that would lead to the demon's defeat.

"You can explain it if you wish - please elaborate this for us." When asked this way, the Swami said: "Gatakramah" - take some rest first. After resting and once settled, he narrated everything that had happened from the beginning. Then having heard it all, the brahmachari sage came and gave what was needed. Then the purified one (parishuddhah) - after all this was accomplished, the sequence of events proceeded accordingly.

"Ila asatyam vasyam bho kayonta danava savah padainam jehi asad vakyam nayatu vakta amritam" - punish this one so that he will not speak such falsehood again. Thus with colorful, sweet-sounding but cutting words of Bhagavan - "vinnati vismruta tirshni svahastam kumatihi yatha" - as if forgetting the pain of a self-inflicted wound - the evil-minded one fell into error again. Divine rebuke is both punishment and warning for those who persist in adharma.

"In this way, to one like Vishveshvara (Lord of the Universe) - the Jagadguru Shankara who bears the title Vishveshvara, the universal teacher - one who has offended such a supreme being - will he be well?" Thus it was said. "Evam" - in this manner. This is the conclusion of the episode where the offender of Shankara faces the consequences - the message being that offense to the acharya or to the Lord brings inevitable harm to the offender.

Going there, humbly and with devotion, he bowed to Brahma. "Tasmai shukhrodha bhagavan prajvalam svena tejah" - but Brahma, blazing with his own brilliance, was overcome with anger. Even while this devotee was offering praises with joined palms, Brahma became angry. "Iti atma nuchitam manyum atmajaya atmana prabhu" - this anger was directed toward his own son. Brahma became angry at his own progeny - an extraordinary situation demonstrating that even Brahma can be swept by emotion.

"O father, your lotus feet are supremely tender and delicate. These gentle, auspicious feet of yours - if you place them on my chest, will it not hurt you as they press down?" Saying this, with those tender words, this great soul began to press the feet of Durvasa (the fierce sage). The complete reversal - the offended devotee now serving the offender with love - represents the highest teaching on forgiveness and the nature of genuine sainthood.

"Fame that removes the impurities of body and mind - muni-nava natadandanam shantanam samatya katham" - the munis who have renounced all, who are supremely peaceful, who have equal vision, who desire nothing other than Paramatma - such supreme sadhus. Their very fame purifies all who hear it. This is the glory of the association of true saints: not only does their presence purify, but even the hearing of their names and stories cleanses the heart.

The fatigue accumulated on the road of samsara is removed by worshiping Paramatma. "Ekadhatu dvaravajnantu vipra-patnyah kumarka jata-matrah bhuvam srishtva mamara akhila bharata" - in Dvaraka, a brahmin of excellent qualities - after his marriage, whenever his wife became pregnant and gave birth, the child would die immediately upon touching the earth. The brahmin, distraught, would come to the king's door crying out his anguish. This is the story of the brahmin whose children keep dying.

Not just once - one child was born and died, two were born and died, three were born and died. Three times the brahmin came to the king's gate crying in anguish. After the third time, as he came again for the fourth, he encountered Arjuna. Arjuna heard the brahmin's lament - his children dying immediately upon birth - and was moved to take a vow: "I will protect your children, or I will enter fire." Thus began Arjuna's pledge and the subsequent test of his capabilities.

"One who has pleased even Shankara with his valor" - he looks at me with pity? I will definitely accomplish your task. "Mrityum vijitya avatarat" - even conquering death, I will bring back your children. With these assurances, building confidence in the brahmin, Arjuna went to his home. This is the great pledge of Arjuna - born of genuine compassion for the suffering brahmin and confidence in his bow that had never failed him before.

Speaking falsely, boasting about himself - Arjuna took up the brahmin's bow that was "daivopasrishtam" - withdrawn by divine will (because the Lord had willed the test). "Yah maudhyat animishati durmatih" - one who out of folly blinks before what the Lord has taken away - "paramatma tisekonipoyina vadin malli tisekonivachhedit ayye panikana" - bringing back what Paramatma has taken - is that possible? Thus was established through this episode that nothing can be accomplished against the Lord's will.

Again, people will praise us. They will publicize our reputation. Worldly people who have never done anything will give both blame-praise (ninda-stuti). "You are so ignorant? So naive? To be deflated by just this much - how is that, son?" - thus the Lord spoke to Arjuna with gentle loving rebuke. After this, Krishna revealed the cosmic truth to Arjuna, reminding him that true victory comes only through the Lord, and that he need not be disheartened by apparent failure.