నరకాల వర్ణన: పంచేంద్రియాలు జీవులను బంధిస్తాయి

Hells Described: Five Senses Bind Living Beings

bhagavatam Kandadai Ramanujacharya

పంచమ స్కంధంలో నరకాలు వర్ణించబడ్డాయి. జీవులు ఐదు ఇంద్రియాల వలన బంధపడతారు: సువాసనకు తుమ్మెద, సంగీతానికి జింక, వెలుతురుకు పురుగు, స్పర్శకు ఏనుగు, రుచికి చేప. మనం - 'నరః పంచ' - అన్ని ఐదు ఇంద్రియాల వలన ఏకకాలంలో బంధపడతాం. దైనందిన జీవితంలో నిజమైన వివేచన అవసరమని నొక్కి చెప్పబడింది.

The various hells (narakas) of the Fifth Canto are described, along with the principle that living beings are bound by their five senses: a bee trapped by fragrance (smell), a deer by music (hearing), a moth by light (sight), an elephant by touch, a fish by taste. We humans are bound by all five simultaneously - "narah pancha" - making our entanglement five times more complex than any single animal. The session emphasizes the need for genuine discrimination in daily life.

← Prev Next →
Hells Described: Five Senses Bind Living Beings Kandadai Ramanujacharya bhagavatam

యా వర సంజాతం వా హూల పురభూదనం శ్రీ లంగార్య గురు పుత్రం కదగోపాహం భజేత్ అస్మద్ గురుభ్యో నమః సరే రాదు నాయ్య ఎవర్కు రావాలి జంబూ ద్వీపం యొక్క వివరాల విశేషములన్నీ అందులో ఎన్ని వర్షములు ఒక్కొక్క వర్షములో ఎన్ని మర్యాద పర్వతములు గుర్పోకములు అంటాం అలాగే ఎన్ని నదులు. అలాగే ఏ వర్షంలో పరమాత్మ ఏ రూపంలో ఎవరి చేత ప్రధానంగా ఆరాధించబడుతున్నాడో ఆ వివరాలన్నీ చెప్పుకుందాం. ఇప్పుడు అతఃపదం ప్రక్షాదీనాం ప్రమాణ లక్షణం సంస్థానతః వర్ష విభాజః ఉపవర్ణేతే. జంబోద్వీపం లాగానే ప్లక్షా కుచా సమస్యాలు మరి ద్వీపాలు ఉన్నాయి కదా ఆ ద్వీపముల యొక్క ప్రమాణ లక్షణ సంస్థానత కొంచెం ఉందా ఇంకా అయిపోలేదా 24 24 ప్రాప్తామృజాలు అయిపోయిందని కొంచెం పొడవు పోయింది. అయత్ర వైకుంఠ కథా సుధాపగా నసాధవో భాగవతా సదాస్త్యాః అయత్ర యజ్ఞేశ మసా మహోత్సవాః సురేశ లోకోపి నవై తస్సేవ్యతా. పరమాత్మ కథ, పరమాత్మ కీర్తన, పరమాత్మ సేవ. ఇది లేని ప్రదేశం స్వర్గమైనా సరే మాకు దాంతోటి పని లేదు. అని చెప్పారు సేవ్యత ప్రాప్తా నుజాతిం బిహయేతి జంతవః జ్ఞాన క్రియా ద్రవ్య కలాప సంభృతాం నవయ్యతేహే అన్న పునర్భవాయతే భూయో వనౌకా ఇవ యాంతి బంధనం ప్రాప్తా నుజాతిం బిహయే ఎవరు ఇక్కడ భారతవసంలో మానవుడిగా పుట్టి యతి జంతవః జ్ఞాన క్రియా ద్రవ్య కలాప సంకృతాం నవయ్యతేరన్ అపునర్భవాయం ఎలాంటి నుర్జాతి? తక్కిన జాతి కంటే మానవ జాతికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అది? జ్ఞాన క్రియా గ్రవ్య కలాప సంకృతం.

ద్రవ్యములు అంతట సమానమే. ద్రవ్యత్వం అన్య జంతువుల్లో సమానం. ఎందుకంటే ఇదం శరీరం పాంచభౌతికం అంటారు. ఐదు భూతములతో ఏర్పడే శరీరం. పృథ్వి, అపు, తేజో, వాయు, ఆకాశం. ఈ 5 భూతముల యొక్క సంఘాతంలో ఏ ఏ భాగములు ఎక్కువ ఏ ఏ భాగములు తక్కువ అది ఆయా శరీరం యొక్క స్థౌర్య కార్యత్య దైత్య అని బట్టి మనం చెప్తాం కానీ ఆయా శరీరములు ఆచరించే పనులు మామూలే అంటే ద్రవ్యము క్రియ ఒకటే. జడ ఎక్కడ వస్తుంది? ఒక జ్ఞానంలో ఉంటుంది. అంటే జ్ఞానముతో కూడుకొని ఉన్న ద్రవ్య క్రియ కలాపముల సమావేశముగా పేర్కొనబడేటువంటి మానవ జాతిని పొంది కూడా. నరుణిగా పొంది కూడా నవయ్యతే అపునర్భవాయతే భూయో వనౌకాయువయాంతి ఒక్కసారి మానవులుగా పుట్టిన వారు మళ్ళీ పుట్టకుండా ఉండటానికి ప్రయత్నించనట్టయితే వారు వనవుక సాగుతున్నారు. అంటే ఆటవిక జంతువులుగానే పరిగణించాలి. అది కాక యాంతి బంధనం వనౌకా యువ యాంతి బంధనం. అరణ్యక మృగముల వలె బంధనమును పొందుతారు. అంటే ఏమిటి? చాలా చమత్కాయమైన దృష్టాంతం. అడవిలో ఉన్నటువంటి మృగవాళ్ళను పట్టడానికి వేటగాళ్ళు వాటికి ఏరా అనేస్తారు. ఒల వేయటం. అంటే ఏ జంతువుకి ఏది ఇష్టమో దాన్ని ముందర పడేసి దానికోసం ఆ జంతువు రాగానే వీడు బంధిస్తారు. అంటే ఇంద్రియ లోరుపత్వం చెప్పాను జ్ఞాపకం అనుకోటా వివేక చూడామణి అని ఆదిశంకరుని స్తోత్రం మహానుభవ చంద్రరాజరావు అతను కురంగా మాతంగ పతంగ బృంగ నాకు ఐదు ఇంద్రియాలు ఉన్నాయి. ఒక్కొక్క ఇంద్రియం తోటి, ఒక్కొక్క ఇంద్రియం యొక్క లౌల్యం తోటి, ఒక్కొక్క ప్రాణి బంధనంలో చిక్కుంటుంది. లేడి ఉంది. లేడిని బాణంతో కొట్టకూడదు. ఆయుధంతో చంపకూడదు అని విచారేవాడు. ఆయుధంతో చంపినటువంటి లేడిని వేరే వాళ్ళు తినకూడదు అని చెప్తారు. అకళం జంభక్షి కళం జంభక్షి అంటే విషదిగ్ధ బాణహత మృగమాంసం.

దానికి అర్థం అది అంటే పాత రోజుల్లో మృగాయం కొట్టేటప్పుడు బాణం సరిగ్గా తగిలితే తగిలిన కాకుండా చావదని ఆ బాణం కొత్త విషయాల్లో ముంచుతారు. దానివల్ల ఏ కొంచెం స్పృశించినా చాలు ఆయుధం విషం మొత్తం శరీరం పాకి వస్తుందన్నమాట. తర్వాత వీడు తినేటప్పుడు ఆ విషయాన్ని పరిగరించి ఏదో ఆ ప్రయత్నంలో వాడు ఉంటాడు అది వినలేదు. అయితే లేడిని అలా చంపకూడదు. లేడికి సంగీతం అంటే చాలా ఇష్టం. అందుకే వీణ, వేణు, మృదంగం ఇలా గాత్రం ఒక పది మంది కలిసి అరణ్యలో పెద్ద సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. ఆ కచేరీ వినటానికి ఆనందంగా నీళ్లు గుంపులు గుంపులుగా వచ్చి తన్మయంలో మైమరిచి వింటూ ఉంటాయి. అవి పూర్తిగా పారవశ్యంలోకి వెళ్ళగానే ఆ సంగీతాన్ని ఆపేసి ఒక బాబరా పెద్ద ఒక పేరీ రాగా ఒక పేరీ ముద్ద మోగిస్తాడు. ఆ భయంకర శబ్దానికి ముండె వేలు చచ్చిపోతాయి, ఇలా శ్రోత్రం శ్రోత్రేంద్రియం మీది ఆశతో లేడీస్ వస్తుంది. ఇక మాతంగం అంటే ఏనుగు, ఏనుగును కూడా ఎలా పడతారు? పెద్ద గోతి తీసి ఆ గోతి మీద ఆకులు అలములన్నీ కప్పి దాని పైన ఒక ఆడ ఏనుగు బొమ్మను పెడతారు. అచ్చ నేను దాని దాన్ని సృష్టించాలని ఆశతో ఈ ఏనుగు వచ్చి ఆ గోతిలో పడుతుంది. చిమత్సగా ఏంటంటే మనం అందరం ఎలా గోతిలో పడతామో అని చెప్పారు అన్నమాట. అందుకోసం ఇది ఏనుగు, ఏనుగు స్పర్శ కోసం కురంగ మాతంగ తర్వాత పతంగం మిడత. దీపం ఉంటుంది కదా, దాని యొక్క రూపాన్ని చూసి ఇది పండు అనుకొని అగ్నిలో పడి తాను వస్తుంది. రూపం కోసం పతంగం, ఇక మీనం చేప. దానికి ఎర అని దానికి అత్యధిష్టమైనటువంటి ఒక మాంసఖండం. ఆ ఎరకు అసలు తగిలించి ఎవరి గురించి ఉంటే దాన్ని తిందామని వచ్చి దాన్ని తిరుగుకుంటుంది. అంటే రసనా ఇంద్రియం తోటి చేప. బృంగం తుమ్మెద తెలుసు కదా వాసన మగలండం.

సువాసనకు మరుగుబడి తుమ్మెద బంధించబడుతుంది. ఇలా ఒక్కొక్క ఇంద్రియ లౌల్యంతో ఒక్కొక్క జంతువు కట్టుబడుతుంది. మనం చాలా గొప్పవానం కాబట్టి నరులం. నరః పంచభిరంచితస్య వీడు ఐది ఇంద్రియాల్లో కట్టుబడుతున్నాడు. అది ఒక్కొక్కటే కానీ మన మనిషిని మాత్రం సంక్రాజ లబ్భంగా చెప్పారు రేపు చూడమని సేవికి ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క ఆనందం ఇచ్చేలాగా ఉంటుంది. మానవుడు చాలా గొప్పవాడు కాబట్టి ఐతేంద్రియాలతోటి బంధు చేయబడతారు. అంటే వాటికి అది తప్ప ఇంకో దానికి ప్రయోగిస్తే ఆ జంతువు చిక్కదు. మనకు దేనికైనా చిక్కుతాం మనం. రూపం కావచ్చు, రసం కావచ్చు, స్పర్శి కావచ్చు, గ్రంథం కావచ్చు. ఇలా అన్నింద్రియాలతో మోసపోయేవాడు, బద్ధతపడేవాడు మానవుడు ఉంటాడు. అది ద్రవ్య క్రియా జ్ఞానం చెప్పుకున్నాడు ఇక్కడ. జ్ఞాన క్రియా ద్రవ్య కలాప సంవృత. ఈ రీతిలో వేటాడేవారు ఏ ఏ జంతువులకి ఏది ఇష్టమో దాన్ని ముందర పెట్టి దాన్ని బంధించినట్టుగా బంధించబడినట్టుగా. మానవుడు కూడా మానవస్వాన్ని పొంది మానవజాతిని పొంది కూడా ఇంద్రియ లౌల్యాన్ని విడిచిపెట్టలేకుంటే జంతువుల్లాగే బంధించబడతారు. ఎందులో? సంసారంలో. మళ్ళీ పుడతారు, మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం ఆ స్థితి పొందుతారు మన ఒక కథ. జై జై జై జై భరికి భాగ్యతో హవిహి నిరుక్తమిత్యం విధి మాత్ర వస్తుతః ఏక ప్రసంగ నామభిలాగు కోముదా రున్నాతి పూర్ణః స్వయం ఆసితాం ప్రభుహు. ఒకటి ఏమిటంటే మానవుడు భగవంతుని పేరుతో చేసే ఏ ఆరాధన అయినా ఏ దేవత పేరు పెట్టినా ఏ పని చేసినా దాన్ని అందుకునేవాడు ఎవరు? పరమాత్మ ఒక్కడే సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి. మీరు అగ్ని అనండి, ఇంద్రుడు అనండి, వర్ణుడు అనండి, మీ ఇష్టం వచ్చిన పేరు. మీకు ఏ పేరు నచ్చినా, ఏ రూపం నచ్చినా, అలాంటి పరమాత్మకు మీరు ఏ ద్రవ్యంతో ఏ పూజ అని పేరు పెట్టి చేసినా.

వాస్తవంగా దాన్ని అందుకునేవాడు ఏకః ఆశిషాం ప్రభుహు పరమాత్మ ఒక్కడే అదే యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయా అర్చితుమిచ్చతి అని చెప్పారు గీతాచార్యులు అదే భాగం ఆ చేంజ్ చేంజ్ సంబంధం ఏ పేరుతో గురువు ఏ పేరో పెట్టు ఏ రూపమో పెట్టు ఇంత ఎదరు అలా పెట్టు తీసుకునే వాళ్ళు మాత్రం ఏకః యయైకి శ్రద్ధయా బరికిచి భాగచో హవిహి నిరుప్త విత్తం గర్భర యందు సప్పడం వేయవచ్చు లేదా అగ్నిహోత్రంలో ఆహుతిగా వేయవచ్చు అది విధి మంత్ర వస్తుతః ఏ విధితో చేసినా ఏ మంత్రముతో చేసినా ఏ వస్తువు అర్పించినా విధి మంత్ర వస్తుతః ఏకః పృహంగ్నామసిహి ఆహుతః ముదాత్ ఒక్క పరమాత్మే వేరు వేరు పేర్లతో మన చేత ఆహుతి చేయబడి ముదా గృహ్ణాతి. సంతోషంతో స్వీకరిస్తారు ఎందుకంటే అతను పూర్ణః. పరమాత్మ ఏమిటి? పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్చితి. అతను ఒక్కడే పూర్ణుడు. మనం తచ్చే వాళ్ళు ఏ పేరు పిలిచినా వాళ్ళంతా సంపూర్ణులే సగ సగ వాళ్ళే. ఈ సగ సగ వాళ్ళని పూజించాలి ఆ పూజ ఏదో పరిపూర్ణ పురుషునికి చేయండి. మీరు సగ సగ వాడికి చేసినా తీసుకునేది ఆయనే మళ్ళీ. నిండుకుంటా కాబట్టి మహానుభావుడు పరిపూర్ణుడు కాబట్టి మీరు ఏ దేవుడికి ఏ ద్రవ్యంతో ఏ వస్తువులో ఏ రూపంలో... ఇది నా గురుం నాతి ఎందుకంటే స్వయం ఆసితాం ప్రభు. ఎందుకు తీసుకుంటాడయ్యా ఎవరికి ఇచ్చింది వాడే తీసుకోవచ్చు ఆయన మధ్యకు రావాలి అంటే వీళ్ళు కేవలం తీసుకునేవాడు కానీ ఇచ్చేవాడు కాదు. మరి ఇచ్చేవాడు వాడే. అంటే మనం మనకిష్టమైన ఒక దేవతను ముద్దర పెట్టుకొని మనకిష్టమైన కోరికను ఇవ్వమని ఆయనకి ఇస్తే దవ్యం ఆయన తీసుకోవాలి కోరిక వాడు ఇవ్వాలి. మళ్ళీ వెళ్లి స్వామి స్వామి ఆయన వానికి ఇది కావాలంట అది చూపి చేయండి. మరి ఎవడు ఇస్తారో వాడు తీసుకోవడం మంచిదే కదా. ఒకడికి ఇచ్చి ఇంకోడికి అడగడం ఏంటి? పూజనం వీడియో చేస్తావా? కోరికేం అని అడుగుతావా? మనలో అలాంటి లోపం రాకుండా ఉండటానికి తానే వచ్చి వాటిని తీసుకొని తానే మనకు కావాల్సిన దాన్ని ప్రసాదిస్తాడు ఆశిశాం ప్రభు.

సకల ఇష్టములను ఇచ్చేటువంటి మహానుభావుడు కాబట్టి అతనే స్వీకరిస్తాడు. సత్యం దిశతి అర్భితం అర్భితో నృణాం. మానవుల చేత యాచించబడినటువంటి వాడై సత్యం దిశతి. ఏది వాస్తవంగా మనకు హితమును కలిగిస్తుందో దాన్ని ఇస్తారు. మనం అడిగింది ఇవ్వరు. రేపు నేను రక్కగా తిరిగిపోయి రోగం చెప్పాలి కానీ మందు ఇయ్యి చెప్తే ఎలా కొడుతుంది? ఆ రోగం తగడానికి ఏ మందు ఆయన ఇయ్యాలి ఆయన పని. అడిగిన మందు ఇయ్యలేదు కాబట్టి ఆయన మంచివాడు కాదు అన్న వాడిని ఏమంటాం మనం? వాస్తవంగా ఆ జబ్బుకు ఏ మద్దు కావాలో దాన్ని ఇస్తారు. అలాగే మన జబ్బుకి ఏ మద్దు ఇవ్వాలో వారికి తెలుసు. అందుకే సత్యం తిచతి అర్ధితమర్ధితో నృణాం నైవార్భతః యత్ పునరర్ధితాయతః. మనం అడిగిన దాన్ని ఇవ్వడు ఆయన. మనకు వాస్తవంగా ఏది కావాలో దాన్ని ఇస్తాడు. ఎందుకంటే మనం అడిగిందే ఇస్తే ఇక మనం ఎప్పుడూ మళ్ళీ అడుగుతూనే ఉంటాం అంట. పరమం ఎలా ఇచ్చేస్తాడు మళ్ళీ అడగకుండా ఇచ్చేస్తాడు. అతను ఇచ్చాడంటే పునరక్షితాయతః నైవ. మళ్ళీ వీడు అర్చి కావు మనం చెప్పుకున్నాం. నరసింహ చెప్పాడు కదా నలుడు. నలచక్రవర్తి అతని దగ్గరికి ఎవరైనా ఒక యాత్రికోడు వస్తే ఇక వాడు మళ్ళీ వాళ్ళ ఎవ్వరు ఇంకొక వ్యక్తి ఆశించకూడదు. అంత పరిపూర్ణంగా ఇచ్చి పంపుతాడు. అసలు చెప్పదాం. అలాగే అతనికి. లలాట లో బ్రహ్మ రాత అది నీకు కనబడుతుంది అది కొడుకుతారండి. మనకి ఆ విద్య ఉంది. లలుడికి ఆ విద్య ఉంది. ఎవరైనా వస్తే ముఖం చూసి వారికి ఏముందో చూసుకోవాలి. చూసి ప్రకారంగా ఇస్తారు దానం ఇస్తారు. ఒకడి ఒకడు అలాగే వచ్చాడు వచ్చి అడిగాడు. వాడి ముఖాన వీడు దరిద్రుడు అవుతాడు అని రాసింది. ఏం చేయాలి మరి? లిపిం లలాటే అర్ధిజన అయం దరిద్ర భవతీతి వేదస లిపిం లలాటే అర్ధిజనస్య జాగ్రత్తీ. వీడు దరిద్రుడు అవుతాడు బ్రహ్మరాజా. వాడు వీడి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు వీడు ఫుల్లుగా ఇస్తే బ్రహ్మరాజా అబద్ధం అవుతుంది. ఇయ్యకుంటే తాంత్రం పోతుంది.

ఏం చేయాలి చిన్న ఆరోచించి అంటుంది పిలిచి మనం మామూలుగా ఇస్తామే దానికి ఒక 100 రెట్లు ఎక్కువ ఇవ్వాలి అని చెప్పాడు. ఈ చేసారు మంచి నుండి రాజ మహారాజ కొంచెం మధ్యన ఆలోచించారు మీరు అర్ధి వస్తే ఆలోచించరు ఏదో ఆలోచించారు ఏమిటి వారి ముఖంలో దరిద్రుడు అవుతా ఉంది అందుకు అయ్యో మరి అబద్ధం చేశావు కదా అన్నారు. అబద్ధం చేయలేదు సత్యం చేశాము. చిన్నామ దారిద్ర్యం. దరిద్రం అంటే ఏమిటి? లేకపోవుట. ఏం లేకపోవుట? ధనం లేకపోవుట అన్నది కదా. ఇప్పుడు లేకపోవడం లేకుండా నిజమైనది లేదు. ప్రణీయ దారిద్ర్య దారిద్ర్యతాం ధనః దారిద్ర్యానికే దారిద్ర్యం ఇచ్చాడు. బ్రహ్మ రాత నిజమైంది నా పని నిజమైంది. అంటే ఒకసారి అర్చిస్తే పరమాత్మ ప్రసాదిస్తే మళ్ళీ వారు ఇంకో విషయాన్ని ఇంకొకరిని అడగకూడదు, అంటే ఒక్క శ్రీమన్నారాయణుడు మాత్రమే ప్రసాదిస్తే మళ్ళీ ఇతరులను అడిగే అవకాశం ఉండదు. ఆయన తప్ప తట్టిన వారు ఎవరు ఇచ్చిన మనం తీసుకోవాలి అయిపోగానే మళ్ళీ ఇంకోడిని అడగాలి లేదా వాడినే అడగాలి మళ్ళీ అర్ధిత్వం లేకుండా ఇచ్చేవాడు ఒక పరమాత్మ మాత్రమే నైవార్ధతః యతు పునరర్ధితా యదా స్వయం విధత్తే భజతాం అనిచ్ఛతాం ఇచ్ఛాపితానం నిజపాద పల్లవం అతను మాత్రం ఎలా చేస్తాడయ్యా పని మనలో నిరంతరం కోరికలు కలుగుతూనే ఉంటాయి కదా వస్తువు తీసుకున్నాం అయిపోతే మళ్ళీ కావద్దు ఇంకోళ్ళని అడుగుతాం, అది అయిపోతుంది ఇంకోళ్ళని అడుగుతాం, ఇచ్చిన వస్తువులు అయిపోతాయి కానీ మనకు ఇచ్చే అయిపోదు కదా. కృష్ణానజీర్ణ స్వయమేవజీర్ణ మనం ముసలివారం అవుతాం కానీ మన ఆశ మన కోరిక ముసలిది కాదు అది నిశ్చయ మనం. అయినప్పుడు మరి కోరిక తావకుండా ఉన్నప్పుడు పరమాత్మ ఇస్తే మాత్రం మళ్ళీ ఎందుకు అడగము?

అది పరమాత్మ పని. పరమాత్మ వస్తువులు ఇవ్వడు. ఇచ్చాపిధానం. అసలు నీకు కోరికే లేకుండా చేస్తాడు. ఇక నువ్వేం అడుగుతావ్? అడిగిన వస్తువు ఇస్తుంది అని అడుగుతూనే ఉంటారు. నేను అడగకుండా చేయి. ఈరోజు చెప్పలేదు. అందుకే పరమాత్మ ఇచ్చాపితానం నిజపాద పల్లవం అది ఆ శక్తి ఎవరికి ఉందట పరమాత్మ పాదములకు ఉందట. పరమాత్మ సకల కోరికలను అడుగడింపజేసేటువంటి తన పాదపల్లవములను సేవించేవారు మళ్ళీ యాచించకుండా చూస్తాడు అంటే వారికి కోరిక లేకుండా అవుతుంది. ఒక్క భగవంతుడిని ఆరాధించే వాడికే ఏ కోరికలు ఉండవు. తక్కిన వారిని యాసిస్తుంటే, ప్రార్థిస్తే వాళ్ళు ఇస్తుంటారు, మనకు వేరు వేడుతుంటాయి. ఇలా చక్రం తిరుగుతూనే ఉంటుంది. అందుకే ఇచ్ఛాపిధానం నిజపాదపల్లవం యజ్యస్త్రనః స్వర్గ సుఖావశేషితం శిష్టస్య సూక్తస్య కృతస్య శోభనం తేనాజనాభే స్మృతి స్మృతి మధ్యన్మ నస్యాత్ వర్షే హరిహి యద్భజతాం శ్యం తనోతి. ఇప్పుడు అంటే ఈ వర్ష ప్రాశస్త్యాన్ని ముగిస్తున్నారు. ఏంటది ఏదనః స్వర్గ సుఖావశేచితం సిత్తస్య సూక్తస్య బుద్ధస్య మనము ఈ లోకంలో ఆచరించిన లేదా యజ్ఞము చేసిన సూక్తస్య సత్య వాక్య భాషణం, యజ్ఞము, తర్పణం ఇలాంటివన్నీ ఏవేవి మంచి పనులు చేశామో తేన అజనాభే శృతిమజ్జన్మ నస్యా. అంటే మనం ఏదైనా ఏ రకమైన పుణ్యము చేసుకున్నా, మనము చేసుకున్న పుణ్యమునకు ఫలరూపముగా అజనాభ వర్షంలో పూర్వ జన్మ జ్ఞానము ఉన్న జన్మపు ఉంటే చాలు లేదు. ఒక జన్మ లేకున్నా ఇందులో పుడితే సార్ జ్ఞానం ఉన్న జన్మ అంటే ఏమంటాము ఒక్క అజనాభవర్ణలో పుట్టిన వారికే జ్ఞానం ఉంటుంది అన్నమాట తజనలో పుట్టిన వారికి భోగం ఉంటుంది

అనుభవం తప్ప జ్ఞానం గురించి మాట్లాడేసాం అందుకే అజినాభ వంశంలో మాకు పుట్టుక కావాలి. యద్భజతాం ఎందుకంటే ఆ వర్షంలో తాను సేవించే వారికి పరమాత్మ. మోక్షమునిస్తారు, శుభమునిస్తారు అన్నారు. శుభం అంటే ఏమిటి వాస్తవంగా? ఒక మోక్షమే కదా. అంటే ఏమిటి? అజనాభ వర్షంలో ఉండి పరమాత్మను సేవించే వారికి మాత్రమే పరమ ఫలము లభిస్తుంది. అందుకే మనం. ఏదైనా నిజంగా పుణ్యం చేసుకొని ఉంటే మనము చేసుకొని ఉన్న పుణ్యము పరరూపముగా అజనా భోజనంలో పుట్టుక రాని అని కోరుతుంటాం కోరుకోమని అనుకో. ఇప్పుడు జంబోద్వీపస్యచ రాజన్ ఉపద్వీపాని అష్టౌ. కొందరు జంబోద్వీపానికి మనం మొదలు చెప్పుకున్నాం కదా. జంబోద్వీపానికి కూడా ఒక ఎనిమిది ఉపద్వీపాలని చెప్తారు. దానికి మళ్ళీ ఎందుకంటే అవి అంటే సగరాత్మజైని అశ్వాన్వేశనే ఇమాం మహీం పరితః నికదద్పిహి ఉపకల్పితాన్. ఎక్కడివి ఇవి అంటే సగర చక్రవర్తి అశ్వమేశం చేసినప్పుడు. ఆ అశ్వాన్ని ఇంద్రుడు హరించుకొని వెళ్ళినప్పుడు దాన్ని వెతకడానికి వీళ్ళు వెళ్ళారు, ఎవరు వాళ్ళు సగరదేక వచిపుత్రులు ఎంతమంది వాళ్ళు చాలా తక్కువ మంది 60,000 మంది. 60,000 మంది పుత్రులు భూమిని అంతా వెతికి దొరకకుంటే పాతాళం వెళ్ళటానికి ఈ మొత్తం భూమిని తొవ్వుకుంటూ వెళ్ళారు. ఇలా వాళ్ళు తొవ్వినప్పుడు ఏర్పడినటువంటి ఘాట్లు ఉంటాయే అవి ఉపద్వీపములయ్యాయి. అంటే ప్రియవ్రతుని రథనేవితో ద్వీపములు ఏర్పడితే సగరపుత్ర యొక్క అన్వేషణలోని ఖాతములతో ఉపద్వీపములు ఏర్పడ్డాయి. ఒక కల్పితాన్ తద్యథ స్వర్ణప్రస్త చంద్ర చంద్రశుక్ర ఆవర్తన రమణక మందర హరిణ పాంచజన్య సింహలో లంక మనకి ఇదే సింబల లంక ఉపద్వీపం. ఇప్పుడు ఉంది కదా అంటే ఇది ద్వీపం కాదు ఉపద్వీపం. సగర పుత్రులు ఏర్పరిచినటువంటిది అన్నమాట. మొత్తం ఇవి ఎనిమిది ఉపద్వీపాలు. ఏవం తవ భారతోత్తమ జంబూద్వీప వర్ష విభాగః.

యదువపదీపము ఉర్వర్ణితః ఈ రీతిలో మనము జంబూ ద్విపము యొక్క అన్ని వర్షముల విభాగము సక్రమంగా వర్ణించాం. ఇప్పుడు అతఃపరం ప్రక్షాదీనాం ప్రమాణ లక్షణం మనకు రక్ష సూక, కుశ, చాలు మది వాళ్ళు ఉన్నాయి కదా వాటి యొక్క ప్రమాణం అంటే ఎంత పొడుగు, ఎంత ఎడలుపు, ఎన్ని ఎన్ని నదులు అందులో ఉండేటువంటి మలసాలు, నదులు ఏంటి ఇవన్నీ వివానంగా చెప్తున్నాము. జంబోద్వీపోయం యావత్ ప్రమాణ విస్తారః జంబూ ద్వీపము ఎంత వెడల్పు, ఎంత పొడుగు, ఎంత వైశాల్యం ఉన్నదో తావతా క్షారోదదినా పరివేక్షిత. అంత విస్తానమైనటువంటి ఉప్పు సముద్రం. ఉప్పు సముద్రంతో జంబూ ద్వీపం చుట్టుముట్టబడి ఉంది. ఇది ఉన్నటువంటి సముద్రం క్షార. పురము పరివేక్షితః యథా మేరుహు జంబువాక్యేన లౌణోదధిలపి తతో ద్విగుణచాలినా ప్రక్షాత్యేన ఇప్పుడు మేరు పర్వతము అలాగే క్షారోదకం ఉప్పు సముద్రం. ఇవి ఏమైనాయి జంబువాక్యేనా? మేరు పర్వతము జంబు ద్వీపముతో ఆవరించబడి ఉన్నట్టుగా అలాగే లవణోదతి ఉందే. అంటే ఉప్పు సముద్ర. దానికంటే రెట్టింపుగా వైచార్యం ఉన్నటువంటి ప్రక్షద్వీపముతో చుట్టుకొనబడి ఉంది. ఎవరితో అండి జంబూద్వీపము దాని చుట్టూ లవణ సముద్రం దాని చుట్టూ ప్రక్షద్వీపం అదన్నమాట అంటే జంబూద్వీపంలో మేరు పారుత్వం ఉంటుంది దీని చుట్టూ ఉపసముద్రం ఉంటుంది మళ్ళీ దాని చుట్టూ ప్రక్షం మళ్ళీ దాని చుట్టూ ఇంకో సముద్రం మరి దాని నుంచి ఇంకో ద్వీపం. ద్వీపము, సముద్రము, ద్వీపం. ఈ ద్వీపాన మధ్యన పర్వతం ఉంటుంది, ప్రధాన పర్వతం. అది మేరు కావచ్చు, మనం చెప్పుకున్నాం కదా. దౌళ తతో దిగుణ విచారేన ప్రక్షాత్యేన పరిక్షిప్తః యథ పరిఖా భాక్యోపవనేన ఒక వనం ఒక తోట ఒక ఆరామం ఉంటే దానికి తెలవైతే మనకు పెంటింగ్ అంటాం కదా కంచి. ఆ రీతిలో ఇది ద్వీపాన సముద్రం పెంచిండు, సముద్రాన్ని మళ్ళీ ద్వీపం పెంచింది. అదే హద్దు, ఈ హద్దుగా ఇవి ఉంటాయి. ప్రక్షః జంబూ ప్రమాణః ద్వీపాక్షాకరః ఇది ఇది కూడా.

జంబూ ద్వీపం అంతా వైశాల్యం తోటే ఉండి ఉంటుంది. హిరణ్మయ ఉస్తితః యత్ర అగ్నిహి ఉపాస్తే సప్తజిహ్వః ఇక్కడ ఈ ద్వీపంలో రక్షద్వీపంలో అగ్నిహోత్రుడు ఆరాధించబడతాడు. యత్ర అగ్నిహి ఉపాస్తే సప్తదిహ్వః ఎవరు అగ్ని? సప్తదిహ్వః స్వామి కదా అలాంటి స్వామి తస్యాధిపతిహి పుర్యవ్రతాత్మయః ఈ బ్రక్షద్వీప అధిపతి ఎవరంటే మనం మొదలు చెప్పుకున్నాం. ఈ తొమ్మిది దన్నిద్వీపాలు సప్తద్వీపములకు వారి యొక్క ఏడుగురు కుమారులు కారణంగా ప్రియభక్తుని ఏడుగురు పుత్రులు ఒక్కొక్క ఒక్క రాజు ఒక్కొక్క కుమారుడు అధిపతి. ఇందులో బ్రక్షమునకు ఇత్మజిహ్వః మనం చెప్పుకున్నాం కూడా వీరందరి పేర్లు అగ్నిహోత్రుల పేర్లు అని చెప్పుకున్నాం జ్ఞాపకం ఉండి ఉంటుంది. అందుకే ఈ అబ్బాయి పేరు కుమారుడి పేరు ఇత్వజిక్వః స్వంద్వీపం ఈ మహానుభావుడు కూడా తన లక్షద్వీపాన్ని సప్త వర్షాని విభజ్య ఏడు వర్షములుగా విభజించి సప్త వర్షనామభ్యః ఆత్మజీభ్యాకలయ ఆ ఏడు వర్షములకు తన కుమారుల పేర్లే పెట్టి ఒక్కొక్క వర్షాన్ని ఒక్కో కుమారునికి ఇచ్చేశారు మీరు వాటిని అధుమానించుకోండి అని. స్వయం ఆత్మ యోగేన ఉపరరామ ఉన్నదాన్ని అందరికీ సమానంగా పంచాడు. మరి తన గతి ఏమిటి అంటే తాను అన్నీ విరమించుకొని తన యోగం తాను తీసుకొని పోయాడు. ఆత్మ యోగం. అంటే పూర్తిగా విరక్తుడై పరమాత్ముని ఆరాధించడానికి తాను వెళ్ళిపోయాడు. శివం, యవసం, సుభద్రం, శాంతం, క్షేమం, అమృతం, అభయం. ఏమిటివి? సప్త వర్షములు. దాని చుట్టూ ఉండే వివసాయాలు చెప్పుకున్నాం కదా ఈ ఏడు వర్షములు వర్షాన్ని ఇందులో మళ్ళా మామూలుగా ఒక్కొక్క ఒక్కొక్క వర్షమునకు మళ్ళీ పర్వతములు మళ్ళీ నదులు మళ్ళీ ఉప్పర్వతములు ఇవన్నీ లెక్కలో సప్తైవ విజ్ఞాతాః నీరుగా ఉంటాయి. మణికూటము, వర్జకూటము, ఇంద్రసేనము, జ్యోతిష్మాన్, సుపర్ణః, కిరణ్యప్తివః, మేఘమాలః. అవతార పేరు అనేటువంటివి ఏడు సేతు శైలములు మర్యాద పర్వతములు అరుణ నృమ్న అంగిరథి సావిత్రి సుప్రభాత రుతంభర సత్యంభర ఈ ఏడు మహానదులు.

యాసాం జలోపస్పర్శన విధూత రజత్తమసో హంసపతంగ ఊధ్వాయన సత్య అంగ సంజ్ఞాస్యత్వాలో వర్ణా ఇక్కడ ఈ నదుల యొక్క జలమును స్తుసిస్తే అన్ని రకముల పాపములు తొలగిపోతాయి. ఈ ద్వీపంలో నాలుగు జాతులు ఉన్నాయి. ఎలాగైతే మనం భరత వర్గంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర నామాల్లో చెప్పుకుంటాము. ఈ జంబూద్వీపంలో హంస, పతంగ, ఊర్ధ్వాయన, సత్యాంగ. ఇవి వీళ్ళ జాతుల పేరు బ్రాహ్మణ క్షత్రియ వచ్చాయి అని కాకుండా హంస పతంగ ఊర్ధ్వాయన సత్య అనేటువంటి నాలుగు వర్ణములు ఇవి వాళ్ళ సహస్రాయుష. దీర్ఘాయుత్యము విభుజోభవ సందర్శన ప్రయాననాః దేవతలతో సాటి వచ్చేటువంటి చక్కని రూపము చక్కని శక్తి చక్కని భోగము కలవారు స్వర్గద్వారం త్రయ్య విద్యయ భగవంతం త్రయ్యిమయం సూర్యమాత్మానం విజంతే వీరు స్వర్గ ద్వారం త్రయ విద్యయా భగవంతం పరమాత్మ త్రయ విద్య అంటే వేదం వేద మంత్రములతోటి ఇక్కడ వేద మంత్ర స్వరూపుడైన సూర్య భగవానుడిని ఆరాధిస్తారు. ప్రదేశ్యంలో సూర్య భగవాను ఆరవిస్తాడు. అధ్యాయం మాత్రం ప్రశ్నస్య విష్ణో రూపం యత్ సత్యస్య ఋతస్య బ్రహ్మణః అమృతస్య చ మృత్యోస్య సూర్యమాత్మానం ఈమహీ ఈమహీ అంటే ధ్యాయేమ ధీమహీ అన్నట్టు ధీమహీలో సాధీ చేస్తే ఈమహే ఏం లేదు కదా దాతు అండి ఇంగధ్యనే దాతు ధ్యై చింతాయం ఈ కాస్త ధీమహి అవుతుంది, ఇంగ అనేది ఈ మహి అవుతుంది. ఏ ఏ గత్యర్థా తే తే జ్ఞానార్థ సమానమే. గతి అన్నా జ్ఞానం అన్నా అర్థం ఒకటి కాబట్టి ఈ మహి అన్నా ధీమహి అని అర్థం. ఇది సూర్య భగవానుడి మంత్రం. ఏమిటి అది? ప్రత్నస్య విష్ణోహ రూపం యత్ సత్యస్య రుతస్య బ్రహ్మనః. ఎలాంటి వారు సూర్య భగవానుడు అంటే ప్రత్నస్య.

ప్రత్నస్య అంటే పురాతనస్య అన్న మాట. సనాతన నటకులో మనం అలాంటి మహానుభావుడు విష్ణు రూపం వ్యత పరమాత్మ రూపము సత్యము వృతము. వృత్తం అంటే శివం, కళ్యాణం, మంగళం అంటారు. అలాంటి పరమాత్మ యొక్క రూపాన్ని ఇది అమృతస్య మృత్యోస్య సూర్యస్య ఆత్మాన విమహి పరమాత్మ. అమృతమునకు అంటే మోత్సమునకు, మృత్యువు అంటే సంసారమునకు రెండేటికి కూడా పరమ సూర్య భగవానుడే ఆత్మ. అంటే మనం పుట్టాలన్నా ఎవరు కావాలి? సూర్యుడే. పుట్టిన వారు బతకాలన్నా సూర్యుడే. బచ్చిన వారు మరణించారన్న సూర్యుడు. ప్రతి పనికి ఆయనే కావాలి. అన్నిటికీ ఆయనే మూలం. కాబట్టి అలాంటి సూర్య భగవానుడిని ధ్యానం చేస్తున్నాము. వృక్షాదిశు పంచసు పురుషానాం వాయుహు ఇంద్రియం ఓజః సహః బలం బుద్ధి విక్రమః ఇది చ సర్వేషాం ఔత్పత్తికి సిద్ధిహి అవిశేషేన వర్తతే. సమూహపరంగా చెప్తున్నాడు లక్ష మొదలగు తక్కిన అన్ని ద్వీపాలలో ఉండేటువంటి మానవులకు ఆయువు కానీ ఇంద్రియ బలము కానీ ఓజస్సు సాహస్సు బలము బుద్ధి పరాక్రమము ఇవన్నీ. అందరికీ ఔత్పత్తికి పుట్టినప్పటి నుంచే వస్తాయట, మనకేమో పెరుగుతున్న కొద్ది వస్తాయి కొంత పెరిగినాక పోతుంటాయి. తిన్నప్పుడు ఏదో ఉండే లాంటి ఉంటాయి, మనం పెరుగుతూ ఉంటే అవి కూడా పెరుగుతాయి. ఆ పెరుగుడు రెండో రంగు వచ్చేతల అవి తగ్గుతుంటాయి, మనం పెరుగుతుంటాం. ఎందుకంటే ఎప్పుడూ పెరగడమే అయితే 20 ఏళ్ల వారికంటే 60 ఏళ్ల వారి బలం ఎక్కువ ఉండాలి. కదా పెరుగుతే ఉంటాయి అంటే బలం ఎక్కువ ఉండాలి కానీ 40 దాటినప్పటి నుంచి తరగటం మొదలు పెడుతుంది. 40 దాకా పెరుగుతాయి. 40 నుంచి అట్టర్ గారు కానీ ఎందుకో లైట్ తక్కువ ఉంది సరిగ్గా కనబడటం లేదండి. కళ్ళ జబ్బా లైట్ అంటే నాయనా అద్దాలు పెట్టుకోరా బాబు అంటాడు.

వై ఏడు పోగానే చెవు తినబడటం లేదు దానికి మిగతా పెట్టుకో మరి పండ్లు పోతున్నాయి కొత్త పండ్లు పెట్టుకో ఇవన్నీ కొత్తవి పెట్టుకోవచ్చు కానీ కొత్త పురాణం అది వెళ్ళిపోయేమో కానీ దానికి ఏమంటారు ట్రాన్స్పరెంట్ ఎట్లా అంటారు ప్రాణాన్ని మాత్రం నో ట్రాన్స్పరెంట్ కాబట్టి అన్నీ ఉంటాయి కానీ ఇప్పుడు గుండె మారుస్తున్నారట ఇది చేటి కాలే ఏమైందో అంటారు దాన్ని మారుస్తున్నారు కిడ్నీస్ మారుస్తున్నారు అన్నీ మారుస్తున్నారు కానీ ఈ ప్రాణం మార్చి ఇంకో ప్రాణం పెట్టురా బాబు అంటే అది మాత్రం కుదరటం లేదు. అది కాబట్టి పెరుగుతుంది పెరుగుతుంది పెరుగుతుంది ఈ ద్వీపాలలో నిరంతరం పుట్టినప్పటి నుంచి పెరుగుతుంటాయి. తరుగుట లేదు ఈ ద్వీపాలో. ఉత్పత్తికి సిద్ధికి అవిశేషణ సమానంగా ఉంటుందట. ప్రఖ్యాది తక్కిన అన్ని ద్వీపాలలో ఉన్నటువంటి తానులకు ఆయుష్షు, బలము, సహస్సు, ఓజము, ఇంద్రియ శక్తి ఇవన్నీ పుట్టినప్పటినుంచే పెరుగుతూ యథేచ్ఛగా ఉంటాయి వాటికి తరుగుదల లేదు అన్నమాట. ప్రక్షః సో సమానేన ఇక్షురసోరేనావృతః ఈ ప్రక్షద్వీపం చుట్టూ ఇక్షురసోదం అంటే చెరుకు రసం. తెలుగు రస సముద్రంతో అన్నమాట, అది అది మన దగ్గర ఉంటే బాగుండేది కదా? ఈ ఉప్పు అలా వేయకుండా ఆ పొడి ఇది పోయి అది ఇందులో తాగి వచ్చేవాడిని పాపం కథలు అది కూడా బాగుండేది. అనంగా తర్వాత షుగర్ ఉన్నవాడికి అయితే ఏంటి? అందులో బ్రెడ్ అయితే బీపీ ఉన్నవాడు సందరా స్నానం చేయదు అంటున్నాడు. అప్పుడు చెప్తాడు బీపీ ఉందా అంటే చేయకండి అన్నారు. సందరా స్నానం చేస్తే బీపీ ఎక్కువ అయితది మనకు తెలవదు మనకు. అలాగే అక్కడ అది ఒకవేళ మన దగ్గరలో ఉంటే షుగర్ ఉంటే అక్కడ పోయి స్నానం చేయగలరా బాబు అని వాళ్ళు చెప్పాలనేమో. అలా. ఈ సముద్రంతో వ్యాపించి ఉంటుంది. యథా తథా ద్వీపోపి క్యాల్మరః ద్విగుణ విచారః. ఇక్కడ క్యాల్మరీ వృక్షం. రక్షం అంటే జువ్వి కదా, జంబు అంటే అలనేరేరు. అలాగే చార్మల వృక్షం అంటే కరండము అంటాం మరి పెద్దోరు ఏం చెప్తారు. అలాంటి ఆ వృక్షాన్ని ద్విగుణ విచారః.

అది పై వృక్షము కంటే రెండు రెట్లు ఎక్కువ వైచార్యం కలదై సమానేన సురోదేనావృతః దీని చుట్టూ ఏముంటుంది సుర సురా సముద్రం. తప అవసరం లేదు మన దగ్గర ఉంటే గవర్నమెంట్ కు బోలెడు ఆదాయం వచ్చింది. దాని చుట్టూ కాపర పెట్టుకొని ఇది ఇస్తే కాపుకుంటే డబ్బు ఏ డబ్బు తయారు చేసే పని లేదు, క్యాన్సిల్ పని లేదు. అందులో ముంచడం వాళ్ళకి ఇవ్వడం. సూర్య సురోదేనా వృతః ఆవృతః ఇత్యాల జిలయ యస్యాం ఆవృతః పరివృంతే యత్రహ వై శార్మలి వృక్షాయామ ఈ శార్మలి వృక్షము రక్షవృక్ష ఎంత వైశాల్యం ఉంటుందో అంత వైశాల్యంతో ఉంటుంది. యక్ష్యాంబావకిర నిరయమాహుహు భగవత ఛందస్తుతాః ప్రదక్షి రాజస్య సా ద్వీపభూతయే ఉపదక్షితి ఇక్కడ పతత్రి రాజు అంటే నరుత్మంతుడు. అతన్ని అధిదేవతగా ఆరాధిస్తున్నాము అంటున్నారు. యత్యాం ద్వీపభూతయే ఉపలక్ష్యతే చండస్తుతః పరాశ్యరాజస్య తద్వీపభూతయే తద్వీపాధిపతిహి ఎవరు? ఈ ద్వీపాధిపతి ప్రియవృత్తుని యొక్క పుత్రులైనటువంటి యజ్ఞబాహుడు. ఇతను కూడా తన కుమారులకు ఈ ప్రక్షద్వీపాన్ని ఏడు భాగాలుగా చేసి ఏడు వరుషాలను ఏర్పాటు చేసి వాళ్ళ వాళ్ళకు అవి ఇచ్చాడు. అదేంటి సురోజనము. సౌమనస్యము, రమణకము, దేవవర్షము, పారిభద్రము, ఆప్యాయనము, అవిజ్ఞాతము అనేటువంటి 7 వర్షముల పేర్లు పెట్టి అదే నామాలతో ఉన్న పుత్రులకు ఇచ్చేసి ఈయనే. వర మధ్య అన్నమాట. తే టు వరుషాద్రయ మళ్ళా మామూలే ఈ ద్వీపంలో ఆయా పర్వతములు, ఆయా నదులు అభిజ్ఞాతా. స్వరతః, శతశృంగః, వామదేవః, కుందః, ముకుందః, పుష్పవర్షః, సాసుది అటువంటి ఏడు పర్వతాలు. అనుమితిహి, తినివాలి, సరస్వతి, కుహు, రజని, నందా, రాక అనేటువంటి ఏడు నదులు మామూలుగా పేరు చెప్పుకోవటం. తద్వార్జ పురుషాః శృతధర వీర్యధర వసుంధర ఇశంధర సంజ్ఞాః అంటే ఇక్కడ ఉండేటువంటి వర్ణముల పేర్లు.

అని చెప్పుకున్నాం అక్కడ బ్రాహ్మణులు బ్రాహ్మణ క్షత్రివ శూద్ర అంటే అక్కడ వేరే పేరు చెప్పుకున్నాం. ఇక్కడ మనకు శృతధర, వీర్యధర, వసుంధర, ఇశంధర అనేటువంటి పేర్లతో నాలుగు వర్ణములు పరమాత్ముడైనటువంటి వేదమయుడైనటువంటి చంద్ర రూపంలో చంద్రునిగా. ఇక్కడ చంద్రుణ్ణి ఆరాధిస్తారు అది వేదేన యయంతి. వేద మంత్రములతో చంద్రుణ్ణి ఆరాధిస్తారు. స్వగోభిహి పితృదేవేభ్యః విభజన్ శుక్ల కృష్ణయోహో ప్రజానాం సర్వాసాం రాజా అంధస్సోమః న ఆస్తు. ఇది చెందుడు ఏం చేస్తాడు? తన కిరణములతో దేవతలకు, పితృ దేవతలకు, నరులకు. అమృతాన్ని ఇచ్చి ఆహారం అందిస్తాడు. చంద్రుని వల్లనే అందరం బతుకుతున్నాం. అయితే ఏంటంటే శుక్ల పక్షంలో దేవతలకు కృష్ణ పక్షంలో పితృ దేవతలకు ఆహారం ఇస్తాడు చందుడు. ఇస్తున్నాడు స్వగోభిహి పితృ దేవేభ్యః విభజన్ శుక్ల కృష్ణ రోహ. తన కిరణములతో శుక్ల కృష్ణ పక్షములలో పితృ దేవీభ్యః శుక్ల పక్షంలో దేవతలకు కృష్ణ పక్షంలో పితృ దేవతలకు ప్రజానాం సర్వాసాం రాజ అంధః అంధః అంటే అన్నం. అంధ అంటే ఇది చీకటి కాదు. సగం తెలిసి సగం తెలియని వాళ్ళు అబ్బా అంధ అంటే చేయలేదా అని అనుకుంటారు. అంధక చెప్తాం కదా అంధ అంటే అన్నాం ఆహారం. చంద్రుడు తన కిరణములతో దేవతలకు, పితృ దేవతలకు, ప్రజలకు ఆహారం ఇస్తున్నాడు. అందుకే అతన్ని రాజు అంటాం. రాజ అంటే ఏమిటి? రంజయతి. ఆహార దానైన పోషయతి. ప్రజలను పోషించేవాడు రాదు. ప్రజలు పోషించేవారు కాదు, ప్రజలను పోషించేవారు కావాలి. అందుకే చంద్రుడు తన చిరణములతో అందరికీ ఆహారాన్ని ఇచ్చి పోషిస్తున్నాడు కాబట్టి. అతన్ని ఏమంటాం? రాజా. రాజ అంటున్నాం. సోమోనాస్తు. ఇది చంద్ర యొక్క మంత్రం. యా చేతి ఏవం సురోదాత్ బహిహి ఇప్పుడు సుర పర్వ సముద్రం యొక్క వెలుప తద్విగుణ.

దానికి రెట్టింపుగా సమానేన ఆవృతః ఘృతోదేనా అంటే ఘృత సముద్రం. యథా పూర్వః కుశద్వీపః ఇక్కడ ఉండేది కుశద్వీపము అంటాం. ఈ కుశద్వీపంలో యస్మిన్ కుశస్తంభః దేవకృతః. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఒక దర్భ ఉంది కదా, దర్భ స్తంభం వృక్షం లాంటిది. దర్భా అంటే మనం ఏదో సంగతి ఉంటాం కదా. మనకు ప్రక్షా చార్మరి జంబు ఎంత ఉందో ఇక్కడ అంత వైశాల్యంతో కుశ స్తంభం ఉంది. అంటే మన దర్భా చెట్టు అన్నమాట. దర్భా చెట్టు ఎలా ఉంది అంటే వాటి అంతా ఉంది. సో అనవే కుశస్తంభః యథా పూర్వ యస్మిన్ కుశస్తంభః దేవకృతః త్వద్వీపాఖ్యాచలః జ్వలనః ఇవాపరః మరొక అగ్నిహోత్రుడు లాగా స్వ శత్వరోచిత దిశః విరాజే తన రెల్లుగడ్డి యొక్క శాంతితోటి ఇది అన్ని దిక్కులను ప్రకాశింపచేస్తుంది. తద్వీపపతిహి ప్రైవ్రతో రాజన్ హిరణ్యరేత. ఈ కుశద్వీపాధిపతి హిరణ్యరేతుడు. పరియ వృత్తి కుమారుడు హిరణ్యరేతాః నామ స్వం దీపం సప్తభ్యః స్వపుత్రేభ్యః యథా భాగ్యం విభజ్య మళ్ళీ తనకు 7 కొడుకులు తన దీపాన్ని వాళ్ళు 7 భాగాలుగా విభజించుకొని స్వయం తప ఆశిష్టత వాళ్ళకి చేశాడు. పిల్లలు వెళ్ళవాళ్ళు కదా నాయనా, మీ ఆస్తి మీ రాజ్యం మీరు ఒత్తుకోండి మాకొద్దు. చాలు చెప్పబడ్డాను ఇక. అప్ప చెప్పేసి అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యిన తర్వాత వాళ్ళు వెళ్ళబడటం ముందే మనం పోవాలి అని చెప్తున్నాడు. బుద్ధిమంతుడు అయితే అబ్బా ఇంకెన్నాడు ఉంటారు నాన్న మీరు ఎప్పుడు మీరే ఉంటారా కొన్నాడు మేము ఉంటాం కదా కాస్త వెళ్లి రాదా లేండి అనేదాకా ఊరుకోకుండా నాయనా ఏదో కట్టపడ్డాం దీన్ని జాగ్రత్తగా చూసుకోండి మేము వెళ్లి వస్తున్నాం అని అలా వెళ్ళబడటానికి ముందే పోయినవాడు బుద్ధిమంతుడు అన్నమాట. మనకు ఆ సాంప్రదాయాన్ని చెప్తున్నారు స్వయం ఆస్తి ఆతిస్తపః ఆతిస్తతః వసు వసుదాన దృఢ రుచి నాభి గుప్త స్తుత్య వ్రత వివిత్త వామదేవ నామభ్యః

ఈ వార కుమారుల పేర్లు వాళ్ళకు వేడిచ్చాడు తేషాం వరిషేచు మల పర్వతములు నదులు సప్త సప్త చక్రహు అందులో చతుశ్రుంగము కపిలః చిత్రకూటః దేవానీకః ఊర్ధ్వలోమ ద్రవిణ ఇది ఇవి మొత్తం ఏడు ద్వీపములు వృషములు తత కులియా మత కులియా మిత్రవిందా సుతవిందా దేవగర్భ గుసక్షిత మంత్రమాల ఈ ఏడు నదుల పేర్లు యాసాం పయోభిహి కుశద్వీపౌకతః కుశల కోవిదాభియుక్త కులక సంవిజ్ఞ ఇక్కడ ఇది మన వాళ్ళకు పేర్లు ఏంటంటే కుచెల, కోవిద, అభియుక్త, కులక అనేటువంటి జాతుల పేరు. ఒక్కొక్క ద్వీపంలో, ఒక్కొక్క వర్షంలో జాతులకు ఒక్కొక్క పేరు ఉంటుంది. తెలియక వేరే ద్వీపాల్లో వేరే వర్గాల్లో రావణాభేదాలు లేవు మన దగ్గరే ఉన్నాయి ఇదంతా మనం ఏర్పాటు చేసుకుని పాడు చేసుకుంటున్నాం వాళ్ళంతా బుద్ధిమంతులు అని తమ బుద్ధిని ఇది చదివి చెప్తారు. వాటికి ప్రత్యామ్నాయం పేర్లు మారాయి. ఇక్కడ 4 జాతులు ఉన్నాయి, 4 వర్ణాలు ఉన్నాయి, 4 అస్తమాలు ఉన్నాయి, 4 ధర్మాలు ఉన్నాయి, ఆ పేరుతో లేవు. అంత వాస్తవానికి లేవంటే ఏమని చెప్పుకుంటాం? వర్ణభేదము అలాగే వివక్ష భేదము అన్నీ ఉన్నాయి. తపస్సు, ఆశ్రమము, వర్ణములు, ఆశ్రమ తపస్సు అన్నీ ఇక్కడ ఉన్నాయి. సౌజ్ఞా భగవంతం జాత వేద స్వరూపిణం కర్మ కోశలేన జంతి అగ్నిహోత్రుడిని చేయిస్తారు. ఈ దీపంలో ప్రధాన దైవము అగ్నిహోత్రుడు జాతవేదః పరస్య బ్రహ్మణా సాక్షాత్ జాతవేదోతి హవ్యవాత్ అతని పేరేమిటి జాతవేదః అంటే వేదో జాతః యస్మాత్ అతో యయం జాత వేదః చెప్పి చెప్పాడు. వేదము దేనితో దేనితో వేదము పుట్టినదో ఎవరి వల్ల వేదము పుట్టినదో ఎందుకంటే ఆవిర్భవించినదో. అగ్నివత్నం దేవరు మరి? వేద ప్రాదుర్భావకః వేద వేద జన్మ వేద యోనిని అగ్నిహిని పేరండి. ఎందుకంటే హోమాలన్నీ ఎక్కడ చేస్తాం? అక్కడ చేయాలి. మరి మంత్రాలు ఎక్కడివి? అందులో చెప్పేవి. ఆయనకి ప్రియులు జాత వేద వేదాః జాతాః యస్మి జాతాః వేదాః సః జాత వేదాః. ఎవరి యందు వేదములు పుట్టాయో.

ఎవరి వలన వేదమును తెలుసుకుంటామో, జ్ఞానము ఎవరి వల్ల కలుగుతున్నదో, జ్ఞానము కలిగించేటువంటి వేదము ఎవరి వల్ల పుడుతున్నదో ఆ మహానుభావునికి పేరు జాతవేద. ఆయనే అగ్నిహోత్రుడు. పరస్య బ్రహ్మణః సాక్షాత్ జ్ఞాత వేదోతి హవ్యవాత్ సాక్షాత్తుగా పరమాత్మ పరిజ్ఞానాన్ని కలిగించే వాడవయ్యా నీవు. అది అవుతుంటే ఏమిటి? పరస్య బ్రహ్మణః జాత వేదోసి. పరమాత్మ యొక్క స్వస్వరూపాన్ని తెలిపేవాడవు. అది అంతే కదా మరి. ఆయనకి ఇంకో పేరు ఏమిటి? హవ్యవాత్. భవ్యం వహతి మనము అర్పించినటువంటి ఆహుతులను మోసుకొని పోయి ఆయా దేవసాలకి ఇస్తాడు. మన పాటలో ఆయన కొరియర్ అన్నమాట, పోస్ట్ మ్యాన్. అది ఎవరు పోస్ట్ మెన్ లెటర్ అందులో వేస్తే డబారే ఇస్తే లెటర్ వాళ్ళు పోయి ఇస్తారు కదా ఎవరికి అది ఏడ అంటా అంటారు అది ఏమన్నా హరి మంత్రాల్లో ఇంద్రాయ స్వాహా ఇంద్రాయదన్ నమామ వరుణాయ స్వాహా వరుణాయ నమమ అని సాహుతి ఇస్తే ఆ రథ అన్నమాట. దాన్ని తీసుకొని ఆయన పోయి ఆయన ఇదిగో ఇంద్ర ఇప్పుడు ఆయన వారికి ఇచ్చారు ఇది నెపర తీసుకో. ఇది వరుణునికి ఇది కుబేరునికి. ఆయన పని హవ్యవాత్. మనము సమర్పించిన హవ్యమును మోసేవాడు. ఆయన పేరు. అందుకే హవ్యవాద్ దేవానాం పురుషాంగానాం యజ్ఞేన పురుషం యజేతి. ఏం చేస్తారు? హోం అంటే ఏమిటి? ఆయా దేవతలను పూజిస్తాం కదా, అగ్నిహోత్రంలో ఆయా దేవతాల పేర్లు పెట్టి మనం ఆహుతులు ఇస్తాం. ఆహుతులు ఇస్తామంటే పూజిస్తాం. చెప్పకుండా చెప్తే వ్యాసుడు కాదు మనం అవుతాం. ఆయన ఏమంటున్నాడు దేవానాం పురుషాంగానాం యజ్ఞేన పురుషం యజే. దేవతలను కాదు, ఆ దేవతల పేరుతో ఉన్నటువంటి పరమాత్మ యొక్క అవయవాలను పూజిస్తున్నాం.

అంతే కదా చంద్ర సూయ వచ్చా నేత్రే ఇంద్రుడు భుజములు ఇగో మరి ఎవరు తక్షాహం తక్షాహం అంటాం స్వస్త అదేదో నాసిక ఏమో దిక్కులు ఇక్కడేమో వరుణుడు కదా? ఆత్మ అంగాని అన్యా దేవతా. చెప్తుంది వేదం. అతను పరమాత్మ. స్వామి ఆత్మ ఇతర దేవతాలు ఆయన యొక్క అవయవాలు. ఒక కాళ్ళు చేతులు ముక్కు మూతి కళ్ళు చెవులు ఎవరు? హింద్రుడు అంటే ఆయన యొక్క బాబు. పరమాత్మ బాహులు ఇంద్రుడు. దిక్కులు చెవులు. అలాగే త్వష్టాంకం నాసిక, వర్ణుడు నాలుక, చంద్ర సూర్యుడు నేత్రములు. ఇప్పుడు సూర్యాయ స్వాహా అన్నాం అనుకోండి ఏమర్థం విష్ణోహో దక్షిణ నేత్రాయ స్వాహా అన్నమాట. అన్ని అవయవాలే పరమాత్మ అవయవాలుగా ఉన్నటువంటి ఇతర దేవతలను ఆరాధిస్తున్నాము. అంటే ఏ దేవతను మనం పూజించినా నేను నేను వారి పేరు చదవనండి వీడికే ఇస్తానంటే నన్ను నవ్వుకోవాలి. అమాయకత్వం అండి. అంటే నేను దేవుణ్ణి పూజిస్తాను, ఆయన ముక్కును మాత్రం పూజిస్తాను అంటే ఏమనుకుంటావండి? నాకు ఆయన ముక్కు అంటే ఇష్టమండి, నేను ముక్కును దేవుణ్ణి పూజిస్తాను, ముక్కును పూజిస్తాను. నువ్వు ముక్కుకి ఇచ్చినా, కంటికి ఇచ్చినా, చెవికి ఇచ్చినా ముట్టేది ఎవరికి? ఆత్మకే కదా. ప్రతి ఒక ముక్కు వచ్చి తీసుకోదు, ఒక కన్ను వచ్చి తీసుకోదు. వీడే అవయవ అవయవే తీసుకోవాలి. అవయవాలకు చేసిన ఆరాధన అవయవే పొందుతాడు. కదా? మన శరీరంలో ఏ అవయవానికి మనం పూజ చేసిన సంతృప్తి కలిగించిన తృప్తి పొందేది ఎవరు? ఆత్మే. అబ్బా ఈరోజు నా నాలుకకు మంచి రుచి దొరికింది కాబట్టి నా నాలుక ఆనందమైన అంటారా? ఆనంద నాకే. ఎంత రుచి పదార్థాన్ని తిన్నా ఆనంద ఎవరికి? ఆత్మకి. అందుకే దేవానాం పురుషాంగానాం యజ్ఞేన పురుషం వ్యజ. యజ్ఞముతో పరమాత్ముని ఆరాశించు. ఎందుకు? ఏ దేవత పేరు ఆరాధించినా ఆ దేవత నందు ఆయన యొక్క అవయవాలే. కాబట్టి ఆ ఫలాన్ని నేను ఇంద్రుడిని ఆరాధిస్తాను, నేను చంద్రుడిని ఆరాధిస్తాను, నువ్వు ఏ పేరైనా పెట్టుకో నాయనా. ఆరాధించేది పరమాత్మని. అర్థమైందా ఎందుకు? జాతః వేదః.

అగ్నిహోత్రుడు పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనకు చక్కగా చెబుతున్నాడు. ఇలా ఎవరు చెప్పరు. ఎందుకంటే సకల దేవతలను అగ్నిహోత్రుని యందే ఆహుతిచ్చి మనం ఆరాధిస్తాం. కదా? మరి చివరికి ఏం చేస్తాం? పునర సూక్తేన హోషియే. మరి అది ఎందుకు మరి అంటే అవయవాలన్నీ అయిపోయినాయి ఇప్పుడు అవయవని పూజిస్తున్నాను అన్నమాట. కాబట్టి దేవతా స్వరూపము, దేవతా విభాగము, దేవతా మూలము ప్రధాన పురుషుడు. వీటిని అగ్నిహోత్రుడే మనకు స్పష్టంగా బోధిస్తున్నాడు. అందుకే ఆ స్వామికి పేరు జాతవేద. వేదములు బాగా తెలిపేవాడు, స్వరూపం బాగా తెలిపేవాడు. దేవతలంటే ఏమిటో బదులుగా బోధపరిచేవాడు అభిహోత్తుడు కాబట్టి ఆయన పేరు జాతవేద. దేవానాం పురుషాంగానాం యజ్ఞేన పురుషం యజే తథా కృతోతాద్బహి దీని తర్వాత క్రౌంచ ద్వీపం ఉంటుంది అది ద్విగుణ మళ్ళీ తన మానంతో తన లెక్కతో తనకన్నా పూర్వం ఉన్నటువంటి ద్వీపం యొక్క లెక్కతో రెండింతలుగా ఈ ద్వీపం ఉంటుంది అదేంటి క్షీరోదేనం. పాల సముద్రముతో వ్యాపించి ఉంటుంది పరితా ఉపకృతో వృతో యథా కుశద్వీపః కృతోదేన కుశద్వీపము గుశ సముద్రంతో చుట్టి ఉన్నట్టు ఈ ద్వీపము క్ష సముద్రంతో చుట్టుబడి ఉంటుంది యస్మిన్ క్షౌంత్యో నామ పర్వతరాజః ద్వీప ద్వీప నామ నిర్వర్తకః ఆస్తి ఇక్కడ ఉండే పర్వతం పేరు క్రౌంచ పర్వతం అంటే ఇది ఈ ద్వీపానికి కులగిరి ప్రధానగిరి మర్యాదగిరి సీనపర్వతం ఆస్తే యోసౌ గుహప్రహరణ ప్రహరణ ఉన్మాదిత పితంబ కుంజోపి శీరోదేనాతిత్యమానః భగవత వరుణేనభిగుప్తః విభయోబబువా ఈ క్రౌంత్య పర్వతమును ఒకప్పుడు కుమారస్వామి తన శూలముతో కొట్టాడు.

కొడితే పై శిఖర భాగం ఉంది అది బాగా గాయమై వెళ్ళిపోయి గాయపడి అవస్థ పడింది. అలా గాయపడినటువంటి దాన్ని పరమాత్మ క్షీర సముద్రంలోని పాలతోటి ఆ ట్రీట్మెంట్ చేసేసి ఆ గాయాన్ని తగ్గించాడు. ఇప్పుడు మళ్ళా ఆ కొట్టిన గాయం కనపడకుండా బ్రహ్మాండంగా అది ప్రకాశిస్తూ ఉన్నది విరాజేస్తుంది అంటున్నారు. గుహ ప్రహరణేన ఉన్మజిత నితంబ పుంజోపి. తన సానుభాగం అంటారు కింది భాగం అంటారు. ఈ సానుభాగం కొట్టబడినప్పటికీ ఎన్ని క్షీరోదేనాశిత్యమానః పారసముద్రం సలోబడుతూ భగవతా వరుణీనాభిగుప్తః దీన్ని వరుణుడు కాపాడుతున్నాడు విభయః బబువ విభయః అంటే విగత భయః భయము లేనిదైంది ఎప్పుడో కొట్టాడు వాడు మళ్ళీ కొడతాడు మళ్ళీ కొడతాడు అని ఇదేం భయపడటం లేదు ఎందుకంటే రక్షకుడిగా వరుణుడు ఉన్నాడు వలద్భయ వుకువ తత్మిన్నపి ప్రయవ్రతః గుతపృష్టః దీన్ని పరిపాలించేటువంటి రాజు ప్రియవ్రతుని పుత్రుడు గుతపృష్టః నామాధిపతిహి స్వేద్వీపే వర్షాని మళ్ళీ మామూలే సప్త విభజ్య ఏడు వర్షాలు ఏడుగురు కుమారులు ఏడుగురికి ఏడు భాగాలు ఇచ్చేసారు అందులో సిద్ధదాన్ వర్షాపం నివేశ్య స్వయం భగవాన్ భగవతః పరమ కళ్యాణేశతః ఆత్మభూతస్య హరేహే శరణారవిందం ఉపజగామా సేమ్ తమ పుత్రులకు ఆ భాగాలు ఇచ్చేసి నాయనా నేను వెళ్తున్నాను రా బాబు అని తాను పరమాత్మను ఆరాధిస్తూ ఉన్నాడు. ఉపజగామ ఆమో మధురుహః మేఘపృష్టః సుధామా ప్రాజిష్టః లోహిత వర్ణః వనస్పతి అనేటువంటివి నా ఈ ఏడుగురు భూతపృష్టుని కుమారులు. ఆయా వారి పేర్లతోటే ఆయా వర్షములు ఉన్నాయి. అక్కడ కూడా ఏడు నదులు, ఏడు కుల పర్వతాలు అలాగే ఉన్నాయి. ఇందులో ఏంటంటే శుక్రః, వర్ధమానః, భోజనః, ఉబ్బరిహినః, నందః, నందనః, సర్వతోభద్రః. ఏంటిది కుల పర్వతములు. అలాగే అభయ, అమృతవుగ, ఆర్యక, తీర్థవతి, వృత్తి రూపవతి, పవిత్రవతి, శుక్ర అనేటువంటి ఏడు నదులు. యత్ సామభ్యః

పవిత్రం అమలం ఉపయోజ్ఞానాః పురుష పురుష వృషభ ద్రవిణ దేవ సంజ్ఞా ఇక్కడ వర్ణముల పేరు నాలుగు ఒకటి పురుష రెండోది వృషభ మూడోది ద్రవిణ నాలుగోది దేవ అనేటువంటి జాతుల పేరుతో వరుష పురుషాః ఆపోమయం దేవం అపాం పూర్ణే రంజన్ లా చెప్తే ఈ దీపంలో వరుణ దేవుణ్ణి ఆరాధిస్తారు ఆపోమయం పైన అభ్యోతం అన్నాం కదా ఇక్కడ ఆపోమయం అంటే వరుణాంతర్యామినటువంటి స్వామిని ఆరాధిస్తారు ఆపః పురుష వీర్యాస్త పునంతి భూహు భువత్ స్వః ఎందుకంటే జలం అంటే ఏమిటి? మనందరం బ్రతికేది దేనితోటి? అన్నంతో కాదు అన్నంతో బలుస్తాం నీరుతోటి. అన్నం లేకుండా ఐదారు రోజులు బతకొచ్చు కట్టబడి. నీడు లేకుండా ఓ ఐదారు గంటలు. బాబాయ్ గుండె తిరగబోతూనే ఉంటుంది. కదా అందుకే మనల్ని పోషించేవి జనం అంటే మనకు వాస్తవంగా ఇచ్చేటువంటి శక్తి ఉందే అది దేనితోటి వస్తుంది జలంతోటి ఎందుకయ్యా అంటే జలమంటే ఏమిటి? పురుష వీర్యః. పరమాత్మ యొక్క శక్తే జలము. ఆయనకేం పేరు? నారాయణః నారాయణం. అది పరమాత్మకే ఆధారం అండి. స్వామి అందులో ఉంటాడు. జలమే ఉంది కదా అందుకోసమని అది పురుష వీర్యము పరమాత్మ యొక్క శక్తి ఆపహ పురుష వీర్యాస్త పునంతి భూర్భువస్సువః ఈ జలమే మూడు లోకాలను పవిత్రం చేస్తుంది తానః పునీతాం ఈ పునీత అమీవగ్ని కృచతాం ఆత్మనాభువః ఆ జలానికి ఏం పేరు అమీవగ్ని అని పేరు అంటే ఏమిటి అమీవ అంటే పాపం అమీవగ్ని పాపమును హరించిరి. నాకు అది ఏదో మాట్లాడలేదు అమీవ జాతని. అమీవ చాతని ఏమంటుంది కదా? అమీవ అంటే పాపమే. అమీవ నీ పాపమును పోగొట్టేది. ఏది? జలం.

మనం పాపాలు చేస్తే అందుకే ఇప్పుడు మర్చిపోయాం కానీ పాత రోజుల్లో పూర్ణిమాయాం అమాయాం వా ఏకాదశ్యాం తథా హరౌ నదీం గత్వా పురుషః స్నాయేత్ సర్వపాప అపనుత్తయే. ఏకాదశి నాడు కానీ పుణిమ నాడు కానీ అమావాస్య నాడు కానీ హరివాసనం కానీ అలాగే ఏదైనా స్పెషల్ డే ఇప్పుడు అందరికీ అన్ని దినాలు కదా. తల్లి దినము, తండ్రి దినము, గురువు దినము, ఈ రోజు దినము, చదువు దినము ఒకటి, ప్రేమ దినము ఒకటి, ఒకటి ప్రేమికుల దినము. అందరి దినాలే ఈ రోజు ధర్మం ఇదేమో తర్వాత మనం ప్రేమికుల దినం పెడతాం ఒకసారి తల్లి దినము, ఒకసారి తండ్రి దినము. తద్దినా భగవజం మీరు తద్దినా భగవజం అండి కదా అది ఇంత అంటే ఏమిటి అర్థం ఆ రోజు వారిని స్మరించుకోవడం కాకుండా మనము పరమాత్మ ప్రత్యేక ఒక్కొక్క తిథికి ఒక్కొక్క విషయాన్ని ఇచ్చాడు. పాడ్యమి అంటే సంవత్సరాల్లి అన్నారు కదా, అలాగే విధియ అంటే ఏమంటారు సోదరి చెల్లెలు. అక్క చెల్లెల యొక్క స్మారకార్థం ద్వితీయ యమద్వితీయ అని పేరు మన దగ్గర తక్కువ కానీ గుజరాత్ అలాగే మన నార్త్ అంతా. భగిని హస్త భోజనం అని పద్యాంగం ఇప్పటికీ రాస్తాడు. దీపావళి వెళ్ళిన అంటే కార్తీక శుద్ధ విధి అయినాడు ప్రతి అన్నలు తమ్ముళ్ళు తన తోబుట్టు ఇంట్లో అమ్మాయి ఇంట్లో పోయి భోజనం చేస్తాడు. భోజనం చేసి ఆ భోజన పాత్ర కింద ఇత్తరో పళ్ళెం ఏదో ఉంటుంది. దాని కింద లక్షో పది లక్షలో నియోగ్యాన్ని పెట్టి సొమ్ములో నగలో ఏవో పెట్టి వస్తారన్నమాట. అంటే హోటల్లో తిని బిల్లు చెల్లించినట్టుగా ఆ రోజు చెల్లెలు ఇంకా పోయి చెల్లెలు పెడితే భోజనం చేయాలి. ఆ చెల్లెలకు కానుక ఇచ్చి రావాలి. అగ్ని హస్త భోజనం. యముడు తన యమత్వాన్ని భంగం కాకుండా ఆ రోజు యమున ఇంటికి పోయి భోజనం చేసి వచ్చాడు. యమున ఎవరు? యముని చెల్లెలు కదా? అవునండి యమున. పిల్లలు ఎవరికి? అక్కడ ఆ మహానుభావుడు మన అది పేరు ఏమిటి మార్కండేయుని. మార్కండేయుని ప్రాణాన్ని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు హుంకరించి పంపించాడు.

ఆ పరమాత్ముడి యొక్క హుంకారమే వేరే వాళ్ళకు త్రిశూలం లాగా కనపడింది, కనపడి మార్కండేయుడిని చంచలుడు రక్షించాడు అని కబురు చెప్పుకుంటున్నాను. పరమ వైష్ణవుడు ఒక మార్కండి నిందులు వస్తువు నిగారి చేస్తా బాగా వస్తా అలా పరమాత్మ హుంకారంతో దారి తప్పి తెరువు తెలవక ఆకలి దెబ్బ అయ్యి కళ్ళు తిరిగి ఏ కనపడక అమాంతం పరిగెచ్చి చెల్లెలు ఇండ పడ్డాడు అంటే అర్థం ఎవర నదిలో పడ్డాడు అన్నమాట ఇది అయ్యో అన్నయ్య వచ్చారే కదా, అయ్యో రండి అన్నయ్య అని ఆయనకి ఏదో స్వాగతం అని చెప్పేసి చక్కగా కమ్మని భోజనం పెట్టి అబ్బా నా అర్ధం అంతా పోయింది, ఇలా చేశారు ఇలా చేశాం ఇలా జరిగింది నాకు స్వామికి నమస్కారం అంటే మరి ఎందుకు ఇలాంటి పనులు చేస్తావు ఆ స్వామి ఉంటే నువ్వెందుకు పోతావు? పోతావు నేను ముందు పోకు జాగ్రత్తగా ఉండు నమస్కారం చెయ్యి అని పరాశర మహర్షిని పిలిపించి అతనికి తత్వబోధ చేయిస్తుంది యముడికి. అందుకే మనకు 12 మంది జ్ఞానులలో ఒక జ్ఞాని యముడు. భగవత్ తత్వం బాగా తెలిసిన మొత్తం 12 మంది. అందులో యముడి ర్యాంకు ఫోర్త్ ర్యాంక్. అది యమునా పుణ్యం. ఇంత చక్కని జ్ఞానాన్ని, ఇంత కమ్మని భోజనాన్ని ఇచ్చావు కాబట్టి ప్రతి సంవత్సరం ఈ తిథినాడు భూలోకంలో ఎవరెవరైతే తమ పిల్లలింట్లో భోజనం చేసి ఆమెను ఖచ్చితంగా సంతోషింపజేస్తారో అలాంటి వారికి పునర్జన్మ ఉండదు అని వరవిచ్చారు. అందుకే అతిథి నాడు భగిని హస్త భోజనం. ఇట్లా విది సరే తుది తెలుసు అష్టతదియ. సరే ఇలా ప్రతి తిథికి ఓ కారణం ఉంది. తిథి పేరుతో ఆయా దేవతలను ఆరాశించడమే. చెల్లెలను, అక్కను, అన్నను, తమ్ముడిని, మామను, తల్లిని, తండ్రిని, గురువును. గురు పూర్ణిమ అంటున్నాం, మరి ఏంటి అమార్థం? పూర్వనాడు గురువును అమావాస్య నాడు పితృ దేవతను. సాంప్రదాయం ఇదే మనం పేరు మార్చాం వీళ్ళేమో అప్రాచ్యులేమో పేరు మార్చారు విధానం అదన్నమాట ఆ రీతిలో. అందుకే అపాం పూర్ణేన అంజనినాయ జంతే తా పునీత అమీవగ్ని అన్ని పాపములు పోగొట్టేవి జలములు.

ఇవే పాత రోజుల్లో పర్వజనం వచ్చిందంటే బిడ్డింపు నదిలో మునిగే ఉంది. నదిలో మునిగి నదీ స్నానం వల్ల గ్రహ బాధలు కూడా పోతాయి. నవగ్రహ బాధ. శని ఏలినాటి శని ఉంది. ఏలినాటి శని వచ్చిన తర్వాత ఒక 9 రోజులు వరుసగా 9 నదుల్లో స్నానం చేస్తే వాడిని శని బాధిస్తాడు. ఇది రామే అని కాదు. అదే తీర్థయాత్ర గథం అదే. అదో జరా తీసుకుపోయేవాళ్ళు అంటే. ఆ రోజుల్లో గ్రహాచార్యాలు, ఈ పూజలు, ఆ వ్రతాలు, ఈ వ్రతాలు ఏం లేవు. నదీ స్నానం, క్షేత్ర వాసం, స్వామి జరిగానం. అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆ గ్రహాలు వస్తే ఆయన చూసుకుంటాడు. మనకి గుజ్ర వాసం. యా అంజనాధరణ నాశ ఓ యో జరిగానమ్మ. ఏ గ్రహాన్ని పెద్ద గ్రహాన్ని ఊర్ని పట్టుకున్నాను. గ్రహా నన్ను పట్టుకుంటే నేను నిన్ను పట్టుకున్నాను సునేయ సొతి నీ ఇష్టం అని మనం పరమాత్మను పట్టుకుంటే సమస్య లేదన్నమాట. అందుకే సర్వ పాప శమనీహి ఆపహ అని పేరు. మీరంటే అన్ని పాపాలను పోగొట్టేది. పదో తిరుసయాత్రలు విశేషంగా ఉండేది. పౌరుణ వచ్చింది, ఏకాదశి వచ్చినది, సంక్రాంతి, సంక్రమణం, తితిపాతం, విష్ణు ఆధ్యాయం మనం ఇలా యోగాలు వచ్చాయంటే మొదలు కొన్ని నదిలో స్నానం చేయాలి రావాలి. అంటే తెలియకుండానే గ్రహ శాంతులు పరమ పురణ శాంతి చేశారు వాళ్ళు. ఇప్పుడు అవేం లేవు కాబట్టి ఇట్లా పూజ చేసుకోవాలి. అందుకే అక్కడ ఉంటారు అన్నీ ఆయనే ఉన్నారు. అందుకని అమీ ఆపో అమీవ చాతని మంత్రం చెప్తుంది అయ్యా వేదం. ఉందా లేదా మంత్రం చెప్పలేవు నువ్వు వేదం. ఆపో అమీవ చాతని. మరి పేరు అదే జలం అంటేనే అమీవ చాతనీ అన్నమాట. అమీవ అంటే పాపం. చాతనీ అంటే పోగొట్టేది. ఆపహ అంటే పాపమును పోగొట్టేది. జలము పాపమును పోగొట్టేది. దాన పునీతామీవగ్నీహి తృచతాం ఆత్మనాపువః జలమును తృచించే వారికి వారి పాపమంతా ఈ జలము పోగొడుతుంది అని. ఏవం పురస్తాత్ క్షీరోదాత్ఫలితః ఉపవేచితః శాకద్వీపః దాని చుట్టూ ఉండేటువంటి ఇంకో ద్వీపం పేరు శాకద్వీపము ఇది ద్వాత్ర దక్షణ లక్ష్య యోజనాయామః

32 లక్షల యోజనాల పైశాంధ్యం కాదు అది. సమాన అనేది దధిమండో దీని యొక్క దీని చుట్టు ఉండేది ఏమిటి? దధిమండోదం దధి అంటే పెరుగు. పెరుగు సముద్రం అంటే పెరుగు లాగా ఉంటుంది ఎలా ఉంటుందన్నమాట. దానివల్ల పరికః యస్మి శాకో నామ మహేరో ఇక్కడ శాకవృక్షం ఉంటుంది స్వక్షేత్ర యపదేశకో యస్య మహాసురభిగంధః దీని వాసన మహాసురభి సురభి కాదు మహాసురభి యంథః తద్దీపం అనువాసయతి క్షీరోద అంటే క్షీర దధిసముద్ర పరిమళం ఆ మొత్తం ద్వీపాన్ని వ్యాపించి ఉంటుంది ప్రత్యాభి ప్రయ్యం వ్రతః ఏవధిపతిహి నామున మేధాతిథి శాక్షద్వీపాధిపతి మేధాతిథి ఇదం విభజ్య సప్త వర్షాని పుత్ర నామాని తేటు స్వాత్మజ పురోజవ పురోజవ మనోజవ పవమాన ధూమ్రాదిక చిత్రరేప బహురూప విశ్వధార అనేటువంటి ఏ ఊరు పుత్రులకు ఈ భూమినిచ్చి తాను పరమాత్మను ఆరాధిస్తూ తపోవనానికి వెళ్ళిపోయాడు. వీటిలో వర్ష మర్యాద నది నలు సప్త ఉన్నాయి అందులో ఈశానః ఉరుశృంగః బలభద్రః శటకేశరః సహస్ర స్రోతః దేవపారః మహానతః ఏడు భగవతాలు అనగా ఆయుద్ధ ఉభయ సృష్టి అపరాజిత పంచపది సమస సృతి నిజ కృత అయినటువంటి ఏడు నదులు ఇందులో ఉన్నాయి ఈ వరుస పురుషులు కృతవ్రత సత్యవ్రత దానం వ్రత అనువ్రతలు జాతులండి. రామ అత్యర్థన దాని బదులు రుతవ్రత, సత్యవ్రత, దానవ్రత, అనువ్రత అనేటువంటి నాలుగు జాతుల పేరుతో భగవంతం వాయువాత్మకం. ఇక్కడ ఇది బల పరమాత్మ వాయు రూపంలో ఉంటారు ప్రాణాయామ విభూత రజ తమసః ఎందుకు వాయు దేవత అంటే మన శరీరంలో ఉండేటువంటి దోషాలను అలాగే మనస్సులో ఉండే దోషాన్ని కూడా పోగొట్టేది ఏది ప్రాణాయామం

క్రమాంగా ప్రాణాయామం ఆచరిస్తే మనం పద్ధతి ప్రకారము ఏ రోగాలు రావు. మనస్సు చంచలంగా ఉండదు. జితాసనః జితశ్వాస జితసంఘః జితేంద్రియః అంటారు. ప్రాణాయామం తోటి మనస్సుని చేసి ఒక కాదన ఒక్కటే గట్టిగా మనస్సు నిర్పారిస్తే ప్రాణాయామం ప్రధానం. ప్రాణాయామం అంటే ఏమిటి? వాయువే. వాయువును ఆరాశించు. కదా? అందుకే ఈ ప్రాణాయామంతో వచ్చాయి కాబట్టి ఆ ద్వీపంలోని ప్రధాన దేవత వాయు దేవత. వాయువాత్మకం ప్రాణాయామి సురజ సమతః పరమ సమాధినా యయంతి అంతఃప్రవిచ్య భూతాని యో విభర్తి ఆత్మకేతుహిహి అంతర్యామీశ్వర సాక్షాత్పాతునో యద్వసే స్ఫుటం వాయువు ఎందుకు ఆహారిస్తాది అంటే వాయువు ప్రతి ప్రాణి లోపల ప్రవేశించి కాపాడుతుంది అది ఒక్కటే ప్రతి ఒక్కటి బయట ఉంటాయి కదా నీరు కానీ మరోటి కానీ మరోటి కానీ బయట నుంచి ఇవ్వవలసిందే అంతఃప్రవేశించే కాదు లోపల ప్రవేశించేది ఒక్క వాయువే లోపలికి పోతుంది కదా అంతత్వవిష్ట శాస్తా జనానాం పరమాత్మ ప్రతి వారిలో లోపల ప్రవేశిస్తాడు ప్రతి వారిని శాసిస్తాడు. ఈ అంతర్యామి అంటే ఈయనే, అంతర్యామి భగవాన్ ఎరువులోనే ఉంటాడు, వాయు రూపంలోనే ఉంటాడు. ఎందుకు మనం బతికేది దేనితోటి? ఏమున్నా లేకుంటే బదులు లేదు కానీ ఒక్క ప్రాణం ఉంటే చాలు మేము ఏం చేస్తున్నాం ప్రాణం ఉందా ఉంటే పెట్టు ఆ స్పష్టలో ఎన్నాడైనా పెట్టు ప్రాణం పోయింది అనే దాకా పెడతారు అది పోయిందని పంపించేస్తారు అంతే అందువల్ల ఎవడు మరి న్యాయంగా ధరించేది? ప్రాణమే అతను అంతర్యాది. అతనితోటి అంగరమ మగుతున్నాడు. అందువల్ల అలాంటి వాయువును ఆరాధిస్తాను. యా విభక్తి ఆత్మ తన చిహ్నములతో అంటున్నాడు అంటే ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన, నాగ, కూర్మ, కుకర అది ఎవరు దర్ధానం చేయవున్నాయి కదా పది వాయువులు. ఈ పది వాయువుల పేరుతోటి ఈ మహానుభావుడు అందరిని ప్రవేశించి మనందరి శరీరాన్ని, మనస్సును, ఆత్మను. నిలుపుతున్నవాడు వాయువు. అందుకే ఈ మహానుభావుడిని మనం ఆరాధిద్దాము. ఏవమేవ దధిమండోదాత్ ఫలతః పుష్కరద్వీపః దీని తర్వాత పుష్కరద్వీపము తతోద్విగుణాయామః.

దాని రక్షిపు ఉండేటువంటి సమంతత ఉపకల్చితః సమానేన స్వాదూలకేర సముద్రం ఇక్కడ మంచి నీరు తీయని నీరు ఈ సముద్రం తోటి బహిరావృతః ఎస్ మీరు బృహత్ పుష్కరం జ్వలన శిఖామల కనక పత్రాయుతాజితం భగవతః కమలాసనస్య అధ్యాసనం పరికల్పితం. ఇక్కడే పద్మం. ఈ పద్మమే ప్రమ యొక్క ఆసనం. అంతే కదా? అదే పూజ అంటే పుష్కరం అంటే పద్మమే. పుష్కరం అంటే పద్మం. ఈ పద్మం అంటే ఈ పద్మమే బ్రహ్మకు నివాసము అన్నమాట అది నాసనంగా అయిపోయింది. భగవతః చమలాసనస్య అధ్యాసనం పరిగణిచితం తద్వీప మధ్యే మానసోత్తర నామ ఏక ఏవ అర్వాచీన పరః అర్వాచీన పరాచీన వర్షయోహో మర్యాదా జనః అయుతయోజనః ఉచ్చ్రాయయామః ఇక్కడ మళ్ళీ ఆ మానస బోధం అంటారు మానసోత్తరం అంటున్నాం మనం ఇది అరువాశీన అలాగే పరాశీన వెనుక ముందు ఉండేటువంటి అంటే దీనికంటే వెనక ఉన్న వర్షము వీరికంటే ముందున వర్షం ఇది అవాచన పర్వాచరం వర్షం, ఓహో ఇది మర్యాదాచరం అంటే సరిహద్దు పర్వతము ఇది అయుధ యోజనోత్సాయయామః 10,000 యోజనాల ఎత్తు వచాల్యం ఉన్నటువంటిదే ఇక్కడ నాలుగు దిక్కులలో చత్వారి పురాణి లోకపాలానం ఇంద్రాదీనాం ఈ పర్వతంలోనే నాలుగు దిక్కులలో నలుగురు లోకపాలకుల యొక్క భవనాలు ఉన్నాయి మరి షాట్ దీని పైన సూర్య సూర్యత్య మేరుం పరిభ్రమతః సంవత్సరాత్పకం చక్రం కదా శ్రీభగ రథానికి ఎన్ని చక్రాలు? ఏ చక్ర ఏ చక్ర సహత్యేకం చక్రం శ్లోకం వస్తదా ఆ సంవత్సరం ఒకడే అదే అంటున్నాడు క్రియాసిద్ధి సద్విభోతి మహతాం నోపకరణై

సామాన్యులు పని చేయాలంటే సాధనాలు కావాలి కానీ మహానుభావులు పని చేయాలంటే సంకల్పం ఒక్కడికి కాదు సాధనంతో పనిలేదు. ఎందుకయ్యా సూయ భగవానుడు గుర్తు. ఎందుకంటే ఆయన రథానికి ఒకటే చక్రం, ఆయన సారథికి కాళ్ళు లేదు కదా అలోరుడు. ఇంతవరకే తొడ దగ్గర నుంచి కింది భాగం లేదు మహానుభావుడికి. సదస్యే కంచ చెప్పా అన్నమాట అందులో. పోనీ ఆయన గుర్రాలంటే కేవలం చిరణాలు. అలా అలా తిరుగుతుంటాయి. ఏ ఆకారం లేదు వాడికి. గుర్రానికి ఆచారం అయ్యే వాళ్ళు లేవు. చక్ర రథానికి చక్రం లేదు, సారథికి మరొకటి లేదు, వెళ్ళడానికి దారి లేదు. ఏమవుతాడు ముందు? పోతే పోతే అటు లేకుంటే ఇడన్నా పోనీ. ఇలా ఏవి లేకున్నా టైం తప్పకుండా కంచనుగా వస్తాడు. పంచ్ వారిటిగా పోతున్నాడు. మరి ఆయన సాధనం ఏమున్నట్టు? సత్వం. క్రియా సిద్ధి తత్వయభోతి మహతాం నోపకరణైహి. ఉపకరణాలతో పనిలేదు సత్వం కావాలి. మనస్సు సంకల్పం ధైర్యం ఉంటే ఏమి లేకున్నా పని సాధించవచ్చు. సాధనాలు మన వెంట రావాలి కానీ మనం సాధనాల కోసం పరిగెత్తకూడదు. ఇలా. సాక్షాత్ పాతు రా అయ్యా అయిపోయిందా? ఇది ఇది కోటా ఇది నామ విభక్తి ఆత్మకేతుభి అంతర్యామిత్వ అయిపోయింది కదా తద్వీప మధ్యే ఆ ఇక్కడే 30 తద్వీపదధిపతి ప్రయ్యవ్రత అయిపోయింది అది మేరుం పరిభ్రమతః సంవత్సరాత్పకం చక్రం దేవానాం అహోరాత్రాధ్యాం పరిభ్రమతి ఇదే మనకు అహోరాత్రాత్మకం పగలు రాత్రి రూపంలో ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది పరమాత్మ రూపం చక్రం దాని పేరు సంవర్జనాత్మకం అని తద్వీపస్యాధిపతి మీరు ప్రయవ్రతః వీతిహోత్రః విభై విదియోత్రుడు నామ యతస్య ఆత్మజౌ రమణక రమణక ధాతాకి నామానౌ వర్హపతి ఇద్దరే ఉన్నారు. వీళ్ళు నియుజ్య.

రమణక ధాతకి నామానో వర్ధపతి నియుజ్య సః స్వయం పూర్వజవత్ భగవత్ కర్మ కీరః ఆవాస్తే దీన్ని తమ పుత్రులకు ఈ భాగాన్ని ఇచ్చేసి. ఇంతకుముందు అన్న అన్నల వలె వీరు కూడా పరమాత్ముని ఆరభించడానికి బయల్ చేయి వెళ్లారు. తద్వరిత పురుషాః ఆ అంతే తద్వరిత పురుషాః భగవంతం బ్రహ్మ రూపిణం. సకర్మకేన కర్మణ ఆరాధయంతి ఇదంచ ఉదాహరంతి. ఈ ద్వీపాధిపతి పుష్కరం కాబట్టి ఎవరు అధిపతి బ్రహ్మ. ఇప్పుడు ఉన్నది ఉత్తరంలో ఆరాధన బ్రహ్మే. ఇలా పురుషలాధిపతిని బ్రహ్మని ఆరాధిస్తున్నారు. యెత్త కదమయం లింగం బ్రహ్మలింగం జనోర్ఛయేత్ ఏకాంతం అద్వయం శాంతం. తత్మై భగవతే నమః పరమాత్ములు అనేటువంటి ఏకాంతం అద్వయం శాంతం. అతను ఒక్కడే ఉంటాడు రెండు రోజులు లేదు సకల ఇంద్రియ ప్రవృత్తి ఉద్వేగం అక్కడ ఉండదు భజస్సు తమస్సు తత్వం అనేటువంటివి గుణములు ఏవి అక్కడ ఉండవు కర్మమయం లింగం ఇక్కడ బ్రహ్మ లింగం అంటే. కర్మమయం లింగం మనం ఆరాధించేటువంటి కర్మలే బ్రహ్మ కదా, కర్మ బ్రహ్మోద్భవం అని చెప్తాం చూడండి ఆ రీతిలో ఇది అందుకని ఇలాంటి దాన్ని జనః అర్చయేత్ మానవుడు పూజించాలి ఏతద్ ఏకాంతం అద్వయం శాంతం తస్మై భగవతే నమః ఇలాంటి పరమాత్మకు నమస్కారమని బ్రహ్మను ఆరాధిస్తారు అన్నమాట, ఈ భాగం అయిపోయింది తర్వాత ఋషి అనేటువంటిది రేపు చెప్పుకుంటాం. శ్రీ ప్రజాభ్య పరిపాలయతాం న్యాయేన మార్గేన మహీ మహీషాః ఓం బ్రాహ్మణేత్య శుభవస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః ఇది పెద్ద అధ్యాయం అన్నమాట. రేపటిది చిన్నది. ఇక పేర్లలోకి వచ్చేసామంటే తొందరగా పోతాం వెళ్తాం. లేకపోతే విశేషాలు తెలుసుకుంటే ఎవర వర్ణనం కాకుండా అందులో విశేషం ఉంటుంది.

Mangalacharana: 'Ya vara sanjatam va hula purabhudanam sri langaryaguru putram kadagopahum bhajet. Asmad gurubhyo namah' - salutation to our acharyas (gurus). 'Alright, (we'll begin) - who should know about Jambudvipa? All the details and special features of Jambudvipa are now being described...'

Substances (dravyamulu) are equal throughout (in all living beings). The substance-nature (dravyatva) is equal in other animals too. Because: 'Idam shariram panchabhautikam' - 'This body is made of the five elements.' A body constituted by the five elements: earth (prithvi), water (apu), fire (tejas), air (vayu), space (akasha). These five...

What does that mean? In olden days, when hunting (mrigayam), if an arrow was perfectly aimed - to ensure a merely glancing strike would be fatal - they would dip the arrow-tip in certain (toxic) substances. Because of that, even the slightest touch would...

A bee (tumeda) becomes trapped by the scent (of a flower). Like this, one animal is bound by one sense-craving. We humans are very great - 'narah panchabhir-anchitasya' - a person who is afflicted by all five (senses together). He is trapped by five (sense pleasures simultaneously), not just one...

Truly the one who receives (prayers) is 'Ekah ashisham prabhuh' - Paramatma alone is the lord of all boons. 'Yo yo yam yam tanum bhaktah shraddhaya architu-michchhati' - as the Gitacharya (Krishna in the Gita) said: 'Whatever devotee wishes to worship whichever form with faith' - that (faith) is what the Lord honors.

The great soul who gives all desires - He alone accepts (worship). 'Satyam dishati ardhitam ardhito nrinam' - He who is prayed to by humans truly grants what is real. What does He truly give? Whatever is genuinely (satyam) beneficial - He gives that, not necessarily what was asked for.

'What to do? Let me think a little...' she said, and told them: 'Whatever we normally give, give a hundred times more than that.' This was done - from a small (amount) to a royal (amount) - in between, consider a little... [ASR unclear - speaker describing a generous donation story, likely a moral illustration.]

That is Paramatma's work. Paramatma does not give objects. 'Icchapidhana' - He removes the very desire (at the root). When you have no more desire, what will you ask for? 'He gives what was asked for' - thinking this, they keep asking. (The speaker distinguishes between material fulfillment and liberation from desire.)

Experience - (not knowledge alone) - we have spoken about jnana - therefore: 'I want birth in the Ajinabha lineage (vamsha).' Why? Because 'yadbhajatam' - in that varsha (cosmic region), Paramatma gives moksha (liberation) and auspiciousness to those who worship Him there...

'Yaduvapadi-pamu urvarnitah - thus we have systematically described all the divisions of the varshas of Jambudvipa. Now: atahparam prakshadinam pramanam lakshanam - beyond this, the characteristics and dimensions of (the remaining dvipas, beginning with) Plaksha, Shalmali, etc., we will describe...'

The entire Jambudvipa exists with that vastness. 'Hiranmaya ustitah - yatra agnih upaste saptajihvah' - in this (Plaksha) dvipa, Agni (fire) is worshipped. 'Yatra agni...' - wherever Agnihotru (the sacred fire god) is adored - in Rakshadviapa (Plaksha dvipa)...

'Yasam jalopa-sparshana vidhuta rajat-tamaso hamsapatanga urdhvayana satya anga sanjnasyatvaloya varna' - touching the waters of these rivers cleanses all varieties of sins. In this dvipa, the (four) varnas are named differently...

'Pratnyasya' means 'of the ancient one (puranatanasya).' 'Sanatana natakulo' - among eternal lineages - we speak of 'a great soul of that kind.' 'Vishnu rupam vyata Paramatma rupamu satyamu vrutamu' - Vishnu's form is real (satya), auspicious (vritta means shivam, kalyaanam, mangalam). Like this...

When the seventh (tooth) falls out it's no longer being eaten - for that one: keep the rest. And teeth are falling out - get new (denture) teeth. All these can be replaced - but a new purana (scripture/essence)? That goes away - [ASR unclear - speaker using a humorous metaphor about age and the irreplaceable value of spiritual knowledge.]

That (mountain) has twice the extent (vaisharyam) of the above tree. 'Samanena surodenavarutah' - what surrounds it? A 'sura' ocean (ocean of wine/alcohol). Tapas (austerity) is not needed - if we have it at home, the government gets a large (tax)... [Speaker uses a contemporary aside about alcohol being taxed, contrasting worldly enjoyment with tapas.]

We mentioned that there (in Jambudvipa) - Brahmanas, Kshatriyas, Shudras - a different name was mentioned there. Here we have: 'Shrutadhara, Viradhara, Vasundhara, Ishandhara' - these are the names given to the four (varnas in this dvipa). The names differ by dvipa.

Double that (size), surrounded equally - 'Ghritodena' means the ghee ocean (ocean of clarified butter). 'Yatha purvah Kushadvipah' - what exists here is called Kushadviapa. 'Yasmin kushastambhah devakritah' - in it there is a divine (Mount) Kusha-stambha created by the devas. Its name (indicates)...

The names of the sons of Vara (in this dvipa) - to them were given those (regions). 'Tesham varishesu mala parvatamulu nadiyu sapta sapta chakrahu' - in those regions are seven mountains and seven rivers respectively. Among them: Chaturshringa, Kapila, Chitrakuta, Devanika, Urdhvaloma, Dravina - these are the mountain names.

From whom do we learn the Veda? From whom does knowledge (jnana) come? From whom is the Veda (that produces knowledge) born? That great soul's name is 'Jataveda.' He is Agnihotra (the sacred fire). [The speaker explains that Agni (fire) is called 'Jataveda' because the Vedas arise from Him, and He is the medium through which all knowledge comes.]

'Chandra-Surya become eyes - Indrudu is the arms' - 'ego' - whatever else - 'takshaham takshaham' (I built, I built) we say. 'Svasta' - whatever the nose is - 'dikku' (directions) - whatever here - Varuna, right? 'Atma angani anya devata' - the other devas are the limbs of Paramatma. (All devas are parts/limbs of the cosmic Purusha.)

Agnihotra (the sacred fire) is now clearly describing the svarupa (true nature) of Paramatma. Nobody explains like this. Because: 'all devas - we worship by offering ahuti (oblations) into Agnihotra.' Right? Then who is being worshipped when the fire sacrifice is performed? [The speaker makes the point that all fire offerings ultimately reach Narayana.]

If hit (struck), there is a peak portion (shikhara) at the top - that got badly wounded and went away in suffering. Thus that which was wounded - Paramatma treated it with the milk from the Kshirasagara (milk-ocean) - did that treatment and healed that wound... [ASR unclear - likely describing a cosmic myth about a mountain or Mandara being struck during the churning of the ocean.]

'Pavitram amalam upayojnanah purusha vrishabha dravina deva samjna' - here the varna names are four: first Purusha, second Vrishabha, third Dravina, fourth Deva - with these names of classes (jatis) in this dvipa. [Description of the four social orders in the Shakadvipa.]

We commit sins - that is why now we have forgotten (the practice). But in the old days: 'purnimayam amayam va ekadashyam tatha harau narim gatva purushah snayeta sarva papa apanuttaye' - on Ekadashi, Purnima (full moon), or Amavasya (new moon), a person should go to a river and bathe, to remove all sins.

That Paramatma's very 'hunkara' (forceful exhalation/roar) appeared to others as a trident (trishula). Appearing (as a trident), it protected Markandeya who was shaking (frightened). That is the story being told. 'A great Vaishnava - one Markandeyudu (Markandeya)...' [The famous story of young Markandeya protected by Shiva who himself acts as an agent of Vishnu.]

In old days when a festival (parvajana) day came, they would dip (bathe) in the river. By bathing in a river (nadi snanam) even planetary afflictions (graha badhalu) are removed. The 'navagrahalu' (nine planetary afflictions). 'Shaneelanatishhani' (Saturn's period) - 'Shaneelanati' (Saturn's sub-period)...

'32 lakh yojanas of extent' - not that (outer measure). 'Samana anedidi dadhi mando' - what surrounds it? 'Dadhi mandodam' - dadhi means yogurt (curds). Yogurt ocean - it is like yogurt in consistency - [Describing the ocean of buttermilk/curd that surrounds one of the cosmic island-continents (dvipas).]

'Gradually, if pranayama (breath regulation) is practiced according to method - no diseases come. The mind does not remain agitated. Jitasanah jitashvasa jitasanghah jitendriyah - through pranayama, having controlled the mind...' [The speaker endorses the practice of pranayama for mental and physical health.]

The one that protects (it) - 'samantatah upakalpitah samanena svadulakera samudram' - surrounded equally by a sweet-water ocean. 'Bahiravritah esmiru brihat pushkaram jvala shikhama la kanaka pata...' - (at the edge) is Pushkara dvipa, adorned with golden, flame-bright (mountains).

Ordinary people need tools (sadhanalu) to do work - but great souls (mahanubhavulu) need only sankalpa (divine resolve) to do work - they need no instruments. 'Why, sir? Remember Surya Bhagavan.' Why? Because for His chariot... (Surya moves the universe by resolve alone - no horses or wheels are truly needed for a divine being.)

'Ramanaka, Dhataki namano vardha pati niyujya sa svayam purvajawat bhagavat karma kirah avaste' - He assigned these regions to His sons. Just like their elder brothers before them, they too abide performing the Lord's work - 'Paramatma karma kirah' - servants of Paramatma's cosmic work.