భీష్మ స్తవం: మరణ సమయంలో కృష్ణుని ప్రార్థన

Bhishma Stava: Praying to Krishna at Death

bhagavatam Kandadai Ramanujacharya

శరశయ్యపై పడి ఉన్న భీష్ముడు తన చివరి ప్రార్థన అయిన భీష్మ స్తవాన్ని కృష్ణుడికి సమర్పించాడు. ప్రభువు 'శరణం' - సమస్త లోకాలు తనలో కలిగిన దివ్య మంగళ స్వరూపం అని ధ్యానించాడు. భీష్ముని కవచం విశీర్ణమై (విశిర్ణ దంభ) శరీరం రక్తసిక్తమైన (క్షతజ పరిప్లుతుడు) ఘట్టం వివరంగా వర్ణించబడింది.

Bhishma, lying on his bed of arrows, offers his famous Bhishma Stava - his final prayer to Krishna. He describes the Lord as Sharman (the auspicious form containing all worlds) and meditates on Him as the one who is beyond pleasure and pain (sthira-chitta). The episode of Bhishma's armor being torn in battle (vishirna-damsha) and his body soaked in blood is vividly narrated.

← Prev Next →
Bhishma Stava: Praying to Krishna at Death Kandadai Ramanujacharya bhagavatam

గురో నిత్య మచ్ఛ పదాం బురే స్మరత్మత్యా మోహ తత్ప జరాని గురాయిని అత్మద్ గురో భగవతో స్తుతి హిందో రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే మాతా తతా యువతయ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యనః కులపతే రుకులాభిరామం శ్రీమత్వదంగి యుగళం శ్రణమాభిమూర్ధ్న భూతం సరస్య మహదాత్వయ భక్తనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రి రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ స్వరాన్ కుచమునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వృందే జగద్గురుం అతసి పుష్ప సంకాశ్యంహార నూపుర శోధితం రత్న చంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పుత్వార్థం నీర ధీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విరసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోర్ధం పునమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోహితం పరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ శేళి సంయుక్తం పీతాంబర సుశోహితం అవాప్త తులదీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శరీరికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాత్మకమిదం పుణ్యం ప్రాదరుత్సాయయ స్వతేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పర బ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నప్తారం శక్షే పౌత్ర కల్మకం పరాచరాత్మయం వందే సుచతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ శ్రయే వాసిత్యాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ దాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభి సేతుస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుకబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం పాదూల కులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం షఠగోపవహం భజే అస్మద్ గురుభ్యో నమః

భగవత్ బంధువులారా స్వనిగమం అపహాయ మత్ ప్రతిజ్ఞాం రుతమతి కర్తుమవ కృతో రథస్థః విష్ముడు కృష్ణ పరమాత్మను స్తోత్రం చెప్తున్నాడు. పరమాత్మ యొక్క భక్త వాత్సల్యానికి ప్రతీక ఈ. లోకం తన మాటను కూడా కాదని తన ప్రతిజ్ఞను కూడా తన శపథాన్ని కూడా వదులుకొని నా ప్రతిజ్ఞను నిజం చేయటానికి నా మాట మన మాటలో నా మాట దక్కిస్తా ఉంటాం నేను నా మాట దక్కించడానికి రథము నుండి కిందికి దూకి ధృత రథ చరణః రథము యొక్క చక్రం అంటాం స్వామి చక్రాయుధుడే చక్రమును చేతిలో పట్టుకొని అభ్యయాత్ చలద్గుహు అతను పరిగెత్తుకుంటూ వస్తుంటే భూమి కంపించింది అని సామాన్య అర్థం బొజ్జలోని లోకాలన్నీ కదిలి అయినటువంటిది పోతన అదే రాశారు. శోభక్తుడైన సాంప్రదాయం తెలుసు కాబట్టి బద్దలో ఉన్నటువంటి లోకాలన్నీ కదలుతూ ఉండగా గత ఉత్తరీయః చెప్పుకున్నాను నిన్న పైన ఉన్న పచ్చని పదము ద్వారా అని. అమ్మవారిని సాక్షాత్కరింపచేస్తూ పురుషకారాన్ని ముందర పెడితే అమ్మవారి ఎదురుగా ఉందనుకోండి. స్వామి సంహరించలేడు కాబట్టి నేనేం సంహరించడం లేదు. ఏదో కాస్త స్లోకమంతా చూడటానికి వచ్చి నటన చేస్తున్నానని చెప్పటానికి యతోత్తరీయః అన్న పదం వలన అమ్మవారి సాక్షాత్కారాన్ని కూడా కలిగించావు మహానుభావా నీవు నీవుగానే కాకుండా లక్ష్మీనారాయణాభ్యం నమః అని చెప్తాం కదా. లాంటి ఏదో మన పాటలో శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపద్య అంటామే. అందుకే సాంప్రదాయంగులు ఈ శ్లోకాన్ని ద్వయ మంత్రము అంటారు. ఈ ద్వయ మంత్రం శ్రీష్మాచార్యులు చెప్పినటువంటిది ద్వయ మంత్రం. ఎందుకు శ్రీమన్నారాయణ చరణౌ చరణం ప్రపద్య అని ఉంది కదా. ఇక్కడ శ్రీమన్నారాయణ ఘటోత్తరీయః అభ్యయాత్.

శ్రీమన్నారాయణ అయిపోయాడు. శరణవు అంటే దివ్య మంగళ విగ్రహం కదు. అదే శలద్గుహు. సకల లోకములు బొజ్జలో దాచుకున్నవాడు ఉంటే. విశ్వరూపుడు అని అర్థం. అలాగే చరణం ప్రపద్యే ఇందులో అభ్యయాత్ హరిరివ హంతుమిమం ఇమం హంతుం హరిరివ ఇమం హంతుం అంటే ఈ శరీరాన్ని కదా ఈ శరీరాన్ని సంహరించుటకు అంటే అర్థం ఏమిటండి ప్రకృతి సంబంధాన్ని. విడిపించడానికి అంటే రక్షణ కదా అందుకే శరణం అభ్యయాత్ ప్రపద్యే తర్వాత మొదలు స్వనిగమం అపహాయ మత్ప్రతిజ్ఞాం కృతమధికర్తుం అవకృతోరధస్తః చెప్పాను కదా. తన ప్రతిజ్ఞను కాదని మా ప్రతిజ్ఞను నెరవేర్చుటకు అంటే వాస్తవంగా మనము చేసిన చేసినా చేయబోయే చేయుచున్న అన్నీ కార్య ఎవరి కోసం? పరమాత్మకి కాదు. ఇందులో మనం ఏదైనా చేశాము అంటే మనది కాదు. మనకు కాదు అతనికే. అంటే ఏమైంది? శ్రీమతే నారాయణాయ సరిపోలేదు. ఇలా ఇది సాంప్రదాయంలో. ద్వయ మంత్రము యొక్క అర్ధ వివరణ శ్లోకము అని మహానుభావుడు ద్వయ మంత్రం సమాశ్రయనం కాని వాళ్ళు ద్వయ మంత్రం అధ్యయనం చేయడానికి వీల్లేదు కాబట్టి ఈ శ్లోకాన్ని అధ్యయనం చేసుకుంటే ద్వయ మంత్రాధ్యయన ఫలితం లభిస్తుంది అని పూర్వాచార్యుల యొక్క సాంప్రదాయం. ఇలా శీత విశిఖ హతః విశీర్ణ దంశః చదజ పరిప్లుతః ఆతతాయునో మే ప్రసభం అభిససార మద్వదార్ధం భవతు మే భగవాన్ గతిర్ముకుందః ఇప్పుడు ముకుందుడు అంటే మోక్షప్రదః ముకుం మోక్షం దదాతి ముకుం దదాతీతి ముకుందః అని అర్థం. ముకుం అంటే మోక్షం. మోచ్ఛము ప్రసాదించేటువంటి మహానుభావుడు. ఆ మహానుభావుడు మమ గతిర్భవతు నాకు రక్షకుడుగా ఉండుగాక. ఎలాంటివాడు సీత విశిఖ హతః విశీర్ణ దంశః. నాచే ప్రయోగించబడిన వాడియైన బాణములతో దెబ్బలు తిన్నవాడు, గాయపడినవాడు. ఆ గాయం ఎంతదాకా విసీర్ణ దంశః.

చీలిపోయిన కవచము దంశము అంటే కవచము. విశీర్ణ దంశః చీలిపోయినటువంటి కవచము కలిగినటువంటి వాడై క్షతజ పరిప్లుతః శరీరమంతా రక్తంతోటి తడిసిపోయింది. అలాంటి అతతాయి అంటున్నాడు స్వామి మనం చెప్పుకున్నాం కదా అతతాయి అంటే. శత్రువు అన్నమాట అంతవరకు తీసుకోవాలి. తక్కిన అర్థం ఈ స్వామి ఉండమైనాక ఏమి కుదరదు. అలాంటి శత్రువుగా ఉన్నటువంటి స్వామి అని ఈ వాక్యార్ధం. ఆతమంతాత్ తనోతి తీర్యతే త్రూయతే ఇతి అని వ్యయకర చెప్పుకుంటే సకల చరాచర జగత్తును సృష్టించేవాడు, రక్షించేవాడు, సంహరించేవాడు. ఆత తాయి అంటే మూడు సులభి సిద్ధి సంహారం ఉన్నాయే ఆ మూటిని చేసేవాడైనటువంటిది యంగ్యార్ధం. మామూలుగా శత్రువు అని మామూలుగా అంటారు. అలాంటి ఆత తాయి అయినటువంటి స్వామి ప్రథమం అభిససార మద్వదార్ధం. తన శరీరమంతా కవచం కూడా పోయి ఈ బాణములు తగిలి రక్తమంతా శ్రవిస్తూ ఉంటే అతనికే ఇంత గాయమైతే మరి అర్జునుడికి ఎంత గాయమైతుంది? ఇందులో ఇద్దరికీ గాయాలు అయ్యాయని ఆ బాధను తట్టుకోలేక కోపం వచ్చేసి మద్వదార్ధం ప్రసవం అభిససార నన్ను సంవరించడానికి చాలా వేగంగా పరిగెత్తుకొని వచ్చాడు ఈ మహానుభావుడు సహ భవతుమే భగవాన్ గటిహి. ఎవరు నన్ను చంపటానికి వచ్చాడో అలాంటి వాడే నాకు రక్షకుడు అవుతుందంట. చాలా చమత్కారమైనటువంటి ఆ వ్యతిరేక అలంకారం అంటాం. సంహరించేవాడు రక్షించలేడు. రక్షించేవాడు సంహరించడు. కానీ జగన్ నాటకంలో లోకంలో చంపుతా చంపడానికి వస్తాడు వాస్తవంగా అతనే కాపాడేవాడు. అందులో యుద్ధం చేసి బాణములతో కొట్టి గాయపరిచి నేను ఎవరిని గాయపరిచానో అతనే నన్ను కాపాడు గాక. నన్ను ఎవరు చంపటానికి వచ్చారో అతను నన్ను కాపాడు గాక. ఇవి ఎలా ఉంటాయి చూడటానికి చాలా. చిత్రంగా ఉంటాయి కానీ అద్భుతమైన స్థితి. దీన్నే మనము గీతా ప్రకారం స్థిర చిత్తుడు అని చెప్పుకుంటామే.

దుఃఖ సుఖ దుఃఖ వితరాగ ఉస్తదీహి మునిరుచ్య సేర్ స్తదీహి అంటాం స్థిర చిత్తం. దుఃఖ సుఖ సుఖ దుఃఖముల యందు నిర్వికారమైన భావం గలవాడు. దుఃఖములు వస్తే భయపడనివాడు, సుఖము వస్తే ఆనందించనివాడు అంటామే అది ఈ స్థితి. ఎదురుగా ఒకరికొకరు భీష్మ భీష్మ పితామహుడు తక ధర్మాత్ముడు. దానికంటే ముందు కుశ పరమాత్మతో పరమ భక్తుడు. ఈ భక్తుడు ఆ భగవంతుడితో యుద్ధం చేశాడు. విష్ణుడి యొక్క పాత్ర అంతా లాచిదే. మహాభారతంలో ఏ పాత్ర అయినా అర్థమవుతుంది కానీ భీష్మ పాత్ర ఏ మాత్రం అర్థం లేదు. అందులో నేటి ఆధునికమైనటువంటి అస్తవ్యస్త భావాలతో నిండి ఉన్న వాళ్ళకి ఏమీ అర్థం లేదు. పక్క కృష్ణ పరమాత్మ ఈ పక్క భక్తుడు. ఆ పక్క అర్జునుడు అంటే తన మనవడే. తన చేత బాల్యము నుండి అన్ని రకముల పోషణ చేయించుకున్నవాడు. తనకు ఉన్న 105 మందిలో వీరభిమాన పత్రుడు అర్జునుడు. విష్ణుడికి కానీ ద్రోణుడికి కానీ చమత్సారం ఏంటంటే రాజ్య పరిపాలన రాజధర్మ రక్షణ చేయవలసిన వాడు ధర్మరాజు. మొత్తం కావులను సంహరించవలసిన వాడు భీముడు. కానీ అందరికీ ప్రేమ మాత్రం అజీర్ణింది. ఏమిటి కారణం అంటే నూరు మందిని చంపటం గొప్ప కాదు. దుర్యోధన సంహరించడం పెద్ద విశేషం కాదు. ఎప్పుడంటే వారి చుట్టూ కవచం ఉంది. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య ఇదంతా మహారథులు. అతిరథులు, మహారథులు. మహారథులు అంటే ఏమిటి? మూడు లోకాలను కూడా ఒక్క సంకల్పంతోటే అలా ఆపగల మహానుభావుడు. మరి అలాంటి వారు వీళ్ళ కవచం. వీళ్ళను ఓడించకుండా దుర్యోధనాదులను ఎవ్వరు ఏమీ చేయలేదు. ఒక్క సైనవుల అడ్డు పడితేనే ఎవరూ ఏం చేయలేకపోయారు. అందువల్ల ప్రధానమైన అవరోధం ఎవరో వాళ్ళ కోసం అర్జునుడు తయారు చేయబడ్డాడు.

అంటే అందరి డ్యూటీ అన్నమాట. విశ్వద్రోణాదులు నీ వంతు, దుర్యోధనాదులు నీ వంతు, సెలియాదులు నీ వంతు, శకుని ఇగో నీ వంతు. ఐదుగురు ఐదుగురికి ఐదుగురు పంచుకున్నారు. ఎవ్వరి డ్యూటీ వాళ్ళు వర్క్ ఏజ్ అలాట్ అంటాం కదా అలాట్ చేస్తాం చూడండి. అలా వర్క్ మీకు అలాట్ చేయబడింది. మీ మీ వర్క్ మీరు సక్రమంగా చేసుకోండి. ఇందులో ఏది కష్ట సాధ్యమైన పని? భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య ఇలాంటి వాళ్ళు ఉన్నారే మహారుభావులు. వీళ్ళను ఓడించడానికి అసలు వాళ్ళతో యుద్ధం చేయడం కష్టం. నిలవలేం. అలాంటి వాళ్ళని ఎదుర్కొని. వాళ్ళను వాళ్ళ అభిప్రాయం తోటి, వాళ్ళ సమ్మతి తోటి, వాళ్ళ ప్రేమ తోటి దూరంగా జరిపి సంహారం చేయాలి కాబట్టి ఆ పాత్ర అజ్జనులు. అలాంటి అర్జునుడికి అందుకే అలాంటి అర్జునుడికి సారధి కృష్ణ పరమాత్మ. అతను మనువడు ఇతను పరమాత్మ. వాళ్ళిద్దరూ ఎదురుగా ఉన్నారు యుద్ధం చేయడానికి. యుద్ధం చేయాలి కాబట్టి బాణాలతో కొట్టవలసింది ఎక్కడ కుర్చీ ఉన్నాడా భగవంతుడు ఉన్నాడా ఇంకోడు ఉన్నాడా ఆ విచారం అనవసరం యుద్ధం ఉదిరించి వచ్చాడంటే వాడు ప్రతిరతి తాను రథి యుద్ధం చేయాలి బాణాలతో కొట్టాలి. అయ్యో మా స్వామికి గాయం అవుతుందే అని ఈయనే బాధపడతాడు, అయ్యో నాకు గాయపడుతున్నాడే అని ఆయన బాధపడతాడు. అంటే ఒకే సమయంలో విభిన్నమైనటువంటి 3 4 రకాల మనస్తత్వాలు, ఏ మనస్తత్వము కూడా వికృతిని కలిగించకూడదు, స్వభావానికి మార్పు రానియ్యకూడదు. అయ్యో ఎదురుగా స్వామి ఉన్నాడు. ఎలా కొడతాను అన్నాడు అనుకోండి భీష్ముడు సేనాధి పరిచయం చేయలేదు. పాతకాయ ఎదురుగా ఉన్నాడు ఇలా కొడతాను అంటే అర్జునుడు యుద్ధము చేయలేదు. అయ్యో నా భక్తుడు మరి నేను రథం నడుపుతాను అంటే రథము నడవదు. అంటే ఏ పోర్షన్ ఆ పోర్షన్ వేరు. దేనికి చెలించకూడదు. ఎందుకంటే ఈ భీష్ముడుగా ఉన్నవాడు కానీ, ఈ కృష్ణుడుగా ఉన్నవాడు కానీ, అర్జునుడుగా ఉన్నవాడు కానీ శరీర మాత్ర సంభాస్యః. నాతో ఆత్మ తథా విధః మును చెప్తాడు శాంతి పరువు. ఈ ఆకారంతో వాడు వాడు కానీ న్యాయంగా పరమాత్మ సారూప్యంలో ఆత్మ సారూప్యంలో ఎవరూ శత్రువు కాదు ఎవరూ మిత్యుడు. పరమాత్మను ఇప్పుడు భీష్ముడు జీవాత్మ స్తోత్రం చేస్తున్నాడు. భీష్ముడు కృష్ణుడిని బాణంతో కొక్కాడు.

మరి ఆ తేడాను ఆ సూక్ష్మమైనటువంటి విభేదాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మన కథాభాగం బాగా అర్థమవుతుంది. దేవుడు కన్ఫ్యూజ్ అయిపోతాడు కొట్టడం ఏంటండీ, యుద్ధం చేయడం ఏంటి, మళ్ళీ ప్రార్థించడం ఏంటి అందులో కావాలా మాట చెప్పాడు. నా బాణములతో కవచము కూడా చీలిపోయి బాణములు తగిలి శరీరము గాయపడి సక్తంతో ఒళ్ళంతా తడిసి ఉన్నత పరమాత్మ. మమ విశికహతః విశీర్ణదంశః చతజపరిపృతః ఆతతాయినోమే ప్రథవం అభిససార మద్వదార్ధం. తగు తగు వరకెవరైతే అభిససార ముందరికి పరిగెత్తుకొని వచ్చాడు సభోతుమే భగవాన్ గతిర్ముకుందః అతను మీది గురికి వచ్చి సంప్తే మరి ఆనందం ఎందుకంటే ఆయన ముకుంద మోచ్ఛం ఇచ్చేవాడు. వేరే వాడి తప్పితే ఇబ్బంది కానీ ఆయన చెప్పి బాధేముంది హాయిగా మోష్టం వచ్చింది అలాంటి స్వామి నాకు రక్షకుడు కావాలి మే ముకుంద విజయరథ కుటుంబ ఆత్పతోత్రే ధృతహయ లక్ష్మిని తస్త్రియేక్షణీయే భగవతి రచరస్తు మే ముమూర్షో యమిగ నిరీక్ష హతాగతాః స్వరూపం. నా మనస్సు కూడా ఆ పరమాత్మ యందే లగ్నమై ఉండాలి. నా బుద్ధి అతని యందే నిలిచి ఉండాలి. ఎలాంటి ఆకారంలో పరమాత్మ యందు మనం ఏం చూడలేం. పరమాత్మ ఎందుకు ధ్యానం ఎలా పెడతాం? పరమాత్మ మనము ధ్యానం నిలపటానికే మనం స్తోత్రం చేయటానికే మనం చూడటానికే మనం వినటానికే ఇలాంటి ఆకారాన్ని స్వరూపాన్ని. ధరించి వచ్చాడు. స్వరూపాన్ని ధరించి వచ్చిన స్వామిలో భక్త వాత్సల్యం ఏ ఆకారంలో ఎక్కువ తొడిపిసలాడిందో దాని యందు నా మనస్సు నెరుజుగాక అంటున్నాడు. ఈయనకు కావలసింది ఏమిటంటే పరమాత్మ యొక్క భక్త వాత్సల్య పరాకాష్ట విజయ సారథిత్వం కదా. యుద్ధంలో సారథి అంటే కేవలం పదంలో కూర్చున్నటువంటి వాడు. ఆరతికి పుడి రేపిడమే పోవాలని ఎలా చెప్తాడు? చేతులు కాళ్ళు చేతులు ఖాళీ ఉండవు. నోరు ఖాళీ ఉండదు. ఖాళీ బొటన వేలుతో.

ఏ వైపు పోవాలంటే కుడి వైపు పోవాలంటే కుడి కాలి బొటన వేలును అతని భుజం మీద కొడతాడు. ఇలా తాకిస్తాడు. ఎడమ వైపు పోవాలంటే ఎడమ కాలి బొటన వేలును తాకిస్తాడు. కాబట్టి ఏ భుజమును ఏ కాలు బొడనవేరు తాకితే ఆ వైపు పోవాలి. యుద్ధంలో మామూలు సారధ్యంలో అవసరం లేదు రైట్ సైడ్ అని చెప్పొచ్చు. యుద్ధంలో నోరేమో శత్రువును నిందిస్తుంటుంది. చేతులేమో బాణాలు అస్తశస్త విరుస్తూ ఉంటుంది. మరి ఖాళీగా ఉన్నాయి పాదాలే. అంటే అలాంటి కృత్యమునకు కూడా ఆ కృత్యమును కూడా గర్వంగా తీసుకున్నవాడు. నే సారథినై చరించు అన్నాడు. నాకున్న పేర్లలో పార్థ సారథి నామమే నాకు చాలా ఇష్టము అన్నాడు. అంటే ఇంతకంటే భక్త వాత్సల్యాన్ని చెప్పేటువంటి ఆకారం లేదు. అందుకే అలాంటి ఆకారాన్ని వర్ణిస్తున్నాడు. సార చేసే పని ఏమిటంటే ధృత. విజయరథ కుటుంబ ఆత్పతోత్రే ధృత హయ రశ్మిని అదే అన్నమాట. ఎలాంటి వాడు ఇతను విజయరథ కుటుంబిని. విజయరథం ఇతని కుటుంబం అంట. నువ్వు అంటే పోషకం రక్షయం. రక్షించబడే అని అర్థం. తన చేత రక్షించబడేటువంటి అర్జునుని యొక్క రథమును. రక్షించేటువంటి మహానుభావుడు. రెండోది ఆస్తతోత్రే చేతిలో స్తోత్రం అంటే కొరడ. సారథికి ఏముండాలి? ఒక చేతిలో కొరడ ఉంటుంది, మరో చేతిలో ధృత హయరశ్మిని గుర్రపు పద్గములు ఉంటాయి. ఒక చేతిలో పగ్గాలు పట్టుకున్నాడు, ఇంకో చేతిలో కొరడా పట్టుకున్నాడు. అలాగే ఆత్మతో తే తస్త్రియా ఈక్షణీయే. ఒక చేతిలో కొరడ ఒక చేతిలో పగ్గములు పట్టుకొని రథమును నడపటానికి సిద్ధమైన పరమాత్మ యొక్క దివ్యమైన శోభనే. చూస్తున్నా కొద్ది చూడాలనిపిస్తుందట. తత్ స్త్రీయా ఈక్షణీయే ఆ శోభతో ఏ శోభ అంటే ధృతహయ రష్మిని. చేతిలో పగ్గాలు పట్టుకొని, చేతిలో కొరడా పట్టుకొని పదం మీద కూర్చుంటే ఆహా మహానుభావా నువ్వేం బాగుంటావు నీ పోజే బాగుంది అంటుంది. తత్ స్త్రీయా ఈర్ఛ నీయే.

అలాంటి దివ్యమైనటువంటి శోభతో చూడదగి ఉన్నటువంటి భగవతి రతిరస్తుమే ముమూర్షోహో అలాంటి పరమాత్మ యందు నాకు మే రతిహి అస్తు నాకు కోరిక భక్తి ప్రీతి ఇవి కలగని ఎలా ఎలా అంటే నాకు ముమూర్షో ముమూర్షో మరణించబోవుచున్న మరణించాలనుకుంటున్న ఇక్కడ మర్తు విచ్ఛ. మరణించబోతున్నా కాదు, మరణాన్ని కోరుతున్నా అని చెప్పుకున్నాం కదా భీష్ముడు స్వచ్ఛంద మరణం ఉన్నవాడు. అనుకున్నప్పుడు మరణించేవాడు కాబట్టి మరణించబోతున్నా కాదు, మరణించ కోరుతున్నా. ముమూర్షో మరణించ కోరుచున్నటువంటి యమిహ నిరీక్ష్య హతా గతాః సరూపం. చనిపోవాలనుకుంటున్న నీకు ఆ రూపం ఎందుకయ్యా? అంటే కృష్ణ పరమాత్మ అర్జునునికి సారధిగా ఉంటానని ఎందుకన్నాడో అందుకట. ఎందుకన్నాడు? ఇదివరకే చాలా అవసరపడ్డాను. ఏమిటి అప్పుడెప్పుడో చనిపాడు కొందరు. కాయ ఏమన్నా వీళ్ళందరూ మహానుభవం. వీళ్ళందరినీ చంపితే పరమాత్మకు వాళ్లకు ఉన్నటువంటి ఒప్పందానికి అనుకూలంగా వాళ్ళు మళ్ళీ మళ్ళీ మళ్ళీ పుట్టారు. పరమాత్మతో చస్తే పుట్టకూడదు. పరమాత్మ దృష్టి పడితే పుట్టకూడదు. పరమాత్మను చూచినా పుట్టకూడదు. కానీ మళ్ళీ పుడతామని వరం తీసుకొని వచ్చిన వాళ్ళు కాబట్టి. స్వామి సంహరించా స్వామి సంహరించా పడ్డా మళ్ళా మళ్ళీ పుట్టారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఇంకోసారి పుడతా ఉంటారు అనుకోండి మళ్ళీ ఎవరు రావాలి ఇంకోసారి? ఆ ఓపిక లేదు. ఇప్పుడే నన్ను చూడండి మీలో నేను చూస్తాను మళ్ళీ మీరు రాకండి అని తన దృష్టి తోటి తన మీది దృష్టి తోటి. మొత్తం యుద్ధం జరిగిన సైన్యానంతటికి సారూప్యాన్ని ఇచ్చాడు. యమిహ నిరీక్ష్య గత స్వరూపతాం. ఏ మహానుభావుడిని చూచి అందరూ సారూప్య మోక్షమును పొందారో అలాంటి పరమాత్మ యందు నాకు ప్రీతి కలుగుగాక. ఏ మహానుభావుణ్ణి చూచి చనిపోయిన వారందరూ పరమాత్మ యొక్క సారూప్యాన్ని పొందారో అలాంటి పరమాత్మ యందు మరణించబోయే నాకు ప్రీతి కలుగ్గాక. అంటే నేను కూడా మళ్ళీ పుట్టకుండా ఉందును గాక.

నాకు మోక్షం లభించాలి. పరమాత్మ యొక్క సారూప్య మోక్షం లభించాలి. మొత్తం వేదాంత ప్రతిభరించే విశిష్టమైనటువంటి స్తుతి చెప్పుకున్నాం కదా కుంతి స్తుతి, భీష్మ స్తుతి, హరీంద్ర స్తుతి, ప్రహ్లాద స్తుతి. ఇవన్నీ అర్ధమైన స్తోత్రాలు. వాటిని మనం ఎంత జాగ్రత్తగా విని అర్థం చేసుకొని అవకాశం ఉన్నప్పుడల్లా అనుసంధానం చేసుకుంటే ఒక్కొక్క పదమే ఒక్కొక్క వినూత్మమైనటువంటి అనుభూతిని ప్రసాదిస్తుంది. పరమాత్మను చూచి మరణించినందువల పరమాత్మ సారూప్యాన్ని పొందారు చాలామంది అని ఆ పరమాత్మ యందు నాకు చనిపోబోయే నాకు ప్రీతి కలగాలని కోరుకుంటున్నాను. ఇది ప్రతివాళ్ళు అనుసంధానం చేసుకోవలసిన శ్లోకం. ఎందువల్ల? జాతక్య మరణం ధృవం కదా. పుట్టిన తర్వాత ఈ వాడు ఇవాళో రేపో మరునాడో వందేళ్లకో యాభై ఏళ్లకో మరణించడం తప్పదు. ఆ మరణించే ముందు అయ్యో నేను అప్పుడే మరణిస్తే నా భార్య ఏమవుతుందో, నా పిల్లలు ఏమవుతారో, నా ఇల్లు ఏమవుతుందో, నేను సంపాదించిన ఆస్తి ఏమవుతుందో, నాకు ఇచ్చే వాళ్ళందరూ ఇస్తారో లేదో డబ్బులు. పిల్లల గతి ఏమిటో అనుకుంటూ చస్తే మళ్ళీ పుట్టాలి మళ్ళీ నరకానికి పోవాలి. కనీసం ఆ చనిపోబోయే ముందైనా ఏడాదో ఆరు నెలలో మూడు నెలలో రెండు నెలలో నెల రోజులో పరమాత్మను ధ్యానం చేసుకుంటూ ఉన్నామనుకోండి అంటే పోయామనుకోండి. ఇక మళ్ళీ ఏ అనుబంధం ఉండదు. మనం దేన్ని ధ్యానం చేస్తే చెప్పాం కదా. చనిపోబోయే ముందు దేన్ని ధ్యానం చేస్తే ఆ రూపాన్ని పొందుతాం అని శాస్త్రం. మరి వాన్ని ధ్యానం చేద్దాం. ఆ రూపాన్ని పొందుతాం సమస్య లేదు కదా అదే సారూప్యం. స్వరూపం లలిత గతి విలాస వల్గుహాస ప్రణయ నిరీక్షణ కల్పితోరుమానాః కృతమనుకృత వచ్చ ఉన్మదాంధాః ప్రకృతి మగాన్కిల యస్య గోపవధ్వః ఇంకో పరమ భక్తులు ఎవరు పరమాత్మకు అంటే గోపికలు. కదా? గోపికలు ఎంత మహానుభావులండి? సాక్షాత్తు ఉద్ధవుడంతటి మహా ముందు దశస్వందలు వస్తుంది. ఉద్ధవుడంతటి మహానుభావు ఉద్ధవుడు అంటే. స్వామి కంటే ఏ కొంచెము తక్కువ కానివాడు. మత్తః అణ్వపి నన్యూనః ఉద్ధవ అన్నాడు. స్వామి చెప్పాడు ఇప్పుడే చెప్పాడు. ఏ కొంచెం కూడా నాకంటే తక్కువ కాదు.

అలాంటి ఉద్ధవుడు రేపలేకు వెళ్లి గోపికల ప్రవృత్తిని నడవడిని భావ ఉద్వేగాన్ని చూచి ఏమన్నాడు వందే నందవ్రజ స్త్రీనాం పాదరేణుం అభీక్షణచ యాసాం హరిగతోద్గీతం పునాతి భువనత్రయం ఏ మహానుభావుల హరికథా గానము మూడు లోకములను పావనం చేస్తుందో అలాంటి గోపికల పాదధూళికి నా నమస్కారం. ఉద్ధవుడు గోపికల పాదధూళికి నమస్కారం చేశాడు అంతేకాదు ఆసావహం చరణరేణు దుషాం కదాస్యాం నందవ్రజే విపిన ముద్గు సమూహ పుంజీ అంటారు. అనవసరంగా అక్కడే పుట్టాను. అక్కడే ఉన్నాను కానీ ఈ గోపికలు తిరుగాడి వీరి పాదం ప్రసరించేటువంటి భూమిలో ఓ చిన్న గడ్డి పరకగా పుట్టాలనుకుంటున్నాను అన్నారు. ఆ పరక మీద పాదం పడ్డదనుకోండి మళ్ళీ ఇంకా జన్మ అంటూ లేదు. అది ఉద్ధవుని కోరి. ఇక సాక్షాత్తు బ్రహ్మ అయితే అహో భాగ్యం అహో భాగ్యం నందగోప వ్రజౌకసాం యన్ మిత్రం పరమానందం. పరమం బ్రహ్మ కేవలం పరమానంద స్వరూపుడు కేవలం పరబ్రహ్మ ఉన్నటువంటి స్వామి ఏ మహానుభావులకు మిత్రుడో అలాంటి వేపల్లవాసుల జన్మే జన్మ వాళ్ళ భాగ్యమే భాగ్యం. ఇలా బ్రహ్మ రుద్రేంద్రాదుల చేత కూడా కొనియాడబడి ప్రభావం కలవాళ్ళు గోపికలు. ఈ గోపికలు తాము ఉన్నంత కాలం ఎవరిని స్మరించారు? కృష్ణుడిని. కృష్ణుడిని అంటే కృష్ణ పరమాత్మనే కాదు. లలిత గతి విలాస వల్గు హాస ప్రణయ నిరీక్షణ కల్పిత ఉరుమానాః కృతం అనుకృత వచ్చాః కృష్ణ పరమాత్మ ఏమి చేస్తే అదన్నీ వాళ్ళు చేశారు. అతను పూతన్ను చంపాడు, వీళ్ళు పూతన్ను చంపారు. అతను శకటాదురుని చంపారు, వీళ్ళు చంపారు. చెప్పాం కదా కాస్త కీడలో. స్వామి అంతర్ధానం అయితే పరమాత్మ వియోగాన్ని తట్టుకోలేక అతన్నే తలుచుకుంటూ అతని చేష్టలన్నిటినీ అనుకరించారు. కృతమనుకృతవత్య. ఇది చాలా చమత్సారమైన శ్లోకం.

అతన్ని తమను అనుసరించేలా చేతామని ప్రయత్నించి చేతగాక తాము అతన్ని అనుసరించారు అంటున్నారు. అసలు రహస్యం ఏమిటంటే. కృష్ణ పరమాత్మే తమ సౌందర్యము, యవ్వనము, విలాసము, హావములు ఇవన్నీ ఉంటాయి కదా. ఇలాంటి సకల శృంగార భావములతో లొంగదీసుకొని తమ వెంట అతన్ని పడేలా చేసి తమను అతను అనుకరిస్తాడేమో అని ప్రయత్నించాడు. కుదరలేదు. ఇక వేరే గతి లేదని వీళ్లే అతన్ని అనుసరించారు. అందుకే లలిత, గతి, విలాస, వల్గుహాస, ప్రణయ నిరీక్షణ, కల్పిత ఉరుమానా ఇలాంటి వాటితో అత్యధికమైన అత్యున్నతమైన గౌరవాన్ని పొందిన వాళ్ళు అంటే వయ్యారమైనటువంటి నడక, విలాసము అలాగే చక్కని చిరునవ్వు, ప్రేమ చూపులు ఇలాంటి కల్పిత ఇలాంటి వాటితో మేము చాలా గొప్పవాళ్ళము కృష్ణుడు నన్నే చూస్తున్నాడు. అని చెప్తాం కదా కృష్ణుడు నన్ను చూచే నవ్వాడు, కృష్ణుడు నన్నే పిలిచాడు, కృష్ణుడు నా కోసమే కనసన్న చేశాడు అని చెప్పుకొని ఈయన అంటే కృష్ణుడికి చాలా ప్రేమ అతనే నా దగ్గరికి వస్తాడులే నేను పోయేది ఏమిటి అని తమలో తాము. అల్పిత ఉరుమానః చాలా అభిమానాన్ని పెంచుకున్నారు. ఆ పెంచుకున్న అభిమానం పని చేయలేదు, ఫెయిల్ అయింది. ఏం చేయాలి? కృత మనుకృత వత్య. పరమాత్మ అంతర్ధానం అయితే మళ్ళీ వాటిని తాము అనుసరించి ఎలా ఉన్మద అందా ఉన్మస్తకమైనటువంటి మదము అన్నమాట అంటే పరమాత్మ యొక్క సమాగమం లేకుండా పరమాత్మను చూడకుండా పరమాత్మ నవ్వును చూడకుండా పరమాత్మ ఆత్మతో మాట్లాడకుండా బ్రతకలేము అని ఆ ఉన్మస్తకమైనటువంటి ఆనందం ఉందే అది దానితోటి గుడ్డి వాళ్ళు అయ్యారు. ఈ రాత్రి తర భాగవతంలో బ్రాహ్మీ ముహూర్తం సమయమైన తరువాత కూడా కృష్ణుడిని వెతుక్కుంటే తిరుగుతున్నారు. అంటే ఏమిటి బ్రాహ్మీ సమయం అయింది అంటే యమునా నదికి అందరూ వచ్చేస్తుంటారు స్నానాలు సంధ్యావందనాలు అనుష్టానాలు గృహకృత్యాలు అందరూ ఉంటారు. ఇంకా బ్రాహ్మీ ముహూర్తం వేళలో కూడా భార్యాభర్తలు ఏకాంతంగా ఉండేటువంటి పరిక్రియ పరిపాటి ద్వాపర యుగంలో లేదు కదా. అందుకోసం బ్రాహ్మీ ముహూర్తం వచ్చిన తరువాత కూడా గోపికలు వెతుకుతున్నారు అంటే కృష్ణుని ప్రేమలో ఎంత పిచ్చివారయ్యారో తెలియలేదా?

అన్నాడు సుఖయోగి పరిషిత్తు. అందుకే వాళ్ళకి మోక్షం వచ్చిందంట. దేశమును కానీ, కాలమును కానీ, వ్యక్తిని కానీ, సమాజాన్ని కానీ కృష్ణుడు తప్ప మరేదీ గుర్తులేదు. ఇంకేం ధ్యాస లేదు. దాన్నే ఉన్మదాంత. ఉన్మస్తకమైనటువంటి మదము చేత గుడ్డివారయ్యారు. అలాంటి వాళ్ళు ప్రకృతి మగన్కిల యత్య. యత్య ప్రకృతి మాగన్ అంటే ఏ పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందారు అంటే మోక్షాన్ని పొందారు. ప్రకృతి అంటే స్వభావం. ఏ స్వభావము? పరమాత్మ యొక్క స్వభావం అంటే పరమాత్మ యొక్క సారూప్యం. ఏ పరమాత్మను అనుసరించి, ఏ పరమాత్మను అనుకరించి, ఏ పరమాత్మను ధ్యానించి, ఏ పరమాత్మ యందు అభిమానాన్ని పెంచుకొని, ఏ పరమాత్మ కోసం తమ సకల విలాస హావభావాది సకల శోభలను అర్పించి. అతనితో అలాంటి వాటిని మరలా పొంది కాసేపు అభిమానించి అభిమానాన్ని వదిలిపెట్టి అనుకరించి పరమాత్మను చేరిన గోపికలు ఉన్నారే ఎవరి వల్ల దీన్ని పొందారో అలాంటి పరమాత్మ యందు నాకు భక్తి నిలుచుగాక అంటే ఏమి తెలియని గోపికలకే మోక్షమిచ్చినవాడు శ్రీ స్త్రీలు అందులో యువతులు అందులో గృహిణులు అలాంటి వాళ్ళకి కూడా ఎదురుగా ఉన్న పుణ్యానికి మోక్షమిచ్చినప్పుడు నాకు ఇవ్వడా అండి. తప్పకుండా ఇక్కడే ఉంటాడని చెప్పి గోపవధ్వః మునిగన దృపవర్య సంకులేంతస్తదసి యుధిష్ఠిర రాజసూయ ఏషాం అర్హనం ఉపపేద ఈక్షణీయ మమ ఋషిగోచర ఏష ఆవిరాత్మా రెండో భాగం రాజసూయ యాగంలో ఏ మహానుభావుడు అగ్రపూజను పొందాడో అంటే భీష్ముడు తన జీవితంలో మరిచిపోని ఘట్టాలు. ఎందువల్ల అంటే తన సూచనను తన అంగీకరించాడు. అసూయం చేసినప్పుడు యజ్ఞం అయిపోయిన తర్వాత ఎవరో ఒక మహానుభావుడు అక్కడ పోయి చేయాలి. ఎవరికి చేయాలి? సహజంగా అడిగాడు భీష్ముడిని ధర్మరాజు. ధర్మరాజు ధర్మగురు భీష్ముడే కదా. నా తతగారు మరి ఎవరికి చేయమంటారు పితామహ. సందేహం ఎందుకయ్యా స్వామి వచ్చాడు కదా. దగ్గర ఉండి మొత్తం ఎవరు జరిపారో యజ్ఞమును ఆయనే మహానుభవుడు. అతనికి చేయటమే న్యాయం.

ఇతను చెప్పగానే ధర్మరాజు అందరూ ఆమోదించారు, ఆహ్వానించాడు. ఆహ్వానించిన వెంటనే స్వామి అంగీకరించాడు. ఇప్పుడు చెప్తే నేను పోతానా, నాకేం పని అంటే ఏం చేస్తాం మనం? నా సూచనను కూడా తిరస్కరించకుండా ఆమోదించాడు. ఎందుకు? భీష్ముడు ఎందుకు చేశాడో తెలుసు స్వామికి. ఎందురా? మొదలే చెప్పారు మనకు. ధమరాజు యొక్క రాజసూయం ప్రారంభం కాకముందే నారదుడు వచ్చి శిశుపాలుడి దుష్కృత్యాలన్నీ చెప్పి. ఇలా చేస్తున్నాడు శిశుపరుడు. ఇంకా మనం ఊరుకుంటే మీరు ఊరుకుంటే లోకపీడ తప్పదు. అతన్ని సంహరించాలి అని చెప్పాడు. నారదుడు ఆ మాట చెబుతున్న సమయంలోనే ఒక రాజు చాలామంది రాజులకు దూతగా ఒక మహారాజు వచ్చాడు. స్వామి జరాసంధుడు. ఇన్ని వేల మంది 24 వేల మంది రాజులను అతను బంధించాడు. మరి వారిని విడిపించాలి వారు బాగా తట్టుకోలేకపోతున్నారు జరాసంధుడిని సన్హరించాలి అని ఆ దూత చెప్పాడు. అది చెప్పిన తర్వాత నారదుడే స్వామి స్వామి జ్ఞాపకం వచ్చింది. నమరాజు అడిగాడు రాయశ్రీ యాగం చేస్తాడట. మీ ఆధ్వర్యంలో జరగాలని ఆహ్వానించాడు అని చెప్పాడు. ఏం చేయాలి ఇప్పుడు? అయసూయానికి పోవాలా? జరాసంధుడిని సంహరించాలా? శిశుపాలుడిని సంహరించాలా? ఒకే గటి పనులు చేయలేం కదా? ఎలా మరి? జ్ఞాతసారోపి ఖల్వేకః సందిగ్ధే కార్యవస్తుని కృష్ణుడు అంటాడు సభ ఏర్పాటు చేసి ఉద్ధవుడు బలరాముడు అక్రూరుడు కొన్ని మంత్రులందరిని ఏర్పాటు చేసి కూర్చోబెట్టి. ఎంత తెలిసిన వాడైనా ఇలాంటి పని వచ్చినప్పుడు కాస్త తరపరాహించడం మామూలు. ఇందులో మంత్రుల తరహా తీసుకొని ముందరికి పోవడం మంచిది. మరి ఏం చేద్దాం అంటారు? బలరాముడేమో శిశుపాలుని చంపుదాం మొదలు పోయి మన సంగతి చూద్దాం అంటాడు. మరి కొందరు రోజు చెప్పుకుంటారు. చివరికి ఉద్దోవుడి మాట వచ్చింది. స్వామి మీరు ఎక్కడికి పోవద్దు రాయసూయ ధర్మరాజు దగ్గరికి పోండి.

అదేమిటయ్యా? రాజసూయం చేయాలంటే మరి రాజానః సూయంతే అత్ర కదా? మొత్తం దిగ్విజయం చేయొద్దు, అందరినీ జయించాలి. అందరిలో వీడు ఉంటాడు జోరాలందరూ కూడా. ఆపనైపోతుంది. ఎలాగో రాజసూయంలో జరిగేటువంటి కార్యక్రమానికి దగ్గర బంతి శిశుపాలుడు వస్తాడు. మంచివాళ్ళు సహాయం చేయకుండా ఎలా ఊరుకోరో చెడ్డవాళ్ళు విఘ్న విఘ్న వాళ్ళు ఊరుకోరు. మరి వాళ్ళు చేస్తారు. ఇక్కడ యజ్ఞంలో వాడేదో చేస్తాడు. మీకేదో కోపం కూడా వచ్చేస్తుంది వానికా సంహరిస్తారు అన్ని పనులు మూడు పనులు హాయిగా అవుతాయి. అమాంతం యజ్ఞానికి పోదాము. ఉద్ధవుని అందుకే ఉద్ధవుడు అంటే బృహస్పతికి మిత్రుడు అని చేస్తాం. బృహస్పతి సఖ బుద్ధుడు అలాంటి వాడేమో ఒకే పనితో బంధువర్యాలతో పాటు. తాగల అన్ని కార్యములు జరిపేటువంటి అవకాశాన్ని సూచించారన్నమాట. ఈ సూచన ప్రకారం అక్కడికే వెళ్లారు. సరే కదా మీకు అంతా తెలుసు జరాసంధుని యొక్క సంహారం జరిగింది. దాంతో పాటు శిశుపాల సంహారం జరిగింది. శిశుపాల సంహారానికి మూలం ఏమిటి? అగ్రపూజ. యజ్ఞం మొత్తం పూర్తి చేసి అగ్రపూజ మోలిపెట్టి. అగ్రపూజ శిశుపాలుడు ధిక్కరిస్తే, తిరస్కరిస్తే, అవమానిస్తే సంహారం జరిగింది. కాబట్టి ఈ అగ్రపూజ యొక్క అసలు ఉద్దేశం ఏమిటి అంటే దుష్ట సంహారం. శిశుపాలుడిని సంహరించాలి. విష్ బారిని చంపవయ్యా అని తాను చెప్పకుండా కాగల కార్యం అంటాం కదా సూచన చేసేసి తగిలిపోతాడు. వాడు ఎలాగో ఊరుకోడు. విష్ పరమాత్మ నాకంటే ఇందులో పెద్దవాడు అంటాడు విష్ బారిని. రాజ్యము లేదు, రాజు కాదు, సింహాసనము లేదు, ధర్మము తెలియదు, అన్ని అధర్మాలే చేస్తాడు. ఓ ఊరు పేరు లేదు, ఓ ఇల్లు లేదు, ఎక్కడో సముద్రంలో ఎక్కడో ఉన్నాడు. ఏ లాంటి వర్త ఏం పని అని కనబడేటువంటి ప్రకృతి కమ్మిన మాయలో మునిగిన వాళ్ళు మాట్లాడే మాటలన్నీ శిశుపరులు హాయిగా మాట్లాడతారు. దానికేలాగో శిక్ష తప్పులు జరుగుతుంది. కాబట్టి ఏ దుష్ట సంహారం కోసం కృష్ణ పరమాత్మను నేను పరోక్షంగా అభ్యర్థించాను. పైకి మాత్రం అగ్ర పూజకు సూచన. అసలు రహస్యం మాత్రం నేనే వాడు ఒక్కడు ఉన్నాడు రా.

అవసరంగా బాధ పెడుతున్నాడు, ఆ ఒక్క ముల్లు ఎందుకు తీసేయరాదు అని సూచించాడు అన్నమాట. భక్తుల యొక్క సూచనను ఆమోదించినటువంటి మహానుభావుడు భీష్ముడు కృష్ణ పరమాత్మ భీష్ముని మాటను ఆమోదించాడు. కాబట్టి రాజసూయంలో అగ్రపూజను పొందినటువంటి మహానుభావుని యందు నా మనస్సు నిలచి ఉండుగాక మునిగణ నృపవర్య సంకులే. అబ్బా ఎలా ఉంది అంటే రాజసూయమే అయినా యజ్ఞం కాబట్టి కేవలం ఒక్క రాజులే కాదు మునిగణం కూడా వచ్చింది. అందరూ వచ్చారు వ్యాసపరాచరులు అందరూ మహాభూమితో వచ్చారు. ధర్మరాజు ఒక విధంగా ఈ ధర్మ పంచపాండవులు కౌరవులు ఉన్నటువంటి ఈ కాలంలో ఎలాగైతే శివర్మత అవతరించగానే దేవతలందరూ వేపేలలో మకా వేశారో ఋషులందరూ హస్తినాపురంలో మకా వేశారు. ఎందుకంటే ఈయన వచ్చిపోతుంటాడు. రోజు పోతుంటాడు వాడి వాడికి ఎవరి కోసం రామరాజుల కోసం చూడవచ్చు మనం. ప్రభాస తీర్థంలో రాణాపురం వచ్చిన అందుకే వచ్చారు ఇష్టం. అందరేమో కృష్ణుడేమో స్నానం చేసి పాపాలు పోగొట్టుకున్నామని వచ్చాడండి పాపం కృష్ణుడు. నువ్వెందుకు వచ్చావయ్యా అంటే ఎన్నో పాపాలు చేశాం కదా. ఇక్కడ గంగా స్నానం చేస్తే పాపాలు పోతాయి. పాపాలు పోగొట్టుకుందామని వచ్చాను అంటాడు. నారదుడు పోగొట్టుకుందామనే పోగొడుదామనే స్వామి అంటాడు. కీమపహరణాయ అధవా అపహర్తుం అంటాడు. ఆవి పోవచ్చు యా. లేక గంగ బాబాని పోవచ్చు అని ఇక మీరు ఎందుకు వచ్చారండి? అంటే రుక్మిణేమో బాగా మాట్లాడుతుంది పద్మరావు చెప్తాడు రుక్మిణేమో మాట్లాడుతుంది మీ అందరికీ దర్శనం ఇద్దామని వచ్చారయ్యా అంటాడు. అంత దూరం మీరు ఎందుకు రావాలి? మీ అందరికీ దర్శనం ఇద్దామని వచ్చాడు. కాస్త బయలుదేరే ముందు ఈయనే చెప్పాను స్వామికి కాస్త వెళ్ళొద్దాం. స్థానం కాకుండా మీరు అప్పటి నుంచి మళ్ళీ వాళ్ళని చూడలేదు ఎవరిని గోపికలు అని. ఆనాడు అక్రూడు వచ్చారు కదా అక్రూడు కమ సంహారం కోసం ఆనాడి నుంచి మళ్ళీ ఇవాళనే కలుస్తారు నూట 20 ఆ 130 ఏళ్ల 19 సంవత్సరాల వయసులో మనకు అది సరిపోతుంది. ఇంతకాలం మీకు ఎందుకు కనబడలేదు అంటే శత్రువులు కల్పించిన సమస్యలకు. నేను అప్పుడే చెప్పాను కదా శత్రు సమస్య పరిశీలించుకొని కనబడతానని అది ఇప్పటికీ అయింది అంతే.

మొత్తం సంహారం కంసుడు దగ్గర నుంచి మొదలు పెడితే మరి చూసి వాళ్ళ దాకా ఇదంతా కావద్దు. ఇంత సరగాలి కౌరవాదులు ఆ తమా తంపోవాలంట. ఇంత చేస్తే ఋషులందరూ వస్తారు. మీరెందుకు వచ్చారయ్యా అంటే అందరే ఉంటారు స్నానం చేయడానికి అని. కానీ వ్యాసుడు. నారదుడు తర్వాత మన అగస్త్యుడు, భరద్వాజుడు, పీతిహోత్రుడు, వృస్త్రమధుడు ఈ ఐదుగురు ఐదుగురు మాత్రం స్వామి వస్తాడని తెలిసి వచ్చాము. దాపరికి ఎందుకు అందులో ఇంకా ఎందుకంటే గంగా నది ఎక్కడైనా ఉంది. ఎందుకు వచ్చామంటే స్వామిని సేవించి పునీతులం అవుదామని వచ్చాము. కృష్ణుడు నవ్వి ఆ మాట అంటే నవ్వి ఒక చమత్కారమైన మాట అంటాడు. మహానుభావాకి మితాంతమర్ధినః మహానుభావులు. తమ దర్శనాన్ని తమను ఆశ్రయించిన వాళ్ళకి ఇవ్వటానికి వారే వెతుక్కుంటూ వస్తారు అంటాడు. ఎలా చెప్పుకోండి మీ ఇష్టం ఉందా ఎలా చెప్పుకోండి మీ ఇష్టం ఉందా స్వామి మాట్లాడే వాడికి అర్థం కాదు పిడిగే వాడికి ఆహా ఇది బాగానే ఉందంటారు మళ్ళా అది బాగానే ఉందంటారు అంటే. మీరంతా మహర్షులు, యోగులు, సిద్దులు, జ్ఞానులు. మీరందరూ చూడడానికి వెతుక్కుంటూ రాలేం కదా. మా మీద దయతో మీరే మాకు రచన ఇవ్వడానికి వచ్చారు అని కృష్ణుడు మామూలుగా అన్నాడు. కానీ అసలు ఈ మహానుభావుడు వచ్చి ఎందుకంటే వాళ్ళ వానర రచన ఇవ్వడానికి వచ్చాడు. దర్శనం ఇవ్వడానికి మహానుభావులు స్వయంగా వస్తారు. స్వామి వాక్యాలన్నీ అలా అందుకనే వాక్య కుశలః అని పేరు పరమాత్మకు. మళ్ళీ చాలా సహజంగా మాట్లాడినట్టే ఉంటుంది. వెతుక్కోవడము ఆలోచించడము వానికి ఏం అర్థం అవుతుందో కాదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఎవరెవరికి ఏ భావం తోస్తాలో వాళ్ళకి ఆ భావం తోస్తుంది. ఒకటే మాట మాట్లాడతాడు అందరికీ అన్ని రకాల అర్థాలు భాసిస్తాయి అంటాడు. ఆ చానూర ముష్టికుల సభలోకి కృష్ణుడు వస్తే కంసాన అంటే. వృష్టినాం చెప్తాడు. యాదవులకు బంధువు అంటాడు. మల్లానాం అషనిహి మల్లులకు పిడుగుపాటు అంటాడు. దేవకీ వసుదేవులకు శిశువు తన పిల్లవాడు. అదే రేపల్లిలో ఉండేటువంటి గోపాలురందరికీ మిత్రుడు. కొత్తగా పరిచయమైనటువంటి మధురానగర పురస్త్రీలకు మదనుడు అంటే మన్మధుడు. కంసునికేమో యముడు. అంటే ఏంటి అంటే ఋషులకు పరమాత్మ మునులకు ధ్యానగమ్యః సయేవ కృష్ణః దిశతు. అంటే ఆ సభలోకి వెళ్ళిన కృష్ణుడు ఇంతమందికి ఇన్ని తీరులుగా భాసించాడు కనపడ్డాడు. అర్థం ఏమిటి? మన మనస్సులో ఏ భావం ఉంటుందో ఎదురుగా దృశ్యం మనకు అలాగే కనపడుతుంది.

భావా ఉద్దేశం కాబట్టి ఇక్కడ ముని గణ నృపవర్య సంకుడే ముని సమూహము ఉంది రాజుల సమూహము ఉంది ఇలా వాటితో నిండి ఉన్నటువంటి అంతఃసదసి యుధిష్ఠిర రాజసూయే రమ్ రాజు యొక్క రాజసూయములో అంతఃసదసి సభా మధ్యమున ఏషాం వీరందరికీ అర్హన ఉపభేద ఈక్షణీయః సభలోకి వచ్చిన వారందరి కన్నులకు పండుగ చేస్తూ అగ్రపూజను పొందినటువంటి మహానుభావ మమ దృశ్యగోచరః ఏషా. ఆవిరాత్మ అలాంటి మహానుభావుడు ఈనాడు నా కన్నులకు కనిపించడానికి ఇక్కడ ఆవిర్భవించాడు. అంటే రాయసూయ యాగం యొక్క ఘట్టాన్ని తలుచుకున్నాడు. విజయ సారధ్యాన్ని తలుచుకున్నాడు. గోబికల యొక్క రాస కీడను తలుచుకున్నాడు. ఇంచుమించు కృష్ణావతార వీరలన్నీ చెప్తున్నాడు. అందులో ఏవి తనను ఎక్కువగా కదిలించాయో, దేనికి తాను పులకించాడో ఆ దృశ్యాలు. అంతేకాదు ఇంకొక రహస్యం ఏమిటంటే కృష్ణావతారంలో అద్భుతమైన ఘట్టాలు ఒక పది ఉన్నాయి. ఈ మమ్మల్ని అందరూ విని పూజలు చెప్పారు కానీ గోపికల యొక్క రాసక్రీడ కానీ రాయసూయంలో అగ్రపూజ కానీ అలాగే ఇక్కడ తన యొక్క సారధ్యం కానీ ఒక 10 దృశ్యాలు ఉన్నాయి. ఈ 10 దృశ్యాలు. సాంప్రదాయజ్ఞులు అభిజ్ఞుల యొక్క సిద్ధాంతం ఏమిటి అంటే 10 ఉపనిషత్తులు. దశోపనిషదః అత్ర సంతి భాగవతి కిల ఉన్నాయట. అంటారు కానీ ఒక్కొక్క దృశ్యాలు చెప్తారు. ఇందులో పార్థ సారధి దృశ్యం బృహదారణ్యకం అంటాడు. మనం చెప్పుకున్నాం బృహదారణ్యకం చెప్పుకున్నామే ఎందుకంటే పరమాత్మ అడిగిన కోరికలన్నీ ఇస్తున్నట్టుగా కనపడి మోక్ష దూరంగా ఉంచుతాడు. మనకంటే వేరే వాటిని కోరితే దాని దూరంగా ఉంటాడు. నువ్వే కావాలంటే దగ్గరికి వస్తాడు. కాబట్టి ఇదే బృహత్ ఆరణ్యకం అని చెప్పుకున్నాం కదా. అశ్వమేధం అని మరొకటి అని మరొకటి అని చెప్పుకున్నామే ఇవాళ ఏం జరుగుతుంది? పరమాత్మ కంటే భిన్నమైన వాటిని కోరుకునే వాళ్ళంతా పరమాత్మకు దూరంగా ఉంటారు. అంటే పరమాత్మ కంటే భిన్నమైన దేవతలకు దగ్గరగా ఉంటారు. నాకు ఇంద్రుడు కావాలి, నాకు వృద్ధుడు కావాలి, నాకు బ్రహ్మ కావాలి, నాకు మహోధుడు కావాలి అంటే వాళ్ళు మీరు మీరు అడుగుతుండండి, వాళ్ళు ఇస్తుంటారు.

ముమ్ములను వాళ్ళు వదిలిపెట్టారు, వాళ్ళను మీరు వదిలిపెట్టారు. నిరంతరం దాస్యం బానిసలుగా బతకండి అలా మగ్గండి అంటారు. వాళ్ళను వదిలిపెడితే ఈయనను పట్టుకుంటే మళ్ళీ అటు పోరు ఇటు కూడా రారు ఈయన దగ్గరే ఉంటారు. అందుకే 10 మంది 10,000 సైన్యం అక్కడ ఇచ్చాడు. తానొక్కడు ఇక్కడ ఉంది. మనందరిది ఉన్న సైన్యం ఆయనదే. రహస్యం తెలుసా అండి? మన దగ్గర సైన్యం ఏంటండీ? పది ఇంద్రియాలు. ఐదు జ్ఞానేంద్రియాలు. అది ఎవరి సైన్యం అండి? మన సైన్యమా ఆయన సైన్యమా? ఆయన సైన్యాన్ని మనకి ఇచ్చాడు. మనకు వ్యతిరేకంగా నడిపిస్తున్నాడు. ఆయనకు వ్యతిరేకంగా యుద్ధం చేయాలి కదా అంటే ఆయనకు దూరంగా ఉండాలి మరి. దూరంగా ఉంచుతున్నాడు వీటితోటే. తన సైన్యం తోటే తనకు దూరంగా ఉండి తనకు వ్యతిరేకంగా నడిపించి మనను తనకంటే దూరంగా ఉంచుతున్నాడు. పొరపాటున ఈ సైన్యము అతనికి ఎదురుపడింది అనుకోండి మోషం వచ్చేస్తుంది. ఎదురుపడలేదు నరకం. ఏయ్ భారత యుద్ధం రాసి ఉంటది చూడడానికి మాత్రం కథ హాయిగా చదువుతుంది అది నారాయణ దాని పేరు సైన్యం కూడా నారాయణ సైన్యం అంటారు ఏం పేరు అది ఏంటి అది? స్పష్టంగా చెప్తాడు ఇదంతా నాశన్యమే. అంటే ప్రకృతి అంటే ఎవరిదండి? పంచ భూతాలే ఎవరివి? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తనుమాత్రులు ఎక్కడివి? ఎవరివి? స్వామివి. కాబట్టి ఈ 10 ఇంద్రియాలు మనకిచ్చి వాటితో మెలిగి కొట్టాడుకోండి అన్నారు. నా దగ్గరికి వస్తారా? మొత్తం ఇస్తాను. నాతో కొట్లాడతారా? కొట్లాడడానికి నా మీదకి వచ్చిన మొత్తమే. చెప్పాను కదా. తన చూపు వాళ్ళందరికీ పడేసి వాళ్ళందరికీ మోక్షం ఇచ్చాడు. మళ్ళీ వీళ్ళు పుడితే మళ్ళీ నేను రావాల్సి వస్తుంది అని వచ్చిన వాళ్ళ. అటు ఎదురుగానే ఉన్నాడు, ఇటు ఎదురుగానే ఉన్నాడు, వాళ్ళను చూశాడు, వాళ్ళను సమరింప చేశాడు, వాళ్ళకు మోక్షం ఇచ్చాడు. ద్రుగ్భ్యాం అస్త్రైహి తథా మనసా త్రిధా మోక్షం దదౌ యతః అంటాడు. చూపులతో మోక్షం ఇచ్చాడు, అస్తములతో మోక్షం ఇచ్చాడు, సంకల్పంతో మోక్షం ఇచ్చాడు.

కాబట్టి భర్త వంటి ఇంతే అదే ఇది వస్తుంది. కాబట్టి ఇలాంటి మహానుభావుడు నా దృష్టి గోచరం అయితే నాకు మళ్ళీ సంసార బంధం అంటూ ఉండదు అని. తైవం అహం అజం శరీర భాజాం హృది హృది విష్టితం ఆత్మ కల్పితానాం ప్రతిదృశమివ నైకధార్కమేకం సమధిగతోస్మి విధూత భేద మోహః ఏంటిది మనకు ఛాందోగ్యోపరిషత్తు అన్నమాట. ఛందోగానాం ఇదం యద్రూపమధ్యాస్తి అని మొదలు పెడతారు. ఛందోగానామ అంటే ఛందస్సును గానం చేసేవాళ్ళు ఛందోగ్యులు. ఛందోగానామిదం ఛాందోగ్యం అని చెబుతాం. ఈ ధ్యాన్ దొగ్గించి ప్రధానం ఏంటంటే ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై అంటామే అది. సూర్యుడు ఒకడే కానీ చూచే ప్రతివాడికి ఎలా కనబడతాడు? ఒక్కొక్కడు ఎలా కనబడతాడు? ఒక సూర్యుడిని మీరు చూస్తారు మీరు చూస్తారు మీరు చూస్తారు మీరు చూస్తారు. ఓ నా సూర్యుడు ఇగో నా సూర్యుడు ఎంత సూర్యుడు ఉన్నది అక్కడ? ఉన్నది ఒక్కడే. ఒకే సూర్యుడు ఇంతమంది చూస్తుంటే అంతమందికి వేరు వేరు కనబడుతూ ఉండి కూడా. ఒకడు గాని ఉంటాడో ఏకత్వం దెబ్బ తినదో వేదత్వము భాసించుకుంటూ కూడా ఏకత్వము ఎక్కడ పోదు. తమిమం అహం అజం శరీర భాజాం హృది హృదిష్టితం ఈ మహానుభావుడు అజం కదా అంటే పుట్టుక లేనివాడు అజాయమానః బహుధా విజాయతే. పుట్టుక లేనివాడు కూడా పది రకాలుగా పుడతాడు. పరమాత్మ పుట్టుకలి లేనివాడైనా శరీర భాయాం హృది హృది ధిష్టితం. శరీరం ధరించినటువంటి అంటే జీవుల యొక్క ఒక్కొక్క హృదయంలోనూ ఉంటాడు. మరి ఎంతరండి ఆయన పరమాత్మలు ఎందరు? ఒక్కొక్క హృదయంలో ఉన్నాడండి. అంటే 84 కోట్ల పరమాత్మ ఉందని అనుకున్నామా? ఉండాలి కదండీ. అన్ని జీవరాశులు. 84 కోట్లు. 84 కోట్లు మళ్ళీ ఒక్కొక్క జీవరాశి కొన్ని కోట్ల కోట్లు కొడుతుంది. అది శరీరము ధరించిన ప్రతి వారి హృదయంలోనూ నివసించి ఉండేటువంటి మహానుభావుడు. ఎలాంటిది అంటే ఆత్మ కల్పితానాం శరీర భాజనం.

ఇక్కడ ఇవన్నీ ఇక్కడ శరీరాలు ఆత్మ కల్పితానాం పరమాత్మ యొక్క సంకల్పము చేత కల్పించబడిన అంతే కదా స్వామి ఇచ్చే బహుశ్యాం ప్రజాయే యేతి చెడుదాల ఎవరివి ఆయనే జీవులందరు ఎవరు ఆయన వాళ్ళే కాబట్టి తన సంకల్పముతో ఏర్పరచబడిన ప్రతి శరీరము ధరించిన ప్రతి జీవుని యొక్క హృదయంలో ఒక్కొక్కడికి విడివిడి విడిగా కనబడుతూ ప్రతి దృశ్యమివ నైకధార్కమేకం. ఎలా ఉంటాడయ్యా ఇంతమందికి ఒకడు అంటే ప్రతి ఒక్క కన్నుకు ఒక్కొక్క సూర్యుడు భాసించినట్లుగా. ప్రతి దృశ్యం ఇవ నైకథ అర్కం ఏకం ఏక అర్కం సూర్యుడు ఒక్కడే కానీ నైకథ అరుదా కనబడుతున్నారు ఎవరికీ ప్రతి దృశ్యం ప్రతి కంటికి. ఒక్కొక్క కంటికి ఒక్కొక్క సూర్యునిగా ఒకే సూర్యుడు ఒకేసారి అనేకుల్లా కనబడుతున్నట్టుగా ఒకే పరమాత్మ తన సంకల్పముతో కల్పించబడిన అనేకములైన శరీరములు ధరించిన జీవులందరి హృదయములలో ఒక్కొక్కడిలోనూ ఒక్కొక్కడిగా అందరిలో కలిసి ఒక్కడిగా ఇందరిలో ఇన్ని రూపాలుగా భాషించేటువంటి పరమాత్మ అలాంటి స్వామిని సమధిగతోస్మి నేను పట్టుకున్నాను. ఇంత కాలం చాలా మాయ చేశాడు కానీ ఇప్పుడు నాకు దొరికాడయ్యా. ఎందుకంటే విధూత భేద మోహః. భేద మోహం పోయింది. ఇదంతా వేరనే భావం. ద్వైత భావం పోయింది, అద్వైత భావం వచ్చేసింది. అంటే నాతో కలిసి ఆయన ఉన్నాడు. అతను కలిసి ఉన్నాడు. కలిసి ఉన్నాడు అంటే ఏమి అద్వైతం అండి? ఒక్కడే కానీ జీవ భవృత్తితో కలిసి ఉన్నాడు. కలిసి ఉంటే విశిష్ట. కలిసి ఉన్నా ఒక్కడు విశిష్ట అద్వైతం. అది ఏమైతుంది? విశిష్ట అద్వైతం. అదే మాట చెప్పు. గురటానికి ఒక్కడే ఇందరితో కలిసి ఉన్నాడు. కలిసి ఉన్న వాళ్ళు వేరే, అతను వేరే అనుకుంటే ద్వైతం అవుతుంది. కానీ వీళ్ళంతా అతనిలోని వారే అంటే అద్వైతం.

కాబట్టి భేదము ద్వైతము అనేటువంటి మోహం తొలగిన నేను ఇందరి హృదయాల్లో ఉన్న పరమాత్మ ఒక్కడే అన్న విషయాన్ని పట్టుకున్నాను. సమతిగతోస్మి ఇంత కాలానికి. పరమాత్మ స్వయముగా ప్రసాదిస్తే అర్థమైందన్నమాట. విధూతం భేద మోహః అంటే ఏంటి? పరమాత్మ యొక్క ఐక్యం ఏకత్వాన్ని. సర్వ జగత్ వ్యాపకత్వాన్ని, సర్వభూత అంతర్యామిత్వాన్ని చూడగలిగాను అంటే ఇక త్వరలో నేను మోక్షాన్ని చేరబోతున్నాను అని చెప్తాడు. కృష్ణ ఏవం భగవతి. మనోవాక్ దృష్టి వృత్తిభిహి ఆత్మని ఆత్మానం ఆవేశ్యః ఈ రీతిలో పరమాత్మ యందు మనో వాకు దృష్టి వృత్తిభిహి మనస్సు తోటి వాక్కు తోటి చూపు తోటి ఇంద్రియ వృత్తులతోటి అంటే అన్ని వృత్తులు వినటము, తినటము, వాసన చూడటము, స్పర్శ ఉన్నాయి కదా. ఇలా పంచేంద్రియ వృత్తులు. మనస్సు, వాక్కు, దృష్టి, ఇంద్రియ వృత్తులు. వీటన్నిటితోటి పరమాత్మ యందు ఆత్మని ఆత్మానం అవేత్య. ఆ పరమాత్మ యందు ఈ ఆత్మను లేదా మనస్సును ఉంచి అంతఃశ్వాసః ఉపారమత్ శ్వాసను లోబడి నుంచే. విరమింప చేసుకున్నాడు అంటే ప్రాణాయామ పరాయనుడై బ్రహ్మ కపాలం ద్వారా పరమాత్మను చేరాడు. అంతఃశ్వాసః ఉపారమత్ సంపద్యమాలమాజ్ఞాయ భీష్మం బ్రహ్మని నిష్కళే. ఏదో మరణించాడు, చనిపోయాడు కాదు. నిష్కళే బ్రహ్మని సంపద్యమానమాజ్ఞాయ. కళారహితమైనటువంటి పరమాత్మ యందు కలిసిపోయాడన్న విషయాన్ని తెలుసుకున్న ధర్మరాజు. బ్రహ్మ సాయుధ్యాన్ని పొందాడు. పరమాత్మ సాయుధ్యాన్ని పొందాడు అన్న విషయాన్ని తెలుసుకొని సర్వభూవుహు తే తూష్ణీం వయాం శీవ దినాక్షి అందరూ మన పాటలో రెండు నిమిషాలు మౌనం పాటిస్తాం కదా అలాగే వాళ్ళందరూ తూష్ణీం బభూహు అందరూ మౌనంగా ఉన్నారు. ఎలాగు అంటే వయాం శీవ దినార్చయే సూర్యాస్తమయం కాగానే పక్షులు మౌనం దాల్చినట్టు. తమ గుడి చేరుకుంటాయి కదా అల్లరి చేయవు పక్షులు. పొద్దు తెల్లాచి మర లేస్తాయి తెల్లాచి మర లేస్తాయి. సూర్యాస్తమయం అయింది అంటే పక్షులు గుడిలో చేరుకొని మౌనంగా ఉన్నట్టుగా.

సూర్యాస్తమయంలో పశువుల మౌనం దాల్చినట్టుగా వీరందరూ అంటే భీష్ముడు ఏం చేశాడు సూర్యుడు ఎలా చెప్పుకున్నాడు. సూర్యుడు భీష్ముడు వీళ్ళందరూ పశువులన్నమాట. ఇప్పుడు అస్తమించారు వీళ్ళంతా మౌనంద వయాం సీవ దినాత్యయే తత్ర దుందుభయో నేదుహు దేవానం దేవమాన అవా దేవ మానవ వారితా భీష్ముడు పుట్టినప్పుడు జుమ్ములు మోగాయి. మధ్య ప్రతిజ్ఞ చేశాడే అప్పుడు మోగాయి. పరమాత్మలో చేరాడు కాదు ఇప్పుడు మోగాయి. అయితే పుట్టినప్పుడు తర్వాత పెద్దగా ఎవ్వడికే ఒక దేవతలే మోగించారు. ఇప్పుడు మాత్రం దేవ మానవ వారిత దేవతలు మోగించారు, మానవులు మోగించారు. ఇలాంటి దుందువులో శశంసుహు సాధవః రాజ్యాం ఖాత్పేతుహు పుష్పవృష్టయాః సాధుజనులు రాజులు ఉత్తములందరూ అతన్ని స్తోత్రం చేశారు. ఆకాశం నుండి పుష్ప వర్షం కురిసింది ఇంతటి మహానుభావుడు పరమాత్మ మల జనమ లేదు కదా ఇక పరమాత్మ అనే భావం తోటి శవృష్టి కురిసింది తస్య నిరహరణాదీని సంపరే తస్య భాగ్యవ యుధిష్ఠిర కారయిత్వ ముహూర్తం దుఃఖితో భవత్ అలాంటి మహానుభావుడికి దహన సంస్కారాలన్నీ కూడా ధర్మరాజు దగ్గర ఉండి మరి చేయించి సంపరేతస్య భార్గవ విదిష్ఠి రక్కారయిత్వ ముహూర్తం మరి తాతగారు పోయారంటే దుఃఖించాలి కదా దీనికోసం అని ఒక ముహూర్త కాలం. దుఃఖమును అనుభవించి తుష్టువు మునయో హృష్టాః కృష్ణం పదు గుహ్య నామపిహి భీష్ముడు తన శరీరాన్ని విడిచిపెట్టే ముందు చేసినటువంటి పరమాత్మ స్తోత్రాన్ని విన్న ఋషులందరూ భగవంతుడిని ఇలా స్తోత్రం చేయాలిగా ముందు అనుకున్నారు. దర దుష్టులమే కానీ మహాకేంద్ర రాజయ్యారో అంతా లౌకికమైనటువంటి కథాభాగాన్ని చెప్పాడు అందులో పరమాత్మ లీలని వివరించాడు.

అంటే భగవంతుడిని స్తోత్రం చేయాలంటే గుహ్య నామములతో చేయాలి. ప్రకాశ నామములతో కాదు. అతి రహస్యమయ యుజూర్త్వము గల పరమాత్మ యొక్క నామములను రహస్య నామాలతో స్తోత్రం చేయాలి కానీ ఎందుకంటే రహస్య ప్రియాః పరోక్ష ప్రియాః దేవతాః అని శాస్త్రం. ఎదురుగా చెప్పకూడదు పరోక్షంగానే స్తోత్రం చేయాలి కాదు. పరమాత్మ యొక్క కృష్ణుని అవతారంలోని జీవనంలోని ఘట్టాలని చెప్పి స్తోత్రం చేశాడు గీష్మ. ప్రతి ఘట్టం వెనక ఒక ఉపనిషత్తు ఉంది, ఒక వేదాంత సూక్తి ఉంది, ఒక పరమార్థం ఉంది. అవి వెనక ఉంటాయి ముందర స్తోత్రం ఉంటుంది. వృత్తాలు ఉంటాయి. అందుకే వాటిని వివరిస్తేనే మనకు అసలు లోకాలు అర్థమవుతాయి. లేకుంటే అది అర్థం కాదు. ఓహో పరమాత్మను ఇలా రహస్యమైన నామములతో పేర్లతో స్పోచరం చేయాలి అని తెలుసుకున్న ఋషులందరూ. భీష్మునికి మోక్షం ప్రసాదించిన కృష్ణ పరమాత్మను గుహ్య నామములతో స్తోత్రం చేశారు. తతస్తే కృష్ణ హృదయాః స్వాశ్రమాన్ ప్రియయుహు పునః తరువాత వారందరూ కుశ పరమాత్మ యందే మనస్సు లగ్నం చేసి తమ తమ ఆశ్రమాలకు అందరూ వెళ్ళిపోయారు. తతో యుధిష్ఠిరో రాజ సహ కృష్ణః గజాస్వయం పితరం సాంత్వయామాస గాంధారించ పశ్విని తరువాత ధర్మరాజు కృష్ణుడితో కలిసి హస్తినాపురమునకు వెళ్లి భీష్ముడు పరమపదించాడన్న విషయం తెలివి లభిస్తున్నటువంటి ధృతరాష్ట్రుడు గాంధారులను ఓదార్చారు కదా మరి అందుకే వారిద్దరిని ఓదార్చాడు. తపస్వినీం పిత్రాచానుమతో రాజా వాసుదేవానుమోదతః. జరాక్షుడు అంగీకరించాడు కృష్ణ పరమాత్మ ఆమోదించాడు ఇలా ఇద్దరనుమతి పొంది చకార రాజ్యం ధర్మేణ పితృ పైతామహం అలా విష్ణుడి యొక్క బోధ బాగా విన్నవాడు కాబట్టి ఇప్పుడు రాజ్య పరిపాలన చేయడానికి అంగీకరించి రాజ్యాన్ని పరిపాలించాడు చకార రాజ్యం ఎలాగండి అంటే ధర్మేణ. ధర్మవృద్ధుడు రాజ్యం పరిపాలించాడు. పితృ పైతామహం తన రాజ్యం కాదు తన తండ్రిది తన తాతది అంటే వంశపారంపర్యంగా రప్పిస్తున్నటువంటి రాజ్యమును. ధృతరాష్ట్రుడు కృష్ణుడు యొక్క అనుమతిని పొంది ధర్మరాజు పరిపాలన కొనసాగించాడు అని చెప్తున్నాం. ఇలా మనకు తొమ్మిదవ అధ్యాయం అయిపోయింది. హత్వా స్వరిక్తస్కృతః ఆతతాయినః ఇధిష్టిరో ధర్మభృతాం వరిష్టః ఇతను.

ధర్మభృతాం వరిష్టః ధర్మరాజు లాంటి వాడు అంటే ధర్మము ధరించిన వాడు. ధర్మమును పరిపాలించే వారందరిలో శ్రేష్టుడు ధర్మరాజు. అలాంటి వాడు స్వరిక్త స్ఫృతః ఆతతాయినః. తమ భాగాన్ని అపహరించినటువంటి జ్ఞాతులను శత్రువులను సంహరించి సహానుజైహి ప్రత్యవరుద్ధ భోజనః సధం ప్రవృత్తః తివకార శీత్తతః తమ్ములతో కలిసి మొదలు ప్రత్యవరుద్ధ భోజనః కదా రాజ్యానుభవాన్ని భోగానుభవాన్ని తిరస్కరించినటువంటి వాడు తరువాత తమ్ములతో అందరితో కలిసి కధం ప్రవృత్తః ఎలా పరిపాలన చేశాడు రాజుగా ఎలా ప్రవర్తించాడు తర్వాత ఇంకేమేమి ఘనకార్యాలు చేశాడు చెప్పండి అని శౌనకుడు అడిగితే వంశం కురోహో వంశదవాగ్ని నిర్భుతం సమరోహయిత్వా భవభావనో హరిహి నివేశయిత్వా నిజరాజ్య ఈశ్వరః విధిస్థిరం ప్రీతమన బభువా రామరాజు దేవుని లేండి ఆయనే పరిపారిస్తాడు ఎందుకంటే ఆయన నిలబెట్టింది ఎవరు? కదా పరమాత్మ సంకల్పము. ఇది వంశం కురోహో వంశదవాగ్ని నిరుహృతం. కురువంశం ఎలాంటిది కురువంశం అంటే వంశదవాగ్ని నిరుహృతం అంటున్నారు. వంశం ఉంటే వెదురు. వెదురు బొంగలు రాసుకుంటే ఏం పుడుతుంది? అగ్ని పుడుతుంది. అంటే వాటిని కాల్చడానికి నిప్పు ఎక్కడి నుంచో తేరు. అవసరం లేదు అందులోనే పుడుతుంది. ఎదురు పొంగుల వనంలో పుట్టిన అగ్ని ఎలా ఎదురు పొంగులన్నిటిని కాల్చి పారేస్తుందో కురువంశాన్ని కూడా కురువంశంలో పుట్టిన వైరమే కాల్చింది. ఎవరు చేయలేదు కదా? అందుకే వంశ దవాగ్ని నిర్హృతం అన్నాడు. బెదురు బొంగులో పుట్టిన అగ్నిలా కాలబడిన కురువంశం మొత్తాన్ని నిర్వంశం చేయకుండా కాపాడాడు. ఎవరు? ఇప్పుడే కదా ఉత్తరాగర్భాన్ని కాపాడలేదు అనుకోండి ఇంక తర్వాత మోసం ఏమి ఉండదు. రెండు ఆయనే చేశాడు. ఇక్కడ నిప్పు పెట్టాడు అక్కడ మొలకనువు పెట్టాడు. వీళ్ళందరినీ సంహరించాడు వాడిని బతికించాడు.

ఆయనకు రెండు సమానమే. సంబద్ధం ఎంత సమానమో అది అందా సమానమో మనం అనుకుంటాం అబ్బా ఇక్కడ దయ ఉంది అక్కడ కోపం అక్కడ దయనే. దయ లేకుంటే వాళ్ళు చావరు. ఆ వల్ల దయ ఉండాలి, బతకాలి నా దయ ఉండాలి. అందుకే ఆ రహ చెప్పడానికి కోసమని వంశం కురోహో వంశ దవాగ్రి నిరకృతం సమ్రోహయిత్వా మళ్ళీ. బలకెత్తింపజేశాడు. ఎవరి ద్వారా? పరిశుద్ధ జన్మ ద్వారా. ఎలాంటి వాడంటే భవ భావనః హరిహి. పరమాత్మ భవ భావనః సంసారాన్ని వృద్ధి పొందించేవాడు. పొందం చేసి రక్షించేటువంటి మాగోడు హరి నివేశయిత్వా నిజ రాజ్య ఈశ్వరః యుధిష్ఠిరం ధర్మరాజును తన రాజ్యంలో ఉంచాడు. ఉంచడానికి ఆయన ఎవరండీ అంటారా ఈశ్వర. అందరికీ ఆయనే ఇస్తుండు. అసలు రాజు ఆయనేనండి ప్రభుత్వం ఎవరిది ఆయనదే. తాను ఉండదు కాబట్టి ఒకడిని ఇక్కడ నువ్వు ఉండు ఇక్కడ నువ్వు ఉండు అని మన వాళ్ళను నియమించాడు. నివేశయిత్వా నిజ రాజ్య ఈశ్వరః విధిష్టిదం ప్రీతమనా బహువా మన దానికి వచ్చిన పని పూర్తి చేయండి అని స్వామి సంతోషించారట పిరితమనా బభూవ నిశ్శమ్య భీష్మోక్తమధాచ్యుతోక్తం ప్రవృత్తి విజ్ఞాన విసూత విభ్రమ శశాత గాం ఇంద్ర యువ అజితాశ్రయః పరిధ్యుపాంతాం అనుజాను వృత్తితః ఇప్పుడు నిశ్శమ్య భీష్మోక్తం అధ అచ్యుతోక్తం కదా నేను రాజ్యమును చేయను నాకు రాజ్య పరిపాలన వద్దు నిందన్ని సంహరించాను అని చెప్పుకున్నాడు చూడండి అలాంటి ధర్మరాజు భీష్మోపదేశాన్ని కృష్ణోపదేశాన్ని విని ప్రవృత్త విజ్ఞాన విధూత విభ్రమః కలిగినటువంటి జ్ఞానంతో అజ్ఞానం తొలగిపోయి అన్ని విభ్రమాలు తొలగిపోయినాయి శశాసగాం ఇంద్రైవ ఇంద్రుడిలాగా ఇంద్రుడు స్వర్గాన్ని లాగా ధర్మరాజు భూమిని పరిపాలించాడు. ఎలాగండీ అంటే అజితాశ్రయః కృష్ణ పరమాత్మను ఆశ్రయించి. పరిధి తాను కాదు ఆయన చేస్తాడండి ఆయన లేకుండా అందుకే అచితాశ్రయః కృష్ణ పరమాత్మను ఆశ్రయించి పరిధ్యుపాంతాం అనుజానువర్తినః మనుజ అనువర్తితః ఇందులో

తమ తమ రాజ్యము యొక్క సరిహద్దు వరకు ఉన్నటువంటి ఇతర రాజులను శాసించడానికి కానీ దుష్టులను శాసించడానికి కానీ శిష్టులను కాపాడడానికి కానీ అనుజ అనువర్తితః తమ్ములు అనుసరించి ఉండగా తన రాజ్యంలోని మనుజులందరూ స్వామి యొక్క పాలనను శిరసా వహించగా అంటే ధర్మరాజు రాజ్యంలో ఉంటే తక్కిన నలుగురు ప్రజలకు ఎలాంటి అసౌకర్యము ఇబ్బంది కలగకుండా వచ్చినటువంటి బాధలను పొరపాటున తలఎత్తినటువంటి అధర్మాన్ని ఎప్పటికప్పుడు రూపుమాపుతూ అంటే తమ్ములతో కృష్ణుడితో కలిసి ధర్మరాజు రాజ్య పరిపాలన సాగించాడు అర్థం. కామం వవర్ష పద్యన్యః సర్వకామ దుహామహీ. ధర్మరాజు ధర్మంగా పరిపాలించాడు అనటానికి ఏమిటయ్యా గుర్తు అంటే కోరినప్పుడల్లా వర్షం పడిందట. నెలకు మూడు వానలు పడాలి అది శాస్త్రం. ఎందుకంటే ఒకసారి కురిసిన వర్షం వల్ల కలిగిన తడి ఉంది భూమి ఆ లోపటిది ఆ పదును 10 రోజులు ఉంటుంది. ఈ తడి ఆరేలోపు మళ్ళీ ఇంకో వాన పడుతుంది. మళ్ళా తడి పెడతాం మనం పొలానికి తడి పెడతామే ఐదు రోజులకు వారంలోకి ఒకసారి. అలా ఈ మొత్తం భూమి పొలమే కదా ఎవరికి? పరమాత్మ. అందుకే ఆ పరమాత్మ అనేటువంటి కృషి వీరుడు రైతు ఈ భూమికి అప్పుడప్పుడు నీరు పెడుతుంటారు. అప్పుడప్పుడు నెలకు మూడు వానలు పడాలి. అది శాస్త్రం. నెలకు మూడు వానలే కాకుండా ఒకవేళ రైతులు 10 రోజులు కాకుండా మధ్యాహ్నం నీళ్లు కావాలి అలాంటి పంట ఏదైనా పెడితే స్వామి మేము ఫలానా పంట వేశాం మాకు నీళ్లు విడుదల చేయండి అని కోరితే పరమాత్మను మధ్యాహ్నం ఇంకో వాన కూడా పోస్తాం. రామం వ వర్ష చెప్పుకున్న జ్ఞాపకం ఉంది అనుకుంటాను. నెలకు మూడు వాళ్ళు ఎందుకు కురుస్తాయి? రాజు ధర్మంగా పరిపాలిస్తే ఒక వర్షం కురుస్తుంది. బ్రాహ్మణులు. ధర్మానువర్తులైతే రెండో వర్షం కురుస్తుంది. స్త్రీలు పాతివ్రక్షాన్ని అనుసరిస్తే మూడో వర్షం కురుస్తుంది. నెలకు మూడు వానలు అంటే ఈ ముగ్గురు అంటే ముగ్గురు మొత్తం ముగ్గురే కదా ఇంకెవరున్నారు? ఇలాంటి ముగ్గురు జాగ్రత్తగా ఉంటే మూడు వానలు పడతాయి. మనకిప్పుడు మూడేళ్లకు ఒక వాన పడుతున్నట్టు ఉంది.

కొంచెం జాగ్రత్తగా కష్టపడితే అది కూడా లేదు. అందుకే కామం వవర్ష పర్జన్య కొండోలు అయితే వర్షాకాలం మర్చిపోతాం అన్నాడు. రెండే కాలాలు రేషవి కాలం చరికాలం. ఇంకోటి ఉంటుంది దాని గురించి వచ్చేసాం ఇప్పటికే మనం. ఇంకా రాను రాను ఆయనతో పోతుంది అంటాడు. కామం వవర్ష పద్యన్యః సర్వకామ దుహామహి భూమి కూడా కోరిన వాటిని మొత్తాన్ని ఇస్తూనే ఉంది మాకు ఫలానా పంట కావాలి ఈ పంట కావాలి ఆ పంట కావాలంటే ఏ పంట వేస్తే ఆ పంట ఎంత కావాలంటే అంత సారం అంతా భూమిలోనే ఉంటుంది. అంటే ఏ సమయంలో భూమి నుండి ఎంత సారం తీసుకోవాలో అంత మాత్రమే తీసుకుంటే మళ్ళీ మనకది తర్వాత సారాన్ని ఇస్తుంది. అంత ఒకసారే కావాలంటే బయటికి మొత్తం వస్తుంది. సర్వకామ దుగామహి శిశుచుహు స్మ ప్రజాన్ గావహ పయసోధస్వతీర్ముదా ఆవులు కూడా పాలు నిండిన పొదుగులతో తమ పాలతో ప్రజలందరినీ తడిపేసేయండి. గోవులు సమృద్ధిగా పాలిచ్చాయి. భూమి సమృద్ధిగా పంట ఇచ్చింది. ఆకాశం సమృద్ధిగా వర్షం ఇచ్చింది. ఇంకేం కావాలి? రావచ్చు మురుగ రాజ్యంలో ఈ మూడు వచ్చాయి అందరూ బాగుంటారు. ఎప్పుడు ఇవి జరుగుతాయి అంటే రాజు ధర్మంగా పరిపాలించినప్పుడు. ధర్మబద్ధంగా రాజ పరిపాలన ఉంటే గోవులు పాలిస్తాయి, భూమి పంటనిస్తుంది, ఆకాశం వర్షం ఇస్తుంది. చెప్తున్నాడు ముదా నద్య సముద్రాగ్రయః సవనస్పతి వీరుతః ఫలం చోడదయ సర్వాః కామం అన్వృతు తస్యవై ఏ ఏ ఋతువులో ఏ ఏ పండ్లు, ఏ ఏ కాయలు, ఏ ఏ పంటలు పండాలో ఇవ్వాలో ఆయా ఋతువులకు అనుగుణంగా ఆయా పంటలు అన్నీ ఇస్తున్నారు. నదులు, సముద్రములు, పర్వతములు, వృక్షములు, తోటలు, పొదలు, మొక్కలు ఇవన్నీ కూడా సగ్రవంగా ఆయా ఋతువులకు అనుగుణంగా కావలసినటువంటి పంటలను ప్రజలకు ప్రసాదిస్తూ ఉన్నాయి. నాధయః వ్యాధయః క్లేశః. ఇది అవనద వా ఇంకెందుకు ఉంటాయి? కాబట్టి ఆధులు లేవు అంటే మానసిక చింతలు లేవు. వ్యాధయః శరీరకమైనటువంటి వ్యాధులు లేవు. అలాగే క్లేశ.

కుటుంబ కేశాలు అంటాం కదా పరస్పరం కలహాలు రామస్యార్ధే మనస్వినః అని చెప్తారు మనకు రామాయణంలో. రాముడు ఏమైనా బాధపడతాడో ఏమో అని తమలో తాము ప్రజలు కొట్లాడుకోకపోయేవారు. మనం కొట్లాడుకుంటే ఆయన బాధపడతాడు మా రాజు బాధపడతాడు కదా. రామస్యార్ధే మనస్వినః పరస్పరం నా విజయపు గువ్వు అంటాడు. తమలో తాము పేచి పెట్టుకోలేదు. రాజ్యంలో ఫలానా వాళ్ళు కొట్లాడుకున్నారు అంటే అయ్యో ఇదంతా నా వల్లనే జరిగింది. నేను సరిగ్గా వాళ్ళని చూడలేదేమో వాళ్ళు కొట్లాడుకున్నారని రాముడు ఏడుస్తాడు. ఆయన మనసు బాగా పెట్టకూడదు మనం. మనం మనం కూడా ఆడకూడదు మంచిగా ఉన్నాం అని రాజు మనస్సు బాధపడుతుందని ప్రజలు కలహించుకోలేదు అంటారు. కానీ ఇదే నాథయః వ్యాథయః అని అర్థం. అదే క్లేశములు దైవ భూతాత్మహేతవః అంటే ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిభౌతిక తాపత్రయ సంబంధమైన క్లేశములు కూడా ఏమీ కలగలేదు. అజాతశత్రువా శత్రువభవన్ జంతువునాం రాజ్ఞీకరిచిచిత్ రాజు యందు అజాతశత్రువు యందు అందరికీ అద్భుతమైనటువంటి ప్రీతి. రాజ ప్రజలకు ప్రీతి ఉంటేనే ధర్మంగా సౌకర్య చేస్తున్నట్టు లెక్కేదండి. అలాంటి ప్రీతి ఉంది కాబట్టి ఉచిత్వా హస్తినపురే మాసాన్ కతిపయాన్ హరిహి సుహృదాంచ విశోకాయ స్వసృచ్య ప్రియ కామ్యయ ఆమంత్రి చాభ్యనుజ్ఞాతః. సరే ఓ కొన్ని కొన్ని నెలలు మళ్ళీ బాబు బయలుదేరి పోయాడు అడ్డం వచ్చేసింది ఉత్తరం ఊరికి వచ్చేసింది కదండీ తెలుసు కదా అడ్డం వచ్చి కుంతి వచ్చి నాన్న నలుగురు ఉండవయ్యా అంది. ఇందాక విపులు కూడా అయిపోయాడు. అన్నీ అయిపోయాయి. రమరాజు రాజయ్యాడు. పరిపాలన బాగా చేస్తున్నాడు. రాజ్యమంతా బాగుంది. ఓ మూడు ఆరు నెలల్లో ఐదు నెలల్లో ఆరు నెలల్లో ఉండి ఎందుకంటే స్వసుష్ట్య ప్రియచామ్యయ అంటాడు. వ్యాసుడు చమత్కారం వదిపెట్టడు. పాపం తాను ఉండాలని కాదు తన చెల్లెలకు ప్రీతి కలిగించడానికి అన్నాడు. ఎవరు చెల్లెలు? సుభద్ర అక్కడే ఉంది కదా మరి. మా అన్నయ్య గారు ఉన్నారు కదా ఆమె ఒక సంతోషం కదా. చెల్లెలకు ప్రీతి కలిగించరా అంటే ఇది మళ్ళా కుటుంబ ప్రీతి బంధు ప్రీతి ఉన్నది పరమాత్మ ఏం కాడు నాకు చెప్పడానికి అన్నాడు. ఇలా చెల్లెలకు ప్రీతి కలిగించడానికి కోసం సుహృదాంచ విశోకాయ మిత్రుల ఆనందానికి చెల్లెలు యొక్క ప్రీతికి కొంతకాలం ఉండి ఆ మంత్రి చ అభ్యనుజ్ఞాతః నాయనా.

అలా కాలం అయింది కదా మరి మా ఇంటికి మేము వెళ్లొద్దా అని మాట్లాడి ధమరాజుకు చెప్పి వారి అనుమతి పొంది పరిశ్వజ్య అభివాజ్యచ కొందరికి నమస్కారం చేసి కొందరిని ఆలింగనము చేసుకొని అంటే ధమరాజును భీమునికి ఇద్దరికి నమస్కారం చేస్తారు. అర్జునుడిని ఆలింగనం చేసుకుంటారు. నకుల సహా దేవులను ఆశీర్వాదిస్తారు. వాళ్ళు ధనం పెడతారు. ఈయనే చిన్న చేడా అన్నమాట అక్కడ ఇక్కడే. అలాగే ఆరోహ రథం కైస్థిత్ పరిష్వక్తః అభివాదితః. కొందరు ఆలింగనం చేసుకున్నారు, కొందరు నమస్కారం చేశారు. అవన్నీ పొంది రథాన్ని అధిరోహించి సుభద్ర ద్రౌపది కుంతి విరాటతనయ గాంధారి ధృతరాష్ట్రస్య యూత్సుహు గౌతమౌ యమౌ కృకోదరస్య ధౌమ్యస్య స్త్రీయః మత్స్యసుతాదయః నశేహిరే విముఖ్యంతః విరహం చార్ంగ ధనువనః ఇన్నాళ్ళు ఉన్నా మళ్ళీ బయలుదేరుతుంటే అయ్యో స్వామి యొక్క ఎడబాటు వస్తుంది ఎలాగని వీళ్ళందరూ ఎడబాటును సహించలేకపోయారు అందులో ఎవరెవరు సుభద్ర ద్రౌపది కుంతి విరాట తనయ అంటే ఉత్తర అన్నమాట అలాగే గాంధారి వృత్తరాష్ట్రుడు యూత్సుడు, గౌతముడు, యమువు అంటే కవలరు అంటే నకుల సహదేవుడు. అలాగే గాంధారి, వృకోదరః, ధౌమ్యః, స్త్రీయః, మత్స్యసుతాదయః నసేహిరే. విముఖ్యంతః విమోహాన్ని పొంది పరమాత్మ యొక్క విరహాన్ని సహించలేక ఎందుకంటే ఇక్కడ ఒక లౌకిక సూప్యం చెప్తాడు. సత్సంగాతు ముక్త దుస్సంగః హాతుమ్నోత్సహతే బుధః కీర్త్యమానం యశోయస్య సకృదాకర్ణ్య రోచనం. తస్మిన్ యత్వ ధీయః పార్థః సహేరన్ విరహం కథం లోకంలో చాలా కాలము సజ్జన సాంగత్యం ఉన్నటువంటి వాళ్ళు. ఈ సజ్జన సాంగత్యం వలన ఏం జరుగుతుంది? అంతవరకు ఉన్నటువంటి దుష్ట సాంగత్యాన్ని విడిచిపెడతారు. కదా? సత్సంగాత్ ముక్త దుస్సంగః అది లాభం. సజ్జనుల సహవాసం వస్తే ఏమిటయ్యా లాభం అంటే దుర్జన సహవాసం పోతుంది. చాలు కదా ఇంకేమి రాదు ఎందుకు? ఇప్పుడు ఆమె సంధ్యావందనం చేస్తే ఏమవుతుంది అంటే చేయకుంటే వచ్చే పాపం పోతుంది. మరి ఏం చెప్తాం అందుకే ఇంకేం ఉండదు చెప్పాలి. అలాగే సత్సంగం వల్ల ఏం జరుగుతుంది అంటే దుస్సంగం వల్ల వచ్చి పాపం పోతుంది. సరిపోయింది. ఇలా దుస్సంగమును విడిచిపెట్టి.

దుస్సంగమును విడిపించేటువంటి సత్సంగం వలన ముక్త దుస్సంగః ఇప్పుడు ఇంతకాలం దుర్జన సాంగత్యమును అలవరుచుకున్నందువలన పొందినటువంటి బాధలనన్నిటినీ తొలగించుకుందాం. ఇవన్నీ పోయాయి కాబట్టి దానికంటే ఇదే బాగుంది అనుకుంటున్నాం. సత్సంగమే బాగుంది అనుకుంటున్నాం. ఒకవేళ పొరపాటున తాము ఎవరితో ఎక్కువ కాలం మంచి వాళ్ళ స్నేహం చేశామో వారు మరో ఊరికో మరో చోటికో పోతుంటే సహించగలమా అండి? భగించలేం. అయ్యో ఇంత మహానుభావులు పెడతామా? ఇంత కాలం బాగున్నాం, మనకన్నీ కష్టాలు పోయాయి అనుకుంటున్నాం. మరి ఆ మహానుభావుడిని వదలకుండా ఉండడానికి కారణం ఏమిటి? అంటే వాడు మంచివాడు అని. చూడండి ఏంటి ఇది. పరమాత్మ హృదయంలో ఉన్నవాడు. పరమాత్మ యొక్క ప్రతిరూపము అంశ ఏదో చెప్తాను కదా. భగవంతుణ్ణి తనలో ఉంచుకున్నవాడే సత్తు చెప్పాం కదా అస్తి బ్రహ్మేది చేతి వేద సంతమేనంతతో విదుగు. పరమాత్మ ఉన్నాడని ఒప్పుకున్నవాడు సజ్జనుడు. అంటే ఉన్నవాడు. వాడు సత్తు అంటే ఉన్నవాడు. మనం ఉండాలి అంటే ఏమనుకోవాలి? వాడి ఉనికిని ఒప్పుకోవాలి. అప్పుడు మనము ఉన్నవాడి కింద లెక్క ఉండాలి. వాడు లేడు అన్నాం అనుకోండి మనము లేకుండా అవుతాం. మనం లేని వాడి కింద లెక్క ఉండాలి. కాబట్టి. పరమాత్మ ఉనికిని ఒప్పుకున్న వానితో స్నేహం అయితేనే అలాంటి వానిని వదలలేకుండా మనం ఉంటున్నామే. మరి సాక్షాత్తు పరమాత్మ తోటే స్నేహం చేసిన వాళ్ళని ఎలా వదిలిపెడతారయ్యా అని. ఇందులో వించి ఏముందండి? ఆలోచించండి. భగవంతుని ఉనికిని ఒప్పుకుని అలాంటి మహానుభావునితో స్నేహం చేస్తేనే మనం వాడిని వదలలేమే. మరి పరమాత్మ స్నేహం చేస్తే? విడిపెడతామా? అందులో మనలాగా కాదు. పాండవులు, ధర్మరాజు, అర్జునుడు, ధీముడు వారికి వారికి ఎలాంటి స్నేహం ఉందండి? చెప్తున్నారు సత్సంగాత్ ముక్త దుస్సంగః హాతుమ్నోత్సహతే బుధః. జ్ఞాని ఎవడు విడిచిపెట్టాలని అనుకోడు. కీర్త్యమానం యశోయస్య సకృతాకర్ణ్య రోచనం. పరమాత్మ యొక్క కీర్తిని గానం చేస్తుంటే మనస్సుకు చెవుల కూర్చి కలిగించేటువంటి స్వామి కీర్తిని ఒక్కసారి వినే.

తస్మిన్ యత్యధియః పార్థాః సహేరన్ విరహం కదనం ఒక్కసారి విన్నంత మాత్రాన్నే అదే మళ్ళీ మళ్ళీ వినాలి మళ్ళీ వినాలి అనుకుంటామే. ఏ మహానుభావుని కీర్తి గానము చేస్తుంటే విన్నవాళ్ళు మళ్ళీ వాటిని వినాలి ఆ కథ లేకుండా మేము ఉండలేమని అంటారో. ఎవరి కథను గానం చేస్తే అందరూ ఇలా అవుతారో అలాంటి వాడిని వాళ్ళు ఎలా వదిలిపెడతారండి పాండవులు. తెలిసింది కదా. ఏ మహానుభావుడి కీర్తి గానాన్ని వింటేనే మనం ఇంకా వినాలని అనుకుంటామో వినకుండా ఉండలేమో అలాంటి మహానుభావునితో. ఇలా మెయ్యినటువంటి పాండవులు అతని విరహాన్ని ఎలా సహిస్తారు? తస్మిన్ యశసీయః పార్థః సహేరన్ విరహ ఎందుకంటే దర్శన, స్పర్శన, సన్లాప, శయన, ఆసన, భోజనైహి. ఇది మనలా కదా స్వామి నీవేది ఇక్కడ ఉండుకోవడం కాదు. ఒకన కూర్చుంటారు. చూస్తారు, స్పర్శనం పట్టుకుంటారు, లాగుతారు, సూచిస్తారు. అలాగే మాట్లాడుతారు. ఒకే పక్క మీద చేయి మీద పడుకుంటారు. అలాగే ఆసనం వదుల కూర్చుంటారు, కలిసి భోజనం చేస్తారు. ఇలా. సర్వే తే అనిమిషైహి అక్షైహి తమనుద్రుత చేతసః ఇన్ని రకముల అనుబంధాలు పెంచుకున్నటువంటి స్వామిని విడిచిపెడతారని పట్టుకోగలరా అందుకే వారందరూ పరమాత్మ వెళుతూ ఉంటే రెప్ప వేయేటన్ని మర్చిపోయారు. కాసేపు అందరూ దేవతలు అయ్యారు. అనిమిషైహి అక్షణైహి రెప్ప వేయని కన్నులతో అనుదృత చేత సహా అతని వెంటనే పరిగెత్తుతున్నాయి. ఏమిటి వీరి మనస్సులు. చేతసా వీక్షంతః స్నేహ సంబంధః విచేలుస్తత్వ పత్రః స్నేహంతోటి అతన్నే చూస్తున్నారు మనసు అక్కడే ఉంది అందరూ. చలించిపోయారు అయ్యో కృష్ణుడు పోతున్నాడా ఇక తప్పదా దేవి గుణనే ఉండాలా ఇలా తమలో తాము స్వర్గతిస్తూ ఉన్నారు నెరుంధన్ ఉద్గలత బాష్పం ఔత్కంఠ్యాతు దేవకీస్తుతే ఉద్గలత బాష్పం నెరుంధన్ అంటే కళ్ళెంబ నీళ్ళు రాబోతున్నాయి. కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు మనవాడు వెళుతుంటే కంట నీరు పెడితే ఏం శకునం అది? దుశ్చకునం అవుతుంది. అందుకే నిరుంధన్ బలవంతంగా ఆపుకున్నారు.

తలనీళ్లు రాకూడదు కానీ వచ్చే నీటిని అరుంధన్ భాష్ప ఉద్గలతు భాష్పం ఔత్కంఠ్యాతు దేవకీస్తుతే నిర్యాత్య అగారాత్ నో అభద్రమితి యాత్ బాంధవ స్త్రీయః అలాగే బంధుస్త్రీలు కూడా న్యాయంగా వెట రావాలి కానీ మరి రాజరికం ఆచారం కాబట్టి వెట రాకూడదు. చమత్కారం ఏమిటంటే అపశకునం అని కన్నీళ్లు బయట పడలేదు, సాంప్రదాయం కాదని కుల స్త్రీలు బయటికి వెళ్ళారు. దాని కవిత్వంలోని అలంకారంలోని స్వభావం అంటారు. కానీ ఆడవారు కూడా వచ్చి సాగనంపాలి. కానీ రాజస్త్రీలు కాబట్టి బయటికి వచ్చి సాగనంపకూడదు. రాకూడదు కాబట్టి కన్నీళ్లు బయటికి రాలేదు, ఆడవారు బయటికి రాలేదు. ఇద్దరికీ రావాలని ఉంది వేదించి. బలవంతంగా వారు వీరు ఆపుకున్నారు అంటాడు. నిర్యాత్య గారాతు నోభద్రమితి శ్యాతు బాంధవ స్త్రియః మృదంగ శంఖ భేర్యస్య వీణా పణవ గోముఖాః దుంధురియాన ఘట ఘంటాద్యాః నేదుహు. దుందుభ అలాగే మనకు మంగళ వాద్యములు, పతహములు, బేరులు, దుందుభులు ఇవన్నీ పరమాత్మ ప్రయాణంలో మోగాయి. ఔర్షో కుసుమైహి కృష్ణం. ప్రేమ వృఢ స్మితి అక్షణా హితాత పత్రం జగ్రాహ ముక్తాదామ విపూజితం రత్నదండం గుడాకేశః వీధులలోని రెండు వైపులు ఉండేటువంటి ఇళ్ల మీద ఉన్నటువంటి స్త్రీలు సగం సిగ్గుతోటి సగం చిరునవ్వు తోటి స్వామి మీద పుష్ప వర్షం కురిపించారు. రాజు కాదన్న దిగులు నీకెందుకై నేను ఉన్నానని అర్జునుడు కృష్ణునికి తెల్లని గొడుగును పట్టుకొని వెంట వచ్చాడు. చితాతపత్రంజగ్రాహ అటువత అంటే రాజ్యం కదా. చితాతపత్రంజగ్రాహ అంటాడు. ముక్తాదామ విభూషితం రత్నదండం ముత్యాల మాలలతోటి రత్నములు పొదిగినటువంటి దండము గల పాదపత్రాన్ని గుడాకేశః అంటే చెప్పాను కదా గుడాకాయా ఈశః గుడాక అంటే నిద్ర. దాని కసిపతి గుడాకేసుడు. పరమాత్మ ఏమో ఋషికేసుడు, అర్జునుడు గుడాకేసుడు అని మనమందరం అంతే కదా. పురాణం చెప్తుంటేనే బ్రహ్మాండంగా జోలపాట లాగా ఉందని నిద్ర ఆనందం ప్రశాంతంగా ఉంటుంది ఏ తప్పు ఉండదు ఒక గొంతే విని వస్తుంటుంది అయ్యా.

లాలి పారినట్టు ఉంటుంది. అది అప్పుడే అన్నారు మనం ఇప్పుడే అర్జునుడే గుడాకే చూడమన్నాడు. గుడాక అంటే నిద్ర. గుడాకాయః ఈశాః. నిద్ర అంటే మాయాధిపతి అన్నమాట మాయకు లొంగినవాడు అని చెప్పుకోవచ్చు. న్యాయంగా నిద్రను తన వశంలో ఉంచుకున్నవాడు అర్జునుడు నిద్ర వశంలో ఉంచుకున్నవాడు. మనమేమో నిద్ర వశం అయిపోతాం అంతే తేడా. మనం కూడా నిద్రమే ఆయనే కూడా కేసుడే ఇలా గుడాకేసః అని అర్థం. గుడాకే ప్రియ ప్రియతమస్యః ఉద్ధవః సాత్యకి శైవ యజనే పరమాద్భుతే రెండు పక్కన నిలబడ్డారు సాత్యకి ఉద్ధవుడు చామరాలు పట్టుకొని వారిద్దరూ చామరాలు వీస్తూ ఉన్నారు పరమాద్భుతే వికీర్యమాన కుస్మై రేజే మధుపతికి పది రాజమార్గంలో పూడు జల్లుతూ ఉంటే స్వామి దివ్యమైనటువంటి ప్రకాశంతో శోభిస్తున్నాడు. అసురోయంతాశిసః సత్యాః తత్ర తత్ర ద్విజేరితాః నానురూపానురూపాస్య నిర్గుణస్య గుణాత్మనః పరమాత్మ వెడుతున్నాడు. అతన్ని చూస్తున్నారు. దారిలో బ్రాహ్మణోత్తముడు. మరి బ్రాహ్మణోత్తముడు కాబట్టి వాళ్ళని ఏం చేయాలి? వర్ధతాం అభివర్ధతాం జేజుయేతు దేవో దేవకీ నందనోయం అని స్వామికి ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ఎలాంటివి అంటే నానురూప అనురూపశ్చ తగినవి తగనివి. ఆయన పరమాత్మ కాబట్టి మనం ఏం ఆశ్రయ తీస్తాం తగవు. కృష్ణుడు కాబట్టి ఇప్పుడు ఆ అమ్మ తీసుకున్నారు. అందువల్ల తగిన మంగళాశాసనములు, తగని ఆశీర్వచనాలు ఈ రెండు బ్రాహ్మణుల వల్ల వస్తున్న వాటిని విని పరమాత్మ ఆమోదించాడు అంటున్నాడు. వాటిని ఆమోదించాడు, వీటిని ఆమోదించాడు. అంటే ఎందుకంటే. మనం చేసే స్తోత్రములన్నీ న్యాయంగా పరమాత్మకు స్తోత్రాలండి. చూస్తారా నమ్మాళ్వారు ఒడియవ్వదు అంటాడు తిరువాయి మూడు చెప్తామా? పద్మములను ఇచ్చాం స్వామి, మీ నేత్రాలు పద్మాలు, మీ పాదాలు పద్మాలు. కరెక్టా? నీటి నుంచి బయట పడితే పనికిరావు. ఎండ బాగా కొడితే పనికిరావు. సాయంకాలం అయితే ముడుచుకుంటాయి. గట్టిగా పట్టుకుంటే రెక్కలు రాలిపోతాయి. వీడితో వాటికి పోలిక అండి. స్తోత్రమా నిందనా? కానీ పరమాత్మ కూడా పరమామాయకుడు స్తోత్రం అనుకునే మురిసిపోతున్నారు అన్నారు నమ్మలు. నిందిస్తున్న అబ్బా నా భక్తుడు నన్ను స్తోత్రం చేస్తుందని పరమాత్మ ఆనందపడతారట.

అంటే ఎందుకయ్యా అంటే తప్పు వాడదేముంది. నేను వాడికి ఇచ్చిన అవే కదా మరి. ఇంకేమైనా ఇస్తే వాడితో పోల్చేవాడు. నేను వాడికి ఇచ్చిన భక్తి పద్మాన్ ఇచ్చాను, రత్నాలు ఇచ్చాను, కలవలు ఇచ్చాను అవే ఇచ్చాను. వాడికి కనపడే ఇవి బాగున్నాయి, ఇవి ఇలా ఉన్నాయి అన్నారు. నేను కొత్తగా ఇస్తే వాళ్ళు పొగడతారు ఏమి ఇయ్యలేదు మరి. సంతోషిద్దాం. అని నింద కూడా ఇంత అమాయకుడివా నాయనా నువ్వు మా నిందను కూడా స్తోత్రంగా తిరిగి అందుకని భగద్వి సేవిస్తే ఆనందం పున్మస్తకానందం అంటారు ఒక్కొక్క పదాన్ని వివరిస్తుంటే శరీరం మొత్తం పులకించిపోతుంది కేవలం భక్తి అందులో ఇంకా వేరే కథలు ముచ్చోటలు ఏమీ ఉండవు పరమాత్మ భక్తుడు. ఇక్కడ భగవంతుడు ఇక్కడ జీవుడు. ఎదురెదురు పడి అమ్మాయి అబ్బాయి ప్రియుడు ప్రియులు మధ్యలో ఇంకో స్పర్శ ఉండదు. ఏ అనుభూతి అయినా వాళ్ళిద్దరిదే ఇద్దరు కొట్లాడుకుంటారు పీజీ పెట్టుకుంటారు కాకపోతే కోప్పడుకుంటారు ప్రణయ కలహం అంటారు భయముఖ్యం అంటారు అలుగుతారు బచిలాడుకుంటారు. ఎన్ని దివ్యానుభూతులో, ఎన్ని అతీతానుభూతులో, ఎన్ని సామాన్యానుభూతులు అన్నీ కలిపాడు. అందుకే స్తోత్రం చేసి అనుకుంటున్నాం మనందరినీ పరమాత్మ ఎంత అమాయకుడు అండి. ఆయన ఆయన తప్పే కదా ఇదంతా ఆయన ఇచ్చింది బట్టి మనకే కదా. కాబట్టి మనము చేసే వాటిని ప్రతి వాటిని స్వామి ప్రేమతో స్వీకరిస్తారు దయతో పిల్లలు వాళ్ళని అందించి చాలు వాళ్ళని వచ్చిందంటే చూడడం కదా పసిపిల్లవాడు దాన్న నిన్ను ఎత్తుకుంటానంటే తండ్రి ఏమంటాడండి కోప్పడతాడా? నవ్వుతాడు కదా అబ్బా వాడికి బుద్ధి కలిగింది చాలేము అనుకుంటాడు. అవుతుందా కాదా కాదు నన్ను ఎత్తుకోవాలన్న బుద్ధి వాడికి పుట్టింది కదా అంటే నా మీద వాడికి ప్రేమ ఉంది వేరమ్మ అని వాడే వీడే ఎత్తుకుంటాడు తండ్రి ఎత్తుకుంటాడు వాడు ఎలాగో ఎత్తుకోడు. అట్లనే స్వామి నీకు ఇస్తా అని నోడు దా అంటే అన్ని ఆయనే ఇస్తాడు. అంటాడమ్మ నువ్వేమి ఇయ్యకు ఇస్తానను వాడే ఇస్తాడు. నోటితో నువ్వను చేత ఆయన పెడతాడు నీకు అన్నీ ఇవ్వాలంటే అన్నీ నీకు ఇస్తానని స్వామికి నువ్వు చెప్పు. నీకు బాగా సంపద కావాలంటే స్వామికి సంపద అంతా ప్రసాదిస్తా స్వామికి అంతా నేను ఆరాధిస్తానని చెప్పు. అవన్నీ నీకు వచ్చేస్తాయి. ఎలా అంటే ఎలాగైతే పిల్లలు నీకు అవి ఇస్తారు ఇవి ఇస్తారు అని తండ్రితో అంటే తండ్రి పిల్లలు అన్నీ కొనిస్తారో పరమాత్మ నీకు ఇస్తారు ఆమెకు అన్నీ ఇస్తాడు. ఇలా తనకు అనుగుణమా కాదా? వీళ్ళు ఇలా మాట్లాడవచ్చు అని ఆలోచిస్తారా తండ్రి? మనం చెప్పుకున్నాం కదా. అందుకోసమని అనురూపములు, అననురూపములు. తగినవి తగనవి అన్నిటిని ఆ మహానుభావుడు స్వీకరిస్తూ అన్యోన్యమాసీతు సంజల్పః ఉత్తమ శ్లోక చేతసాం కౌరవేంద్రపురస్త్రీణాం సర్వ శ్రుతి మనోహరా

ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఆ వీధుల నుంచి వెడుతూ ఉంటే హస్తినాపుర వీధులలోని భవనాల్లో ఉన్నటువంటి పురస్త్రీలు. వారిలో వారు పరమాత్మను గురించి మాట్లాడుకున్నటువంటి సంభాషణ ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ నయనానంద శవనానందాన్ని మానసికానందాన్ని కలిగించాయి. ఏమనుకుంటున్నారు? కృష్ణావతారంలోని చమత్కారమే అది. ప్రతిక్షణం మానవుడే మా పిల్లవాడే అనుకుంటారు. రెండో పక్కన ఈయనే పరమాత్మ అంటారు. అందరికీ తెలుసు. పరమాత్మని పిల్లవాడికి తెలుసు, పెద్దవాడికి తెలుసు, యువతికి తెలుసు, వృద్ధురాలకి తెలుసు, యువకుడికి తెలుసు, రాజులకు తెలుసు. పిట్టిన శత్రువులకు తెలుసు. అందరికీ తెలుసు. అంటే పరమాత్మత్వాన్ని కృష్ణుడు ఎక్కడా దాచలేదు. రాముడు ఎక్కడా చెప్పలేదు. అంటే మాయా మానుష విభ్య అప్పుడు ఆ స్వామి ఎక్కడ పేరు అయ్యో ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం పాపం బ్రహ్మ పొరపాటు నోరు జారాడు మర్చిపోయి కండిషన్ ఉండేది ఈ అవతారం అయ్యేదాకా ఎవరు మాట్లాడొద్దు అని బ్రహ్మ మరిచిపోయాడు ఎందుకంటే రావణ స్వామి వారి ఆనందంలో ఆయనతో అవతారం చేయలేదు చెప్పే అవన్నీ నాకేం తెలియవే నేను మనిషినే కదా ఏంటి సంగతి అలా మాట్లాడుతున్నారు వీరే చెప్పండి నేను ఎవరో అన్నాడు అంటే సూచించాడు రెండు మంది ఒక్కొక్కరు మర్చిపోయావా జాగ్రత్త ఆ స్వామి ఇది పొరపాటు చేయలేదు మన సహ సహ చేసుకున్నాను అని ఆ దుష్టుడు ప్రతిక్షణం తన పరమాత్మ ముఖం దానికి హస్తినాపురంలోని స్త్రీల యొక్క వాక్యాలే దృష్టాంతం. వేపల్లెలోనో, మధురానగరంలోనో, ద్వారకలోనో కుష్ణుడిని పొగిడితే ఇంత కాదు. కానీ హస్తిరాపురంలో దుర్యోధనునితో ఇంతకాలం పరిపాలించబడినటువంటి స్త్రీలు కూడా కృష్ణుడిని చూసి ఏమనుకుంటున్నారు చూడండి. సవైకిలాయం పురుష పురాతనః ఏక ఆసీత్ అధిశేష ఆత్మని అగ్రే గుణేభ్యః జగదాత్మని ఈశ్వరే నిమీలితాత్మన్ నిశి. సుప్త శక్తిషు ప్రవేయకాల మొత్తం సవైకి అఖిలాయం పురుష పురాతనః ఈ మహానుభావుడు పురాణ పురుషుడు కదండీ ఎవరు ఒక్కడే సవైకి అఖిలాయం పురుష పురాతనః య ఏక ఆసీత్ అవిశేష ఆత్మని ఎలాంటి విశేషములు లేకుండా తనలో తాను ఒక్కడుగానే పడుకొని ఉన్నాడు. ఇప్పుడు ప్రవేశ అనంగా.

అగ్రే గుణేభ్యః జగదాత్మనీశ్వరే నిమీరితాత్మన్నిధి సుప్త శక్త్యుషు అన్ని శక్తులు పరమాత్మ యందు నిద్రించి ఉంటాయి గుణేభ్యః అగ్రే అంటే ప్రకృతి, మహత్, అహంకారం ఉన్నాయి కదా, తరువాత తత్వము, రజస్సు, తమస్సు. ఇలాంటి గుణములన్నిటికంటే ముందున్నవాడు ఎవడు? అంటే ప్రకృతిలో క్షోభ కలగక ముందు, మహదహంకారాదులు ఉత్పన్నం కాక ముందు, సత్వగుణ సత్వాది గుణత్రయము ఉత్పన్నం కాక ముందు, ఇంద్రియములు సత్వములన్నీ. 24 తత్వములు ఉత్పన్నం కాకుండా వాటి శక్తులన్నీ నిద్రించి ఉన్నప్పుడు తనకు తానుగా ఒక్కడే ఎవడున్నాడో ఈయనే. దైవ అయం శిల పురుష పురాణః ఈయనేనండి. ఆలోచించండి. అలా పరమాత్మను కళ్ళ ముందుల పెట్టుకొని ఈయన ఆయనేనయ్యా. ఆయన వెళుతుంటే చూస్తూ మాట్లాడుకునే భాగ్యం కలిగిందంటే మరి హస్తినాపురంలో ఉన్న వాళ్ళు కూడా. సామాన్యులేం కాదు వాళ్ళు పుణ్యాత్ములే అదృష్టవంతులే. ఎలా చూస్తారండి? ఎవరిని ఆచరిస్తే ఏమి? భక్తుడిని ఆచరించాలనా శత్రువుని ఆచరించాలనా అంటే శత్రువుని ఆచరిస్తే త్వరగా మోర్చం కదా. తొందర స్వామి రూపం వస్తుంది. భక్తులనైతే ఏమి మనం పోవాలి. పెద్దుడైతే ఆయనే వస్తాడు. బాగుంటుంది కదా. అందుకే హస్తినాపురంలో పుట్టిన ప్రజలే మధురాపురంలో పుట్టిన వాళ్ళకంటే అదృష్టవంతులు అన్నారు. ఎందుకంటారా స్వామి వచ్చి దర్శనం ఇచ్చాడు. మనకే మనం పోవాలి ఈ బాధ ఎందుకని అందుకే సవైకుల అఖిలాయం పురుష పురాణః సయేవ భూయః నిజవీర్య చోదితాం స్వజీవమాయాం ప్రకృతిం శిశృక్షతీం అలాంటి పరమాత్మే మరల నిజవీర్య చోదితాం తన శక్తితోటి ప్రేరేపించబడి స్వజీవమాయాం అంటే తన యోగమాయగా ఉన్నటువంటి ప్రకృతిని శిశుక్షతి అంటే సృష్టి చేయాలనేటువంటి కోరికల దాన్నిగా చేసి అనామ రూపాత్మని రూప నామని విధిత్సమాన నామరూపే విధాయ అంటాం కదండీ మనకు పపుశ్యాం ప్రజాయేతి.

ఇలా నామము, రూపము లేని ప్రకృతికి నామ రూపములు కలిపించి ఏం చెప్తున్నారండి? అశ్చినాపురం పౌరులండి వీడెవరో కాదు మామూలు జ్ఞానులు, ఋషులు, యోగులు అబ్బే ఏం కాదు. అత్తినాపురంలో ఆ ఎండ్లు ఉండేటువంటి పుర స్త్రీలు చూస్తూ నామ రూపని రూప నామని విధిత్సమానః అనుచచార శాస్త్ర కృత్. సృష్టి సృష్టిని కోరుతున్నటువంటి ప్రకృతికి నామరూపాలైనటువంటి ప్రకృతికి నామరూపములు కలిపించి విధిత్సమానః అనుససార తాను ప్రకృతిని అనుసరించాడు. ఎలా శాస్త్రకృత్ వేదములను ఆవిర్భవించినవాడు కదా మరి. ఎందుకంటే ఒక పని చేయాలంటే ఒక గైడ్లైన్స్ ఉండొద్దు మరి. ఇది మరి చేస్తాం మనం. ఇది దానికి ఒక బుక్ ఉండాలి. ఈ మొత్తం సృష్టికి గైడ్లైన్స్ ఏమిటి అంటే వేదం అన్నమాట. అంటే ఏమర్థమన్నమాట ప్రకృతిలో సృష్టింప చేయాలనేటువంటి సంకల్పాన్ని కలిగించాడు. ఆ ప్రకృతిలో తన యొక్క వీర్యమును శక్తిని అందులో నింపాడు. మమయోనిహి మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం స్వామి చెప్తారు మనకి ఈ తరం. ఇలా ప్రకృతికి సృష్టి చేసేటువంటి శక్తిని ప్రసాదించాడు, కోరికను ప్రసాదించాడు, దానిలో బలాన్ని, పరాక్రమాన్ని ఆవిర్భవింపచేశాడు. ఎలా సృష్టి జరగాలో శాసించటానికి ఒక శాస్త్రమును అంటే వేదమును ప్రకృతికి అందించాడు. ఇలా సృష్టి చెయ్యి ఇగో నీకు పుస్తకము. అంటే దాన్ని చూచి ఈ మొత్తం చెప్పుకుంటే హిరణ్య గర్భ సమవత్సతాగ్రే. బ్రహ్మ మొదలు ఉన్నాడు. ఆ బ్రహ్మ ఇతని బంధువు. అతనే యో బ్రహ్మాణం విజధాతి పూర్వం యోవై వేదాంశ్చ ప్రహినోతి తస్మై ఏం చెప్పింది వేదం మనకు? పరమాత్మ మొదలు బ్రహ్మను సృష్టించాడు. సృష్టించి బ్రహ్మ సృష్టి చేయటానికి కావలసినటువంటి వేదములను అతనికి ఉపదేశించాడు. ఇదే శాస్త్రకృత్ అంటే.

తవా అయం యత్ పదమత్ర సూరయః జితేంద్రియాః నిర్జితమాతరిశ్వనః పశ్యంతి భక్త్యుత్కలితామలాత్మనా అన్వేష సత్వం పరిమాష్టుమర్హతి తవా కిలాయం. ఇతను అతనేనా అండి? ఈ మహానుభావుడు అతనా? ఎవరండీ అతను అంటే యత్పదం అత్ర సూరయః జితేంద్రియాః ఏ మహానుభావుని స్థానమును అంటే లోకమును. వైకుంఠాన్ని ఇంద్రియ గేయము కలిగి జితేంద్రియాః నిర్జిత మాతరిత్వినః ప్రాణవాయువును గెలిచినటువంటి మహానుభావులు భక్తుత్కలిత అమలాత్మనా భక్తి చేత పరిశుద్ధమైనటువంటి మనస్సు గల మహానుభావులు పశ్యంతి చూస్తారో ఎవరిని కాదు యత్పదం పశ్యంతి. ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, ప్రాణజయము, భక్త శుద్ధ మనస్సు. ఈ నాలుగు ఉన్నటువంటి మునులు, జ్ఞానులు, భక్తులు ఏ పరమాత్మ నివసించే లోకాన్ని చూడగలరో ఆయన ఈయనే కదు. అంటే మేము వాళ్ళకంటే గొప్పోళ్ళం అండి. వాళ్ళు లోకాన్ని చూస్తున్నారు, మేము ఆయన్ని చూస్తున్నాం. సవా ఈయనే. యోగులు, ఋషులు, మునులు, జితేంద్రియులు, ప్రాయామ పరాయణులు, మహానుభావులు, భక్తి ఉద్యగల మహానుభావులు అందరూ వాటితో ఎవరి లోకాన్ని చూస్తారో ఆయన ఈయనే. అంటే వాళ్ళ మనస్సులో ఎంతటి పులకింత ఉన్మస్తకానందం వాళ్ళలో కలిగిందో ఒక్కసారి ఆ దృశ్యాన్ని మనం భావన చేయాలి. అలా ముందర స్వామి వెళ్తున్నారు వీధిలో నుంచి. ఇప్పుడు రెండు పక్కన నిలబడ్డారు. ఆ స్వామిని చూసుకుంటూ ఈ స్వామి ఆయనండి, ఈ స్వామి ఆయనండి, ఈ స్వామి ఆయనండి అతని గుణములను వైభవాన్ని అనుసంధానం చేసుకుంటూ మైమరిచిపోతున్నారు. నన్ను వేద తత్వం పరిమాష్టు మర్హతి అలాంటివాడు. మాకు ప్రకృతి మాయ వలన కలిగేటువంటి అజ్ఞానాది భేదములు లేకుండా ఇతనే చేయాలి. తత్వం మా స్వభావాన్ని ఇతను మా స్వభావాన్ని పరిమాష్టుమర్హతి తొలగించాలి అంటున్నారు.

తవా అయం సత్యనుహీత సత్కథః వేదేషు గుశ్యేషు చ గుహ్యవాదిభిః ఏయేక ఈశః జగదాత్మరీదయ సుజ్యతి అవతి అత్తి. ప్రసజ్యతి ఎవరండీ ఈ మహానుభావుడు సవా అయం సక్షను గీత సత్కథః భక్తులు మిత్రులు ఇతని కథలను చక్కగా గానం చేస్తారు. ఎవరి కథలను భక్తులందరూ గానం చేస్తున్నారో వేదేశు గుహ్యేసుచ గుహ్యవాదివి ఎక్కడ గానం చేస్తున్నారండి? మనకేం పుస్తకాలు లేవు వేదేశు. వేదములలోనే వేదములలో గానము చేసే కథలు ఇతనివే. వేదేశు గుహ్యేష్ అవి పరమ రహస్యమైన వేదాలు. అంటే ఏమిటి మనందరికీ కనబడే వేదాల్లో వాస్తవంగా స్వామి గుణాలు చాలా. తక్కువ చెప్పారు. ఇంకా చాలా వేదలు మాకు ఇప్పటికి లేవు చెప్పాం కదా ఎన్నో వేదలు అంతర్ధానం చెందాయి. ఉన్న వాటితో కూడా ఏదో అగ్ని నామం అనో, ఇంద్రుని నామం అనో, ఇంకెవరైనా అవిచారం అనో ఏదో అవేవో చెప్పుకుంటూ వస్తారు. అవన్నీ ఈయన నామాలే. కొన్ని రహస్యంగా ఉంటాయి, కొన్ని ప్రకాశంగా ఉంటాయి. ఇలా రహస్య నామములతో ఇతని కీర్తే ఇతని కథలనే గానం చేస్తున్నారు. యయేక ఈశః జగదాత్మ లీరయా ఎలాంటి మహానుభావుడు అంటే ఇతను తన లీల ఈ సకల చరాచర జగత్తును సృష్టిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, సంహరిస్తున్నాడు. ఇన్ని చేస్తున్నాడు కానీ అందులో మాత్రం తాము ఇరుక్కోవడం లేదు. నచి తత్ర సజ్జతే కదా. అబ్బా ప్రకృతి చాలా బాగుంది. అనుకోని ఆయన అనుకుంటే గద్దేమిటి ఇంకా? అన్ని సూచిస్తున్నాడు. వాటిని కాపాడుతున్నాడు. మళ్ళీ సంహరిస్తున్నాడు కానీ అక్కడ ఈయనకు ఆసక్తి ఏ మాత్రము లేదు. దానిలో తాను చిక్కుకోవటం లేదు. పరమాత్మ కూడా ప్రకృతిలో చిక్కుకుంటే సంహారం చేస్తాడండి. అబ్బా ఇంత బాగుంది కదా ఇప్పుడు ఉండనియ్య అంటే గతి ఏమిటి? ఎందుకంటే ఏ వస్తువు ఏ కాలంలో వెళ్ళిపోవాలో ఆ కాలంలో అది వెళ్ళిపోవాలి. మన శరీరంలోనే ఎన్నో వస్తువులు ఆయా సమయాల్లో బయటికి వెళ్ళిపోలేదు అనుకోండి దాన్ని ఏమంటారు? వ్యాధి అంటాం, రోగం అంటాం. మరి దానికి మదులు తీసుకోకూడదు.

అంటే ఏంటి? ఉండటం ఎంత అవసరమో వెళ్ళటం కూడా ఆరోగ్యానికి ఆరోగ్యమే, ఆరోగ్య సుత్తా వెళ్ళిపోవడం కూడా. ఇందులో ప్రకృతిని సృష్టించేవాడు పరమాత్మే, సంహరించేవాడు పరమాత్మే. ఈ సంహారము కూడా రక్షణలోని భాగమే. ఇతనే కదు ఈ పరమాత్మే జగత్తును సృష్టిస్తాడు, రక్షిస్తున్నాడు, సంహారిస్తున్నాడు, అలాంటి జగత్తులో తాను చేరటం లేదు. యదాహి అధర్మేన తమోధియో నృపాహ జీవంతి తత్వైశహి సత్వతస్కిర ధత్తేభగం సత్యమృతం దయాం యుషః భవాయ రూపాణి దదత్ యుగే యుగే జగత్తు మొత్తాన్ని శుక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు, సంహరిస్తున్నాడు. అందులో ఈయన లగ్నం కావటం లేదు. మాయను అన్ని మాయాలను తన దగ్గర ఉంచుకుంటున్నాడు. ఇన్ని చెప్తున్నారు మరి ఇలాంటి వాడు ఇక్కడ ఎందుకు ఉన్నాడు కదా? ఇక్కడ అక్కడ ఉండాలి కదా? ఇక్కడ ఎందుకు వచ్చారండి? అంటే చెప్తున్నాడు యధాకి అధర్మేన తమోధియో నృపాహ జీవంతి. తామసమైన బుద్ధి అయినటువంటి రాజులు అధర్మంతో జీవనాన్ని కొనసాగించడం మొదలు పెట్టినప్పుడు లోకమును అధర్మముతో కలుషితం చేసినప్పుడు సత్ర ఏతహి సత్వతః చిలా ధత్తే భగం అక్కడ ఈ పరమాత్మ తన శరీరాన్ని భగం అంటే శరీరం ఆకారం తన శరీరాన్ని ధరిస్తాడు ఎలాంటిదని సత్యం మృతాం దరుతం దయాం యశః సత్యము, వృతము, దయ, కీర్తి అనేటువంటి నాలుగింటిని తీసుకొని ఎందుకు భవాయ రూపాణి దదత్ యుగే యుగే వాటి రూపాలు తీసుకుంటాడు. పరమాత్మ రూపం అంటే సత్యం, వృతం అలాగే యశః అని చెప్తాడు. దయ, దయాయశః సత్యం వృతం ఈ నాలుగింటిని రూపముగా దాల్చి పరమాత్మ ఎందుకు భవాయ ప్రపంచమంతా నిలుచుటకు రక్షణ చేయుటకు యుగే యుగే సత్ త్వం దధతి ప్రతి యుగంలోనూ రూపాన్ని ధరించి వస్తాడు. ఎప్పుడు అధర్మం పెరిగిందో ఎక్కడ తమోగుణం వృద్ధి చెందిందో అలాంటి దాన్ని తొలగించి మళ్ళీ ప్రపంచాన్ని సక్రమంగా నిలపటాని కోసం. ప్రతి యుగంలోనూ రూపాన్ని ఈ మహానుభావుడు ధరిస్తాడు. అహో అలం శ్లాఘ్యతమం యదోః కులం. అహో అలం పుణ్యతమం మధోర్వనం.

ఇంత కాలానికి యదువంశం ధన్యమైపోయింది ఇక చాలు. యదువంశంలో ఇంకా ఆనుభావంతో అవసరం లేదు. పడితే యదువంశం అంతా పవిత్రం ధన్యం. అలాగే అలాగే మధూర్వనం అంటే మధురా నగరం కూడా ధన్యం. అదే కదా మధుర్వనం అంటే. మధుర వనం కూడా ధన్యము. యదేశ పుంసాం వృషభః స్త్రీయః పతిహి స్వజన్మన శంక్రమణేనచ అంచెతి. ఎందుకయ్యా అంటే ఈ మహానుభవ యదేశ పుంసాం వృషభః చూసారా? స్త్రీయఃపతి స్పష్టంగా చెప్తున్నాడు. విష్ణుడు ఎవరో కాదు సాక్షాత్తు ఈయనే స్త్రీయఃపతి ఇతనే పురుషోత్తముడు. ఈ పురుషోత్తముడు ఈ శ్రీయస్పతి స్వజన్మన తన పుట్టుకతో శంక్రమణిన తన నడవడితో ధన్యాన్ని చేస్తున్నాడు శంఖమణి అనుచ అంచెతి అంటే మన్నించాడు పూజించాడు గౌరవించాడు తన జన్మ కర్మలతో ఇది భోమిశాన్ని మధురా నగరాన్ని పావనం చేశాడు. కాబట్టి ఆ రెండు ధన్యములు. అహోబత సూర్యశజ తిరస్కరి కుశస్తలి పుణ్యేశస్కరి భువః. పశ్యంతి నిత్యం ఇదనుగ్రహీతం స్మితావలోకం స్వపతిస్మయస్ప్రజా ఇప్పుడు మూడోది ఏంటండీ కుశస్థలి అంటే ద్వారకా అనడం. ద్వారకా నగరం కూడా పరమ ధన్యము. పుట్టున్నాడు అహోపత స్వరేహస స్థిరస్కరి. స్వర్గమునకు వచ్చినటువంటి కీర్తిని ఇక్కడ స్వర్గం అంటే ఎందుది కాదు వైకుంఠం. వైకుంఠపు కీర్తిని కూడా చిన్న భూమగా చేసినటువంటి నగరం ద్వారకా నగరం. అక్కడైనా అప్పుడప్పుడు స్వామి కొందరికి కనబడకుండా ఉంటాడేమో చెప్పలేం కానీ ఇక్కడి వారందరూ మాత్రం తన యజమాని తన ప్రభువును ఎప్పుడూ సదా పశ్యంతి.

ఇప్పుడు ఇది ఇక్కడ అయింది అక్కడ పోయింది ఇక్కడ. ఇక్కడికే వచ్చేది ఏం పోయింది? కృష్ణస్తు భగవాను స్వయం కాబట్టి స్వామి ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు చూస్తున్నారంటే వీళ్ళంతా ఎవరై ఉంటారు? సూరయ సదా పశ్యంతి సూరయ అందుకే అంటున్నాడు పర్య శిరస్కరి కుశత్సరి పుణ్య యశస్కరి భువః భూమికి పుణ్య కీర్తిని పెంచేది వైకుంఠం యొక్క కీర్తిని తగ్గించేది పశ్యంతి నిత్యం ఏదో అదే చెప్తున్నాడు పశ్యంతి నిత్యం సదా పశ్యంతి పదం కొంచెం మార్చి చెప్పాం కదా భాగవతం కానీ రామాయణం కానీ భారతం కానీ వేదమే. మనం మర్చిపో అప్పుడప్పుడు వేద భంగితి పాడేస్తాం కదా. సదా పశ్యంతి సూరయః పశ్యంతి నిత్యం. తన కింద చేశాడు. అదే భావాన్ని. అది కూడా యదనుగ్రహయేషితం స్మితావలోకం స్వపతిముస్మయత్ప్రజాహ యదనుగ్రహయేషితం ఏ పరమాత్మ యొక్క దయతో ఆయుర్భవించినటువంటి పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని ఎప్పుడూ అక్కడి వాళ్ళు చూస్తున్నారు. ఎక్కడి వాళ్ళు? ద్వారకా నగరం. కాబట్టి ఇప్పుడు ఏది గొప్పది ఏంటి అంటే ద్వారకా నగరం. పశ్యంతి నిత్యం యదనుగ్రహేచితం స్మితావలోకం స్వపత్నిముస్మయత్ప్రజాః నూనం ప్రతస్నానహుతాదినేశ్వరః సమర్చితోక్ష గృహీతపాణిభిహి పివంతియాః సక్యసరామృతం ముహు ప్రజత్రియః సమ్ముహుహు యదాశయా అక్కడి నుంచి తర్వాత ఎవరయ్యా గొప్పవాళ్ళు అంటే ప్రజత్రియః ఎవరు వాళ్ళు గోపికలు. నూనం వ్రత స్నాన భూతాదిన ఈశ్వరః సమర్చితః. వ్రతములు, స్నానములు, పూజలు, నోములు ఏవేవిటో యజ్ఞములు, యాగములు అన్నిటితో పరమాత్మను వాళ్ళు బాగా ఆరాధించి ఉంటారు. నూనె అది నిశ్చయము అంటున్నారు. యస్య గృహీత పాణిభి పిబంతియాహ సఖి అధరామృతం ముఖుహు.

ఆ గోపికలు ఎందుకు గొప్పవాళ్ళు అంటే తక్కిన వాళ్ళు చూస్తున్నారు కృష్ణుడిని. కొందరు చూస్తున్నారు, కొందరు మాట్లాడుతున్నారు, మరి కొందరు ఆరాధన చేస్తున్నారు. వీళ్ళంతా ఏం పెద్ద గొప్పవాళ్ళు కాదు. అందరికంటే గొప్ప వాళ్ళు గోపికలు. ఎందుకంటే పొరపాటున పారిపోతాడో ఏమో అని చేతులతో కృష్ణుడిని గృహీతపాణిభిహి గట్టిగా పట్టుకొని కదలనియ్యకుండా చేసి ఆ స్వామి యొక్క అధరామృతాన్ని పానం చేశారు. ఒడి దొరకాలండి భాగ్యం. ఏదో పారిపోవడమో, పరిగెత్తడమో, చూడడమో కాదు రెండు చేతులు గట్టిగా పట్టుకొని కదలనియ్యకుండా అధరామృతాన్ని పానము చేసిన గోపికలు నిజంగా. ఎన్ని నోములు నేచారు, ఎన్ని ధర్మాలు ఆచరించారు, ఎన్ని పుణ్యములు చేశారు? ఎన్ని పూజలు చేశారో? అధరామృతం ముహుహు వ్రజస్త్రియః సం ముహుహు యదాశయాః గోపికలు కృష్ణ పరమాత్మ అధరామృత పానం చేస్తుంటే చూస్తున్న దేవతలందరూ మూర్ఛపోయారు. మేమేం దేవతనము మహా దృష్టి వేడిచింది పేరుకు చెప్పుకోవడం మేము దేవతనం అని కానీ నిజంగా వీడు దేవతలండి. పరమాత్మను పట్టుకొని పక్కకు కదలనియ్యకుండా ఆపారంటే అసలు ఈయన దేవతలు వీళ్ళని సమ్ముహుహు చెప్తారు మనకు కృష్ణ విక్రీడితం ప్రేక్ష అంటారు ముందు వస్తుంది కృష్ణ పరమాత్మ యొక్క రాసలీలలో గోపికలతో విహరించినటువంటి విహారాన్ని చూచి దేవతా లోకంలోని దేవతా స్త్రీలు దేవతా పురుషులు మూర్ఛ పొందారు. అయ్యా స్త్రీలు మూర్ఛపోయారంటే న్యాయం అనండి సమూహం ఉండొచ్చు పురుషులకెందుకు అని అడిగాడు. అంటే మేము స్త్రీలం కాకపోయామే అని అడిగాడు. అనవసరం మూలం పురుషులని చేసి పారేశాడు నువ్వు స్త్రీలం అయితే మేము కూడా ఆనందించేవాళ్ళం కదా. మేము స్త్రీలం కాకపోయామే అని వాళ్ళు మోహపడ్డారు మేము స్త్రీలం అయ్యి ఏం లాభం అని వీళ్ళు మోహపడ్డారు. దేవతా శిత్ర ఇలా సకల చరాచర జగత్తును మోహింపచేసినటువంటి పరమాత్మ అధరామృతాన్ని పానం చేసినటువంటి గోపికలు చేసిన పుణ్యాన్ని ప్రపంచంలో మరెవ్వరూ చేసి ఉండరు. యా వీర్య సులుకేన హృతా స్వయంవరే ప్రమధ్య జైత్య ప్రముఖానిహి సుష్మిణః ప్రద్యుమ్న సాంబ అంబసుతాదయోపరాః యాశ్చాహృత భౌమవధే సహస్రచః ఏతాః పరం స్త్రీత్వం అపాస్తపేచలం నిరస్త శౌచం బత సాధు కుర్వతే యాసాం గృహాత్ పుష్కరలోచన పతిహి నజాతు అపైతి ఆహృతిభిహి యదా స్పృశన్ అక్కడి నుంచి

స్వయముగా ఒక చిన్న సందేశాన్ని పంపితే వచ్చి మరి తీసుకొని పోయాడు. ఎవరిని? రుక్మిణి. కదా? తాను వెళ్లకుండా స్వామిని రప్పించి స్వామి తనను అపహరింపచేసినటువంటి మహానుభావురాలు రుక్మిణి. సరే ఆమె అంటే ఏదో లక్ష్మీ కళ కాబట్టి వాళ్ళతో ఎప్పుడు కలిసే ఉంటారులే ఇదంతా మనకోసం నాటకం అని తప్పించుకోవచ్చు. కానీ రుక్మిణిని తనకు కాకుండా చేయాలని పట్టు పట్టిన శిశుపాలాదులను సంహరించి ఆమెను తీసుకొని పోయాడు. ఆమె కబురంపింది. అది బాగుంది. కానీ సకల లోకములకు పీడ కలిగిస్తున్న నరకాసురుడిని చంపటానికి వచ్చి సరే చంపి అనుకుందాం. నరకాసురుని చంపిన తరువాత మరి అతను బంధించిన స్త్రీలందరినీ తీసుకొని వచ్చాడే ఎంతమంది? 16000 మంది. అది వాళ్ళంత ఎవరన్నట్టుంది. మరి ఇందులో ఎవరు అదుష్యవంతులు? రుక్మిణి గొప్పదా? 15000 మంది గొప్పవాళ్ళా అండి? రుక్మిణి ఏమో సందేశం పంపింది. రావయ్యా నేను వస్తాను అని ఎత్తుకొని పోయి పెళ్లి చేసుకో అని స్పష్టంగా దాసద వివాహమును కొని పొమ్ము మాధవ అని చెప్తాం మనకు. ఇలా వచ్చి అపహరించి వెళ్లి పెళ్లి చేసుకో. కబురు పంపితే సరే మరి ప్రియురాలు కోరితే బాగుండదు అని వచ్చారు బాబు. కానీ ఈ నరకాసురుని చంపడానికి వచ్చినప్పుడు వాళ్ళు కబురు పంపారండి? అసలు తెలుసా అండి వీళ్ళ సంగతి? ఏం తెలవదు. ఏదో చంపాడు సరే సహదేవుడు కొడుకున్నాడు ఆ భూదేవి ఊరుకోగా అయినా పిల్లవానికి రాజ్యం ఇచ్చిపో మహానుభావా. మరి ఏం చేస్తామంటే సరే మంచి మనకి రాజ్యం ఉంది. మరి రాజ్యం మొత్తం రాజ్యాన్ని పరిశీలించాలి కదా. ఏమో ఇంకెవరు ఉన్నారు ఏమి అంటే అయ్యో ఇంతమందిని వేల మందిని బంధించాడు. అయ్యో ఆ విడుదల చేయి. ఎక్కడ బంధించారు? ఆ వచ్చి నేను దగ్గర ఉండి విడుదల చేయండి అంతా వినాయక శరణం కదండీ. జీ తాలా ఈయన తీస్తే పాపం ఈయన వచ్చాడు పొరపాటున. అందరూ విడుదల చేస్తే మీరంతా పోండి అంటే ఒక్కళ్ళు పోతూ వచ్చు. అదర లేక నీది ఏమైంది ఎక్కడికో పోతే మళ్ళీ ఎవడో ఎత్తుకపోతావ్ నాయనా ఎందుకు వచ్చిన బాధ నీ ఎంబడి ఉంటాం ఎవ్వరు మా జోలికి రారు మాకు బాధ లేదు నీకు బాధ లేదు ఒకేసారి ఇంతమంది వరించారు స్వామి

వారి కోరికను ఆమోదించి వారందరినీ తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి ఇద్దరు ఎవరు అదృష్టవంతురండి? రుక్మిణి భాగ్యమా ప్రభాభేవ భాగ్యమా? అనుకోకుండా వచ్చాడు, అనుకోకుండా స్వీకరించాడు, అడగగానే ఆమోదించాడు, పత్ములుగా చేశాడు. పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ ఇళ్లలోనే ఉన్నాడు. ఎందుకయ్యా గొప్ప అంటే పొద్దున్నే లేవగానే ఆయన ముఖం చూస్తారు వాళ్ళు. మనం ఎవరో ముఖం చూస్తుంటాం. అదృష్టవంతుడు ఎవరండీ? మాటిమాటికి రెండు రకాలుగా కోపం వచ్చినా, నవ్వు వచ్చినా, కలహించినా, విషాదం వచ్చినా, దుఃఖం వచ్చినా ఏమొచ్చినా ఓదార్చేది ఎవరండీ? ఆయనే కదా ఓ పక్క ఏడిపిస్తాడు మళ్ళీ ఎంబడే కన్ను నీళ్ళు తురుస్తాడు నాకు వస్తుంది. భజవ స్కందంలో కావాలని రుక్మిణీ దేవితో స్వామి సరస్సు నర్మ వచనాలు అంటాం చాలా చమత్కారంగా మాట్లాడుతారు. ఎంత మాట్లాడాలి అంటే ఈ దెబ్బతో నన్ను కృష్ణుడిగా విడిచిపెట్టేస్తున్నాడు రా బాబోయ్ అని. నేను ప్రాణాలు ఎందుకు ఉంచుకోవాలి ఆత్మ చేసుకోవాలని దూరం వెళ్తున్నాడు. వలవలా ఏడిస్తే మళ్ళీ దగ్గరికి వచ్చి తానే కన్నీళ్లు తుడిచి మురికి అంతా తుడిచేసి శుభ్రంగా ముఖం కడిగి గమ్మగా మేకప్ ఆయనే మేకప్ చేసి మళ్ళీ బొట్టు పెట్టి ఇప్పుడు చెప్పు ఏదో నవ్వు రాతకి అన్నాను. ఏమి నువ్వు పోయి పెట్టావ్ ఏంటి అంటే అమ్మ పోయి పెట్టాను ఆయన ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను. మాట్లాడేదాన్ని అప్పుడు మొదలు పెడుతున్నాడు. పెట్టి అన్ని సమాధానం చెప్తే ఈ మాటలు వినటానికే ఆ మాటలు మాట్లాడేదాన్ని అంటాడు. ఎందుకంటే నా తత్వాన్ని నువ్వు తప్ప ఇంకొకరు చూస్తున్నావు. మరి నువ్వు కూడా భయపడితే ఎలాగు? ఇలా ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, ఆగ్రహింపచేస్తాడు, మళ్ళీ ఓదారుస్తాడు, అనునయిస్తాడు. ఇలా అన్ని రకములుగా ఇంటిలోనే ఉంటూ నిరంతరం భర్త ముఖాన్ని చూచే. అదృష్టాన్ని పొందిన 16000 మంది కంటే ధన్యులు ఎవరండీ ప్రపంచంలో? యాసాం గృహాత్ పుష్కర లోచనః పతిహి అది అతను పుష్కర లోచనుడు అంటే పుండరీకాక్షుడు. పుష్కరం అంటే పద్మం పద్మాసులు అని అర్థం. దాస భగవానుడు కదా ఈ పదం పదం పడేస్తాడు ఆనందంగా. కాస్త అర్ధం అవుతుంది కదా అర్ధం కాదు. అర్ధం కాకుంటే రెండు సార్లు చదువుతారు కదా అన్నారు. బాగున్నాడు కదా. అందుకే పుష్కరాలో వచ్చిన అంటే పుండరీకాక్షః.

ఇలాంటి మహానుభావుడు పతిహి నజాతు అపైతి ఎవరి ఇంటి నుంచి ఏ క్షణం కూడా ఏ ఊహ కూడా బయటికి వెళ్ళడో అదే హృది పురుషన్. ఆహృతిభిహి హృదిస్పురుషన్ ఎప్పుడు వారి హృదయంలోనే నిలిచి ఉంటాడు. చూపులకు అతనే, చేతలకు అతనే, మాటలకు అతనే, దర్శనానికి, స్పర్శనానికి, అభిమర్శనానికి, ఆమర్శనానికి ఇలా అన్ని రకముల నిరంతరం విద్య నుండి బయటికి వెళ్లకుండా. ఎప్పుడు ఇంటిని అంటు పెట్టుకొని ఉన్నాడట కృష్ణుడు. అందుకే గోపికలు కానీ ఈ 16000 మంది కానీ అష్టమావసులు కానీ ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు కృష్ణునికి. తెలుసా అండి స్త్రయిణః అని. అంటే ఆడవారి మీద ఎక్కువ వ్యామోహం ఉన్నవాడు, ఆడవారిని విడిచిపెట్టి ఉండలేనివాడు. సంతోషం అన్నాడు. ఎందుకంటే పరమాత్మ మనందరిని చూడడు కదా. మనందరం ఎవరం అండి? కదా? పరమాత్మ ఆడవారిని విడిచిపెడితే మన గతి ఏమిటి? మనం ఎక్కడికి పోదాం? అందుకే స్త్రయిణః అంటాడు. అతను చేస్తున్నటువంటి పనులను, చూపుతున్నటువంటి పాపములను, వికారములను చూచి ఇతనికి ఆడవారంటే మహా పిచ్చి. ఆరవారిని వదిలి ఇతను బ్రతకే లేడు అందరూ అనుకున్నారు. స్వామి నా అయ్యాడు కొంతైనా తెలుసుకున్నారులే బాగుపడతారు అని. ఈ రీతిలో ఏవం విధాః గదంతీనాం సగిరః పురయోచితాం నిరీక్షణేనాభినందన్ సత్మితేన యయౌ హరి ఇలా మాట్లాడుతున్నా. వారి మాటలన్నీ వింటూ కొనగంటి లేదా త్రిగంటి చూపుతో వారిని చూస్తూ చిన్న చిరునవ్వు కూడా నవ్వుతూ విరీక్షణీయ అభినందన చూపుతూ అభినందిస్తూ చిరునవ్వుతో అభినందిస్తూ అతను బయలుదేరాడు. ఎందుకంటే ఎలాగో చాలామందితో వైరం పెట్టుకున్నాడు. పోలందరిని చంపించాడు, పక్కరాజుతో ఏమో గోల పెట్టుకున్నాడు. పొరపాటున కృష్ణుడు ఒక్కడే బయల్దేరి ద్వారకా నగరానికి పోతే మధ్యన దారిలో ఏ హత్తు రాదైనా దాడి చేస్తే. సెక్యూరిటీ గతి ఏమిటి అని ఆలోచించిన ధర్మరాజు అజాతశత్రుహు పృతనాంగోపీధాయ మధుద్విషః పరేభ్య సంకిత స్నేహాత్ ప్రాయుంత చతురంగిణీన్.

చతురంగ సైన్యాన్ని అతని వెంటనే పంపాడు. ఎందుకంటే పరేభ్యః శంకితః. శత్రువుల వల్ల ఆపద వస్తుందో ఏమో అని ఎందుకు శంకించాడు అంటే స్నేహాది. ప్రేమ ఉంది కదా అతి స్నేహ పాప సంఖ్య కదండీ. అతను పరమాత్మే కావచ్చు ప్రభువే అదంతా వేరు సంగతి. ఏమో ఒక్కడు పోతున్నాడు దొరికావురా ఒక్కడని పై మంది వినబడి పాపం ఏం చేస్తారు కష్టంగా ఎందుకు వచ్చిన బాధ మనం జాగ్రత్తగా ఉందామని ధర్మరాజు. అతనికి రక్షణగా చతురంగ బలాన్ని పంపాడు అథ దూరగతాన్ శౌరిహి కౌరవాన్ విరహాతురాన్ సన్నివర్త్య దృఢం స్నిగ్ధాన్ ప్రాయాత్ స్వనగరీం ప్రియైహి వాళ్ళు చాలా దూరం వచ్చారు వెంట రాకూడదు ఎక్కువ దూరం. మరి స్నేహంతో వచ్చాను. ఆయన ఇక మీరు ఉండండి అని నేను వెళ్తాను ఎందుకు వస్తారు ఇక చాలు అని తమ వెంట వచ్చిన వారిని వెనక్కు మరలించి. వారు పడుతున్నటువంటి బాధను చిరునవ్వుతో తొలగించి తన నగరానికి తాను వెళ్ళిపోయాడు అని మిగతా భాగాన్ని రేపు అనుసంధానం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషాః గోబ్రాహ్మణేత్య శుభమస్తు నిత్యం లోకాస్ సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః

Guro nitya machyuta padamburei... I surrender to the feet of Ramanuja. Mother, father, youth, children, wealth - all that belongs to my lineage by divine ordinance. I bow my head at the auspicious feet of the founder of my lineage. O Bhaktanatha, O Bhaktisara, O Kulashekhara, O Yogivaha - I worship at your feet.

O devotee-brethren - 'sva nigamam apahaya mat pratijnam rutam ati kartum avakrito rathastah' - Bhishma is offering prayers to Lord Krishna. This is the embodiment of the Lord's love for His devotees (bhakta vatsalya). Abandoning even His own word, His own vow, His own oath, in order to make true my word - to protect my promise He came down from His chariot -

He became Shriman Narayana. 'Sharanam' means the divine auspicious form - 'Shalad guhu' - the one who contains all the worlds within His belly. That is, Vishvarupa (universal form). And 'charanam prapadye' - 'abhyayat haririva hantum imam' - 'imam hantum haririva imam hantum' means - to destroy this body - the meaning is: to sever the connection with Prakriti -

'Vishirna damshah' - one with a torn armor. 'Vishirna damshah' means his armor was split apart. 'Kshata ja pariplutah' - his entire body was soaked with blood. Such an 'atatayee' - as we discussed, atatayee means enemy. Only that meaning should be taken here. The other meanings don't work once this Lord is present. Such an enemy -

'Duhkha sukha vitaraga' - 'usta dihi munirucha' - that is called a 'sthira chitta' (stable mind). One who is undisturbed in pleasure and pain - not frightened when sorrow comes, not elated when happiness comes - that is this state. Facing each other - Bhishma, the grandfather, is a dharmatma. Even before that, the supreme devotee of the Lord. This state of -

Everyone's duty it is. Vishva, Drona and others - your share. Duryodhana and others - your share. Shalya and others - your share. Shakuni - here is your share. Five groups divided among five. Everyone performs their assigned duty. 'Varkarya alot' as we say - work was allotted. That is how work was allotted to each of you. Do your respective work properly. In this -

If we notice that subtle difference carefully, our narrative section will be well understood. God would be confused - 'what is this fighting, what is war, then praying again?' - He spoke what was needed. 'With my arrows, the armor was split, arrows struck, the body was wounded, and soaked in blood, you came - '

To go right, he taps the right shoulder with his right big toe. To go left, he taps with his left big toe. So whichever shoulder was tapped by which foot, the horse goes that way. In ordinary driving, one can just say 'right side.' But in battle, the mouth is busy cursing the enemy - so the feet are used as signals. In battle -

Such divinely beautiful Lord - 'bhagavati ratir astume' - 'mumurshoh' - for me who am about to die, may I have this 'ratih' (devotion and love) for the Lord. 'Mumurshohu' - not one who is about to die, but one who desires to die - meaning one who has chosen death. 'Martu iccham' - not dying, but desiring death. As we said -

May I attain moksha. May I attain sarupya moksha (liberation in the form of the Lord). We discussed the uniquely beautiful stutis that embody the essence of Vedanta - Kunti Stuti, Bhishma Stuti, Harindra Stuti, Prahlada Stuti. These are all meaningful prayers. How carefully should we listen, understand, and meditate on them whenever we have the opportunity -

That Uddhava went to Repalle (Nandavraj) and seeing the disposition, conduct, and emotional intensity of the gopis, said: 'vande nandavraja strinam pada renu abhikshnasah yasam hari gata udgitam punati bhuvanatrayam' - those whose singing of Hari's stories purifies all three worlds - to the dust of the feet of such gopis, I offer my prostrations. Uddhava offered salutations to the dust of the gopis' feet.

They tried to make him follow them but failed and ended up following him, they say. The real secret is this: Krishna Himself, with all His beauty, youth, charm, and expressions - with all such romantic emotions - tried to captivate them and make them follow Him, hoping they would imitate Him. It didn't work -

Shukayogi told Parikshit. That is why they attained moksha, it is said. Not being aware of country, time, person, or society - nothing other than Krishna existed in their awareness. No other thought. This is 'unmadanta' - driven mad by intense love. Those who were thus blinded by such ecstasy - 'prakriti magan' - those who were immersed in transcendent nature -

As soon as this was said, Dharmaraja and everyone accepted and welcomed it. As soon as it was welcomed, the Lord consented. If told now 'I won't come,' what can we do? He did not reject even my suggestion - He accepted it. Why? Bhishma did it for a reason the Lord understood. Why? The rajasuya yajna of Dharmaraja was approaching -

'Rajasuyam' - what is it? 'Rajana suyante atra' - a great conquest must happen. Everyone must be conquered - this fellow is also among them, all the mighty ones. He cannot be skipped. Somehow during the rajasuya proceedings, Shishupala will come as a nearby relative. Just as good people cannot keep quiet without helping, wicked disruptors cannot keep quiet either -

He is unnecessarily causing trouble - 'why not remove this one thorn?' he suggested. The great Bhishma whose suggestion was accepted by the Lord - and the Lord accepted Bhishma's word - therefore the great one who received the agrapuja (first honor) in the rajasuya - may my mind be fixed on him. 'Muni gana nripavaryasankulam' - O what a scene!

The whole destruction from Kamsa onwards to those people - all of this must happen. It is not enough. So many royal lineages of Kauravas and others must go. With all this done, all the sages will come. Why did you come? Everyone is here - to take a bath, they say. But Vyasa, Narada, then our Agastya, Bharadvaja, Pitihotra, Vrishmadhu - these five -

The intention here is - 'muni gana nripavaryasankule' - the assembly of sages, the assembly of kings - thus filled - 'antah sadasi yudhishthira rajasuyam' - in Yudhishthira's rajasuya, in the inner assembly - 'esham viranda rahana upabhedha ikshaniyah' - visible as a feast for the eyes of all those who came to the assembly - the great one who received the agrapuja - may my mind rest on him.

They abandoned us, you abandoned them. Serve always as slaves. Remain submerged and languish, they say. If they leave those, and hold on to this one, they won't go back there nor will they come here - they'll stay with this one. That is why 10 people, 10,000 soldiers were given there. He alone is here. All of our forces are His. The secret is known -

Therefore like a husband - that is it. Therefore such a great one - if my vision alights upon Him, I will have no more bondage to samsara. 'Taivam aham ajam sharira bhajam hridi hridi vishtitam atma kalpanitanam pratidrisham iva naikadha arkam ekam samadhigatosmi vidhuta bheda mohah' - this is the Chandogya Upanishad speaking. 'Chandoganam idam yadrupa madhah - '

Here all these bodies - 'atma kalpanitanam' - fashioned by the Lord's will - aren't they? 'Bahu syam praja yeyeti' - wherever He wills, they arise. All living beings are His. Therefore, fashioned by His will, in the heart of each body He has taken - appearing separately to each one. In each form, each vision - 'pratidrisham iva - '

Therefore - the delusion of duality and difference having been removed, I have grasped that the Lord dwelling in all these hearts is one alone. 'Samatighatosmi' - I have attained this at last. The Lord Himself bestowed this understanding. 'Vidhutam bheda mohah' - what does it mean? The Lord's unity and oneness - His omnipresence, His antaryamitva (inner controllership) in all beings - seeing this -

Like animals falling silent at sunset - all of them, meaning Bhishma - how he spoke of the sun. The sun and Bhishma - they are all like animals now. Now they set - all fell silent. 'Vayam siva dinaty aye tatra dundubhayo neduh devanam deva mana ava deva manava varita' - when Bhishma was born, drums sounded. In the middle -

That is, to offer prayers to the Lord, one should use His secret names (guhya namas), not His publicly known names. The most esoteric and mysterious names of the Lord should be used - 'paroksha priya paroksha priya devata iti shastram' - the sacred texts say the divine prefer indirect, hidden praise. Therefore not face to face - one should offer prayers indirectly. The hidden names of Krishna -

'Dharmabhritam varishthah' - one like Dharmaraja - one who upholds dharma. The foremost among those who uphold dharma. Such a one - 'svarukta sprihtah atatayinah' - having slain the enemies who seized their rightful portion - 'sahanujaihi pratyavaruddha bhojanah' - together with his brothers, who had been denied their meals (rights) - having obtained their proper portion - 'pravritthah tivakara shittatah' - then engaged -

For him both are equal. Whether bound or free, both are equal to Him. We think 'Oh here is compassion, there is anger - no, there too is compassion.' Without compassion they won't die. That means compassion must be there for them to live; compassion must be there for them to die. So that love compelled Him to explain - 'vamsho kuruho vamsha davagni nirakritam samrohayitva' - He caused the lineage to grow again. Through whom? Through purified -

To govern the other kings up to the borders of his own kingdom, to punish the wicked, and to protect the righteous - 'anuja anuvartitah' - with his brothers accompanying him - all the people of the kingdom accepting the Lord's governance with reverence - that is, while Dharmaraja was in the kingdom, the other four ensured that the people had no inconvenience -

A little more hardship would take care of it - but even that isn't there. So 'kamam vavarsha parjanyah' - regarding rain, he said let the rainy season be forgotten. Only two seasons remain - summer and winter. And there's another one which has already come to us. The more time passes with Him, the more it goes away, he says. 'Kamam vavarsha padyanyah sarva kama duha mahi' - the earth too yielded all that was desired -

Family quarrels - 'parasparam' - we say mutual disputes. 'Ramasya arthe manasvinah' as it says in the Ramayana. People would not quarrel among themselves fearing Rama might be troubled. 'If we quarrel, our king is troubled.' 'Ramasya arthe manasvinah parasparam na vijayapu' they say - they would not pick quarrels with one another. Kingdom -

When that time came - 'let us go back to our homes' - they informed Dharmaraja and got his permission. 'Parishvajya abhivajya cha' - some they embraced, some they offered prostrations to. That is, they prostrate to Dharmaraja and Bhima. They embrace Arjuna. Nakula and Sahadeva they bless. Those juniors offer money -

Through the good company (satsanga) that removes bad company (dussangam) - 'mukta dussangah' - now having been with evil company for so long and suffering all its consequences - let us remove all those sufferings. Since all this is gone, we think 'this is better than that.' We think satsanga is better. If by chance one spends more time in good company -

'Tasmin yatyadhiyah parthah sahera virahah kadam' - just hearing it once, one wants to hear it again and again. Whose glorious deeds, when sung, make listeners want to hear them again and again - 'we cannot live without that story' they say. Whose story, when sung, makes everyone feel this way - how can such a person's devotees leave him?

Tears should not flow but they came - 'arundhanbhashpa udgalatu bhashpam autkanthyatu devaki stute niryatya agarat no abhadramiti yat bandhava striyah' - similarly the kinswomen too - by protocol tears should not flow, but royal custom says they should not. The wonder is that no tears flowed outwardly (as a bad omen), and no tears emerged due to custom - but inside -

It would flow like tears. That is what was said earlier - Arjuna himself was called 'Gudakesha, look!' Gudaka means sleep. 'Gudakayah ishah' - master of sleep, that is, master of Maya. Or, one who has conquered sleep. Arjuna has sleep under his control. We on the other hand are overcome by sleep - that is the difference. We -

Why would I? Because I gave them to him. If I gave something else he would compare. I gave him devotion as lotus, I gave him gems, I gave him all these gifts - I gave him the same things. He says these look good, these are like this. If I gave something new they'd praise. But I gave nothing new. 'Santosham' -

Now as Krishna walks through those streets - the women of Hastinapura in the buildings along the streets spoke among themselves about the Lord - that conversation filled all those nearby with delight for the eyes, for the ears, for the mind. What were they thinking? That is the wonder of Krishna's avatar. Every moment a human -

'Agre gunebhyah jagad atmani ishvare nimiritatman nidhi supta shaktyushu' - all powers sleep in the Lord. 'Gunebhyah agre' means - Prakriti, Mahat, Ahankara are there, then the elements, rajas, tamas. Of all these gunas, who came before all? That is, before disturbance in Prakriti, before Mahat and Ahankara arose -

Thus what is being said - a nameless, formless Prakriti being given names and forms - what is being said here? These are not ordinary wise men, sages, or yogis. These are the street women of Hastinapura! - 'nidhi rupanama rupani vidhitsamanah anucachara shastra krit' - the Lord, desiring to manifest names and forms in the nameless-formless Prakriti, moved through the world as per scripture.

'Tava ayam yat padamatrasuraya jitindriyah nirjita matarish vanah pashyanti bhakty utkalita mala atmana anvesa satvam parimash tumarhati tava kilayam' - is this that great person? Who is he? 'Yatpadam atra surayah jitindriyah' - that great one whose abode - meaning the world, Vaikuntha - those who have conquered their senses - 'nirjita matarish vanah' -

'Tava ayam satyanuhita satkathah vedeshu guhyeshu cha guhyavadibhih' - 'eyeka ishah jagad atmariidaya sujyati avati atti. Prasajyati' - who is this great one? 'Sava ayam saksanu gita satkathah' - devotees and friends beautifully sing his stories. Whose stories do all devotees sing? 'Vedeshu guhyesucha guhyavadivi' - where is it sung? In the Vedas, in the sacred texts, by those who know the esoteric -

That is, staying is as necessary as leaving - leaving too is healthy, 'health sutta' - departing is also healthy. In this, the Lord creates Prakriti, the Lord destroys Prakriti. This destruction too is part of protection. This same Lord creates the universe, protects it, destroys it - yet He does not enter it -

After all this time, the Yadu lineage has become blessed - that's enough. The Yadu lineage no longer needs further purpose. If fallen upon, the entire Yadu lineage becomes sanctified and blessed. Similarly, Madhurvana - meaning Mathura - is also blessed. 'Yadesa pumsam vrishabha striyah patih svajannma shankramanena cha ancheti' - why? Because this great one of the Yadus -

Now what happened here, happened there. What went from here? 'Krishnastu bhagavan svayam' - because the Lord Himself came here, all those who are here always see - who would all of these be? 'Suraya sada pashyanti suraya' - therefore 'paryashiraskarikushatsari punya yashaskari bhuvah bhumi kuta punya ka - '

Why are the gopis great? Because others just watch Krishna. Some watch, some speak, some worship. None of these are particularly extraordinary. Greater than all are the gopis. Because - fearing he might run away - 'grihitapanibhih' - with their hands they hold Krishna tightly. What are the gopis grabbing - 'prapada sanghritya' - they hold his feet -

Herself sending a small message, He came and took her away. Who? Rukmini. Without going herself, she caused the Lord to come, and the Lord carried her away - that great Rukmini. Well, she is a manifestation of Lakshmi, so she is always with Him anyway - one can escape by saying it's all a play for our sake. But Rukmini - He -

He accepted their wish and took them all with Him. Now tell me - who was more fortunate? Was it Rukmini's fortune or Prabha's fortune? He came unexpectedly, accepted unexpectedly, agreed when asked, made them His wives, married them, stayed in their own homes. Why is He great? Because when they wake up early in the morning -

Such a great one - 'patih na jatu apaiti' - from whose home He never departs even for a moment, not even in thought. That same 'hridi purushnam' - He dwells in their hearts always. He is in their sight, in their actions, in their words, in every darshan, in every touch, in every caress - constantly, in every way, through knowledge -

He sent the four-fold army along with him. Why? Because 'parebhyah shankitah' - fearing danger from enemies. Why did he fear? Because of love - 'ati sneha papa sankhya.' He may be the Lord Himself, he may be the Master - that is a different matter. But one person is going alone - 'got you alone' - they might say. What can they do? It's difficult -