ప్రహ్లాదుని బోధ: నిర్మల భక్తి సారం

Prahlada's Teaching: Essence of Pure Devotion

bhagavatam Kandadai Ramanujacharya

ప్రహ్లాదుని తోటి విద్యార్థులకు చివరి బోధ సారాంశం: 'ఏతావానేవ లోకేస్మిన్ పుంసః' - మానవ జీవిత అత్యున్నత ప్రయోజనమిదే. ఉపాధ్యాయులు చెప్పింది సత్యమైతే మాత్రమే ఒప్పుకున్నాడు, అసత్యమైతే గుర్తుంచుకోలేదు - అగౌరవించలేదు. హిరణ్యకశిపుడు పాపదృష్టితో ప్రహ్లాదుని యమలోకానికి పంపుతానని బెదిరించాడు. ప్రభువు భక్తుడిని వదిలేశాడా అని అనిపించే స్థితి వచ్చింది.

Prahlada's final teaching to his classmates is summarized: "Etavan eva loke smin pumsah" - this alone is the highest purpose for a human being. Prahlada accepted only what the teachers said was true; what was untrue he neither stored in his mind nor rejected disrespectfully. Hiranyakashipu confronts Prahlada with a sinful glance and threatens to send him to Yama's realm. All the divine beings fall silent - it appears the Lord has abandoned His devotee.

← Prev Next →
Prahlada's Teaching: Essence of Pure Devotion Kandadai Ramanujacharya bhagavatam

రామాభిచక్త చరణం చరణం ప్రపద్యే మాతా పితా హృదయ తనయా విభూతి సర్వం యదేవ నియమేన పదన్వయా ఆద్యత్య కులపతే మకుడాదిరామం శ్రీమత్సద శ్రీబలం ప్రణమామి మోర్ధ్న భూత భూత రస్య మహారా స్వయవర్తనాద శ్రీభక్తిసార కులసేఖద యోనివాహా భక్తాం గ్రినేను పరకాల యదీంద్ర మిశ్రాం శ్రీ వరుపరాంకుచ మునిం వినిత్యం వసుదేవ సుతం దేవం కంస చానూర వర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం హతతీ పుష్ప సంక్రాత్యం హార నూపుర శోపితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాదక సంయుక్తం పూర్ణ చంద్ర నివారణం విరకత్ కుండలధనం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్యం వనమాలా విరాజితం శంక్ష చక్రధనం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార నంద సంయుక్తం చారువాసం సుశోధితం బల్హి పించావ సూడాంగం కృష్ణం వందే జద్గురుం రుక్మిణీ కేరి సంయుక్తం సీతాం పరసోహితం అవాప్త తులసీ గ్రంథం కృష్ణం వందే జద్గురుం గోపితానాం కుజద్వంద్వ కుంకుమాం హిత వక్షతం శ్రీకేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాస్తగమితం పుణ్యం ప్రాతరుత్తాయ పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాగం వశిష్ట అప్తారం చిత్తే పౌత్ర జన్మకం పరాజరాత్మజం వందే సుఖతాసం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్కాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేతమపేత కృత్యం స్వైపాయనో విరహకాసర ఆజుహావ పుత్రే తన్మయతయా సరవోభినేదుహు తం సర్వభూత హృదయం మునిమానసోస్మి

శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యా భరణి సంజాతం వాధుల కుల భూషణం శ్రీ రంగార్య కులో పుత్రం షఢ గోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా ప్రహ్లాద ఉపదేశంలో సారం చివరి మాట ప్రహ్లాదులే చెప్పాడు ఏతావానేవ లోకేస్మిన్ పుంసః స్వార్ధః పరస్మృతః మానవుడికి సర్వోత్తమమైన స్వార్థము ఇది ఒక్కటే. ఏమిటది? ఏకాంత భక్తిహి గోవిందే యత్ సర్వత్ర తదీక్షణం. పరమాత్మ యందు అనన్య భక్తి ఉండాలి. అలాగే అంతటా పరమాత్మను చూడగలగాలి. ఇదే ఉత్తమ పురుషార్ధము. ఇదే జీవుడు కోరవలసిన ఉత్తమ ప్రయోజనం. అనన్య భక్తి పరమాత్మను అంతటా చూడగలుగుట. ఈ రీతిలో దైత్య బాలకులకు ప్రహ్లాదుడు. ఉపదేశం చేశారు. అథ దైత్యసుతా సర్వే శృత్వాత్ ధనువర్ణితం జగృహు నిరవర్జ్యత్వాత్ నైవ గురువని శిక్షితం. ఇంత స్పష్టంగా సులభంగా ప్రహ్లాదుడు. బోధించినటువంటి విషయాన్ని రాక్షస పుత్రులు, దైత్య పుత్రులు వాళ్ళు అనవద్యులగా అంటే మనసులో ఎలాంటి కల్మషం లేదు కాబట్టి. సమస్య ఉంటే వీడు చెప్పేది అవతార పార్టీ వాడికే కదా ఇది మన పార్టీ కాదు మన పార్టీ దైవం విష్ణువు కాదు ఏదో అనుకుంటారు అది. అదంతా వేరే కానీ అలా కాక.

అనవజ్యత్వాత్ మనసులో ఎలాంటి కల్మషము లేదు కాబట్టి ప్రహ్లాదుడు చెప్పిన దానినే స్వీకరించాడు. నైవ గురువని శిక్షితం. గురువుగారు బోధించిన దాన్ని స్వీకరించలేదు. విన్నారు గురువుగారు చెప్పింది. దాన్ని మనసులో పెట్టుకోలేదు. ప్రహరాదుడు చెప్పిన దాన్ని యథాతథంగా స్వీకరించారు. గురువు అని శిక్షితం అథాచార్యుతస్తేతాం బుద్ధిమేకాంత సంస్థితం ఆలక్ష్య పీతః త్వరితః రాజ్ఞ ఆవేదయత్ యథా. ఇంతలో సరే ఆ గురువుగారి పుత్రులు సెండామార్కులు తమ గృహకృత్యాలు పూర్తి చేసుకొని వచ్చారు. వచ్చేసరికి పాఠశాలంతా మారిపోయింది. పిల్లల మనస్తత్వం, వాళ్ళ ప్రవృత్తి, స్వభావం, వాళ్ళు చేస్తున్న పని అర్థమైపోయింది. ఇప్పుడు తానేం చేయగలడు? అందులో చేసిన వారు ఎవడో కాదు, రాజుగారి కుమారుడు. ఇంతకు మించి వేరే దారి లేదని అమాంతం వెళ్లి హిరణ్యకశ్యపునికే జరిగిన దాన్ని వివరించారు. యథా ఏం చెప్పాడు శృత్వాలద ప్రియం దైత్యః దుస్తహం తనయానయం. కోపావేశ శరద్గాత్రః పుత్రం హంతుం మనోదతే గురుపుత్రుడు చెప్పినటువంటి తన పుత్రుని యొక్క అవినీతిని వారి పాత్ర దీని అవినీతి ఏంటదని అన్నారు. అనయం అన్నారు. పుత్రుని యొక్క అవినీతిని విని కోపంతోటి ఈ ఒళ్ళంతా వణికిపోతుంటే కుమారుడిని చంపటానికి నిశ్చయించుకున్నాడు. చిప్తువా పరుషయా వాచ ప్రహ్లాదం అతదర్హనం అలాంటి ప్రవృత్తికి యోగ్యుడు కాని ప్రహ్లాదుడిని కింద పడవేసి దూరంగా నెట్టేసి కఠినమైన వాక్కుతో ఆహ ఈక్ష్యమానః పాపేన తిరస్తీనేన క్షుషః

పాపపు కంటితో వంకర చూపుతో ప్రహ్లాదుని చూస్తూ ఇలా పలికాడు. ఎలా ఉన్నాడు ప్రహ్లాదుడు? ప్రశ్రయావనకం. దాంతం తండ్రి గారు కాబట్టి వినయంతో వంగి ఉన్నారు. తండ్రి గారి ముందర వంగి ఉండటమే కాదు దాంతం. సహజంగానే ఇంద్రియ నిగ్రహము కలవాడు అంటే ఎదుటి వారు అభిక్షేపించినా ఆక్షేపించినా నిందించినా దండించిన తాను ప్రతి చర్య తీసుకోడు. ఇందువల్ల అంటే ఇంద్రియ నిగ్రహం ఉంది కాబట్టి అంటే శరీరం వేరు ఆత్మ వేరు. ఇంద్రియ నిగ్రహం లేని వారు ప్రవర్తించే విధానానికి ఉన్నవారు కూడా అలా ప్రవర్తిస్తే ఎలా ఏంటండీ వారికి వీరికి అందుకే ఇతను దాంతుడు. మనోనిగ్రహం కల మహానుభావుడు కాబట్టి దాంతం బద్ధాంజలిం చేతులు జోడించి ఉన్నాడు సర్ప పదాహతైవ శ్వసన్ ప్రకృతి దారుణః ప్రహ్లాదుడేమో ప్రశ్రయ అవనతుడు, వినయముతో వంగి ఉన్నవాడు, రాక్షసుడు పరమ దారుణ మహా భయంకరుడు. కురూరు అలాంటివాడు సర్పః పదాహతైవ తోక తొక్కిన తాచుల కాలు దెబ్బ తిన్న పాము వలె శ్వసన్ పుసలు కొట్టుచు మాట్లాడుతున్నాడు. హే దుర్వినీత మందాత్మన్ కులభేదకర అధమా. దుర్వినీతుడట అంటే వినయము లేనివాడు దుష్ట వినయం అన్నమాట. మన పాటలో ఏమంటాం నక్క వినయాలు అంటాం కదా అవి కలవాడ అన్నమాట. అలాగే మందాత్మన్ మందబుద్ధి అలాగే కులభేదకర ఆశత కులాల్లో భేదం కలిగించేవాడా అధముడా

స్తబ్దం మత్స్యాసనోద్ధూతం నేకేత్వాద్యయమక్షయం నీవు మత్స్యాసన ఉద్ధూతం నా ఆజ్ఞను అతిక్రమించిన వాడవు కాదు కాదు నా ఆజ్ఞను తోసివేసిన వాడవు. పోనీ కావాలనే చేశావు స్తబ్ధం అంటే నా ఆజ్ఞను పరిపాలించటలో నీ ప్రవృత్తి లేదు ధిక్కరించటలోనే ఉంది ఇలాంటి నిన్ను యమలోకం. దానికి కొనిపోతాను. కృద్ధస్య యత్య కంపంతే త్రయోలోకాః సహేశ్వరాః సత్యమే అభీతవనుమూఢ శాసనం కింబలః అత్యగాః ఆ చెప్పండి, మంచి సాయంత్రం అండి. సత్య యత్య కంపంతే నేను కోపిస్తే మూడు లోకాలు కూడా లోక నాయకులతో పాటు వణికిపోతారు. అలాంటి నా ఆజ్ఞను అభీతవత్ ఏ మాత్రం భయం లేకుండా ఎవరి బలం చూచుకుని నా ఆజ్ఞను స్వీకరిస్తున్నావ్. కిం బలః అత్యగా ఏ బలంతో ఆ ఆజ్ఞ మీరు కోపిస్తే మూడు లోకాలే భయపడుతున్నాయి లోకపాలకులతో సహా మరి నువ్వు ఇంత పెద్దవాడవు ఏ బలం తోటి నా ఆజ్ఞను తెలియంచావు చెప్పు అంటే అకేవలమ్మే భవతస్య రాజన్ సవై బలం బలినాంచ అపరేషాం. మహారాజా నాకే కాదు మీకు వాడే బలం. బలమున్న వాడికి వాడే బలం. బలము లేని వాడికి వాడే బలయుతులకు దుర్బలులకు. బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు ఉంది అంటాడు పోతన అనువాదం చక్కగా చిన్న చిన్న మాటలు మాట్లాడతాను ఇదే బలినాంచ అపరేషాం బలము కలవారికి బలము లేనివారికి అంటే బలయుతులకు దుర్బలులకు అందరికీ పరే అవరే అమి శిరజంగమాయే బ్రహ్మాదయః ఏనవశం ప్రణీతః ఈ లోకంలో గొప్పవారు తక్కువవారు చిన్నవారు పెద్దవారు స్థావరములు జంగమములు

గా ఉన్న అన్ని విభాగములు అన్ని రకముల ప్రాణులు బ్రహ్మాది దేవతలు మీరందరూ వారి వశంలోనే ఉన్నారు. బ్రహ్మాది దేవతలు ఎవరి వశంలో ఉన్నారో వాడే నీకు నాకు బలము కలవారికి బలము లేని వారికి బలం. ఈశ్వరః కారః ఉరుక్రమః సౌ ఓజః సహః తత్వ బల ఇంద్రియాత్మ అతనే శాతకుడు. సహా ఈశ్వర ఆ మహానుభావుడే శాసకుడు కాలః అతనే కాలము అతనే ఉరుక్రమః చాలా వేగము గల పాదములు కలవాడు అంటే త్రివిక్రముడు అతనే. అతౌ ఓజః సహః సత్వం అతనే ఓజస్సు అతనే సహస్సు అతనే బలం అంటే ధారణ సామర్థ్యం. వేగ సామర్థ్యం ప్రవృత్తి సామర్థ్యం, భోజః అంటే ప్రవృత్తి సామర్థ్యం, సహః అంటే వేగ సామర్థ్యం, బలం అంటే ధారణ సామర్థ్యం మనం. ఉండ బలము మూడు నాలుగు రకాలుగా ఉంటుంది. మొదలు అనుకున్న దానిలో ప్రవర్తించగల నేర్పు ఉండాలి. మనం ఎన్నో అనుకుంటాం. పురాణాన్ని విన్నప్పుడు, దేవాలయానికి వెళ్ళినప్పుడు, పది మంది చూసినప్పుడు, అవునండి రోజు ఇలా దేవాలయానికి వెళ్ళిన ఎంత బాగుంటుంది. రేపటి నుంచి వద్దాం అండి. అనుకుంటా ఎంతసేపు దేవాలయంలో ఉన్నంతసేపు కదా అది ఇంటికి వచ్చామంటే ఎక్కడ సంసారం ఉంది ఎక్కడ అలా అలుకున్నాడు చలిపోదాం నేను. సంకల్పించిన దాన్ని ప్రవర్తించగలుగుట ఓజస్సు అంటారు. ఓజస్సు అంటే ప్రవృత్తి సామర్థ్యం. అంటే మనం దేన్ని అనుకున్నామో దానిలో ప్రవర్తించాలి.

ఇక సాహస్సు అంటే ఏమిటి? వేగమును తట్టుకునే సామర్థ్యం. అంటే మనకు చాలా వేగం ఉండాలి. పని చేస్తాం. ఐదున్నరకు స్నానం చేస్తే ఏదో లేస్తే తొమ్మిదిన్నరకు ఐదుగంటలకు స్నానం చేస్తాం. పూజ చేసే తర్వాత మంచి సెట్ అవుతుంది. ఈ మధ్యనే ఒక పది సార్లు కాఫీలో, నాలుగు సార్లు టీలో, రెండు సార్లు పాలు ఇంకా అవకాశం ఉంటే రెండు సార్లు బ్రేక్ ఫాస్ట్ చేసి పూజ పూర్తి చేసుకుంటాను. చేసే పని అలాగట్టే దానికి ఇవన్నీ కూర్చుంటాం కాబట్టి సహా అవసరం వేగం కావాలి అనుకున్న పని. పని అనుకోవటం ఒక విధానం. అనుకున్న దానిలో ప్రవర్తించటం రెండోది. ఆ ప్రవృత్తిలో వేగం ఉండటం మూడవది. ఇక బలం అంటే ఏమిటి? ధారణ సామర్థ్యం. ఇగో ఈ పుస్తకాన్ని మోయాలి. ఓ టేబుల్ మోయాలి. అలాగే ఓ సోఫా, ఓ మంత్రం. ధరించగల సామర్థ్యాన్ని బలము అంటారు. వేగాన్ని తట్టుకోవటం సహా అంటారు. ప్రవృత్తిలో ఉండటం ఓజ అంటారు. ఇలా ఓజస్సు, సహస్సు, సత్వము, బలము అలాగే ఇంద్రియములు ఇవన్నీ. ఎవరు? ఆయనే. ఇదంతా ఆయన స్వరూపమే. అంటే ఏమిటి? ఎంత చమస్కారంగా చెప్తున్నాడంటే ప్రహ్లాదుడు నా చేత నమస్కరింప చేస్తున్నది అతనే నీ చేత తిరస్కరింప చేస్తున్నది అతని. నేను గెలిచాను, నేను నిండిస్తున్నాను, నేను అధిక్షేపిస్తున్నాను, నన్ను వాడు గెలుస్తాడా? నీతో అనిపించేది ఎవడు? వాడే, నాతోటి అతనే పరమాత్మ అనిపిస్తుంది. ఎవరిని నేను ఉన్నత లోకాలకు తీసుకుపోవాలనుకుంటానో వాడికి నా మీద భక్తిని ఇస్తాను. ఎవడిని అధోలోకానికి పంపించాలనుకుంటానో వాడికి పాపబుద్ధిని నేను ఇస్తాను. నువ్వు గెలిచావు అనుకోకు, నీవు తలిచావు అనుకోకు, అది శపం నీది కాదు. నీ ప్రవృత్తి నా ప్రవృత్తి వాడి వల్లే. నీ ఆలోచన నా ఆలోచన వాడి వల్లే. నీ వేగము నా వేగము వాడిదే. నీ బలము నా బలము వాడిదే. నీతో ఆ పని చేయిస్తాడు నాతో నీ పని చేయు.

కాబట్టి ఎవరి బలము అని అడగవలసిన పనిలేదు. అందుకే ఇంద్రియాత్మ సయేవ విశ్వం పరమః సశక్తిభిహి సుజతి అవతి అత్తి గుణత్రయేషః ఆ మహానుభావుడే. పరమాత్మ అతను తన తన దివ్యమైనటువంటి శక్తులతోటి 3 గుణములకు అధిపతి కాబట్టి అంటే సత్వం రజః తమః అనేటువంటి 3 గుణములకు అధిపతి కాబట్టి రజోగుణంతో సృష్టిస్తాడు తమోగుణంతో సంపాదించుతాడు. వాడు ఇస్తాడు సత్వగుణంతో రక్షిస్తాడు. మూడు వాడే చేస్తాడు. మూడింటికి మూడు గుణాలు కావాలి. మూడు గుణాలకు వాడే అధికరి. అందువల్ల యత్యాసురం భావమిమం త్వమాత్మనః సమం మనోధస్వ నసంతి విద్విషః అందుకే ఇలాంటి రాక్షస బుద్ధిని వదిలిపెట్టవయ్యా. యహి ఆసురం భావం. ఈ అసుర బుద్ధిని అసుర తలంపును విడిచిపెట్టు. సమం మనోదత్వా న సంతి విద్విషా మనస్సును సమానముగా ఉంచుకో. సమానముగా అంటే రాగద్వేషములు లేకుండాగా ఉంచుకో. నా చేస్తే నా సంతి విద్విషా శత్రువులే ఉండరు. శత్రువులు ఎక్కడో బయట లేరు. ఎక్కడున్నారు? నీ మనస్సులో ఉన్నారు. మనస్సును జాగ్రత్తగా ఉంచుకోగలిగితే చెప్తాడు లోకములన్నియున్ గడియలోన జయించినవాడవు ఇంద్రియానేకము చిత్తమున్ గెలువనేనవు. నిన్ను నిబద్ధ చేయు నా భీకర శత్రులు ఆరూర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేదొకడు నేర్పున చూడుము దానవేశ్వర. ఒకతన పద్యం అది. అందుకే చెప్తున్నాడు ఇందులో. నసంతి విద్విషః శత్రువులు లేరు. రుతి అచితాత ఆత్మనః. గెలువని మనస్సు కంటే వేరే శత్రువులు లేరు. ఓ శత్రువులు ఈ మనస్సు విన్నావు చెప్పు. దాన్ని వసరం చేసుకుంటే మిత్రులు. అది విన్నావు చెప్పు చెప్పు. మనస్సు చెప్పినట్టు నువ్వు విన్నావు అనుకో నిన్ను నిండా ముంచేస్తుంది. బుద్ధి చెప్పినట్టు మనస్సు వింటే తడిస్తావ్. అందుకే

అజితాదాత్మనః నసంతి విద్విషః గెలువని మనస్సు కంటే వేరే శత్రువులు ఎక్కడ? లేదు. ఉత్పదక్షితాత్. అడ్డమైన అడ్డదారి పట్టిన నీ వశంలో లేని మనసు కంటే ఇతర శత్రువులు ఎక్కడా లేరు. తద్ది సమం మనోధత్వ ఉత్పదస్థితాత్ తద్దిక్యనంతస్య మహత్ సమర్థనం. మనస్సును ప్రశాంతంగా ఉంచగలుగుతే పరమాత్మ యొక్క ఉత్తమారాధన. నువ్వు గుడికి వెళ్లి పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం పూజ చేసి. రాత్రికి పూజ చేసి ఇంటికి వచ్చినప్పటినుంచి ఇంట్లో వాళ్ళను, ఇంటి పక్క వాళ్ళను, ఇంటి ముందరి వాళ్ళను, ఇంటి వెనక వాళ్ళను కలపడుతున్న అందరిని నిందించుకుంటూ, దూషించుకుంటూ, కలగించుకుంటే ఆ దేవాలయ గమనం ఏం పనిచేస్తుంది? అది కాదు అర్చనా. అందరినీ ఆక్షేపించేటువంటి అడ్డదారి పడుతున్నటువంటి మనస్సును వశం చేసుకోవటమే. నిజమైనటువంటి ఆరాధన తద్దిక్యనంతస్య మహత్సమర్హణం, అలా మనస్సును గెలుచుతే మంచి ఆరాధన కాబట్టి. దస్యోనుపుర షణ్ అభిజిత్య ఇదే చెప్తున్నాను దీనికి లోకములన్ని శ్లోకం దీనికి ఇచ్చారు పద్యం దస్యోనుపుర షణ్ అభిజిత్య రుంపతః మన్యంత ఏకే స్వజితా దిశోదశ మనలోనే ఒక ఆరుగురు దొంగలు ఉన్నారు. దొంగలు అన్నారు శత్రువులు. దొంగలు అంటే మనం కొంచెం దృష్టి పక్కన పెట్టామనుకోండి ఉన్నవన్నీ దోచుకొని పోతారు. ఎప్పుడు ఇట్లానే ఉంటారు. బయట ఉంటే ఎవరూ అనేకుండా ఉండొచ్చు. వీళ్ళు ఎవరు? ఇంటి దొంగలు కదా. ఇంటి దొంగలను శాస్త్రం ఉంది కదా. ఈశ్వరుడైనా పడతాడు కదా అని శాస్త్రం. మరి మన దగ్గరే ఉంటాడు ఎప్పుడు? మన దగ్గర నుంచి కూడా ఉంటాడు. మనం కొంచెం ఏమర్పాటు పడ్డాం అనుకోండి ఉన్నవన్నీ తోసుకొని పోతాడు.

అందుకే ఈ 6-గురు దొంగలను అవిదిత్య గెలవకుండా చాలామంది మేము అన్నీ గెలిచాము, మేము అందరినీ గెలిచామని చాలా చాలా చెప్పుకుంటారయ్యా. సన్ అవిజిత్య లుంపతః మన్యంత ఏకే స్వజితాదిశోదశ మేము పది దిక్కులు బాగా గెలిచామని భావిస్తుంటారు చితాత్మనః జ్ఞత్య సమస్య దేహినాం సాధులో స్వమోహ ప్రభవాః కుతః పరే అసలు శత్రువులు ఎక్కడ ఉంటారండి? ఉంటారా? ఎవరు శత్రువులు? స్వమోహ ప్రభవాః తానా? మోహం వలన పుట్టిన వారే శత్రువులు. లేరు మనం సృష్టించాం స్వమోహ ప్రభవః కుతః పరే ఇతరులు ఎక్కడ ఉంటారండి శత్రువులు లేనే లేరు జితాత్మనః జ్ఞెహ్య తమస్య దేహినాం సాధో మనస్సును గెలిచి జ్ఞానము కలిగి అంతగా తమ దృష్టి కలవాడికి ఉత్తముడికి కుతఃపరే శత్రువులు ఎక్కడ ఉంటారు? మరి శత్రువులు ఎవరు? స్వమోహ ప్రభవ తమ మోహంతో కలిగే వారే శత్రువులు. అని చెప్తే అంతా జాగ్రత్తగా విన్నాడు పాపం జాగ్రత్తగా అంటే వాడు సరే ఆవేశంలో ఉన్నాడు ఏదో మాట్లాడుతుంది ఇట్లా ఉంటుంది ఒళ్ళు మండుతుంటుంది అప్పుడు వ్యక్తం త్వం మస్తు కామోసి యోతి మాత్రం వికత్తసి నిజంగా రా నీకు చావు మీదే కోరిక ఉన్నట్టుంది. ఎందుకంటే ఇంతగా పేరుతున్నావేంటి వికర్తతే గర్విస్తున్నావు. ముమూర్షునామి మందాత్మన్ అనుస్యుహు విప్లవాగిరః. చనిపోబోయే వారికి మాటలు ఇలాగే తడబడతాయట. నీవు అంటే అంటాను కదా చావు తెలివి అంట చూడండి. నీకు చావు తెలివి వచ్చేసింది అందుకే ఏవో ఏవో ప్రేలాపనలు పలుకుతున్నావు. యస్వయా మందభాగ్యోక్తః మదన్యః జగదీశ్వరః క్వాతౌ యది స సర్వత్ర తస్మాత్ స్తంభేన దృశ్యతే నిజంగా నీవు చెప్పినట్టుగా యస్వయా మందభాగ్యోప్నః మందభాగ్య అంటే దురదృష్టవంతుడా?

నీవు చెప్పావే తోడో వాడని అలాంటి వాడు మదన్యః జగదీశ్వరః నాకంటే వేరే ఒక జగన్నాథుడు ఉన్నాడా? వాసవు ఎక్కడ ఉన్నాడు? ఏది సర్వత్ర అంతటా ఉన్నాడా? ఒకవేళ వాడు అంతటా ఉంటే స్తంభే కస్మాత్ న దుశ్యతే ఎదురుగా ఒక స్తంభాన్ని కనపడుతుంది అందులో కూడా ఉన్నాడా? అందులో స్వామి కనపడుట లేని న దృశ్యతే సోహం వికత్వమానస్య స్థిరః కాయాత్ హరామితే గోపాయేత హరిత్వాద్య యత్తే శరణమిప్సితం నిజంగా వాడు అక్కడ ఉంటే ఇక్కడ కూడా ఉంటే వాడు చూస్తుండగా వాడి ముందరే నేను నీ శిరస్సును ఖండిస్తాను. మరి ఉంటే రక్షించవా నువ్వు? ఉన్నాడు అంటున్నావే గోపాయేత హరిత్వాద్య నిన్ను నువ్వు అనుకున్న హరి కాపాడాలి ఎందుకు ఎత్తే శరణ వియచ్ఛిత నీవు అతన్ని రక్షకుడిగా భావిస్తున్నావు కదా, వారు అక్కడ ఉన్నారంటున్నావు కదా, ఈ రెండూ నిజమే అయితే ఇప్పుడు నేను నీ శిరస్సును నా కడిగంతో ఖండిస్తాను, కాపాడతారా? కాపాడరి ఈవం. దురుక్తైహి భూహు అర్ధయన్ రుషా సుతం మహాభాగవతం మహాసురః సర్గం ప్రశ్య ఉత్పత్తితః స్వరాసనాత్ స్తంభం తదాడ అతిబలః స్వముష్టినా ఈ రీతిలో దురుక్తైహి మూహు అర్ధయన్ కోపం తోటి దుర్భాష తోటి పిల్లవాడిని బాధిస్తూ ఎటువంటి వాడు మహాభాగవతం. కుమారుడు పరమ భాగవతోత్తముడు. వాడు శత్రువు కాదు సుతం. తన కన్న కొడుకే అలాంటి వాడిని వీడు మహాసురః. చాలా గొప్ప రాక్షసుడు కాదు, వీడు రాక్షసుడు వీడు గొప్పవాడు. మహాసురః ఖడ్గం త్రగుర్య ఉత్పత్తితః వరాసనం అని ఖడ్గాన్ని తీసుకొని సింహాసనం నుండి కిందికి దూకే ఉత్పత్తితః దిగే ఓపికే లేదు, తొందరగా చంపాలి.

పతితః బలాసనాత్ స్తంభం తతాడ అతిబలః మహాబలాజ్యుడు కాబట్టి తన పిడికిలితో ముష్టితో ఎదురుగా ఉన్నటువంటి స్తంభాన్ని కొట్టాడు అతిబలః స్వముష్టినా తదైవ తస్మిన్ నినదః అతిభీషణః బభూవ ఏనాండగతాహ మస్ఫుటత్ ఇతను ముష్టితో కొట్టగానే ఆ స్తంభంలో ఒక అద్భుతమైనటువంటి పరమ భయంకరమైన ధ్వని వినిపించింది. ఎంత భయంకరము అండకటాహమస్ఫుటత్. బ్రహ్మాండం అంతా పగిలిపోయేంత ధ్వని అట. ఒక ఇల్లో ఒక లోకము ఒక ఇల్లు ఒక పక్కలో కాదు బ్రహ్మాండ కథ. అంటే 14 లోకాలు వడికిపోయేంత పగిలిపోయేంత భేదించేంత పరమ భయంకరమైనటువంటి ధ్వని. అతి భీషణః బహువ ఏనాండగతాహ మస్కుటదు యంవై స్వదిజ్ఞోపగతం స్వజాదయః సుప్త్వ స్వతామాప్యమంగమీనిరే వారి వారి లోకాలలో ఉన్న బ్రహ్మ రుద్రేంద్రాదులు ఈ ధ్వని విని తమ లోకాలకు ముప్పు ఉంచుకొచ్చింది. అవాంతర ప్రళయం ఇప్పుడే పుట్టిందా ఏమి అని ఎవరికి వారు భయపడిపోయారు, అలా మేరిరే స విక్రమన్ పుత్రవదేస్తుహు ఓజసాని శమ్య నిరసాదం అపూర్వమద్భుతం అంతస్తహాయం న ద్వదల దేశా సప్తం. పదం వితత్ర సుహుయేన సురారి యూధప విడి చేస్తున్నాడు కిరణికశ్యపుడు మహానుభావుడు ఖడ్గం తీసుకొని కుమారుడిని చంపటానికి సింహాసనం నుంచి ముందరికి దూకి ఎదురుగా ఉన్న స్తంభాన్ని ముష్టితో ముష్టి ఖాతంతో పగలగొట్టేసి అదే వేగంతో కొడుకును చంపడానికి వెళ్ళాడు. ముందరికి వెళ్ళాడు. అంటే వాడికి ఏ కోశంలో అనుమానం లేదు. నిశ్చయం ఏమి ఉంది వెళ్ళేయడం ఏంటి? వాడు రావటం ఏంటి? ఏదో పిల్ల వాడు మాట్లాడుతున్నాడు. పరమాత్మ ఉండటం ఏమిటి? వాడు అంతర్లో ఉండటం ఏమిటి? ఉన్నా ఇప్పుడు రావటం ఏమిటి? నేను స్వయంగా వెళ్ళినా కనపడలేదే.

అడ్రస్ తీసుకో ఎత్తుకుంటూ మరి పోయాడు, అక్కడిదాకా పోయాడు వైకుంఠం దాకా పోయాడు, అక్కడికి పోయినాక కనబడలేదు ముందే కదా. లేడు లేడు అని స్థిరమైన నమ్మకం. అందుకే సరే వాళ్ళ మాట దగ్గర ఉన్నాడురా ఉంటే చూపు అని స్తంభాన్ని దెబ్బ కొట్టేసి అదే వేగంతో ముందరికి పోతున్నాడు. తాను కొంచెం ముందరికి పోయేసరికి. 14 లోకాలు వణికేంత ధ్వని వచ్చేసింది. ఈ ధ్వని పాపం బాబు ఎప్పుడు విని ఉండడు. అబ్బా ఏంటబ్బా ఇది ధ్వని వచ్చేసింది అని పాపం ఆశ్చర్యంతోటి వెనక్కి తిరిగాడు చూశాడన్నమాట చూడండి. యంవై సది కృత్వా సధామాపేవంగ వేనిరే స విక్రమన్ పుత్రవదేస్తుహు ఓజసా నిత్యమ్య నిర్రాదం అపూర్వం అద్భుతం ఎలాంటిది ధ్వని అపూర్వం ధ్వని ఎప్పుడూ ఎక్కడా ఇలాంటి ధ్వని జరిగి ఉండలేదు. అంటే వాడు వినలేదు. హిరణ్యకశ్యపుడే ఇంతటి భయంకరమైన ధ్వనిని ఎప్పుడూ వినలేదు. అది అందుకే అద్భుతం అంటున్నాడు. అబ్బా నాకు కూడా భయమును కలిగించేంత ధ్వని అంటే మరి అద్భుతంగా ఉంది. ఇలాంటి అద్భుతమైనటువంటి ధ్వనిని విని అంతఃసభ నాదర్శ తత్పదం తత్ర సుహుయేన సురారి యుథప సభలో ఈ సభలోనే జరిగింది కదా. ధ్వని ఎక్కడి నుంచి వచ్చింది అని చుట్టూ చూశాడు. నా దద దద ఇచ్చా. అతనికి ఏమి కనపడలేదు. ఎందుకంటే అన్నిటికంటే వేగం గలది ఏమిటి? ధ్వని గలది. ధ్వని వచ్చిన తర్వాత పడుకో ఆయన రావాలి. పరమాత్మ వచ్చాడు. కానీ పరమాత్మ కంటే ముందు ఏం వచ్చేసింది? ధ్వని వచ్చింది. ధ్వని రాగానే చూశాడు ఏం కనపడలేదు. అంటే తాను అనుకోరని కన్నభోముడు అన్నమాట ఆయన ఎక్కడ ఉన్నాడండి అనే స్టేజిలోనే ఉన్నాడు. అందుకే నరుదరిచ తత్పదం విసక్రసుహు ఈన సురారి యూధప ఏ ధ్వనితో ఏ మహానుభావుడితో రాక్షస సైన్యమంతా భయపడి బోడికిపోయింది అది. ధ్వని విలి. ఇక అసలు నాయకుడు కాబట్టి వెంగి రాశ అబ్బ చూశాడన్నమాట. చూస్తే ఏం కనపడలేదు.

కానీ ఆ మాత్ర పనికే సకల దానవ వీరులు వణికి ఇతత్ర వణికిపోయారు. ఇలా ఇప్పుడు చెప్తున్నారు సత్యం విధాతుం నిజ భృత్య భాసితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః అదృశ్యత అత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయా న మృగం న మానుషం. పరమాత్మ ఆవిర్భవించాడు. ఎందుకు వచ్చాడు అంత వేగంగా పాపం. ఇన్నాళ్ళు ఇంతమందిని ఇంత బాధ పెడుతుంటే. ఇంకా సమయం రాలేదులే అని తాపీగా ఉన్న స్వామి కుమారుడిని చంపుతా అంటే వచ్చాడా? కుమారుడిని అడుగుచుంటే వచ్చాడా? అంటే ప్రహ్లాదుడిని కాపాడటానికో హిరణ్యకశ్యపుడిని సంహరించటానికో అయితే తాను రావలసిన పని లేదు. అక్కడే ఉండి వజ్యోభవ అంటే వీడు చాపుతాడు. కదా చిరంజీవ అంటే వాడు బలుకుతాడు. కదా సంకల్పం రాదదా? ప్రహ్లాదుని కాపాడటానికో హిరణ్యకశ్యపుని సంహరించటానికో అయితే రావాల్సిన పనిలేదు. మరి ఎందుకు వచ్చాడంటే సత్యం విధాతుం. నిజ పుజ్య భాషితం తన భక్తుడు పలికిన మాటను నిజం చేయడానికి వచ్చింది. ఏమన్నాడు భక్తుడు? సకల చరాచర జగత్తులో స్వామి ఉన్నాడు. నీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు. పంచమంతా ఉన్నాడు. అతని బలంతోటే మనం బలవంతులం అనిపించుకుంటున్నాం. మనం ప్రవర్తించేది అతనితో. మనం బరువు మోసేది అతనితో, వేగాన్ని మోసేది అతనితో. కాబట్టి అలాంటి స్వామి లేకపోవటం ఏంటి అంతటా ఉన్నాడు. పరమాత్మ అంతటా ఉన్నాడని వాడు చెప్తే చెప్తాడు మనకు పోతన. ఇక్కడ సంభాషణ పెంచాడు పోతన. ఎందుకంటే కథా గఠానికి రక్తి కలిగించాలి వ్యాసుడు కాబట్టి గంభీరంగా చెప్పుకుంటూ పోతాడు. వ్యాసుడు వివరించడు వినేవాడు అర్థం చేసుకోవాలి.

ఏం చెప్పాలా? ఏం చెప్పాడు? ఉన్నాడా? ఉంటే నీ మెడని తరకాయ నరికేస్తాను వచ్చి కాపాడమనం. అన్నాడు, లేచాడు, పోయాడు, స్తంభాన్ని కొట్టాడు, ముందరికి ఊక్కాడు అంతే ఇందులో ఇంతే చెప్పాడు. అందులో ఎక్కడున్నాడురా ఎక్కడున్నాడురా అన్న మాటకు ప్రజలకి జవాబు ఇందులో లేదు లేదు ఇందులో ఉంది పోతాను ఎందుకలడు అందులేదని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎండెందు వెతికి చూచిన అందందే కలడు దానవాగ్రిణి కలడం బోధి కలండుగాలి కలడ ఆకాశంబునన్ దిక్కులన్ కలడు అస్త్రములన్ పగల్ల నిసలన్ కజ్యోతారి బోధిగ్రహో ఆదిత్యాది నరాది జంతు సకల వ్యాప్తిన్ సమస్త్రాక్త శస్త్రాలిన్ కలడు. ముండాలు పద్యాలు దింపక సర్వస్థలముల అంబోయచుదుందువనియరే ఈ స్తంభంబున చూపగలవే చక్రిన్ గిక్రిన్ అన్నారుగా భోగము అన్నారు. చిక్కిరిం చిక్కిరిం అలా ప్రహ్లాదుడి మాట జైల మాట ఈ రెండు మాటలు సరిపోక ఈ శ్లోకానికి అసలు పురోరంగంగా పోతన తన మాటగా కూడా చెప్పాడు అంటే ఈ శ్లోకం భావమే హరి సర్వాకృతులం గలండనుచు ప్రహ్లాదుండు భాషింప నిర్దయుడై యందును లేడు లేడని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండే నక్షితుడు నానా జంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ప్రత్యక్ష స్వరూపంపునను ఈ మూడు నాలుగు పద్యాలు పోతన గారు నారసింహుని మీది భక్తి పారవశ్యంతో రాశాడు. అంతే కాదు చెప్పాడే బ్రహ్మాండ కథాహం అంతా తగిలిపోయింది మనం మనం అనుకున్నాం. ప్రళయ వేళ సంభూత సప్త స్కంధ బంధుర ధురంధర ఘోరదజో పుష్యమాన మహా వరాహక వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ సంఘ నిర్ఘాత చట చటస్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకరాల పుంజంబు దదిద మిడుంగు చదిరంజ దిలిపడి బంభద్యమానంబగున మహాస్తభ సంభాంతరాలంబున వెలువడే అంటారు. నారసింహ వచ్చి ముందర కూర్చున్నాడు అనిపిస్తుంది.

అంటే పరిపూర్ణంగా నారసింహుడిని పోతన సాక్షాత్ కలిగించుకున్నాడు. ఎదురుగా స్వామి ఎంత గంభీరంగా ఎంత భయంకరంగా ఎంత దివ్యమైనటువంటి ఆకారంతో సాక్షాత్కరించుకోకుంటే పోతన అంత బాగా అందులో ఎలాంటి వాడు పోతన పోతన్నది ఒక్కటే కుండ పోతనే చిన్న మాటలు ఎందు గలడు అందు లేడని సందేహము వరదు క్షత్రి సర్వోపగతుని మాట్లాడతాడు చిన్న చిన్న మాటలు తెలుగు కొంచెం వచ్చిన వారికి ప్రతి వారికి పోతన కవిత్వం ఇంచుమించు అర్థమవుతుంది సకల నారకముడు వచ్చేసరికి ప్రళయ వేళ సంభూతాన్ని మొదలుపెట్టాడు. చెప్పారు కదా. సకల లోకపాలకులు మా పని అయిపోయిందేమో అనుకున్నారు అని చెప్పారు కదా ఇప్పుడే ప్రళయం వచ్చేసింది అకాల ప్రళయం మేము పోతున్నాం రా అనుకున్నారు. కాబట్టి ఆ కట్టం. ఇతనేమో దాస భగవానుడు నారసింహుడు ఎందుకు వచ్చాడు? అసలు స్వామి ఎందుకు వచ్చాడు? వాడిని చంపటానికి అయితే రావలసిన పని ఇదే. ప్రథరాజుని కాపాడటానికైనా రావల్సిన పని ఇదే. కాబట్టి ఈ రెండు ప్రధానం కాదు. మరి ఏమిటి? సత్యం విధాతుం నిజ భృత్య భాషితం. తన భక్తుల మాటలు నిజం చేయడానికి వచ్చాడు. భక్తుని మాటలు కాదు వ్యాఖ్యానం రాస్తాడు భృత్యానాం భాషితం. తన భక్తుల మాటలు భక్తులు అంటే ఎన్నారండి నామందరం కావచ్చు. అది కాదు ప్రహ్లాదుడు పరమాత్మ సకల చరాచర జగత్తులో వ్యాపించి ఉన్నాడు అన్నవాడు ఎవరు ప్రహ్లాదుడు వాడు ఒక భక్తుడు నారదుడు తనకు తానుగా అని అన్నాడు ఆ మాట స్వయంజ్ఞానం ఉందా వారికి ఎవరు చెప్పారు నారదుడు చెప్పాడు అంటే సకల చరాచర జగత్తులో వ్యాపించి ఉన్నవాడు పరమాత్మరా అని ప్రహ్లాదుడికి నారదుడు చెప్పాడు, పోనీ నారదుడు.

కూడా స్వయంభవితో అన్నాడా? ఆ నారదుడికి పుట్టిన వెంటనే బ్రహ్మ ఉపదేశించాడు. మరి ఈ ముగ్గురు ఎవరి భక్తులు? ఆయన భక్తులే కదా. ఇప్పుడు స్తంభంలో నుంచి స్వామి రాకుంటే కనపడకుంటే మొదటి అపని ఉంది ఎవరికి? పరమాత్మ భక్తులంతా అబద్ధాల కోర్లే. వాళ్ళ మాటను మనం పొరపాటున కూడా నమ్మకూడదు అనుకుంటాం. మొదటి మంత్ర ప్రక్రమాద్యుడికి అయినా వాడి కత్తి ఉందండి పెద్దవాడు చెప్తే అన్నాడు నారదుడైనా ఆలోచించి చెప్పొద్దు ఇలాంటి మాటలు చెప్తారా పిల్లలు పని చేయకుంటే అని రెండో అపని ఇందా నారదునికి వస్తుంది. వాడికి మాత్రమే ఇవ్వాలిగా నాన్న మాట విన్నాడు. కొడుకునే తండ్రి మోసం చేస్తే ఇంకెక్కడ ఉందండి అని వాడి దాకా పోతున్నాడు. అందుకే చివరికి ఈ జ్ఞానం మాత్రం బ్రహ్మదా? వాడికి వాడి తండ్రి చెప్పుకుంటాడు కదా స్వామి గొప్పలు చెప్పుకున్నాడు ఉత్తమ కబుర్లే ఇవన్నీ అని ఆయన దాకా అందుకే నిజ భృత్య భాషితం ఎందుకంటే నిజ భృత్య ఒక సమాతం నిజ భృత్య అంటే తన మాటను తన భక్తుల మాట నిజం చేయడానికి వచ్చాడు. ఒక వ్యాఖ్యానం ఏమో తన భక్తుల మాటను. మరొక వ్యాఖ్యానం తన మాటను తన భక్తుల మాటను. తనే అన్నాడు కదా విష్టభ్యాహమిదం కృత్సునం ఏకాంశేనస్థితో జగత్. నేను సకల చరాచర జగత్తును ఒక్క అంశతోటే వ్యాపించి ఉన్నాను అన్నాడు. కదా? ఆ మాట నమ్ముకొని బ్రహ్మ చెప్పాడు నారదునికి. ఈ మాట నమ్ముకొని నారదు చెప్పాడు రహ్లాదునికి. అలా నమ్ముకొని తన్ని చెప్పాడు. ఇప్పుడు స్తంభంలో రాకుంటే ఎవరు అబద్ధాలు ఆడుకోరు? ఆయనకే మోసం. స్వామి అబద్ధాలు ఆడినవాడు. తరువాత ఓచ పారంపర్యం ఓచ పారంపర్యానికి. వారి కొడుకు బ్రహ్మ వారి కొడుకు నారదుడు. ఎందుకు వచ్చిన బాధ ఈ ఓచం అంతా ఇలాంటిది అంటే దిక్కు ఏముంది? దేవి ఎవ్వడు స్వామిని పొరపాటున కూడా తలచ్చడు. అందుకే వాడిని చంపటానికి కాదయ్యా వచ్చింది చెప్తున్నాడు వ్యాసుడు సత్యం విధాతుం నిజ పృత్య భాషితం. తన భక్తుల మాటను తన మాటను నిజం చేయటానికి రెండోది వ్యాప్తించ భూతేషు అఖిలేషుచ ఆత్మనః ఇది రెండో మాట స్వామికి ఏం పేరు విష్ణు అని

ఏమర్థం? వ్యాప్నోతి ఇతి విష్ణుహు. అంతగా వ్యాపించి ఉన్నవాడు అర్థమే అది. అంటే సకల ప్రాణుల యందు స్వామి వ్యాపించి ఉండాలి. అని చెప్తున్నాయి అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః వేదం చెప్తున్నారు పురాణంలో చెప్తున్నాయి ఇక్కడ చెప్తున్నాయి మరి ఇప్పుడు తాను రాకుంటే అవన్నీ ఏమైతాయి అన్ని అబద్ధాలు అయిపోతాయి అన్నే ఇబ్బంది లేదు కానీ పరమాత్మ అంతటా వ్యాపించి ఉండుట తప్పు అంటే జగత్తు ఎక్కడిది స్వామి తన ఉనికికే ప్రమాదం. అంటే తాను సకల చరాచర ప్రాణుల్లో వ్యాపించి ఉన్నాననే విషయాన్ని అందరికీ చాచటానికి ఇది రెండో కారణం. ఎలా కనపడ్డాడు? అదృశ్యత అత్యద్భుత రూపముద్వహన్ కనపడ్డాడు. ఎలా కనపడ్డాడు? స్వామి రూపం ఎలా ఉంది? వేదాలకు కూడా వర్ణించడానికి మాటలు అందవు. మరి ఏమర్థం ఏమండీ ఇక్కడ? అందుకే వ్యాస్తుడు అంటున్నాడు అత్యద్భుతం. ఇంకేం చెప్పావ్ అంటావ్ చెప్పావ్ అగ తింటే మీకు అన్నీ వచ్చేసాయి మీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకోండి ఎలా కనపడ్డాడు అద్భుతంగా కాదు అత్యద్భుతంగా కనపడ్డాడు అత్యద్భుత రూపాన్ని వహించి కనపడ్డాడు. ఎక్కడ? స్తంభే సభాయం. ఏ స్తంభాన్ని హిరణ్యకశ్యపుడు ముట్టితో కొట్టాడో సభలోని ఆ స్తంభంలో కనపడ్డాడు. అత్యద్భుత రూపాన్ని ధరించి. ఏమిటి ఆ రూపం? నా మృదం, నా మానుషం. కాలు నుంచి చూస్తే మనిషి అనుకుంటా. మొఖం చూస్తే సింహం. ఇంతకాయన ఏమన్నట్టు? మృగమా మనిషి అంటే మృగము కాదు మనిషి కాదు. మరి ఏం చెప్పాలి చెప్తే రెండు కలుపు. నర సింహ ఇలాంటి అత్యుగ్ర రూపాన్ని మహానుభావుడు.

అందరికీ చూపాడు. సత్వమేనం పరితోపి పత్యన్ స్తంభస్య మధ్యాత్ అను నిర్జిహానం. అప్పుడు ఈ మహానుభావుడు హిరణ్యకశ్యపుడు చుట్టూ తిరిగి చూశాడు. చూస్తే స్తంభస్య మధ్యాత్. ఈనం పరితోపి చుట్టూ చూచి ఈ మహానుభావుడిని స్తంభము యొక్క మధ్యలో తనను సంహరించడానికి వస్తున్నట్టుగా చూచి నాయం మృగః నాపి నరః విచిత్రం వీడేంటి? ఎవరు నాయం మురుగ సింహము కాదు నాపి నరః మనిషి కాదు అని విచిత్రం అహో కిమేతత్ నృముగేంద్ర రూపం గుడగాని నరగ చెప్పబ్బా ఏదో వింతగా ఉందే. ఇది ఆశ్చర్యమే మనిషి కాడు మృగం కాదు. ఈ నరసింహ రూపం ఇది ఏమిటి? అందులో తాను ఒక్కసారి చకితుడయ్యాడు. అప్పుడు మీమాంస మానస్య సముత్తితోగ్రతః నిసింహ రూపః తదలం భయానకం అతను ఆ రూపాన్ని చూసి ఇది ఏమిటబ్బా ఏమై ఉంటుంది? ఎందుకు ఇలాగ వచ్చింది? అని ఆలోచిస్తూ ఉండగానే తదరంభయానకమట భయపడటానికి అదే చివరి మెట్టు. ఇది అంతకంటే భయకరమైన ఇంకోటి ఏది ఉండదు. అలాంటి స్వామి ప్రదప్త చామీకర చండలోచనం స్పురస్తతా కేసర జృంభితాననం ఎలా ఉన్నాడు మా అనుభవుడు చామీకర చండలోచనం ప్రదప్త చామీకర బాగుగా కాల్చబడిన బంగారము రంగు కన్నులు ఉన్నాయి, సింహం కళ్ళు ఎట్లా ఉంటాయి? పచ్చగా ఉంటాయి, పింగాక్ష వానరం కూడా హనుమంతుడు పింగాక్షుడు అని చెప్తాం హనుమంతుడు కదా? అదరిశ పింగాధిపతి రమాధ్యం మహాత్మజం కదా. పసుపు పచ్చ కళ్ళు ఉంటాయి. ఈ పసుపు పచ్చ కళ్ళు ఎర్ర కళ్ళు, తెల్ల కళ్ళు, నల్ల కళ్ళు అందరికీ ఉంటాయి స్వామికి. పచ్చ కళ్ళు మనం అప్పటికి అప్పుడప్పుడు అంటాం పెద్దవాళ్ళు నీ కళ్ళు పచ్చబడాలి అంటాం.

అదేమో రోగానికి గుర్తు. ఈ స్వామి పత్తకంలో మనందరి రోగాలు పోగొడుతాయి అన్నమాట. వ్యాధిని పోగొట్టేవి ఇలా ప్రతప్త కామీకర చండలోచనం బాగా కాల్చిన బంగారపు వంటి భయంకరమైన నేత్రములు కలవగలిగినవి. చండలోచనం స్పురస్సతా కేసర జృంభితాననం బాగా ప్రకాశించేటువంటి సతా కేసరం మెడ చుట్టూ జుంపాలు అంటాం మనం, సతల అంటాం. వాటితోటి ఆ కేసరములు బాగా ప్రకాశిస్తూ ఉన్నట్టు అంటే మొఖం చుట్టూ కేసరములు ఉన్నాయి. కరాల దంశ్రం, కరవాల చంచల క్షురాంత జిహ్వం. పర్వత గుహలాగా దంశ్రం పెద్ద వక్త్రము దాని చుట్టూ భయంకరమైనటువంటి కోరలు కలిగి కరవాల చంచల చురాంత దిత్వం. మహా ఖడ్గం లాగా అటు ఇటు కదలాడుతున్న నాలుక గలవాడు. భృకుటీ ముఖోల్బణం కనుబొమ్మల ముడితోటి భయంకరంగా ఉన్నాడు. స్తబ్దోర్భ కరణం గిరికండరాద్భుత వ్యాస్తాస్య నాస్యం. స్తబ్ధ ఊర్ధ్వ కరణం చెవులో నిక్కబడుతూ ఉన్నాయి పైకి ఉంటాయి సింహాంక చెవులు ఎలా ఉంటాయి పైకి ఉంటాయి స్తబ్ధోర్ధ్వ కరణం గిరికందరాద్భుత వ్యాస్తాస్య నాత్యం పర్వత గుహలం తలపించేటువంటి నాసికారంధ్రములు కలవాడు, హనుభేద భీషణం గౌడల యొక్క ఆచారాన్ని చూస్తే భయాన్ని కలిగించేవాడు, దివిస్పృచత్ కాయం అదీర్ఘ భీవర గ్రీవోరు వక్షస్థలం. అల్ప మధ్యమం ఎంత ఉన్నాడంటే శరీరం స్వర్గాన్ని తాపుచున్నది. వీడి భవనం పైకి ఎక్కడ పోయాయి అప్పుడు బ్రహ్మాన్ని పైకి అవేముంటాయి? సభా భవనం కాస్త. సలభవనం కాదు లేదు ఏమంటాం ఓపెన్ ఆడిటోరియం అంటాం కదా అది ఓపెన్ ఆడిటోరియం అయిపోయింది ఇదిగోండి ఈ కప్పు ఇది తిలో చెప్తున్నారు దివిస్పృశత్ కాయం అదీర్ఘ పీవర గ్రీవోరు చాలా ఎక్కువ పొడుగు కాదు ఎక్కువ పొట్టి కాదు అలా ఉన్నటువంటి బాగా బరిచి ఉన్న మెడ విశాలమైనటువంటి వర్షస్థలం.

ఇంత పెద్దగా ఉన్నా అల్ప మధ్యమం సన్నది నడుము కదు నడుము నడుమును దేనితో పోలుస్తాం? ఇలాగా సింహ మధ్యము. నడుము పోలుస్తే ఏదోటి సింహము లాంటి నడుము ఈయన నరసింహం కాబట్టి అలాగే ఉంటుంది. అందుకే మొహం బాగా ఉంది, ఆకారం బాగా ఉంది, చాలా అన్ని లావుగానే ఉన్నాడు. నడుము మాత్రం సన్నగా ఉంది. అందుకే మధ్యమం చంద్రాంసు గౌరైహి సురితం తనూరుహైహి. చంద్రాంసు గౌరైహి చంద్రుడి చిరణముల వలె తెల్లగా ఉన్నటువంటి రోమములతోటి చురితమట ఒక్కొక్క రోమం ఒక్కొక్క చురకత్తి లాగా ఉంది. వేరే కత్తులు అవసరం లేదు. అలా అలా అలా చెయ్యి ఇలా అన్నాడంటే ఇవన్నీ కత్తులే. వాడు చిన్న ఆవరింగ లాగా ఇక్కడ అలా పడిపోతాడు. అందుకే తనూరుహైహి విశ్వభుజానీక శతం ఎన్ని భుజాలు ఉన్నాయి? నాలుగా? ఎనిమిదా? పదహారా? 1000 భుజాలు అది కూడా విశ్వకు అంతటా వ్యాపించి ఉన్న భుజాలు స్వామి ఇక్కడ ఉన్నా అంతటా స్వామి యొక్క భుజములే కనబడుతున్నాయి చేతుల్లో అంటే చేతుల్లో ఉన్నాను. అంటే అన్ని ఆయుధాలు తీసుకొని వచ్చాడు. ఎందుకంటే వాడు ఒక్కడు కాదు కదా. వాడి సైన్యం అంతా మళ్ళా ఆగో ఇంకొకడు ఎందుకు? చేతులేం వాళ్ళని చంపుతాయి. ఓ రెండు చేతులు చంపుతాయి సరిపోతుంది. అందుకే విశ్వ భుజానేక శతం. భుజానీక శతం అందుకనే భుజ అనేక శతం అంటున్నారు. అనేకము అంటే సంస్కృతంలో సైన్యం. అంతటా వ్యాపించి ఉన్న భుజములు అనేటువంటి సైన్య శతము కలవారు. అలాగే నఖాయుధం మరి ఇన్ని ఉన్నాయి అన్ని చేతుల్లో ఎన్ని ఆయుధాలు ఆయుధాలు ఉంటే ఉండొచ్చు కానీ వీడిని చంపడానికి వేరే ఆయుధాలు వద్దని నఖాయుధం. గోళ్ళను ఆయుధాలుగా ఏర్పాటు చేసుకున్నారు. ఇలా అన్నా సాగితం దురాసదం సర్వనిజేతరాయుధ ప్రవేగ విద్రావిత దైత్య దానవం ఎవ్వరి ఎవ్వరి చేత

దగ్గరికి పోవడానికి కూడా వీలైనంత భయంకరంగా ఉన్నాడు. ఆ దరిదాపులకు పోదామంటేనే అందరూ వణికి పారిపోతున్నారు. ఇలాంటి స్వామి సర్వ నిజేతర ఆయుధ ప్రవేగ విద్రావిత దైత్య దానవం. తనకంటే ఇతరుల చేతిలో ఉన్నటువంటి అంటే ఆయుధములు ధరించినటువంటి ఇతరులందరినీ తరిమి కొట్టబడిన ఆయుధములు కలవాడు. తన ఆయుధములతోటి వారందరినీ దూరంగా తరిమి కొడుతున్నాడు. నిజేతరాయుధ ప్రవేక బిద్రావి దైత్య దానవం ప్రాయేణ మేయం హరిణ ఉరుమానిన వసస్మృతః అనేన సముజ్యతేన కిం. ఇప్పటిదాకా అన్ని బీరములు పలికిన హిరణ్యకశ్యపుడు కూడా అతని ఆ దివ్య భయంకరమైన స్వరూపాన్ని చూచి ఒకవేళ ఈ రూపంతో నన్ను చంపటానికి ఇచ్చాడా? అంటే నా వధ ఈ రూపంతో జరగాలని నిశ్చయించుకున్నాడా? అంటే స్వామి సంకల్పాన్ని వేరే మార్గం లేదు మరి వాడు చూసిన తర్వాత ఏం చేస్తాడు ఏదో పండ్ల వ్యూ కాస్త మీటింగ్ కి పోతే పోతాడేమో కానీ ఎక్కడున్నాడు ఆయన ఏదో కనపడడు. హాయిగా రాకూడదు కదా రోమములే కత్తుల్లాగా ఉంటే మరి ఎవరు? అందుకే కత్తులతో చంపలేదు రోమా చంపులతో కత్తుతో అంటాడు నఖంతోనే చంపుతాడు. హాయిగా రాకూడదు కదా. అందుకే ప్రాయేణమేయం హరిణ రుమాలిని అవతస్మృతః తను చాలా గొప్పవాడుగా భావించుకునేటువంటి హరి ఈ రకంగా నావధ చేయాలనుకున్నాడా? వదస్ఫూత అనేన సముజ్యతేన కిం సిద్ధమై వచ్చాడా ఏమిటి? ఏవం బ్రూవన్ అభ్యపతత్ గదాయుకః నన్ను ఇలా చంపాలనుకోని వచ్చాడా? సరే సంగతి ఏదో చూస్తాను అని గదను ఆయుధం తడుక్కొని అతని మీదికి దుమికాడు నదన్ నృసింహం ప్రతి దైత్య కుంజరా. నారసింహుడి మీదికి రాదులు అనేటువంటి ఏనుగు పోయిందట. సింహం మీదికి ఏనుగు పోయిందట. ఏమవుతుందండి?

ఎంత భయంకరంగా, ఎంత బరువుగా, ఎంత బలంగా, ఎంత ఎత్తున్నా అదేంటి ఈ ఏనుగే. కదా? ఎంత పెద్ద ఏనుగైనా సింహానికి లోటువే. అందుకే నృసింహం దైత్య కుంజరః అన్నాడు. నారసింహుడిని గూర్చి ఈ దైత్యుడు అనేటువంటి ఏనుగు మీదికి ఉరికింది. అలక్ష్తోజ్ఞో పతితః పతంగమః యధా నృసింహౌ జసి శోసురస్తదా. అగ్ని యొక్క తేజస్సుకు కళ్ళు కనపడక ఎలా మిడతలు ఆ అగ్నిలో పడతాయో నారసింహుని దివ్య తేజస్సుకు కళ్ళు మిరుముచ్చు గొరిప్పి ఎటు పోతున్నానో తెలియక వారి ఇంటికే పోయింది. అంటే అందులో పడి చావడానికే పోయాడు. సరే గద ఉంది కాబట్టి ఊరుకోవడం చెద్దులు కళ్ళు ఆడిస్తాడు కదా సేపు అదనమాట. అలక్ష్యోఘ్నో పతితః పతంగమః యథా నృసింహౌ జతి శోసురస్పదా తతద్విచిత్రంకలు సత్పదామని స్వదేజస యోనుపురాపి బద్ధుతమః ఇంత పెద్దవారండి, ఇంత గొప్పవారైన హిరణ్యకశ్యపుడు కూడా స్పేస్ లో మునిగిపోయాడా? ఏంటండీ ఇది అంటే పెద్ద విచిత్రం కాదు. అనంత కోటి బ్రహ్మాండములు ప్రళయకాలంలో పరమాత్మ సంకల్పం అనేటువంటి గొప్ప అంధకారంలో మురిగితే సృష్టించగోరిన పరమాత్మ మొదలు తన దివ్య తేజస్సుతో అంత గొప్ప బ్రహ్మాండ అంధకారాన్నే తాగాడు. కదా ఇంత పెద్ద బ్రహ్మాండం యొక్క తమస్సుని మింగినటువంటి స్వామికి హిరణ్య కశ్యపుడిని తనలో చేర్చుకొనుట. బొప్పాయి అండి. ఆయన వింటేనా? అందుకే అంటున్నాడు. అత విచిత్రం చెలు సత్వధామని స్వతేజసాయేన పురాపిబతు. తామః తన ద్వింధ యేసుతో సకల తామస్సుని మహానుభావుడు తాగాడో అలాంటి వాడికి ఇది పెద్ద వింతేం కాదు తతోభిపద్య అభ్యహనత్ మహాసురహారుషా నృసింహం.

గదయా ఉరువేదయా ఎలాగు మీదికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏమంటారు తెగించిన వర్షం అంటాం కదా ఏదో చేయాలి కదా అని మీదికి ఉరికి తన చేతిలో ఉన్న గదతోటి అతన్ని స్వామిని కొట్టి అడుగు అన్నమాట. గదయా ఉరుగాయ తం విక్రమంతం సగదం గదాధరః మహోరగం తార్ఖ్య సుతః యథా గ్రహీత్ పామును గరుడుడు ఒడిచి పట్టినట్టుగా గదతో ఉన్న శ్రీపుణ్ణి స్వామి అలా పడుకున్నాడు. గ్రస్తత్ తం విక్రమంతం. సతస్య హస్తోత్కరితస్తదాసురః విక్రీడతః యత్వత్ అహిహి గరుత్మతః అతను పట్టుకుంటే హిరణ్యకత్యపుడు అతని పట్టును విడిపించుకొని పోయాడు. దాన్ని చూసి అందరూ అమ్మ బాబోయ్ వీడు తక్కువోడు కాదులోయ్ స్వామి పట్టునే విదిరించుకున్నారే ఇక మన దిక్కేమిటి అనుకుంటున్నారు. కానీ అసలు రహస్యం ఏమిటంటే విప్రీరితః యద్వకహి గరుత్మతః గరుత్మంతుడు పాముతో ఆడుకున్నట్టు. అది నకుల క్రీడా చెప్పుకున్నాం యాపము అనుకుంటాను ముంగీచ పాము ఆటలాడుతుంది. చంపుతుంది. పామును ముక్కలు ముక్కలు చేసేస్తుంది. ఆ చేసిన అన్ని కందాలను అదే రైల్లో పేర్చి పొదలోకి పోయి ఒక ఏరు తెచ్చి మళ్ళీ దాన్ని తాగిస్తుంది. అమాంతరం లేచి మళ్ళీ పరిగెత్తుతుంది. మళ్ళీ చంపుట మళ్ళీ. తాను బతికిస్తే బతికి పారిపోతున్న పామును చూచి అమ్మో ఈ పాము ముంగీస కంటే గొప్పదండి అంటే ఒప్పుకున్నానండి. అదే రీతిలో కాసేపు మరీ అమాంతం పట్టుకొని పడేస్తే అందుకే కాస్త వాడి పరువు ఉండాలి కదా. వాడు తన వాడే కదా. అయ్యో. ఇన్ని విధాలు పెరిగిన వాడు ఇంతేనా అంటే మరి వాడి పరువు పోతుంది దృష్టే జనం అన్నమాట. వాడి పరువు కాపాడటానికి అలా పట్టుకొని ఇలా వదిలి పెట్టాడు.

వాడు ఒకసారి చేతులు కాళ్ళు అటు ఇటు అటు అటు ఏదో గోల చేసి కింద పడ్డాడు. అమ్మ నేను తప్పించుకున్నా అని బయటికి వచ్చాడు. ధనుస్సు లోకం అంతా అసాధ్వమన్యంత ఈ మనిషి కాదులే. స్వామి పట్ట వేపించుకుంటే ఇంక గతి ఉందని ఇది మంచి దానిగా వాళ్ళు ఎవరూ భావించలేదు. హృతౌకతః అమరాః ఘనశ్చదా భారత సర్వధిజ్ఞప వాళ్ళంతా ఎక్కడ ఉన్నారండి? ఇది బాగా అనిపించలేదు అంటున్నారంటే ఘనక్షద అందరూ మబ్బుల చాటులో. ఆ కోరి వీరి సంగతిని చూస్తూనే ఉన్నారు. ఎదురుగా వస్తే వాడేమంటాడు పోగొట్ట వీడికి గెలిస్తే కష్టం కదా. ఏమో స్వామి గెలుస్తాడు గ్యారెంటీ రథదేవుడు మహాభయంకరుడు మహాభయంకరుడు ఎక్కడ గెలుస్తాడో వాళ్ళ భయం వాళ్ళకు చెప్పాం కదా. రామాయణంలో కూడా చివరి రామ రావణ యుద్ధంలో కాసేపు రాముడు డీలా పడిపోయాడు. డీలా అంటే రావణాసురుడు విజృంభించాడు. ఎంత బాగా విజృంభించాడు అంటే ఇక్కడి నుంచి బాణం తీయటానికి కూడా చేతికి సందు లేదు, అవకాశం లేదు. చెయ్యి ఇంతే స్తంభించిపోయింది. ఇలా తీరాడు మస్త బాణాలు చెయ్యి. స్తంభించిపోయాడు రాముడు. ఇక్ష్వాసు నక్షత్రాన్ని బుధుడు ఆక్రమించాడు అని చెప్పి ఇక్కడ వాగ్నేయమి. ఆ పక్కనే ఉన్న ఇంద్రుడు పైనుంచి చూస్తూనే ఉన్నాడు. అవసరంగా రాముడు రథం పడ్డాని కొంప తీసి. వీడు గెలిచినా గతి ఏంటి? ఎలా అనంగానే కాస్త ఓడిపోతున్నట్లా కనపడగానే వారికి సహాయం చేస్తావా? రథం పంపుతావా? సార్ని కూడా ఇస్తావా? ఇప్పుడేం చేస్తావా అని విడబడితే నా గతి ఏంటి? అయ్యయ్యో అనవసరంగా రథం పంపుతానే అని భయపడ్డాడు. అదే ఇక్కడ కూడా ఎదురుగా వస్తే ఏమవుతుందో అని ఘనచ్చదాః మబ్బుల చాటున మాటున దాట్కొని సర్వశిష్యప ఒకళ్ళు కాదు. సకల లోక పాలకులు అసాత్భవ మంజ ఇది మంచిది కాదు. స్వామి చేతిలో నుండి పట్టు నుండి తప్పించుకోవడం మంచిది కాదు కదా అని అనుకున్నారు.

తమ్మన్యమానః నిజవీర్య సంకితం యద్వ యద్హస్త ముక్తః దుర్హరిం మహాసురః ఈ రాక్షసుడు పరమాత్మ చేతిలో నుండి విడిపించుకున్నాడు. ముందరిపోయాడు. నిజవీర్య సంకితః తన బలమే తనకే అనుమానకారకం. అలాంటి స్వామిని పునస్తమా సజ్జిత ఖడ్గ చర్మని బ్రదుష్య వేగేర దితస్త్ర మహా మృదే నేను ఈ స్వామిని గెలుస్తానో లేదో అని వారికే దౌప్యం చేసింది. ఎందుకంటే అంత భయంగా తీసుకొని వస్తే లోకంలో ఎవరైనా ఎలా ఉంటుందండి? కొట్టడానికి వస్తే ఏం పట్టుకుంటారు? కొట్టబోయి ఆయుధాన్ని పట్టుకుంటారు కదు? ఈ స్వామి వాడినే పట్టుకుంటాడు. ఏం చేయాలండి? కొడితే ఆయుధాన్ని పట్టాలి. ఆయుధంతో వస్తే ఆయుధం ఉన్న చేతిని పట్టాలి. ఈ స్వామి వాడినే గట్టిగా పట్టుకున్నాడు, ఇంక వాడు ఏం కొడతాడు? నేను మొత్తం వీడి చేతిలో చిక్కానే, నా బలం తగ్గిందా ఏమి అని వాడికి కాస్త అనుమానం కలిగింది. కలిగి ఈ గద పని చేయలేదని మరి వేరే. పునస్తు ఖద్గ చర్మణి ఓ కత్తి ఒక డాలు ఇవి తీసుకొని మళ్ళీ అతన్ని వెలిగి వెళ్ళాలి. ప్రదుక్ష్య వేగేన జితస్త్ర మహా మృధేయ యుద్ధంలో. అలకత లేనివాడు కాబట్టి యుద్ధం అంటే ఆనందం వాడికి తినక చెప్పండి. అబ్బా మళ్ళీ చాలా కాలానికి నాకు గొప్ప యుద్ధం దొరికింది అని సంతోషించి ఆ రెండు తీసుకొని మళ్ళీ పరిగెత్తాడు. తం సేనవేగం శతచంద్రవత్మభిహి చలంతం అక్షిద్రం ఉపర్యతో హరిహి కృత్వాష్టహాసం ఖర ముత్స్వనోల్పణం నిమీరితాక్షం జగృహే మహాజవః దేగ దేగ వేగం దేగ లాంటి వేగం అట వేగానికి ఏది గుర్తు అంటే పచ్చులలో దేగ చాలా వేగంగా పోతుంది

మనం చూస్తాం ఊళ్ళల్లో కింద చిన్న చిన్న పక్షి పిల్లలు కనబడితే ఎక్కడో ఉంటుంది పైన. ఓ అక్కడ ఉంది అదిగో లోపల తీసి పట్టుకొని పోతుంది వచ్చి. అనులు తెరిచి మూతి తెరిచి వెళ్ళిపోతుంది. అంత వేగం లేదు. అంత మహా వేగంగా వచ్చాడు వీడు గ్రంఖచుడు. సంసేన వేగం అది కూడా. శతచంద్ర వర్త్మ దిహి చరంతం శతచంద్ర వర్త్మ అంటే కటి నూరుగురు చంద్రులు ఉన్నటువంటిది అంటే నూరు అంచులు ఉన్నాయి అన్నమాట. అంత పెద్ద విలక్షణమైనటువంటి ఖడ్గమును అంతా ఖడ్గమును తిప్పుతూ తాను తిరుగుతూ ఉన్నటువంటి వాడిని అక్షిద్రం ఉపరియధో హరి అతను అక్షిద్రం అట ఖడ్గని తిప్పుతున్నాడండి ఖడ్గని ఎలా తిప్పుతున్నాడంటే అసలు మధ్యన సందే లేదు. అంతట కట్టేవి అట్టించి ఉంది. అంత వేగంగా తిప్పుతున్నటువంటి వాడిని హరిహి స్వామి కృత్వా అట్టహాసం ఒక్కదారి పెద్దగా అట్టహాసం చేశాడు. మనకు అర్థం కావాలంటే విలన్ అవ్వను చెప్పుకుంటాం కదా ఇప్పుడు ఆయనే హీరో బాధ ఏం లేదు అలా అట్టహాసం చేసి ఖరం ఉత్సవనోల్బణం మహా భయంకరం. పెద్ద ధ్వనితో మళ్ళీ అన్ని లోకాలు వణికిపోయేంత బ్రహ్మ ఆ అట్టహాజ ఇలా అట్టహాజ చేసి నిమీరి సాక్షాంచి పాపం నరసింహ స్వామి అట్టహాజ అయ్యేసరికి వాడు రెండు కళ్ళు మూస్తున్నాడు. భయానికి సమాధానం పడుకున్నాడు. అర్థం కాలేయా? సరిపోలేదా? అట్లా చేస్తేనే కళ్ళు మూసుకున్నాడు. నువ్వు దెబ్బ కొట్టి ఇంకేం పడుతున్నావ్? కృత్వార్తనాసం నిమీరితాక్షం యగృహే మహాయవః విశ్వస్పురంతం గ్రహణాసురం హరిహి వ్యాలోయదాతుం కురిచాక్ష తత్వజం సర్పము ఎలా? పాము పాము ఎలుకను ఎంత వేగంగా పరిగెత్తుతున్నా ఎలా పట్టేస్తుందో అలాగే ద్వారి మూర ఆపత్య దదార వీరయా శైలియ దాహిన్ గరుడః మహా విషం

అలా పట్టుకొని అమాంతం వేగంగా వెళ్లి సభా ద్వారంలో తాను హాయిగా వేసేసి కూర్చొని తన ఊరు గొడల మీద వాడిని వెంచేపు చేసుకొని నఖయికి గదారా గోళ్ళతో చీల్చాడు. ఎలా? పామును గడుడుడు గోళ్ళతో చీల్చి వేసినట్టు చెప్తున్నాడు. నకైహి యధాకిం గరుడః మహా విషం సౌరంభ దుస్పేక్ష కరాల లోచనః వ్యాస్థాననాంతం విలిహన్ స్వజిహ్వయా అదృత్ లవాత్ తారుణ కేతరాననః యధాంత్రమాలి విపహత్యయా హరిహి ఏనుగును చంపినటువంటి సింహము ఆ సింహపు గోళ్ళకు ఏముంటుంది రక్తమే ఉంది కదు ఐతని గోళ్ళకు కూడా మొత్తం రక్తం అసృక్ లవా లవా తారుణ కేతరాననః కేవలము గోళ్ళకే కాదు తాను వెళుచుతున్నటువంటి కేసరములకు మొఖమునకు అంతా నెత్తు అంటే గట్టిగా తీరిస్తే నెత్తురు పైకి వస్తుంది కదా అలా వచ్చి మొఖం నిండా గది నిండా పడే ఇలాంటి రక్తమంతా అంటుకొని ఉన్నటువంటిది యధా అంతరమాలి ద్విపహత్యయా హరిహి పేగులు మెళ్ళ పడ్డటువంటి సింహం లాగా అంటే బయటికి పేగులు తీసేస్తారు కదా అలా అంటున్నటువంటి ఈ స్వామి ఎలా ఉన్నాడు సవరంభ దుస్ప్రేక్ష కరాల లోచన అనే కోపాన్ని చూస్తే ఎవ్వరూ ఇప్పుడు దరిదాపుల్లో అతన్ని చూడటానికి ఎవరు? సాహసం చేయరు. అంత కోపంగా ఉన్నారు. సౌరంభ దుష్ప్రేక్ష నా భక్తుని శిరస్సు ఖండిస్తావాలా? సరే నీ సంగతి చూసుకో అంత భగం వచ్చేసింది స్వామికి. వాడినేం అనుకుంటే నల్ల బతికేవాడు. ఏదో సూపర్ బాబు అంటే. అది ముండే వాళ్ళేమో గాని నిన్ను చంపుతాను వచ్చి కాపాడమను. మా వాడిని చంపుతావా సరే నీకు అన్నీ చెప్తాను అంటాడు. అంత కోపం వచ్చేసింది. అందుకే స్వామిని ఆయనని ఏమన్నా మాట్లాడడు వాళ్ళంతట ఉన్నాడా ఉంటే చూపుకుంటే మాట్లాడలేదు నిన్ను చంపుతా వచ్చి కాపాడమను అన్నాడు. వస్తున్నా అలా కాపాడుతున్నా భక్తుల జోలికి పొరపాటున కూడా పోవద్దు అన్నమాట అంత కోపంతో అకృత్లవా తారుణ కేసరాననః యథాంత్రమాలి విపహత్యయా హరి నకాంకురోత్పాజత వృత్సరోరుహం

గోళ్ళ కొనలతోటి హృదయం అంటే మనం గుండెకాయ అంటాం కదా బయటికి తీసి విసిరివేయబడింది అది. ఉత్పాదితం పెరకివేయబడింది పుత్సరోరుహం. విసృజ్య సత్య అనుచరానుదాయుధాన్ అహన్ సమంతాత్ నకచత్ర పార్ష్ణిభిహి. అతన్ని ఇలా వధిస్తే మా రాజుగారిని చంపుతారా అని సైన్యమంతా పెద్ద పెద్ద ఆయుషాలు తీసుకొని ఊరికొచ్చారు. సచ్చిన వారితో మనకేం పని వారి ఆయుధాలు పారేసి అలాగే లేచి అదే నకముల ఆయుధములతోటి ఇంకా ఉన్న వేరే కొన్ని ఆయుధాలతోటి పక్కనున్న మరికొన్ని ఆయుధాలతోటి వచ్చిన వారిని ఉంచినట్టు. బోధించారు నఖాంకు విసృజ్య తస్యాను చరాను ఉదాయుధాన్ అహన్ సమంతాత్ నఖ శస్త్ర పార్ష్ణివి దోర్దండ యూధః అనుపదాన్ సహస్రచః వాళ్ళ సైన్యం ఏమిటంటే దూర్దండములు. భుజములే సైన్యం. వాళ్ళకి వేరే సైన్యం కావాలన్నా. అందుకే ఇలా దారి పట్టి వచ్చిన వారందరినీ సంహరించారు. సతావధూతా జల దాహ పరాపతం గ్రహాస్య తదృష్టి విమృష్ట రోచిసః అలా చంపుతూ అప్పుడొకసారి తలకాయని అలా ఇలా విజిలించాడు. అంటే ఏంటి కేసరములు ఉంటాయి చుట్టూ. ఆ కేసరములను జూల్ అంటాం మనం. దాన్ని అలా విసిరించండి. అలా జూల్ విసిరిస్తే అక్కడ ఉన్న మేఘాలన్నీ. పొడి పొడి అయిపోయి ఎక్కడో పడిపోతాడు. గట్టిగా చూశాడు రా పైకి. గ్రహాలన్నీ రాలకుండా పడ్డాడు. ఎవడు ఉంటాడు అమ్మో స్నానం నువ్వు చూస్తే ఇంకెవడు? అన్ని గ్రహాలు భూమికి అట్ట ఆకాశం అయింది అంటాడు. ఆకాశం భూమి అయింది. గ్రహాలు ఉండాలి కదా అక్కడికి కిందకి వచ్చేయ్. ఇప్పుడు ఇది ఆకాశం అయిపోయింది అక్కడ ఖాళీ. అచత్రాలు లేవు, తారకలు లేవు, గ్రహాలు లేవు. అది భూమి అయిపోయింది ఇది కాస్త ఆకాశం. యా పరమాత్మ దృష్టితో యలదా పరాపతం గ్రహాస్తత దృష్టి విమిష్ట రోచిత అంభోదయః శ్వాసహతాః అని చెప్పాలి అన్నాడు.

నిశ్వాస కోపంతో నిశ్చర్యం చేయలేదా అలా చేస్తే ఏడు సముద్రాలు ఒక్కసారి ఉప్పొంగే విచిట్సుహుహు నిరశ్రాద భీతాహ దిగిభా విచిట్సుహు గట్టిగా గర్జిస్తే దిగ్గజాలు ఓ బాబోయ్ అని అవి పరిగెత్తాయి దేవుడు తత్ తటోక్షిప్త విమాన సంకులవం ఆకాశాన్ని చేయగలిగేటువంటి ఎన్నో విమానాలు అతని జూల్లో చుక్కున్నాయి. దారి కనబడలేదు అందులో వచ్చాయి ఇరుక్కున్నాయి. తటోక్షిప్త విమాన సంకుల ప్రోత్సర్ప తక్ష్మాచ పదాతి పీడిత ఒక అడుగు ఎత్తే భూమి. మొత్తం కదిలిపోయింది కతకుపోయింది అంటున్నాడు. శైలా సముత్పేతుహు అముష్య రమ్మజాయి మహానుభావుని వేగంతో పర్వతాలన్నీ పడిపోయాయి. తత్తేజసాఖం కకుభో నరేగిరే మహానుభావుని. దివ్యమైన తేజస్సుతో ఆకాశం కానీ దిక్కులు కానీ ఏవి ఉన్నట్టు కనపడలేదు. తతః సభాయామ్ ఉపవిష్త ముత్తమే నృపాసనే సంభుల తేజసం విభుం ఇలా అన్నీ పూర్తి చేసి మరి తన రాజ్యాన్ని తన మళ్ళీ ఆక్రమించుకోవాలి కదా. ఇన్నాళ్ళు వాడు రాజ్యాన్ని ఆక్రమించి పాడు చేస్తున్నాడు. వాడిని చంపాడు కాబట్టి మరి ఇప్పుడు ఎవడు రాజు? నేనే రాజును అని చెప్పొద్దు. అందుకే సభా మధ్యలో ఉన్న సింహాసనం మీద హాయిగా కూర్చున్నాడు. ఎవరు రాజు? రండి ఎవరు వస్తారో చూద్దాం. కూర్చుంటే ఎవరు దిక్కు అంటే మన రాజ్యాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. ఈ రీతిలో ఆ మహానుభావుడు సఫల దృపాసనే సంభృత తేజసం. సింహాసనంలో భీముని జైసులో వెంకీకి ఉన్నటువంటి స్వామిని అలక్ష్చిత ద్వైరథం అత్యవర్చనం ప్రచండ వక్రం నవభాజ కచ్యన అలక్ష్త ద్వైరసం అసలు ఎదురు నిలిచేవాడే లేడు వాళ్ళకి ఎవడు ఉంటారండి బాబు ఎదురు రమ్మంటే అంటే ఒకసారి కూర్చొని ఇలా చూశాడట చుట్టూ ఎవడన్నా ఉంటే రారా అని. ఇద్దరం వస్తారు కదా సంజ్ఞ అంతా ఉన్నాడు కదా కూర్చోని ఇక్కడ చూస్తే అలక్ష్త ఒక్కరు కనబడితే ఒట్టు. దరిజాపుల్లో పురుగు లేదన్నమాట. ఇలా అలక్ష్త ద్వైరసం అత్యమర్షణం ఇంకా కోపం తగ్గలేదు. ఆ భక్తుడిని దంపుతాదంటావా? ఆ కోపం ఇంకా అలాగే ఉంది. వీళ్ళు తగిలితే ఎప్పుడు అందరూ పోయారు ఎవరూ లేరు కానీ ఇంత అవమానం ఇంత చేస్తున్నావా? ఆ వచ్చిన కోపం స్వామికి తగ్గలేదు. అత్యమర్షణం మహా ఉగ్రంగా ఉన్నాడు.

అవభాజక శన అలాంటి వాడిని చూసి ఎవ్వడు ఒక్కరి ముఖంలో కాంతి ఉంటే ఒట్టట. ఎవ్వరి ముఖము శోభించలేదు. నిత్యమ్య లోకత్రయ మస్తక జ్వరం తమాది దైత్యం హరినాహ సమృదే ప్రహరస వేగాస్తరితానా. ముగుహు ప్రసూన వర్షైహి ఓర్షుహు సురస్రియః లోకత్రయ మస్తక జ్వరమట మంచి వాళ్ళు మాట్లాడారు వ్యాసుడు హిరణీవుడు ఎలాంటివి ఎవరయ్యా అంటే వాడు మూడు లోకాలకు తనకైనట్టు మన పాత అండి ఎంత కదమ్మా వాడు దొరకగా చెప్పినాడు చూడండి ఆ మాట. మస్తకజ్జోలం మూడు లోక కారక అని చెప్పినటువంటి హిరణ్యకశ్యపుడు. సంహరించబడ్డాడు అన్న మాట విని ఆది దైత్యం మరి వాడు వీడే కదా. తమ్ముడు ఎవడు లేడు వీడే అట్లా ఉంటాడు అట్లా ఉంటాడు. ఇలాంటి వాడిని స్వామి సంహరించాడని విని ప్రహర్ష వేగాత్. అతి సంతోషంతోటి అప్సరసలందరూ మహానుభావులు కరితాననాః విభంజన ముఖం కలవారై ప్రసూర వర్షైహి వహుషుహు పుర్ప వర్షాన్ని కురిపించారు దేవతాస్త్రీయులు తదా విమానావరిభిహి నభత్తరం నిద్రక్షతాం సంకుల మాత నాకినాం ఆకాశంలో ప్రాకృతి జామ అయిందట. అందరూ చూడడానికి వచ్చారు మరి. అందరూ ఒకసారి 66 కోట్ల మంది, 33 కోట్ల మంది మాట్లాడండి. ఒక్కసారి ఇంకో దగ్గర ఆకాశం అంతా విమానాలతో నిండిపోయింది. అంటే దాన్ని ఏమంటారు ఎయిర్ వే నా ఏమంటారు? అది కాస్త అక్కడే జామ్ అయిపోయింది. ఆకాశం మొత్తం జామునమ్మ. సంకుల మాత నాకినాం స్వర్గవాసం జరిగిన అహస్థలం సంకులం. ఆకాశం అంతా సందు లేకుండా అయిపోయింది. సురానకా దుందుహు యాధా జగ్నిరే గంధర్వ ముఖ్యాః సంధృతుహు జగుహుహు స్థిరః. ఇలా దేవతలు దేవతాధిపతులు తుందుపులను మోగించారు, గంధర్వులు నాట్యం చేశారు, గానం చేశారు, అలాగే అప్సరసలు. నాట్యం చేశారు తత్రోపవజ్య విభుతాః బ్రహ్మ ఇంద్రగిరిషాదయః ఋషయ కృతదక్షిత్తః విద్యాధర మహోరగాః

ఇప్పుడు అది అందరూ చూశారు, ఎవరు ఋషులు, పితృ దేవతలు, సిద్ధులు, విద్యాధరులు, ఉరగులు, మనువులు, గంధర్వులు, అప్సరసలు, యక్షులు, కిన్నరులు, భూత, ప్రేత, పిశాచ, సిద్ధులు. అలాగే విష్ణు పార్థదులు పరమాత్మ భగవానులైనటువంటి సనక సనందనాది మహానుభావులు మూర్చిని బంధాంజలి పుటాహ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆసీనం తీవ్ర తేజసం మహా కోపంగా గొప్ప దేశం హాయిగా కూర్చున్నాడు సుమాత్రం మీద అలాంటి స్వామిని ఈజీ లేని నరచార్జూలం నాతి దూర చరాః దగ్గరికి మాత్రం రాలేదు. ఎక్కువ దూరంలో తిరుగుతూ అది నిలబడితే అమాంతం వచ్చి పట్టుకుంటే దిక్కేమిటి అని పోయి పోతారా బాబు ఎందుకని కాస్త అందకుండా ఉందామని నాతి దూర చెరా అంటే దరిదాపుల్లో అన్నమాట. మరీ దూరం కాదు అలా అని మరీ దగ్గర కాదు. అలా తిరుగుతూ తిరుగుతూ విడివిడిగా స్వామిని స్తోత్రం చేశారు. మనకి ఇక్కడ బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, ఋషులు, పితృ దేవతలు. సిద్ధులు, విద్యాధరులు, నాగులు, మనువులు, ప్రజాపతులు, గంధర్వులు, చారణులు ఇలా మొత్తం మనకొక 16 మంది స్తోత్రం చేస్తారు. 16 శ్లోకాలు ఉన్నాయి. మరి ఒక్క శ్లోకం మీద పెడితే పావ పట్ట అవుతుంది కదా స్వామి స్తోత్రం కాబట్టి అందులో బ్రహ్మ రుద్రే స్తోత్రం విలక్షణంగా ఉంటుంది కాబట్టి ఇవాళ స్వామిని వినత్యోగ చేసుకున్నాం. కొద్ది పెళ్ళారు దగ్గర కనిపిస్తే దేవ స్వామిని స్తోత్రం చేద్దాము. ఇలా బ్రహ్మాదులు స్తోత్రం చేసి వినకుంటే అప్పుడు అమ్మ దగ్గరికి పోతారు లక్ష్మి దగ్గరికి పోతారు. ఆమె కూడా రాకుంటే ప్రహ్లాదను పంపుతారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయుక్తాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేత్యస్తు భమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః అరచం కూడా అద్భుతంగా ఉంటాడు స్వామి అది అది సయ్యం అనుకో అప్పుడు అప్పుడు పెళ్లి కూడా ఉంది

Opening invocation: salutations to the acharya lineage - Ramanujacharya and the other great teachers. Then the mangala-shlokas: Vasudeva's son, slayer of Kamsa and Chanura, supreme bliss of Devaki - salutations to Krishna the world-teacher.

Salutation to Sri Shuka Brahman. Salutations to our gurus. O devotees - the essence and final word of Prahlada's teaching: "Etavan eva lokesmin pumsah svarthah parasmritah" - this alone is the supreme self-interest of a human being in this world.

Because of his freedom from all impurities, Prahlada accepted what the teachers said only when it was true, and did not store in his mind what the teachers taught that was contrary to the Lord. He accepted Prahlada's words exactly as they were. "Naiva guruvanica shiksitam" - he did not accept what the gurus had taught. He heard the guru's words but did not put them in his heart.

Looking at Prahlada with a sinful, crooked glance, he spoke. How was Prahlada standing? "Prashrayavanatam" - bowing humbly, as befitting before a father. Not just externally bowing but danta - naturally possessed of sense-control. Even when others insulted or berated him, he remained composed.

You who have overturned my commands - you who have not merely ignored but actively defied my authority - I will send you to Yama's realm. All the divisions of all beings - from Brahma downward - are under his control. That very one who has power over all - that is who is your strength, and mine as well.

What is bala (strength)? What is sahas (courage)? Sahas means the capacity to withstand speed and force. We need great speed. Getting up at five-thirty, bathing, doing puja - setting a rhythm and maintaining it consistently - this is the practice.

Therefore, there is no need to ask whose strength this is. Hence the verse: "Indriyatma sa yeva vishvam paramah sashaktibhih sujati avati atti" - that great Lord alone with His divine powers, being the master of the three gunas, creates, sustains, and destroys all the worlds.

There is no greater enemy than an unconquered mind. An undisciplined mind that has gone astray in wrong directions is worse than any external enemy. To quiet the mind is the greatest achievement. "Tadik samanam mano-dhatva utpadasthi-tat" - placing the mind in equanimity leads to the highest attainment.

Hence without conquering these six inner thieves - the six enemies within - many claim: we have conquered everything, we have conquered all ten directions. But the verse says: those who think they have conquered the ten directions while their own mind is not conquered are self-deluded. A wise person knows the truth of all these inner battles.

You say someone else is there - where is he? Is he omnipresent? If he is everywhere, then why is he not visible in this pillar right in front of me? If he is in this pillar - where is he? Look! In that pillar there.

Hiranyakashipu, the mighty one, fell from his throne. The pillar was right in front - he struck it with his fist. And immediately from that pillar arose an extraordinary, supremely terrifying sound that shook the entire assembly.

Someone once took an address and carried it all the way to Vaikuntha - went all the way there, looked around and found nothing. So the firm conviction was established: He is not here, He is not there. Therefore when He struck the pillar with full confidence, he rushed forward - and that is when it happened.

But even that much was enough - all the demon warriors trembled and were terrified by it. Now the text says: "Satyam vidhatum nija-bhritya-bhashitam vyaptincha bhuteshu akhileshvachatmanah" - to fulfill the words of His devotee and to manifest His all-pervading nature, an extraordinary form emerged from the pillar - neither animal nor human.

What was said? He declared: if the Lord exists, let Him come and protect you - otherwise I will cut off your head right here. He stood up, went, struck the pillar, rushed forward - and that is all that happened. Yet in that declaration - "where is He, where is He?" - the answer came. There was no verbal response - the answer was in the emergence itself.

Pothana had fully realized Narasimha. He must have directly experienced the Lord to describe the form so vividly - with such terrible majesty, such divine splendor. Pothana, that great poet, says: "endugaladu andhu ledani sadivinchara" - make people read that He is everywhere and there is no place He is not.

Was it said also in the Brahma-vaivarta Purana? Narada was taught by Brahma himself. These three - Narada, Brahma, and the Lord - are all devotees of the same Lord. Now if the Lord had not appeared from the pillar, the first casualty would be: all the Lord's devotees would be proven liars. Their words would become worthless.

What is the meaning? Vyapnoti iti Vishnuh - He who pervades everything is Vishnu. The Lord must pervade all beings. The Vedas, the Puranas, the Bhagavatam - all declare: "Antarbahishcha tat sarvam vyapya Narayanas-sthitah" - Narayana pervades inside and outside of everything.

Hiranyakashipu then looked all around - and from within the pillar, He who had come to destroy him was emerging. The Lord emerged from the middle of the pillar.

A diseased state is its symptom. This Lord destroys all diseases - as the Stotra says: "Pratap-ta kamikara chanda-lochanam" - eyes blazing like heated copper-colored kadamba flowers. "Sphuran-sata-kesara-jrimbhitananam" - a face with brilliantly spreading golden mane.

Though so large overall, yet the waist was thin - like a lion's waist. We compare what? A lion's waist. And since He is Narasimha, the lion quality applies. So the face was great, the form was great, large in every way - but the waist was slender like a lion's.

Even approaching Him was terrifying - everyone trembled and fled at the mere sight of His form. Yet this Lord, with all the weapons held by others being scattered by His mere presence - He drove away all armed beings around Him.

However huge and mighty the elephant is, a lion is its superior. Hence the verse says: "Nrisimham daityakunjara" - Narasimha upon the elephant-demon. However large the elephant, before a lion it falls. Hiranyakashipu rushed at Narasimha like an elephant charging.

Since he came charging, what else could be done? He struck the Lord with his mace. As Garuda catches a serpent, "gadhadhara" - the wielder of the mace - caught that demon by the mace with the power of Garuda catching a great serpent.

He wriggled and flailed his arms and legs, fell to the ground, managed to escape briefly - and the assembled crowd thought: this being is not an ordinary human. If caught by the Lord and yet escaped - this was taken as something extraordinary by the onlookers.

He wriggled his arms and legs about and fell to the ground, managing to escape briefly. The whole assembly thought: this is no ordinary being. Those who saw him escape from the Lord's grasp were confused - but the Lord had released him intentionally before the final act.

The demon, thinking he had escaped by his own strength, was emboldened. "Nija-virya-sankitah" - his own valor became a source of doubt within him. Such was the Lord - and the demon rushed at Him again.

We see in villages how mother birds locate fallen chicks and swoop down instantly. With such incredible speed - matchless and instantaneous - the Lord acted.

Thus seizing him in an instant, the Lord swiftly carried him to the threshold of the assembly hall, sat comfortably upon it, placed the demon across His thighs, and with His nails tore him apart - just as Garuda tears a serpent with his talons.

With the tips of His nails, the heart was torn out and thrown away, uprooted. The intestines were draped as a garland. Thus slaying him, the Lord also drove away all the assembled demon army with His hands and feet in all directions.

The Lord's breath of fury alone - if He had merely exhaled in anger, the seven oceans would have heaved. When He roared mightily, the great elephants of the eight directions fled in terror. Then He was seated upon the divine throne.

Seeing such a Lord, no one's face shone - all were pale with awe. He who had been the fever of all three worlds, that demon Hiranyakashipu - having been destroyed by Hari - the gods, sages, and all beings showered flowers from above in celebration.

Now all witnessed this - the sages, the ancestral divinities, siddhas, vidyadharas, serpent-beings, Manus, gandharvas, apsaras, yakshas, kinnaras, bhutas, pretas, pisachas, and siddhas - along with the Vishnu-parshadus and all the bhagavatas - all came together to celebrate the Lord's great victory.